
Karthika Deepam 2 Septmeber 12th: మాలినికి షాకిచ్చిన దీప... శివన్నారాయణని దెబ్బకొట్టిన సూరజ్
Karthika Deepam 2 Septmeber 12th: మాలినికి షాకిచ్చిన దీప... శివన్నారాయణని దెబ్బకొట్టిన సూరజ్
© 2026 nimisham.in

Karthika Deepam 2 Septmeber 12th: మాలినికి షాకిచ్చిన దీప... శివన్నారాయణని దెబ్బకొట్టిన సూరజ్
Karthika Deepam Serial: మాలినితో చేతులు కలిపిన దీప.. అల్లాడించే సీన్
.webp)
Karthika Deepam2 :చొక్కాలు చిరిగేలా కొట్టుకున్న శివన్నారాయణ, దక్షిణామూర్తి .. సూరజ్ ఏం చేయనున్నాడు!
Karthika Deepam Serial Today 11th September Episode: సూరజ్ చెంప పగలకొట్టిన జ్యోత్స్న.. ‘ఎవర్రా హంతకురాలూ’!! దద్దరిల్లిన సీన్

Karthika Deepam 2 Septmeber 11th: దక్షిణామూర్తికి అవమానం.. శివన్నారాయణపై పగబట్టిన సూరజ్, మాలిని
Karthika Deepam Serial Today 10th September Episode: నేటి ఎపిసోడ్ రణరంగమే.. చొక్కాలు చిరిగేట్టు కొట్టుకుని దక్షణమూర్తి, శివన్నారాయణ.. సూరజ్ చెంప పగలకొట్టిన సుమిత్ర

Karthika Deepam 2 Septmeber 10th: కార్తీక్ని ఇరికించిన దక్షిణామూర్తి.. దీపకి శివన్నారాయణ ఊహించని శిక్ష

Karthika Deepam2 :జ్యోత్స్న, దక్షిణామూర్తి మధ్య గొడవ.. కార్తీక్ ఏం చేయనున్నాడు!
Karthika Deepam Serial Today 9th September Episode: కార్తీక్ దవడ పగలకొట్టిన శ్రీధర్.. దీప సీఈవో పోస్ట్ నుంచి పీకేసిన శివన్నారాయణ.. ఉన్నదీ పాయే ఉంచుకున్నదీ పాయే

Karthika Deepam 2 Septmeber 9th: సూరజ్పై రగిలిపోయిన శివన్నారాయణ.. కార్తీక్ కొత్త స్కెచ్
Karthika Deepam Serial Today 8th September Episode: కార్తీక్, దీపల్ని నిలదీసిన జ్యోత్స్న.. ‘మీ వల్లే కదా నేను మోసపోయిందీ.. ఇది నిజం కదా? అద్దీ లెక్కా అల్లాడించేసింది

Karthika Deepam2: సూరజ్ మనసులో నిజమైన ప్రేమ ఉందని తెలుసుకున్న కార్తీక్.. మాలిని వార్నింగ్ తో సుమిత్ర షాక్!

Karthika Deepam 2 Septmeber 8th: శివన్నారాయణకి మాలిని మరో దెబ్బ.. కంపెనీ, ఆస్తులు సూరజ్ చేతికి

కార్తీక దీపం 2 నటి గాయత్రి సింహాద్రి (Gayathri Simhadri) రెడ్ డ్రెస్లో ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా అవి వైరల్గా మారాయి. ఈ డ్రెస్లో ఆమె గుంటూరు మిర్చిలా ఉందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

సుమంత్, ఐశ్వర్య రాజేష్లు నటించిన మహేంద్రగిరి వారాహి (Mahendragiri Varahi Pre release event) మూవీ ఈ నెల 11న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలో ఆదివారం ప్రీ రిలీజ్ ఈవెంట్ను నిర్వహించారు. ముఖ్య అతిథులుగా హీరోలు అక్కినేని అఖిల్, సిద్ధు జొన్నలగడ్డలు హాజరు అయ్యారు.

Karthika Deepam 2 Septmeber 7th: శివన్నారాయణకి మాలిని మరో దెబ్బ.. కంపెనీ, ఆస్తులు సూరజ్ చేతికి

టాలీవుడ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్(Nikhil Siddharth) కెరీర్లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న కార్తికేయ(Karthikeya) ఫ్రాంచైజీకి మూడో భాగం రాబోతోందనే వార్త అభిమానుల్లో ఆసక్తిని పెంచుతోంది. తొలి రెండు భాగాలు ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో పాటు, రెండో భాగం జాతీయ స్థాయిలో ప్రశంసలు అందుకోవడం ఈ సిరీస్పై అంచనాలను మరింత పెంచింది. దీంతో కార్తికేయ3(Karthikeya3) విషయంలో ఎలాంటి రాజీ పడకుండా మరింత భారీ స్థాయిలో సినిమాను రూపొందించాలనే ఆలోచనలో చిత్రబృందం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్ ఇంకా ప్రారంభ దశలోనే ఉంది. కథను పూర్తి స్థాయిలో రెడీ చేయడంతో పాటు, కథకు సరిపోయే లొకేషన్ల ఎంపిక వంటి వర్క్స్ జరుగుతున్నాయి. గత రెండు సినిమాల సక్సెస్ల నేపథ్యంలో మూడో భాగం కేవలం సీక్వెల్గా కాకుండా, ప్రేక్షకులకు కొత్త అనుభూతిని అందించేలా ఉండాలని నిఖిల్ భావిస్తున్నట్లు సమాచారం. సరైన ప్లానింగ్తోనే ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ను ముందుకు తీసుకెళ్లాలని టీమ్ నిర్ణయించినట్లు కనిపిస్తోంది. ఇదిలా ఉండగా నిఖిల్ ప్రస్తుతం తన పూర్తి దృష్టిని భారీ బడ్జెట్తో తెరకెక్కుతున్న స్వయంభుపై పెట్టారు. దాదాపు రెండేళ్లుగా ఈ ప్రాజెక్ట్ కోసం టైమ్ కేటాయించిన ఆయన, సినిమా రిలీజ్ తర్వాతే తర్వాతి ప్రాజెక్టులపై క్లియర్ డెసిషన్స్ తీసుకునే అవకాశముంది. భరత్ కృష్ణమాచారి(Bharath Krishnamachari) దర్శకత్వంలో రూపొందుతున్న స్వయంభులో సంయుక్త(Samyuktha), నభా నటేష్(Nabha Natesh) హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సినిమా తర్వాత నిఖిల్ మళ్లీ కార్తికేయగా ప్రేక్షకుల ముందుకు ఎప్పుడు వస్తారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది

కోలీవుడ్ వర్సటైల్ హీరో కార్తీ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా మారిన విషయం తెల్సిందే. ఇప్పటికే సర్దార్ 2 రిలీజ్ కి రెడీగా ఉంది. కోలీవుడ్ వర్సటైల్ హీరో కార్తీ (Karthi) ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా మారిన విషయం తెల్సిందే. ఇప్పటికే సర్దార్ 2 రిలీజ్ కి రెడీగా ఉంది. ఇది కాకుండా కార్తీ చేతిలో రెండు, మూడు సినిమాలు ఉన్నాయి. ఇవి కాకుండా మరో సినిమాకు ఈ హీరో గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు టాక్ నడుస్తోంది. కమర్షియల్ హంగుల దర్శకుడు సుందర్ సి (Sundar C) కాంబినేషన్లో కార్తీ హీరోగా ఒక క్రేజీ ప్రాజెక్ట్ ఖరారైంది. వైవిధ్యమైన కథలతో పాటు వినోదాత్మక చిత్రాలను తెరకెక్కించడంలో దిట్ట అయిన సుందర్ సి, కార్తీకి ఒక మంచి కథను వినిపించాడని, అది బాగా నచ్చడంతో హీరో కూడా వెంటనే ఓకే చెప్పాడట. ఈ విషయాన్ని సుందర్ సి.. సర్దార్ 2 ప్రీ రిలీజ్ ఈవెంట్ లో అధికారికంగా ప్రకటించాడు. త్వరలోనే ఈ సినిమా పట్టాలెక్కనుందని తెలుస్తోంది. మాస్, యాక్షన్, కామెడీ ఎలిమెంట్స్ కలబోతగా ఈ చిత్రాన్ని తెరకెక్కించేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఇక సుందర్ సి.. ఈమధ్యనే రజనీకాంత్ సినిమా నుంచి తప్పుకున్న విషయం తెల్సిందే. రజనీకాంత్ హీరోగా కమల్ హాసన్ నిర్మాణంలో తెరకెక్కుతోన్న ధర్మాన్ సినిమాకు మొదట సుందర్ సినే దర్శకత్వం వహించాల్సింది. మేకర్స్ అధికారికంగా ప్రకటించారు కూడా. కానీ, ఆ తరువాత సుందర్ టను ఈ పెద్ద ప్రాజెక్టు ని హ్యాండిల్ చేయలేనని ఈ సినిమా నుంచి తప్పుకున్నాడు. ఆ తరువాత ధర్మాన్ అశ్వత్ మారిముత్తు చేతికి వెళ్ళింది. ఇక రజనీ సినిమా మిస్ అయ్యాక సుందర్.. కార్తీతో జతకట్టడం చాలా ఆనందంగా ఉందని ఫ్యాన్స్ చెప్పుకొస్తున్నారు. మరికొంతమంది .. కొంచెం గ్యాప్ ఇవ్వు అన్నా.. సర్దార్ 2 కూడా ఇంకా రిలీజ్ కాలేదు.. అప్పుడే ఇంకొకటా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి
జ్యోత్స్నని సూరజ్ మోసం చేయడానికి, ఆమె పెళ్లి ఆగిపోవడానికి దీప, కార్తీక్లే కారణం అని శివన్నారాయణ అనడం కాదు.. దశరథ్ కూడా అదే మాట అనడంతో తల్లడిల్లిపోతారు దీప, కార్తీక్లు. ఈరోజు (సెప్టెంబర్ 02) రాత్రి ప్రసారం కాబోయే ఎపిసోడ్లో ఏమైందంటే.. ‘నా కుటుంబాన్ని ప్రమాదంలో పడేశారు. దీప... ఈ దశరథ్, సుమిత్రల కన్న కూతురని నేను ఈ జన్మలో నోరు తెరిచి చెప్పలేనమ్మా.. ఎందుకంటే జ్యోత్స్నకి అంత అన్యాయం చేశారు’ అని అంటాడు దశరథ. ఈ నిజం బయటపడిన రోజు సుమిత్ర ఆనంద పడదు.. బాధపడుతుంది. ఎందుకంటే.. అంత ప్రేమగా చూసుకున్న కూతురికి నువ్వే అన్యాయం చేశావ్ అని తెలిస్తే.. తట్టుకోలేదు. అప్పుడు నా భార్య నాకు శాశ్వతంగా దూరం అయిపోతుంది’ అని అంటాడు దశరథ. ఆ మాటతో దీప.. ‘మీరు నా జీవితంలో ఉన్నా లేకపోయినా మీరు బావుండాలనే నేను కోరుకునేది నాన్నా’ అని ప్రవచనం మొదలుపెట్టడంతో.. ‘నీతో నేను మాట్లాడలేనమ్మా’ అని దండం పెట్టేస్తాడు దశరథ. చూడు కార్తీక్.. నీ భార్యని తీసుకుని వెళ్లిపో.. అని అనేసి అక్కడ నుంచి వెళ్లిపోతాడు దశరథ. దాంతో దీప.. ఏంటి బావా ఇదీ?? నాన్న నన్ను ఇంత పరాయి దాన్ని చేసి మాట్లాడుతున్నాడు అంటూ కన్నీటిపర్యంతం అవుతుంది.నా కోసం.. నా ప్రేమ కోసం నువ్వు వస్తావని తెలుసు సూరజ్.. పరిస్థితులే అలా చేయిస్తున్నాయి.. మామయ్య పరిస్థితే ఇలా ఉంటే.. అక్కడ జ్యోత్స్న పరిస్థితి ఎలా ఉందో అని అంటాడు కార్తీక్. కట్ చేస్తే.. జ్యోత్స్న.. సూరజ్ విసిరి కొట్టిన తాళిని తీసుకుని కన్నీళ్లతో అతని ఊహల్లోనే ఉంటుంది. ఇంతలో సూరజ్ వస్తాడు. వచ్చావా సూరజ్.. నాకోసం వస్తావ్ అని తెలుసు.. నీ ప్రేమ నన్ను మార్చినప్పుడు.. నా ప్రేమ నిన్ను ఎందుకు మార్చదు అని అంటుంది జ్యోత్స్న. ‘లేదు.. నన్ను మర్చిపో అని చెప్పడానికి వచ్చాను’ అని అంటాడు సూరజ్. ‘నన్ను దూరం

