
ఆయ్.! నేను వెజిటేరియన్.. కుక్క పిల్లను పట్టుకుని చంపకుండా వదిలేసిన చిరుత.. వీడియో వైరల్
Viral Video: ఆయ్.! నేను వెజిటేరియన్.. కుక్క పిల్లను పట్టుకుని చంపకుండా వదిలేసిన చిరుత.. వీడియో వైరల్ ఈ వార్తకు సంబంధించిన
© 2026 nimisham.in

Viral Video: ఆయ్.! నేను వెజిటేరియన్.. కుక్క పిల్లను పట్టుకుని చంపకుండా వదిలేసిన చిరుత.. వీడియో వైరల్ ఈ వార్తకు సంబంధించిన

నటి నిత్యామీనన్ ఇటీవలే తన సొంత నిర్మాణ సంస్థ ‘కేయూరి ప్రొడక్షన్స్’ను ప్రారంభించిన సంగతి తెలిసిందే. నటి నిత్యామీనన్ (Nithya Menen) ఇటీవలే తన సొంత నిర్మాణ సంస్థ ‘కేయూరి ప్రొడక్షన్స్’ను ప్రారంభించిన సంగతి తెలిసిందే. డీకే, విక్రమ్ కె.కుమార్తో కలిసి తొలుత ఆమె ఫాంటసీ డార్క్ కామెడీ మూవీ నిర్మిస్తున్నారు. తాజాగా ఇందులో నిర్మించబోయే మొదటి చిత్రం గురించి అప్డేట్ ఇచ్చారు ఆమె. ఈ సినిమాకు డీకే దర్శకత్వం వహించనున్నట్లు తెలిపారు. గతంలో విజయవంతమైన చిత్రాలను నిర్మించిన లియో విజన్, హీరోయిన్ నిత్యామేనన్కు చెందిన కేయురి ప్రొడక్షన్స్ కలిసి 'ప్రొడక్షన్ నెం.5' అనే వర్కింగ్ టైటిల్తో ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మించనున్నట్లు చెప్పారు. ఇంకా పేరు ఖరారు చేయని ఈ మూవీలో నిత్యామేనన్ ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. అభిమానులకు విభిన్నమైన సినిమాటిక్ అనుభూతి అందించేలా ఈ ప్రాజెక్ట్ ప్రేక్షకులకు సరికొత్త వినోదాన్ని పంచుతుందని, త్వరలోనే టైటిల్ టీజర్ను విడుదల చేస్తామని అన్నారు. ‘వైవిధ్యమైన కథాంశంతో రూపొందనున్న ఈ సినిమాతో అందరూ ప్రేమలో పడతారు’ అని పేర్కొన్నారు. కాగా తమిళం, తెలుగు, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో విడుదల చేయనున్నారు. ఈ చిత్రానికి సంబంధించి మరిన్ని వివరాలు, నటీనటులు, సాంకేతిక నిపుణులు తదితర వివరాలను త్వరలోనే వెల్లడించనున్నారు

మేష రాశివారికి సెప్టెంబర్ నెలలో కొత్త ఆదాయ మార్గాలు పెరగనున్నాయి. ఇక, కెరీర్, ఉద్యోగం పరంగానూ ఈ నెలలో బాగా కలిసిరానుంది. ఉద్యోగం మారాలి అనుకునేవారికి మంచి అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి. ఆఫీసులో శ్రమకు తగిన ఫలితం లభిస్తుంది. జీతం పెరుగుతుంది. వ్యాపారులు, ముఖ్యంగా రిటైల్ వ్యాపారులు గతంలో చేసిన పెట్టుబడుల నుండి ఊహించని లాభాలు పొందుతారు. పొదుపు పెరుగుతుంది. తోబుట్టువులతో సంబంధాలు బలపడతాయి, ఇది మీ వ్యక్తిగత జీవితానికి ఎంతో ప్రయోజనకరంగా మారుతుంది. ఈ సెప్టెంబర్ 5 తర్వాత.. కుంభ రాశివారికి అప్పుల బాధలు తీరుతాయి. అనుకోని ఆదాయ మార్గాలు వెతుక్కుంటూ వస్తాయి. ఆదాయం పెంచుకోవడానికి రకరకాల మార్గాలు సుగమమవుతాయి. పాత పెట్టుబడుల నుండి ఊహించని లాభాలు వచ్చి, రుణ సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది. ఆగిపోయిన పనులన్నీ సజావుగా సాగుతాయి. కొత్త ఉద్యోగ బాధ్యతలతో పాటు ప్రయాణాలు కలసి వస్తాయి. మీ శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది. ఈ నెలలో ధనస్సు రాశివారికి అదృష్టం బాగా కలిసొస్తుంది. కెరీర్ లో మంచి గుర్తింపు పొందుతారు. ఉద్యోగస్తులకు పదోన్నతులు లభిస్తాయి. పాత సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది. వ్యాపారాలు చేసేవారికి కూడా ఈ సమయం చాలా అనుకూలంగా ఉంటుంది. పెద్ద ఒప్పందాలు కుదురుతాయి. వ్యాపారాన్ని విస్తరించుకోవడానికి ఇది అత్యంత అనుకూలమైన సమయం. మానసిక ప్రశాంతత లభిస్తుంది. ఈ సెప్టెంబర్ నెలలో సింహ రాశివారికి పూర్వీకుల ఆస్తి కలిసివస్తుంది.. కోరికలు నెరవేరుతాయి. సంపద వేగంగా పెరుగుతుంది. పూర్వీకుల ఆస్తికి సంబంధించిన వ్యవహారాల్లో పెద్ద ఎత్తున లాభాలు పొందుతారు. మీరు వేసే ప్రణాళికలన్నీ విజయవంతమవుతాయి. అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి చేసి విజయపథంలో దూసుకుపోతారు. చిరకాల కోరికలు నెరవేరుతాయి. వైవాహిక జీవితం ఆనందం, శాంతితో సాగిపోతుంది. ఈ నెలలో కర్కాటక రాశివారికి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. నిరుద్యోగులకు తగిన మంచి ఉద్యోగం లభిస్తుంది. ఉద్యోగంలో ఉన్నవారు ప్రాజెక్ట్లను సకాలంలో పూర్తి చేసి బాస్ల నుండి ప్రశంసలు, గౌరవం
'Leo' చిత్రానికి క్రిటిక్స్ నుండి సగటున 3.5/5 రేటింగ్ లభించింది. ముఖ్య సమీక్షలు: 123telugu - 3.5/5, GreatAndhra - 3.25/5, Telugu360 - 3.25/5.
'Leo' చిత్రం 8వ రోజు బాక్సాఫీస్ వద్ద ₹4.0 కోట్ల గ్రాస్ మరియు ₹2.5 కోట్ల షేర్ వసూళ్లు నమోదు చేసింది. విడుదలైనప్పటి నుండి భారతదేశంలో మొత్తం నికర వసూళ్లు ₹55.0 కోట్లకు చేరుకున్నాయి. ప్రపంచవ్యాప్తంగా మొత్తం గ్రాస్ వసూళ్లు ₹120.0 కోట్లకు చేరుకుని బ్లాక్బస్టర్ దిశగా దూసుకుపోతోంది. ఈ చిత్రం థియేటర్లలో విజయవంతంగా ప్రదర్శితమవుతూ ప్రేక్షకుల మెప్పు పొందుతోంది. ప్రతి రోజూ స్థిరమైన వసూళ్లతో ఆడియెన్స్ థియేటర్లకు క్యూ కడుతున్నారు. తెలుగు సినిమా అభిమానులు ఈ చిత్రాన్ని అద్భుతంగా స్వాగతిస్తున్నారు. ట్రేడ్ వర్గాలు ఈ చిత్రం రాబోయే వారాంతాల్లో మరిన్ని రికార్డులు సాధించే అవకాశం ఉందని భావిస్తున్నారు. రోజువారీ కలెక్షన్ పూర్తి వివరాల కోసం కింది పట్టికను చూడండి.

