
ఆయ్.! నేను వెజిటేరియన్.. కుక్క పిల్లను పట్టుకుని చంపకుండా వదిలేసిన చిరుత.. వీడియో వైరల్
Viral Video: ఆయ్.! నేను వెజిటేరియన్.. కుక్క పిల్లను పట్టుకుని చంపకుండా వదిలేసిన చిరుత.. వీడియో వైరల్ ఈ వార్తకు సంబంధించిన
© 2026 nimisham.in

Viral Video: ఆయ్.! నేను వెజిటేరియన్.. కుక్క పిల్లను పట్టుకుని చంపకుండా వదిలేసిన చిరుత.. వీడియో వైరల్ ఈ వార్తకు సంబంధించిన

మహారాష్ట్రలోని బీడ్ జిల్లాలో ఓ కుటుంబం తమ ఇంట్లో సుమారు 200 ఏళ్ల తర్వాత జన్మించిన ఆడబిడ్డకు అపూర్వ రీతిలో స్వాగతం పలికింది. నాలుగు తరాల నిరీక్షణకు తెరదించుతూ పుట్టిన ఆ చిన్నారిని రథంపై ఊరేగిస్తూ ఇంటికి తీసుకువచ్చి తమ అమితమైన ఆనందాన్ని చాటుకున్నారు.బీడ్ జిల్లాకు చెందిన దహిఫలే కుటుంబంలో గత రెండు శతాబ్దాలుగా ఆడపిల్లలు జన్మించలేదు. ఇటీవల ఆ కుటుంబంలోకి ఓ పాపాయి అడుగుపెట్టడంతో వారి సంతోషానికి అవధులు లేకుండా పోయాయి. ఆ చిన్నారికి 'గర్గి' అని నామకరణం చేశారు. ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన అనంతరం, తల్లీబిడ్డలను మేళతాళాలు, డప్పు వాయిద్యాల నడుమ రథంపై ఊరేగింపుగా ఇంటికి ఆహ్వానించారు.ఈ సందర్భంగా పాప నానమ్మ సురేఖ దహిఫలే మాట్లాడుతూ, "మా ఇంట మహాలక్ష్మి అడుగుపెట్టింది. ఆసుపత్రి నుంచే పాపకు ఘనంగా స్వాగతం పలకాలని అప్పుడే నిర్ణయించుకున్నాం" అని హర్షం వ్యక్తం చేశారు. పాప తాతయ్య కూడా స్పందిస్తూ, ఇది తమ గొప్ప అదృష్టమని, ఇన్నాళ్లుగా తమ వంశంలో ఆడపిల్ల లేదన్న వెలితి తీరిపోయిందని అన్నారు."సాధారణంగా చాలామంది కుమారుడు జన్మించాలని కోరుకుంటారు. కానీ ఆడపిల్ల పుడితే కలిగే అనుభూతే వేరు. తండ్రులకు కూతుళ్లంటే అమితమైన ప్రేమ. మా పాపను కంటికి రెప్పలా చూసుకుంటాం" అని గర్గి తండ్రి తన భావోద్వేగాన్ని పంచుకున్నారు
ఆ కుటుంబంలో ఒకటి రెండు కాదు.. ఏకంగా ఏడెనిమిది తరాల నుంచి ఆడపిల్లే పుట్టలేదు. ఎన్నో తరాలు పాటు ఎదురుచూసిన ఆ కుటుంబం నిరీక్షణ ఎట్టకేలకు ఫలించింది. రెండు శతాబ్దాల తర్వాత అమ్మాయి పుట్టడంతో ఆ కుటుంబం ఆనందానికి అవధుల్లేకుండా పోయింది. తమ ఇంటికి మహాలక్ష్మి వచ్చిందని సంబరపడిపోయారు. మేళతాళలతో రథంపై ఊరేగించి ఘనంగా ఇంటికి తీసుకొచ్చారు. ఈ ఘటన మహారాష్ట్రలోని బీడ్ జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. బీడ్ జిల్లాలో పార్లీ వైద్యనాథ్కు చెందిన లింబాజీ దహిపాలే కుటుంబంలో దాదాపు రెండు శతాబ్దాల నుంచి ఆడపిల్లే లేదు.లింబాజీ కుమారుడు హృషికేష్ భార్య ఆగస్టు 24న ఆసుపత్రిలో పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. దీంతో కుటుంబసభ్యులు, బంధువులు భారీ ఎత్తున సంబరాలు చేసుకున్నారు. ఆ చిన్నారికి ‘గార్గి’ అని పేరు పెట్టిన కుటుంబం.. ఆస్పత్రి నుంచి ఇంటి వరకు రథంపై ఊరేగించి, పూలవర్షం కురిపించి, మేళతాళాలు, డ్యాన్సులతో ఘనస్వాగతం పలికారు. దీనిపై లింబాజీ మాట్లాడుతూ.. ఆడపిల్ల కోసం 200 ఏళ్లుగా తమ కుటుంబం ఎదురు చూస్తోందని పేర్కొన్నారు. ఇన్నాళ్లకు మా ప్రార్థనలు ఫలించి మహాలక్ష్మి కరుణించి, తమ నట్టింట అడుగుపెట్టిందని ఆయన భావోద్వేగానికి గురయ్యారు. ‘కుటుంబంలో కూతురు ఉండటం గొప్ప అదృష్టం. ఎన్నో ఏళ్లుగా మాకు కూతురు లేదనే బాధ ఉండేది.. ఈరోజు ఆ లోటు తీరింది’ అన్నారు.అలాగే, తన ఇద్దరు కోడళ్లను సొంత కూతుళ్ళలా చూసుకున్నానని, మేళతాళాలు, డ్యాన్సులతో రథంలో తన మనవరాలిని ఇంటికి తీసుకురావడం ఎంతో ఆనందంగా ఉందని లింబాజీ అన్నారు. ఆసుపత్రిలోనే తమ కుటుంబం ఘనంగా స్వాగతం పలకాలని నిర్ణయించుకుందని లింబాజీ భార్య సురేఖ దహిఫాలే చెప్పారు. ‘‘ఈరోజు లక్ష్మి మా ఇంటికి రావడం మాకు చాలా సంతోషంగా ఉంది’’ అని ఆమె అన్నారు. చిన్నారి గార్గి తండ్రి హృషికేష్ మీడియాతో మాట్లాడుతూ.. ‘‘‘ఇన్ని ఏళ్లుగా ముఖ్యంగా రక్షాబంధన్, భాయి దుజ్ వంటి పండుగలప్పుడు కుటుంబంలో ఆడపిల్ల లేని లోటు మాకు

మహారాష్ట్రలోని ఓ కుటుంబానికి ఎట్టకేలకు రెండు శతాబ్దాల కల నెరవేరింది. నాలుగు తరాల తర్వాత పుట్టిన కూతురిని కుటుంబ సభ్యులు మహాలక్ష్మిగా భావించి, ఆసుపత్రి నుంచి రథంలో ఊరేగింపుగా ఇంటికి తీసుకొచ్చి, ఘనంగా సంబరాలు జరుపుకొన్నారు.. ఇంటర్నెట్ డెస్క్: మహారాష్ట్రలోని బీడ్ జిల్లాలో ఓ కుటుంబానికి సుమారు 200 ఏళ్ల తర్వాత ఆడబిడ్డ జన్మించడంతో సంబరాలు అంబరాన్నంటాయి. నాలుగు తరాల తర్వాత తమ కుటుంబంలోకి ఆడపిల్ల అడుగుపెట్టడంతో దహిఫాలే కుటుంబ సభ్యులు చిన్నారికి ఘన స్వాగతం పలికారు. ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన గార్గి అనే నవజాత శిశువును ఆమె తల్లితో కలిసి ప్రత్యేకంగా అలంకరించిన భారీ రథంలో ఇంటికి తీసుకువచ్చారు. డప్పులు, తాళాల మోత, పాటలు, నృత్యాలతో సాగిన ఈ రథయాత్ర స్థానికంగా అందరి దృష్టిని ఆకర్షించింది. కుటుంబ సభ్యులు, బంధువులు, స్థానికులు ఆనందోత్సాహాలతో చిన్నారిని స్వాగతించారు. గార్గి పుట్టుకతో కుటుంబంలో చాలా కాలంగా ఉన్న ఆడపిల్ల లోటు తీరిందని ఆమె తాత లింబాజీ దహిఫాలే భావోద్వేగానికి గురయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘ గార్గి పుట్టుకతో కుటుంబంలో చాలా కాలంగా ఉన్న ఆడపిల్ల లేని లోటు తీరింది. మా కుటుంబంలోకి కుమార్తె రావడం ఎంతో అదృష్టంగా భావిస్తున్నాం. ఇన్నేళ్లుగా ఆడపిల్ల లేదనే బాధ ఉండేదని, ఇప్పుడు ఆ లోటు తీరింది. నా ఇద్దరు కోడళ్లను కూడా సొంత కూతుళ్లలా చూసుకున్నాను. ఇప్పుడు నా మనవరాలిని సంగీతం, నృత్యాల మధ్య రథంలో ఇంటికి తీసుకురావడం జీవితంలో మరచిపోలేని రోజు’ అని అన్నారు. చిన్నారి గార్గి తండ్రి మాట్లాడుతూ.. ‘చాలామంది కొడుకు కావాలని కోరుకుంటారు. కూతురు పుట్టినప్పుడు కలిగే అనుభూతి మాటల్లో చెప్పలేను. నా కూతురిని పువ్వులా.. అపురూపంగా పెంచుకుంటా’ అని అన్నారు. మరోవైపు ఆడపిల్ల పుట్టిన సందర్భాన్ని వేడుకగా నిర్వహించిన దహిఫాలే కుటుంబాన్ని సామాజిక కార్యకర్త అనంత్ ఇంగ్లే అభినందించారు. సమాజంలోని కొన్ని వర్గాల్లో ఇప్పటికీ ఆడపిల్లల జననంపై ప్రతికూల ఆలోచనలు

మాధవి లగిశెట్టి (భూమి).. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్ పనిచేస్తున్నారు. ఇక్కడ బిజినెస్, స్పోర్ట్స్, క్రైమ్, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. Tummidihatti: ప్రాణహిత నదిపై ప్రతిపాదించిన తుమ్మిడిహెట్టి బ్యారేజీని 152 మీటర్ల ఎత్తుతో నిర్మించడానికి సహకరించాలంటూ మహారాష్ట్ర ప్రభుత్వానికి కోరింది తెలంగాణ సర్కార్. ఈ ప్రాజెక్టుకు సంబంధించి కేంద్ర జలవనరుల సంఘం ఆధ్వర్యంలో మంగళవారం ఇరు రాష్ట్రాల ప్రతినిధుల మధ్య తొలివిడత చర్చలు జరిగాయి. ఈ సమావేశానికి సీడబ్ల్యూసీ చైర్మన్ అనుపమ్ ప్రసాద్ అధ్యక్షత వహించగా.. తెలంగాణ తరపున నీటిపారుదల సలహాదారు ఆదిత్యనాధ్ దాస్, నీటిపారుదల శాఖ కార్యదర్శి శ్రీధర్, మహారాష్ట్ర నుంచి సంబంధిత అధికారులు పాల్గొన్నారు. అయితే సీడబ్ల్యూసీ ఆధ్వర్యంలో జరిగిన తొలి విడత చర్చలు అర్థవంతంగా ముగిసాయని తెలంగాణ అధికారులు వెల్లడించారు. తెలంగాణ ప్రభుత్వం ప్రాణహిత, చేవేళ్ల సుజల స్రవంత ప్రాజెక్టులో భాగంగా తుమ్మిడిహెట్టి బ్యారేజీ నిర్మాణం చేపట్టాలని నిర్ణయించింది. అయితే గతంలో మహారాష్ట్ర ప్రభుత్వం అక్కడ 148 మీటర్ల ఎత్తులో మాత్రమే బ్యారేజీ నిర్మాణానికి అంగీకారం తెలిపింది. అయితే ఈ ఎఫ్ఆర్ఎల్ ఉత్తర తెలంగాణ నీటి అవసరాలకు సరిపోదని సర్కార్ భావిస్తోంది. ఈ విషయమై మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్కు ఒక లేఖ రాసింది. అదే సమయంలోప్రధానమంత్రి మోదీకి, కేంద్ర జలవనరుల మంత్రిత్వ శాఖకు లేఖ రాసిని తెలంగాణ ప్రభుత్వం.. ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని అభ్యర్థించారు. ఈ నేపథ్యంలో.. ప్రతిపాదిత తుమ్మిడిహెట్టి బ్యారేజీకి సంబంధించి కేంద్ర జల సంఘం పర్యవేక్షణలో రెండు రాష్ట్రాల మధ్య చర్చలు జరిగాయి. ఈ సమావేశంలో.. తెలంగాణ 152 మీటర్ల పూర్తి వరద మట్టం (FRL)తో తుమ్మిడిహెట్టి బ్యారేజీని నిర్మించాలని తెలంగాణ ప్రభుత్వం ప్రతిపాదించగా.. ఈ ప్రతిపాదనపైనే విస్త్రుతంగా చర్చ జరిగింది. 152 మీటర్ల ఎత్తులో తుమ్మిడిహెట్టి బ్యారేజీ వల్ల మహారాష్ట్రలో మునిగిపోయే ప్రాంతాలు, ప్రాణహిత

తుమ్మిడిహట్టి బ్యారేజీపై ఢిల్లీలో కేంద్ర జల సంఘం ఆధ్వర్యంలో తెలంగాణ, మహారాష్ట్ర ఉన్నతాధికారుల మధ్య సమావేశం ముగిసింది. సీడబ్ల్యూసీ ఛైర్మన్ అనుపమ్ ప్రసాద్ అధ్యక్షతన సుదీర్ఘంగా చర్చలు జరిగాయి. న్యూఢిల్లీ: తుమ్మిడిహట్టి బ్యారేజీపై ఢిల్లీలో కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) ఆధ్వర్యంలో తెలంగాణ, మహారాష్ట్ర ఉన్నతాధికారుల మధ్య సమావేశం ముగిసింది. సీడబ్ల్యూసీ ఛైర్మన్ అనుపమ్ ప్రసాద్ అధ్యక్షతన సుదీర్ఘంగా చర్చలు జరిగాయి. ఈ సమావేశంలో ప్రాణహిత నదిపై తెలంగాణ ప్రతిపాదించిన తుమ్మిడిహట్టి బ్యారేజీ నిర్మాణానికి సంబంధించిన పలు కీలక అంశాలపై చర్చించారు. ముఖ్యంగా బ్యారేజీ ఎత్తు, సాంకేతిక అంశాలు, అంతర్రాష్ట్ర సమస్యలపై ఇరు రాష్ట్రాల ఉన్నతాధికారులు సమీక్షించారు. తుమ్మిడిహట్టి బ్యారేజీ ఎత్తును గతంలో మహారాష్ట్ర అంగీకరించిన 148 మీటర్లకు బదులుగా 152 మీటర్లకు పెంచేలా ఆ రాష్ట్రాన్ని ఒప్పించేందుకు తెలంగాణ అధికారులు తమ ప్రతిపాదనలను సమావేశంలో వివరించినట్లు తెలిసింది. బ్యారేజీ ఎత్తు పెంపుతో తెలంగాణకు కలిగే ప్రయోజనాలను అధికారులు మహారాష్ట్ర దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం. అయితే, 152 మీటర్ల ఎత్తుపై మహారాష్ట్ర నుంచి స్పష్టమైన నిర్ణయం వెలువడలేదని తెలుస్తోంది. 152 మీటర్ల ప్రతిపాదనకు అంగీకారం కుదరని పరిస్థితుల్లో కనీసం 150 మీటర్ల ఎత్తుకైనా అంగీకరించాలని తెలంగాణ అధికారులు కోరినట్లు తెలిసింది. తెలంగాణ ప్రతిపాదనలను ఆ రాష్ట్ర అధికారులు స్వీకరించి, వాటిని పరిశీలించిన అనంతరం నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు సమాచారం. బ్యారేజీ ఎత్తుపై ఇరు రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయం సాధించేందుకు తదుపరి దశలో మరోసారి సమావేశం కావాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. తదుపరి భేటీలో బ్యారేజీ ఎత్తుపై మరింత స్పష్టత వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. హైడ్రా కమిషనర్ రంగనాథ్కు హై కోర్టులో ఊరట ఎంపీ ల్యాడ్స్ నిధులపై అసత్య ప్రచారం చేయొద్దు: బండి సంజయ్