మాస్ మహారాజ రవితేజ, నక్షత్ర, శివ నిర్వాణ, మైత్రి మూవీ మేకర్స్, హరిహర సుతుడు అయ్యప్ప ల 'ఇరుముడి' 200 కోట్ల రూపాయిలు చేరుకోవడానికి రెడీ అవుతుంది. తాజాగా ఇరుముడి నుంచి సరికొత్త డివోషనల్ వీడియో సాంగ్ 'కార్తీక మాసం' విడుదలై అభిమానులని ప్రేక్షకులని ఎంతోగానో ఆకట్టుకుంటోంది. స్వామి అయ్యప్ప భక్తి పారవశ్యాన్ని, మండల దీక్షా నియమాలను ఎంతో లోతుగా ఆవిష్కరించిన ఈ పాట ప్రతి ఒక్కరి హృదయాన్ని తాకేలా ఉంది. ఈ అద్భుతమైన గీతానికి దర్శకుడు శివ నిర్వాణ స్వయంగా సాహిత్యాన్ని అందించగా, జి. వి. ప్రకాష్ కుమార్ తో కలిసి శివ నిర్వాణ ఆలపించాడు 4 నిమిషాల 5 సెకన్ల నిడివితో ఉండగా నేరుగా శబరిమల భక్తి లోకంలోకి తీసుకెళ్తుంది. "ఇది మరి కార్తీక మాసం స్వామి... తలపై చన్నీళ్ల స్నానం కాని మనసే మరింత భద్రం స్వామి" అంటూ సాగే లిరిక్స్ దీక్షా ధారుల జీవితాన్ని, శారీరక కష్టాలను దాటి పొందే ఆధ్యాత్మిక ప్రశాంతతను ప్రతిబింబిస్తాయి. భక్తులు పడే తపన, చలిలో ఉదయాన్నే చేసే స్నానాలు, కటిక నేలపై పడుకునే నిరాడంబరమైన జీవనశైలిని చాలా సహజంగా ఈ పాటలో వర్ణించారు. పాటలోని అతి ముఖ్యమైన అంతరార్థం ఏమిటంటే— "కనిపించని శత్రువు కాదు, యుద్ధం కాదీ మండల దీక్ష... నాతోటి నేనే చేసే యుద్ధమే ఈ దీక్ష". బయటి సమాజంతో లేదా శత్రువులతో చేసే పోరాటం కాదు మండల దీక్ష, మనలోని అహంకారాలు, ద్వేషాలు, కామక్రోధాలపై మనతో మనమే చేసే అంతర్యుద్ధం అనే గొప్ప సందేశాన్ని ఈ పాటకు శివ నిర్వాణ అందించారు. అలాగే "నేను అంటే నువ్వే అంటూ స్వామి పదవి ఇచ్చావు... ద్వేషాల్ని దూరం చేసి వర్ణాన్ని ఒక్కటి చేసి" అని అయ్యప్ప దీక్షలోని సమభావనను ఎత్తిచూపారు. కులమతాల భేదం లేకుండా, చిన్నపెద్ద తారతమ్యం లేకుండా నల్లటి దుస్తులు ధరించి ప్రతి ఒక్కరినీ 'స్వామి' అని పిలుచుకునే ఆచారాన్ని

వర్సటైల్ నటుడు కార్తీ కథానాయకుడిగా రూపొందుతున్న భారీ స్పై యాక్షన్ థ్రిల్లర్ 'సర్దార్ 2' సినిమాకు సంబంధించిన అధికారిక ట్రైలర్ అత్యంత ఉత్కంఠభరితంగా విడుదలైంది. తొలి భాగం ఘన విజయం సాధించిన నేపథ్యంలో ఈ రెండవ భాగంపై సినీ ప్రియుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. పి.ఎస్. మిత్రన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్ర ట్రైలర్ ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుంటూ హై-వోల్టేజ్ యాక్షన్ కాన్సెప్ట్తో సాగింది. సెప్టెంబర్ 10న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో ఈ సినిమా విడుదల కానుండగా, తెలుగు రాష్ట్రాల్లో ప్రముఖ నిర్మాణ సంస్థ అన్నపూర్ణ స్టూడియోస్ ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు పూర్తి చేసింది. గతంలో జరిగిన సుబ్రహ్మణ్య స్వామి భక్తుడైన చంద్రబోస్ అలియాస్ సర్దార్ కథతో ఈ సినిమా నేపథ్యం ప్రారంభమవుతుంది. జపాన్ దేశంలో నిర్వహించిన ఒక అత్యంత సీక్రెట్ బ్లాక్-ఆప్స్ మిషన్లోకి సర్దార్ ప్రవేశించి దాదాపు 30 కోట్ల మంది ప్రాణాలను కాపాడుతాడు. ఇదిలా ఉండగా ఆ మిషన్ తర్వాత ఎదురైన తీవ్ర పరిణామాలు అతడి జీవితాన్ని దశాబ్దాల పాటు నిరంతరం వెంటాడుతూనే ఉంటాయి. గతం నుంచి నేటి వరకు సాగే ఈ స్పై డ్రామాలో కథనం ఎంతో వేగంగా పరిగెడుతూ ప్రేక్షక లోకాన్ని ఆకట్టుకునేలా తీర్చిదిద్దారు. వర్తమానంలో మన దేశానికి ఒక ఊహించని పెద్ద ముప్పు ఎదురైనప్పుడు కథ తీవ్రమైన మలుపు తిరుగుతుంది. దీంతో పాత శత్రువులను ఎదుర్కొనేందుకు సర్దార్ మరియు అతని కుమారుడు విజయ్ ప్రకాష్ ఇద్దరూ ఒకే మిషన్లో భాగం కావాల్సి వస్తుంది. ఈ క్రమంలోనే బ్లాక్ డ్యాగర్ అనే అత్యంత శక్తివంతమైన విలన్ పాత్రలో ప్రముఖ నటుడు ఎస్జే సూర్య ఎంట్రీ ఇచ్చి కథలో ఉత్కంఠను రెట్టింపు చేశారు. తండ్రీ కొడుకులుగా రెండు విభిన్న పాత్రల్లో కార్తీ చూపించిన బాడీ లాంగ్వేజ్ మరియు నటన ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ భారీ మిషన్ కారణంగా ఏర్పడిన పరిస్థితులు ఇరు వర్గాల మధ్య తీవ్రమైన ఘర్షణకు

సాఫీగా సాగిపోతూ ముగింపుకు వచ్చింది అనుకున్న కార్తీక దీపం సీరియల్ లో ఇటీవలే మాలిని తన విలనిజం చూపించడం మొదలుపెట్టింది. మాలిని పాత్ర ఎంట్రీతో కార్తీక దీపం సీరియల్ అనేక మలుపులు తిరిగింది. దీంతో మాలిని పాత్ర చేసిన కన్నడ నటి తేజస్విని ప్రకాష్ ఫొటోలు వైరల్ గా మారాయి. అనేక కన్నడ సీరియల్స్ లో నటించిన తేజస్విని కన్నడ బిగ్ బాస్ లో కూడా పాల్గొంది. తెలుగులో లక్ష్మి రావే మా ఇంటికి సీరియల్ తో గుర్తింపు తెచ్చుకుంది. ఇప్పుడు కార్తీక దీపం సీరియల్ తో ఒక్కసారిగా తన విలనిజం బయటపెట్టి వైరల్ అయింది

మలయాళ స్టార్ నటుడు ఫహాద్ ఫాజిల్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న ఆసక్తికర ఫాంటసీ ఎంటర్టైనర్ ‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’ విడుదల తేదీని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. మలయాళ స్టార్ నటుడు ఫహాద్ ఫాజిల్ (Fahadh Faasil) ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న తెలుగు ఆసక్తికర ఫాంటసీ ఎంటర్టైనర్ చిత్రం ‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’ (Don't Trouble The Trouble) విడుదల తేదీని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఇండియన్ సినిమా చరిత్రలో ప్రత్యేక స్థానం సంపాదించిన బాహుబలి ఫ్రాంచైజీ నిర్మాతలు ఆర్కా మీడియా వర్క్స్, షోయింగ్ బిజినెస్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం అక్టోబర్ 2, 2026న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్గా విడుదల కానుంది. విభిన్న కథలు, వినూత్న పాత్రలతో ప్రేక్షకులను మెప్పించిన ఫహాద్ ఫాజిల్ ఈ సినిమాలో మరోసారి సరికొత్త అవతారంలో కనిపించనున్నారు. క్రియేటివ్ ఫిల్మ్మేకర్ శశాంక్ యేలేటి దర్శకత్వం వహిస్తున్న ఈ ప్రాజెక్ట్పై ఇప్పటికే సినీ అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇటీవల విడుదలైన టీజర్ సినిమాపై ఆసక్తిని పెంచగా, ఆ తర్వాత వచ్చిన ‘కేకు వాకు’ వీడియో సాంగ్కు ప్రేక్షకుల నుంచి అద్భుత స్పందన లభించింది. దీంతో సినిమా ప్రమోషన్స్ లో వేగం పెంచారు. ఇటీవల విడుదల చేసిన రిలీజ్ డేట్ పోస్టర్ కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. పోస్టర్లో ఫహాద్ ఫాజిల్ మెట్లపై కూర్చుని ఆశ్చర్యంగా చూస్తుండగా, ఆయన పక్కనే చిన్నారి స్సారా చేతిలో రంగుల మాయాజాలం కనిపిస్తోంది. ఆ మాయతో డబ్బు వర్షంలా కురుస్తుండటం పోస్టర్కు ఫాంటసీ టచ్ను తీసుకొచ్చింది. ఈ విజువల్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ప్రఖ్యాత నిర్మాతలు శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని, ఎస్.ఎస్. కార్తికేయ కలిసి నిర్మిస్తున్న ఈ చిత్రం వినోదం, ఫాంటసీ, భావోద్వేగాల సమ్మేళనంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. అక్టోబర్ 2న థియేటర్లలోకి రానుంది

Karthika Deepam 2 Big Twist: తెలుగు టీవీ ప్రేక్షకుల్లో మంచి క్రేజ్ సంపాదించుకున్న సీరియల్స్లో కార్తీక దీపం 2 కూడా ఒకటి. ప్రతిరోజూ కొత్త మలుపులతో సాగుతున్న ఈ సీరియల్ కథ ప్రస్తుతం మరింత ఆసక్తికరంగా మారింది. దీప అసలు ఎవరు? ఆమెకు శివ నారాయణ కుటుంబానికి ఉన్న సంబంధం ఏమిటి? అనే ప్రశ్నలకు సమాధానం కోసం ప్రేక్షకులు చాలా రోజులుగా ఎదురుచూస్తున్నారు. అయితే తాజాగా వచ్చిన పరిణామాలతో ఈ నిజం ఇప్పట్లో బయటకు వచ్చేలా కనిపించడం లేదు. కార్తీకదీపం రెండో భాగం ప్రస్తుతం బుల్లితెర ప్రేక్షకులను.. తెగ ఆకట్టుకుంటున్న సంగతి తెలిసిందే. సీరియల్ కథలో దీపే శివ నారాయణ కుటుంబానికి అసలైన వారసురాలు అనే విషయం కొంతమందికి మాత్రమే తెలుసు. కార్తీక్, జ్యోత్స్న, పారిజాతం, దశరథ, దాసుకు ఈ విషయం గురించి అవగాహన ఉంది. దీపను ఆమె తల్లిదండ్రులకు దగ్గర చేయాలని కార్తీక్ ప్రయత్నిస్తున్నాడు. కానీ ఈ ప్రయత్నాలకు ఎన్నో అడ్డంకులు ఎదురవుతున్నాయి. ఇదిలా ఉంటే జ్యోత్స్న జీవితంలో సూరజ్ రావడంతో కథ మరో మలుపు తిరిగింది. సూరజ్ను పెళ్లి చేసుకున్న తర్వాత దీపే అసలైన వారసురాలు అనే విషయాన్ని అందరికీ చెబుతానని జ్యోత్స్న నిర్ణయించుకుంది. దీంతో దీప తన కుటుంబానికి దగ్గరయ్యే సమయం వచ్చిందని ప్రేక్షకులు భావించారు. కానీ సూరజ్ విషయంలో వచ్చిన ట్విస్ట్తో పరిస్థితి పూర్తిగా మారిపోయింది. సూరజ్ మాలినికి సంబంధించిన వ్యక్తి అని తెలియడంతో జ్యోత్స్న పెళ్లి ఆగిపోయింది. ఈ పరిణామానికి దీప, కార్తీక్ కారణమని కొందరు భావించే పరిస్థితి ఏర్పడింది. మరోవైపు ఇంతకాలం జ్యోత్స్నను తన కూతురిగా చూసుకున్న దశరథ కూడా ఒక్కసారిగా మాట మార్చాడు. జ్యోత్స్ననే తన కూతురని చెప్పడంతో దీప విషయంలో మళ్లీ గందరగోళం మొదలైంది. దీప తన సొంత కూతురనే విషయాన్ని బయటపెట్టకూడదని దశరథ నిర్ణయించుకోవడం కథను మరింత ఆసక్తికరంగా మార్చింది. దీంతో దీప అసలు నిజం ఎప్పుడు బయటపడుతుందనే ప్రశ్న