శ్రావణ మాసంలో ఆగస్టు 28 పౌర్ణమి రోజు చంద్ర గ్రహణం ఏర్పడనుంది. అయితే ఈ సారి చంద్ర గ్రహణం కన్యారాశిలో ఏర్పడుతుంది. ఈ గ్రహణం ఆగస్టు 28 రోజు ఉదయం 8.04 గంటలకు ప్రారంభమై 9:44 గంటలకు పూర్తి అవుతుంది. అయితే మన భారత దేశంలో కనిపించదు, అందువలన సూతక కాలం నియమాలు వర్తించవు. కానీ ఇది రాశులపై మాత్రం ప్రభావం చూపుతుందంట. కాగా, ఏ రాశుల వారు జాగ్రత్తగా ఉండాలో చూసేద్దాం. ధనస్సు రాశి : ధనస్సు రాశి వారు గ్రహణం సమయంలో జాగ్రత్తగా ఉండాలి. కన్యారాశిలో ఇది ఏర్పడటం వలన వీరు అనే ఇబ్బందులు ఎదుర్కునే ఛాన్స్ ఉంది. అంతే కాకుండా వీరు ఆర్థికంగా కూడా చాలా నష్టపోతారు. అందువలన వీరు గ్రహణం పూర్తి అయ్యే మరసటి రోజు వరకు చాలా జాగ్రత్తగా ఉండాలంట. కన్య రాశి : కన్యారాశి వారికి ఆర్థిక సమస్యలు ఎక్కువ అవుతాయి. అందువలన వీరు డబ్బుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా గ్రహణానికి ముందు ఖర్చులు అధికం అవ్వడం మానసిక ప్రశాంతత లోపించడం వంటి ఇబ్బందులు తలెత్తుతాయి. అందువలన ఈ రాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాలని చెబుతున్నారు పండితులు. సింహ రాశి : సింహ రాశి వారికి అపనిందలు ఎక్కువ అవుతాయి. కుటుంబ సభ్యులతో మాటపట్టింపులు వస్తాయి. కోర్టు సంబంధిత వ్యవహారాలు మీకు వ్యతిరేకంగా వస్తాయి. దీంతో చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ రాశి వారు ప్రతి పనిలో అనేక సమస్యలు ఎదుర్కుంటారు. నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు

బుధ గోచారం వల్ల మీ వ్యక్తిత్వం మెరుగుపడుతుంది. వ్యాపారంలో సరైన నిర్ణయాలు తీసుకుని విజయం సాధిస్తారు. ఆకస్మిక ఆర్థిక లాభాలు అందుకునే సూచనలు ఉన్నాయి. కొత్త వ్యాపారాల్లో పెట్టుబడులు పెడితే మంచి లాభాలు వస్తాయి. మీ మాటతీరు మధురంగా మారి ఇతరులను ఆకట్టుకుంటుంది. ఫలితంగా సెప్టెంబర్ నెలలో వీరికి అదృష్టం రెట్టింపు అవుతుంది. అనుకున్నవన్నీ జరుగుతాయి. బుధుడు మీ కర్మ, ఆదాయ స్థానాల నుండి ప్రయాణించడం వల్ల ఆర్థికంగా చాలా కలిసివస్తుంది. ఉద్యోగంలో ప్రమోషన్లు, జీతాల పెంపు లభించే అవకాశం ఉంది. నిరుద్యోగులకు కొత్త ఉద్యోగాలు లభిస్తాయి. ఆదాయ మార్గాలు పెరిగి, వ్యాపారంలో మంచి లాభాలు సాధిస్తారు. ఈ నెలలో ఆర్థికంగా ఎలాంటి సమస్యలు రావు. కుటుంబంలో కూడా ఆనందం రెట్టింపు అవుతుంది. ఈ రాశి 2వ, 3వ స్థానాల్లో బుధ సంచారం వల్ల ఆర్థికంగా బలం చేకూరుతుంది. ఉద్యోగులకు కోరుకున్న చోటికి బదిలీ (ట్రాన్స్ఫర్), ప్రమోషన్లు లభించే అవకాశాలు ఉన్నాయి. వ్యాపారవేత్తలు విజయవంతమైన లాభాలను అందుకుంటారు. మీపై మీకు ఆత్మవిశ్వాసం రెట్టింపు అవుతుంది. అనుకున్నవన్నీ సాధించగలుగుతారు. ఉద్యోగంలో మీ పనితీరుకు ప్రశంసలు దక్కుతాయి. సమాజంలోనూ, పని ప్రదేశంలోనూ మీ వాక్చాతుర్యం బాగా పనిచేస్తుంది. వైవాహిక జీవితం సంతోషంగా సాగుతుంది. కొత్త ఇల్లు లేదా వాహనం కొనుగోలు చేసే యోగం ఉంది. మీ జీవిత భాగస్వామి కూడా కెరీర్లో మంచి పురోగతి సాధిస్తారు. సెప్టెంబర్ నెలలో మీకు ఆదాయం గణనీయంగా పెరుగుతుంది. పాత పెట్టుబడుల నుంచి ఊహించని లాభాలు వస్తాయి. మనస్సులోని భయాలు, సంకోచాలు తొలగిపోయి ధైర్యం పెరుగుతుంది. పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే విద్యార్థులకు, విదేశీ వ్యాపారం చేసే వారికి ఈ కాలం అత్యంత అనుకూలంగా ఉంటుంది
తిరుమలలో వన్యప్రాణుల కదలికల పర్యవేక్షణ, శ్రీవారి భక్తుల భద్రతను మరింత పటిష్టం చేసేందుకు టీటీడీ చర్యలు చేపడుతోంది. ఇందుకోసం ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించే ఆలోచన చేస్తోంది. అందులో భాగంగా గురువారం తిరుమల పద్మావతి అతిథి గృహం వద్ద నాలుగు కాళ్ల రోబోట్ డాగ్ పనితీరును టీటీడీ ఏఈవో వెంకయ్య చౌదరి అధికారులతో కలిసి పరిశీలించారు. అటవీ ప్రాంతాల్లో మనుషులు వెళ్లేందుకు ఇబ్బందికరమైన, ప్రమాదకరమైన ప్రాంతాల్లో వన్యప్రాణుల కదలికలను పర్యవేక్షించేందుకు ఈ రోబోట్ డాగ్ను వినియోగించేందుకు ఉన్న అవకాశాలపై చర్చించారు.ఈ రోబోట్ డాగ్లో ఆప్టికల్ కెమెరా, థర్మల్ ఇమేజింగ్ కెమెరా, 360 డిగ్రీల లైడార్, సెన్సార్లు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటి అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఉన్నాయి. వీటి సహాయంతో చీకటి, పొగమంచు వంటి సమయాల్లోనూ వన్యప్రాణుల కదలికలను గుర్తించి పర్యవేక్షించే అవకాశం ఉంటుంది. రోబోట్లోని ఏఐ వ్యవస్థ పెద్ద జంతువులు, మనుషులు, వాహనాలు, పశువులను గుర్తించి వర్గీకరించే సామర్థ్యం కలిగి ఉంది. వన్యప్రాణుల కదలికలను గుర్తించినప్పుడు జియో-ట్యాగ్డ్ అలర్ట్ను పంపించడం.. లైవ్ వీడియో, థర్మల్ ఫీడ్ను కంట్రోల్ రూమ్, పెట్రోలింగ్ సిబ్బందికి అందించేలా దీనిని రూపొందించారు.దీని ద్వారా అలిపిరి కాలిబాటకు ఆనుకుని ఉన్న అటవీ ప్రాంతాల్లో చిరుతలు, ఇతర వన్యప్రాణుల సంచారాన్ని ముందుగానే గుర్తించి భక్తులను అప్రమత్తం చేయవచ్చని టీటీడీ భావిస్తోంది. అలాగే ఈ సమాచారాన్ని అటవీ, విజిలెన్స్, భద్రతా సిబ్బందికి వేగంగా స్పందించేందుకు ఈ రోబోట్ డాగ్ ఉపయోగపడుతుందని భావిస్తు్న్నారు. వన్యప్రాణులు భక్తుల వైపు వచ్చినప్పుడు రోబోట్లోని సౌండ్, లైట్ యూనిట్లను ఉపయోగించి... వాటిని తిరిగి అటవీ ప్రాంతం వైపు మళ్లించేందుకు ఉన్న అవకాశాలను కూడా టీటీడీ పరిశీలిస్తోంది. అటవీ ప్రాంతాల్లో రోబోట్ డాగ్ ద్వారా సేకరించే సమాచారాన్ని విశ్లేషించి..అవసరమైన ప్రాంతాల్లో సిబ్బంది పెట్రోలింగ్ సమయాలు, నిఘాను మెరుగుపరచవచ్చని టీటీడీ భావిస్తోంది