నీట్ పేపర్ లీక్ అంశంపై విద్యార్థుల ఆందోళనలకు సంబంధించి నమోదైన కేసుల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. విద్యార్థులపై నమోదైన కేసులను వెంటనే ఎత్తివేయాలని కోరుతూ 4 రాష్ట్రాలు సుప్రీంను ఆశ్రయించాయి. ఇంటర్నెట్ డెస్క్: నీట్ పేపర్ లీక్ అంశంపై విద్యార్థుల ఆందోళనలకు సంబంధించి నమోదైన కేసుల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. విద్యార్థులపై నమోదైన 116 ఎఫ్ఐఆర్లను రద్దు చేయాలని కోరుతూ బిహార్, పశ్చిమ బెంగాల్, మహారాష్ట్ర, అస్సాం రాష్ట్రాలు సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. రాజ్యాంగంలోని ఆర్టికల్ 142 ప్రకారం తమ రాష్ట్రాల్లో నమోదైన కేసులను వెంటనే ఎత్తివేయాలని కోరుతూ 4 రాష్ట్రాలు వేర్వేరు పిటిషన్లలో విజ్ఞప్తి చేసినట్లు తెలుస్తోంది. విద్యార్థులు ఆందోళనలు విరమిస్తే వారిపై నమోదైన కేసులను ఉపసంహరించుకుంటామని జులై 25న కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ)కి ఇచ్చిన హామీని ఆయా రాష్ట్రాలు తమ పిటిషన్లలో ప్రస్తావించినట్లు తెలుస్తోంది. మరోవైపు ఢిల్లీ పోలీసులు నమోదు చేసిన కేసులను రద్దు చేయాలని కోరుతూ కేంద్ర ప్రభుత్వం కూడా సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసినట్లు సమాచారం. విద్యార్థులపై నమోదైన కేసులను ఉపసంహరించుకోవాలనే డిమాండ్తో ఈ నెల 5న ఢిల్లీలో ర్యాలీ నిర్వహించేందుకు సీజేపీ పిలుపునిచ్చిన నేపథ్యంలో కేంద్రం, రాష్ట్రాలు వేగంగా స్పందించినట్లు తెలుస్తోంది. దీంతో విద్యార్థుల ఆందోళనలకు సంబంధించిన కేసుల ఉపసంహరణపై సుప్రీంకోర్టు తదుపరి విచారణలో కీలక నిర్ణయం వెలువడే అవకాశం ఉంది. హెగ్సెత్పై ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలు.. 2028 రేసులో ఉన్నట్టా? విమాన ఇంధనానికి మళ్లీ మంట.. లీటరుకు రూ.6.28 పెరిగిన ఏటీఎఫ్ ధర

దేశంలో మద్యం ప్రియులకు పరిచయం అక్కర్లేని పేరు ఓల్డ్ మాంక్ (Old Monk). దశాబ్దాలుగా లిక్కర్ మార్కెట్ లో తన మార్కును చాటుకుంటున్న ఈ బ్రాండ్ లేబుల్పై త్వరలోనే ఓ పెద్ద మార్పు రాబోతోంది. బాటిల్పై దర్జాగా కనిపించే 7 ఇయర్స్ ఓల్డ్ బ్లెండెడ్ అనే ట్యాగ్లైన్ను తీసివేయడానికి దీని తయారీ సంస్థ మోహన్ మీకిన్ అంగీకరించింది. వినియోగదారులను తప్పుదోవ పట్టించేలా ఈ ప్రకటన ఉందంటూ బాంబే హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడంతో కంపెనీ దిగొచ్చింది.ఆహార భద్రతా ప్రమాణాల సంస్థ - FSSAI లేవనెత్తిన అభ్యంతరాలపై విచారణ జరిపిన బాంబే హైకోర్టు.. కంపెనీ తీరుపై అసహనం వ్యక్తం చేసింది. బాటిల్లో ఉన్న మద్యంలో అసలైన రమ్ స్పిరిట్ కేవలం 2 నుంచి 5 శాతం మాత్రమే ఉంచి, మిగిలినదంతా సాధారణ స్పిరిట్ను ఉపయోగిస్తున్నప్పుడు 7 ఏళ్ల నిల్వ అని ఎలా రాస్తారని ధర్మాసనం ప్రశ్నించింది. 7 ఏళ్లు అంటే ఏడేళ్లే ఉండాలి.. అంతేకానీ ప్రజలను తప్పుదోవ పట్టించకూడదు అని కోర్టు ఘాటుగా వ్యాఖ్యానించింది. దేశంలోనే ఫస్ట్ టైమ్.. లిక్కర్ రేట్లు తగ్గింపుబూతద్దం పెట్టి చూసినా కనపడని అక్షరాలు!కేవలం వయసు అని రాసిన ముద్రణ మాత్రమే కాకుండా.. రుచి, సువాసన కోసం కలిపే ఫ్లేవర్ల వివరాలను బాటిల్పై చాలా చిన్న అక్షరాలతో ముద్రించడంపై కూడా కోర్టు తీవ్రంగా స్పందించింది. విచారణ సమయంలో న్యాయమూర్తి స్పందిస్తూ.. నేను బూతద్దం పెట్టి మరీ బాటిల్ మూలమూలలా వెతికినా ఆ ఫ్లేవర్ల వివరాలు నాకు కనిపించలేదు అని పేర్కొన్నారు. దీంతో నాణ్యత, ముద్రణ విషయంలో నిబంధనలు పాటించాల్సిందేనని తేల్చిచెప్పారు. మందు బాబులకు కిక్కిచ్చే నిర్ణయం- కొత్తగా 121 ఫారిన్ లిక్కర్ బ్రాండ్లు ఎంట్రీ, ధరలు..!!మహారాష్ట్రలో అమ్మకాలపై నిషేధం!ఈ వివాదం కారణంగా మహారాష్ట్రలో ఓల్డ్ మాంక్ బ్రాండ్ పరిధిలోని కొన్ని వేరియంట్ల అమ్మకాలను అధికారులు నిలిపివేశారు. దీనిపై ఊరట నివ్వాలని కంపెనీ కోరగా, బాంబే హైకోర్టు నిరాకరించింది. ఇరువైపులా ఉన్న

మహారాష్ట్రలో జీపు బోల్తా ప్రమాదం నిర్మల్ జిల్లా వాసులు నలుగురు మృతి శివయ్య దర్శనం ముగించుకుని వస్తుండగా విషాదం Maharashtra Jeep Accident: శ్రావణ సోమవారం నాడు దైవదర్శనానికి వెళ్లిన నిర్మల్ జిల్లా వాసుల ప్రయాణం విషాదాంతమైంది. మహారాష్ట్ర (Maharashtra Jeep Accident)సరిహద్దు ప్రాంతంలో జీపు అదుపుతప్పి బోల్తా పడిన ఘటనలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందగా, మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. నిర్మల్ జిల్లా కుబీర్ మండల సరిహద్దులోని తొటాంబ గ్రామం వద్ద ఈ ప్రమాదం చోటుచేసుకుంది. శ్రావణ సోమవారాన్ని పురస్కరించుకుని ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండలంలోని శివాలయానికి వెళ్లిన వీరంతా, తిరుగుప్రయాణంలో మహారాష్ట్రలోని సాసర్ కొండ జలపాతాన్ని సందర్శించి వస్తుండగా ఈ విషాదం జరిగింది. BC Dedicated Commission: ఏపీ సర్కార్ మరో కీలక నిర్ణయం.. బీసీ డెడికేటెడ్ కమిషన్ గడువు పెంపు.. కొత్త డెడ్లైన్ ఎప్పుడంటే? భైంసా ఆసుపత్రికి క్షతగాత్రులు తరలింపు: ఈ ప్రమాదంలో ముగ్గురు ఘటనాస్థలంలోనే ప్రాణాలు కోల్పోగా, తీవ్రంగా గాయపడిన మరొకరు ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందారు. మృతులలో ముగ్గురిని కుబీర్ మండలం పార్డి (బి) గ్రామానికి చెందిన తులసీరామ్, గంగన్న, గంగాబాయిగా పోలీసులు గుర్తించారు. ప్రమాద వార్త తెలియగానే గ్రామంలో తీవ్ర శోకసంద్రం అలుముకుంది. తీవ్రంగా గాయపడిన క్షతగాత్రులను వెంటనే భైంసా ఏరియా ఆసుపత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు
iPhone EMI Family Tragedy : మహారాష్ట్రలోని ఛత్రపతి శంభాజీనగర్లో కొండపైకి ఎక్కిన కొడుకు చనిపోతానంటూ రచ్చ చేయడంతో.. కాపాడేందుకు వెళ్లి తండ్రి సైతం కింద పడి ప్రాణాలు కోల్పోయాడు. కళ్లముందే కొడుకు, భర్త చనిపోవడం చూడలేక మహిళ కూడా కొండ పైనుంచి దూకి చనిపోయిన విషయం అందరికీ తెలిసిందే. అయితే ఈ ముగ్గురు మృతికి కారణం.. ఐఫోన్ ఈఎమ్ఐ కట్టే విషయంలో గొడవలు తలెత్తడమేనని తెలుస్తోంది. ఆ పూర్తి వివరాలు మీకోసం.అసలేం జరిగిందంటే..?పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఛత్రపతి శంభాజీనగర్లోని తిస్గావ్ ప్రాంతానికి చెందిన 18 ఏళ్ల కునాల్ అనే యువకుడు ఇటీవల ఎంతో ఇష్టపడి ఓ ఐఫోన్ కొనుగోలు చేశాడు. అయితే ఆ ఫోన్కు సంబంధించిన ఈఎంఐ వాయిదాలు చెల్లించడానికి అతడి వద్ద డబ్బులు లేకపోవడంతో.. ఇంట్లో తండ్రి మురళీధర్ చాంద్గుడేను డబ్బులు ఇవ్వాలని కోరాడు. ఈ క్రమంలోనే ఈఎంఐ చెల్లింపుపై తండ్రీకొడుకుల మధ్య తీవ్ర స్థాయిలో వాగ్వాదం జరిగింది. తండ్రి మందలించడంతో తీవ్ర మనస్తాపానికి గురైన కునాల్.. శుక్రవారం ఉదయం 10 గంటల ప్రాంతంలో కోపంతో ఇంట్లోంచి బయటకు వచ్చి, వాలూజ్ ఎంఐడీసీ పోలీస్ స్టేషన్ పరిధిలోని తిస్గావ్ కొండపైకి ఎక్కాడు.కొడుకు కొండపైకి వెళ్లడం గమనించిన తల్లిదండ్రులు మురళీధర్, సంగీత వెంటనే అతడిని అనుసరిస్తూ అక్కడికి చేరుకున్నారు. స్థానిక మాజీ సర్పంచ్ సంజయ్ జాధవ్, పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది, గ్రామస్థులు కూడా కొండ వద్దకు చేరుకుని యువకుడికి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. "నీకు ఐఫోన్ 15 ప్రో కూడా కొనిస్తాం. నీకు మంచి భవిష్యత్తు ఉంది, నీ తల్లి కోసం అయినా కిందకు దిగి రా" అని దాదాపు మూడు గంటల పాటు అక్కడున్న వారంతా వేడుకున్నారు. అయినా కునాల్ మాత్రం "చావడమే నాకు ఉన్న ఏకైక మార్గం" అని భీష్మించుకూర్చున్నాడు.క్షణాల్లో తుడిచిపెట్టుకుపోయిన కుటుంబం..!మధ్యాహ్నం 1 గంట ప్రాంతంలో పరిస్థితి చేయిదాటిపోతుండటంతో.. తండ్రి మురళీధర్ ధైర్యం చేసి కునాల్ నిలబడి

మహారాష్ట్రలోని ఓ కొండపై చోటుచేసుకున్న విషాద ఘటన ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. తల్లిదండ్రుల మీద అలిగి కొండ మీద నుంచి దూకుతానంటూ కొడుకు.. ఆ కొడుకును కాపాడేందుకు వెళ్లిన తండ్రి, వాళ్లు చనిపోవడం చూసి తల్లి కూడా ప్రాణాలు కోల్పోవడంతో తీవ్ర విషాదం నెలకొంది. అసలు ఈ ఘటనకు దారితీసిన కారణమేంటి?.. క్షణాల్లో మూడు ప్రాణాలను బలిగొన్న ఆ వివాదం వెనుక ఉన్న షాకింగ్ కారణాన్ని పోలీసులు వెల్లడించారు. ఛత్రపతి శంభాజీనగర్ (Chhatrapati Sambhajinagar) జిల్లా వాలూజ్లో ఘోరం జరిగింది. కొడుకును కాపాడేందుకు ప్రయత్నంలో.. కుటుంబం మొత్తం బలైంది. ఈ తీవ్ర విషాదం తిస్గావ్ ప్రాంతంలోని ఖవాడ్యా కొండపై జరిగింది. అందుకు సంబంధించిన వీడియోలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఆ వీడియోలు చూసి అయ్యో పాపం అనుకుంటున్నారంతా. పోలీసులు తెలిపిన వివరాల్లోకి వెళ్తే.. 19 ఏళ్ల కునాల్ చంద్రగూడే ఇంట్లో తెలియకుండా ఐఫోన్ కొన్నాడు. అయితే దాని ఈఎంఐ కట్టేందుకు ఇబ్బందులు పడ్డాడు. దీంతో తండ్రికి అసలు విషయం చెప్పి.. ఈఎంఐ కట్టమని బతిమాలాడు. ఈ క్రమంలో ఒప్పుకోని తండ్రి మురళీధర్.. కొడుకును మందలించాడు. ఇదే విషయమై ఇంట్లో శుక్రవారం పొద్దున గొడవ జరిగింది. పట్టరాని కోపంతో తిస్గావ్ ప్రాంతంలోని ఓ కొండపైకి చేరుకున్నాడు. విషయం తెలుసుకున్న తల్లీదండ్రులు, మాజీ సర్పంచ్ సహా కొందరు గ్రామస్తులు అక్కడికి చేరుకుని అతన్ని కిందకు దించే ప్రయత్నం చేశారు. మూడు గంటల పాటు కొనసాగిన బుజ్జగింపులు కునాల్ కొండ అంచున నిలబడి తీవ్ర నిర్ణయం తీసుకుంటానని బెదిరించడంతో అంతా బతిమాలడం మొదలుపెట్టారు. దాదాపు మూడు గంటల పాటు అతడిని కిందకు రావాలని నచ్చజెప్పారు. “నీ తండ్రి సంగతి వదిలేయ్.. నీ తల్లి కోసం అయినా బతుకు. నీకు మంచి భవిష్యత్తు ఉంది” అంటూ పలువురు వేడుకున్నా కునాల్ వినలేదు. అతడికి ఐఫోన్ 15 ప్రో ఇప్పిస్తామని కొందరు చెప్పినా ఫలితం లేకపోయింది. ఈలోపు కింద

ఒక్క ఫోన్ మోజు, అది తెచ్చిపెట్టిన అప్పుల భారం ఒక పచ్చని కుటుంబాన్ని నిలువునా బలితీసుకుంది. మహారాష్ట్రలోని ఛత్రపతి శంభాజీనగర్ జిల్లా పరిధిలోని దేవలాయ్ ప్రాంతంలో ఒళ్లు గగుర్పొడిచే విషాద సంఘటన వెలుగు చూసింది. ఐఫోన్ ఈఎంఐ కిస్తీ డబ్బుల విషయంలో తండ్రితో గొడవపడి, ఆవేశంలో కొండపైకిక్కిన 18 ఏళ్ల కుర్రాడు.. అతడిని కాపాడుకోవడానికి వెళ్లిన తండ్రి, ఇద్దరినీ కళ్లముందే కోల్పోయి తట్టుకోలేకపోయిన తల్లి.. ముగ్గురూ కొండపై నుంచి కిందపడి మృతి చెందిన ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.పోలీసుల కథనం ప్రకారం.. 18 ఏళ్ల కునాల్ చందగూడే అనే యువకుడు ఇటీవలే ఖరీదైన ఐఫోన్ కొనుగోలు చేశాడు. అయితే, దానికి సంబంధించి నెలవారీ చెల్లించాల్సిన ఈఎంఐ కోసం ఇంట్లో నిత్యం గొడవపడుతున్నాడు. శుక్రవారం ఉదయం కూడా తండ్రి మురళీధర్తో ఈఎంఐ డబ్బుల విషయమై తీవ్రస్థాయిలో వాగ్వాదం జరిగింది. తండ్రి మందలించడంతో తీవ్ర మనస్తాపానికి గురైన కునాల్, ఉదయం 10 గంటల ప్రాంతంలో ఇంటి నుంచి బయటకు వెళ్లిపోయి సమీపంలోని తిస్గావ్ కొండపైకి ఎక్కాడు. కొండ అంచున నిలబడి కిందకి దూకేస్తానని బెదిరించడం ప్రారంభించాడు.మూడు గంటల నరకం.. అమ్మా నాన్నల కోసం బ్రతుకురా!విషయం తెలిసిన వెంటనే తల్లిదండ్రులు, స్థానిక సర్పాంచ్ సంజయ్ జాధవ్, గ్రామస్థులు, పోలీసులు అక్కడికి చేరుకున్నారు. దాదాపు మూడు గంటల పాటు కునాల్ను కిందకు తీసుకురావడానికి సర్వవిధాలా ప్రయత్నించారు. నానా! నీకు ఏది కావాలంటే అది కొనిస్తాం, నీకు మంచి భవిష్యత్తు ఉంది, మీ అమ్మను చూసైనా కిందకి దిగి రారా అని సర్పాంచ్, పోలీసులు ఎంతో బతిమిలాడారు. నాకు చావే శరణ్యం, వేరే దారి లేదు అంటూ కునాల్ భీష్మించుకూర్చున్నాడు. కొండ కింద నిలబడి కన్నీరుమున్నీరైన తల్లిదండ్రులు కొండపైకి చేరుకుని కొడుకుని బతిమాలే ప్రయత్నం చేశారు.Viral Video: వికెట్ తీసి Gen-Z సెలబ్రేషన్స్.. రాత్రికి రాత్రే స్టార్!క్షణాల వ్యవధిలోనే ముగిసిన మూడు ప్రాణాలు!మధ్యాహ్నం 1 గంట సమయంలో కొండ అంచుకు
కొండపై దూకేందుకు యత్నించిన తమ కుమారుడ్ని రక్షించేందుకు తల్లిదండ్రులు చేసిన ప్రయత్నం తీవ్ర విషాదంగా ముగిసింది. ముగ్గురు లోతైన క్వారీలో పడిపోవడంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. విషాదకర ఈ ఘటన శుక్రవారం మధ్యాహ్నం మహారాష్ట్రలోని ఛత్రపతి శంభాజీనగర్ జిల్లాలో చోటుచేసుకుంది. దేవలాయ్ ప్రాంతానికి చెందిన ఓ యువకుడు కుటుంబ విబేధాల కారణంగా శుక్రవారం ఉదయం 10 గంటల ప్రాంతంలో ఖవ్డా డోంగర్ పైభాగానికి చేరుకుని కొండ అంచున నిలబడ్డాడు. దీనిని గమనించిన అతడి తల్లిదండ్రులు, స్థానికులు వెంటనే అక్కడికి చేరుకున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది కూడా ఘటనా స్థలానికి చేరుకుని, ఆ యువకుడికి నచ్చజెప్పి వెనక్కి తీసుకురావడానికి దాదాపు మూడు గంటల పాటు ప్రయత్నించారు.సేఫ్టీ నెట్ను అగ్నిమాపక సిబ్బంది కింద సిద్ధంగా ఉంచినప్పటికీ, యువకుడు మాత్రం వినకుండా ప్రమాదకరమైన అంచుపైనే తిరుగుతూ కిందకు దూకుతానని బెదిరించాడు. మధ్యాహ్నం 1 గంట సమయంలో ఆ యువకుడు ఒక్కసారిగా క్వారీలోకి జారిపడ్డాడు. వెంటనే అతడ్ని పట్టుకుని పైకి లాగేందుకు ప్రయత్నించిన తండ్రి, కంగారులో ఆయన కూడా పట్టుతప్పి లోయలో పడిపోయారు. భర్త, కొడుకు కళ్లముందే లోయలో పడిపోవడం చూసి తట్టుకోలేకపోయిన ఆమె.. కూడా మరుక్షణమే ఆ క్వారీలోకి దూకేసిందని మాజీ తిస్గావ్ సర్పంచ్ సంజయ్ జాధవ్ తెలిపారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది.‘‘మొదట్లో కింద నుంచి తన కొడుకును బతిమాలుతున్న తండ్రి... చివరి 15-20 నిమిషాల్లో కొండ పైకి ఎక్కాడు. ఆ యువకుడు అంచుకు దగ్గరగా వెళ్తూ ఉండటంతో, తండ్రి అతడిని అక్కడి నుంచి దూరంగా వెళ్లాలని నచ్చజెప్పడానికి ప్రయత్నించాడు. మధ్యాహ్నం సుమారు 1 గంటకు.. తన కొడుకును పట్టుకోవడానికి ప్రయత్నించగా, ఇద్దరూ బ్యాలెన్స్ కోల్పోయి కొండపై నుంచి కిందపడిపోయారు. కొద్దిసేపటికే, తీవ్ర భయాందోళనకు గురైన తల్లి కూడా కొండపై నుంచి కిందపడిపోయింది... పోలీసు అధికారులు కూడా అక్కడే ఉన్నారు. వారు కూడా ఆ బాలుడిని అంచు నుంచి దూరంగా వెళ్ళమని

