
సింగరాయకొండ ఘటన: ఆధారాలు లేకుండా పాఠశాలపై నిందలు వద్దు
Singarayakonda student tragedy, highlighting the need for a fair investigation, school management's right to due process, and justice based on evidence rather than allegations.

Singarayakonda student tragedy, highlighting the need for a fair investigation, school management's right to due process, and justice based on evidence rather than allegations.
బిగ్ బాస్ స్టేజ్ మీద ఎవరు ఎంత వర్త్.. ఎవరికి ఎంత స్పేస్ ఉంటుంది.. అని చెప్పాలి.. 15, 30, 45, 60 సెకన్లు అంటూ విభజించిన ఈ నాలుగు కేటగిరీల్లోంచి ఏదో ఒక బ్యాడ్జ్ మెడలో వేయాలని టాస్క్ ఇచ్చారు. ఈ క్రమంలో షాలిని, రామకృష్ణ, అపూర్వ, రాజ కుమారి, ఝాన్సీ ఇలా చాలా మంది మధ్య గొడవలు జరిగాయి. ఇక రామకృష్ణ, షాలినీ అయితే ఒకరి మీదకు ఒకరు వెళ్లారు. నీకు మాట్లాడటమే రాదు అని షాలినీపై అపూర్వ ఫైర్ అయింది. ఇక అప్పుడు కూడా షాలిని మీద మీదకు వెళ్లడంతో.. అసలు ఆమెకు మాట్లాడే అవకాశాన్ని ఇవ్వొచ్చు కదా అని షాలినీకి శ్రీముఖి కౌంటర్ వేస్తుంది.అలా ఈ టాస్క్లో చివరగా రోహిత్ వస్తాడు. అప్పుడు 60 సెకన్ల బ్యాడ్జ్ మాత్రమే ఉంటుంది. కావాలంటే దీన్ని స్వాప్ చేసుకోవచ్చు అనే పవర్ ఇస్తాడు. దీంతో దీపక్ వద్ద ఉన్న 45 నిమిషాల బ్యాడ్జ్ తీసుకుని వన్ మినిట్ బ్యాడ్జ్ వేస్తాడు. మరి ప్రియాంకకి 45 సెకన్ల బ్యాడ్జ్ ఇస్తావా? అని అడిగితే. కాదు.. ఆమె 30 సెకన్స్ వర్త్ అని అంటాడు రోహిత్. మరి అలాంటప్పుడు 30 సెకన్స్ వర్త్ ఉన్న బ్యాడ్జ్తో స్వాప్ చేసుకోవచ్చు కదా అని జ్యూరీ అడుగుతుంది. వాళ్లకి వన్ మినిట్ బ్యాడ్జ్ వర్త్ కాదు కదా అని తన సమయస్పూర్తితో సమాధానం ఇస్తాడు. ఆ ఆన్సర్కి జ్యూరీ ఫిదా అవుతుంది.15 సెకన్స్ బ్యాడ్జ్ వచ్చిన ఐదుగురికి లీడర్ అయ్యే అవకాశం ఉంటుందని ట్విస్ట్ ఇస్తారు. భాగి, రామకృష్ణ, హేమంత్, అపూర్వ, అమన్లకు ఓ టాస్క్ ఇస్తారు. 70ఎంఎం దోశను ఇచ్చి.. ఎవరైతే ముందుగా ఫినిష్ చేస్తారో.. వాళ్లే ముందుగా టీంలను ఫాం చేస్తారని చెబుతారు. దీంతో దోశను ముందుగా భాగీ ఆ తర్వాత హేమంత్, ఆపై అమన్ చివరగా రామకృష్ణ, అపూర్వలు ఫినిష్ చేస్తారు. టాస్క్

బిగ్ బాస్ షోకి ముందు జరిగే బిగ్ బాస్ అగ్ని పరీక్ష షో సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. బిగ్ బాస్ అగ్ని పరీక్ష సీజన్ 2 లో 8వ ఎపిసోడ్ రణరంగాన్ని తలపించింది. 