దక్షిణాది చిత్ర పరిశ్రమలో రెండు దశాబ్దాలకు పైగా అగ్ర కథానాయికగా వెలుగొందుతున్న త్రిష కృష్ణన్, నటనతోనే కాకుండా సంపాదనలోనూ తన సత్తా చాటుతున్నారు. వరుస విజయాలతో దూసుకుపోతున్న ఈ చెన్నై బ్యూటీ ప్రస్తుతం సౌత్ ఇండియాలో అత్యధిక పారితోషికం తీసుకుంటున్న నటీమణులలో ఒకరిగా నిలిచారు. మీడియా నివేదికల ప్రకారం.. ప్రస్తుతం త్రిష నికర ఆస్తి విలువ సుమారు రూ. 85 కోట్లకు చేరింది. ‘పొన్నియిన్ సెల్వన్’, ‘లియో’ వంటి భారీ విజయాల తర్వాత త్రిష తన రెమ్యునరేషన్ను గణనీయంగా పెంచారు. ప్రస్తుతం ఆమె ఒక్కో చిత్రానికి రూ.10 నుంచి 12 కోట్ల వరకు ఛార్జ్ చేస్తున్నట్టు తెలుస్తోంది. సినిమాలతో పాటు ప్రముఖ బ్రాండ్లకు ప్రచారకర్తగా వ్యవహరిస్తూ, ఎండార్స్మెంట్ల ద్వారా ఏటా సుమారు రూ.9 కోట్లు ఆర్జిస్తున్నారు. ఆస్తి పెట్టుబడుల్లోనూ త్రిష ముందున్నారు. చెన్నైలో ఆమెకు సుమారు రూ.10 కోట్ల విలువైన లగ్జరీ ఇల్లు ఉంది. అలాగే షూటింగ్ నిమిత్తం హైదరాబాద్ వచ్చినప్పుడు ఉండేందుకు ఇక్కడ రూ. 6 నుంచి 6.5 కోట్ల విలువైన మరో ఇల్లు ఉంది. అంతేకాకుండా విదేశాల్లోనూ ఆమెకు పెట్టుబడులు ఉన్నట్లు సమాచారం.ఇక లగ్జరీ కార్లంటే త్రిషకు చాలా ఇష్టం. ఆమె గ్యారేజీలో మెర్సిడెస్ బెంజ్ ఎస్-క్లాస్, బీఎండబ్ల్యూ, రేంజ్ రోవర్ ఎవోక్, ఆడి వంటి రూ. 3 నుంచి 4 కోట్ల విలువైన ఖరీదైన కార్లు ఉన్నాయి. ఇలా నటనతో పాటు వ్యాపార దృక్పథంతో ముందుకు సాగుతూ త్రిష తన సామ్రాజ్యాన్ని విస్తరిస్తున్నారు. మటన్ అమ్మే పనిలో బిజీగా షాపు ఓనర్.. అంతలో వచ్చిన ఊహించని కస్ట్మర్.. తర్వాత ఏమైందంటే.. Anupama Parameswaran: నెలసరి వచ్చిందా అంటూ నీచంగా అవహేళన చేసేవాడు.. టాలీవుడ్లో ఆగని రచ్చ.. ఫిల్మ్ పెడరేషన్ సీరియస్ చర్యలు బఘీరా.. ఎప్పటికీ ప్రేమిస్తూనే ఉంటారా.. NTR ఎమోషనల్! Balakrishna 111: గాయాన్ని లెక్కచేయకుండా.. బాలయ్య మొండి పట్టు

Budha Astama 2026 Effect: ఆగస్టు 18వ తేదీన బుధుడు సింహరాశిలో అస్తమించడంతోపాటు.. సూర్యుడుతో కలిసి ఉండబోతున్నారు. దీంతో కొన్ని రాశుల వారికి విశేషమైన ప్రయోజనాలు కలుగుతాయి. ఊహించని ధన లాభాలతో పాటు ఆర్థికంగా చాలా వరకు కలిసి రాబోతోంది. Budha Astama 2026 Effect On Zodiac: బుధ గ్రహానికి జ్యోతిష్య శాస్త్రంలో చాలా ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంటుంది.. ఈ గ్రహాన్ని తెలివితేటలు, వ్యాపారం, ఆనందానికి సూచికగా భావిస్తూ ఉంటారు. ఇదిలా ఉంటే.. ఆగస్టు 18వ తేదీన బుధుడు సింహరాశిలో అస్తమించాడు.. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం సూర్యుడు చాలా దగ్గరగా వచ్చినప్పుడు.. ప్రతి గ్రహం అస్తమిస్తుంది.. అలాంటిది బుధుడు కూడా సింహరాశిలో అస్తమించడం విశేషం.. అయితే, 30 రోజులపాటు ఈ స్థితిలోనే కొనసాగుతూ ఉంటాడని జ్యోతిష్యులు చెబుతున్నారు.. గ్రహస్తమయం సాధారణంగా శక్తి క్షీణతగా చెప్పుకుంటూ ఉంటారు.. కానీ సింహరాశిలో బుధుడు అస్తమించడం.. రాశికి అధిపతిగా భావించే సూర్యునితో కలిసి ఉండడం చాలా శుభప్రదమని జ్యోతిష్యులు చెబుతున్నారు. ముఖ్యంగా ఈ సమయంలో 30 రోజుల పాటు నాలుగు రాశుల వారికి వృత్తి, వ్యాపారాలపరంగా దిమ్మ తిరిగే ధన లాభాలు కలుగుతాయి.. బుధ గ్రహం అస్తమించడం కారణంగా వృషభరాశి వారికి విశేషమైన ప్రయోజనాలు చేకూరుతాయి. కెరీర్ పరంగా కొత్త అవకాశాలు లభించడమే కాకుండా పనిలో మాట తీరు, ప్రశంసలు కూడా లభించే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే పై అధికారుల నుంచి మీకు మంచి పూర్తి సపోర్టు లభిస్తుంది. దీంతోపాటు వ్యాపారవేత్తలకు కొత్త ఆదాయ వనరులు కూడా లభించబోతున్నాయి.. ఈ సమయంలో మిధున రాశి వారికి ధైర్య సాహసాలు విపరీతంగా పెరుగుతాయి. దీంతోపాటు చాలా కాలంగా.. ఉద్యోగ మార్పుల కోసం ఎదురుచూస్తున్న వ్యక్తులందరికీ విశేషమైన ప్రయోజనాలు కలిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఆదాయ మార్గాలు కూడా లభిస్తాయి. అలాగే నిలిచిపోయిన డబ్బులు కూడా తిరిగి పొందే అవకాశాలు కూడా ఉన్నాయి. ఎప్పటినుంచో అనుకుంటున్నా పనులు ఇప్పుడు సులభంగా