మహారాష్ట్రలో పెను విషాద చోటుచేసుకుంది. ఆత్మహత్యకు యత్నించిన కుమారుడిని కాపాడబోయి తల్లిదండ్రులు కూడా ప్రాణాలు కోల్పోయారు. ఛత్రపతి శంభాజీనగర్ జిల్లాలోని ఖవ్దా కొండపై నుంచి లోయలో పడి ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు దుర్మరణం పాలయ్యారు. ఈ హృదయ విదారక ఘటన స్థానికంగా తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది.దేవలాయ్ ప్రాంతానికి చెందిన 18 ఏళ్ల యువకుడు శుక్రవారం ఖవ్దా కొండ అంచుకు చేరుకుని ఆత్మహత్య చేసుకుంటానని బెదిరింపులకు దిగాడు. సుమారు మూడు గంటల పాటు కొండ అంచునే ఉండిపోయి, కిందకు దూకేస్తానంటూ హెచ్చరించాడు. సమాచారం అందుకున్న అతని తల్లిదండ్రులు, గ్రామస్థులు, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని, అతడిని వారించేందుకు చేసిన ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి.మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో కుమారుడిని సురక్షితంగా వెనక్కి లాగే క్రమంలో తండ్రి కొండపైకి వెళ్లగా, ప్రమాదవశాత్తు ఇద్దరూ అదుపుతప్పి కిందపడిపోయారు. కళ్లెదుటే భర్త, కుమారుడు లోయలో పడిపోవడంతో తీవ్ర దిగ్భ్రాంతికి గురైన తల్లి కూడా క్షణాల్లోనే కొండపై నుంచి కిందకు పడిపోయింది. ఈ ప్రమాదంలో ముగ్గురూ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. పోలీసులు అక్కడ ఉన్నప్పటికీ ఈ దుర్ఘటనను అడ్డుకోలేకపోయారు. గంటల తరబడి సాగిన ఈ ఉదంతాన్ని కొందరు వ్యక్తులు తమ సెల్ ఫోన్లలో చిత్రీకరించారు

ఇంటర్నెట్ డెస్క్: ఆత్మహత్య చేసుకోబోతున్న కొడుకును కాపాడబోయి కుటుంబం మృత్యువుబారిన పడిన విషాద ఘటన మహారాష్ట్ర (Maharashtra)లోని ఛత్రపతి శంభాజీ నగర్ జిల్లాలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. జల్తా ఫాటా ప్రాంతానికి చెందిన 19ఏళ్ల యువకుడు కునాల్ చంద్గుడే మొబైల్ ఫోన్ విషయంలో శుక్రవారం తల్లిదండ్రులతో గొడవపడ్డాడు. అనంతరం ఆత్మహత్య చేసుకుంటానని వారిని బెదిరించి, ఉదయం 10గంటల సమయంలో ఖవ్డా కొండ వద్దకు చేరుకున్నాడు. విషయం తెలుసుకున్న అతడి తల్లిదండ్రులు మురళీధర్ (48), సంగీత కూడా ఆ ప్రాంతానికి చేరుకున్నారు. అతడికి నచ్చజెప్పడానికి వారు దాదాపు 3గంటల పాటు ప్రయత్నం చేశారు. దగ్గరకు వస్తే దూకేస్తానని వారిని బెదిరించడంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కిందకు రావాలని యువకుడికి ఎంత నచ్చజెప్పినా వినిపించుకోలేదు. అతడిని కాపాడడానికి కింద వల ఏర్పాటు చేస్తే.. మరో అంచుకువెళ్లి బెదిరింపులకు పాల్పడ్డాడు. వేరేదారి లేక అతడి తండ్రి కూడా కొండపైకి ఎక్కి.. యువకుడిని పట్టుకోవడానికి ప్రయత్నించారు. పట్టుతప్పడంతో ఇద్దరూ కొండ అంచు నుంచి కింద పడి ప్రాణాలు కోల్పోయారు. ఈ హఠాత్పరిణామంతో షాక్కు గురైన ఆ యువకుడి తల్లి కూడా కొండపై నుంచి దూకేసింది.ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు పేర్కొన్నారు. ముగ్గురి మృతదేహాలను పోస్టుమార్టం కోసం తరలించినట్లు చెప్పారు. ఇదీ చదవండి: ఉపాధ్యాయుడు, మహిళా టీచర్ మధ్య ‘అతి సాన్నిహిత్యం’.. విద్యార్థుల ఫిర్యాదు గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు. వరద నీటిలో చిక్కుకున్న

ఇంటర్నెట్ డెస్క్: తాను ట్రాన్స్జెండర్నని.. ఇంటికి ఉన్న దిష్టి పోవడానికి పూజలు చేస్తానని నమ్మించి ఓ యువకుడు ఎయిర్ హోస్టెస్ (Air Hostess)పై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటన ముంబయి (Mumbai)లో చోటుచేసుకుంది. ముంబయిలోని ఓ ప్రముఖ హౌసింగ్ సొసైటీలోకి బుధవారం ఓ వ్యక్తి ట్రాన్స్జెండర్ రూపంలో ప్రవేశించాడు. ఇంటికి చెడు దిష్టి ఉందని.. దానిని పోగొట్టడానికి పూజలు చేయాలని అపార్ట్మెంట్లోని ఓ ఫ్లాట్లో ఉన్న 25ఏళ్ల ఎయిర్ హోస్టెస్ను నమ్మించాడు. అదే సమయంలో తన భర్త అనారోగ్యంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతుండడంతో అతడు చెప్పిన మాయ మాటలను నమ్మి.. పూజలు చేయడానికి ఆమె అంగీకరించారు. ఫ్లాట్లోకి ప్రవేశించిన అనంతరం అతడు ఎయిర్హోస్టెస్పై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటనపై ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు సీసీటీవీ దృశ్యాల ఆధారంగా నిందితుడిని అరెస్ట్ చేశారు. అతడిని కల్వా ప్రాంతంలోని ఓ మురికివాడకు చెందిన అనిల్ షిండే (28)గా గుర్తించారు. ఇదీ చదవండి: వందేభారత్ కోచ్లోకి దూరేందుకు కొండచిలువ యత్నం.. గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు. వరద నీటిలో చిక్కుకున్న 60 ఏళ్ల వృద్ధురాలిని ఓ ఆశా వర్కర్ మోసుకెళ్లిన ఘటన ఒడిశాలోని భద్రక్ జిల్లాలో చోటుచేసుకుంది

ఒక చిన్న మాట.. ఓ కుటుంబాన్ని తీరని విషాదంలోకి నెట్టింది. తండ్రి మందలించాడని కొడుకు కొండపై నుంచి దూకగా.. అతడిని కాపాడేందుకు వెళ్లిన తండ్రి కూడా లోయలో పడిపోయాడు. భర్త, కొడుకు ఇద్దరినీ కోల్పోయిన తల్లి.. మనస్తాపంతో తానూ దూకేయడంతో ఒకే కుటుంబంలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. ఇంటర్నెట్ డెస్క్: మహారాష్ట్ర శంభాజీనగర్లోని కావడియా కొండ సమీపంలో విషాద ఘటన చోటుచేసుకుంది. తండ్రి మందలించడంతో మనస్తాపానికి గురైన కుమారుడు కొండపై నుంచి దూకినట్లు సమాచారం. తనయుడు లోయలో పడిపోవడంతో అతడిని కాపాడేందుకు తండ్రి కూడా కొండపై నుంచి కిందకు వెళ్లేందుకు ప్రయత్నించి ప్రమాదవశాత్తూ లోయలో పడిపోయాడు. ఈ ఘటనతో అక్కడ తీవ్ర కలకలం నెలకొంది. ఒకే కుటుంబానికి చెందిన తండ్రీకొడుకులు లోయలో పడిపోవడంతో కుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. భర్త, కుమారుడు ఇద్దరూ లోయలో పడిపోయిన విషయం తెలుసుకున్న తల్లి తీవ్ర మనస్తాపానికి గురైనట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ఆమె కూడా కొండపై నుంచి దూకినట్లు సమాచారం. దీంతో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. కావడియా కొండ వద్ద జరిగిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది. సమాచారం అందుకున్న పోలీసులు, సహాయక బృందాలు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు, కుటుంబ సభ్యుల వాంగ్మూలం ఆధారంగా దర్యాప్తు కొనసాగిస్తున్నారు. మమ్మల్ని అలా పిలవద్దు.. నెటిజన్లను కదిలిస్తున్న చిన్నారి ఆవేదన మృత్యువు అంచుల దాకా వెళ్లి తప్పించుకున్నాడు.. వీడియో వైరల్

మహారాష్ట్రలో ప్రభుత్వ పాఠశాలల దుస్థితిపై కాక్రోచ్ జనతా పార్టీ కన్వీనర్ అభిజీత్ దీప్కే తీవ్ర విమర్శలు చేశారు. విద్యార్థుల కంటే మంత్రుల పెంపుడు కుక్కలు మెరుగైన వసతులు... లాతూర్, ఆగస్ట్ 20: మహారాష్ట్రలో ప్రభుత్వ పాఠశాలల దుస్థితిపై కాక్రోచ్ జనతా పార్టీ కన్వీనర్ అభిజీత్ దీప్కే తీవ్ర విమర్శలు చేశారు. విద్యార్థుల కంటే మంత్రుల పెంపుడు కుక్కలు మెరుగైన వసతులు పొందుతున్నాయని వ్యాఖ్యానించారు. పాఠశాలల అభివృద్ధిలో విఫలమైన మహారాష్ట్ర పాఠశాల విద్యాశాఖ మంత్రి దాదా భూసే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. పాఠశాలల అభివృద్ధి కోరుతూ ‘స్కూల్ ఠీక్ కరో’ పేరుతో సీజేపీ గతవారం ఒక ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఇందులో భాగంగా దీప్కే గురువారం.. మహారాష్ట్రలోని లాతూర్ జిల్లా ఉజని గ్రామంలో జిల్లా పరిషత్ స్కూల్ను సందర్శించారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. ప్రభుత్వ పాఠశాలల దుస్థితికి ప్రజాప్రతినిధులు, మంత్రులను బాధ్యులుగా చేయాలన్నారు. చాలా పాఠశాలల్లో సరైన తరగతి గదులు, బెంచీలు, మరుగుదొడ్లు వంటి కనీస సదుపాయాలు లేవని, ఇక కొన్ని పాఠశాలల్లో విద్యార్థులను జంతువుల కంటే దారుణంగా చూస్తున్నారని మండిపడ్డారు. మంత్రులు, ఎమ్మెల్యేలు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలకు పంపించాలని.. అప్పుడు సగటు విద్యార్థులు పడే బాధలు వారికి తెలిసి వస్తాయన్నారు. పుట్టిన తేదీ మార్పుపై ఆరోపణలు.. చిక్కుల్లో పడిన బీసీసీఐ చీఫ్ మిథున్ మన్హాస్ బౌలింగ్లో జడేజా ప్రభావం తగ్గిపోయింది.. అశ్విన్ సంచలన వ్యాఖ్యలు

నవా షెవా పోర్టులో భారీగా డ్రగ్స్ పట్టుబడ్డాయి. DRI అధికారులు చేపట్టిన తనిఖీల్లో 56 కిలోల మెథాంఫేటమిన్ను స్వాధీనం చేసుకున్నారు. మొక్కజొన్న సంచుల్లో దాచి సౌదీ అరేబియాకు తరలించేందుకు ప్రయత్నించగా.. 351 సంచులను తనిఖీ చేసి డ్రగ్స్ను గుర్తించారు. వివరాల్లోకి వెళితే.. ఇంటర్నెట్ డెస్క్: భారత్ నుంచి సౌదీ అరేబియాకు సుమారు 56 కిలోల మెథాంఫేటమిన్ను అక్రమంగా ఎగుమతి చేసే ప్రయత్నాన్ని డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (DRI) అధికారులు భగ్నం చేశారు. ఈ కేసులో ఇద్దరిని అరెస్టు చేసిన అధికారులు.. నవా షెవా పోర్టులోని ఓ ఎగుమతి సరుకును తనిఖీ చేయగా పొడి రూపంలో ఉన్న నిషేధిత మెథాంఫేటమిన్ను గుర్తించారు. మొత్తం 351 సంచులతో కూడిన సరుకులో ఒక సంచిలో మొక్కజొన్నతో కలిపి భారీ మొత్తంలో డ్రగ్ను దాచినట్లు అధికారులు గుర్తించారు. తనిఖీలను తప్పించుకునేందుకు పక్కా ప్లాన్.. మెథాంఫేటమిన్ను మొక్కజొన్నతో కలిపి.. మొత్తం సరుకును సాధారణ వ్యవసాయ ఉత్పత్తిగా చూపించేలా నిందితులు పక్కా ప్రణాళిక రూపొందించినట్లు DRI తెలిపింది. ఎగుమతి సమయంలో జరిగే సాధారణ తనిఖీలు, డ్రగ్స్ గుర్తింపు ప్రక్రియ నుంచి తప్పించుకునేందుకే ఈ విధానాన్ని అనుసరించినట్లు అధికారులు అనుమానిస్తున్నారు. సరుకు ఎగుమతి వెనుక ఉన్న వ్యక్తులు, నెట్వర్క్ వివరాలపై DRI దర్యాప్తు కొనసాగిస్తోంది. ఈ అక్రమ రవాణాలో మరెవరైనా భాగస్వాములుగా ఉన్నారా అనే కోణంలోనూ అధికారులు విచారణ చేపట్టారు. కొండా సుస్మిత వ్యవహారంపై టీపీసీసీ సీరియస్ నైట్రాజెపామ్ అక్రమ విక్రయాలు చేస్తున్న ముఠా గుట్టురట్టు.. ముగ్గురి అరెస్ట్

