
ఆయుష్ కోర్సుల్లోప్రవేశాలకు NEET UG 2026 కౌన్సెలింగ్ షురూ.. సెప్టెంబర్ 16 వరకే ఛాన్స్
ఆయుష్ కోర్సుల్లో ప్రవేశాలకు NEET UG 2026 కౌన్సెలింగ్ షురూ.. సెప్టెంబర్ 16 వరకే ఛాన్స్
© 2026 nimisham.in

ఆయుష్ కోర్సుల్లో ప్రవేశాలకు NEET UG 2026 కౌన్సెలింగ్ షురూ.. సెప్టెంబర్ 16 వరకే ఛాన్స్

NEET UG MBBS కౌన్సెలింగ్ అభ్యర్థులకు కీలక సూచనలు.. 'ఎక్కువ ఆప్షన్లు పెట్టుకోండి'

NEET UG 2026 రెండో విడత కౌన్సెలింగ్లో MBBS సీట్లు పెరిగాయ్.. MCC కీలక అప్డేట్

ఢిల్లీలోని జంతర్మంతర్ వద్ద నీట్ పేపర్ లీక్ ఆందోళనల్లో పాల్గొన్న విద్యార్థులపై నమోదైన కేసులను ఎత్తివేసే ప్రక్రియను వేగవంతం చేసినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి జేపీ నడ్డా తెలిపారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకునే ఈ నిర్ణయం తీసుకున్నామని వెల్లడించారు. న్యూఢిల్లీ: ఢిల్లీలోని జంతర్మంతర్ వద్ద నీట్ పేపర్ లీక్ ఆందోళనల్లో పాల్గొన్న విద్యార్థులపై నమోదైన కేసులను ఎత్తివేసే ప్రక్రియను వేగవంతం చేసినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి జేపీ నడ్డా తెలిపారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకునే ఈ నిర్ణయం తీసుకున్నామని వెల్లడించారు. ఈ ఏడాది జులై నెలలో ఆందోళనల్లో పాల్గొన్న విద్యార్థులపై ఎలాంటి కఠిన చర్యలు తీసుకోబోమని ఇచ్చిన హామీని కేంద్ర ప్రభుత్వం నిలబెట్టుకుందని నడ్డా పేర్కొన్నారు. కేంద్రంతో పాటు బీజేపీ పాలిత రాష్ట్ర ప్రభుత్వాలతో సంప్రదింపులు జరిపి, విద్యార్థులపై నమోదైన ఎఫ్ఐఆర్లను రద్దు చేసే ప్రక్రియను వేగవంతం చేసినట్లు నడ్డా తెలిపారు. విద్యార్థులు, యువత భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం సానుకూల చర్యలు తీసుకుంటోందని స్పష్టం చేశారు. దేశ యువత, విద్యార్థుల అభ్యున్నతి, వికాసమే ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వానికి అత్యున్నత ప్రాధాన్యమని ఆయన పేర్కొన్నారు. విద్యార్థుల ప్రయోజనాలను కాపాడేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని నడ్డా చెప్పుకొచ్చారు. సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో సెప్టెంబర్ 5న నిర్వహించాల్సిన ర్యాలీని విరమించుకుంటున్నట్లు కాక్రోచ్ జనతా పార్టీ ప్రకటించడాన్నీ కేంద్ర మంత్రి జేపీ నడ్డా స్వాగతించారు. కాగా, నీట్ పేపర్ లీక్తో దేశ రాజధాని సహా పలు రాష్ట్రాల్లో సీజేపీ కార్యకర్తలు పెద్దఎత్తున నిరసనలు చేపట్టారు. కొన్ని వారాలపాటు ఆందోళనలు కొనసాగగా.. జులై 20 నుంచి 25 మధ్య పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. దీంతో ఢిల్లీతో పాటు పలు రాష్ట్రాల్లో నిరసనకారులపై కేసులు నమోదయ్యాయి. అయితే, విద్యార్థులపై నమోదైన అన్ని కేసులను సుప్రీంకోర్టు నేడు రద్దు చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. సీజేపీ నిరసనలకు సంబంధించిన కేసులను ఉపసంహరించుకుంటామని, కొత్త ఎఫ్ఐఆర్లు నమోదు

నీట్ పేపర్ లీక్ అంశంపై విద్యార్థుల ఆందోళనలకు సంబంధించి నమోదైన కేసుల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. విద్యార్థులపై నమోదైన కేసులను వెంటనే ఎత్తివేయాలని కోరుతూ 4 రాష్ట్రాలు సుప్రీంను ఆశ్రయించాయి. ఇంటర్నెట్ డెస్క్: నీట్ పేపర్ లీక్ అంశంపై విద్యార్థుల ఆందోళనలకు సంబంధించి నమోదైన కేసుల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. విద్యార్థులపై నమోదైన 116 ఎఫ్ఐఆర్లను రద్దు చేయాలని కోరుతూ బిహార్, పశ్చిమ బెంగాల్, మహారాష్ట్ర, అస్సాం రాష్ట్రాలు సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. రాజ్యాంగంలోని ఆర్టికల్ 142 ప్రకారం తమ రాష్ట్రాల్లో నమోదైన కేసులను వెంటనే ఎత్తివేయాలని కోరుతూ 4 రాష్ట్రాలు వేర్వేరు పిటిషన్లలో విజ్ఞప్తి చేసినట్లు తెలుస్తోంది. విద్యార్థులు ఆందోళనలు విరమిస్తే వారిపై నమోదైన కేసులను ఉపసంహరించుకుంటామని జులై 25న కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ)కి ఇచ్చిన హామీని ఆయా రాష్ట్రాలు తమ పిటిషన్లలో ప్రస్తావించినట్లు తెలుస్తోంది. మరోవైపు ఢిల్లీ పోలీసులు నమోదు చేసిన కేసులను రద్దు చేయాలని కోరుతూ కేంద్ర ప్రభుత్వం కూడా సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసినట్లు సమాచారం. విద్యార్థులపై నమోదైన కేసులను ఉపసంహరించుకోవాలనే డిమాండ్తో ఈ నెల 5న ఢిల్లీలో ర్యాలీ నిర్వహించేందుకు సీజేపీ పిలుపునిచ్చిన నేపథ్యంలో కేంద్రం, రాష్ట్రాలు వేగంగా స్పందించినట్లు తెలుస్తోంది. దీంతో విద్యార్థుల ఆందోళనలకు సంబంధించిన కేసుల ఉపసంహరణపై సుప్రీంకోర్టు తదుపరి విచారణలో కీలక నిర్ణయం వెలువడే అవకాశం ఉంది. హెగ్సెత్పై ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలు.. 2028 రేసులో ఉన్నట్టా? విమాన ఇంధనానికి మళ్లీ మంట.. లీటరుకు రూ.6.28 పెరిగిన ఏటీఎఫ్ ధర

కాక్రోచ్ జనతా పార్టీ సెప్టెంబర్ 5న ఇండియా గేట్ నుండి ఢిల్లీ పోలీస్ హెడ్క్వార్టర్స్ వరకు నిర్వహించనున్న మార్చ్పై ఎలాంటి ఆంక్షలు విధించేందుకు సుప్రీం కోర్టు నిరాకరించింది. ప్రస్తుతానికి దేశ రాజధానిలో ఏదైనా అనర్థం జరుగుతుందని భావించేందుకు ఎలాంటి తగిన కారణాలు లేవని ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం స్పష్టం చేసింది. రాజ్యాంగబద్ధంగా అందరూ శాంతియుతంగా ప్రవర్తిస్తారని ఊహిస్తున్నామని వెల్లడించిన ఉన్నత న్యాయస్థానం, శాంతిభద్రతలను కాపాడే బాధ్యత పూర్తిగా ప్రభుత్వం మరియు పోలీసులదేనని తేల్చిచెప్పింది. ఢిల్లీలో శాంతిభద్రతల నిర్వహణకు సంబంధించి దాఖలైన పిటిషన్ను విచారించిన ధర్మాసనం ఈ సంచలన ఆదేశాలను జారీ చేసింది. ఈ వివాదం వెనుక సుదీర్ఘమైన విద్యార్థి పోరాటం మరియు నెరవేరని హామీల నేపథ్యం దాగి ఉంది. మొదట సాటిరికల్ ఆన్లైన్ ప్లాట్ఫాంగా ప్రారంభమైన సిజెపి, నీట్ పేపర్ లీక్, రీ-టెస్ట్ వివాదాలు మరియు విద్యార్థుల ఆత్మహత్యల తర్వాత తీవ్రమైన ఉద్యమ రూపం దాల్చింది. జంతర్ మంతర్లో సుదీర్ఘంగా 36 రోజుల పాటు నిరసనలు చేపట్టిన అనంతరం, జూలై 25న కేంద్ర ప్రభుత్వంతో జరిగిన చర్చల ఫలితంగా ఉద్యమాన్ని తాత్కాలికంగా ఉపసంహరించుకున్నారు. నిరసనకారులపై నమోదైన ఎఫ్ఐఆర్లను ఉపసంహరించుకుంటామని, బాధిత కుటుంబాలకు పరిహారం అందిస్తామని ప్రభుత్వం అప్పట్లో హామీ ఇచ్చినట్లు సిజెపి ప్రతినిధులు వెల్లడించారు. దింతో ఒక నెల గడిచినా ప్రభుత్వం తన హామీలను నెరవేర్చకుండా సాంకేతిక అంశాల వెనుక దాక్కుంటోందని సిజెపి ఆగస్టు 24న తీవ్ర ఆరోపణలు చేసింది. ఇదిలా ఉండగా రిటైర్డ్ ఢిల్లీ పోలీస్ అధికారి రాజేంద్ర సింగ్ సుప్రీం కోర్టును ఆశ్రయిస్తూ, లుటియన్స్ ఢిల్లీలోని ఇండియా గేట్, సెంట్రల్ విస్తా వంటి సున్నిత ప్రాంతాల్లో ముందస్తు అనుమతి లేని నిరసనలను నిషేధించాలని పిటిషన్ వేశారు. సెప్టెంబర్ 12, 13 తేదీల్లో జరగనున్న బ్రిక్స్ సమ్మిట్ భద్రతను దృష్టిలో ఉంచుకుని ఈ ఊరేగింపులను వాయిదా వేయాలని ఆయన కోరారు. ఢిల్లీ పోలీసులు కూడా ఇప్పటివరకు సిజెపి నుంచి అనుమతి

ఇంటర్నెట్ డెస్క్: దిల్లీలో విద్యార్థుల నిరసనల సమయంలో భద్రతా సిబ్బంది వ్యవహరించిన తీరుపై విమర్శలు వ్యక్తమయ్యాయి. విద్యార్థులపై వారు దాష్టీకం చేశారన్న ఆరోపణలపై విచారణకు సుప్రీంకోర్టు ఐదుగురు సభ్యులతో కూడిన ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసింది. దీనికి సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి, తెలంగాణకు చెందిన జస్టిస్ ఆర్.సుభాష్ రెడ్డి నేతృత్వం వహించనున్నారు. పంజాబ్- హరియాణా హైకోర్టు విశ్రాంత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రవిశంకర్ ఝా, దిల్లీ హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ శాలిందర్ కౌర్, సీబీఐ మాజీ డైరెక్టర్ రిషి కుమార్ శుక్లా, మేఘాలయ మాజీ డీజీపీ ఎల్.ఆర్.బిష్ణోయ్లు ఇతర సభ్యులుగా ఉన్నారు. విద్యార్థి ఉద్యమకారులపై పోలీసులు వ్యవహరించిన తీరు, మహిళలపై హింస, బాధితులకు వైద్య సహాయం, నష్టపరిహారం అందించడం వంటివి ఈ కమిటీ పరిశీలించనుంది. పోలీసు సిబ్బందిపై హింస, ప్రభుత్వ ఆస్తులకు నష్టం కలిగించడం వంటి అధికారులు లేవనెత్తిన ఆరోపణలను కూడా పరిగణనలోకి తీసుకోనుంది. ‘‘బాధ్యులెవరినీ వదిలిపెట్టం. విషయాన్ని తీవ్రంగా పరిగణించి కొలిక్కి తీసుకొస్తాం. అందుకే ఉన్నతస్థాయి కమిటీని నియమిస్తున్నాం. జులై 20న చలో పార్లమెంటు సమయంలో చోటుచేసుకున్న హింసకు సంబంధించిన సీసీటీవీ దృశ్యాల రికార్డులను కమిటీకి అప్పగించాలని ఆదేశిస్తాం’’ అని ఇటీవల సుప్రీం కోర్టు ధర్మాసనం తెలిపింది. గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు. కర్ణాటకలో ఓ ప్రైవేటు బస్సు కండక్టర్ అప్రమత్తత వల్ల ప్రయాణికులకు ఘోర ప్రమాదం తప్పింది