గుజరాతీ ఇండస్ట్రీలో సంచలనం సృష్టించిన ‘లాలో’ తెలుగు రీమేక్పై ఆసక్తికర వార్తలు వినిపిస్తున్నాయి. గుజరాతీ చిత్రసీమలో (Gujarati Cinema) సంచలన విజయాన్ని అందుకున్న ఆల్టైమ్ బ్లాక్బస్టర్ ‘లాలో: కృష్ణ సదా సహాయతే’ (Laalo: Krishna Sada Sahaayate) ఇప్పుడు తెలుగు ప్రేక్షకుల ముందుకు రీమేక్ రూపంలో రానుందనే వార్తలు సినీ వర్గాల్లో హాల్ చల్ చేస్తున్నాయి. ముఖ్యంగా ఈ ప్రాజెక్ట్లో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ శ్రీకృష్ణుడి పాత్రలో కనిపించనున్నారనే ప్రచారం అభిమానుల్లో భారీ ఆసక్తిని రేకెత్తిస్తోంది. కేవలం రూ.50 లక్షల బడ్జెట్తో తెరకెక్కిన ‘లాలో’ బాక్సాఫీస్ వద్ద అద్భుత విజయాన్ని నమోదు చేసింది. ప్రపంచవ్యాప్తంగా రూ.120 కోట్లకు పైగా వసూళ్లు సాధించి, రూ.100 కోట్ల క్లబ్లో చేరిన తొలి గుజరాతీ చిత్రంగా రికార్డు సృష్టించింది. ఆధ్యాత్మికత, ఎమోషన్, కామెడీ కలగలిపి రూపొందించిన ఈ చిత్రం ప్రేక్షకులను థియేటర్లకు పరుగులు పెట్టించింది. ఈ నేపథ్యంలోనే.. ఈ సినిమా సాధించిన ఘన విజయంతో తెలుగు సహా ఇతర భాషల నిర్మాతల దృష్టి ఇప్పుడు ఈ చిత్రంపై పడినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం తెలుగు రీమేక్ హక్కుల కోసం చర్చలు జరుగుతున్నాయని సమాచారం. కథలోని అంశాలు తెలుగు ప్రేక్షకులకు కూడా బాగా కనెక్ట్ అవుతాయని, ఇక్కడి వారికి చాలా దగ్గరగా ఉంటుందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. ఇదిలాఉంటే.. ఈ రీమేక్కు ప్రముఖ తమిళ దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ (Karthik Subbaraj) దర్శకత్వం వహించే అవకాశాలు ఉన్నాయని టాక్ వినిపిస్తోంది. డిఫరెంట్ స్క్రీన్ ప్లేతో, కథలను తనదైన శైలిలో విభిన్నంగా చెప్పడంలో తనకంటూ ప్రత్యేక బ్రాండ్ సంపాదించుకున్న ఆయన, ‘లాలో’ కథను తెలుగు ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్టుగా మరింత భారీ స్థాయిలో ఆవిష్కరించే అవకాశం ఉందని అంటున్నారు. అయితే.. ఈ ప్రాజెక్ట్కు సంబంధించి అత్యంత ఆసక్తికరమైన అంశం ఏంటంటే అది రామ్ చరణ్ (Ram Charan) పేరు వినిపించడం. ఈ సినిమా ప్రధానంగా శ్రీకృష్ణుడి పాత్ర చుట్టూ సాగే కథ

హీరో కార్తి నటిస్తున్న స్పై థ్రిల్లర్ 'సర్దార్ 2' సెట్స్లో తనకు ఎదురైన భయంకరమైన అనుభవాన్ని నటి మాళవిక మోహనన్ పంచుకున్నారు. ఈ చిత్ర షూటింగ్ మొదటి రోజే ఓ భారీ యాక్షన్ సీన్లో పాల్గొనాల్సి వచ్చిందని, అది తనను తీవ్రంగా భయపెట్టిందని ఆమె తెలిపారు. 'సర్దార్ 2' ఆడియో విడుదల కార్యక్రమంలో ఆమె ఈ ఆసక్తికర విషయాలను వెల్లడించారు.తన అనుభవాన్ని వివరిస్తూ, "నాకు షూటింగ్ మొదటి రోజే పెద్ద షాక్ తగిలింది. తొలిరోజే ఒక స్టంట్ సీక్వెన్స్ చిత్రీకరించారు. అందులో భాగంగా నేను దాదాపు 100 నుంచి 150 మీటర్ల ఎత్తు నుంచి కిందకు దూకాల్సి వచ్చింది. రోప్స్ వంటి భద్రతా ఏర్పాట్లు ఉన్నప్పటికీ, అంత ఎత్తు నుంచి ఫ్రీ ఫాల్ జంప్ చేయడం చాలా భయమేసింది. నా కెరీర్లో ఏ సినిమా సెట్లోనూ ఇంత భయానకమైన మొదటి రోజును నేను ఎప్పుడూ ఎదుర్కోలేదు" అని మాళవిక అన్నారు.ఈ సందర్భంగా హీరో కార్తి మాట్లాడుతూ, ఈ చిత్రం ఒక బలమైన సామాజిక సందేశాన్ని అందిస్తుందని తెలిపారు. "చాలామంది ప్లాస్టిక్ వాటర్ బాటిళ్లలో నీరు తాగే అలవాటును కొనసాగిస్తూ ఉండవచ్చు. కానీ ఈ సినిమా చూశాక, మీరు ఆ విషయాన్ని తేలిగ్గా తీసుకోలేరు. మీ ఆరోగ్యానికి సంబంధించిన ఒక నిజం గురించి ఇందులో చర్చించాం. ఆ అంశం మిమ్మల్ని కచ్చితంగా కదిలిస్తుంది" అని వివరించారు.పి.ఎస్. మిత్రన్ దర్శకత్వం వహిస్తున్న 'సర్దార్ 2' చిత్రం సెప్టెంబర్ 10న ప్రేక్షకుల ముందుకు రానుంది
జ్యోత్స్న పెళ్లి మా బాధ్యత అంటూ ముక్కు మొహం తెలియని గొట్టంగాడ్ని తీసుకొచ్చి.. ఆమె గొంతుకోసిన దీప, కార్తీక్లకు సరైన రీతిలో బుద్ధి చెప్పాడు సూరజ్. అసలు జ్యోత్స్నని ఇంత మోసం చేయడానికి కారణం మీరేనంటూ.. అసలు దీపా, కార్తీక్లు లేకపోతే ఆ ఇంట్లోకి అడుగుపెట్టేవాడ్ని కాదంటూ దిమ్మతిరిగే షాక్ ఇచ్చాడు సూరజ్. ఇక తన మనవరాలి పెళ్లి పీటలపై ఆగిపోవడానికి.. సుమిత్ర హాస్పిటల్ పాలు కావడానికి కారణం దీప కార్తీక్లే కారణం అని వాళ్లని ఇంటి నుంచి వెళ్లగొట్టాడు శివన్నారాయణ. ఇక ఈరోజు (సెప్టెంబర్ 01) రాత్రి ప్రసారం కాబోయే ఎపిసోడ్లో ఏమైందంటే.. దీప, కార్తీక్లు కూర్చుని ముచ్చట్లు పెట్టుకుంటారు. సూరజ్ వెళ్తూ వెళ్తూ.. తన చేసిన తప్పుల్లో మనల్ని ఎందుకు భాగం చేశాడో అర్థం కావడం లేదు’ అని అంటుంది దీప. ‘నీకు ఇంకా అర్థం కాలేదా? సూరజ్ పక్కా ప్లాన్తో మనల్ని ఇరికించేశాడు. తండ్రి చావుకి పగ తీర్చుకోవడానికి సూరజ్, మాలిని, దక్షణమూర్తి ముగ్గురూ కలిసే ప్లాన్ చేశారు. సూరజ్ ముందే గ్రౌండ్ వర్క్ చేశాడు. . ముందు నాకు నా ద్వారా నీకు పరిచయం అయ్యాడు.మనమే వాడు మంచోడని సర్టిఫికేట్ ఇచ్చేశాం.. మనమే వాడి గురించి సరిగా తెలుసుకోకుండా.. సర్టిఫికేట్ ఇచ్చేశాం. డబ్బులు తీసుకోకుండా ఎవరైనా జాబ్ చేస్తారా? వాడు చేశాడు. మా నాన్న నాకు ఆరోజే చెప్పారు.. ‘ఒకడు తన సామర్థ్యాన్ని తగ్గించుకుని.. వెళ్లే అవకాశం ఉన్నా.. వెళ్లిపోకుండా ఉన్నాడంటే.. వాడ్ని ఏదో ఒక శక్తి ఆపుతుంది’ అని. ఆ శక్తి వాడి పగే. వాడే కోటేశ్వరుడైనప్పుడు వాడికెందుకు డబ్బు, జీతం. సూరజ్ విషయంలో మనం ఎప్పటికప్పుడు మోసపోతున్నాం.. మంచితనమే మనిషికి నిజమైన శత్రువు. దాన్ని అడ్డుపెట్టుకుని అందర్నీ మోసం చేసి.. మనల్ని దోషుల్ని చేశాడు. మన ఫ్యామిలీకి జరిగిన అన్యాయం చూస్తూ ఊరుకోం అని.. వాడు చాలా తెలివిగా మనల్ని మన ఫ్యామిలీకి దూరం చేశాడు.ఆ

కోలీవుడ్ స్టార్ హీరో కార్తీ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న విషయం తెల్సిందే. అందులో ఒకటి సర్దార్ 2. ప్రముఖ దర్శకుడు పి.ఎస్. మిత్రన్ - కార్తీ కాంబోలో వచ్చి మంచి విజయాన్ని అందుకున్న సర్దార్ కి సీక్వెల్ గా సర్దార్ 2 రానుంది. కోలీవుడ్ స్టార్ హీరో కార్తీ (Karthi) ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న విషయం తెల్సిందే. అందులో ఒకటి సర్దార్ 2 (Sardar 2). ప్రముఖ దర్శకుడు పి.ఎస్. మిత్రన్ - కార్తీ కాంబోలో వచ్చి మంచి విజయాన్ని అందుకున్న సర్దార్ కి సీక్వెల్ గా సర్దార్ 2 రానుంది. ఈ సినిమాలో కార్తీ ప్రత్యర్థిగా వర్సటైల్ నటుడు ఎస్.జె. సూర్య నటించగా, మాళవికా మోహనన్ కీలక పాత్రలో కనిపించింది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. తాజాగా ఈ సినిమా ట్రైలర్ ని మేకర్స్ రిలీజ్ చేశారు. సర్దార్ చివర్లో బోస్ కొడుకు విజయ్ ప్రకాష్ కూడా స్పైగా మారినట్లు, ఆయనకు కొత్త మిషన్ ఇచ్చినట్లు చూపించారు. అయితే ట్రైలర్ ని బట్టి.. సర్దార్ 2 లో కూడా బోస్ కొత్త మిషన్ కోసం జపాన్ వెళ్ళినట్లు చూపించారు. దేశానికి పొంచి ఉన్న ఒక పెద్ద ముప్పును నివారించేందుకు, జపనీస్ భాష తెలిసిన ఒక ప్రత్యేక బ్లాక్ ఆప్స్ ఏజెంట్ను రంగంలోకి దించడంతో ట్రైలర్ అత్యంత ఉత్కంఠభరితంగా ప్రారంభమవుతుంది. కోట్లాది మంది ప్రాణాలను కాపాడేందుకు బోస్ చేపట్టే అత్యంత ప్రమాదకరమైన మిషన్, రైళ్లు, విమానాలు, శత్రువుల స్థావరాలలో జరిగే భారీ యాక్షన్ సీక్వెన్సెస్ ట్రైలర్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఇక బోస్ కి అండగా ఉండే అధికారి పాత్రలో మాళవిక మోహనన్ కనిపించింది. చివర్లో అసలు విలన్ సూర్య ఎంట్రీ ఇవ్వడం.. సర్దార్ కి తాను ఫ్యాన్ బాయ్ అని చెప్పడం.. ఇద్దరి మధ్య యుద్ధం అదిరిపోయింది. సర్దార్