అశోక్ క్రిందింటి జీ తెలుగు డిజిటల్ మీడియాలో సీనియర్ సబ్ ఎడిటర్గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2022 నుంచి స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, రాజకీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో ఏడేళ్లకుపైగా అనుభవం ఉంది. DA Hike Updates 2026: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు మహారాష్ట్ర సర్కార్ గుడ్న్యూస్ చెప్పింది. 2 శాతం డీఏ పెంచుతున్నట్లు ప్రకటించింది. ఈ పెంపును జనవరి 1, 2026 నుంచి వర్తింపజేస్తూ.. కరువు భత్యాన్ని 58 శాతం నుంచి 60 శాతానికి పెంచింది. జనవరి 2026 నుంచి జూలై 2026 వరకు ఉన్న 7 నెలల డీఏ బకాయిలను ఉద్యోగులకు అందజేయనుంది. ఆగస్టు నెల వేతనంతో కలిపి నేరుగా నగదు రూపంలో జమ చేయాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 7వ వేతన సంఘం పరిధిలోకి వచ్చే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, జిల్లా పరిషత్ ఉద్యోగులు అలాగే గ్రాంట్-ఇన్-ఎయిడ్ సంస్థల్లోని అర్హులైన ఉద్యోగులకు ఈ పెంపు వర్తిస్తుంది. డీఏ పెంపునకు సంబంధించి ప్రస్తుతం ఉన్న నిబంధనలు యథావిధిగా వర్తించనున్నాయి. ప్రభుత్వ ఉద్యోగుల జీతభత్యాలు ఏ హెడ్ ఆఫ్ అకౌంట్ కింద ఖర్చు రాస్తారో.. ఆయా ఖాతాల పరిధిలోనే మంజూరైన నిధుల నుంచి ఈ పెంపు మొత్తాన్ని భరించాల్సి ఉంటుంది. గ్రాంట్-ఇన్-ఎయిడ్ సంస్థలు, జిల్లా పరిషత్ ఉద్యోగుల విషయంలో వారి సహాయక నిధులకు సంబంధించిన నిర్దిష్ట సబ్-హెడ్ ఆఫ్ అకౌంట్ నుంచే ఈ వ్యయాన్ని సర్దుబాటు చేయనున్నారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు కూడా త్వరలో శుభవార్త అందే అవకాశం కనిపిస్తోంది. DA 2 శాతం పెంచే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. 2 శాతం పెంచితే.. ఉద్యోగుల మొత్తం డీఏ 58 శాతం నుంచి 60 శాతానికి చేరుకోనుంది. కేంద్రం డీఏ పెంచితే.. దాదాపు 50 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులకు, 65 లక్షల మందికి

ఇంటర్నెట్ డెస్క్: నిషేధిత ఉత్పత్తులైన పాన్ మసాలాలకు పరోక్షంగా ప్రచారం చేసినందుకు గానూ.. ప్రముఖ బాలీవుడ్ నటులకు మహారాష్ట్ర ప్రభుత్వం ఇటీవల షాక్ ఇచ్చిన సంగతి తెలిసిందే. షారుక్ ఖాన్ (Shah Rukh Khan), అజయ్ దేవ్గణ్ ( Ajay Devgn), టైగర్ ష్రాఫ్ (Tiger Shroff)లకు మహారాష్ట్ర ఆహార, ఔషధ పరిపాలన విభాగం-ఎఫ్డీఏ (Maharashtra FDA) షోకాజ్ నోటీసులు ఇవ్వడం చర్చనీయాంశమైంది. అయితే, ఒక నిషేధిత ఉత్పత్తిని ప్రచారం చేసినందుకు గానూ.. ప్రముఖులపై చర్యలు తీసుకోవడానికి రాష్ట్ర స్థాయి ఆహార నియంత్రణ సంస్థకు చట్టపరమైన అధికారం ఉందా? అనేదే ఇప్పుడు అందరి మదిలో మెదిలే ప్రశ్న. మరి దీనికి చట్టం ఏం చెబుతోంది? సూపర్స్టార్లకు నోటీసులు జారీ చేసిన తుకారాం ముంఢే (Tukaram Mundhe) ఎవరు..? ఇలాచీ పేరుతో ప్రసారమవుతోన్న ప్రకటనలో నటించినందుకు గానూ.. 2006 నాటి ఫుడ్ సేప్టీ అండ్ స్టాండర్డ్స్ చట్టంలోని 24, 53 సెక్షన్ల కింద ఎఫ్డీఏ.. ఈ సెలబ్రిటీలకు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. ఈ ప్రకటన వల్ల నిషేధిత ఉత్పత్తికి పరోక్ష ప్రచారం జరుగుతోందా?అనేది తాము పరిశీలించనున్నామని ఎఫ్డీఏ కమిషనర్ తుకారం ముంఢే చెబుతున్నారు. ఈ ఉత్పత్తుల ప్రచారంలో మీ పాత్ర ఏమిటి? ప్రకటనకు ముందు ఉత్పత్తిపై, దాని చట్టబద్ధతపై ఎలాంటి పరిశీలన చేశారు? వంటి వాటిపై వివరణ ఇవ్వాలని నటులను ఎఫ్డీఏ ఆదేశించింది. తమ ఎండార్స్మెంట్ ఒప్పందాలు, క్యాంపెయిన్ వివరాలు, ఉత్పత్తి సమాచారం, చెల్లింపుల వివరాలు, ప్రకటన సంస్థ, బ్రాండ్ యజమాని తదితర సమాచారాన్ని సమర్పించాలని తెలిపింది. అలాగే, ఈ ప్రచార కంటెంట్ను తమ సోషల్ మీడియా ఛానెళ్ల నుంచి తొలగించాలని, తక్షణం ఇలాంటి ప్రచారాలకు దూరంగా ఉండాలని ఆదేశించింది. దీనిపై లిఖిత పూర్వక వివరణ ఇచ్చేందుకు ఈ నటులకు 15 రోజుల గడువు కల్పించింది. ఇలాంటి కేసుల్లో నిబంధనలు ఉల్లంఘించినట్లు తేలితే చట్టప్రకారం రూ.10లక్షల వరకు జరిమానా పడే అవకాశం ఉంటుంది. నిషేధిత

ప్రముఖ బాలీవుడ్ నటులు షారుఖ్ ఖాన్, అజయ్ దేవగణ్, టైగర్ ష్రాఫ్లు నటించిన ‘విమల్ ఇలాచీ’ ప్రకటన తీవ్ర వివాదంలో చిక్కుకుంది. ఈ యాడ్ ద్వారా నిషేధిత పాన్ మసాలాను పరోక్షంగా ప్రచారం చేస్తున్నారని ఆరోపిస్తూ మహారాష్ట్ర ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్డీఏ) వారికి షోకాజ్ నోటీసులు జారీ చేసింది. ఈ కేసులో వారిచ్చే సమాధానం సంతృప్తికరంగా లేకుండా ఒక్కొక్కరికి రూ. 10 లక్షల వరకు జరిమానా విధించే అవకాశం ఉంది. కాగా, ఈ పరిణామం ‘సరోగెట్ అడ్వర్టైజింగ్’ (పరోక్ష ప్రకటనలు) కేసులలో సెలబ్రిటీల చట్టపరమైన బాధ్యతపై కొత్త చర్చకు దారితీసింది.మహారాష్ట్రలో 2026 జులై నుంచి పాన్ మసాలా తయారీ, అమ్మకం, నిల్వపై నిషేధం అమల్లో ఉంది. అయితే, ‘విమల్ ఇలాచీ’ పేరుతో వస్తున్న ప్రకటన, పాన్ మసాలాను గుర్తుచేసేలా ఉందని ఎఫ్డీఏ అభిప్రాయపడింది. ఆగస్టు మధ్యలో జారీ చేసిన ఈ నోటీసుల్లో, సదరు యాడ్ నుంచి తప్పుకోవాలని, సోషల్ మీడియా నుంచి దానికి సంబంధించిన కంటెంట్ను తొలగించాలని నటులను ఆదేశించింది. 15 రోజుల్లోగా తమ వివరణతో పాటు, ఎండార్స్మెంట్ ఒప్పంద వివరాలను కూడా సమర్పించాలని స్పష్టం చేసింది.ఈ చర్యను ఎఫ్డీఏ కమిషనర్ తుకారాం ముండే గట్టిగా సమర్థించారు. ఆహార భద్రత, ప్రమాణాల (ఎఫ్ఎస్ఎస్) చట్టం ప్రకారం ప్రకటనల గొలుసులో భాగమైన తయారీదారులు, ప్రచురణకర్తలు, స్పాన్సర్లు, ప్రచారకర్తలు అందరూ బాధ్యులేనని ఆయన అన్నారు. "ఈ విషయంలో ఎవరినీ వదిలిపెట్టే ప్రసక్తే లేదు" అని ఆయన హెచ్చరించారు. వారిచ్చే సమాధానం సంతృప్తికరంగా లేకపోతే, మొదటి దశలో రూ

పుట్టినరోజు వేడుకలకు ఉత్సాహంగా హాజరైన అతిథులకు చేతు అనుభవం ఎదురైంది. బర్త్డే సందర్భంగా కట్ చేసిన కేకు తిన్న 11 మంది అస్వస్థతకు గురికావడం తీవ్ర కలకలం రేపింది. మహారాష్ట్రలోని నలసోపారాలో ఈ ఘటన చోటుచేసుకుంది. బర్త్డే వేడుకల్లో భాగంగా కట్ చేసి తిన్న కేక్లో చనిపోయిన బల్లి ఉండటాన్ని వారు గుర్తించారు. అప్పటికే ఆ కేక్ తినడం వల్ల ఏడుగురు పిల్లలు, నలుగురు మహిళలు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వారందరికీ ఒక్కసారిగా కడుపు, ఛాతిలో నొప్పి రావడంతో కుటుంబ సభ్యులు భయాందోళనకు గురయ్యారు. వెంటనే వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. ప్రస్తుతం బాధితులందరి ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు, ఫుడ్ సేఫ్టీ అధికారులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు మహారాష్ట్రలో ఆహార భద్రతపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. థానేలోని కళ్యాణ్లో ఒక స్టోర్లోని ఐస్క్రీమ్ ఫ్రీజర్లో ఎలుక ప్రత్యక్షం కావడం సంచలనం సృష్టించింది. అలాగే మలాడ్లోని మరో కేంద్రంలో ఫుడ్ ఇన్స్పెక్టర్లు పలు ఉల్లంఘనలను గుర్తించి ఆ సంస్థ లైసెన్స్ను నిలిపివేశారు. వరుసగా ఇలాంటి ఘటనలు వెలుగుచూస్తుండటంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. అధికారులు నిరంతరం తనిఖీలు చేపట్టి, కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. రైతులకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్.. ఒకేసారి 5 అదిరిపోయే పథకాలు! అది ఇల్లా.. బంగారు గనా..! రెనోవేషన్ చేస్తుండగా కుప్పలు తెప్పలుగా పడిన బంగారం మీ చెప్పులు పోయాయా.. అయితే చాట్ జీపీటీని అడగండి.. ఇట్టే దొరికేస్తాయ్

పార్లమెంట్ వర్షాకాల సమావేశాలకు ముందే కేబినెట్ ప్రక్షాళనకు (Union Cabinet Reshuffle) సిద్దమైన ప్రధాని మోడీకి ఆ అవకాశం లభించలేదు. దీనికి బిజీ షెడ్యూల్ తో పాటు మరికొన్ని ఇతర కారణాలు కూడా ఉన్నాయి. దీంతో పార్లమెంట్ సమావేశాల తర్వాత కేబినెట్ ప్రక్షాళన వాయిదా పడింది. అయితే ఊహించిన విధంగానే ఇప్పుడు కేబినెట్ మార్పులకు పావులు కదులుతున్నాయి. కానీ పార్లమెంట్ సమావేశాలకు ముందు అనుకున్న మార్పులే కాదు, అనుకోని మార్పులు కూడా ఇందులో ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాక్రోచ్ దెబ్బకు బీజేపీలో రెండో వికెట్..! కొత్త టీమ్ లో కీలక నేతపై వేటు..!కాక్రోచ్ ఉద్యమం, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా, మూడు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు, పీయూష్ గోయల్ కు బీజేపీలో కోశాధికారి పదవి, అంతకు ముందే మరో ఇద్దరు కేంద్రమంత్రులు రవ్ నీత్ బిట్టూ, జార్జి కురియన్ ల రాజీనామాలు.. ఇలా ఈ మధ్య కాలంలో చాలా మార్పులు జరిగాయి. ఇప్పుడు బీజేపీ జాతీయ కార్యవర్గం ఏర్పాటు సందర్భంగా పలువురు కేంద్రమంత్రులకు రాష్ట్రాల ఇన్ చార్జ్ బాధ్యతలు కూడా దక్కాయి. దీంతో ఇప్పుడు కేబినెట్ ప్రక్షాళన మరింత ఉత్కంఠ భరింతంగా మారింది. Cabinet Reshuffle: మోడీ కేబినెట్ విస్తరణ ఖరారు..! కేంద్రమంత్రి హింట్..! గోయల్ అవుట్?ఇందులో మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న దేవేంద్ర ఫడ్నవీస్ కు కూడా అవకాశం దక్కబోతోందన్న ప్రచారం ముమ్మరంగా సాగుతోంది. ఈ నేపథ్యంలోనే ఆయన నిన్న ప్రధాని మోడీతో భేటీ అయ్యారు. దీంతో ఉద్ధవ్ శివసేన ఎంపీ సంజయ్ రౌత్ ఈ ప్రచారాన్ని మరోమారు ముమ్మరం చేశారు. దీంతో ఫడ్నవీస్ స్పందించక తప్పలేదు. తాను ఢిల్లీకి వచ్చినప్పుడల్లా ఇలాంటి ఊహాగానాలు మొదలవుతాయని, కానీ వాటిలో ఏమాత్రం వాస్తవం లేదని ఆయన తెలిపారు. తనకు అప్పగించిన బాధ్యత మేరకు మహారాష్ట్రలోనే ఉన్నానని, ఇకపైనా ఇక్కడే ఉంటానని ఫడ్నవీస్ తేల్చేశారు.మరోవైపు కేంద్రమంత్రి వర్గంలో ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ కు స్ధాన చలనం తప్పదని

పాన్ మసాలా ప్రకటన విషయంలో షారుఖ్ ఖాన్, అజయ్ దేవగణ్, టైగర్ ష్రాఫ్కు మహారాష్ట్ర ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ షోకాజ్ నోటీసులు జారీ చేసింది. పాన్ మసాలా ప్రచారాన్ని వెంటనే ఆపేయాలని, సోషల్ మీడియా ఖాతాల నుంచి ఆ కంటెంట్ను తొలగించాలని వారిని ఆదేశించింది. వీటికి సంబంధించి జరిగిన ఒప్పందాలు, చెల్లింపుల వ్యవహారాలను తెలియజేయాలని పేర్కొంది. తొలుత షారుఖ్. అజయ్ పాటు అక్షయ్ కూడా ఈ యాడ్కు సైన్ చేశారు. కానీ, పొగాకు ఉత్పత్తిని ప్రోత్సహిస్తున్నటుందనే విమర్శలు రావడంతో అక్షయ్ ఈ యాడ్ నుంచి తప్పుకున్నారు. నా మనస్సాక్షి అంగీకరించదు: సన్నీ డియోల్ పాన్ మసాలా యాడ్స్ తాను నటించనంటూ సన్నీడియోల్ (Sunny Deol) స్పష్టం చేశారు. ఆ ఉత్పత్తులు మంచివని తాను అనుకోవడం లేదని, విశ్వసించని విషయాలను ప్రచారం చేయడానికి తన మనస్సాక్షి అంగీకరించదని అన్నారు. భవిష్యత్తులోనూ వాటికి దూరంగా ఉంటానని పేర్కొన్నారు

మహారాష్ట్ర ఆహార, ఔషధ నియంత్రణ సంస్థపై బాంబే హైకోర్టు తాజాగా ఆగ్రహం వ్యక్తం చేసింది. అక్కడి స్వీట్ షాపు లైసెన్స్ పునరుద్ధరణలో జాప్యంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ఇంటర్నెట్ డెస్క్: మహారాష్ట్ర ఆహార, ఔషధ నియంత్రణ సంస్థపై బాంబే హైకోర్టు తాజాగా ఆగ్రహం వ్యక్తం చేసింది. అక్కడి స్వీట్ షాపు లైసెన్స్ను పునరుద్ధరించడంలో జాప్యం జరగడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. షాపు మూసి ఉండటంతో జరిగిన నష్టానికి గాను వారికి రూ.5 లక్షలు చెల్లించాలని ఆదేశించింది. ఫుడ్ పాయిజనింగ్ జరిగిందన్న ఆరోపణల నేపథ్యంలో మహారాష్ట్ర ఎఫ్డీఏ అధికారులు ఇటీవల పుణెలోని గురునానక్ డెయిరీ అండ్ స్వీట్స్ షాపులో తనిఖీలు నిర్వహించారు. ఆ సమయంలో పరిశుభ్రతకు సంబంధించి లోపాలు బయటపడ్డాయి. ఆ తరువాత షాపు వారు జులై 9న ఎఫ్డీఏ అధికారులను మరోసారి తనిఖీ చేయాలని కోరారు. నిబంధనలన్నిటినీ అమలు చేస్తున్నామని పేర్కొన్నారు. ఆ తరువాత నాలుగు రోజులకు ఎఫ్డీఏ అధికారులు మరోసారి తనిఖీ నిర్వహించారు. షాపు వారు నిబంధనల అమలు విషయంలో 98 శాతం పక్కాగా ఉన్నట్టు తేల్చారు. 36 మార్కులకు గాను 35 ఇచ్చారు. అయితే, మునుపు రద్దు చేసిన లైసెన్స్ను మాత్రం పునరుద్ధరించలేదు. దీంతో, షాపు వారు హైకోర్టును ఆశ్రయించారు. 34 రోజులుగా షాపు మూసి ఉండటంతో రూ.8.74 లక్షల నష్టం వచ్చిందని చెప్పారు. కస్టమర్లకు ఎలాంటి అనారోగ్యం కలిగిందనే విషయాన్ని లైసెన్స్ రద్దు ఆదేశాల్లో అధికారులు పేర్కొనలేదని అన్నారు. అయితే, షాపు యజమాన్యం అభ్యర్థనను పరిశీలించామని, నిర్ణయాన్ని ఆగస్టు 11కు వాయిదా వేశామని ఎఫ్డీఏ తరఫు లాయర్ పేర్కొన్నారు. ఇరు వర్గాల వాదనలు విన్న హైకోర్టు ఎఫ్డీఏపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎఫ్డీఏ తీరు వింతగా ఉందని అభిప్రాయపడింది. కల్తీని కట్టడి చేయాలన్న ఎఫ్డీఏ తీరు అభినందనీయమే అయినా డిపార్ట్మెంట్ అతి చేస్తోందని కోర్టు అభిప్రాయపడింది. 98 శాతం కంప్లెయన్స్ ఉన్నప్పుడు వెంటనే లైసెన్స్ను పునరుద్ధరించి ఉండాల్సిందని