తమిళనాడులోని కోవళంలో ఇవాళ నిర్వహించిన దక్షిణాది ప్రాంతీయ మండలి (Southern Zonal Council Meet) సమావేశంలో ఆతిధ్య రాష్ట ముఖ్యమంత్రి జోసఫ్ విజయ్ (vijay) తన వాదన గట్టిగా వినిపించారు. మిగతా దక్షిణాది సీఎంలు అక్కడే ఉన్నా, అందులో చాలా వరకూ కాంగ్రెస్ నేతలే ఉన్నా విజయ్ మాత్రం తాను చెప్పాలనుకున్నది చెప్పేశారు. ఇందులో కర్నాటక-తమిళనాడు మధ్య చిచ్చు రేపుతున్న కావేరీ అంశంతో పాటు జాతీయ స్ధాయిలో నీట్ పరీక్ష రద్దు వంటి అంశాలున్నాయి.UGC కుల వివక్ష నిరోధక రూల్స్ పై కేంద్రం యూటర్న్ ? అగ్రకులాల వ్యతిరేకత వేళ..!కర్నాటకతో ముడిపడి ఉన్న అత్యంత సున్నితమైన అంతర్రాష్ట్ర నదీ జలాల వివాదాలను విజయ్.. ఈ భేటీలో నేరుగా ప్రస్తావించారు. సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పులను అన్ని రాష్ట్రాలూ తప్పనిసరిగా గౌరవించాల్సిందేనని విజయ్ కర్నాటక సీఎం డీకే శివకుమార్ ను ఉద్దేశించి స్పష్టం చేశారు. కావేరి నదీ పరివాహక ప్రాంత నిర్వహణ బోర్డు జారీ చేసిన ఉత్తర్వులను కచ్చితంగా అమలు చేయాలని పట్టుబట్టారు. విజయ్ ఈ వ్యాఖ్యలు చేస్తున్న సమయంలో పక్కనే కూర్చున్న డీకే శివకుమార్ ముఖం ఒక్కసారిగా తీవ్ర అసహనంతో మారిపోయింది. అలాగే కేరళ ముఖ్యమంత్రి సతీశన్ సమక్షంలో ముల్లపెరియార్ డ్యామ్ నీటిమట్టాన్ని 152 అడుగులకు పెంచాలని విజయ్ డిమాండ్ చేశారు. రాష్ట్రాల మధ్య ఉండే తాత్కాలిక విభేదాలు పొరుగు సంబంధాలను దెబ్బతీయకూడదని ఆయన హితవు పలికారు. మహిళా ఉద్యోగులకు విజయ్ బంపర్ ఆఫర్..! ఇక ఏడాది సెలవులు..!మరోవైపు తమిళనాడుకు సంబంధించిన మరికొన్ని కీలక ప్రతిపాదనలను కూడా సీఎం విజయ్ ఈ భేటీలో కేంద్రానికి సమర్పించారు. వైద్య విద్య ప్రవేశాల కోసం నిర్వహించే నీట్ పరీక్ష నుంచి రాష్ట్రానికి శాశ్వత మినహాయింపు ఇవ్వాలని కోరారు. ఇంటర్ లేదా ప్లస్-టూ మార్కుల ఆధారంగానే వైద్య సీట్ల భర్తీ చేపట్టాలని డిమాండ్ చేశారు. అలాగే బెంగళూరు మెట్రో రైలు మార్గాన్ని తమిళనాడులోని హోసూర్ వరకు విస్తరించాలని కోరారు. దీంతో

డ్రగ్స్ రవాణాపై ఉమ్మడి పోరాటం, ఆర్థిక కారిడార్ల నిర్మాణం, బ్లూ ఎకానమీ విస్తరణ, దక్షిణాది రాష్ట్రాల ఉమ్మడి ప్రయోజనాల పరిరక్షణ కోసం అన్ని రాష్ట్రాలు సహకారంతో ముందుకు సాగాలని తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ పిలుపునిచ్చారు. చెన్నైలో 31వ సదరన్ జోనల్ కౌన్సిల్ సమావేశంలో ఆయన ప్రసంగిస్తూ పలు కీలక అంశాలను ప్రస్తావించారు. దేశ జీడీపీలో 30 శాతానికి పైగా వాటా కలిగిన దక్షిణాది రాష్ట్రాలు తయారీ, ఎగుమతులు, సేవల రంగాల్లో కేంద్రంగా నిలుస్తున్నాయని ఆయన గుర్తుచేశారు.ఆర్థిక కూటమిగా ఎదగాలితయారీ జోన్లు, లాజిస్టిక్స్ పార్కులు, ఫ్రైట్ కారిడార్ల ద్వారా దక్షిణ ప్రాంతం ఒక సమీకృత ఆర్థిక కూటమిగా పనిచేయాలని సీఎం విజయ్ ఆకాంక్షించారు. బెంగళూరులోని బొమ్మసంద్ర నుంచి హోసూర్ వరకు మెట్రో రైలు విస్తరణను స్వాగతించిన ఆయన, ఇది అంతర్రాష్ట్ర సహకారానికి ఒక నమూనా అని అభివర్ణించారు. ఈ పనులను వేగవంతం చేయాలని అధికారులను కోరారు.'డ్రగ్స్ రహిత దక్షిణ భారతం' కోసం మాదకద్రవ్యాల అక్రమ రవాణాపై నిఘా సమాచారాన్ని పంచుకుంటూ, కఠినంగా వ్యవహరించాలని సూచించారు. ఆన్లైన్లో మందుల విక్రయాలపై నియంత్రణ, అనధికార పంపిణీపై చర్యలు తీసుకోవాలని కోరారు.సముద్ర తీరంతో అభివృద్ధిదక్షిణాది అభివృద్ధిలో బ్లూ ఎకానమీకి ప్రాధాన్యత ఇవ్వాలని విజయ్ అన్నారు. 1,076 కిలోమీటర్ల తీరప్రాంతం ఉన్న తమిళనాడు.. పోర్టులు, తీరప్రాంత నౌకాయానం, మత్స్య పరిశ్రమ, సముద్ర ఆధారిత పరిశ్రమలు, పర్యాటకం వంటి రంగాల్లో ఇతర రాష్ట్రాలతో కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉందని ప్రకటించారు. ఆర్థిక సమాఖ్య విధానంపై మాట్లాడుతూ.. రాబోయే ఫైనాన్స్ కమిషన్ నిధుల కేటాయింపులో రాష్ట్రాల అవసరాలు, పనితీరు

చాణక్య నీతి: గెలిచిన తర్వాత ముందుగా ఎవరి దగ్గరకు వెళ్లాలి?చాణక్య నీతి: గెలిచిన తర్వాత ముందుగా ఎవరి దగ్గరకు వెళ్లాలి? Prasanna Yadla 19 August 2026 Pic credit - Pinterest చాణక్య నీతి గురించి నేటి యువతకి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. నైపుణ్యం కలిగిన ఒక గొప్ప వ్యక్తి . చాణక్య నీతి చిన్న పిల్లల నుంచి పెద్ద వాళ్ళ వరకు ఆయన చెప్పిన విషయాల గురించి తెలుసుకోవడానికి ఎంతో మంది ఆసక్తి చూపుతున్నారు. ఎంతో మంది ఆసక్తి గెలిచినప్పుడు మీరు ముందుగా మీ కష్టకాలంలో నిలిచిన వారిని గుర్తు చేసుకోవాలి. మీ కష్టకాలంలో నిలిచిన వారిని అలాగే మీ తల్లి దండ్రులు, ఇంకా గురువులు చేసిన సహాయాన్ని కూడా గురుచేసుకోవాలి తల్లి దండ్రులు మీ గెలుపు వెంటనే అసలు కోపం తెచ్చుకోకుండా మీ విజయానికి కారణమైన వారిని కలవాలి. అసలు కోపం తెచ్చుకోకుండా ఇంకా మీ కష్టాల్లో తోడు నిలిచిన స్నేహితులను ఎన్నటికీ మర్చిపోకూడదు. ఎన్నటికీ మర్చిపోకూడదు. ఇంకా మన తప్పులను మన ముందు చెప్పిన వారిని ఈ టైమ్ లో మీరు గౌరవించాలి ఈ టైమ్ లో మీరు గౌరవించాలి. నోట్: ఇక్కడ అందించిన సమాచారం సాధారణ నమ్మకాల ఆధారంగా మాత్రమే అందించబడింది. ఈ సమాచారం ఖచ్చితంగా నిజం లేదా శాస్త్రీయంగా నిర్ధారితమైన సమాచారం అని భావించకండి. నోట్ మరిన్ని వెబ్ స్టోరీస్ జొన్న రొట్టెల్లోకి ఈ నువ్వుల చట్నీ చేస్తే గిన్నె ఖాళీ అవ్వడం పక్కా మిల్లెట్ రోటి.. హెల్త్కి సూపర్ ఫుడ్.. తింటే ఆ రోగాలన్ని మాయం హెల్తీ జొన్న లడ్డూలు.. ఇలా చేస్తే నోట్లో వేసుకుంటే కరిగిపోతాయి

ఏఐసీసీ అధ్యక్షుడు, ఎంపీ మల్లికార్జున ఖర్గే అధ్యక్షతన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) సమావేశం బుధవారం న్యూఢిల్లీలో ప్రారంభమైంది. ఈ సమావేశానికి పార్టీ అగ్రనేతలు సోనియా, రాహుల్, ప్రియాంక గాంధీ హాజరయ్యారు. న్యూఢిల్లీ, ఆగస్టు 19: ఏఐసీసీ అధ్యక్షుడు, ఎంపీ మల్లికార్జున ఖర్గే అధ్యక్షతన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) సమావేశం బుధవారం న్యూఢిల్లీలో ప్రారంభమైంది. ఈ సమావేశానికి పార్టీ అగ్రనేతలు సోనియా, రాహుల్, ప్రియాంక గాంధీతోపాటు సీడబ్ల్యూసీ సభ్యులు.. కేసీ వేణుగోపాల్, పి.చిదంబరం, వీరప్ప మొయిలీ, అంబికా సోనీ, జైరామ్ రమేశ్, సచిన్ పైలట్, దామోదర రాజనర్సింహ, దిగ్విజయ సింగ్, ఎన్.రఘువీర రెడ్డి, పల్లంరాజుతోపాటు కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరయ్యారు. ఈ సమావేశంలో నీట్ పేపర్ లీక్తోపాటు విద్యావ్యవస్థలో సంస్కరణల కోసం విద్యార్థుల ఆందోళనల నేపథ్యంలో కేంద్రంపై ఒత్తిడి పెంచే వ్యూహాంపై ఈ భేటీలో చర్చించనున్నారని తెలుస్తోంది. అలాగే అయోధ్య రామమందిర విరాళాల ‘చోరీ’ ఆరోపణలపై పోరాటం చేసేందుకు ఈ సమావేశంలో కార్యాచరణకు రూపకల్పన జరగనుందని సమాచారం. మరోవైపు వచ్చే ఏడాది 7 రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ సందర్భంగా దీర్ఘకాలికంగా అనుసరించాల్సిన వ్యూహాంపై సమీక్షించనున్నారు. ఎన్నికలు జరిగే ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, హిమాచల్ప్రదేశ్, గోవా, మణిపూర్, పంజాబ్, గుజరాత్ రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం చేపట్టాల్సిన అంశాలపై కూడా చర్చించనున్నారు. ఈ సమావేశానికి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, కర్ణాటక సీఎం డీకే శివకుమార్, కేరళ సీఎం వీడీ సతీశన్, హిమాచల్ సీఎం సుఖ్వీందర్ సింగ్ సుక్కు హాజరయ్యారు. నీట్ పేపర్ లీక్ అంశంలో కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతోపాటు విద్యా వ్యవస్థలో సంస్కరణలు తీసుకురావాలంటూ కాక్రోచ్ జనతా పార్టీ దేశవ్యాప్త ఆందోళన చేపట్టింది. ఈ ఆందోళనకు విద్యార్థులతో ప్రతిపక్షాలు కూడా మద్దతు తెలిపాయి. దీంతో జులై 20వ తేదీన న్యూఢిల్లీలో ఛలో పార్లమెంట్ ర్యాలీకి కాక్రోచ్ జనతా పార్టీ పిలుపునిచ్చింది. దీంతో దేశ