Varun Tej : మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ తన అన్నయ్య, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్తో కలిసి వెండితెరపై కనిపించాలన్న తన కోరికను బయటపెట్టారు. ఇటీవల ‘కొరియన్ కనకరాజు’తో మంచి సక్సెస్ను అందుకున్న ఆయన.. ఈ సినిమా సక్సెస్తో పాటు తన కెరీర్, రాబోయే ప్రాజెక్టుల గురించి పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు. గత ఐదేళ్లుగా ఆశించిన స్థాయిలో విజయాలు దక్కకపోవడంతో కొంత ఒత్తిడికి గురైనట్లు ఈ సందర్భంగా వరుణ్ తేజ్ తెలిపారు. అయితే ‘కొరియన్ కనకరాజు’కు ప్రేక్షకుల నుంచి లభించిన స్పందనతో ఇప్పుడు ఎంతో రిలీఫ్గా ఉందన్నారు. నటుడిగా ఒకే తరహా జానర్కు పరిమితం కావడం తనకు ఇష్టం లేదని.. విభిన్న పాత్రల్లో నటిస్తూ తనను తాను నిరూపించుకోవాలనుకుంటున్నట్లు చెప్పారు. కరోనా తర్వాత ఓటీటీ ప్రభావం పెరిగినప్పటికీ.. ప్రేక్షకులు థియేటర్లకు వచ్చినప్పుడు వారికి పూర్తిస్థాయి వినోదాన్ని అందించడం చాలా ముఖ్యమని తాను అర్థం చేసుకున్నట్లు పేర్కొన్నారు. ప్రేక్షకులు థియేటర్లోకి వచ్చిన తర్వాత తమ ఒత్తిళ్లను మరిచిపోయేలా సినిమా ఉండాలని అభిప్రాయపడ్డారు. త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్న స్పోర్ట్స్ డ్రామా ‘బరి’ గురించి కూడా వరుణ్ తేజ్ మాట్లాడారు. గతంలో తాను నటించిన ‘గని’లో క్రీడలతో పాటు పలు అంశాలను కలపడం వల్ల కథ కొంత గందరగోళంగా అనిపించిందని అంగీకరించారు. అయితే ‘బరి’ మాత్రం పూర్తిగా క్రీడా నేపథ్యంతో తెరకెక్కుతున్న సినిమా అని, ఇందులో స్టోరీ ఎంతో సహజంగా, వాస్తవికంగా ఉంటుందని వెల్లడించారు. ఈ సినిమా ఆలోచన తన సోదరి నిహారిక నుంచి వచ్చిందని వరుణ్ తేజ్ వెల్లడించారు. దీంతో ఈ ప్రాజెక్టుపై అభిమానుల్లోనూ ఆసక్తి పెరుగుతోంది. ప్రముఖ దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ డైరెక్షన్లో ఓ రొమాంటిక్ చిత్రానికి అంగీకరించినట్లు వరుణ్ తేజ్ తెలిపారు. తన వయసుకు తగ్గ కథతో ఈ సినిమా తెరకెక్కనుందని, రొటీన్ లవ్ స్టోరీలకు భిన్నమైన శైలిలో ఈ సినిమా ఉంటుందని వెల్లడించారు. రామ్ చరణ్తో కలిసి సినిమా

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ప్రస్తుతం కొరియన్ కనకరాజు సక్సెస్ ని ఎంజాయ్ చేస్తున్నాడు. ఐదు సంవత్సరాల తర్వాత వచ్చిన సోలో విజయం కాబట్టి కనకరాజు మూడ్ ఎలా ఉంటుందో అర్ధం చేసుకోవచ్చు. ఇటీవల ఒక ఇంటర్వ్యూ లో వరుణ్ మాట్లాడుతు ప్రేక్షకులు ఎంటర్ టైన్ మెంట్ ని కోరుకుంటున్నారనే విషయం బాగా అర్థమైందని చెప్పుకొచ్చాడంటే తన అప్ కమింగ్ సినిమాల విషయంలో ఎలాంటి జాగ్రత్తలతో ఉండబోతున్నాడో తెలుస్తుంది. వరుణ్ తేజ్ అప్ కమింగ్ సినిమాల విషయానికి వస్తే తన సోదరి నీహారిక నిర్మాణ సారధ్యంలో కమిటి కర్రోళ్ళు డైరెక్టర్ తో 'బరి' మూవీ చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పుడు తన లిస్ట్ లో తమిళ చిత్రసీమలో తనకంటూ ఒక ప్రత్యేకమైన ట్రెండ్ సృష్టించిన స్టార్ డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్ కలయికలో ఓ ప్రాజెక్ట్ రూపుదిద్దుకోబోతుంది. ఇటీవలే "కొరియన్ కనకరాజు" చిత్రంతో బాక్సాఫీస్ వద్ద బ్లాక్బస్టర్ విజయాన్ని అందుకని పూర్తి జోరు మీదున్న వరుణ్ తేజ్, తన తదుపరి సినిమాల విషయంలో చాలా ఆచితూచి అడుగులు వేస్తున్నారు. రొటీన్ మాస్, యాక్షన్ సినిమాల బాటలో వెళ్లకుండా, కథాంశంలో వైవిధ్యం ఉన్న ప్రాజెక్టులకే ప్రాధాన్యత ఇస్తూ సినీ ప్రియులను ఆకట్టుకుంటున్నారు. ఈ క్రమంలోనే కార్తీక్ సుబ్బరాజ్తో కలిసి ఓ విభిన్నమైన రొమాంటిక్ ఎంటర్టైనర్ చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని తెలిసింది. సాధారణంగా ప్రేమకథలంటే ఒకే రకమైన మూస ధోరణిలో, రెగ్యులర్ ఎమోషన్స్తో సాగుతుంటాయి. కానీ, ఈ సినిమా మాత్రం దానికి నూటికి నూరు శాతం భిన్నంగా ఉండబోతోందని సినీ వర్గాలు చెబుతున్నాయి. తన ప్రస్తుత వయస్సుకు, మెచ్యూరిటీకి సరిగ్గా సరిపోయే ఒక పరిణతి చెందిన ప్రేమకథగా ఈ చిత్రం తెరకెక్కనుందని వరుణ్ తేజ్ స్వయంగా వెల్లడించారు. ఇది రొటీన్ లవ్ స్టోరీలా కాకుండా, ప్రేక్షకులు అస్సలు ఊహించని కొత్త కోణంలో సాగుతుందని, కథనంలో ఉండే వినూత్న ట్విస్టులు ప్రతి ఒక్కరినీ ఆశ్చర్యపరుస్తాయని ఆయన పేర్కొన్నారు. కార్తీక్

కొరియన్ కనకరాజు సినిమాతో బ్లాక్ బస్టర్ సక్సెస్ను తన ఖాతాలో వేసుకున్న మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ తన తదుపరి సినిమాల విషయంలో ఆచితూచి వ్యవహరిస్తున్నాడు. ఇటీవల కొరియన్ కనకరాజు సినిమాతో బ్లాక్ బస్టర్ సక్సెస్ను తన ఖాతాలో వేసుకున్న మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ (Varun Tej ) తన తదుపరి సినిమాల విషయంలో ఆచితూచి వ్యవహరిస్తున్నాడు. ముందు నుంచి విభిన్న కథలను ఎంచుకుంటూ ముందుకు సాగుతున్న ఆయన మరోసారి అలాంటి ప్రయత్నమే చేస్తున్నాడు. ఈ క్రమంలో ఆయన ప్రముఖ తమిళ దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ (Karthik Subbaraj)తో కలిసి ఓ రొమాంటిక్ మూవీ చేయబోతున్నట్లు తెలిపారు. ఈ సినిమా తన వయసుకు తగ్గ ప్రేమకథగా ఉంటుందని వరుణ్ తేజ్ వెల్లడించారు. అయితే ఇది రెగ్యులర్ లవ్ స్టోరీ (Love Story) లా ఉండదని, తన వయసుకు సరిపోయే ప్రేమకథను కార్తీక్ సుబ్బరాజ్ తెరకెక్కించనున్నారని పేర్కొన్నారు. ఈ కథ చాలా భిన్నంగా ఉండబోతుందని తెలిపారు. ఇదిలాఉంటే.. కార్తీక్ సుబ్బరాజ్ మొదటి నుంచి కొత్త తరహా కథనం, టేకింగ్తో అగ్ర దర్శకులు రాజమౌళి, మణిరత్నం, రామ్ గోపాల్ వర్మ, సుకుమార్, వెట్రి మారన్ వంటి దిగ్గజ దర్శకుల జాబితాలో పేరు గడించాడు. తన సినిమాల్లో విభిన్నమైన కథనం, ప్రత్యేకమైన పాత్రలను చూపించడంలో పేరుగాంచిన అలాంటి దర్శకుడితో వరుణ్ తేజ్ లవ్ స్టోరీ చేయనుండటం ఇప్పుడు సర్వత్రా ఆసక్తిని పెంచుతోంది. చాలామంది షాక్ కూడా అవుతున్నారు. కాగా.. ఈ ప్రాజెక్ట్కు సంబంధించిన పూర్తి వివరాలు, హీరోయిన్, ఇతర నటీనటులు, నిర్మాణ సంస్థ తదితర విషయాలు త్వరలో వెల్లడయ్యే అవకాశం ఉంది. వరుణ్ తేజ్ గతంలోనూ జానర్ పరంగా వైవిధ్యమైన సినిమాలు చేస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఇప్పుడు కార్తీక్ సుబ్బరాజ్ తో చేయబోయే ఈ డిఫరెంట్ లవ్ స్టోరీపై అభిమానుల్లో ఆసక్తి నెలకొంది