ఒక్క క్షణం నిర్లక్ష్యం ఓ కుటుంబంలో తీరని విషాదాన్ని నింపింది. విధుల్లో భాగంగా వర్క్షాప్లో ఉన్న MSRTC ఉద్యోగి పాండురంగ్ అన్నప్ప చవాన్.. బస్సు చక్రాల కింద పడి ప్రాణాలు కోల్పోయారు. సీసీటీవీలో రికార్డైన దృశ్యాలు ప్రతి ఒక్కరినీ కలచివేస్తున్నాయి.. ఇంటర్నెట్ డెస్క్: చిన్న క్షణం నిర్లక్ష్యం ఓ కుటుంబంలో తీరని విషాదాన్ని నింపింది. మహారాష్ట్రలోని కొల్హాపూర్లో విషాదకర ఘటన చోటుచేసుకుంది. సెంట్రల్ బస్స్టాండ్ సమీపంలోని మహారాష్ట్ర రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (MSRTC) వర్క్షాప్లో బస్సు చక్రం కింద పడి ఉద్యోగి పాండురంగ్ అన్నప్ప చవాన్ మృతి చెందారు. శనివారం ఉదయం 11 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు. ఆరోగ్య సమస్యల కారణంగా చవాన్కు వర్క్షాప్ విధులు కేటాయించినట్లు సమాచారం. పోలీసుల వివరాల ప్రకారం.. చవాన్ ర్యాంప్ సమీపంలో తన పని ముగించుకుని తిరిగి వస్తుండగా, మరో డ్రైవర్ సికందర్ మనేర్ మరమ్మతుల కోసం బస్సును ముందుకు నడిపించాడు. బస్సు ర్యాంప్పై వెళ్తున్న సమయంలో చవాన్ దాని ముందు చక్రం కింద పడిపోయారు. బస్సు చక్రం ఆయనపై నుంచి వెళ్లడంతో తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతి చెందారు. తోటి ఉద్యోగులు కేకలు వేయడంతో డ్రైవర్ బస్సును ఆపాడు. సమాచారం అందుకున్న షాహుపురి పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పంచనామా నిర్వహించారు. బస్సు డ్రైవర్పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. వర్క్షాప్లో ఏర్పాటు చేసిన సీసీటీవీ కెమెరాల్లో ఈ ప్రమాదం మొత్తం రికార్డయింది. పోలీసులు ఫుటేజీని స్వాధీనం చేసుకుని ప్రమాదానికి గల కారణాలను పరిశీలిస్తున్నారు. బస్సును చూసుకోకుండా సడన్గా కదిలించారని చవాన్ సహోద్యోగులు ఆరోపించారు. నిర్లక్ష్యం కారణంగానే ఘటన జరిగిందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. నేల తవ్వుతుండగా రూ.98 కోట్ల నిధి.. 18 ఏళ్ల కుర్రాడికి షాక్ ఇంటి వైపు దూసుకొచ్చిన భారీ కొండచిలువ.. చివరకు ఏమైందంటే

మహారాష్ట్ర రాజకీయాల్లో కొంతకాలంగా సాగుతున్న ఊహాగానాలకు నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎస్పీ) అధినేత శరద్ పవార్ తెరదించారు. తమ పార్టీ ఎన్డీయేలో చేరబోదని స్పష్టం చేశారు. ప్రతిపక్షంలోనే కొనసాగుతామని పార్టీ నేతలకు తేల్చి చెప్పారు. ప్రభుత్వాన్ని ఎదుర్కొనేందుకు క్షేత్రస్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేయాలని ఆదేశించారు.వారాంతంలో జరిగిన రెండు రోజుల పార్టీ సమావేశంలో శరద్ పవార్ ఈ నిర్ణయాన్ని వెల్లడించారు. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయేలో చేరతారన్న ప్రచారాన్ని పట్టించుకోవద్దని పార్టీ శ్రేణులకు సూచించారు. మహారాష్ట్రతో పాటు జాతీయ స్థాయిలోనూ సమర్థమైన ప్రతిపక్షంగా పనిచేయాలని దిశానిర్దేశం చేశారు.అజిత్ పవార్ వర్గంతో మళ్లీ కలుస్తారన్న ప్రచారానికి కూడా తాజా నిర్ణయంతో తెరపడినట్లయింది. దీంతో మహారాష్ట్రలోని మహా వికాస్ అఘాడీ కూటమికి ఊరట లభించింది. శివసేన (ఉద్ధవ్ ఠాక్రే), కాంగ్రెస్తో కలిసి ప్రతిపక్ష పోరాటాన్ని కొనసాగించేందుకు మార్గం సుగమమైంది.ఇటీవల శరద్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ ఎంపీలు ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలిశారు. సుప్రియా సూలే, బజరంగ్ సోనావణే నేతృత్వంలో ఎనిమిది మంది లోక్సభ సభ్యులు ఈ భేటీలో పాల్గొన్నారు. శరద్ పవార్ కూడా ప్రభుత్వ పెద్దలను కలవడంతో పార్టీ ఎన్డీయే వైపు వెళుతుందన్న ప్రచారం ఊపందుకుంది.అయితే నియోజకవర్గాల అభివృద్ధి, రైతుల సమస్యలు, ప్రజా ప్రయోజనాల కోసమే ఇలాంటి భేటీలు జరుగుతున్నాయని ఎన్సీపీ (ఎస్పీ) స్పష్టం చేసింది. వీటికి పార్టీ రాజకీయ వైఖరితో సంబంధం లేదని తెలిపింది.పార్టీ మహారాష్ట్ర అధ్యక్షుడు శశికాంత్ షిండే కూడా తమ భవిష్యత్ కార్యాచరణను వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా పర్యటనలు, వర్క్షాప్లు, సమావేశాలు నిర్వహించనున్నట్లు
ఓ ప్రభుత్వ ఆశ్రమ పాఠశాలలోని విద్యార్థినిలు ఉన్నట్టుండి ఏకారణం లేకుండా నవ్వడం, ఆ తర్వాత ఉన్నపళంగా నిశ్శబ్దంగా ఉండిపోవడంతో అలజడి రేగింది. దెయ్యాలు పట్టాయనే ప్రచారం, ఊహాగానాలతో వందల మంది పిల్లలను తమ తల్లిదండ్రులు ఇళ్లకు తీసుకెళ్లిపోయారు. ఈ వింత సంఘటన మహారాష్ట్రలోని అమరావతి జిల్లా మేల్ఘాట్ గిరిజన ప్రాంతంలో గల దోమా గ్రామంలోని ఒక ప్రభుత్వ ఆశ్రమ పాఠశాలలో చోటుచేసుకుంది. దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు. అధికార, వైద్యుల బృందం పాఠశాలను సందర్శించి ‘ మాస్ హిస్టీరియా ’ (సామూహిక మానసిక ఆందోళన)గా నిర్ధారించారు. పరిస్థితిని సమీక్షించేందుకు రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ కమిషనర్ లీనా రాథోడ్ గురువారం ఆ గ్రామానికి వెళ్లి పరిశీలించారు.తీవ్రమైన మానసిక ఒత్తిడి, ఆందోళన వల్ల ఇలాంటి సామూహిక ప్రతిచర్యలు ఎదురవుతాయని, వైద్య పరిభాషలో దీనిని 'మాస్ సైకోజెనిక్ ఇల్నెస్' అంటారని వైద్య అధికారి డాక్టర్ అభిషేక్ నాయుడు వెల్లడించారు. వారం రోజుల కిందట 16 మంది బాలికలు ఒక్కసారిగా ఏడ్వటం, నవ్వడం, ఆపై ఏ భావోద్వేగం లేకుండా చేష్టలుడిగిపోవడంతో ఈ ఘటన మొదలైందని అధికారులు తెలిపారు. కొందరు విద్యార్థులకు గజ్జెల శబ్దాలు వినిపించినట్లు చెప్పడంతో ఈ పుకార్లు హాస్టల్ నుంచి గ్రామానికి దావానలంలా వ్యాపించాయి.అయితే, ఈ ఆశ్రమ పాఠశాలలో దీర్ఘకాలంగా ఉన్న నిర్వహణ లోపాలను ఈ ఘటన బయటపెట్టిందని గిరిజనాభివృద్ధి శాఖ అధికారులు వెల్లడించారు. సరిపడా స్థలం లేక ఇరుకు గదులు, నాణ్యమైన ఆహారం అందించికపోవడం, పారిశుద్ధ్య లోపాలు విద్యార్థుల ఒత్తిడికి కారణమయ్యానని పేర్కొన్నారు. మొదటి సంఘటన జరిగిన వెంటనే సరైన కౌన్సెలింగ్ ఇవ్వకపోవడం, ఆలస్యంగా స్పందించడం వల్లే ఈ భయాందోళనలు మరింత వ్యాపించాయని అధికారులు అంగీకరించారు. పాఠశాల ఆవరణలోని ఒక ఇప్ప చెట్టును నరకడం వల్లే ఇలా జరిగిందని కొందరు ఆరోపించగా, ఆ చెట్టును ఆరేళ్ల కిందటే నరికారంటూ హెడ్ మాస్టర్ సంజయ్ చౌదరి ఆ వార్తలను ఖండించారు.విద్యార్థులకు ధైర్యం చెప్పేందుకు 'అఖిల భారత మూఢనమ్మకాల నిర్మూలనా
పుట్టినరోజు అంటే అందరూ ఎంతో ఆసక్తిగా చూసేది కేక్ కోసమే. అతిథుల నుంచి పుట్టినరోజు జరుపుకునే వారి వరకు, ప్రతి ఒక్కరూ ఎప్పుడు కట్ చేస్తారా? ఎప్పుడెప్పుడు తింటామా? అని ఆశగా ఎదురుచూస్తారు. కానీ, ఆ కేక్ కారణంగా ఆసుపత్రి పాలైతే? మహారాష్ట్రలోని నలసోపారాలో ఇటువంటి ఘటనే చోటుచేసుకుంది. చనిపోయిన బల్లి ఉన్న పుట్టినరోజు కేక్ను తిని 11 మంది అస్వస్థతకు గురయ్యారు. కేక్ తిన్న కొద్దిసేపటికే పుట్టినరోజుకు వచ్చిన ఏడుగురు చిన్నారులు, మరో నలుగురు మహిళలు కడుపు, ఛాతి నొప్పితో బాధపడ్డారు. దీంతో వారిని సమీపంలోని విజయలక్ష్మి ఆసుపత్రికి చికిత్స కోసం తరలించారు. ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స కొనసాగుతుండగా.. వీరి పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. వీరిలో ముగ్గురు చిన్నారులు ఐసీయూలో చికిత్స అందిస్తున్నామని చెప్పారు.ఈ ఘటనతో బేకరీ ఉత్పత్తుల ఆహార భద్రత, నాణ్యత ప్రమాణాలపై మరోసారి తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. నలసోపొరా తాకిపాడ ప్రాంతంలోని నీలకంఠేశ్వర్ బిల్డింగులో ఓ 25 ఏళ్ల మహిళ శనివారం పుట్టిన రోజు జరుపుకుంది. సాయంత్రం 6 గంటల సమయంలో ఇరుగుపొరుగున ఉండే పిల్లలు, మహిళలు వచ్చారు. కేక్ కట్ చేసిన తర్వాత వారికి సర్వ్ చేశారు. తిన్న కొద్దిసేపటికే గుండెల్లో మంటలా అనిపించి వాంతులు చేసుకున్నారు. దీంతో హుటాహుటిన వారిని ఆసుపత్రికి తరలించడంతో పెను ప్రమాదం తప్పింది.ఈ ఘటన గురించి సమాచారం అందిన వెంటనే తులంజ్ పోలీసులు ఆసుపత్రికి చేరుకుని బాధితుల పరిస్థితి అడిగి తెలుసుకున్నారు. ఆ కేకును తకిపాడలోని చాముండ కేక్ షాప్ నుంచి కొనుగోలు చేసినట్లు తెలిసింది. పోలీసులు దాని నమూనాలను స్వాధీనం చేసుకుని పరీక్షల కోసం పంపారు. పరీక్ష నివేదికలు అందిన తర్వాత, అనుమానిత ఫుడ్ పాయిజనింగ్కు గల కచ్చితమైన కారణం నిర్ధారణ అవుతుందని పోలీసులు తెలిపారు. ఇదిలా ఉండగా, రెండు రోజుల కిందట కళ్యాణిలోని గోద్రేజ్ హిల్ ప్రాంతంలోని బ్లింకిట్ స్టోర్ ఐస్ క్రీమ్ ఫ్రీజర్ లోపల ఎలుక

విష్ణు ప్రియ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సీనియర్ సబ్ ఎడిటర్గా పనిచేస్తున్నారు. సినిమాల మీద ఆసక్తితో ఎక్కువగా వినోదం కేటగిరిలో వార్తలు రాస్తున్నారు. అదేవిధంగా హెల్త్, లైఫ్ స్టైల్, క్రైమ్ కేటగిరీలకు సంబంధించిన వార్తలు కూడా రాస్తూ ఉంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆమెకు జర్నలిజంలో పదేళ్లకు పైగా అనుభవం ఉంది. Vimal Elaichi Ad:మహారాష్ట్ర ఫుడ్ సేఫ్టీ చీఫ్ తుకారాం ముండే ఆగస్టు 11న ఈ నోటీసులు జారీ చేశారు. యాడ్కు సంబంధించిన ప్రచారాన్ని వెంటనే ఆపాలని, తమ అధికారిక సోషల్ మీడియా ఖాతాల్లో ఉన్న సంబంధిత ప్రమోషనల్ కంటెంట్ను తొలగించాలని ముగ్గురు హీరోలను ఆదేశించారు. అలాగే ఈ విషయంపై 15 రోజుల్లోగా వివరణ ఇవ్వాలని కోరారు. విమల్ ఎలైచీ పేరుతో ఈ ప్రకటన రూపొందించారు. ఇందులో ఎలైచీ ఉత్పత్తిని ప్రమోట్ చేస్తున్నట్లు కనిపించినప్పటికీ, విమల్ అనే బ్రాండ్ పేరు పాన్ మసాలాతో బలంగా సంబంధం కలిగి ఉందని అధికారులు భావిస్తున్నారు. దీంతో ఎలైచీ పేరుతో పాన్ మసాలా బ్రాండ్ను పరోక్షంగా ప్రచారం చేస్తున్నారా అనే ప్రశ్నలు వచ్చాయి. మహారాష్ట్రలో పాన్ మసాలా తయారీ, నిల్వ, రవాణా, పంపిణీ, అమ్మకాలపై నిషేధం ఉంది. ఈ నేపథ్యంలో నిషేధించిన ఉత్పత్తికి సంబంధించిన బ్రాండ్ గుర్తింపును మరో ఉత్పత్తి ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్లడం తప్పుదారి పట్టించే ప్రకటనగా మారవచ్చని FDA పేర్కొంది. ఈ ముగ్గురు హీరోల నుంచి వారి ఎండార్స్మెంట్ ఒప్పందాలకు సంబంధించిన పూర్తి వివరాలను కూడా అధికారులు కోరారు. యాడ్కు సంబంధించిన ఒప్పందాలు, ప్రచార వివరాలు, చెల్లింపులు, ప్రకటనకు ముందు వారు తీసుకున్న జాగ్రత్తల గురించి సమాచారం ఇవ్వాలని నోటీసులో పేర్కొన్నారు. విమల్ యాడ్ వివాదం ఇదే మొదటిసారి కాదు. 2022లో అక్షయ్ కుమార్ కూడా షారుక్ ఖాన్, అజయ్ దేవగణ్తో కలిసి విమల్ ఎలైచీ ప్రకటనలో కనిపించారు. ఆ సమయంలో సోషల్ మీడియాలో