నీట్ ప్రశ్నపత్రం లీకేజ్ వ్యవహారం, జాతీయ పరీక్షల సంస్థ (NTA)లో సంస్కరణలకు సంబంధించిన పిటిషన్లపై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. పరీక్షల నిర్వహణలో శాశ్వత, సమగ్ర సంస్కరణలు తీసుకురావాల్సిన అవసరాన్ని కోర్టు స్పష్టం చేసింది. ఇంటర్నెట్ డెస్క్: నీట్ ప్రశ్నపత్రం లీకేజ్ వ్యవహారం, జాతీయ పరీక్షల సంస్థ (NTA)లో సంస్కరణలకు సంబంధించిన పిటిషన్లపై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. పరీక్షల నిర్వహణలో శాశ్వత, సమగ్ర సంస్కరణలు తీసుకురావాల్సిన అవసరాన్ని కోర్టు స్పష్టం చేసింది. పరీక్షల నిర్వహణకు పటిష్ఠ వ్యవస్థ అవసరమని అభిప్రాయపడింది (NEET Paper Leak). ఎన్టీఏలో చేపట్టిన సంస్థాగత సంస్కరణలు, ప్రశ్నపత్రాల భద్రత, పరీక్షల పారదర్శకత, సైబర్ భద్రత తదితర అంశాలపై పూర్తి వివరాలను అఫిడవిట్లో పొందుపరచాలని సుప్రీంకోర్టు కోరింది. కేవలం తాత్కాలిక చర్యలు కాకుండా శాశ్వత వ్యవస్థను ఏర్పాటు చేయాలని కోర్టు స్పష్టం చేసింది. జస్టిస్ పి.ఎస్. నరసింహ, జస్టిస్ అలోక్ ఆరాధే ధర్మాసనం ఈ వ్యవహారాన్ని విచారిస్తోంది. ఎన్టీఏలో సంస్కరణలను తాము పర్యవేక్షిస్తామని ధర్మాసనం స్పష్టం చేసింది. పరీక్షల నిర్వహణలో పదేపదే తలెత్తుతున్న సమస్యలకు తాత్కాలిక పరిష్కారాలు కాకుండా వ్యవస్థాగత మార్పులు అవసరమని పేర్కొంది (Supreme Court NEET Hearing). ఎన్టీఏను సంస్థాగతంగా బలోపేతం చేయాలని, నీట్ పరీక్షల భద్రతకు శాశ్వత కమిటీ అవసరమని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది (NTA Reforms). విద్యార్థుల భవిష్యత్తు, విశ్వసనీయత కోసంఎన్టీఏలో నిర్మాణాత్మక మార్పులు చేయాలని సూచించింది. నీట్-2026 ప్రశ్నపత్రం లీక్ నేపథ్యంలో పరీక్ష రద్దు చేయాల్సి రావడం, విద్యార్థులు ఎదుర్కొన్న ఇబ్బందుల తర్వాత ఎన్టీఏ పనితీరుపై తీవ్ర విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యంలో భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఎన్టీఏలో శాశ్వత సంస్కరణలు అమలు చేయడంపై సుప్రీంకోర్టు దృష్టి సారించింది. నటి నిధి అగర్వాల్ ప్రమోట్ చేసిన యాప్స్పై ఈడీ దర్యాప్తు ముమ్మరం 10 ఏళ్ల నిరీక్షణకు తెర.. కేరళ మహిళతో స్కాట్లాండ్ రాజకీయ నేత పెళ్లి

ఇంటర్నెట్ డెస్క్: నీట్ (NEET) పరీక్షల నిర్వహణ కోసం సరికొత్తగా తీసుకువచ్చిన భద్రతా నిబంధనలు అత్యంత పకడ్బందీగా ఉన్నాయని కేంద్రం సుప్రీం కోర్టు (Supreme Court)కు వెల్లడించింది. దానిని ఛేదించడం కష్టమని పేర్కొంది. ‘పలువురు నిపుణులు కలిసి క్వశ్చన్ బ్యాంకును తయారు చేస్తారు. అందులో నుంచి పరీక్షలో ఏ ప్రశ్నలు వస్తాయనే విషయం వారికి కూడా తెలియదు. నీట్ ప్రశ్నపత్రాల (Question Papers)ను రవాణా చేసే వాహనాలకు జీపీఎస్ వ్యవస్థలు అమర్చాం. ఇవి వాహనంలోని చిన్న కదలికలను కూడా రికార్డ్ చేస్తాయి. దీనివల్ల రవాణా సమయంలో అధికారులు పర్యవేక్షించగలుగుతారు’ అని కేంద్రం వెల్లడించింది. పేపర్ లీక్లు అనేవి వ్యవస్థాగత సమస్య అని.. వాటిని నివారించడానికి సంస్థాగత మార్పులు అవసరమని రాధాకృష్ణన్ కమిటీ చెప్పిందని ధర్మాసనం వ్యాఖ్యానించింది. వారు చెప్పింది అక్షరసత్యమని పేర్కొంది. నీట్ పరీక్ష సంస్కరణలపై రాధాకృష్ణన్ ప్యానెల్, నందన్ నీలేకని కమిటీ చేసిన సిఫార్సులను అమలు చేయడానికి ఏం చర్యలు తీసుకున్నారని జాతీయ పరీక్షల సంస్థ (NTA)ను ప్రశ్నించింది. వాటిని వివరిస్తూ అఫిడవిట్ దాఖలు చేయాలని ఆదేశించింది. ప్రశ్నపత్రాల లీకేజీ, పరీక్షల్లో అవకతవకలు బయటపడుతున్న నేపథ్యంలో పరీక్షల వ్యవస్థ సమూల ప్రక్షాళనకు జాతీయ పరీక్షల సంస్థ (NTA) శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా ఇప్పటికే 50మందికిపైగా సిబ్బందిని తొలగించింది. సైబర్ భద్రత, సైకోమెట్రిక్స్, ప్రశ్నపత్రాల రూపకల్పన, ఇతర ప్రత్యేక విభాగాల కోసం ప్రైవేట్ రంగం నుంచి కూడా నిపుణులను తీసుకువస్తున్నట్లు వెల్లడించింది. ప్రశ్నపత్రాల గోప్యతను దృష్టిలో ఉంచుకొని ప్రత్యేక గదులు, ఎయిర్-గ్యాప్డ్ సిస్టమ్స్ (ఇంటర్నెట్తో సంబంధం లేని వ్యవస్థలు), పరికరాలను భద్రపరిచే విధానాలను పూర్తిగా పునర్ వ్యవస్థీకరిస్తున్నట్లు తెలిపింది. గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి

NTA Reforms: పేపర్ లీక్లకు శాశ్వత చెక్..ఒకేసారి 600 మంది పై వేటు.. కొత్త ఫార్ములాతో కేంద్రం ఈ వార్తకు సంబంధించిన

మెడికల్ సీట్ల కోసం ఎదురుచూస్తున్నారా? ఎంబీబీఎస్, బీడీఎస్ ఆన్లైన్ అడ్మిషన్లు మళ్లీ ఓపెన్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ మళ్లీ మొదలైంది ఆగస్టు 20 సాయంత్రం 6 గంటల్లోపు రిజిస్ట్రేషన్ NEET UG 2026 Students Alert : నీట్ యూజీ అర్హత సాధించిన విద్యార్థులకు గుడ్ న్యూస్.. తెలంగాణలో MBBS, BDS కోర్సుల్లో అడ్మిషన్ల కోసం ఆన్ లైన్ రిజిస్ట్రేషన్లు మళ్లీ ప్రారంభమయ్యాయి. విద్యార్థులకు ఇదే ఛాన్స్.. రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్ మెడికల్, డెంటల్ కాలేజీల్లో కన్వీనర్ కోటా ప్రవేశాల కోసం కాళోజీ నారాయణరావు హెల్త్ యూనివర్శిటీ (KNRUHS) ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ మళ్లీ ప్రారంభించింది. అభ్యర్థుల అభ్యర్థనలు వెల్లువెత్తడంతో యూనివర్సిటీ, రిజిస్ట్రేషన్కు అదనపు అవకాశం కల్పించింది. ఈ మేరకు యూనివర్శిటీ రిజిస్ట్రార్ తెలిపింది. నీట్ యూజీ-2026లో నిర్ణీత కటాఫ్ స్కోర్ ఆపై ఎక్కువ మార్కులు పొందిన విద్యార్థులకు అవకాశం ఉంటుంది. Read Also : BC Reservations : బీసీలకు 34శాతం కోటా.. ప్రత్యక్ష మేయర్ ఎన్నికలు.. రిజర్వేషన్లపై చంద్రబాబు కీలక ప్రకటన! ఆన్లైన్ రిజిస్ట్రేషన్తో పాటు అవసరమైన సర్టిఫికెట్లను అప్లోడ్ చేసే ప్రాసెస్ ఆగస్టు 18, 2026 మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభమైంది. ఆగస్టు 20, 2026 సాయంత్రం 6 గంటలకు అవకాశం ఉంటుంది. ఇప్పటికే అప్లయ్ చేసిన అభ్యర్థులు మళ్లీ రిజిస్ట్రేషన్ అవసరం లేదని కేఎన్ఆర్యూహెచ్ఎస్ స్పష్టం చేసింది. అర్హత, అవసరమైన సర్టిఫికేట్లు, ఇతర రూల్స్ సంబంధించి పూర్తి వివరాలను అభ్యర్థులు గత నోటిఫికేషన్, ప్రాస్పెక్టస్లో చెక్ చేసుకోవాలి. అర్హులైన విద్యార్థులు నిర్ణీత గడువులోపు అధికారిక అడ్మిషన్ పోర్టల్ (tsmedadm.tsche.in) ద్వారా రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకోవాలి

ఇంటర్నెట్డెస్క్: నీట్ పేపర్ లీక్కు వ్యతిరేకంగా జులై 20న కాక్రోచ్ జనతా పార్టీ చేపట్టిన ‘చలో పార్లమెంట్’ మార్చ్ ఉద్రిక్తంగా మారడంతో భద్రతా బలగాలపై విమర్శలు వ్యక్తమయ్యాయి. ఆ ఆరోపణలపై విచారణ జరిపేందుకు హైపవర్డ్ కమిటీ ఏర్పాటు చేస్తున్నామని మంగళవారం సుప్రీంకోర్టు (Supreme Court) పేర్కొంది. ఆ రోజు జరిగిన మార్చ్ ఫుటేజీని కమిటీ పరిశీలిస్తుందని చెప్పింది. ఆ నిరసనల్లో భాగంగా మహిళా ఆందోళనకారుల్ని లక్ష్యంగా చేసుకున్నారంటూ ఆరోపణలు వచ్చాయి. వాటిపైనా దర్యాప్తు జరుగుతుందని వెల్లడించింది. ఈ ప్యానెల్లో మాజీ న్యాయమూర్తులు, సీబీఐ మాజీ డైరెక్టర్, రాష్ట్ర మాజీ డీజీపీ సభ్యులుగా ఉంటారని చెప్పింది. నిరసనకారులపై పోలీసు చర్యకు వ్యతిరేకంగా కోర్టు పర్యవేక్షణలో దర్యాప్తు చేపట్టాలని అత్యున్నత న్యాయస్థానంలో పిటిషన్లు దాఖలైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే తాజా విచారణలో ప్యానెల్ ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించింది. మరోవైపు, పోలీసు చర్య ఆరోపణలపై దిల్లీ, బిహార్ పోలీసులు అఫిడవిట్లు దాఖలు చేశారు. ‘‘ఆ రోజు 30 వేల మంది నిరసనకారులు మూడు కిలోమీటర్ల వరకు ఉన్నారు. ఆ ప్రాంతంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా చూసేలా 5 వేల మంది భద్రతా సిబ్బందిని మోహరించారు. ఆందోళనకారులు బారికేడ్లను దాటేందుకు యత్నించడం ఉద్రిక్తతలకు దారితీసింది. ఈ ఘటనలో 240 మంది భద్రతా సిబ్బంది గాయపడ్డారు. 200 మంది ఆందోళనకారులు వైద్య చికిత్స చేయించుకున్నారు. వాస్తవానికి ఆ మార్చ్కు ఎలాంటి అధికారిక అనుమతి లేదు. అయినా సరే నిరసనకారులు పార్లమెంట్ వైపుగా ముందుకు వెళ్లాలని నిర్ణయించుకోవడం చట్టవిరుద్ధం. నేర చరిత్ర కలిగిన వ్యక్తులు, సంఘ విద్రోహ శక్తులు ఆ గుంపులో కలిసిపోయారు’’ అని దిల్లీ పోలీసులు (Delhi Police) ఆరోపించారు. బిహార్లోని సివాన్లో విద్యార్థులు నిర్వహించిన ఆందోళనల్లో ఓ కానిస్టేబుల్ ఏకే 47 తుపాకీని ఎక్కుపెట్టిన వీడియో బయటకు రావటం రాజకీయంగా దుమారం రేపిన సంగతి తెలిసిందే (cop fired AK-47). ఈక్రమంలో బిహార్ పోలీసులు సుప్రీంలో

బంధువుల ఇంటికి వెళ్లడం అంటే కేవలం వారిని కలవడం కాదు.. మన ప్రవర్తన, మాట తీరు, మర్యాద కూడా ముఖ్యమే. మనకు తెలియకుండానే చేసే కొన్ని చిన్న తప్పులు బంధువుల ముందు మన గౌరవాన్ని తగ్గించడమే కాకుండా, మంచి సంబంధాలపై కూడా ప్రభావం చూపవచ్చు. ఇంటర్నెట్ డెస్క్: మనకు తెలియకుండానే చేసే చిన్న చిన్న తప్పులు కూడా మన గౌరవాన్ని, బంధాలను దెబ్బతీయవచ్చని ఆచార్య చాణక్యుడు తన నీతి శాస్త్రంలో పేర్కొన్నారు. అందుకే బంధువుల ఇంటికి వెళ్లేటప్పుడు కొన్ని విషయాలను తప్పకుండా గుర్తుంచుకోవాలని సూచించారు. బంధువుల ఇంటికి వెళ్లే ముందు వారికి ఫోన్ చేసి చెప్పడం మంచిది. వారు ఏదైనా పనిలో ఉండవచ్చు, బయటకు వెళ్లడానికి సిద్ధమవుతూ ఉండవచ్చు లేదా ఇంట్లో వేరే కార్యక్రమం ఉండవచ్చు. అలాంటి సమయంలో ముందుగా చెప్పకుండా వెళ్లడం వారికి ఇబ్బందిగా అనిపించవచ్చు. అందుకే ఎంత సన్నిహితమైన బంధువులైనా సరే, వీలైనంత వరకు ముందుగానే సమాచారం ఇచ్చి వెళ్లడం మంచిది. వారి వ్యక్తిగత విషయాల్లో జోక్యం చేసుకోకండి బంధువుల ఇంటికి వెళ్లినప్పుడు వారి కుటుంబ విషయాల్లో అనవసరంగా జోక్యం చేసుకోవద్దు. వారు తమ ఇంటిని ఎలా నిర్వహిస్తున్నారు, పిల్లలను ఎలా పెంచుతున్నారు, డబ్బును ఎలా ఖర్చు చేస్తున్నారు వంటి విషయాలపై అవసరం లేకుండా ప్రశ్నలు అడగడం లేదా సలహాలు ఇవ్వడం మంచిది కాదు. ఎవరైనా స్వయంగా సలహా అడిగితే మాత్రమే మీ అభిప్రాయాన్ని చెప్పడం మంచిది. ఇతరుల వ్యక్తిగత విషయాలకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. బంధువులు లేదా స్నేహితుల ఇంటికి వెళ్లేటప్పుడు వీలైతే ఏదైనా చిన్న కానుక తీసుకెళ్లడం మంచి పద్ధతి. పండ్లు, స్వీట్లు లేదా వారికి ఉపయోగపడే చిన్న వస్తువు ఏదైనా తీసుకెళ్లవచ్చు. దాని విలువ కంటే, వారిని గుర్తు చేసుకుని తీసుకెళ్లామనే భావన ముఖ్యం. ఇది మన ఆప్యాయతను తెలియజేస్తుంది. బంధువుల ఇంట్లో ఎక్కువసేపు ఉండటం కూడా మంచిది కాదు. ఎంత సన్నిహితమైన బంధువులైనా

ఇంటర్నెట్డెస్క్: విద్యార్థుల నిరసనలు, ప్రభుత్వ ఉద్యోగాల నియామక ప్రక్రియపై యోగా గురువు రామ్దేవ్ బాబా (Ramdev Baba) సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశవ్యాప్తంగా పెరుగుతోన్న నిరసనలు, గందరగోళం విద్య, ఉపాధి వ్యవస్థల్లో ఉన్న తీవ్రమైన లోపాలను సూచిస్తున్నాయన్నారు. శనివారం పతంజలి యోగపీఠంలో నిర్వహించిన స్వాతంత్ర్య వేడుకల్లో భాగంగా రామ్దేవ్ మాట్లాడారు. ‘‘పాఠశాలలు, కళాశాలల్లో ఇప్పటికీ కనీస సౌకర్యాలు లేకపోవడంతో విద్యార్థులు వీధుల్లోకి వస్తున్నారు. పేపర్ లీక్ ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఇంటర్వ్యూ సమయంలో 90 శాతం అవినీతి జరుగుతోంది. కులం, మతం, భావజాలం.. వంటి ఆధారంగా కొందరికి అనుకూలంగా వ్యవహరిస్తుండటంతో.. అర్హులైన అభ్యర్థులు నష్టపోతున్నారు. ప్రజాగ్రహం మరిన్ని నిరసనలకు దారితీయక ముందే.. వ్యవస్థలను సరిదిద్దుకోవాలి. అవినీతి, అవకతవకల ఆరోపణలను తేలిగ్గా విస్మరించలేం. ఉన్న సమయాన్ని ఉపయోగించుకోవాలి. నిరసనల పేరిట అరాచకాన్ని, హింసను సమర్థించను’’ అని రామ్దేవ్ (Ramdev Baba) పేర్కొన్నారు. అలాగే రాజకీయ పార్టీలకు సూచనలు చేశారు. అధికార, ప్రతిపక్ష పార్టీలు ఒకదాన్ని మరొకటి శత్రువులుగా భావించుకోకూడదన్నారు. ప్రభుత్వం, ప్రతిపక్షంతోపాటు భారత్లోని కులాలు వర్గాల మధ్య పరస్పరం గౌరవం ఉండాలని పిలుపునిచ్చారు. ఇటీవల నీట్ పేపర్ లీక్ వ్యవహారంతో (NEET Row) దేశవ్యాప్తంగా విద్యార్థులు తీవ్ర నిరసనలు వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. దాంతో ధర్మేంద్ర ప్రధాన్ విద్యాశాఖ మంత్రి పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. మరోవైపు ఝార్ఖండ్లో విద్యార్థులు ఆందోళన బాట పట్టారు. ఉద్యోగ నియామక పరీక్షల్లో అక్రమాలు జరిగాయంటూ వారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన గళం వినిపిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే రామ్దేవ్ బాబా స్పందన వచ్చింది. గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు

BIG Debate: విద్యార్థులపై పోలీసుల దాడికి కేంద్రం జవాబు చెప్పాల్సిందే: సీపీఎం నేత బాబురావు BIG Debate: ఢిల్లీలో నిరసన తెలుపుతున్న విద్యార్థులపై జరిగిన దాడులకు కేంద్ర ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించాలని, దీనికి పార్లమెంట్ సాక్షిగా దేశ ప్రజలకు జవాబు చెప్పాల్సిందేనని సీపీఎం సీనియర్ నాయకుడు బాబురావు స్పష్టం చేశారు. 'hmtv' నిర్వహించిన బిగ్ డిబేట్ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన, కేంద్రంలోని బిజెపి-ఎన్డీఏ ప్రభుత్వం పార్లమెంటరీ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తోందని మండిపడ్డారు. పార్లమెంట్ సమావేశాల కాలంలో ప్రధాని నరేంద్ర మోదీ, హోం మంత్రి అమిత్ షా సభకు రాకపోవడం బాధాకరమని బాబురావు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతిపక్షాలకు మాత్రమే కాకుండా, దేశ ప్రజలందరికీ సమాధానం చెప్పాల్సిన బాధ్యత అధికార పక్షంపై ఉందన్నారు. స్పీకర్కు లేఖలు రాస్తూ చర్చల నుంచి తప్పించుకునేందుకు యత్నించడం బాధ్యతారాహిత్యమని ఆయన విమర్శించారు. వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను

పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ముగింపు దశకు చేరుకున్నా.. అధికార, విపక్షాల మధ్య నెలకొన్న రాజకీయ ప్రతిష్టంభనకు మాత్రం తెరపడలేదు. సభ సజావుగా సాగేందుకు సహకరించాలని ప్రధాని నరేంద్ర మోదీ చేసిన విజ్ఞప్తి నుంచి.. నిన్నటి వరకు ఉభయ సభల్లో వాయిదాల పర్వమే కొనసాగింది. 18 రోజుల పాటు విద్యార్థుల ఆందోళనలు, పోలీసుల చర్యలపై చర్చకు పట్టుబట్టిన విపక్షాలు.. మరోవైపు సభలను నడిపేందుకు కేంద్రం చేసిన ప్రయత్నాలు.. వెరసి పార్లమెంట్ వేదికగా రాజకీయ వేడి కొనసాగింది. లోక్సభ, రాజ్యసభల కార్యకలాపాల సమయం కంటే వాయిదాలు, నిరసనలకే ఎక్కువ సమయం పోయింది. చివరి దశలో పార్లమెంట్ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు విపక్ష నేత రాహుల్ గాంధీతో భేటీ కావడం ఆసక్తి రేపినా.. ప్రతిష్టంభనకు మాత్రం తెరపడలేదు. నిరసనల మధ్యే పలు కీలక బిల్లులు మూజువాణి ఓటుతో ఆమోదం పొందగా.. సభ వెలుపల కూడా అధికార, విపక్ష ఎంపీల పోటాపోటీ నినాదాలతో రాజకీయ వాతావరణం వేడెక్కింది. ఇక వర్షాకాల సమావేశాల ఇవాళ చివరి రోజు కూడా అదే ఉత్కంఠ కొనసాగుతోంది. చర్చకు ప్రభుత్వం సిద్ధమంటోంది.. బాధ్యతపై నేరుగా సమాధానం కావాలంటూ విపక్షాలు పట్టుబడుతున్నాయి. దీంతో పార్లమెంట్ ఫైనల్ షోలో చర్చకు తెరలేస్తుందా?.. లేక మరోసారి చిచ్చు రగులుతుందా? అన్నది ఆసక్తికరంగా మారింది. చర్చకు సిద్ధం: అమిత్ షా విద్యార్థుల నిరసనలు, పోలీసుల చర్యలపై ఏ అంశాన్నైనా చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలిపారు. తానేం పారిపోలేదని.. రోజూ పార్లమెంట్కు వచ్చి తన ఛాంబర్లోనే కూర్చుకుంటున్నానని.. ఉద్దేశపూర్వకంగా విపక్షాలు సభల్ని అడ్డుకుంటున్నాయని మండిపడ్డారు. బుధవారం మధ్యాహ్నం 3 గంటల నుంచి గురువారం మధ్యాహ్నం 3 గంటల వరకు సుదీర్ఘ చర్చ కొనసాగించేందుకు సిద్ధమని స్పీకర్కు తెలియజేశారు. ప్రజాస్వామ్యంలో సమస్యలకు పరిష్కారం చర్చల ద్వారానే సాధ్యమని.. ప్రభుత్వానికి దాచాల్సింది ఏమీ లేదని అమిత్ షా స్పష్టం చేశారు. విపక్షాలు లేవనెత్తే ప్రతి ప్రశ్నకు