తేజ సజ్జ ‘మిరాయ్’ సినిమాకు జపాన్లో భారీ స్పందన లభిస్తోంది. డే-1 అడ్వాన్స్ బుకింగ్స్లో ధురంధర్ 2, బాహుబలి 2, టైగర్ జిందా హై వంటి సినిమాలను దాటేసింది. హీరో తేజ సజ్జ (Teja Sajja) నటించిన ‘మిరాయ్’ (Mirai) సినిమాకు జపాన్ (Japan)లో భారీ స్పందన లభిస్తోంది. ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్స్లో సరికొత్త రికార్డులు సృష్టిస్తూ దూసుకెళ్తోంది. జపాన్లో తొలి రోజు అడ్వాన్స్ బుకింగ్స్ పరంగా ఇప్పటికే ‘ధురంధర్ 2’ (Dhurandhar2), ‘టైగర్ జిందా హై’, బాహుబలి 2 (Baahubali2) వంటి భారీ చిత్రాలను వెనక్కి నెట్టినట్లు సమాచారం. ప్రస్తుతం జపాన్లో అత్యధిక డే-1 అడ్వాన్స్ బుకింగ్స్ సాధించిన టాప్-10 భారతీయ చిత్రాల జాబితాలో ‘మిరాయ్’ ఏడో స్థానంలో కొనసాగుతోంది. సినిమా విడుదలకు ఇంకా రెండు రోజులు సమయం ఉండటంతో ఈ ర్యాంక్ మరింత మెరుగయ్యే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి. తేజ సజ్జ గతంలో ‘హనుమాన్’ (HanuMan) సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ సినిమా విజయంతో ఆయనకు దేశవ్యాప్తంగా క్రేజ్ పెరిగింది. ఇప్పుడు ‘మిరాయ్’తో అంతర్జాతీయ మార్కెట్లలోనూ తన పరిధిని మరింతగా విస్తరిస్తున్నారు. విభిన్నమైన కథలు, భారీ స్థాయి జానర్ సినిమాలను ఎంచుకుంటూ తేజ సజ్జ తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ను సొంతం చేసుకుంటున్నారు. జపాన్లో ‘మిరాయ్’కు వస్తున్న స్పందన చూస్తుంటే ఈ సినిమా అంతర్జాతీయ మార్కెట్లోనూ మంచి ప్రభావం చూపించే అవకాశాలు కనిపిస్తున్నాయి
పాపం జ్యోత్స్న ఓసారి బావ చేతిలో మోసపోయింది. చిన్నప్పటి నుంచి బావపైనే బోలెడు ఆశలు పెట్టకుంది. అతనే ప్రాణం అనుకుంది. అతనితోనే ప్రేమ, పెళ్లి అనుకుని తన జీవితాన్నే త్యాగం చేసింది. చివరికి పరిస్థితులు ఏమైనా కావచ్చు కానీ.. దీప ఎంట్రీ ఇచ్చి కార్తీక్ని లాగేసుకుంది. ప్రాణం అనుకున్న మరదలు జ్యోత్స్నని కాదని.. ఆల్రెడీ పెళ్లై కూతురున్న దీప మెడలో తాళి కట్టాడు కార్తీక్. వీళ్లిద్దరూ బాగానే ఉన్నారు కానీ.. జ్యోత్స్న మాత్రం బావపై పిచ్చి ఆశని వదలుకోలేదు. ఏనాటికైనా తన బావ తనవాడే అనుకుని పిచ్చి ఆశలు పెంచుకుంది. తన బావని దక్కించుకోవడం కోసం చేయని ప్రయత్నం లేదు. ఎన్నో కుట్రలు చేసింది కానీ.. అవన్నీ ఫలించలేదు.అయితే అనూహ్యంగా ఆమె జీవితంలోకి సూరజ్ వచ్చాడు. అనాథగా వచ్చిన అతను.. ప్రేమిస్తున్నానంటూ ఆమె వెంటపడ్డాడు. బావపై ఉన్న పిచ్చి ఇష్టంతో అతని ప్రేమను తిరస్కరించింది జ్యోత్స్న. అయితే దీప, కార్తీక్లతో పాటు.. ఇంట్లో వాళ్లంతా పెళ్లికి బలవంతం చేయడంతో.. తన నుంచి సమాధానం రాకుండానే ఆమెను రిజెక్ట్ చేశాడు సూరజ్. నీ మనసులో నీ బావ ఉన్నాడు కాబట్టి.. నేను నిన్ను పెళ్లి చేసుకోలేనని చెప్తాడు సూరజ్. అయితే రిజెక్ట్ని యాక్సెప్ట్ చేయలేకపోయిన జ్యోత్స్న.. తన మదిలో పథిలంగా నిలిచిపోతాడనుకున్న కార్తీక్ బావని చెరిపేసి.. సూరజ్ని తన మనసులో నింపుకుంది. పెళ్లంటూ చేసుకుంటే అతన్నే పెళ్లి చేసుకోవాలని ఫిక్స్ అయ్యింది. ఒకరకంగా చెప్పాలంటే.. జ్యోత్స్నని ప్రేమ మైకంలోకి దింపేశాడు సూరజ్. తన ప్రేమలో నిండా మునిగేట్టు చేశాడు.అయితే ఇదంతా కార్తీకదీపంలో కనిపిస్తున్న కథ.. వినిపిస్తున్న వ్యధ. అయితే దీన వెనుక పెద్ద కథ నడుస్తోంది. ఈ సీరియల్ చూస్తున్న వాళ్లకి సూరజ్ ప్రవర్తన చూస్తే మొదటి నుంచి అనుమానంగాను ఉంటుంది. అతను అనాథ అని చెప్తున్నా కూడా.. అతనికి కథలోకి కొత్తగా ఎంట్రీ ఇచ్చిన మాలిని, దక్షణమూర్తిలతో ఏదో రిలేషన్ ఉండే ఉంటుందని డౌటానుమానాలు
ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ తో సినీ ఇండస్ట్రీలో హీరోలుగా ఎంట్రీ ఇచ్చిన 'స్టార్ కిడ్స్' చాలామందే ఉన్నారు. ఇటీవల కాలంలో దర్శక నిర్మాతలకుటుంబాల నుంచి కూడా 'హీరోలు' వస్తున్నారు. 'దసరా' దర్శకుడు శ్రీకాంత్ ఓదెల తమ్ముడు శశి ఈ మధ్యనే 'KJQ' సినిమాతో తెరంగేట్రం చేశాడు. ఇప్పుడు డైరెక్టర్ కార్తీక్ దండు సోదరుడు కూడా హీరోగా పరిచయం కాబోతున్నాడు.‘విరూపాక్ష’, ‘వృషకర్మ’ సినిమాల దర్శకుడు కార్తీక్ సోదరుడు వివేక్ దండు ' పనసపల్లి ఫ్యాన్స్ అసోసియేషన్ ' అనే సినిమాతో ఆరంగేట్రం చేస్తున్నాడు. ఇందులో సంగీర్తన విపిన్ హీరోయిన్ గా నటిస్తుండగా.. సప్తగిరి కీలక పాత్ర పోషిస్తున్నారు. తాజాగా మేకర్స్ ఈ చిత్రాన్ని అధికారికంగా ప్రకటిస్తూ, టైటిల్ మోషన్ పోస్టర్ రిలీజ్ చేశారు. సినిమాలో హీరో హీరోయిన్ల పాత్రలను పరిచయం చేశారు. ''సినిమానే మా ఎమోషన్'' అని పేర్కొన్నారు.'అయ్యగారే నెం.1'గా పాపులర్ అయిన అక్కినేని వీరాభిమాని నాగరాజుతో రూపొందించిన 'పనసపల్లి ఫ్యాన్స్ అసోసియేషన్' మోషన్ పోస్టర్ ఆకట్టుకుంటోంది. ఇందులో ఆయన సైకిల్ తొక్కుకుంటూ వచ్చి, పనసపల్లి ఊర్లోని గోడపై ఈ సినిమా వాల్ పోస్టర్ ను అంటించడంతో టైటిల్ రివీల్ అవుతుంది. దీంట్లో పనసపల్లి మెగా కామ్రేడ్స్ ఫ్యాన్స్ సంఘానికి అధ్యక్షుడుగా వివేక్ దండు.. బాలయ్య అభిమాన సంఘం ప్రెసిడెంట్ గా సంగీర్తన విపిన్ కనిపించారు. ఇద్దరూ తమ హీరోల సినిమాలు సాధించే బాక్సాఫీస్ రికార్డులపై పోటా పోటీలు పడటం మోషన్ పోస్టర్ లో ఆసక్తి కలిగిస్తోంది.''మా రికార్డ్ బద్దలు కొట్టాలంటే పదేళ్లు పట్టుద్ది.. వినపడుతుందా'' అని హీరో అంటే.. ''మా రికార్డ్ కొట్టాలంటే పదేళ్లు కాదు, పది తరాలు పడుతుందిరా'' అంటూ హీరోయిన్ కౌంటర్ ఇస్తోంది. టాలీవుడ్ సీరియర్ హీరోలైన మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణ అభిమానుల మధ్య ఫ్యాన్ వార్స్ ఏ రేంజ్ లో జరుగుతుంటాయో మనం చూస్తున్నాం. ఇప్పుడంటే సోషల్ మీడియాలో ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు కానీ, ఒకప్పుడు ఇరువర్గాలు థియేటర్ల

‘విరూపాక్ష’ ఫేమ్ డైరెక్టర్ కార్తీక్ దండు సోదరుడు వివేక్ దండు హీరోగా పరిచయమవుతున్న సినిమా “పనసపల్లి ఫ్యాన్స్ అసోసియేషన్”. ఈ చిత్రంలో సంగీర్తన విపిన్ హీరోయిన్ గా నటిస్తోంది. సప్తగిరి ఒక ముఖ్య పాత్రలో కనిపించనున్నారు. ఈ చిత్రాన్ని క్యాండిడ్ ఫిలింస్ బ్యానర్ పై ప్రొడక్షన్ నెం.1 గా ప్రొడ్యూసర్ వివేకానంద్ వర్మ నిర్మిస్తున్నారు. విలేజ్ బ్యాక్ డ్రాప్ పీరియాడిక్ ఎంటర్ టైనర్ గా ఈ మూవీని దర్శకుడు సి.హెచ్. రవికిషోర్ రూపొందిస్తున్నారు. ఈ రోజు “పనసపల్లి ఫ్యాన్స్ అసోసియేషన్” సినిమా మోషన్ పోస్టర్ రిలీజ్ చేశారు. ఈ మోషన్ పోస్టర్ ఇంట్రెస్టింగ్ గా ఉండి ఆకట్టుకుంటోంది. “పనసపల్లి ఫ్యాన్స్ అసోసియేషన్” సినిమా మోషన్ పోస్టర్ ఎలా ఉందో చూస్తే – పనసపల్లి ఊరు సినీ ప్రియులకు ప్రసిద్ధి. అక్కడ గోడలపై కొత్త సినిమాల పోస్టర్స్ పడాల్సిందే. హీరో పనసపల్లి మెగా కామ్రేడ్స్ ఫ్యాన్స్ సంఘానికి అధ్యక్షుడు, బాలయ్య అభిమాన సంఘం ప్రెసిడెంట్ హీరోయిన్. తమ హీరోల సినిమాలు సాధించే బాక్సాఫీస్ రికార్డులపై హీరో హీరోయిన్ పోటా పోటీలు పడటం మోషన్ పోస్టర్ లో ఆసక్తి కలిగిస్తోంది. ఈ ఫ్యాన్ వార్ ఎక్కడి దాకా వెళ్లింది, ఎలాంటి మలుపులు తిరిగింది, ఎలా వినోదాన్ని పంచింది అనేది సినిమాలో చూడాలి. “పనసపల్లి ఫ్యాన్స్ అసోసియేషన్” సినిమాకు సంబంధించిన మరిన్ని అప్డేట్స్ మేకర్స్ త్వరలో వెల్లడించనున్నారు

సూర్య, కార్తి పెద్ద హీరోలని వారు పది కాలాల పాటు చల్లగా ఉండాలని, అదే సమయంలో మాలాంటి నటులను కూడా బతకనివ్వాలని ప్రముఖ నటుడు మన్సూర్ అలీఖాన్ అన్నారు. తమిళ చిత్ర పరిశ్రమలో సూర్య (Suriya), కార్తి (Karthi) పెద్ద హీరోలని వారు పది కాలాల పాటు చల్లగా ఉండాలని, అదే సమయంలో మాలాంటి నటులను కూడా బతకనివ్వాలని ప్రముఖ నటుడు మన్సూర్ అలీఖాన్ (Mansoor Ali Khan) అన్నారు. వన్ స్టెప్ ఎంటర్టైన్మెంట్ పతాకంపై మైదీన్ దర్శకత్వంలో మేఘన ఆర్ నిర్మించిన చిత్రం 'ఆల్పాన్'. ఉత్తర చెన్నై ప్రజల జీవనాన్ని ప్రధాన ఇతివృత్తంగా తెరకెక్కించిన ఈ చిత్రంలో 'నిరంగల్ మూండ్రు', 'తరుణం' వంటి పలు చిత్రాల్లో నటించిన దుష్యంత్ (Dushyant) హీరోగా, 'బిగ్ బాస్' ఫేం జనని (Janani) హీరోయిన్గా పరిచయం అవుతున్నారు. జేమ్స్ వసంత్ సంగీతం సమకూర్చిన ఈ చిత్రం ఆడియో రిలీజ్ ఇటీవల చెన్నైలో జరిగింది. ఈ కార్యక్రమంలో దర్శకులు ఆర్బీ ఉదయకుమార్, విక్రమన్, ప్రముఖ నటుడు మన్సూర్ అలీఖాన్, నిర్మాత ధనుంజయన్తో సహా చిత్ర యూనిట్ సభ్యులంతా పాల్గొని ఆడియో రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా.. మన్సూర్ అలీఖాన్ మాట్లాడుతూ, 'కరుప్పు' చిత్రం క్లైమాక్స్లో నేను డ్యాన్స్ చేశాను. కానీ, దాన్ని ఎడిటింగ్లో తీసేశారు. ఆ తర్వాత యూట్యూబ్లో విడుదల చేస్తామని చెప్పారు. కానీ చేయలేదు. సూర్య, కార్తి పెద్ద నటులు. వారు చల్లగా ఉండాలి. అలాగే, మాలాంటి నటులు కూడా బ్రతకనివ్వాలి' అని కోరారు. చిత్ర దర్శకుడు మైదీన్ మాట్లాడుతూ, 'సినిమా రంగంలో సహాయ దర్శకులకు గుర్తింపు లేకపోవడం బాధగా ఉంది. వారికి అవకాశం వచ్చిన పుడు వారి ప్రతిభను నిరూపించుకుంటున్నారు. కానీ, ఎంతోమంది ప్రతిభ కలిగిన సహాయ దర్శకులకు ఇప్పటికీ సరైన గుర్తింపు లేదు. పారితోషికం గురించి మాట్లాడకుండా కేవలం స్టోరీ నచ్చడంతో ఈ సినిమాకు పనిచేసేందుకు ముందుకు వచ్చిన జయప్రకాష్, సంగీత దర్శకుడు జేమ్స్