Shortest Train Journey In India : సాధారణంగా రైలు ప్రయాణం అంటే గంటల కొద్దీ ప్రయాణం, వందల కిలోమీటర్లు దూరం గుర్తుకొస్తాయి. కానీ, భారతదేశంలో ఒక రైలు ప్రయాణం మాత్రం ఇందుకు పూర్తిగా భిన్నంగా ఉంటుంది. కేవలం మూడు కిలోమీటర్లు దూరం.. ఏడు నుంచి తొమ్మిది నిమిషాల్లోనే ప్రయాణం పూర్తవుతుంది. ఈ ప్రత్యేకమైన చిన్న రైలు ప్రయాణం మహారాష్ట్రంలోని నాగ్పూర్ జంక్షన్ నుంచి అజ్ని రైల్వే స్టేషన్ల మధ్య ఉంటుంది. ఈ రెండు స్టేషన్ల మధ్య దూరం కేవలం మూడు కిలోమీటర్లు మాత్రమే. నాగపూర్ నగరంలోని ప్రయాణికులు, ఉద్యోగులు, విద్యార్థులు దీనిని ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. నాగ్పూర్ జంక్షన్, అజ్ని రెండూ సమీప రైల్వే స్టేషన్లు అయినప్పటికీ.. ఈ రెండు స్టేషన్లు రైల్వే కార్యకలాపాలు, ప్రయాణికుల రాకపోకల్లో కీలక పాత్ర పోషిస్తున్నాయి. ఇతర గమ్యస్థానాలకు వెళ్లే రైళ్లు ఈ రెండు స్టేషన్ల మీదుగా ప్రయాణిస్తాయి. అధికశాతం రైళ్లు ఈ రెండు స్టేషన్లలో ఆగుతాయి. దీంతో ఈ రెండు స్టేషన్ల మధ్య ప్రయాణించే వారికి రైలు ద్వారా నేరుగా, త్వరగా చేరుకునే అవకాశం ఉంటుంది. అయితే, ప్రయాణికుల కోసం ఇది ఆసక్తికరమైన అనుభవంగా మారడానికి ప్రధాన కారణం దూరం కంటే ప్రయాణ సమయం. మూడు కిలోమీటర్ల రైలు ప్రయాణం 7-9 నిమిషాల్లో పూర్తవుతుండటంతో ఈ మార్గం గురించి సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. భారత దేశంలో తొలి ప్యాసింజర్ రైలు 1853లో బోరి బందర్ (అప్పటి బాంబే) నుంచి థానే వరకు నడిచింది. ఈ రైలు మార్గం ప్రయాణం 34 కిలో మీటర్లు. అదే సమయంలో నాగ్ పూర్ – అజ్ని రైలు ప్రయాణం కేవలం మూడు కిలోమీటర్లు మాత్రమే.. అంటే భారతదేశపు తొలి ప్యాసింజర్ రైలు ప్రయాణం కంటే ఈ దూరం పదోవంతు కంటే కూడా తక్కువ. ఈ రెండు స్టేషన్ల మధ్య రైలులో ప్రయాణించే ప్రయాణికులు.. రైలు ఎక్కి ఒక పాట వినడం

ఇంటర్నెట్ డెస్క్: ప్రముఖ బాలీవుడ్ నటులు షారుక్ ఖాన్ (Shah Rukh Khan), అజయ్ దేవ్గణ్ (Ajay Devgn), టైగర్ ష్రాఫ్ (Tiger Shroff) లకు మహారాష్ట్ర ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (FDA) షో-కాజ్ నోటీసులు జారీ చేసింది. రాష్ట్రంలో నిషేధిత ఉత్పత్తి అయిన పాన్ మసాలాను ఓ ప్రకటన ద్వారా వీరు పరోక్షంగా ప్రచారం చేసినందుకు ఈ చర్యలు చేపట్టింది. అందులో తమ భాగస్వామ్యాన్ని తక్షణమే నిలిపివేయాలని.. అధికారిక సోషల్ మీడియా ఖాతాల నుంచి ఆ ప్రచార కంటెంట్లను తొలగించాలని నటులను ఆదేశించింది. వారి ప్రచార ఒప్పందాలు, చెల్లింపులు వంటి వివరాలు తెలియజేయాలని పేర్కొంది. ఈ నోటీసులను ఆగస్టు 11న మహారాష్ట్ర ఆహార భద్రతా విభాగం అధిపతి తుకారామ్ ముంఢే (Tukaram Mundhe) జారీ చేయగా.. ఈ విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది. ఈ యాడ్ వినియోగదారులను తప్పుదోవ పట్టించడమే కాకుండా.. పరోక్షంగా వారిని పాన్ మసాలా వైపు ప్రోత్సహిస్తోందన్నారు. గతంలో ఈ యాడ్లో షారుక్ ఖాన్, అజయ్ దేవ్గణ్లతో పాటు అక్షయ్ కుమార్ నటించారు. అయితే పొగాకు ఉత్పత్తిని ప్రోత్సహిస్తున్నట్లుగా ప్రకటన ఉందని అభిమానుల నుంచి విమర్శలు రావడంతో దాని నుంచి అక్షయ్కుమార్ వైదొలిగారు. ఇదీ చదవండి: ఈ దూకుడు.. సాటెవ్వరు! గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు

హింగోలి (మహారాష్ట్ర): కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే శనివారం మహారాష్ట్రలోని హింగోలి జిల్లాలో తన స్వగ్రామం నుంచి ‘స్కూల్ ఠీక్ కరో’ ప్రచారాన్ని ప్రారంభించారు. ప్రభుత్వ పాఠశాలల్లో ప్రాథమిక సదుపాయాల కొరత ఉందని ఆయన ఆరోపించారు. పగిలిన కిటికీలు, పూడుకుపోయిన మరుగుదొడ్లు, కూర్చునేందుకు సదుపాయాలు లేకపోవడం వంటి సమస్యలు ఉన్నాయని తెలిపారు. తన గ్రామంలో స్వాతంత్య్ర దినోత్సవ జెండా ఆవిష్కరణ కార్యక్రమానికి హాజరైన తర్వాత దీప్కే ఒక ప్రభుత్వ పాఠశాలను సందర్శించి అక్కడి సదుపాయాలను పరిశీలించారు. ఎక్స్లో దీప్కే స్పందిస్తూ.. “స్వాతంత్య్రం వచ్చి 80 ఏళ్లు పూర్తయిన తర్వాత కూడా మన ప్రభుత్వ పాఠశాలల్లో ప్రాథమిక సదుపాయాలు లేవు. నేను మా గ్రామ సర్పంచ్తో మాట్లాడాను. వారంలోపు ఈ సమస్యలన్నింటినీ పంచాయతీ పరిష్కరిస్తుందని ఆయన హామీ ఇచ్చారు. మనమంతా కలిసి చర్యలు తీసుకుంటే మార్పు సాధ్యమే’’ అని చెప్పారు. మరో పోస్టులో పగిలిన కిటికీల వీడియోను పోస్ట్ చేసిన దీప్కే.. “మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి బ్యానర్లతో ప్రభుత్వ పాఠశాలలోని పగిలిన కిటికీలను కప్పేస్తున్నారు” అని ఆరోపించారు. పాఠశాలలో పూడుకుపోయిన మరుగుదొడ్లను చూపించే మరో వీడియోను కూడా దీప్కే పంచుకున్నారు. “ఈ మరుగుదొడ్డిని ఏ పిల్లాడు ఎలా ఉపయోగించాలి?” అని రాశారు. పాఠశాల మరుగుదొడ్లకు నీటి సరఫరా లేదని, పలు కిటికీలు పగిలిపోయాయని, విద్యార్థులకు సరిపడా బెంచీలు లేవని దీప్కే ఆరోపించారు. పాఠశాలలో చాలా మంది విద్యార్థులు ఉన్నప్పటికీ కేవలం 4 బెంచీలు మాత్రమే ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. ప్రచారంలో తదుపరి దశలో మహారాష్ట్రలోని ఇతర తాలూకాల్లో ప్రభుత్వ పాఠశాలలను సందర్శిస్తానని దీప్కే తెలిపారు. పాఠశాలల్లో అందుబాటులో ఉన్న సదుపాయాలపై తల్లిదండ్రులు సామాజిక తనిఖీలు నిర్వహించాలని ఆయన కోరారు. ఈ ప్రచార ప్రారంభానికి ముందు ఈ వారం ప్రారంభంలో జంతర్ మంతర్ ‘సీజన్ 2’ను సీజేపీ ప్రారంభించబోతోందని దీప్కే ప్రకటించారు. ధర్మేంద్ర ప్రధాన్ కేంద్ర విద్యాశాఖ మంత్రి పదవికి రాజీనామా చేయడం

Maharashtra Hostel : మహారాష్ట్రలోని అమరావతిలో ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తున్న డోమా ట్రైబల్ ఆశ్రమ్ స్కూల్ హాస్టల్లో దెయ్యాలు, అతీంద్రియ శక్తులు ఉన్నాయనే వదంతులు తీవ్ర కలకలం రేపాయి. రాత్రివేళల్లో కాలి గజ్జల శబ్దాలు, వింత నవ్వులు, ఏడుపులు వినిపిస్తున్నాయని కొందరు విద్యార్థులు ఫిర్యాదు చేయడంతో ఆందోళన రేకిత్తించింది. ఈ ఘటనల నేపథ్యంలో హాస్టల్లోని మొత్తం 608 మంది విద్యార్థులు ఇళ్లకు వెళ్లిపోయినట్లు సమాచారం. వీరిలో 263 మంది బాలురు, 345 మంది బాలికలు ఉన్నారు. ముఖ్యంగా పలువురు బాలికలు రాత్రి వేళల్లో అసాధారణ శబ్దాలు వింటున్నట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయుడు సంజయ్ చౌదరి తెలిపారు. Read Also : 10TV Global Footprints : ఇలాంటి ఈవెంట్ నుంచి నేను చాలా నేర్చుకోవాలి.. హీరో శ్రీకాంత్ ఫిర్యాదులను అధికారులు సీరియస్గా తీసుకుని, కొంతమంది బాలికలను ఆసుపత్రికి తరలించి మానసిక వైద్యుడితో పరీక్షలు చేయించినట్లు వెల్లడించారు. పరీక్షల అనంతరం, వారి లక్షణాలు తీవ్రమైన హిస్టీరియా వంటి పరిస్థితికి సంబంధించినవై ఉండొచ్చని వైద్యుడు సూచించినట్లు చౌదరి తెలిపారు. అయితే, దెయ్యాల వదంతులపై అధికారికంగా ఎలాంటి నిర్ధారణ లేదు. భయాందోళనల కారణంగానే విద్యార్థులు హాస్టల్ ఖాళీ చేసినట్లు తెలుస్తోంది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది

సాక్షి, ముంబై: మహారాష్ట్ర ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (FDA) కమీషనర్ , ఐఏఎస్ (IAS) అధికారి తుకారాం ముండే తన చర్యలతో రాష్ట్రంలో ప్రకంపనలు రేపుతున్నారు. ఫుడ్ సేఫ్టీ విషయంలో ఎక్కడా రాజీపడకుండా పరిశుభ్రత , ఆహార భద్రతా ప్రమాణాలను పాటించని రెస్టారెంట్లు, ఐస్క్రీమ్ పార్లర్లు, డెయిరీలు ,ఈ-కామర్స్ సంస్థలపై విస్తృతమైన దాడులతో కొరడా ఝళిపిస్తున్నారు. లైసెన్సుల రద్దు లాంటి చర్యలపై వస్తున్న విమర్శలను కూడా లెక్క చేయకుండా ఫుడ్ సంస్థలకు చుక్కలు చూపిస్తున్నారు. ప్రజారోగ్యానికి ముప్పు వాటిల్లే అవకాశం ఉన్నప్పుడు తక్షణమే చర్యలు తీసుకునే అధికారం FDAకి ఉందని ఆయన సమర్థించుకున్నారు.ఆహార కల్తీ, పరిశుభ్రత మరియు లైసెన్స్ లేని వ్యాపారాలపై చేపట్టిన వార్తల్లో నిలిచారు.ఇంతకీ ఎవరీ తుకారాం ముండే పదండి తెలుసుకుందాం. ఒక స్నేహితుడితో కలిసి రెస్టారెంట్ విందుకెళ్లారు. అప్పుడే ఆ రెస్టారెంట్లో ఎఫ్డీఏ నిబంధనలు అమలు కావడం లేదని, తప్పనిసరిగా ప్రదర్శించాల్సిన ఆహార భద్రతా లైసెన్స్ స్పష్టంగా కనిపించేలా ఉంచలేదని గమనించారు. అలాగే, అక్కడ తాగునీటి ఏర్పాట్ల గురించి కూడా ఆయన ఆరా తీశారు. ఆ తర్వాత స్నేహితుడు ఆర్డర్ చేసిన పనీర్ నిజమైందా? కృత్రిమైందా (అనలాగ్) అని ప్రశ్నించారు. చివరికి అది నకిలీది అని తేల్చారు. అంతే 24 గంటల్లో నగరంలో వివిధ దుకాణాల్లో తనిఖీలు మొదలైనాయి.మెరుపు దాడులతో ప్రముఖ రెస్టారెంట్లు, ఐస్క్రీమ్ పార్లర్లు, ఇలా ఒక్కటనేమిటి జెప్టో, బ్లింకిట్కు చెందిన ఔట్లెట్లకు చుక్కలు చూపించారు. ఈ దాడుల్లో ఎక్కడ చూసినా అపరిశుభ్రత, గడుపు తీరిన పదార్థాలు, బొద్దింకలు, బల్లులు, ఎలుకల మయంతో కూడిన వాతావరణాన్ని అధికారులు గుర్తించారు. దీంతో గత రెండు నెలల్లో అధికారులు 3,100కు పైగా తనిఖీలు నిర్వహించారు. ఈ క్రమంలో సుమారు 165 లైసెన్సులు రద్దు చేయగా, 750కి పైగా సంస్థలకు లోపాలను సరిదిద్దుకోవాలంటూ నోటీసులు జారీ చేశారు.ఇటీవల నాగ్పూర్ మరియు సోలాపూర్లలో అక్రమ అబార్షన్ మందుల రాకెట్ను గుట్టురట్టు చేసి, ఆన్లైన్ పోర్టల్

భూమిపై ఉండే ప్రతి వస్తువు కిందకే రావాలి. దీనినే మనం గురుత్వాకర్షణ శక్తి అని అంటాం. చిన్నప్పటి నుంచి పుస్తకాల్లో మనం చదువుకుంది ఇదే. ఇప్పటి వరకు మీరు చాలా వాటర్ ఫాల్స్ చూసి ఉంటారు. కానీ, మన దేశంలో ఉన్న రివర్స్ వాటర్ ఫాల్ ఎప్పుడైనా చూశారా? ఇక్కడ నీరు కిందకు జారదు.. కింద నుంచి పైకి నీరు వెళుతుంది. ఆ రివర్స్ వాటర్ ఫాల్ గురించి ఇప్పుడు చూద్దాం... మహారాష్ట్రలోని పుణే సమీపంలో ఉన్న నానేఘాట్ అనే ప్రసిద్ధ ఘాట్ రోడ్డు ప్రాంతంలో ఈ అద్భుతమైన రివర్స్ వాటర్ ఫాల్స్ ఉంది. సాధారణంగా... ప్రపంచంలో ఎక్కడైనా గ్రావిటివిటీ కారణంగా.. వాటర్ ఫాల్స్ లో వాటర్ పై నుంచి కిందకు జారుతుంది. కానీ.. ఈ నానేఘాట్ లో మాత్రం నీళ్లు కింద పడకుండా.. తుంపర్ల రూపంలో ఆకాశంలోకి ఎగురుతూ కనిపిస్తాయి. ఈ వింత చూడటానికే చాలా మంది ఈ వాటర్ ఫాల్స్ దగ్గరకు వెళ్తూ ఉంటారు. ఈ వాటర్ ఫాల్ దగ్గర నీరు కింద పడిపోకుండా పైకి వెళ్లడం వెనక మ్యాజిక్ ఏమీ లేదు. అక్కడ గాలి చాలా ఎక్కువగా ఉంటుంది. నానేఘాట్ ప్రదేశం లోయల మధ్యలో చాలా ఎత్తైన కండల శిఖరాగ్రాన ఉంటుంది. వర్షాకాలంలో ఇక్కడ గాలి వేగం ఊహించనంత చాలా ఎక్కువగా ఉంటుంది. జలపాతం పై నుంచి కిందకు ప్రవహించే నీటి బరువు కంటే, కింద నుంచి లోయ ద్వారా పైకి గాలి స్పీడ్ చాలా ఎక్కువగా ఉంటుంది. దీని వల్ల... ఆ గాలి ధాటికి.. నీరు పైకి తన్నుతుంది. అందుకే, నీరు కిందకు వెళ్లకుండా పైకి వస్తూ ఉంటుంది. వర్షాకాలంలోనే ఈ అద్భుతం: ఏడాది పొడవునా ఈ వింత చూడలేము. కేవలం వర్షాకాలంలో, గాలుల వేగం ఎక్కువగా ఉన్న సమయంలో మాత్రమే ఈ 'రివర్స్ వాటర్ఫాల్' దృశ్యం మనకు కనపడుతుంది. భారత్లోనే ఏకైక ప్రాంతం కాదు: భారతదేశంలో నానేఘాట్తో