విజయ్ సేతుపతి నటిస్తున్న తాజా చిత్రం 'బత్తా' విడుదల తేదీని చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. ఈ సినిమాను అక్టోబర్ 1న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో భారీగా విడుదల చేయనున్నట్లు మేకర్స్ స్పష్టం చేశారు. విజయ్ సేతుపతి సరసన 'జై భీమ్' ఫేమ్ లిజోమోల్ జోస్ కథానాయికగా నటిస్తోంది. ప్రముఖ దర్శకుడు అట్లీ, స్టార్ స్టూడియో 18 సమర్పణలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రముఖ దర్శకుడు బాలాజీ తరణీధరన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. విజయ్ సేతుపతి, బాలాజీ తరణీధరన్ కలయికలో వస్తున్న మూడవ చిత్రం ఇది కావడం గమనార్హం. వీరిద్దరి కాంబినేషన్లో గతంలో వచ్చిన 'నడువుల కొంజం పక్కత కానోమ్' బ్లాక్బస్టర్ హిట్ అందుకుంది. ఆ తర్వాత 'సీతకాతి' చిత్రంతో వీరు ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ భారీ ప్రాజెక్టును ఏ ఫర్ ఆపిల్ స్టూడియోస్, సినీ1 స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. మురాద్ ఖేతానీ, ప్రియా అట్లీ, అలోక్ జైన్, అజిత్ అందరే ఈ చిత్రానికి నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. దీంతో అట్లీ, విజయ్ సేతుపతి మళ్లీ కలిసి పనిచేస్తుండటంతో అంచనాలు తారాస్థాయికి చేరాయి. 'జవాన్' చిత్రంలో వీరిద్దరి కలయిక అద్భుతమైన ఫలితాలను ఇచ్చింది. ఈ చిత్రానికి సాయి అభ్యంకర్ సంగీతం అందిస్తుండగా, సెల్వకుమార్ ఎస్.కె సినిమాటోగ్రఫీ బాధ్యతలు చేపట్టారు. ఎడిటింగ్ పనులను ఆర్. కళైవానన్ పర్యవేక్షిస్తున్నారు, టీ. ముత్తురాజ్ ప్రొడక్షన్ డిజైన్ను నిర్వహిస్తున్నారు. సాంకేతిక నిపుణుల ఎంపిక ఈ సినిమా స్థాయిని మరింత పెంచింది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం ప్రమోషన్ కార్యక్రమాలను వేగవంతం చేసే అవకాశం ఉంది. మరోవైపు, అక్టోబర్ 1న విడుదల కానున్న ఈ సినిమా కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే పోస్ట్ ప్రొడక్షన్ పనులు తుది దశకు చేరుకున్నట్లు సమాచారం. విజయ్ సేతుపతి కెరీర్లో ఈ చిత్రం మరో మైలురాయిగా నిలుస్తుందని చిత్ర బృందం నమ్ముతోంది. బాక్సాఫీస్ వద్ద 'బత్తా' ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో

పార్లమెంట్లో కొనసాగుతున్న ప్రతిష్టంభనకు తెరదించేందుకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రతిపక్షానికి కీలక ప్రతిపాదన చేశారు. ఏ ప్రశ్న అడిగినా సమాధానం ఇచ్చేందుకు తాను సిద్ధంగా ఉన్నానని ప్రకటించారు. బుధవారం మధ్యాహ్నం 3 గంటల నుంచి గురువారం మధ్యాహ్నం 3 గంటల వరకు సభలోనే ఉంటానని చెప్పారు. ఈ 24 గంటల్లో ప్రతిపక్షం లేవనెత్తే అంశాలపై చర్చకు సిద్ధమని స్పష్టం చేశారు.నీట్ విద్యార్థుల ఆందోళనలపై జరిగిన పోలీసు చర్యకు సంబంధించి అమిత్ షా ప్రకటన చేయాలని ప్రతిపక్షం డిమాండ్ చేస్తోంది. అయోధ్య రామమందిర విరాళాల దుర్వినియోగంపై కూడా చర్చ కోరుతోంది. ఈ డిమాండ్లతో పార్లమెంట్లో కార్యకలాపాలు స్తంభించాయి.చర్చకు సిద్ధంగా ఉంటే అధికారికంగా లేఖ ఇవ్వాలని అమిత్ షా ప్రతిపక్షాన్ని కోరారు. “లేఖ రాసి ఇవ్వండి. ఇవాళ మధ్యాహ్నం 3 గంటల నుంచి చర్చిద్దాం. రేపు మధ్యాహ్నం 3 గంటల వరకు చర్చించేందుకు నేను సిద్ధంగా ఉన్నాను” అని చెప్పారు.ప్రతిపక్షం అడిగే ప్రతి ప్రశ్నకు సమాధానం ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నానని అమిత్ షా స్పష్టం చేశారు. చర్చ జరగాలా? సభను కొనసాగకుండా అడ్డుకోవాలా? అన్నది ఇప్పుడు ప్రతిపక్షమే నిర్ణయించుకోవాలని అన్నారు.పార్లమెంట్కు తాను రావడం లేదంటూ ప్రతిపక్షం చేస్తున్న విమర్శలను కూడా షా ఖండించారు. వర్షాకాల సమావేశాలు ప్రారంభమైనప్పటి నుంచి తాను క్రమం తప్పకుండా సభకు హాజరవుతున్నానని చెప్పారు.పార్లమెంట్ కార్యకలాపాలను అడ్డుకుంటున్నది ప్రతిపక్షమేనని అమిత్ షా ఆరోపించారు. సభకు వచ్చి పదేపదే కార్యకలాపాలను అడ్డుకుంటే ప్రయోజనం ఏంటని ప్రశ్నించారు.నీట్ ఆందోళనలపై చర్చకు ప్రభుత్వం ఇప్పటికే అంగీకరించిందని చెప్పారు. పార్లమెంటరీ వ్యవహారాల
TN Assembly Anti NEET Resolution : దేశవ్యాప్తంగా వైద్య కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే 'నీట్' ప్రవేశ పరీక్షపై తమిళనాడు ప్రభుత్వం మరోసారి తీవ్ర నిరసన స్వరం వినిపించింది. జాతీయ స్థాయి నీట్ పరీక్షను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ.. ముఖ్యమంత్రి విజయ్ నేతృత్వంలోని టీవీకే ప్రభుత్వం రాష్ట్ర శాసనసభలో సంచలన తీర్మానాన్ని ప్రవేశ పెట్టింది. రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి కె. అరుణ్రాజ్ మంగళవారం ఈ ప్రతిపాదిత తీర్మానాన్ని సభ ముందుకు తీసుకువచ్చారు. అయితే ఈ తీర్మానానికి ప్రధాన ప్రతిపక్షాలైన డీఎంకే, ఏఐఏడీఎంకేలతో పాటు టీవీకే మిత్రపక్షాలు సైతం పరిపూర్ణ మద్దతు ప్రకటించాయి. అయితే ఈ అంశంపై నిరసన తెలుపుతూ భారతీయ జనతా పార్టీ సభ్యులు మాత్రం అసెంబ్లీ నుంచి వాకౌట్ చేయడం గమనార్హం.కోచింగ్ సెంటర్ల వ్యాపారీకరణ.. పేద విద్యార్థులకు అన్యాయం!అసెంబ్లీలో తీర్మానాన్ని ప్రవేశ పెట్టిన సందర్భంగా ఆరోగ్య శాఖ మంత్రి కె. అరుణ్రాజ్ ప్రసంగిస్తూ నీట్ విధానం వల్ల కలుగుతున్న నష్టాలను ఎండగట్టారు. నీట్ పరీక్ష ప్రవేశ పెట్టిన నాటి నుంచి విద్యార్థుల దృష్టంతా సాధారణ చదువుల నుంచి ప్రైవేట్ కోచింగ్ సెంటర్ల వైపు మళ్లిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. విపరీతంగా ఫీజులు వసూలు చేసే కోచింగ్ సంస్థలు గల్లీ గల్లీకీ పెరిగిపోయాయని పేర్కొన్నారు. ఈ పరిస్థితి వల్ల గ్రామీణ ప్రాంతాలకు చెందిన, సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడిన వర్గాల విద్యార్థులు వైద్య విద్య అవకాశాలను తీవ్రంగా కోల్పోతున్నారని విచారం వ్యక్తం చేశారు. నీట్ విధానం అనేది సామాజిక న్యాయం, సమానత్వం, రాష్ట్రాల రాజ్యాంగబద్ధ హక్కులకు సంపూర్ణంగా వ్యతిరేకమని.. ఈ విషయంలో తమిళనాడులో ఏ ప్రభుత్వం ఉన్నా ఇదే వైఖరితో పోరాడుతోందని మంత్రి గుర్తుచేశారు.ప్లస్ టు మార్కుల ఆధారంగానే మెడికల్ సీట్లు!రాష్ట్రంలోని విద్యార్థుల ప్రయోజనాలను కాపాడేందుకు 12వ తరగతి మార్కుల ఆధారంగానే వైద్య కోర్సుల్లో ప్రవేశాలు కల్పించాలని విజయ్ నేతృత్వంలోని ప్రభుత్వం కేంద్రానికి విజ్ఞప్తి చేసింది. గతంలో పాలించిన డీఎంకే

దేశవ్యాప్తంగా వైద్య విద్యా కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహిస్తున్న నీట్ ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ తమిళనాడు శాసనసభ మంగళవారం ఓ తీర్మానాన్ని ఆమోదించింది. కేంద్ర ప్రభుత్వం వెంటనే ఈ ప్రవేశ పరీక్షను రద్దు చేయాలని కోరింది. అధికార కూటమితో పాటు ప్రతిపక్షాలు కూడా ఈ తీర్మానానికి పూర్తి మద్దతును తెలియజేశాయి. డీఎంకే, ఏఐఏడీఎంకే, వామపక్షాలు, పీఎంకే సభ్యులు ఈ తీర్మానానికి సానుకూలంగా ఓటు వేశారు. బీజేపీ ఎమ్మెల్యే మాత్రం వాకౌట్ చేశారు.ఈ తీర్మానాన్ని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి కేజీ అరుణ్రాజ్ సభలో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా పలు అభ్యంతరాలను లేవనెత్తారు. ప్రస్తుతం అమలులో ఉన్న నీట్ పరీక్ష విధానం సామాజిక న్యాయానికి, సమానత్వానికి భంగం కలిగించేదిగా ఉందని పేర్కొన్నారు. రాష్ట్రాల విద్యా హక్కులను కాలరాస్తోందని ఆరోపించారు. గ్రామీణ ప్రాంతాలకు చెందిన పేద, సామాజికంగా వెనుకబడిన తరగతుల విద్యార్థులు వైద్య విద్యను అభ్యసించే సువర్ణ అవకాశాలను నీట్.. పూర్తిగా దెబ్బతీస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.వైద్య విద్య ప్రవేశాల కోసం ఒక్క రోజులో రాసే పరీక్ష ఆధారంగా విద్యార్థుల భవిష్యత్, వారి అర్హతలను నిర్ణయించడం ఎంత మాత్రమూ సరైన పద్ధతి కాదని మంత్రి అరుణ్ రాజ్ స్పష్టం చేశారు. 12 సంవత్సరాల పాటు పాఠశాలల్లో విద్యార్థులు పడ్డ కష్టాన్ని ఈ విధానం పూర్తిగా తుడిచిపెట్టేస్తోందని అన్నారు. నీట్ ఆధారంగా మాత్రమే అడ్మిషన్లు ఇవ్వడం వల్ల విద్యార్థులు పాఠశాల చదువులపై శ్రద్ధ తగ్గించి, కోచింగ్ సెంటర్ల చుట్టూ తిరగాల్సిన దుస్థితి ఏర్పడిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.గురువాయురప్పా.. ఒక్కరోజే 377 పెళ్లిళ్లా: ఆ ముహూర్తం మళ్లీ రాదునీట్ పరీక్ష ప్రవేశపెట్టిన తర్వాత దేశవ్యాప్తంగా ప్రైవేటు కోచింగ్ సెంటర్లు విపరీతంగా పెరిగిపోయాయని, అవి అడ్డగోలుగా ఫీజులు వసూలు చేస్తూ విద్యార్థులను, తల్లిదండ్రులను లూటీ చేస్తున్నాయని అరుణ్ రాజ్ ఈ తీర్మానంలో ఆరోపించారు. సాధారణ, మధ్యతరగతి కుటుంబాలకు ఈ ఖర్చులు భారం కావడంతో ప్రతిభ ఉన్నా పేద