15 మంది కంటెస్టెంట్స్ మధ్య అసలైన పోటీ షురూ అయింది. కంటెస్టెంట్స్ మధ్య ఫిట్టింగ్ పెట్టడానికి బిగ్ బాస్ సీజన్ 9 కంటెస్టెంట్స్, విన్నర్ ఎంట్రీ ఇచ్చారు. నవదీప్ రాగానే ఒక బ్రీఫ్ కేస్ తో ఎంట్రీ ఇచ్చారు. ఆ బ్రీఫ్ కేస్ లో ఫైర్ కార్డులు ఉంటాయి. అవి గెలుచుకున్న వారికి అద్భుతమైన బెనిఫిట్స్ ఉంటాయి అని నవదీప్ ఆఫర్ ఇచ్చారు. ఈ గేమ్ అందించడానికి ముందుగా బిగ్ బాస్ 9 కంటెస్టెంట్ ప్రియా ఎంట్రీ ఇచ్చింది. ఆమె రాగానే కంటెస్టెంట్స్ కి ఫిట్టింగ్ పెట్టింది. ఇక్కడ ఉండడానికి అర్హత లేని కంటెస్టెంట్ ఎవరు అంటూ రాజా కుమారిని అడిగింది. ఆమె ఏమాత్రం ఆలోచించకుండా అపూర్వ అని సమాధానం ఇచ్చింది. ఆమె వెనుకబడ్డ ప్రతి సారీ రీజన్స్ వెతుక్కుంటూ ఉంటుంది అని అందుకే ఆమె డిజర్వ్ కాదు అని పేర్కొంది. మొదటి పవర్ కార్డు పోటీదారులుగా రాజా కుమారి, చరణ్, అపూర్వ లని ఎంచుకున్నారు. ముగురుకి మూడు బోర్డులు మీద నంబర్స్ ఉంటాయి. కింద రెండు బెలూన్స్ కి గాలి నింపడానికి పంప్ సెట్ చేసి ఉంటారు. పోటీదారులు ఒక నంబర్ ని ఎంచుకుని అన్నిసార్లు బెలూన్ కి గాలి పంప్ చేయాలి. నంబర్ 10 ఎంచుకుంటే 10 సార్లు చేయాలి. అలా బోర్డు మీద నంబర్స్ అన్నీ అయిపోయే వరకు చేస్తూ ఉండాలి. ఎవరు గాలి పంప్ చేస్తున్నప్పుడు బెలూన్ పగిలిపోతుందో వాళ్ళు అవుట్ అవుతారు. ఈ గేమ్ లో ముందుగా అపూర్వ అవుట్ అయింది. ఆ తర్వాత చరణ్ కూడా అవుట్ కావడంతో చివరికి రాజా కుమారి విజేతగా నిలిచారు. మొదటి ఫైర్

బిగ్ బాస్ అగ్నిపరీక్ష సీజన్ 2లో ఏడవ ఎపిసోడ్ చాలా ఉత్కంఠగా సాగింది. చివరి ఎపిసోడ్ లో సరిగ్గా పెర్ఫార్మ్ చేయని ఇద్దరు కంటెండర్స్ ని జ్యూరీ సభ్యులు స్టేజీపైకి పిలిచారు. వాళ్లిద్దరూ ఎవరో కాదు ఉటా అండ్ అపూర్వ. వీరిద్దరిలో ఒకరు ఎలిమినేట్ కాబోతున్నట్లు ప్రకటించారు. ఇద్దరూ ఒక్కో కార్డుని ఎంచుకోవాలి. ఎవరి కార్డులో ఎగ్జిట్ అని ఉంటే వాళ్ళు ఎలిమినేట్ అవుతారు. ఆ దురదృష్టం ఉటాకే తగిలింది. ఉటా ఎంచుకున్న కార్డులో ఎగ్జిట్ అని ఉంది. అపూర్వ ఎంచుకున్న కార్డులో స్టే అని ఉంది. దీనితో అపూర్వ సేవ్ అయింది. ఉటా మాత్రం ఎలిమినేట్ అయ్యారు. ఎక్కడో జపాన్ నుంచి వచ్చి తెలుగు నేర్చుకుని ఇంత కష్టపడిన ఉటాని జ్యూరీ సభ్యులు అభిజీత్, బిందు మాధవి, నవదీప్ అభినందించి వీడ్కోలు పలికారు. ఆ తర్వాత డేర్ ఆర్ డై లో భాగంగా వరుసగా టాస్కులు మొదలయ్యాయి. ముందుగా అత్యంత ఘాటైన ఘోస్ట్ పెప్పర్ చిల్లీతో టాస్క్ మొదలైంది. ఆ చిల్లీ భరించలేని కారంతో ఉంటుంది. ఈ టాస్క్ లో దీపక్, అమన్, సుమ, లయ పాల్గొన్నారు. వీళ్ళు ముందుగా ఘోస్ట్ పెప్పర్ చిల్లీ తిని ఆ తర్వాత బెలూన్స్ ఊది పగలగొట్టాలి. కారాన్ని భరిస్తూ ఇది చేయాలి. ఈ టాస్క్ లో దీపక్ విజయం సాధించారు. అమన్ కూడా మంచి ఎఫర్ట్స్ పెట్టాడు. నెక్స్ట్ టాస్క్ లో అబ్బాయిలు పియర్సింగ్ చేయించుకోవాలి. చెవి, ముక్కు, ఐబ్రోస్ లలో రెండు భాగాలు ఎంచుకుని పియర్సింగ్ చేయించుకోవాలి. ఈ టాస్క్ లో రోహిత్, హేమంత్ పాల్గొన్నారు. వీళ్ళిద్దరూ ముక్కు కుట్టించుకోవడానికి ఆసక్తి చూపలేదు. ఎవరైతే ముక్కుకి ఓకె అని అంటారో వాళ్ళని విన్ చేద్దాం అని అనుకున్నా అంటూ బిందు మాధవి పేర్కొంది. దీనితో హేమంత్ వెంటనే నాకు ఓకె అని చెప్పాడు. రోహిత్ మాత్రం అంగీకరించలేదు. రోహిత్ ఆసక్తి చూపించకపోవడం అభిజీత్ కి