2026 ఆగస్టు 22వ తేదీన జ్యోతిష శాస్త్రంలో ఒక ప్రత్యేకమైన సంఘటన కొన్ని రాశుల వారికి శుభ ఫలితాలను ఇవ్వబోతోంది. ఆగస్టు 22వ తేదీన రాత్రి 7 గంటల 32 నిమిషాలకు గ్రహాల రాకుమారుడు అయిన బుధుడు కర్కాటక రాశి నుండి సింహరాశిలోకి సంచారం చేస్తాడు. సింహరాశిలోకి బుధ సంచారం జరిగే సమయానికే అప్పటికే అందులో ఉన్న సూర్యుడు బుధుడి తోటి సంయోగం జరిపి బుధాదిత్య రాజయోగాన్ని ఏర్పరుస్తున్నాడు. ఈ బుధాదిత్య రాజయోగం కారణంగా కొన్ని రాశులవారికి శుభ ఫలితాలు రానున్నాయి.బుధాదిత్య రాజయోగంఈ బుధాదిత్య రాజయోగం కారణంగా బుద్ధి, వాక్చాతుర్యం, నాయకత్వ లక్షణాలు, వ్యాపారం, ఉద్యోగం మరియు ఆర్థిక వృద్ధికి అనుకూలంగా పనిచేస్తుందని జ్యోతిష నిపుణులు చెబుతున్నారు. సూర్యుడు ఆత్మవిశ్వాసం, గౌరవం మరియు అధికారాన్ని సూచిస్తే, బుధుడు తర్కం, కమ్యూనికేషన్ మరియు వ్యాపార నైపుణ్యాలకు ప్రతీకగా ఉన్నాడు. వీరి కలయిక వల్ల అనేక మందికి అదృష్ట ద్వారాలు తెరుచుకోవచ్చు.కుంభరాశిముఖ్యంగా కుంభ రాశి వారికి ఈ కాలం చాలా శుభకరం. వారి జీవితంలో కొత్త అవకాశాలు, ఆదాయ వృద్ధి మరియు సామాజిక గౌరవం పెరగవచ్చు. ఈ సమయంలో కుంభరాశి జాతకులు ఏ పని చేసినా కలిసి వస్తుంది. కుంభరాశి వారి సంపదలు పెరుగుతాయి. సామాజికంగా పురోగతి కనిపిస్తుంది.మేషరాశిమేష రాశి జాతకులకు ఈ సమయం అదృష్ట సమయంగా ఉంటుంది. బుధాదిత్య రాజయోగం కారణంగా మేష రాశి వారి వర్తక వ్యాపారాలు లాభాల బాటలో ఉంటాయి. ఎప్పటి నుంచో పెండింగ్లో ఉన్న పనులు పూర్తవుతాయి. విద్యార్థులకు మంచి ఫలితాలు వస్తాయి.కర్కాటక రాశికర్కాటక రాశి జాతకులకు బుధాదిత్య రాజయోగం అన్ని విధాల శుభయోగం. ఈ సమయంలో కర్కాటక రాశి వారు పెండింగ్లో ఉన్న పనులు పూర్తి చేస్తారు. వర్తక వ్యాపారాలు చేసే వారికి కలిసి వస్తుంది. కొత్త వ్యాపారాలు, వ్యాపార విస్తరణ సాధ్యమవుతుందితులారాశితులా రాశి జాతకులకు బుధాదిత్య రాజయోగం కలిసి వస్తుంది. ఈ సమయంలో తులా రాశి జాతకులు ఆదాయం
తిరుపతి ఘాట్ రోడ్డులో చిరుత పులి తిరుపతి జిల్లా చిట్వేలు - రాపూర్ ఘాట్ రోడ్డులో చిరుత పులి సంచారం తీవ్ర కలకలం రేపింది. చిట్వేలు నుంచి పెంచలకోన వైపు వెళ్తున్న ప్రయాణికులు రాత్రి వేళ మూడో మలుపు వద్ద చిరుత సంచరిస్తుండటాన్ని గమనించారు. ప్రస్తుతం పెంచలకోనలో పెళ్లిళ్ల సీజన్ నడుస్తుండటంతో బైక్లపై వెళ్లే భక్తులు, ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ఘాట్ రోడ్డులో వెళ్లేవారు, ముఖ్యంగా ద్విచక్ర వాహనదారులు అత్యంత జాగ్రత్తగా ఉండాలని, రాత్రి వేళల్లో అప్రమత్తంగా ప్రయాణించాలని అటవీ శాఖ (ఫారెస్ట్) అధికారులు హెచ్చరించారు. ఈ వార్తకు సంబంధించిన

ఆగస్టు 17న సూర్యుడు సింహ రాశిలోకి ప్రవేశించాడు, కేతువు కూడా అప్పటికే అదే రాశిలో ఉంది, అయితే ఆగస్టు 22న బుధుడు సింహ రాశిలోకి ప్రవేశిస్తారు. ఇలా మూడు గ్రహాల కలయిక వలన త్రిగ్రాహి రాజయోగం ఏర్పడనుంది. దీని వలన నాలుగు రాశుల వారికి ఊహించని ప్రయోజనాలు కలగనున్నాయి. ఇంతకీ ఆ రాశులు ఏవి అంటే? మేష రాశి : మేష రాశి వారికి ఇది చాలా మంచి సమయం. దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. కానీ ఇవి మీకు అత్యధిక లాభాలను తీసుకొస్తాయి. ఇంటా బయట సంతోషకర వాతావరణం నెలకుంటుంది. అన్నివిధాలుగా కలిసి వస్తుంది. చాలా అద్భుతంగా గడుస్తుంది. అనుకున్న పనులు సమయానుగుణంగా పూర్తి చేసుకుంటారు. సింహ రాశి : సింహరాశి వారికి ఇది అద్భుతమైన సమయంగా చెప్పవచ్చును. వీరు చాలా ఆనందంగా గడుపుతారు. ఇంటిలో శుభకార్యాలు నిర్వహించుకుంటారు. అంతే కాకుండా ఈ సమయంలోనే మీకు మీ మిత్రులు,శత్రువులు తెలిసి వస్తుంది. ఆదాయం కూడా పెరుగుతుంది. సమాజంలో మంచి గుర్తింపు లభిస్తుంది. తుల రాశి : తుల రాశి వారికి పట్టింది బంగారమే, ముట్టింది ముత్యమే అవుతుంది. ఈ రాశి వారు స్థిరాస్తి కొనుగోలు చేస్తారు. సమాజంలో వీరికి అంటూ ప్రత్యేకమైన గుర్తింపు లభిస్తుంది. ఆదాయం కూడా విపరీతంగా పెరుగుతుంది. చాలా రోజుల నుంచి వ్యాపారం ప్రారంభించాలి అనుకునేవారు ఈ సమయంలో దానిని నెరవేర్చుకుంటారు. వృశ్చిక రాశి : వృశ్చిక రాశి వారికి సమాజంలో మంచి గుర్తింపు లభిస్తుంది. విదేశాల్లో మంచి ఉద్యోగం సంపాదించుకుంటారు. అన్నివిధాలుగా కలిసి వస్తుంది. ఆదాయం కూడా విపరీతంగా పెరుగుతుంది. చాలా ఆనందకర జీవితాన్ని గడుపుతారు