ఇంటర్నెట్డెస్క్: వైద్య కోర్సుల్లో ప్రవేశాలు పొందడానికి జాతీయ స్థాయిలో నిర్వహించే నీట్ ప్రవేశ పరీక్షను తొలినుంచీ తమిళనాడు వ్యతిరేకిస్తోంది. ఈ నేపథ్యంలో సీఎం విజయ్ నేతృత్వంలోని టీవీకే (TVK) ప్రభుత్వం రాష్ట్ర అసెంబ్లీలో నీట్కు వ్యతిరేకంగా తీర్మానాన్ని ప్రవేశపెట్టింది. ఆరోగ్యశాఖ మంత్రి కె.అరుణ్రాజ్ మంగళవారం ఈ తీర్మానాన్ని తీసుకువచ్చారు. దీనికి ప్రధాన విపక్షాలైన డీఎంకే, ఏఐఏడీఎంకే మద్దతు తెలిపాయి. టీవీకేకు మిత్రపక్షాల నుంచి ఎలాగూ మద్దతు ఉంది. ఒక్క భాజపా మాత్రం సభ నుంచి వాకౌట్ చేసింది. తీర్మానాన్ని ప్రవేశపెట్టిన సందర్భంగా ఆరోగ్య మంత్రి అరుణ్రాజ్ మాట్లాడారు. ‘‘కేంద్ర ప్రభుత్వం నీట్ (NEET)ను రద్దు చేయాలి. ఈ ప్రవేశ పరీక్షవల్ల విద్యార్థుల దృష్టి కోచింగ్ సెంటర్ల వైపు మళ్లింది. ఫీజులు భారీగా వసూలు చేసే కోచింగ్ సెంటర్లు పెరిగిపోయాయి. దీంతో గ్రామీణ ప్రాంతాల్లోని, సామాజికంగా-ఆర్థికంగా వెనకబడిన విద్యార్థుల అవకాశాలు తీవ్రంగా దెబ్బతింటున్నాయి’’ అని ఆందోళన వ్యక్తంచేశారు. సామాజిక న్యాయం, సమానత్వం, రాష్ట్రాల హక్కులకు ఈ పరీక్ష వ్యతిరేకం అనే విషయాన్ని తమిళనాడులోని ప్రతి ప్రభుత్వం వాదిస్తోన్న విషయాన్ని గుర్తుచేశారు. 12వ తరగతి మార్కుల ఆధారంగా వైద్య కోర్సుల్లో ప్రవేశం ఉండాలని విజయ్ (Vijay) ప్రభుత్వం ప్రతిపాదించింది. గతంలో డీఎంకే ఇదే ప్రతిపాదన చేసిన సంగతి తెలిసిందే. నీట్ పేపర్ లీక్ అంశాన్ని కూడా తమిళనాడు ప్రభుత్వం తీర్మానంలో ప్రస్తావించింది (NEET Row). విద్యార్థుల ఆత్మహత్యలకు ఈ పరీక్ష ఒత్తిడి కారణమని పేర్కొంది. నీట్ రద్దుతోనే వాటికి ముగింపు వస్తుందని అభిప్రాయపడింది. గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర

న్యూఢిల్లీ: నీట్ (యూజీ) ప్రశ్నపత్రం లీకేజీ ఉదంతానికి సంబంధించి జాతీయ పరీక్షల మండలి (ఎన్టీఏ) డైరెక్టర్ విశ్వజిత్ కుమార్ సహా 17 మంది అధికారుల వాంగ్మూలాలను సీబీఐ తన చార్జ్షీట్లో పొందుపరిచింది. ఢిల్లీలోని ఫాస్ట్ ట్రాక్ కోర్టులో జూలై 28న దాఖలు చేసిన ఈ చార్జ్షీట్లో మొత్తం 360 మంది సాక్ష్యాలను పేర్కొన్నారు. నీట్-యూజీ పేపర్ల తయారీ ప్రక్రియ ఏప్రిల్ 5 నాటికే పూర్తయిందని, మే 3న పరీక్ష జరగగా.. లీక్ కారణంగా మే 12న రద్దు చేసి జూన్ 21న రీ-టెస్ట్ నిర్వహించినట్లు విశ్వజిత్ కుమార్ సీబీఐకి వెల్లడించారు. ప్రశ్నపత్రాలు రూపొందించే నిపుణుల ఎంపికలో ఎలాంటి అప్రతిష్ట లేని వారికే ప్రాధాన్యత ఇచ్చామని, అయితే రసాయన శాస్త్రానికి చెందిన ఒక సీనియర్ నిపుణురాలు ప్రైవేట్ కోచింగ్ తరఫున తరగతులు నిర్వహిస్తున్నట్లు గుర్తించి తాను ఆరా తీసినట్లు ఆయన తెలిపారు. ఎన్టీఏలో ఆమెకున్న మంచి పేరు కారణంగానే తాము అనుమానించలేదని వివరించారు. కాన్ఫిడెన్షియల్ సెక్షన్లో ఉండే నిపుణులు ఎవరూ మొబైల్స్, పెన్నులు, కాగితాలు లోపలికి తీసుకెళ్లడానికి వీలే లేదని, అయితే నిపుణులను క్షుణ్ణంగా తనిఖీ (ఫ్రిస్కింగ్) చేసే విధానం ఎందుకు నిలిపివేశారనేదానికి తనకంటే ముందే ఉన్న పద్ధతినే కొనసాగించినట్లు ఆయన తెలిపారు. మరోవైపు ఎన్టీఏ కాన్ఫిడెన్షియల్ సెక్షన్ వద్ద నిపుణుల రాకపోకలపై ఎలాంటి తనిఖీ వ్యవస్థ లేదని నీట్ కన్సల్టెంట్ శిల్పి శర్మ సీబీఐకి తెలిపారు. కేవలం ప్రవేశ ద్వారాల వద్ద ఉన్న సెక్యూరిటీ గార్డులు మాత్రమే వారిని ప్రశ్నిస్తారని పేర్కొన్నారు. ఎన్టీఏ భవనంలోని ఒకటో అంతస్తులో 110 సీసీటీవీ కెమెరాలు ఉన్నప్పటికీ, రికార్డింగ్ నిల్వ సామర్థ్యం కేవలం 25 రోజులు మాత్రమే ఉండటం, సీసీటీవీ కంట్రోల్ రూమ్ సరిగ్గా లేకపోవడం వంటి భద్రతా లోపాలను సీబీఐ దర్యాప్తులో గుర్తించింది. ప్రశ్నలను కాగితపు చిట్టీలపై రాసుకోవడం, కొందరు వాటిని జ్ఞాపకం ఉంచుకుని హోటల్ గదుల్లో నోట్ చేసుకోవడం వంటి పద్ధతుల ద్వారా బయటకు తరలించినట్లు

ఢిల్లీలో విద్యార్థుల ఆందోళనలు, వారిపై పోలీసు చర్యలపై పార్లమెంట్లో సమగ్ర చర్చకు కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు స్పష్టం చేశారు. విద్యార్థుల ఉద్యమానికి సంబంధించిన ప్రతి అంశంపైనా చర్చించేందుకు కేంద్రం సిద్ధమేనని తెలిపారు. న్యూఢిల్లీ: దేశ రాజధానిలోని జంతర్ మంతర్ వద్ద విద్యార్థుల ఆందోళనలు, వారిపై పోలీసు చర్యలపై పార్లమెంట్లో సమగ్ర చర్చకు కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు స్పష్టం చేశారు. విద్యార్థుల ఉద్యమానికి సంబంధించిన ప్రతి అంశంపైనా చర్చించేందుకు కేంద్రం సిద్ధమేనని ఆయన ఇవాళ (సోమవారం) తెలిపారు. అయితే, సభా కార్యక్రమాలను అడ్డుకునేలా విపక్షాలు హంగామా చేయకూడదని స్పష్టం చేశారు. ‘విద్యార్థుల ఉద్యమం, దానికి సంబంధించిన పరిణామాలపై పూర్తి స్థాయి, సవివరమైన చర్చకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. అయితే చర్చ జరుగుతున్నప్పుడు, హోంమంత్రి లేదా ప్రభుత్వం సమాధానం ఇస్తున్న సమయంలో విపక్షాలు సభలో అంతరాయం కలిగించకూడదు. హోంమంత్రి ఇచ్చే సమాధానాన్ని వారు వినాలి’ అని రిజిజు పేర్కొన్నారు. విద్యార్థుల ఆందోళనల సందర్భంగా ఢిల్లీలో పెల్లెట్ గన్స్, బిహార్లోని సివాన్లో ఏకే-47 వినియోగంపై పార్లమెంట్లో కేంద్ర హోంమంత్రి అమిత్ షా వివరణ ఇవ్వాలని విపక్షాలు కొన్ని రోజులుగా డిమాండ్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర మంత్రి ప్రకటన ప్రాధాన్యం సంతరించుకుంది. కాగా, లోక్సభలో ప్రతిపక్ష నేత, ఎంపీ రాహుల్ గాంధీ ఓ జాతీయ పత్రికలో రాసిన వ్యాసం నేపథ్యంలో కేంద్రం ఈ ప్రకటన చేయడం గమనార్హం. విద్యార్థులపై జరిగిన పోలీసు చర్యలపై హోంమంత్రి అమిత్ షా ఇప్పటివరకు ఎలాంటి విచారణకు ఆదేశించలేదని, కనీసం ప్రకటన కూడా చేయలేదని ఆ వ్యాసంలో రాహుల్ గాంధీ విమర్శించారు. విద్యార్థులపై జరిగిన దాడిని హోంమంత్రి సమర్థిస్తున్నారనే విషయాన్ని ఆయన మౌనం స్పష్టం చేస్తోందని ఆరోపించారు. ఈ అంశంపై పార్లమెంట్లో చర్చకు విపక్షాలు ప్రతిరోజూ నోటీసులు ఇస్తున్నప్పటికీ వాటిని తిరస్కరిస్తున్నారని పేర్కొన్నారు. విద్యార్థుల ఆందోళనలను అణచివేసేందుకు ప్రభుత్వం కఠిన