మహారాష్ట్రలోని ఒక ప్రభుత్వ రెసిడెన్షియల్ ఆశ్రమ పాఠశాలలో చోటుచేసుకున్న విచిత్ర సంఘటన తీవ్ర కలకలం రేపుతోంది. విద్యార్థుల్లో హఠాత్తుగా ఏడవడం, గట్టిగా నవ్వడం, అరవడం వంటి భయానక లక్షణాలు కనిపించడం, దానికి తోడు బడిలో దెయ్యం ఉందనే పుకార్లు వ్యాపించడంతో 608 మంది విద్యార్థులు హాస్టల్ ఖాళీ చేసి వెళ్లారు.. ఇంటర్నెట్ డెస్క్: మహారాష్ట్రలోని మేల్ఘాట్ జిల్లా, చిఖల్దారా తాలూకాలో ఉన్న డోమా ప్రభుత్వ రెసిడెన్షియల్ ఆశ్రమ పాఠశాలలో ఒక వింత, భయానక సంఘటన చోటుచేసుకుంది. ఈ పాఠశాలలో ఉంటూ చదువుకుంటున్న విద్యార్థుల్లో ఉన్నట్టుండి విచిత్రమైన లక్షణాలు కనిపించడం తీవ్ర కలకలం రేపింది. కొద్ది రోజుల క్రితం ఒక విద్యార్థిని కారణం లేకుండా ఏడవడం, బిగ్గరగా నవ్వడం, గట్టిగా అరవడం, స్పందన లేకుండా ఒక్కచోటే ఉండిపోవడం వంటి లక్షణాలకు గురైంది. అనతికాలంలోనే ఈ వింత ప్రవర్తన ఇతర విద్యార్థినులకు కూడా వేగంగా వ్యాపించడంతో, ఆవరణలో దెయ్యం తిరుగుతోందనే వదంతులు ఒక్కసారిగా దావానలంలా వ్యాపించాయి. ఈ భయానక వాతావరణంతో తీవ్ర ఆందోళనకు గురైన తల్లిదండ్రులు తమ పిల్లల భద్రత కోసం పాఠశాలకు పరుగులు తీశారు. మొత్తం 608 మంది విద్యార్థులను వారి తల్లిదండ్రులు ఇళ్లకు తీసుకెళ్లడంతో శుక్రవారం నాటికి ఆశ్రమ పాఠశాల పూర్తిగా ఖాళీ అయింది. పరిస్థితిని చక్కదిద్దేందుకు అమరావతి నుంచి ప్రత్యేక కౌన్సెలింగ్ బృందాన్ని పిలిపించినప్పటికీ, ఈ ప్రవర్తనకు గల మూల కారణాన్ని కచ్చితంగా గుర్తించలేకపోయారు. అయితే, ఇది తీవ్రమైన మానసిక ఒత్తిడి వల్ల కలిగే మాస్ హిస్టీరియా కావచ్చునని ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్యాధికారి డాక్టర్ అంకిత్ రాథోడ్ అభిప్రాయపడ్డారు. మరోవైపు గ్రామాల్లో నెలకొన్న భయాందోళనలను తగ్గించేందుకు కూడా కౌన్సెలింగ్ కొనసాగుతోంది. ఇరాన్ ముప్పు నుంచి తప్పించుకునేందుకు అలా చేశా: డొనాల్డ్ ట్రంప్

Ghost scare in Hostel : మహారాష్ట్రలోని అమరావతి జిల్లాలో ఓ ప్రభుత్వ ఆశ్రమ పాఠశాలలో వింత ఘటన కలకలం రేపింది. హాస్టల్లో గజ్జెల శబ్దాలు, నవ్వులు, ఏడుపులు వినిపిస్తున్నాయంటూ కొందరు విద్యార్థినులు చెప్పడంతో భయాందోళనలు మొదలయ్యాయి. ఈ విషయం క్రమంగా హాస్టల్ మొత్తం వ్యాపించడంతో.. ఏకంగా 608 మంది విద్యార్థులు భయంతో ఇళ్లకు వెళ్లిపోయారు. అమరావతి జిల్లా మెల్ఘాట్ ప్రాంతంలోని డోమా ప్రభుత్వ ఆశ్రమ పాఠశాల హాస్టల్లో మొత్తం 608 మంది విద్యార్థులు ఉన్నారు. వీరిలో 263 మంది బాలురు, 345 మంది బాలికలు ఉన్నారు. వీరంతా హాస్టల్ను విడిచి తమ ఇళ్లకు వెళ్లిపోయారు. కొందరు విద్యార్థినులు రాత్రివేళల్లో వింత శబ్దాలు వినిపిస్తున్నాయని ఫిర్యాదు చేశారు. గజ్జెలు మోగినట్లు, ఎవరో నవ్వుతున్నట్లు, ఏడుస్తున్నట్లు శబ్దాలు వినిపించాయని వారు చెప్పినట్లు అధికారులు తెలిపారు. దీంతో హాస్టల్లో విద్యార్థులు, విద్యార్థినులు భయాందోళనకు గురై హాస్టల్ విడిచివెళ్లిపోయినట్లు అధికారులు పేర్కొన్నారు. ఫిర్యాదులు చేసిన విద్యార్థులను ఆసుపత్రికి తీసుకెళ్లి మానసిక వైద్య నిపుణులతో పరీక్షలు చేయించారు. కొందరిలో తీవ్రమైన హిస్టీరియా వంటి లక్షణాలు ఉండొచ్చని వైద్యులు సూచించినట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయుడు సంజయ్ చౌదరి తెలిపారు. ప్రస్తుతం విద్యార్థులకు కౌన్సెలింగ్ ఇస్తూ వారి భయాన్ని తగ్గించే ప్రయత్నం చేస్తున్నామని వెల్లడించారు. వైద్యాధికారి మాట్లాడుతూ.. ఇది మానసిక ఆరోగ్యానికి సంబంధించిన పరిస్థితి కావచ్చని, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు భయపడాల్సిన అవసరం లేదని తెలిపారు. విద్యార్థుల్లో నెలకొన్న భయాన్ని తొలగించేందుకు పాఠశాల యాజమాన్యం, ఆరోగ్య శాఖ అధికారులు చర్యలు చేపట్టారు. విద్యార్థులతో మాట్లాడి అవగాహన కల్పించారు. విద్యార్థుల చదువుకు అంతరాయం కలగకుండా సాధారణ పరిస్థితులను పునరుద్ధరించేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు

చుట్టూ మైళ్ల కొద్దీ అరేబియా సముద్రం.. నోట్లో చుక్క కూడా పోసుకోలేని ఉప్పు నీరు, కానీ ఆ సముద్రం మధ్యలో ఒక చారిత్రక కోట.. ఆ కోటలోకి అడుగుపెడితే..తీయని నీరు దొరుకుతుంది. పాలు, పెరుగు, పంచదార పేర్లతో పిలిచే ఆ మూడు తీపి నీటి బావుల వెనక కథేంటి? ఉప్పు నీటి మధ్యలో తియ్యటి నీరు ఎలా సాధ్యం అయ్యింది? దీని వెనక సైన్స్ ఏంటి? మహారాష్ట్రలోని మాల్వన్ తీరానికి కాస్త దూరంలో, అరేబియా సముద్రంలో ఉమ్మడి ద్వీపంపై నిర్మించినదే 'సింధుదుర్గ్ కోట' . ఛత్రపతి శివాజీ మహారాజ్ సైనిక వ్యూహంతో నిర్మించిన ఈ కోటలో శత్రువులు ఊహించని ఒక ప్రత్యేకత ఉంది. కోట లోపల దూధ్బావ్ (Milk Well), సాఖర్బావ్ (Sugar Well), దహీబావ్ (Curd Well) అని పిలిచే మూడు ప్రత్యేకమైన బావులు ఉన్నాయి. సముద్రపు ఒడ్డున ఎంత తవ్వినా ఉప్పునీరే పడే చోట.. ఈ బావుల్లో మాత్రం తీయని తాగునీరు లభిస్తుంది. చాలామంది ఇది ఏదో దైవిక శక్తుల వల్ల లేదా అద్భుతం వల్ల జరుగుతోందని నమ్ముతారు. కానీ దీని వెనుక ఉన్నది సైన్స్ మాత్రమే అని నిపుణులు చెబుతున్నారు. ఫ్రెష్వాటర్ లెన్స్ : లక్షద్వీప్ వంటి సముద్ర ద్వీపాల్లోనూ ఈ ఫినామినా కనిపిస్తుంది. వర్షం పడినప్పుడు కోటలోని రాళ్లు, ఇసుక పొరల గుండా నీరు ఇంకి భూమి అడుగు భాగానికి చేరుతుంది. సాంద్రతలో తేడా: సముద్రపు ఉప్పునీటి సాంద్రత (Density) ఎక్కువ.. వర్షపు మంచినీటి సాంద్రత తక్కువ. అందువల్ల భూగర్భంలో చేరిన మంచినీరు, సముద్రపు ఉప్పునీటిపై ఒక పలుచని పొరలా తేలియాడుతూ నిల్వ ఉంటుంది. బావులు తవ్వినప్పుడు ఈ మంచినీటి పొర నుంచే నీరు ఊరుతుంది. కోట నిర్మాణ సమయంలో శత్రువులు నెలల తరబడి ముట్టడి వేస్తే లోపల ఉన్న సైన్యానికి ప్రాణాధారం 'తాగునీరు'. కోట బయటకు వెళ్లకుండా సైనికులు ఏళ్ల తరబడి పోరాడేందుకు, ప్రకృతి సిద్ధమైన ఈ

సాక్షి, నిజామాబాద్: ఆర్మూర్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గోవింద్పేట్ ఫ్లై ఓవర్పై ఆగి ఉన్న ప్రైవేట్ బస్సును కంటైనర్ ఢీకొనడంతో ఇద్దరు మహిళలు మృతి చెందారు. మృతులను మహారాష్ట్ర వాసులుగా గుర్తించారు. బస్సు టైర్ పంచర్ కావడంతో డ్రైవర్ రోడ్డుపై నిలిపారు. దీంతో బస్సు ఎదుట డివైడర్పై ఇద్దరు మహిళలు కూర్చున్నారు. ఒక్కసారిగా అతివేగంతో వెనుక నుంచి బస్సును కంటైనర్ ఢీకొట్టింది. బస్సు ముందు డివైడర్పై కూర్చున్న మహిళలపై బస్సు టైర్ ఎక్కడంతో ఇద్దరు మహిళలు అక్కడిక్కడే మృతి చెందారు. మరో ఇద్దరికీ తీవ్ర గాయాలుకావడంతో జిల్లా ఆసుపత్రికి తరలించారు. కర్నూలులో వైఎస్ జగన్కు జననీరాజనం.. కదం తొక్కిన కార్యకర్తలు (ఫొటోలు) 'అగధ' మూవీ కామాక్షి భాస్కర్ల స్పెషల్ (ఫొటోలు) బాలనటి గ్రీష్మ నేత్రిక ఇప్పుడు ఎలా ఉందో తెలుసా?... ఫోటోలు వైరల్ ‘కొరియన్ కనకరాజు’ సక్సెస్ సెలబ్రేషన్స్లో మెరిసిన రితికా నాయక్ (ఫొటోలు) ఇసుక వేస్తే రాలనంత జనం.. దద్దరిల్లిన కర్నూలు కాన్వాయ్ పై టవల్ విసిరిన అభిమాని.. జగన్ ఏం చేశాడో చూడండి జగన్ అన్న వస్తే చరిత్ర మారుతుంది! YS జగన్ పర్యటనలో వైరల్ ఫ్లెక్సీ కొద్దిసేపట్లో జైలు వద్దకు చేరుకోనున్న వైఎస్ జగన్

మహారాష్ట్రలోని నాందేడ్లో దిగ్భ్రాంతికర ఘటన చోటు చేసుకుంది. శిరోమణి అకాలీదళ్ సీనియర్ నాయకుడు, పంజాబ్ మాజీ ఉప ముఖ్యమంత్రి సుఖ్బీర్ సింగ్ బాదల్పై ప్రాణాంతక దాడి జరిగింది. ఈ ఘటనలో ఆయనకు స్వల్ప గాయాలయ్యాయి. దాడి జరిగిన వెంటనే అప్రమత్తమైన భద్రతా సిబ్బంది, సహచరులు ఆయనను చికిత్స నిమిత్తం సమీపంలోని యశోసాయి ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం డాక్టర్లు ఆయనకు అత్యవసర చికిత్స అందిస్తోన్నారు.సుఖ్బీర్ సింగ్ బాదల్ వ్యక్తిగత పర్యటన నిమిత్తం నాందేడ్కు వచ్చారు. ఇక్కడి మాతా సాహిబ్ కౌర్ ప్రాంతంలో ఉన్న ఓ గురుద్వారాను సందర్శించిన సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. గురుద్వారా లోపల ఒక నిహంగ్ సిక్ ఒకరు కృపాణ్తో బాదల్పై అకస్మాత్తుగా దాడికి తెగబడ్డాడు. బాదల్ తో పాటు భద్రత సిబ్బంది, సహచరులు అప్రమత్తంగా ఉండటంతో అతన్ని అడ్డుకున్నారు. ఈ సందర్భంగా పెనుగులాట చోటు చేసుకుంది. బాదల్ కుడి చేతికి గాయాలయ్యాయి. బాదల్ను రక్షించడానికి ప్రయత్నించిన ఓ ఎస్ఐ కూడా గాయపడ్డారు.దాడికి పాల్పడిన నిందితుడిని భద్రతా సిబ్బంది అక్కడికక్కడే అదుపులోకి తీసుకున్నారు. తదుపరి విచారణ నిమిత్తం పోలీసులకు అప్పగించారు. ఈ ఘటనతో నాందేడ్ వ్యాప్తంగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ ఘటనపై నాందేడ్ జిల్లా కలెక్టర్ రాహుల్ కర్దిలే స్పందించారు. సుఖ్బీర్ సింగ్ బాదల్ పర్యటనకు సంబంధించి ముందుగా నిర్ణయించిన ప్రణాళిక ప్రకారం పూర్తి స్థాయి రక్షణ చర్యలు చేపట్టామని, స్థానిక పోలీసు బందోబస్తు కూడా కల్పించినట్లు తెలిపారు.హైవేల విషయంలో ఎన్హెచ్ఏఐ నూతన నిబంధనలు: రూ. 10,000 ఫైన్నిందితుడు గురుద్వారాలోకి ప్రవేశించి అకస్మాత్తుగా దాడికి పాల్పడ్డాడని, దీన్ని తీవ్రంగా పరిగణనలోకి తీసుకున్నామని కలెక్టర్ వివరించారు. సుఖ్బీర్ సింగ్ బాదల్పై ఇలాంటి దాడి జరగడం ఇదే మొదటిసారి కాదు. 2024 డిసెంబర్ 4న అమృత్సర్ గోల్డెన్ టెంపుల్ సమీపంలో కూడా ఆయనపై దాడి యత్నం చోటు చేసుకుంది. ఓ దుండగుడు తుపాకీతో కాల్పులు జరపడానికి ప్రయత్నించాడు. ఆ సమయంలో కూడా ఆయన ప్రాణాపాయం

అకాలీ దళ్ అధినేత, మాజీ ఉప ముఖ్యమంత్రి సుఖ్బీర్ సింగ్ బాదల్పై మహారాష్ట్రలోని నాందేడ్లో దాడి జరిగింది. అక్కడి ఒక గురుద్వారాను సందర్శించిన తర్వాత నగర శివార్లలో దుండగులు ఈ దాడికి పాల్పడ్డారు. నాందేడ్, ఆగస్టు 13: శిరోమణి అకాలీదళ్ (SAD) అధినేత, పంజాబ్ మాజీ ఉపముఖ్యమంత్రి సుఖ్బీర్ సింగ్ బాదల్పై మహారాష్ట్రలోని నాందేడ్లో దాడి జరిగింది. గురుద్వారాను సందర్శించి వస్తుండగా నగర శివార్లలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ దాడి అనంతరం బాదల్ను నాందేడ్లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి హుటాహుటిన తరలించారు. కుటుంబ సమేతంగా దర్శనానికి వెళ్లి వస్తుండగా ఘటన సుఖ్బీర్ సింగ్ బాదల్ తన భార్య, అకాలీదళ్ ఎంపీ హర్సిమ్రత్ కౌర్ బాదల్, కుటుంబ సభ్యులతో కలిసి నాందేడ్లోని ప్రసిద్ధ 'తఖ్త్ శ్రీ హజూర్ సాహిబ్' గురుద్వారాను సందర్శించారు. దర్శనం ముగించుకుని తిరిగి వస్తుండగా ఈ దాడి జరిగింది. ఈ ఘటనలో బాదల్ భద్రతా సిబ్బందిలో ఒకరికి కూడా గాయాలయ్యాయి. దాడి వెనుక ఉన్న కారణాలు, దాడి చేసిన వారి సమాచారంపై పోలీసులు ప్రాథమిక విచారణ జరుపుతున్నారు. సమాజంలో దళితులకు స్థానం లేదు.. ఖర్గే ఆగ్రహం హఫీజ్ సయీద్కు మద్దతు ప్రకటించి.. భారత్పై విషం కక్కిన పాక్ మాజీ మంత్రి