తమిళ సినీ పరిశ్రమలో తనకంటూ ఒక ప్రత్యేకమైన LCU బ్రాండ్ను క్రియేట్ చేసుకున్న దర్శకుడు లోకేష్ కనగరాజ్, మానగరం, ఖైదీ, మాస్టర్, విక్రమ్ వంటి వరుస బ్లాక్బస్టర్ విజయాలతో పాన్ -ఇండియా రేంజ్లో భారీ గుర్తింపు తెచ్చుకున్నాడు తమిళ సినీ పరిశ్రమలో తనకంటూ ఒక ప్రత్యేకమైన LCU బ్రాండ్ను క్రియేట్ చేసుకున్న దర్శకుడు లోకేష్ కనగరాజ్ (Lokesh Kanagaraj) , మానగరం, ఖైదీ, మాస్టర్, విక్రమ్ వంటి వరుస బ్లాక్బస్టర్ విజయాలతో పాన్ -ఇండియా రేంజ్లో భారీ గుర్తింపు తెచ్చుకున్నాడు. అయితే, ఆయన దర్శకత్వంలో దళపతి విజయ్తో చేసిన లియో, రజనీకాంత్తో చేసిన కూలీ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబట్టినప్పటికీ.. కథ, సెకండ్ హాఫ్ స్క్రీన్ప్లే లోపాల వల్ల సోషల్ మీడియాలో తీవ్రమైన విమర్శలు, ట్రోలింగ్ను ఎదుర్కొన్నాయి. ఇక ఆ ట్రోల్స్ ని తట్టుకొని DC సినిమాతో హీరోగా పరిచయమై భారీ విజయాన్ని అందుకున్నాడు. ప్రస్తుతం లోకేష్ .. అల్లు అర్జున్ తో ఒక సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాపై కూడా ట్రోలింగ్ నడుస్తూనే ఉంది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) కథానాయకుడిగా, లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కనున్న #AA23 చిత్రంపై సినీ వర్గాల్లో, అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో, అనిరుధ్ రవిచందర్ సంగీతంలో రాబోతున్న ఈ సినిమా, అత్యంత వినూత్నమైన కాన్సెప్ట్, హై-వోల్టేజ్ యాక్షన్తో రూపొందనుంది. ఇటీవల లోకేష్ నటించిన చిత్రంపై అల్లు అర్జున్ ప్రశంసలు కురిపిస్తూ లోకేష్ను అభినందించడం, వీరి కాంబినేషన్ మూవీపై ఉన్న క్రేజ్ను మరోస్థాయికి తీసుకెళ్లింది. త్వరలోనే ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది. ఇక తాజాగా ఒక ఇంటర్వ్యూలో తనపై వస్తున్న విమర్శలు, ట్రోలింగ్పై లోకేష్ కనగరాజ్ చాలా హుందాగా, స్పష్టంగా స్పందించాడు. 'మా అమ్మ కూడా నాకు సంబంధించిన ఆ ట్రోల్స్, మీమ్లను స్క్రీన్షాట్లు తీసి పంపుతుంటుంది. ఇందులో కంగారు పడటానికి ఏమీ లేదు

వాల్స్ట్రీట్ ట్రేడింగ్ దిగ్గజం జేన్ స్ట్రీట్ జులై నెలలో భారీ నష్టాలను చవిచూసింది. గత పదేళ్ల కాలంలో తొలిసారిగా ఒక నెలలో సుమారు 15 బిలియన్ డాలర్ల (రూ. 1.25 లక్షల కోట్ల పైచిలుకు) మేర నష్టాన్ని నమోదు చేసింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) రంగంపై దృష్టి సారించిన 'సిచ్యుయేషనల్ అవేర్నెస్' అనే హెడ్జ్ ఫండ్లో చేసిన పెట్టుబడులే ఈ భారీ నష్టానికి ప్రధాన కారణంగా నిలిచాయి.ఓపెన్ ఏఐ మాజీ పరిశోధకుడు లియోపోల్డ్ అషెన్బ్రెన్నర్ స్థాపించిన ఈ హెడ్జ్ ఫండ్, ఏఐ, సెమీకండక్టర్ షేర్ల పతనంతో తీవ్రంగా దెబ్బతింది. జూన్ నాటికి ఈ ఫండ్ శాన్డిస్క్లో సుమారు 5.7 బిలియన్ డాలర్లు, మైక్రాన్ టెక్నాలజీలో 5.6 బిలియన్ డాలర్ల మేర భారీగా పెట్టుబడులు పెట్టింది. అయితే జులైలో శాన్డిస్క్ షేర్లు 47 శాతం, మైక్రాన్ షేర్లు 29 శాతం మేర పడిపోవడంతో, ఈ ఫండ్ పోర్ట్ఫోలియో విలువ ఏకంగా 67 శాతం క్షీణించింది. మార్జిన్ కాల్స్ ఒత్తిడి పెరగడంతో, ఫండ్లోని పబ్లిక్ ఈక్విటీలను సిటాడెల్ సంస్థకు తక్కువ ధరకే విక్రయించాల్సి వచ్చింది.సదరు ఫండ్లో గణనీయమైన వాటా కలిగి ఉండటంతో పాటు, ఏఐ సంబంధిత స్టాక్స్లో నేరుగా పెట్టుబడులు పెట్టడం వల్ల జేన్ స్ట్రీట్కు సుమారు 15 బిలియన్ డాలర్ల నష్టం వాటిల్లిందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అయితే, ఏడాది మొత్తంగా చూస్తే ఈ పెట్టుబడిపై ఇప్పటికీ సానుకూల ఫలితాలనే పొందుతున్నామని సంస్థ తన ఉద్యోగులకు పంపిన అంతర్గత నోట్లో పేర్కొంది. ఈ భారీ నష్టం సంభవించినప్పటికీ, జూలై

మిథున రాశిలోనే కుజుడు కొలువుదీరడం వల్ల ఈ రాశి వారికి ఆత్మవిశ్వాసం, పనితీరు గణనీయంగా పెరుగుతాయి. వ్యాపారం & వృత్తి: కొత్త వ్యాపారం లేదా ప్రాజెక్ట్లను ప్రారంభించడానికి ఇది అత్యంత అనుకూల సమయం. మీ కష్టానికి తగిన ప్రతిఫలం దక్కుతుంది. అనుకూల రంగాలు: విద్య, మీడియా, రచన, కమ్యూనికేషన్ రంగాల్లో ఉన్నవారికి తిరుగులేని ఫలితాలు ఉంటాయి. మీ మాటతీరుతో అనుకున్న పనులను సాధిస్తారు. ఇతర లాభాలు: పెండింగ్లో ఉన్న కోర్టు/చట్టపరమైన సమస్యలు పరిష్కారమై శుభవార్తలు వింటారు. కుటుంబంలో ఆనందం నెలకుంటుంది. కర్కాటక రాశి వారికి ఈ సమయం ఆర్థికంగా, సామాజికంగా ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. ఆర్థికం & వ్యాపారం: పారిశ్రామికవేత్తలకు భవిష్యత్తులో మంచి ఆదాయాన్ని తెచ్చిపెట్టే బిజినెస్ డీల్స్ కుదురుతాయి. నిలిచిపోయిన ప్రాజెక్టులు మళ్లీ వేగంగా ముందుకు సాగుతాయి. సహకారం: క్లిష్టమైన సమస్యలను పరిష్కరించడంలో సహోద్యోగులు, శ్రేయోభిలాషుల మద్దతు లభిస్తుంది. ఆధ్యాత్మికం: చదువు, పరిశోధనలు, ఆధ్యాత్మిక విషయాలపై ఆసక్తి పెరిగి మీ జ్ఞాన పరిధి విస్తరిస్తుంది. కన్యా రాశి వారికి వృత్తి, వ్యాపార పరంగా ఈ కుజ సంచారం ఒక సువర్ణ సమయం అని చెప్పవచ్చు. ఉద్యోగం: ఉద్యోగ మార్పు కోసం చూస్తున్న వారికి నచ్చిన సంస్థలో మంచి పదవితో కూడిన అవకాశాలు లభిస్తాయి. వ్యాపారం: భాగస్వామ్య వ్యాపారాల్లో ఉన్నవారికి భారీ లాభాలు ఉంటాయి. కొత్త పరిచయాలు వ్యాపారాన్ని విస్తరించడానికి తోడ్పడతాయి. ఆర్థికం: పాత బాకీలు లేదా మార్కెట్లో చిక్కుకున్న డబ్బు తిరిగి చేతికి అందుతుంది. మీరు ఎంతోకాలంగా కొనాలనుకుంటున్న విలువైన వస్తువులను కొనుగోలు చేస్తారు. తులా రాశి వారికి పనిరాక్షసుడిలా కష్టపడే తత్వం పెరుగుతుంది. వీరి కష్టానికి తగినట్లే అద్భుతమైన ఫలితాలు పొందుతారు. వృత్తి పరంగా: ఆఫీసులో కొత్త బాధ్యతలను విజయవంతంగా పూర్తి చేసి అధికారుల మెప్పు పొందుతారు. ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న అవకాశాలు తలుపు తడతాయి. ఆర్థిక పరిస్థితి: పాత పెట్టుబడుల నుండి మంచి లాభాలు వస్తాయి. రావలసిన బకాయిలు చేతికి అందడంతో