దేశంలో విద్యార్థుల నిరసనలపై పోలీసుల చర్యలు మరియు పేపర్ లీక్ల అంశాలపై కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా విఫలమైందని లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ విమర్శించారు. ప్రత్యేక వ్యాసంలో ఆయన ప్రధాని నరేంద్ర మోడీ మరియు హోం మంత్రి అమిత్ షాలను నేరుగా లక్ష్యంగా చేసుకున్నారు. ప్రధాని మోడీ దేశంలోని వాస్తవ పరిస్థితులకు పూర్తిగా దూరంగా ఉన్నారని ఆయన ఆరోపించారు. దేశవ్యాప్తంగా యువత మేల్కొందని, ప్రధాని ఇమేజ్ పూర్తిగా నాశనమైందని ఆయన స్పష్టం చేశారు. ఈ దెబ్బతిన్న ఇమేజ్ను ఇకపై మళ్లీ నిర్మించడం సాధ్యం కాదని రాహుల్ గాంధీ వ్యాసంలో పేర్కొన్నారు. విద్యార్థుల నిరసనలు మరియు పరీక్షల అక్రమాల నేపథ్యం దేశంలో పెద్ద ఎత్తున కలకలం రేపింది. నీట్-యూజీ పేపర్ లీక్ వంటి అక్రమాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా విద్యార్థులు తీవ్ర స్థాయిలో నిరసనలు చేపట్టారు. జూలై 20న ఢిల్లీలోని జంతర్ మంతర్ నుంచి పార్లమెంట్ వైపు కవాతు చేయడానికి విద్యార్థులు ప్రయత్నించారు. ఆ సమయంలో పోలీసులు లాఠీఛార్జ్, టియర్ గ్యాస్ మరియు పెల్లెట్ గన్లు ఉపయోగించారనే ఆరోపణలు వచ్చాయి. ఈ ఘటనలో అనేక మంది విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనపై హోం మంత్రి అమిత్ షా వెంటనే బాధ్యత వహించాలని రాహుల్ డిమాండ్ చేశారు. దీంతో జూలై 20 జంతర్ మంతర్ ఘటనపై రాజకీయ వాతావరణం మరింత వేడెక్కింది. హోం మంత్రికి ఈ దాడి గురించి తెలిస్తే ఆయన బాధ్యత వహించాలి, తెలియకపోతే ఆయన అసమర్థుడని రాహుల్ విమర్శించారు. ఇదిలా ఉండగా, ఏ కారణం చేతనైనా హోం మంత్రిగా అమిత్ షా వెంటనే రాజీనామా చేయాలని ఆయన స్పష్టం చేశారు. విద్యార్థుల నిరసనల ఒత్తిడి కారణంగా జూలై 25న విద్యామంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు. కేంద్రంపై ప్రతిపక్షాల ఒత్తిడి పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం క్షమాపణ చెప్పాలని కాంగ్రెస్ కోరుతోంది. ఫలితంగా పోలీసుల చర్యలపై స్వతంత్ర విచారణ జరిపించాలని మరియు బాధ్యులపై కఠిన
బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ , టాలీవుడ్ సెన్సేషనల్ డాన్సింగ్ క్వీన్ శ్రీలీల తొలిసారిగా ఒకే ఫ్రేమ్లో కనిపించేందుకు సిద్ధమవుతున్నారు. ఇండియన్ సిల్వర్ స్క్రీన్పై ఇద్దరు స్టార్ హీరోయిన్ల కాంబోలో రాబోతున్న ఈ క్రేజీ మల్టీస్టారర్ ప్రాజెక్ట్ ప్రస్తుతం నెట్టింట హల్ చల్ చేస్తోంది. సాధారణంగా ఇద్దరు హీరోయిన్లు కలిసి ఒకే సినిమాలో నటిస్తున్నారంటేనే ఇండస్ట్రీలో ఆసక్తి నెలకొంటుంది. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం యూత్ ఆడియన్స్లో మంచి క్రేజ్ ఉన్న జాన్వీ, శ్రీలీల కాంబినేషన్లో ఒక డిఫరెంట్ అండ్ బోల్డ్ కాన్సెప్ట్తో సినిమా తెరకెక్కనుండటం సినీ వర్గాల్లో తీవ్ర ఆసక్తిని రేకెత్తిస్తోంది.* మహేష్-రాజమౌళి ‘వారణాసి’లో బిగ్ సర్ప్రైజ్... హనుమంతుడిగా రామ్చరణ్?ఈ సినిమా ఒక డార్క్ రొమాంటిక్ క్రైమ్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కనుందని బీటౌన్ టాక్. ఒకే యువకుడిని పిచ్చిగా ప్రేమిస్తూ, అతని కోసం ఏమైనా చేయడానికి సిద్ధపడే ఇద్దరు అమ్మాయిల సైకో అబ్సెషన్ (తీవ్రమైన ప్రేమ వ్యామోహం) చుట్టూ ఈ కథ తిరగనుంది. ఒకే మగాడి పొందిక కోసం ఇద్దరు భామలు పోటీపడటం, వారి మధ్య ఉండే సైకలాజికల్ వార్, మైండ్ గేమ్లు ప్రేక్షకులకి సరికొత్త థ్రిల్ను అందిస్తాయని టాక్. కథనంలో ఉండే ట్విస్టులు, సస్పెన్స్ ఎలిమెంట్స్ ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి. ఈ విలక్షణమైన ప్రాజెక్ట్ను 'పగ్లైట్' చిత్రంతో క్రిటిక్స్ నుంచి ప్రశంసలు అందుకున్న టాలెంటెడ్ డైరెక్టర్ ఉమేష్ బిస్ట్ తెరకెక్కించనున్నారు. మహిళా నిర్మాతలు ఏక్తా కపూర్ , ఆస్కార్ గ్రహీత గునీత్ మోంగాలు సంయుక్తంగా ఈ భారీ చిత్రాన్ని నిర్మించడానికి సన్నాహాలు చేస్తున్నారు.* ఐదేళ్ల నిశ్శబ్ద పోరాటం.. నిన్ను చూసి గర్వపడుతున్నా.. కొడుకు విజయంపై నాగబాబు భావోద్వేగంజాన్వీ, శ్రీలీల వంటి మోస్ట్ డిమాండ్ ఉన్న హీరోయిన్లను ప్రధాన పాత్రలకు ఎంపిక చేయడంలో మేకర్స్ విజయం సాధించినప్పటికీ, వీరిద్దరూ ప్రాణంగా భావించే ఆ ఒక్కగానొక్క హీరో పాత్ర కోసం ఎవరిని సెలక్ట్ చేస్తారన్నది ఆసక్తికరంగా మారింది. ఈ ఏడాది అక్టోబర్
TG Mohandas Taken Into Custody : నీట్ ప్రవేశ పరీక్ష పేపర్ లీకేజీకి వ్యతిరేకంగా ఢిల్లీలో విద్యార్థులు చేపట్టిన నిరసన ప్రదర్శనలపై అత్యంత వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ప్రముఖ రైట్వింగ్ రాజకీయ విశ్లేషకుడు టీజీ మోహన్దాస్ను పోలీసులు ఆదివారం సాయంత్రం అదుపులోకి తీసుకున్నారు. ముఖ్యంగా జంతర్ మంతర్ వద్ద అత్యాచారాలు ఎక్కువగా జరిగే అవకాశం ఉందన్న ఆయన.. ఆడవాళ్లు ఆ రేప్లను ఎంజాయ్ చేస్తారని వ్యాఖ్యానించారు. దీనిపై పెద్ద ఎత్తున ఆగ్రహం చెలరేగగా.. మట్టంచేరిలోని ఆయన నివాసం నుంచి తిరువనంతపురం సైబర్ పోలీసుల బృందం స్థానిక పోలీసుల సహాయంతో మోహన్దాస్ను కస్టడీలోకి తీసుకుంది. ఈ విచారణ ప్రక్రియకు సంబంధించి పోలీసులు ఆయన నివాసంలో పలు కీలక ఆధారాలను సేకరించారు.కేసు విచారణలో భాగంగా తిరువనంతపురం సైబర్ పోలీస్ స్టేషన్ ప్రత్యేక బృందం ఆదివారం సాయంత్రం మట్టంచేరి సమీపంలోని కూవపడమ్లో ఉన్న మోహన్దాస్ ఇంటికి చేరుకుంది. ఆ సమయంలో టీజీ మోహన్ దాస్ ఇంటి వద్దే ఉండటంతో అధికారులు నేరుగా విచారించారు. అతడు నిర్వహిస్తున్న 'పత్రిక' అనే యూట్యూబ్ ఛానెల్ ఖాతా వివరాలతో పాటు సదరు వివాదాస్పద వీడియోను రూపొందించి అప్లోడ్ చేసేందుకు ఉపయోగించిన ఫోన్లు, ల్యాప్టాప్లు వంటి వాటిని కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆపై అందులోని సమాచారాన్ని విశ్లేషించారు.అసలేం జరిగిందంటే?పత్రిక అనే యూట్యూబ్ ఛానెల్లో ఆయన తాజాగా ఓ వీడియో విడుదల చేశారు. అందులో టీజీ మోహన్ దాస్ మాట్లాడుతూ.. ఢిల్లీలో జరుగుతున్న విద్యార్థినుల ఆందోళనలు గ్యాంగ్ రేప్లకు దారితీసే అవకాశం ఉందంటూ అంచనా వేశారు. అంతేకాకుండా అక్కడికి హాజరయ్యే వారు అలాంటి చర్యలను ఇష్టపడతారంటూ అత్యంత అభ్యంతరకర రీతిలో మాట్లాడారు. అక్కడితో ఆగకుండా ఒకవేళ ఆ పరిస్థితిని నియంత్రించే బాధ్యత తన చేతుల్లో ఉంటే గనక, వెంటనే కర్ఫ్యూ విధించి నిరసనకారులను చెదరగొడతానని పేర్కొన్నారు. వారు వినకపోతే నేరుగా 'ఓపెన్ ఫైరింగ్' జరపాలని ఆదేశిస్తానని అన్నారు. ఆ కాల్పుల్లో కొందరు మరణించినా

వడకంచెరి: కేరళలోని వడకంచెరికి చెందిన నీట్-యూజీ(NEET-UG) 2024 అభ్యర్థి అంజలి ఎస్ ప్రవేశ పరీక్షలో 640 మార్కులు సాధించినప్పటికీ, ప్రభుత్వ మెడికల్ సీటు పొందలేకపోయానని, ప్రస్తుతం ప్రైవేట్ కాలేజీలో ఏటా రూ. 10 లక్షలు చెల్లించి చదువుకోవాల్సి వస్తోందని ఆరోపించారు. పరీక్షలో జరిగిన అక్రమాల వల్లే తనకు ఈ దుస్థితి దాపురించిందని ఆమె వాపోయారు. కాగా ఈ ఏడాది పరీక్షల నిర్వహణలో పెద్దఎత్తున అవకతవకలు జరిగాయని అంజలి ఆరోపించారు. తాము ముందుగా అంచనా వేసిన ర్యాంకులు, లభ్యత ఉన్న సీట్ల ఆధారంగా ప్రభుత్వ వైద్య కళాశాలలో సీటు ఖాయమని ఎంతో ధీమాగా ఉన్నామని, కానీ అనూహ్యంగా ప్రభుత్వ సీటు రాకపోవడంతో ప్రైవేట్ యాజమాన్య కోటాలో చేరాల్సి వచ్చిందని, దీనివల్ల తమ కుటుంబంపై తీవ్రమైన ఆర్థిక భారం పడిందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఈ వైఫల్యానికి కారణమైన బాధ్యులు స్పందించి, నష్టపోయిన విద్యార్థులకు న్యాయం చేయాలని ఆమె డిమాండ్ చేశారు. ఈ మేరకు ప్రధాని నరేంద్ర మోదీకి, లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీకి శనివారం ఈ-మెయిల్ ద్వారా వినతిపత్రం పంపినట్లు అంజలి వెల్లడించారు. నీట్-2024 పరీక్షల వివాదాలు, గ్రేస్ మార్కుల కేటాయింపు వంటి అంశాలు దేశవ్యాప్తంగా పెద్దఎత్తున నిరసనలకు దారితీసిన సంగతి తెలిసిందే. ఇది కూడా చదవండి: రష్యా నుంచి భారత్కు రైలు.. కొత్త కారిడార్ ప్లాన్? 'పాంచాలి పంచభర్తృక' సినిమా ప్రీ రిలీజ్ (ఫొటోలు) విజయవాడ : ఇంద్రకీలాద్రిపై సారె సంబరం (ఫొటోలు) విశాఖపట్నంలో అల్లు అర్జున్ సందడి (ఫొటోలు) Best Photos Of The Week : ఈ వారం ఉత్తమ చిత్రాలు (ఆగస్టు 09- 16) పెద్ది ఫ్యామిలీకి కేసీఆర్ రూ.2.25 కోట్ల ఆర్థిక సాయం రాజమండ్రి డాక్టర్ ప్రియాంక మృతిపై వైఎస్ జగన్ స్ట్రాంగ్ రియాక్షన్ ఈ కేసులో రాజకీయ హస్తం ఉంది..!? ప్రియాంక తండ్రి సంచలన వ్యాఖ్యలు నీ కొడుకుని పదవి నుండి తొలగించు..!? లోకేష్