ప్రముఖ సినీ దర్శకురాలు సుధా కొంగరకు మద్రాస్ హైకోర్టులో భారీ ఊరట లభించింది. శివ కార్తికేయన్, శ్రీలీల జంటగా ఆమె దర్శకత్వంలో తెరకెక్కిన ‘పరాశక్తి’ చిత్రం పొంగల్ కానుకగా విడుదలై బాక్సాఫీస్ వద్ద పరాజయం పాలైన సంగతి తెలిసిందే. సినిమా పరాజయం కావడంతో, చిత్ర నిర్మాణ సంస్థ ‘డాన్ పిక్చర్స్’ సుధా కొంగరకు ఇవ్వాల్సిన రూ. 8.39 కోట్ల పారితోషికాన్ని ఎగ్గొట్టడంతో ఆమె న్యాయం కోసం మద్రాస్ హైకోర్టును ఆశ్రయించారు. ఈ వివాదాన్ని తొలుత మధ్యవర్తుల ద్వారా పరిష్కరించుకోవాలని హైకోర్టు సూచించినప్పటికీ... నియమితులైన మధ్యవర్తులు కేసు నుంచి తప్పుకోవడంతో వివాదం కొలిక్కి రాలేదు. దీంతో, కేసును విచారించిన మద్రాస్ హైకోర్టు ధర్మాసనం తాజాగా సుధా కొంగరకు అనుకూలంగా కీలక తీర్పు వెలువరించింది. నాలుగు వారాల వ్యవధిలో సుధా కొంగరకు బాకీ ఉన్న రూ. 8.39 కోట్లను ఇవ్వాలని డాన్ పిక్చర్స్ సంస్థను కోర్టు ఆదేశించింది. ఒకవేళ నిర్ణీత గడువులోగా చెల్లించకపోతే, ఆ నిర్మాణ సంస్థ భవిష్యత్తులో నిర్మించే చిత్రాల ద్వారా వచ్చే లాభాల నుంచి ముందుగా సుధా కొంగర బాకీని తీర్చాల్సి ఉంటుందని ఆర్డర్ ఇచ్చింది. హైకోర్టు ఇచ్చిన ఈ సానుకూల తీర్పుతో సుధా కొంగర ఊపిరి పీల్చుకున్నారు

ప్రముఖ దర్శకురాలు సుధ కొంగరకు మద్రాస్ హైకోర్టు నుంచి అనుకూల తీర్పు వచ్చింది. పరాశక్తి నిర్మాతలు ఆమెకు బాకీ ఉన్న రూ. 8.39 కోట్లను నాలుగువారాల్లో చెల్లించాలని స్పష్టం చేసింది. ప్రముఖ దర్శకురాలు సుధా కొంగరకు న్యాయం జరిగింది. శివ కార్తికేయన్ హీరోగా ఆమె రూపొందించిన 'పరాశక్తి' చిత్రం నిర్మాతలకు కోర్టులో చుక్కెదురైంది. శివకార్తికేయన్ శ్రీలీల జంటగా సుధా కొంగర 'పరాశక్తి' చిత్రాన్ని రూపొందించారు. ఇది ఈ యేడాది పొంగల్ కానుకగా విడుదలైంది. అయితే సినిమా పరాజయం పాలైంది. దాంతో చిత్ర నిర్మాణ సంస్థ డాన్ పిక్చర్స్ సుధా కొంగరకు ఇవ్వాల్సిన రూ. 8.39 కోట్ల పారితోషికాన్ని ఎగ్గొట్టింది. దీంతో ఆమె న్యాయం కోసం కోర్టును ఆశ్రయించారు. కోర్టు వీలైనంత వరకూ ఈ వ్యవహారాన్ని మధ్యవర్తుల ద్వారా తేల్చుకోమని కోరింది. అందుకోసం ఇద్దరు వ్యక్తులను నియమించింది. కానీ వీరిద్దరూ రకరకాల కారణాలతో ఈ కేసు నుంచి తప్పుకున్నారు. దాంతో తాజాగా కోర్టు సుధా కొంగరకు అనుకూలంగా తీర్పు ఇచ్చింది. డాన్ పిక్చర్స్ సంస్థ నాలుగు వారాల్లో సుధా కొంగరకు ఇవ్వాల్సిన రూ. 8.39 కోట్లను ఇవ్వాలని స్పష్టం చేసింది. ఒకవేళ అలా జరగకపోతే, ఈ నిర్మాణ సంస్థ రాబోయే రోజుల్లో నిర్మించే సినిమాల ద్వారా వచ్చే లాభాల నుంచి ముందు సుధా కొంగర బాకీ తీర్చాల్సిందిగా ఆర్డర్ వేసింది. మొత్తం మీద కోర్టు ఇచ్చిన సానుకూల తీర్పుతో సుధా కొంగర ఊపిరి పీల్చుకున్నట్టైంది. రైలులో హీరోయిన్ హల్చల్.. బట్టలు విప్పేసి బ్లేడుతో దాడి బండ్ల గణేష్ కూతురు పెళ్లి.. అక్కినేని కోడలే హైలైట్ రష్మిక షో ఆఫ్ కామెంట్స్పై యశ్ రియాక్షన్.. అసలు నిజం ఇదిగో

తెలుగు సినిమా పరిశ్రమకు సంక్రాంతి పండుగ కేవలం పండుగ మాత్రమే కాదు, బాక్సాఫీస్ వద్ద అతిపెద్ద సినిమాల జాతర. 2027 సంక్రాంతి బరిలో నిలిచేందుకు ఇప్పటికే పలు ఆసక్తికరమైన కాంబినేషన్లు, భారీ ప్రాజెక్ట్లు సిద్ధమవుతుండటంతో అప్పుడే సినీ వర్గాల్లోనూ, అభిమానుల్లోనూ విపరీతమైన ఆసక్తి నెలకొంది. 2027 సంక్రాంతి రేసులో అఫీషియల్ గా కన్ఫర్మ్ అయిన సినిమాలను ఓసారి చూస్తే.. వెంకటేష్ – కల్యాణ్ రామ్ – అనిల్ రావిపూడి : సంక్రాంతి కింగ్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో విక్టరీ వెంకటేష్, నందమూరి కల్యాణ్ రామ్ కలసి ఒక క్రేజీ మల్టీస్టారర్ గా కత్తిలాంటి ఐడియాతో వస్తున్నారు. అనిల్ రావిపూడి మార్క్ కామెడీ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ చిత్రం సంక్రాంతికి నవ్వుల పంట పండించడం ఖాయంగా కనిపిస్తోంది. సాయి ధరమ్ తేజ్ : ‘హను-మాన్’ వంటి సంచలన విజయాన్ని అందించిన ప్రైమ్షో ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తున్న భారీ పీరియాడిక్ యాక్షన్ డ్రామా ‘సంబరాల ఏటిగట్టు’. సాయి ధరమ్ తేజ్ హీరోగా రోహిత్ కేపీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని 2027 సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల చేయనున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. రవితేజ – శ్రీవిష్ణు – దిల్ రాజు : మాస్ మహారాజా రవితేజ కామెడీ అండ్ విలక్షణ నటనకు పేరుగాంచిన శ్రీవిష్ణు కాంబినేషన్లో ఒక హిలేరియస్ మల్టీస్టారర్ రూపుదిద్దుకుంటోంది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్పై దిల్ రాజు నిర్మిస్తున్న ఈ ఎంటర్టైనర్కు హసిత్ గోలి దర్శకత్వం వహిస్తున్నారు. శర్వానంద్ – శ్రీను వైట్ల –జార్జ్ క్రిష్ :‘సంక్రాంతి హీరో’గా పేరున్న శర్వానంద్, ఎంటర్టైన్మెంట్ సినిమాల స్పెషలిస్ట్ శ్రీను వైట్ల కాంబినేషన్లో వస్తున్న అవుట్ అండ్ అవుట్ ఫన్ రైడ్ ‘జార్జ్ క్రిష్’. ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై అనిల్ సుంకర నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని జనవరి 14, 2027న విడుదల చేసేలా ప్లాన్ చేశారు. కార్తి – కళ్యాణ్ శంకర్ –

విహాన్ కార్తీక్, దివ్య విశ్వకర్మ జంటగా నటించిన కెరూబ్ మూవీ సెప్టెంబర్లో థియేటర్లలోకి రానుంది. ఎం.జె. నాయుడు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ ఫాంటసీ థ్రిల్లర్పై ఆసక్తి పెరుగుతోంది. విహాన్ కార్తీక్ (Vihan Karthik), దివ్య విశ్వకర్మ (Divya Viswakarma)జంటగా నటిస్తున్న తాజా చిత్రం ‘కెరూబ్’(KHERRUB). ఖుషి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై బాలు బల్లెకారి నిర్మిస్తున్న ఈ సినిమాకు ఎం.జె. నాయుడు (జీవన్) దర్శకత్వం వహిస్తున్నారు. ఫాంటసీ థ్రిల్లర్ కథాంశంతో తెరకెక్కుతున్న ఈ మూవీని సెప్టెంబర్లో ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన టీజర్ విడుదలై మంచి స్పందనను సొంతం చేసుకుంది. తాజాగా వచ్చిన ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా ఆసక్తిని పెంచుతోంది. పచ్చని ప్రకృతి, జలపాతం నేపథ్యంలో హీరో వేణువు వాయిస్తున్నట్టుగా కనిపించే ఈ పోస్టర్ సినిమాపై క్యూరియాసిటీ పెంచేలా ఉంది. సాధారణ ఫాంటసీ కథలకు భిన్నంగా ‘కెరూబ్’లో థ్రిల్, మిస్టరీతో పాటు ఫాంటసీ అంశాలను సరికొత్తగా చూపించబోతున్నట్లు చిత్రబృందం చెబుతోంది. ఇప్పటికే ఫస్ట్ కాపీ సిద్ధం కాగా, ప్రస్తుతం సెన్సార్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. సెప్టెంబర్లో గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్కు సినిమాను సిద్ధం చేస్తున్నారు. ఈ మూవీకి సంబంధించిన మరిన్ని ఆసక్తికరమైన వివరాలను త్వరలో వెల్లడించనున్నట్లు మేకర్స్ తెలిపారు
జ్యోత్స్న పూర్తిగా మారిపోయింది. కార్తీక్తో బంధాన్ని తెంపేసుకుని సూరజ్ వైపు గాలి మళ్లించింది. ఓ వైపు అతను వద్దూ అంటూనే.. అతని ప్రేమకోసం తపించడాన్ని నిన్నటి ఎపిసోడ్లో చూశాం. ఇక ఈరోజు (ఆగస్టు 13) రాత్రి ప్రసారం కాబోయే ఎపిసోడ్లో ఏమైందంటే.. కార్తీక్ ఇంటికి వచ్చిన జ్యోత్స్న తిరిగి ఇంటికి వెళ్లడానికి క్యాబ్స్ కోసం చూస్తుంటుంది. ఎప్పటికీ క్యాబ్ బుక్ కాదు. దాంతో ఎలా వెళ్లాలీ అని ఆలోచిస్తూ ఉంటుంది. ఇంతలో సెకండ్ హీరో వచ్చేస్తాడు బైక్ వేసుకుని. ఇక్కడ క్యాబ్ సర్వీస్ తక్కువగా ఉంటుందని బ్రదర్ చెప్పాడు కదా.. పైగా వర్షం పడేలా ఉంది.. రా లిఫ్ట్ ఇస్తాను.. అని అంటాడు సూరజ్. ‘నువ్వు ఎంత అడిగినా నేను రాను’ అని అంటుంది జ్యోత్స్న. ‘అబ్బా రా.. గొడవల్ని పక్కనపెట్టి ఎక్కు.. వర్షం పడితే ఇద్దరం ఇరుక్కుపోతాం’ అని బ్రతిమిలాడి జ్యోత్స్నని బైక్ ఎక్కించుకుంటాడు సూరజ్. ఇక అద్దంలో జ్యోత్స్నని చూస్తూ.. ‘ఎవరే.. ప్రేమని మాయన్నదీ’ అంటూ తెగ ప్రేమించేస్తూ సాంగ్ వేసుకుంటాడు సూరజ్. ఇక ఇంటి దగ్గర డ్రాప్ చేయడంతో థాంక్స్ అని అంటుంది జ్యోత్స్న. ఇట్స్ ఓకే కానీ.. చాలా కష్టపడుతున్నట్టున్నావ్ అని అంటాడు సూరజ్.వస్తువులు తిరిగి ఇచ్చేస్తే మనసులో ఉన్న ఇష్టం పోతుందా?? దేని గురించి మాట్లాడుతున్నావ్ అని జ్యోత్స్న అంటే.. ‘నన్ను నమ్మించడానికి’? అని అంటాడు సూరజ్. ‘నిన్ను నమ్మించడం ఏంటి? ఏం మాట్లాడుతున్నావ్ అని జ్యోత్స్న కోపంగా చూస్తుంది. నీ మనసులో ఎవరూ లేరని నన్ను నమ్మించడానికి చాలా కష్టపడుతున్నట్టున్నావ్.. అని అంటాడు సూరజ్. ‘నేను ఎవర్నీ నమ్మించాల్సిన అవసరం లేదు.. అలాగే నా మనసులో ఎవరికీ స్థానం లేదు.. రాదు’ అని అంటుంది జ్యోత్స్న. ‘సర్లే.. కనీసం నీ మనసులో నీకైనా స్థానం ఉందా? వస్తువులు తిరిగి ఇచ్చేసినంత మాత్రాన మనసులో ఉన్న ఇష్టం పోతుందా? అని అడుగుతాడు సూరజ్. మా బావపై ఉన్నది