మానుకోట జిల్లా కేసముద్రం మండలం అర్పనపల్లిలో చిరుతపులి కనిపించిందని ఓ రైతు తెలపడంతో తీవ్ర కలకలం రేపుతోంది. కేసముద్రం(మహబుబాబాద్): మానుకోట జిల్లా కేసముద్రం మండలం అర్పనపల్లిలో చిరుతపులి కనిపించిందని ఓ రైతు తెలపడంతో తీవ్ర కలకలం రేపుతోంది. గ్రామ శివారుల్లోని ఓ గ్రానైట్ క్వారీ వైపు వ్యవసాయ భూమి ఉన్న గండికోట కుమార్ తన పొలం వద్దకు వెళ్లగా చిరుతపులి కనిపించిందని గ్రామస్తులకు తెలిపాడు. సోమవారం సాయంత్రం తన పొలం వద్ద దూరంగా చిరుతపులిని చూసిన కుమార్ తీవ్ర భయాందో ళనకు గురయ్యాడు. తన పెంపుడు కుక్కతో సహా సమీపంలోని ఒక బావిగుంతలో దాక్కున్నట్లు పేర్కొన్నాడు. పులి వెళ్లిపోయిన తర్వాత తన పొలంలోని పాదముద్రలను ఫోన్లో ఫోటో తీసి గ్రామంలోని వాట్సాప్ గ్రూపులో పోస్టు చేయడంతో కలకలం రేపుతోంది. ఈ పులి ఆయనకు గత రెండు రోజులుగా కనిపిస్తున్నట్లు వెల్లడించారు. ఇదిలాఉండగా మూడు రోజుల క్రితం గూడూరు మండలం బొల్లెపల్లి ప్రాంతంలోనూ చిరుత కనిపించిందని అటవీశాఖాధికారులకు సమాచారం అందింది. అయితే అటవీశాఖాధికారులు వెతికినప్పటికీ పులిజాడ కనిపించలేదని తెలిసింది. ఈ విషయంపై అటవీశాఖ సిబ్బంది మాట్లాడుతూ అర్పనపల్లి లో పాదముద్రలు లభించినట్లు గ్రామస్తులు సమాచారం అందించారని, ఇది అడవిపిల్లి పాదముద్రలు కూడా అయి ఉండొచ్చన్నారు. కాగా.. ఈ విషయంపై క్షేత్రస్థాయిలో విచారణ జరిపిస్తామని వెల్లడించారు. బంగారం ధరల్లో స్వల్ప పెరుగుదల.. ఈ రోజు మీ నగరంలో పసిడి ధరలు ఎలా ఉన్నాయంటే

దాదాపు 4.7 కోట్ల సంవత్సరాల క్రితం భూమిపై సంచరించిన ఓ భారీ సర్పం అవశేషాలు భారత్లో వెలుగుచూశాయి. ఐఐటీ రూర్కీకి చెందిన పరిశోధకులు గుజరాత్లోని కచ్ జిల్లాలో ఈ శిలాజాలను కనుగొన్నారు. ఈ ప్రాచీన సర్పం ఇప్పటివరకు ప్రపంచంలోనే అతిపెద్ద పాముగా పేరొందిన ‘టైటానోబోవా’ రికార్డును సైతం బద్దలుకొట్టే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.మొసలి అనుకుంటే.. మహా సర్పం బయటపడింది2004లో గుజరాత్లోని కచ్ జిల్లాలో ఉన్న పనంధ్రో బొగ్గు గనిలో తవ్వకాలు జరుపుతుండగా 27 భారీ వెన్నుపూసల శిలాజాలు బయటపడ్డాయి. వాటి భారీ పరిమాణం చూసి, తొలుత అవి ఏదైనా ప్రాచీన మొసలికి చెందినవిగా పరిశోధకులు భావించారు. అయితే, ఐఐటీ రూర్కీకి చెందిన పాలియంటాలజిస్ట్ ప్రొఫెసర్ సునీల్ బాజ్పాయ్, ఆయన బృందంలోని పరిశోధకుడు దేబాజిత్ దత్తా ఈ శిలాజాలపై సుదీర్ఘ అధ్యయనం చేశారు. ఆధునిక సరీసృపాల ఎముకలతో, ఇతర శిలాజాలతో పోల్చి చూసిన తర్వాత, అవి ఒక ప్రత్యేకమైన, అత్యంత భారీ ప్రాచీన సర్పానికి చెందినవని నిర్ధారించారు.స్కూల్ బస్సు కన్నా పొడవు.. అనకొండలా వేటపరిశోధకుల అంచనా ప్రకారం, ఈ సర్పం పొడవు 10.9 మీటర్ల నుంచి 15.2 మీటర్ల (సుమారు 36 నుంచి 50 అడుగులు) వరకు ఉండేది. అంటే, ఇది ఒక సాధారణ స్కూల్ బస్సు కన్నా పొడవుగా ఉండేదని శాస్త్రవేత్తలు విశ్లేషిస్తున్నారు. దీని శరీరం విశాలంగా, స్థూపాకారంలో అత్యంత బలమైన కండరాలతో ఉండేదని తెలిపారు. ఇది వేగంగా కదిలే వేటగాడు కాదని, నేటి అనకొండలు, కొండచిలువల మాదిరిగా నీటిలో లేదా చిత్తడి నేలల్లో పొంచి

బాలీవుడ్ నటి సన్నీ లియోన్ తన తదుపరి ప్రాజెక్టుల విజయం కోసం దైవ సన్నిధిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆదివారం తన భర్త డేనియల్ వెబర్తో కలిసి ముంబైలోని ఇస్కాన్ ఆలయాన్ని సందర్శించారు. త్వరలో ప్రారంభం కానున్న తన కొత్త సినిమా షూటింగ్ విజయవంతంగా పూర్తి కావాలని ఆకాంక్షిస్తూ ఆమె ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా సంప్రదాయ దుస్తుల్లో సన్నీ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. పింక్ కలర్ ఎంబ్రాయిడరీ సల్వార్ సూట్లో ఆమె ఎంతో హుందాగా కనిపించారు. ఆమె భర్త డేనియల్ గ్రీన్ షర్ట్, క్రీమ్ ప్యాంట్తో కనిపించారు.ప్రస్తుతం సన్నీ లియోన్ ఒకవైపు సినిమాలు, మరోవైపు అంతర్జాతీయ ప్రదర్శనలతో క్షణం తీరిక లేకుండా గడుపుతున్నారు. ఇటీవల ఆమె 'డీజే వరల్డ్ టూర్' పేరుతో ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో ప్రదర్శనలు ఇస్తున్నారు. ఈ టూర్లో భాగంగా భారత్లోని ముంబై, ఢిల్లీ, హైదరాబాద్, కొచ్చి నగరాలతో పాటు థాయ్లాండ్, కెనడా, గ్లాస్గో, డబ్లిన్ వంటి అంతర్జాతీయ నగరాల్లోనూ తన ప్రదర్శనలతో ప్రేక్షకులను అలరించారు. త్వరలోనే ఆస్ట్రేలియాలో కూడా ఈ టూర్ జరగనుంది.ఇక సినిమాల విషయానికొస్తే, 'కెన్నడీ' చిత్రంతో మంచి విజయాన్ని అందుకున్న సన్నీ, ప్రస్తుతం 'చుడైల్' అనే హారర్ కామెడీ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుంది. టీఎల్వీ ప్రసాద్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రాహుల్ దేవ్, మందన కరిమి ప్రధాన పాత్రలు పోషించారు. ఉత్తర ప్రదేశ్లోని బులంద్షహర్ వీధుల్లో తిరిగే ఒక దెయ్యం పాత్రలో సన్నీ కనిపించనుండగా, ఆమెకు పోటీగా