నీట్ పేపర్ లీకేజీపై ఢిల్లీలో విద్యార్థుల నిరసన గురించి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలపై, మితవాద రాజకీయ వ్యాఖ్యాత టీజీ మోహన్దాస్ను ఆదివారం కేరళ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నీట్ పేపర్ లీకేజీపై ఢిల్లీలో విద్యార్థుల నిరసన గురించి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలపై, మితవాద రాజకీయ వ్యాఖ్యాత టీజీ మోహన్దాస్ను ఆదివారం కేరళ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తిరువనంతపురం సైబర్ పోలీస్ స్టేషన్కు చెందిన ప్రత్యేక బృందం ఆదివారం సాయంత్రం కొచ్చిలోని మట్టాంచేరిలో ఉన్న మోహన్దాస్ నివాసానికి చేరుకుంది. స్థానిక పోలీసుల సహకారంతో ఆయనను అదుపులోకి తీసుకున్నారు (TG Mohandas Arrest). ఢిల్లీలో విద్యార్థుల నిరసన సామూహిక అత్యాచార ఘటనలకు దారితీయవచ్చని మోహన్దాస్ అన్నారని ఆరోపణలు ఉన్నాయి. 'నిరసనలో పాల్గొనే అమ్మాయిలకు అత్యాచారాలంటే ఇష్టం. అత్యాచారానికి గురవ్వడాన్ని ఆస్వాదించే అమ్మాయిలు కూడా ఉన్నారు. కాబట్టి ఎలాంటి ఫిర్యాదులూ ఉండవు' అని ఆయన తన యూట్యూబ్ వీడియోలో అన్నారని ఆరోపణలు ఉన్నాయి. అలాగే తాను అధికారంలో ఉంటే కర్ఫ్యూ విధిస్తానని, మాట వినని నిరసనకారులపై కాల్పులు జరుపుతానని కూడా మోహన్ దాస్ అన్నట్లు ఆరోపణలు ఉన్నాయి (Kerala Right Wing Activist). కొంతమంది మరణించినా లేదా శాశ్వతంగా గాయపడినా, గంటల్లోనే పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చి, మృతదేహాలను ఆసుపత్రులకు తరలిస్తామని ఆయన పేర్కొన్నారని ఫిర్యాదులు అందాయి (Delhi Student Protest). మోహన్ దాస్ యూట్యూబ్ ఖాతా, వివాదాస్పద వీడియోను రూపొందించేందుకు, ప్రసారం చేసేందుకు ఉపయోగించిన డిజిటల్ పరికరాలకు సంబంధించిన సమాచారాన్ని పోలీసులు సేకరిస్తున్నారు. మక్కా ఒప్పందంలో చేరనున్న ఈజిప్ట్.. టర్కీ కీలక ప్రకటన.. సౌదీ అరామ్కోపై డ్రోన్ దాడి.. హౌతీల కీలక ప్రకటన

నీట్ పేపర్ లీక్ వివాదం నేపథ్యంలో తన కేంద్ర విద్యాశాఖ మంత్రి పదవికి చేసిన రాజీనామాపై సంబల్పూర్ ఎంపీ ధర్మేంద్ర ప్రధాన్ తొలిసారిగా బహిరంగంగా మాట్లాడారు. దేశంలో తీవ్ర సంచలనం సృష్టించిన నీట్ వ్యవహారంపై విద్యార్థుల నిరసనలు మిన్నంటిన వేళ, తన రాజీనామాకు దారితీసిన పరిస్థితులపై ఆయన స్పష్టత ఇచ్చారు. భువనేశ్వర్లోని జిఎమ్ విశ్వవిద్యాలయంలో ఉపాధ్యాయులు, విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగిస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. నీట్ వివాదం తర్వాత ఆయన బహిరంగ వేదికపై మాట్లాడటం ఇదే మొదటిసారి కావడం గమనార్హం. ఈ వివాదం నేపథ్యాన్ని పరిశీలిస్తే, నీట్ పేపర్ లీక్ అంశంపై ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద విద్యార్థులు భారీ ఎత్తున ఆందోళనలు చేపట్టారు. విద్యార్థుల నిరసనలు తీవ్రరూపం దాల్చడంతో జూలై 25న ధర్మేంద్ర ప్రధాన్ తన కేంద్ర విద్యాశాఖ మంత్రి పదవికి రాజీనామా చేశారు. రాజీనామా చేసిన దాదాపు రెండు వారాల తర్వాత ఆయన మళ్లీ ప్రజాక్షేత్రంలోకి వచ్చి ఈ అంశంపై మాట్లాడారు. ఒక సాధారణ రైతు కుమారుడిగా తాను ఎప్పుడూ ప్రజల ప్రయోజనాలకే ప్రాధాన్యం ఇస్తానని ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు. తన ప్రసంగంలో భాగంగా నీట్ నిరసనల సమయంలో కొందరు వ్యక్తులు ఉద్దేశపూర్వకంగా జెన్ జీ అని పిలిచే నేటి యువతను తప్పుదోవ పట్టించారని ఆయన తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో యువతలో తీవ్ర గందరగోళం నెలకొందని పేర్కొన్నారు. ఇదిలా ఉండగా, తన దృష్టిలో పదవి కంటే దేశ యువత ఆకాంక్షలే అత్యంత ముఖ్యమైనవని ఆయన తెలిపారు. మన దేశంలో ప్రతీ ఏటా దాదాపు 2 కోట్ల మంది పిల్లలు జన్మిస్తున్నారని, రాబోయే రోజుల్లో ఈ తరం భారతదేశాన్ని విశ్వగురువుగా తీర్చిదిద్దుతుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. అందుకే తాను స్వయంగా ప్రధాని మోదీ వద్దకు వెళ్లి రాజీనామా పత్రాన్ని సమర్పించానని వివరించారు. రాజకీయ ప్రత్యర్థులపై విరుచుకుపడిన ప్రధాన్, ఒడిశా మాజీ ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్
Dharmendra Pradhan NEET Resignation : దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నీట్ ప్రశ్నాపత్రాల లీకేజీ వివాదంపై కేంద్ర మాజీ విద్యాశాఖ మంత్రి, సంబల్పూర్ ఎంపీ, బీజేపీ సీనియర్ నాయకుడు ధర్మేంద్ర ప్రధాన్ తొలిసారిగా బహిరంగంగా స్పందించారు. ఈ నిరసనల సమయంలో 'జెన్ జీ'ని ఉద్దేశపూర్వకంగా తప్పుదోవ పట్టించే ప్రయత్నాలు జరిగాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఆ వివాదం కారణంగానే తాను కేంద్ర విద్యాశాఖ మంత్రి పదవికి రాజీనామా చేయాల్సి వచ్చిందని ఆయన స్పష్టం చేశారు. ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నీట్ విద్యార్థుల భారీ నిరసనల మధ్య జూలై 25వ తేదీన ఆయన తన మంత్రి పదవి నుంచి తప్పుకున్న విషయం తెలిసిందే. సరిగ్గా రెండు వారాల తర్వాత భువనేశ్వర్లోని జీఎం విశ్వవిద్యాలయంలో ఉపాధ్యాయులు, విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగిస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.పదవి కన్నా యువత భవిష్యత్తే ముఖ్యం..!నీట్ అభ్యర్థులు, ప్రస్తుత తరం యువతను ఉద్దేశించి ధర్మేంద్ర ప్రధాన్ కీలక వ్యాఖ్యలు చేశారు. "ధర్నాలు చేసిన జెన్ జీలు కూడా మన పిల్లలే. కానీ కొందరు కావాలనే వారిని తప్పుదోవ పట్టించారు. అప్పట్లో నాకు ఎలాంటి వ్యక్తిగత సమస్యలు లేవు. భారత దేశంలో ప్రతి ఏడాదీ కనీసం రెండు కోట్ల మంది పిల్లలు జన్మిస్తున్నారు. గత పదేళ్ల లెక్కలు తీసుకుంటే 20 కోట్ల మంది పిల్లలు పుట్టారు. వారందరికీ ఎన్నో ఉన్నతమైన ఆకాంక్షలు ఉంటాయి. వారే భవిష్యత్తులో భారతదేశాన్ని విశ్వ గురుగా నిలబెడతారు. అందుకే నాకు పదవి ఏమాత్రం ముఖ్యం కాదు" అని ప్రధాన్ వివరించారు. ఈ పరిణామాల నేపథ్యంలోనే తాను స్వయంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వద్దకు వెళ్లి.. కేంద్ర మంత్రిమండలి నుంచి తన రాజీనామాను సమర్పించినట్లు ఆయనవెల్లడించారు.నవీన్ పట్నాయక్పై తీవ్ర విమర్శలు..!అనంతరం రైరాఖోల్లో జరిగిన మరో సమావేశంలో పాల్గొన్న ధర్మేంద్ర ప్రధాన్.. ఒడిశా మాజీ ముఖ్యమంత్రి, బిజూ జనతాదళ్ (బీజేడీ) అధినేత నవీన్ పట్నాయక్ లక్ష్యంగా తీవ్ర విమర్శలు గుప్పించారు

సంబల్పూర్: నీట్ పేపర్ లీకేజీ వివాదంలో తన పదవికి రాజీనామా చేయడంపై మాజీ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ స్పందించారు. నీట్ పేపర్ లీకేజీలో జెన్జీని తప్పుదోవ పట్టించారని.. అందులో తాను బాధితుడినయ్యానని వ్యాఖ్యానించారు. సంబల్పూర్లో జరిగిన పద్మ అవార్డు గ్రహీతల సన్మాన కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు. నీట్ పేపర్ లీక్ వివాదం ముదిరిన తీరును చూస్తే కొంతమంది వ్యక్తులు జెన్జీని తప్పుదోవ పట్టించే ప్రయత్నించినట్లు స్పష్టమవుతోంది. విద్యార్థుల అసంతృప్తిని రాజకీయ ప్రయోజనాల కోసం కొందరు వాడుకోవాలని చూశారు. అందుకే యువత ఆకాంక్షలను గుర్తించి, వారి ఆందోళనలను పరిష్కరించాలని తాను స్వయంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కోరినట్లు ఆయన వెల్లడించారు. ఇందులో నా వ్యక్తిగత గౌరవానికి నేనెప్పుడూ ప్రాధాన్యత ఇవ్వలేదు. మోదీ నా ప్రతిపాదనకు అంగీకరించి, ఆ తర్వాత స్వయంగా ఆయనే పిల్లలతో మాట్లాడారు అని పేర్కొన్నారు. జులై 25న సమర్పించిన తన రాజీనామా లేఖలోని అంశాలను ఆయన గుర్తుచేశారు. ఈ ఆందోళనలను దేశ వ్యతిరేక శక్తులు తమ స్వార్థానికి వాడుకోకుండా ఉండటానికి, దేశ ఐక్యతను కాపాడటానికి, విద్యార్థుల భవిష్యత్తు చట్టపరమైన చిక్కుల్లో పడకుండా చూసేందుకే తాను మంత్రి పదవిని వదులుకున్నట్లు స్పష్టం చేశారు. మే 3న జరిగిన నీట్ యూజీ పరీక్షలో అక్రమాలు జరిగినట్లు తేలడంతో ప్రభుత్వం వెంటనే స్పందించిందని, దర్యాప్తును సిబిఐకి అప్పగించి, వివాదాస్పద పరీక్షను రద్దు చేసి జూన్ 21న తిరిగి నిర్వహించిందని ఆయన ఈ సందర్భంగా గుర్తుచేశారు. ప్రెగ్నెన్సీతో సమంత.. ఆగస్టు ఎనర్జీతో ఇలా (ఫొటోలు) వేశ్య పాత్రలో అదరగొట్టిన వామికా గబ్బి.. ఈ బ్యూటీ బ్యాగ్గ్రౌండ్ తెలుసా? (ఫొటోలు) సూర్య ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ మూవీ HD స్టిల్స్ హైదరాబాద్ : అమ్మవారికి బంగారు బోనం సమర్పించిన కొణిదెల నిహారిక .. ఫొటోలు వైరల్ హైదరాబాద్ లో సందడి చేసిన ‘కాంతారా’ ఫేమ్ రుక్మిణి వసంత్ (ఫొటోలు) నువ్వు