ఫస్ట్ కాపి మూవీస్, కేడి&కో బ్యానర్లపై పంచుమర్తి నరేష్ బాబు నిర్మాణంలో, వాచస్పతి దర్శకత్వంలో రూపొందుతున్న సరికొత్త సస్పెన్స్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ 'మిస్సింగ్ మేఘన'. రామ్ కార్తీక్, అమ్ము అభిరామి, వైదిక సెంజాలియా, అంకిత్ కొయ్య ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమా ప్రమోషన్స్ శరవేగంగా జరుగుతున్నాయి. ఇటీవల సెన్సేషనల్ డైరెక్టర్ వి. వి. వినాయక్ చేతుల మీదుగా ఫస్ట్ లుక్ విడుదల కాగా, తాజాగా లెజెండరీ ప్రొడ్యూసర్ డి. సురేష్ బాబు చేతుల మీదుగా ఈ చిత్రంలోని మొదటి పాట "పిల్ల పిల్ల పిల్ల"ను ఘనంగా లాంచ్ చేశారు. పాటను విడుదల చేసిన అనంతరం ప్రొడ్యూసర్ సురేష్ బాబు మాట్లాడుతూ... "పిల్ల పిల్ల పిల్ల" సాంగ్ మెలోడీ చాలా హాయిగా, బాగుందని మెచ్చుకుంటూ చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు. నిర్మాత పంచుమర్తి నరేష్ బాబు మాట్లాడుతూ... తమ సినిమా పూజా కార్యక్రమాలు చారిత్రాత్మక రామానాయుడు స్టూడియోలోనే ప్రారంభమయ్యాయని, ఇప్పుడు అదే స్టూడియోస్ అధినేత, గోల్డెన్ హ్యాండ్ సురేష్ బాబు చేతుల మీదుగా ఫస్ట్ సింగిల్ రావడం ఎంతో ఆనందంగా ఉందని అన్నారు. మ్యూజిక్ డైరెక్టర్ ఆర్.ఆర్. ధృవన్ కాంబినేషన్లో తమకు ఇది రెండో ప్రాజెక్ట్ అని, ధృవన్ బాణీలు కట్టి, స్వయంగా రాసిన ఈ పాటను ప్రముఖ గాయకుడు జావేద్ అలీ అద్భుతంగా ఆలపించారని పేర్కొన్నారు. హీరో రామ్ కార్తీక్, మ్యూజిక్ డైరెక్టర్ ఆర్.ఆర్. ధృవన్ తమ సంతోషాన్ని పంచుకుంటూ... రామానాయుడు స్టూడియోస్ నుంచి ఈ పాట విడుదల కావడం ఒక మంచి అనుభూతిని ఇచ్చిందని చెప్పారు. దర్శకుడు వాచస్పతి ఈ చిత్రాన్ని ఆద్యంతం ఉత్కంఠ రేకెత్తించే సీట్ ఎడ్జ్ థ్రిల్లర్గా మలిచారని, శామ్.కె.నాయుడు సినిమాటోగ్రఫీ ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలుస్తుందని తెలిపారు. ఈ లాంచ్ కార్యక్రమంలో నిర్మాతలు బెక్కం వేణుగోపాల్, కో ప్రొడ్యూసర్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. గోపరాజు రమణ, నళిని, కౌశిక్, మహిపాల్ లాంటి సీనియర్ నటీనటులు ముఖ్య

శివకార్తికేయన్ హీరోగా శివకుమార్ మురుగేశన్ తెరకెక్కిస్తున్న ‘సేయోన్’ రెండో షెడ్యూల్ మదురైలో ప్రారంభమైంది. శివకార్తికేయన్ (Sivakarthikeyan) హీరోగా తెరకెక్కుతున్న ‘సేయోన్’ (Seyon )సినిమా రెండో షెడ్యూల్ షూటింగ్ మదురైలో ప్రారంభమైంది. సినిమాలోని పలు కీలక సన్నివేశాలను ఈ షెడ్యూల్లో చిత్రీకరించనున్నారు. ఇందుకోసం భారీ ఖర్చుతో ప్రత్యేక సెట్ను నిర్మించి షూటింగ్ నిర్వహిస్తున్నారు. ‘తాయ్ కిళవి’ (Thaai Kizhavi) వంటి బ్లాక్బస్టర్ చిత్రాన్ని తెరకెక్కించిన దర్శకుడు శివకుమార్ మురుగేశన్ (Sivakumar Murugesan) ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్నారు. నటుడు కమల్ హాసన్ తన సొంత నిర్మాణ సంస్థ రాజ్ కమల్ ఫిల్మ్ ఇంటర్నేషనల్ బ్యానర్పై భారీ బడ్జెట్తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇందులో శివకార్తికేయన్ సరసన భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్గా నటిస్తున్నారు. అరుల్స్, రేచల్ రెబాకా, సింగంపులి తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. మరోవైపు నామ్ తమిళర్ కట్చి కన్వీనర్ సీమాన్ ఈ సినిమాలో ఓ ముఖ్యమైన పాత్ర పోషించనుండటం ఆసక్తిని పెంచుతోంది. ప్రస్తుతం రెండో షెడ్యూల్ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. శివకార్తికేయన్, సీమాన్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న ఈ చిత్రం తమిళ సినీ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది

వెర్సటైల్ స్టార్ శివకార్తికేయన్, కమల్ హాసన్, ఆర్ మహేంద్రన్ నిర్మిస్తున్న ‘సెయాన్” ప్రాజెక్ట్ కోసం దర్శకుడు శివకుమార్ మురుగేశన్తో చేతులు కలిపారు. బాక్సాఫీస్ వద్ద ఘన విజయం అందుకున్న ‘అమరన్’ తర్వాత రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ బ్యానర్లో శివకార్తికేయన్ చేస్తున్న చిత్రమిది. శివకార్తికేయన్ పుట్టినరోజున విడుదల చేసిన ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్కు అద్భుతమైన స్పందన లభించింది. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ రోజు రెండవ షెడ్యూల్ ప్రారంభం అయ్యింది. ఈ సందర్భంగా రిలీజ్ చేసిన వీడియోలో శివకార్తికేయన్ లుక్ అందరినీ ఆకట్టుకుంటుంది. ఈ చిత్రంలో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ గా నటిస్తోంది. ఈ చిత్రాన్ని భారీ రూరల్ కమర్షియల్ ఎంటర్టైనర్గా తెరకెక్కిస్తున్నారు. ఎమోషన్స్, మాస్ అప్పీల్, అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించే ఎంటర్టైనర్ గా సినిమా రూపొందనుంది. ఈ చిత్రానికి సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్నారు. వివేక్ విజయకుమార్ సినిమాటోగ్రఫీ బాధ్యతలు నిర్వహిస్తుండగా, షాన్ లోకేష్ ఎడిటింగ్ చేస్తున్నారు. యాక్షన్ డైరెక్టర్గా సుప్రీమ్ సుందర్ పని చేస్తున్నారు. ప్రొడక్షన్ డిజైన్ను అరుణ్ వెంకటరామూడి రూపొందిస్తున్నారు

రామ్ కార్తీక్, అమ్ము అభిరామి, వైదిక సెంజాలియా, అంకిత్ కొయ్య ప్రధాన పాత్రల్లో నటించిన తాజా చిత్రం ‘మిస్సింగ్ మేఘన’. ఫస్ట్ కాపి మూవీస్, కేడి&కో బ్యానర్ పై పంచుమర్తి నరేష్ బాబు ప్రొడ్యూసర్ గా, వాచస్పతి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో గోపరాజు రమణ, వెంప కాశి, కౌశిక్, మహిపాల్, రుచిత, నళిని, శ్రీనివాస్, అజీమ్, పండు ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఇటీవల ఈ సినిమాకి సంబంధించిన ఫస్ట్ లుక్, టైటిల్ రివీలింగ్ పోస్టర్ లాంచ్ సెన్సేషనల్ డైరెక్టర్ వి. వి. వినాయక్ చేతుల మీదుగా జరగగా ఇప్పుడు ఈ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ ‘పిల్ల పిల్ల పిల్ల’ని నిర్మాత సురేష్ బాబు చేతుల మీదుగా జరిగింది. ఈ సందర్భంగా సురేష్ బాబు మాట్లాడుతూ.. ఫస్ట్ సింగిల్ పిల్ల పిల్ల పిల్ల సాంగ్ చాలా బాగుంది. మూవీ సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నానంటూ చిత్రబృందానికి ఆల్ ద బెస్ట్ చెప్పారు. దర్శకుడు వాచస్పతి మాట్లాడుతూ..ఇండియన్ ఫిలిం ఫీల్డ్ లో సురేష్ ప్రొడక్షన్స్ కి ఉన్న పేరు మనందరికీ తెలుసు. సురేష్ బాబుచేతుల మీదుగా మా ఫస్ట్ లిరికల్ సాంగ్ లాంచ్ అవ్వడం చాలా హ్యాపీగా ఉంది. నన్ను నమ్మి నాకు అవకాశం ఇచ్చిన మా ప్రొడ్యూసర్ నరేష్ గారికి, కో ప్రొడ్యూసర్ శ్రీనివాస్ గారికి మమ్మల్ని ఎంతగానో సపోర్ట్ చేస్తున్న బెక్కం వేణుగోపాల్కి ప్రత్యేక కృతజ్ఞతలు. ఈ సినిమాలో అద్భుతమైన పాటలు అందించిన ఆర్. ఆర్. ధృవన్ కి, అలాగే ఈ పాట పాడిన మనందరి ఫేవరెట్ సింగర్ జావేద్ అలీకి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నిర్మాత నరేష్ మాట్లాడుతూ..‘మా సినిమా ప్రారంభోత్సవం రామానాయుడు స్టూడియోలో జరిగింది. రామానాయుడు స్టూడియో అధినేత గోల్డెన్ హ్యాండ్ సురేష్ బాబు చేతుల మీదుగా ఫస్ట్ సింగిల్ లాంచ్ అవ్వడం చాలా హ్యాపీగా ఉంది. మ్యూజిక్ డైరెక్టర్ ధృవన్ తో మాకు ఇది రెండో సినిమా. తంత్ర
సూరజ్, జ్యోత్స్నల ప్రేమాయణం పట్టాలెక్కేసింది. ఇంట్లో వాళ్లంతా సూరజ్కి ఇచ్చిపెళ్లి చేయడానికి సిద్ధపడతారు. అయితే జోత్స్న మాత్రం పెళ్లికి ఒప్పుకోదు. ఆ మాట చెప్పకుండానే.. జ్యోత్స్నతో పెళ్లిని రిజెక్ట్ చేస్తాడు సూరజ్. దాంతో ఆమె ఘోరంగా హర్ట్ అయిపోయింది.. నన్నే రిజెక్ట్ చేస్తాడా అని. నిన్న మొన్నటి వరకూ తన వెంటపడిన వాడు.. తనని కాదనేసరికి హర్ట్ అయ్యింది. దీప దగ్గర కన్నీటిపర్యంతం అయ్యింది. అయితే ఆడదాని మనసు ఆడదానికే తెలుస్తుందని.. జ్యోత్స్న మనసులో మొన్నటి వరకూ కార్తీక్ ఉన్నా.. ఇప్పుడు అతన్ని డిలీట్ చేసి.. సూరజ్ని ప్రేమిస్తుందంటూ.. జ్యోత్స్న మనసుని చదివేస్తుంది దీప. జ్యోత్స్నలో మార్పు మొదలైంది.. జ్యోత్స్నకి సూరజ్ కావాలి.. ఈ విషయం తనకి తెలియకపోయినా.. తన మనసుకి తెలుసు.. ఈ విషయం త్వరలోనే సూరజ్కి కూడా తెలుస్తుంది.. వాళ్లు ఒకర్నొకరు చూసుకోకుండా ఉండలేరు కూడా.. అని కార్తీక్త్కి చెప్తుంది దీప. కట్ చేస్తే.. ఆఫీస్లో ఎదురెదురు కూర్చుని అదే పనిలో ఉంటారు సూరజ్, జ్యోత్స్నలు.కన్నార్పకుండా జ్యోత్స్నని అలా చూస్తూనే ఉంటాడు సూరజ్. జ్యోత్స్న చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతుంది. కోపంగా లేచి సూరజ్ దగ్గరకు వస్తుంది. అయితే సూరజ్ చాలా తెలివిగా ఆమె కూర్చున్న కుర్చీని చూస్తూ ఉంటాడు. ‘నేను ఇక్కడుంటే అక్కడేం చూస్తున్నావ్’ అని అంటుంది జ్యోత్స్న. ‘నేను నిన్ను ఎందుకు చూడాలీ’ అని అంటాడు సూరజ్. మరి ఇంతసేపూ ఎవర్ని చూశావ్.. నన్నే కదా చూస్తూ ఉన్నావ్ అని అంటుంది జ్యోత్స్న. నువ్వు ఇక్కడకొచ్చినా అక్కడే చూస్తున్నానంటే.. నిన్ను చూడలేనట్టు కదా అని అంటాడు సూరజ్. మరి ఎవర్ని చూస్తున్నావ్ అంటే.. ‘శూన్యం’లో చూస్తున్నా’ అంటూ జ్యోత్స్నకి చిరాకు తెప్పిస్తాడు సూరజ్. నీతో మాట్లాడితే పిచ్చి ఎక్కుతుంది అని జ్యోత్స్న అంటే.. కొత్తగా ఎక్కాలా ఏంటీ అంటూ మరింత చిరాకు తెప్పిస్తాడు సూరజ్.అయితే వీళ్లిద్దరూ తగువులాడుకుంటూ ఉంటే.. అది చూసి దీప, కార్తీక్లు తెగ సంబరపడిపోతారు. ‘‘ఇదన్న