వేద జ్యోతిషశాస్త్రంలో గ్రహాలకు రాజుగా పరిగణించే సూర్య భగవానుడు ప్రతి నెలా ఒక రాశి నుండి మరొక రాశికి సంచరిస్తాడు. 2026 సెప్టెంబర్ 13న జరిగే సూర్య సంచారం అత్యంత అరుదైనది, శక్తివంతమైనది.సూర్యుడు తన స్వక్షేత్రమైన ఉత్తర ఫల్గుణి నక్షత్రంలోకి ప్రవేశించడమే ఇందుకు ప్రధాన కారణం. తన సొంత నక్షత్రంలోకి సూర్యుడు అడుగుపెట్టినప్పుడు దాని ప్రభావం అత్యంత శుభప్రదంగా మారుతుంది. ఆ రాశులు ఇవే.. వృషభ రాశి వారికి ఈ సూర్య సంచారం జీవితంలో కొత్త కాంతులను నింపుతుంది. దీర్ఘకాలంగా పడుతున్న కష్టానికి తగిన ఫలితాలు అందుతాయి. ఉద్యోగం & కెరీర్: ఆఫీసులో మీ కష్టానికి గుర్తింపు లభిస్తుంది. పదోన్నతి లేదా జీతం పెరిగే అవకాశాలు మెండుగా ఉన్నాయి. అధికారికంగా ఉన్నత పదవులు చేపట్టే అవకాశం ఉంది. ఆర్థిక పరిస్థితి: ఆర్థికంగా ఇది అత్యంత అనుకూలమైన సమయం. పెట్టిన పెట్టుబడులు, నిలిచిపోయిన డబ్బు చేతికి అందుతాయి. కుటుంబం: కుటుంబ సంబంధాలను మరింత బలోపేతం చేసుకోవడానికి కొద్దిగా ప్రయత్నిస్తే చాలు, ఇంట్లో ఆనందకరమైన వాతావరణం నెలకొంటుంది. మీన రాశి వారికి ఈ సమయం అన్ని విధాలా కలిసి వస్తుంది. జీవితంలో ప్రశాంతతతో పాటు అదృష్టం మిమ్మల్ని వరిస్తుంది. రుణ విముక్తి: పాత అప్పుల భారం నుండి ఉపశమనం లభిస్తుంది. విదేశీ యోగం & హోదా: విదేశాలకు వెళ్లాలనుకునే వారి కల నెరవేరుతుంది. సమాజంలో మీ గౌరవ మర్యాదలు, హోదా పెరుగుతాయి. సంపద & ఆస్తులు: కొత్త ఇల్లు లేదా వాహనం కొనుగోలు చేసే అవకాశాలు బలంగా ఉన్నాయి. ఉద్యోగస్తులకు జీతం పెరుగుతుంది. అవసరాలన్నీ సకాలంలో తీరి ఆర్థికంగా నిలదొక్కుకుంటారు. ధనుస్సు రాశి వారికి సెప్టెంబర్ 13 నుండి జీవితం చాలా ప్రశాంతంగా మారుతుంది. ఆరోగ్యం & మనశ్శాంతి: అనారోగ్య సమస్యల నుండి కోలుకుంటారు. ఆరోగ్య పరిస్థితి బాగా మెరుగుపడుతుంది. ఆర్థికం & ఫలితాలు: ఆర్థికంగా స్థిరపడటానికి మీరు చేసే కష్టానికి తక్షణమే మంచి ఫలితాలు లభిస్తాయి

తెలుగు చిత్రసీమలో విభిన్నమైన మరియు వినూత్నమైన చిత్రాలను అందించే ప్రముఖ దర్శకుడు దేవా కట్టా సమర్పణలో మరొక ఆసక్తికరమైన చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. కృష్ణ కమల్, మాహి శ్రీ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ రొమాంటిక్ కామెడీ చిత్రానికి ‘జోజో‘ అనే టైటిల్ ను ఖరారు చేస్తూ చిత్రబృందం అధికారిక ప్రకటన విడుదల చేసింది. పల్లెటూరి వాతావరణం నేపధ్యంలో సాగే ఈ చిత్రాన్ని పూర్తి రా అండ్ రస్టిక్ స్టైల్లో తెరకెక్కించినట్లు మేకర్స్ తెలిపారు. ఎలాంటి మొహమాటం లేని, అన్ఫిల్టర్డ్ ఫన్ అండ్ ఎంటర్టైన్మెంట్తో సాగే వినోదాత్మక చిత్రంగా ‘జోజో’ ప్రేక్షకులను అలరించబోతోంది. యంగ్ యాక్టర్స్ కృష్ణ కమల్, మాహి శ్రీల మధ్య రొమాన్స్ మరియు కామెడీ హైలైట్గా నిలవనున్నాయి. ఈ సినిమా అనౌన్స్మెంట్తో పాటు మేకర్స్ రిలీజ్ చేసిన ‘మనోభావాల బ్యాచ్ దూరంగా ఉండండి’ కాన్సెప్ట్ వీడియో వైరల్ గా మారింది. సీరియస్ రూల్స్ పట్టించుకోకుండా, కేవలం వినోదాన్ని మాత్రమే కోరుకునే యూత్ మరియు మాస్ ఆడియెన్స్ కోసం ఈ సినిమాను రూపొందించినట్లు స్పష్టమవుతోంది.ఈ చిత్రానికి లీయో కిరణ్ దర్శకత్వం వహిస్తుండగా, విజయ్ కృష్ణ లింగం నిర్మిస్తున్నారు. ప్రముఖ దర్శకుడు దేవా కట్టా ఈ చిత్రాన్ని సమర్పిస్తుండటం విశేషం. గుళ్లపల్లి కుమార్ ఎడిటింగ్ బాధ్యతలను నిర్వహిస్తున్నారు. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన తదితర వివరాలు మరియు టీజర్ అప్డేట్లను విడుదల చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు

భూమిపై ఒకప్పుడు ఏడాదికి 365 రోజులు కాదు, ఏకంగా 372 రోజులు ఉండేవని శాస్త్రవేత్తలు కనుగొన్నారు. సుమారు 7 కోట్ల ఏళ్ల క్రితం (క్రెటేషియస్ యుగం చివరిలో) ఒక రోజు నిడివి కేవలం 23 గంటల 31 నిమిషాలు మాత్రమే ఉండేదని, అంటే ఇప్పటికంటే దాదాపు అరగంట తక్కువని తేల్చారు. ఒమన్లోని అల్-హజర్ పర్వత ప్రాంతంలో లభ్యమైన ఒకే ఒక్క పురాతన నత్త శిలాజంపై జరిపిన పరిశోధనలో ఈ ఆశ్చర్యకరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి.పరిశోధకులు 'టొరైటెస్ సాంచెజీ' అనే జాతికి చెందిన ఈ నత్త శిలాజంపై అత్యంత అధునాతన లేజర్ టెక్నాలజీతో విశ్లేషణ జరిపారు. ఈ జీవి తన తొమ్మిదేళ్ల జీవితకాలంలో దాని కర్పరంపై ఏర్పడిన రోజువారీ పెరుగుదల వలయాలను (గ్రోత్ రింగ్స్) లెక్కించారు. రసాయన విశ్లేషణ, విజువల్ కౌంటింగ్ వంటి మూడు పద్ధతుల్లో పరిశీలించి, సంవత్సరానికి కచ్చితంగా 372 రోజువారీ వలయాలు ఉన్నాయని నిర్ధారించారు.భూమి సూర్యుని చుట్టూ తిరిగే కక్ష్య కాలం (సంవత్సరం) దాదాపు స్థిరంగా ఉన్నందున, ఏడాదిలోని 372 రోజులను బట్టి ఒక రోజు నిడివి 23 గంటల 31 నిమిషాలుగా లెక్కించారు. భూభ్రమణం నెమ్మదిగా ఉండటానికి కారణం, అప్పట్లో చంద్రుడు భూమికి చాలా దగ్గరగా ఉండటమేనని శాస్త్రవేత్తలు వివరిస్తున్నారు. చంద్రుడి గురుత్వాకర్షణ శక్తి వల్ల సముద్రాల్లో ఏర్పడే అలల ఘర్షణ (టైడల్ ఫ్రిక్షన్) కారణంగా భూమి తన చుట్టూ తాను తిరిగే వేగం క్రమంగా తగ్గుతూ వచ్చింది. ప్రస్తుతం చంద్రుడు ఏడాదికి సగటున 3.82 సెంటీమీటర్ల చొప్పున భూమికి దూరంగా జరుగుతున్నాడని, ఇదే

ప్రపంచంలో అడవి జంతువులకు సంబంధించిన ఎన్నో ఆసక్తికరమైన వీడియోలు వైరల్ అవుతున్నాయి. జంతువుల వేట, వాటి మధ్య జరిగే పోరాటం, ప్రకృతి అందాలకు సంబంధించిన దృశ్యాలు నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి.. ఇంటర్నెట్ డెస్క్: ప్రపంచంలో అడవి జంతువులకు సంబంధించిన ఎన్నో ఆసక్తికరమైన వీడియోలు వైరల్ అవుతున్నాయి. జంతువుల వేట, వాటి మధ్య జరిగే పోరాటం, ప్రకృతి అందాలకు సంబంధించిన దృశ్యాలు నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా అడవి జంతువుల వేటకు సంబంధించిన వీడియోలు ఆశ్చర్యంతో పాటూ ఉత్కంఠను కలిగిస్తుంటాయి. అడవిలో అత్యంత వేగవంతమైన, చాకచక్యమైన వేటాడే కృర మృగాల్లో చిరుతపులి ఒకటి. తన వేగం, బలం, సమయస్ఫూర్తితో తన వేట కొనసాగిస్తుంది. తాజాగా ఓ చిరుత వేటకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఓ వీడియోలో.. చిరుత తన వేట కోసం అడవి పందిని లక్ష్యంగా చేసుకున్నట్లు కనిపిస్తోంది. తొలుత తల్లి పందిని దాని పిల్లకు దూరంగా తీసుకెళ్లిన చిరుత.. ఆ తర్వాత అవకాశం రాగానే.. పింది పిల్లలు ఉన్న గోతిలోకి దూరింది. అనంతరం ఒక్కసారిగా చిరుత పిల్లపై దాడి చేసి, పట్టుకునేందుకు ప్రయత్నించింది. అయితే మొదట ఓ పంది పిల్ల తప్పించుకున్నప్పటికీ, మరో పంది పిల్ల చిరుతకు చిక్కింది. పంది పిల్లను నోట కరుచుకున్న చిరుత.. అక్కడి నుంచి తాపీగా వెళ్లిపోయింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు చిరుత వేట మామూలుగా లేదుగా.. అంటూ కామెంట్లు చేస్తున్నారు. ప్రియాంక కుటుంబానికి రూ.20 లక్షల ఆర్థికసాయం

జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాలు, నక్షత్రాల సంచారం, వాటి స్థితిగతులకు ప్రత్యేక ప్రాధాన్యత ఉంటుంది. గ్రహాల కదలికల ఆధారంగా ఏర్పడే వివిధ యోగాలు రాశులపై ప్రభావం చూపుతాయని జ్యోతిష్య నిపుణులు చెబుతారు. ఈ క్రమంలో ఆగస్టు 17న సూర్యుడు, చంద్రుడి స్థితుల ఆధారంగా వైధృతి యోగం ఏర్పడనుందని జ్యోతిష్య అంచనాలు పేర్కొంటున్నాయి. జ్యోతిష్య విశ్వాసాల ప్రకారం ఈ యోగం ప్రభావంతో కొన్ని రాశుల వారికి ఆర్థిక, ఉద్యోగ, కుటుంబ విషయాల్లో అనుకూల పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉంది. ముఖ్యంగా నాలుగు రాశులకు శుభ ఫలితాలు ఉంటాయని జ్యోతిష్యులు చెబుతున్నారు. కర్కాటక రాశి వైధృతి యోగం కర్కాటక రాశి వారికి అనుకూలంగా ఉండే అవకాశం ఉందని జ్యోతిష్య అంచనాలు చెబుతున్నాయి. చాలాకాలంగా రావాల్సిన బకాయిలు లేదా అప్పులు తిరిగి చేతికి అందే అవకాశాలు ఉన్నాయని భావిస్తున్నారు. ఉద్యోగ రంగంలో పనిచేసేవారికి తమ శ్రమకు తగిన గుర్తింపు లభించవచ్చు. ఇప్పటివరకు ఎదురైన కొన్ని అడ్డంకులు తొలగి మానసిక ప్రశాంతత పెరిగే అవకాశం ఉందని జ్యోతిష్యులు చెబుతున్నారు. మేష రాశి మేష రాశి వారికి ఈ కాలంలో కొత్త అవకాశాలు అందుబాటులోకి రావచ్చని జ్యోతిష్య విశ్వాసాలు సూచిస్తున్నాయి. చాలాకాలంగా కొనసాగుతున్న ఆర్థిక ఒత్తిళ్లు తగ్గే అవకాశం ఉందని చెబుతున్నారు. ఉద్యోగం లేదా వ్యాపారంలో పురోగతికి సంబంధించిన అవకాశాలు కనిపించవచ్చు. నిలిచిపోయిన పనులు మళ్లీ వేగం పుంజుకునే అవకాశం ఉంది. కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం ఏర్పడటంతో పాటు ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునేందుకు అనుకూల సమయం కావచ్చని జ్యోతిష్యులు పేర్కొంటున్నారు. ధనుస్సు రాశి ధనుస్సు రాశి వారికి వైధృతి యోగం ప్రభావంతో చాలాకాలంగా పెండింగ్లో ఉన్న పనులు పూర్తయ్యే అవకాశాలు ఉన్నాయని జ్యోతిష్య అంచనాలు చెబుతున్నాయి. ధనలాభానికి సంబంధించిన అవకాశాలు ఏర్పడవచ్చని, ఆర్థిక సమస్యలు కొంతవరకు తగ్గవచ్చని భావిస్తున్నారు. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడిపే అవకాశాలు పెరగవచ్చు. మానసిక ప్రశాంతతతో పాటు ఆత్మవిశ్వాసం కూడా పెరిగే అవకాశం ఉందని జ్యోతిష్యులు చెబుతున్నారు. సింహ