భర్తను హత్య చేసేందుకు ఓ మహిళ సినిమా రేంజ్లో చేసిన పని ఇప్పుడు సంచలనంగా మారింది. భర్తకు నిద్రమాత్రలు ఇచ్చి, ఆపై ఇంటి వెనుక పాతిపెట్టేందుకు చేసిన ప్రయత్నాలు నెట్టింట వైరల్గా మారాయి. ముంబై: భర్తను హత్య చేసేందుకు ఓ మహిళ సినిమా రేంజ్లో చేసిన పని ఇప్పుడు సంచలనంగా మారింది. భర్తకు నిద్రమాత్రలు ఇచ్చి, ఆపై ఇంటి వెనుక పాతిపెట్టేందుకు చేసిన ప్రయత్నాలు నెట్టింట వైరల్గా మారాయి. భర్తలను హత్య చేసిన మహిళల ఉదంతాలు దేశవ్యాప్తంగా సంచలనంగా మారుతున్న వేళ, తాజా ఘటన ప్రకంపనలు రేపుతోంది. కట్టుకున్న వాడిని హతమార్చేందుకు భార్య చేసిన ప్రయత్నాలు చూసి అంతా నివ్వెరపోతున్నారు. ఈ ఘటన మహారాష్ట్రలోని బారామతిలో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే.. మహారాష్ట్రలోని బారామతిలో షర్మిలా ప్రవీణ్ జగ్తాప్ అనే మహిళ తన భర్త ప్రవీణ్ జగ్తాప్ను హత్య చేసేందుకు ప్లాన్ వేసింది. జులై 30న జ్యూస్లో నిద్రమాత్రలు కలిపి భర్త, అత్తకు ఇచ్చింది. జ్యూస్ తాగిన వారిద్దరూ రెండు రోజుల పాటు అపస్మారక స్థితిలోకి వెళ్లారు. ఆగస్టు 1న బాధితుడికి కొంచెం మెలకువ వచ్చింది. అది గ్రహించిన షర్మిల.. అతడిని బ్యాట్తో దారుణంగా కొట్టింది. అనంతరం లాక్కెళ్లి, ఇంటి వెనుక అప్పటికే ఇటుకలతో కట్టించిన గుంతలో పడేసింది. భర్త కనిపించకుండా ఆ గుంతపై పెద్ద చెక్కను పెట్టింది. కూలీలను పిలిపించి ఆ గుంతను పూడ్చేందుకు ప్రయత్నించింది. కూలీలకు అనుమానం వచ్చి వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. మరోవైపు, కుమారుడు ప్రవీణ్ జగ్తాప్ను బ్యాట్తో కొడుతున్న సమయంలోనే తల్లికీ స్పృహ వచ్చింది. వెంటనే తన పెద్ద కుమారుడికి ఫోన్ చేసింది. దీంతో బాధితుడి అన్న, పోలీసులు వచ్చి అతడిని రక్షించారు. ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. అనంతరం షర్మిలను అరెస్టు చేశారు. అయితే, పూర్తి స్పృహలోకి వచ్చిన ప్రవీణ్ జగ్తాప్ కీలక విషయాలు వెల్లడించాడు. 'నా భార్య నాకు నిద్రమాత్రలు ఇచ్చింది. మూడో రోజు
రచయిత గురించిజౌడి జ్యోతిజౌడి జ్యోతి సమయం తెలుగులో కన్సల్టెంట్గా పని చేస్తున్నారు. ఇక్కడ జాతీయం, అంతర్జాతీయం, సైన్స్ అండ్ టెక్నాలజీ రంగాలతోపాటు తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, పొలిటికల్ అప్డేట్స్, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. జ్యోతి తెలంగాణ యూనివర్సిటీ నుంచి జర్నలిజంలో పీజీ చదివారు. అనంతరం ఈనాడు జర్నలిజం స్కూల్లో వెబ్ జర్నలిజం కోర్సును పూర్తి చేశారు. అనంతరం ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, ఫిల్మీబీట్ సంస్థల్లో ఆమె పని చేశారు. ఆ సమయంలో రాష్ట్ర వార్తలతోపాటు రాజకీయ, సినిమా తదితర రంగాలకు సంబంధించి వార్తలు రాశారు. ఖాళీ సమయంలో సినిమాలు చూడటం, కుటుంబంతో కలిసి కొత్త ప్రదేశాలను సందర్శించడం ఆమెకు ఇష్టం.... ఇంకా చదవండి

వికారాబాద్ జిల్లా తాండూరులో ఎక్సైజ్ అధికారులు భారీగా గంజాయిని పట్టుకున్నారు. రైలులో గంజాయి తరలిస్తున్న ముగ్గురిని అరెస్ట్ చేసి, వారి నుంచి 52.88 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. వికారాబాద్: తాండూరులో రైలులో గంజాయి తరలిస్తున్న ముగ్గురు నిందితులను అధికారులు అరెస్ట్ చేశారు. వారి నుంచి 52.88 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన గంజాయి విలువ సుమారు రూ.27 లక్షలు ఉంటుందని అధికారులు అంచనా వేశారు. ఒడిశా నుంచి మహారాష్ట్రకు గంజాయిని అక్రమంగా తరలిస్తున్నారన్న సమాచారంతో ఎక్సైజ్ అధికారులు తాండూరులో తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో రైలులో గంజాయిని తీసుకొచ్చిన ముగ్గురు వ్యక్తులను గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. నిందితులు ఒడిశా నుంచి గంజాయిని తీసుకొచ్చి తాండూరులో రైలు దిగి, అక్కడి నుంచి మహారాష్ట్రకు తరలించేందుకు ఎదురుచూస్తున్నట్లు అధికారులు తెలిపారు. గంజాయిని తరలించేందుకు నిందితులు ఒక్కొక్కరికి రూ.10 వేల చొప్పున ఒప్పందం చేసుకున్నట్లు ఎక్సైజ్ అధికారులు వెల్లడించారు. బ్రీఫ్కేసుల్లో గంజాయి ప్యాకెట్లను పెట్టుకుని తరలిస్తున్న సమయంలో అధికారులు వారిని పట్టుకున్నట్లు తెలిపారు. ఈ కేసులో ఒడిశాకు చెందిన మధు ప్రధాన్ (34), సింబా సాహక్ (22), నీల్ మండల్ (22)లను అధికారులు అరెస్ట్ చేశారు. గంజాయి అక్రమ రవాణా వెనుక మరెవరైనా ఉన్నారా? అనే కోణాల్లో ఎక్సైజ్ అధికారులు విచారణ కొనసాగిస్తున్నారు. చంద్రబాబు.. నిజమైన అభివృద్ధికి చిరునామా: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఎఫ్సీఆర్ఏ సవరణ బిల్లు జేపీసీకి.. విపక్షాల నిరసనల మధ్య కీలక పరిణామం

ముంబైలో ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. విలే పార్లే వెస్ట్లోని ఓ 12 అంతస్తుల నివాస భవనంలో మంగళవారం రాత్రి మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో రెండున్నరేళ్ల చిన్నారి సహా ఇద్దరు ప్రాణాలు కోల్పోగా.. మరో ఆరుగురు గాయపడ్డారు. భవనంలోని 11వ అంతస్తులో రాత్రి సమయంలో ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. సమాచారం అందుకున్న ముంబై అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. రాత్రి 10.02 గంటలకు అగ్నిమాపక శాఖకు సమాచారం అందగా.. తొలుత ప్రమాదాన్ని లెవల్-1గా ప్రకటించారు. మంటలు తీవ్రత పెరగడంతో 10.16 గంటలకు లెవల్-2కు పెంచారు. దాదాపు అర్ధరాత్రి 1 గంట సమయంలో మంటలను పూర్తిగా అదుపులోకి తీసుకువచ్చారు. విద్యుత్ వైరింగ్ నుంచి మంటలు? అగ్నిప్రమాదంలో ఇంట్లోని విద్యుత్ వైరింగ్, ఏసీ యూనిట్, ఫర్నిచర్, సోఫా, బెడ్, ఫాల్స్ సీలింగ్, వంటగది సామగ్రి భారీగా దెబ్బతిన్నాయి. సుమారు 4 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో మంటలు వ్యాపించినట్లు అధికారులు తెలిపారు. అయితే అగ్నిప్రమాదానికి అసలు కారణం ఇంకా తెలియాల్సి ఉంది. చిన్నారి సహా ఇద్దరి మృతి ప్రమాదంలో గాయపడిన ఎనిమిది మందిని ఆసుపత్రులకు తరలించారు. ఇద్దరిని కూపర్ ఆసుపత్రికి, మరో ఆరుగురిని నానావతి ఆసుపత్రికి తరలించారు. నానావతి ఆసుపత్రిలో రెండున్నరేళ్ల అబీర్, 23 ఏళ్ల అంకిత మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు. గాయపడిన వారిలో ఫైర్మ్యాన్ మనోజ్ సోనావానే (30), శివమ్ ద్వివేది (29) చికిత్స అనంతరం డిశ్చార్జ్ అయ్యారు. మరో నలుగురు పార్థ్ (32), హిరెన్ (64), యశస్వి (33), అభిషేక్ ప్రస్తుతం స్థిరంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. వారిలో యశస్వి, అభిషేక్ చికిత్స అనంతరం ఇంటికి వెళ్లారు. ఈ ఘటనపై అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. అగ్నిప్రమాదానికి గల కారణాలను గుర్తించే పనిలో నిమగ్నమయ్యారు. హైదరాబాద్లో మొదలైన వినాయక చవితి 2026 సందడి (ఫొటోలు) ‘రంభ ఊర్వశి మేనక’ మూవీ టీజర్ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు) ‘విశ్వనాథ్ &

రోడ్డుపై గుంతలు.. బురదతో నిత్యం ఇబ్బందులు. అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోకపోవడంతో మహారాష్ట్రలోని ముగ్గురు పాఠశాల విద్యార్థినులు వినూత్నంగా నిరసన తెలిపారు. చేతిలో మొబైల్ ఫోన్.. మైక్కు బదులుగా గొడుగు పట్టుకుని రోడ్డుపై ‘న్యూస్ రిపోర్ట్’ చేశారు. వారి వ్యంగ్య వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అధికారులు స్పందించారు. చివరకు రోడ్డుకు మరమ్మతులు చేశారు.రాయ్గఢ్కు చెందిన నేహా ఘరే, జ్యోత్స్నా ముకానే, మాన్సీ పవార్ పదో తరగతి చదువుతున్నారు. ముగ్గురి వయసు 15 ఏళ్లు. వర్షాకాలం మొదలైనప్పటి నుంచి తమ పాఠశాలకు వెళ్లే రహదారి అధ్వానంగా మారింది. భారీ గుంతలు, బురదతో విద్యార్థులు, స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.ఈ సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్లేందుకు నేహా, జ్యోత్స్నా, మాన్సీ ఓ వినూత్న ఆలోచన చేశారు. నేహా రిపోర్టర్గా మారింది. గొడుగును మైక్లా పట్టుకుని జ్యోత్స్నాను రోడ్డు పరిస్థితిపై ప్రశ్నించింది. మాన్సీ మొత్తం దృశ్యాలను మొబైల్లో చిత్రీకరించింది. గుంతలు, బురదను చూపిస్తూ వ్యంగ్యంగా రూపొందించిన ఈ వీడియో నెట్టింట విపరీతంగా వైరల్ అయింది.వీడియో అధికారుల దృష్టికి వెళ్లడంతో రోడ్డుకు మరమ్మతులు చేపట్టారు. దీంతో బాలికలకు స్థానికుల నుంచి ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. కుటుంబసభ్యులు, గ్రామస్థులు, రాజకీయ నాయకులు వారిని అభినందించారు. మహారాష్ట్ర నవనిర్మాణ సేన అధినేత రాజ్ ఠాక్రే కూడా బాలికలను కలవడానికి ఆసక్తి చూపించారు.‘‘మా కుమార్తెలు చేసిన పనికి గర్వంగా ఉంది. ఇలాంటి సమస్యలను ప్రభుత్వం గుర్తించాలి’’ అని నేహా తండ్రి ఆత్మారామ్ ఘరే తెలిపారు

నిబంధనల అమలులో కఠినంగా వ్యవహరిస్తారని పేరున్న ఓ ఐఏఎస్ అధికారికి ప్రజలు బ్రహ్మరథం పట్టారు. ఆయన వేదికపైకి వస్తుండగా అంతా లేచి నిలబడి కరతాళధ్వనులతో అపూర్వ స్వాగతం పలికారు. మహారాష్ట్ర ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్డీఏ) కమిషనర్ తుకారాం హరిభావు ముంధేకు పూణెలో ఈ అరుదైన గౌరవం లభించింది. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.అసలేం జరిగింది? మహారాష్ట్రలో ఆహార భద్రతా నిబంధనలను ఉల్లంఘిస్తున్న సంస్థలపై ఎఫ్డీఏ కమిషనర్గా తుకారాం ముంధే కొరడా ఝుళిపిస్తున్నారు. ఆయన నేతృత్వంలో ముంబైతో సహా రాష్ట్రవ్యాప్తంగా హోటళ్లు, రెస్టారెంట్లపై అధికారులు విస్తృత తనిఖీలు చేపట్టారు. పరిశుభ్రత, ఆహార నాణ్యతా ప్రమాణాలు పాటించని సుమారు 100 సంస్థల లైసెన్సులను సస్పెండ్ చేశారు. ఈ కఠిన చర్యలు దేశవ్యాప్తంగా వార్తల్లో నిలిచాయి. ఈ నేపథ్యంలోనే పూణెలోని బాల్ గంధర్వ రంగ మందిర్లో జరిగిన ఓ కార్యక్రమానికి ముంధే హాజరయ్యారు. ఆయన వేదిక వైపు నడుస్తుండగా, సభలోని ప్రేక్షకులంతా ఒక్కసారిగా లేచి నిలబడి పెద్ద పెట్టున చప్పట్లు కొడుతూ తమ అభిమానాన్ని చాటుకున్నారు. చాలా మంది తమ ఫోన్లలో ఈ దృశ్యాలను బంధించారు. ఆయన తీసుకుంటున్న చర్యలకు ప్రజల నుంచి లభిస్తున్న మద్దతుకు ఈ సంఘటనే నిదర్శనం.ఎవరీ తుకారాం ముంధే? మహారాష్ట్రలో అత్యంత సుపరిచితులైన ఐఏఎస్ అధికారుల్లో తుకారాం ముంధే ఒకరు. ఆయన తన నిక్కచ్చి వైఖరి, నిబంధనల కఠిన అమలుకు ప్రసిద్ధి. బీడ్ జిల్లాలోని ఓ సాధారణ రైతు కుటుంబంలో జన్మించిన ఆయన, చిన్నతనంలో ఆర్థిక ఇబ్బందుల మధ్య పెరిగారు. జిల్లా పరిషత్

మహారాష్ట్రలోని పుణే జిల్లా బారామతి ఎయిర్పోర్టులో ఆదివారం మధ్యాహ్నం 12,35 గంటల ప్రాంతంలో కార్వార్ ఏవియేషన్కు చెందిన శిక్షణా విమానం ప్రమాదానికి గురైంది. విమానం రన్వేపై కదులుతున్న(టాక్సీయింగ్) సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, సంబంధిత అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. అదృష్టవశాత్తూ ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. ప్రమాదానికి గల కచ్చితమై కారణం ఇంకా స్పష్టంగా తెలియరాలేదు.భయంకపితులను చేసిన ఆ ఎయిర్ ఇండియా ఫ్లైట్ ఘటనలో అసలు విషయాలు వెలుగులోకి ఈ ప్రమాద వివరాలను పుణే ఎస్పీ వెల్లడించారు. బారామతి ఎయిర్ఫీల్డ్లో శిక్షణలో భాగంగా సర్క్యూట్, అత్యవసర ల్యాండింగ్ విన్యాసాలను సాధన చేస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. ఆ విమానంలో కెప్టెన్ చిరాగ్ శశికాంత్ దోయిఫోడే , క్యాడెట్ పైలట్ అభిజీత్ జుండ్రే ఉన్నారు. ఈ ఘటనపై విమానయాన అధికారులు, స్థానిక పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. విమానానికి సంబంధించిన సాంకేతిక లోపమా లేక ల్యాండింగ్ సమయంలో తలెత్తిన ఇతర కారణాల వల్ల ఈ ప్రమాదం జరిగిందా అనే కోణంలో విచారణ జరుపుతున్నారు. రన్వేపై విమానం నియంత్రణ కోల్పోవడానికి గల కారణాలను విశ్లేషిస్తున్ారు. మరిన్ని వివరాలు దర్యాప్తు పూర్తయిన తర్వాత వెలువడే అవకాశం ఉంది. పసిడి ధరలను పరుగులు పెట్టిస్తోన్నాయ్: న్యూ ట్రెండ్- ఇకపై !!గతంలోనూ వరుస ప్రమాదాలు బారామతి ప్రాంతంలో గత కొన్ని నెలలుగా వరుసగా విమాన ప్రమాదాలు చోటుచేసుకోవడం కలకలం రేపుతోంది. దాదాపు 7 నెలల క్రితం జనవరి 28న విమానం ల్యాండింగ్ సమయంలో కూలిపోవడంతో మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ తో పాటు మరో నలుగురు ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత మే 13న కూడా గోజుబావి గ్రామం వద్ద ఓ శిక్షణా విమానం విద్యుత్ స్తంభాన్ని ఢీకొని కూలిపోయింది. నేటి ప్రమాదంతో ఈ ప్రాంతంలో ఏవియేషన్ భద్రతపై మళ్లీ చర్చ మొదలైంది