వైవిధ్యమైన పాత్రల్లో నటించి విలక్షణ నటుడిగా పేరు పొందిన స్టార్ యాక్టర్ ఫహాద్ ఫాజిల్, ఇండస్ట్రీ హిట్ బాహుబలి మూవీని నిర్మించిన మేకర్స్తో పాటు సెన్సేషనల్ డైరెక్టర్ ఎస్.ఎస్.రాజమౌళి కలయికలో రూపొందుతోన్న చిత్రం ‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’. షోయింగ్ బిజినెస్ బ్యానర్పై తన తొలిసారి డిస్ట్రిబ్యూట్ చేసిన ప్రేమలు చిత్రంతో భారీ విజయాన్ని అందుకున్న ప్యాషనేట్ ప్రొడ్యూసర్ ఎస్.ఎస్. కార్తికేయ..ఇప్పుడీ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ను ఇండియన్ సినిమాకు గర్వకారణంగా నిలిచిన బాహుబలి ఫ్రాంచైజీ నిర్మాతలైన ఆర్కా మీడియాతో కలిసి రూపొందిస్తున్నారు. ‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’ చిత్రానికి కొత్త దర్శకుడు శశాంక్ యేలేటి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ ఫాంటసీ ఎంటర్టైనర్లో వెర్సటైల్ యాక్టర్ ఫహాద్ ఫాసిల్ ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. ప్రముఖ నిర్మాతలు శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని, ఎస్.ఎస్. కార్తికేయ కలసి ఈ ఆసక్తికరమైన, కంటెంట్ రిచ్ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే వినోదాన్ని పంచుతూ ఆసక్తిని రేకెత్తించిన టీజర్ తర్వాత మేకర్స్ ‘కేకు వాకు’ అనే వీడియో సాంగ్ను విడుదల చేశారు. కాల భైరవ సంగీత సారథ్యంలో స్వరపరిచిన ఈ పాట సూరి అనే పాత్రను, అతని పిచ్చితనాన్ని ఓ ప్రత్యేకమైన సెటప్లో పరిచయం చేస్తుంది. కాల భైరవ, ఫహాద్ ఫాసిల్, స్సారా కలయికలో ఈ ప్రత్యేక మ్యూజిక్ వీడియోను మేకర్స్ రూపొందించారు. ముందు కూల్గా ప్రారంభమైన ఈ పాట..కాల భైరవ తన థంపింగ్ బీట్స్తో ఎంట్రీ ఇచ్చిన వెంటనే పూర్తి స్థాయి వాకీ మోడ్లోకి మారుతుంది. యువ సంగీత దర్శకుడు ఇచ్చిన ఈ ఎనర్జిటిక్ కంపోజిషన్ ఆకట్టుకునేలా ఉండటమే కాకుండా ఆయన స్టెప్స్ కూడా ఇంప్రెస్ చేస్తాయి. కాల భైరవ, ఎంసీ హరి కలిసి ఈ పాటకు క్యాచీ లిరిక్స్ అందించారు. సూరి డేర్డెవిల్ స్వభావాన్ని, అతనికి ప్రతి పని ఎంత ఈజీగా ‘కేక్వాక్’లా ఉంటుందనే విషయాన్ని చక్కటి పదాలతో హైలైట్ చేశారు. వీరిద్దరూ పాటను ఎనర్జీతో పాడుతూ మరింత స్పెషల్

On This Day: భారత క్రికెట్ చరిత్రలో ఆగస్టు 10వ తేదీకి ఒక ప్రత్యేక స్థానం ఉంది. 2007 జూలై-ఆగస్టు కాలంలో టీమిండియా మూడు మ్యాచ్ల టెస్టు సిరీస్ కోసం ఇంగ్లాండ్లో పర్యటించింది. ది ఓవల్ మైదానంలో జరిగిన మూడో టెస్టులో ముందుగా బ్యాటింగ్ చేసిన భారత జట్టు, ఇంగ్లాండ్ బౌలింగ్ను చీల్చిచెండాడుతూ బోర్డుపై ఏకంగా 664 పరుగుల భారీ స్కోరును నమోదు చేసింది. ఆగస్టు 9న ప్రారంభమైన ఈ టెస్టులో భారత జట్టు రెండో రోజున 664 పరుగులకు ఆలౌటైంది. ఈ ఇన్నింగ్స్లో అత్యంత ప్రధాన విశేషం ఏంటంటే.. నంబర్ 8 స్థానంలో బ్యాటింగ్కు వచ్చిన దిగ్గజ స్పిన్నర్ అనిల్ కుంబ్లే అద్భుతమైన సెంచరీ సాధించడం. కుంబ్లే 16 ఫోర్లు, 1 సిక్సర్ సాయంతో 110 పరుగులతో నాటౌట్గా నిలిచాడు. ఈ సెంచరీతో ఓవల్ మైదానంలో సెంచరీ చేసిన అత్యంత పెద్ద వయస్కుడైన ఆసియా ఆటగాడిగా కుంబ్లే సరికొత్త రికార్డు సృష్టించాడు. సెంచరీ చేసే సమయానికి ఆయన వయస్సు 36 సంవత్సరాల 296 రోజులు. ఈ ఇన్నింగ్స్లో భారత అగ్రశ్రేణి బ్యాటర్లంతా రాణించారు. ఎంఎస్ ధోనీ (92), దినేష్ కార్తీక్ (91), సచిన్ టెండూల్కర్ (82), రాహుల్ ద్రావిడ్ (55), వీవీఎస్ లక్ష్మణ్ (51) హాఫ్ సెంచరీలతో మెరిశారు. వీరితో పాటు వసీమ్ జాఫర్ (35), సౌరవ్ గంగూలీ (37), జహీర్ ఖాన్ (11), ఆర్పీ సింగ్ (11), శ్రీశాంత్ (35) పరుగులు చేశారు. గడిచిన 50 ఏళ్ల టెస్ట్ క్రికెట్ చరిత్రలోనే, జట్టులోని 11 మంది ఆటగాళ్లూ డబుల్ డిజిట్ (కనీసం 10 పరుగులు) దాటడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. భారత జట్టు భారీ స్కోరు సాధించినప్పటికీ ఈ మ్యాచ్ డ్రాగా ముగిసింది. తొలి ఇన్నింగ్స్లో ఇంగ్లాండ్ను 345 పరుగులకే ఆలౌట్ చేసిన భారత్, ఆ తర్వాత రెండో ఇన్నింగ్స్లో 180/6 వద్ద డిక్లేర్ చేసి ఇంగ్లాండ్ ముందు 500

కోలీవుడ్ స్టార్ హీరో కార్తీ ప్రస్తుతం వరుస సినిమాలతోదూసుకుపోతున్న విషయం తెల్సిందే. పి.ఎస్. మిత్రన్ దర్శకత్వంలో భారీ స్పై-యాక్షన్ థ్రిల్లర్ సర్దార్ 2 రిలీజ్ కి సిద్ధమవుతోంది. కోలీవుడ్ స్టార్ హీరో కార్తీ (Karthi) ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతున్న విషయం తెల్సిందే. పి.ఎస్. మిత్రన్ దర్శకత్వంలో భారీ స్పై-యాక్షన్ థ్రిల్లర్ సర్దార్ 2 రిలీజ్ కి సిద్ధమవుతోంది. ఇది కాకుండా కళ్యాణ్ శంకర్ దర్శకత్వంలో మీనాక్షి చౌదరి హీరోయిన్గా తెరకెక్కుతున్న కార్తీ 30 చిత్రాన్ని 2027 సంక్రాంతి కానుకగా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ రెండు కాకుండా ఈమధ్యనే కార్తీ కొత్త సినిమాను మొదలుపెట్టాడు. తని ఒరువన్, గాడ్ ఫాదర్ వంటి సినిమాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు మోహన్ రాజా ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నాడు. ఈ సినిమా ప్రారంభానికి ముందే హీరోయిన్ ఎంపికపై కోలీవుడ్లో ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. ప్రస్తుత సమాచారం ప్రకారం, ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టులో కథానాయికగా లేడీ సూపర్ స్టార్ నయనతార పేరును చిత్రబృందం మొదటి ఆప్షన్గా పరిశీలిస్తోంది. అయితే, ఆమె బిజీ షెడ్యూల్ కారణంగా డేట్స్ సర్దుబాటు కాకపోతే, త్రిషను ఫైనల్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. గతంలో మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన పొన్నియిన్ సెల్వన్ చిత్రంలో కార్తీ-త్రిషల కెమిస్ట్రీ అద్భుతంగా పండింది. ప్రేక్షకుల నుంచి వీరిద్దరి జంటకు ఉన్న ఆదరణ దృష్ట్యా, ఒకవేళ త్రిష ఈ ప్రాజెక్టులోకి వస్తే, సినిమాపై క్రేజ్ రెట్టింపు అవుతుందని చిత్ర నిర్మాతలు భావిస్తున్నారు. కుటుంబ అనుబంధాలు, కమర్షియల్ అంశాలు మేళవించిన కథాంశంతో ఈ సినిమా రూపుదిద్దుకోనుంది. మోహన్ రాజా టేకింగ్, కార్తీ నటన కలగలిస్తే, బాక్సాఫీస్ వద్ద మరో పెద్ద హిట్ ఖాయమని సినీ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఈ సినిమా హీరోయిన్ ఎంపికపై మరికొద్ది రోజుల్లోనే చిత్రబృందం నుంచి అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. మరి కార్తీ-నయనతార జంటగా నటిస్తారా లేక మళ్లీ