బిగ్ బాస్ అగ్నిపరీక్ష రెండో సీజన్లోని ఆరో ఎపిసోడ్లో డేర్ ఆర్ డై అని టాస్కుల్ని పెట్టారు. ఈ టాస్కుల్లో గెలిచిన వారిని టాప్ 15లోకి పంపించారు. అలా నేటి ఎపిసోడ్ ద్వారా నలుగురు కంటెస్టెంట్లు తమ బెర్తుల్ని కన్పామ్ చేసుకున్నారు. అలా నేటి ఎపిసోడ్ ముగిసే సరికి టాప్ 15లోకి ఏడు మంది కంటెస్టెంట్లు ఉన్నారు. హోల్డ్లో ఉన్న 14 మంది నుంచి ఓ కంటెస్టెంట్ ఎలిమినేట్ అయ్యాడు. ఇక రేపటి ఎపిసోడ్లో 13 మంది నుంచి టాప్ 15కి ఇంకో 8 మంది కంటస్టెంట్లను సెలెక్ట్ చేస్తారన్న మాట. మరి నేటి ఎపిసోడ్ ఎలా సాగిందో ఓ సారి చూద్దాం.షాలిని, అమన్ ఇద్దరూ కూడా మొదటి టాస్క్లో పోటీ పడ్డారు. కుళ్లిన కూరగాయలు అంటూ పెట్టిన ఈ టాస్కులో షాలిని చాలా స్పీడుగా దూసుకుపోయింది. ఈ చివరకు ఈ టాస్కులో షాలిని గెలిచి టాప్ 15లో స్థానం సంపాదించుకుంది. రెండో టాస్కు ప్రారంభం కంటే ముందు బ్రేకప్ స్టోరీలను చెప్పమని అన్నారు. అలా దీపక్, రోహిత్, గాయత్రి ఇలా కొంత మంది తమ తమ బ్రేకప్ స్టోరీలను చెప్పారు. రెండో టాస్కుగా ఎక్స్కి ఫోన్ చేసి మళ్లీ జీవితంలో కలవాలి.. ఐ లవ్యూ చెప్పాలి.. సారీ అని అడగాలి అనే టాస్క్ ఇచ్చారు.ఈ రెండో టాస్క్ కోసం చాలా మంది ముందుకు వచ్చారు. గంటను ముందు పట్టుకున్న వారే టాస్క్ ఆడాల్సి ఉంటుందని ఓ ట్విస్ట్ పెట్టారు. కానీ దీపక్, రోహిత్, గాయత్రి ఇలా అందరూ గంటను పట్టుకుని గెలుస్తారు. కానీ వారి ఫోన్లను అవతలి వ్యక్తులు లిఫ్ట్ చేయరు. దీంతో చివరకు శ్రష్టికి ఈ ఛాన్స్ వస్తుంది. తన మాజీ లవర్కి ఫోన్ చేసి తప్పైందని, సారీ అని, ఐ లవ్యూ అని, నువ్వు లేకపోతే నేను లేను అని మాట్లాడుతుంది. అవతలి వ్యక్తి సరే అని సైలెంట్గా ఉండిపోతాడు

సామాన్యులను బిగ్ బాస్ హౌస్లోకి పంపించేందుకు నిర్వహిస్తున్న 'అగ్నిపరీక్ష' కార్యక్రమంలో అతిగా జరుగుతోంది. బిగ్ బాస్లోకి వెళ్లడం ఏమో గానీ, అంతకంటే ముందే అగ్నిపరీక్ష షోలోనే కంటెస్టెంట్లకు అసలైన టార్చర్ చూపిస్తున్నారు. సెలబ్రిటీలు నేరుగా బిగ్ బాస్లోకి వచ్చి తమను తాము నిరూపించుకోవడానికి టాస్క్లు ఆడతారు. కానీ సామాన్యులు మాత్రం అంతకంటే కఠినమైన టాస్క్లను ఇక్కడే ఎదుర్కోవాల్సి వస్తోంది.అగ్నిపరీక్ష సీజన్ 2లో సెకండ్ రౌండ్ ప్రారంభమైంది. 18 మంది కంటెండర్లను కంటెస్టెంట్లుగా మార్చడానికే ఇంత టార్చర్ చూపిస్తే, ఇక హౌస్ లోపల ట్రోఫీ కోసం వీరు ఇంకెంత పెద్ద యుద్ధం చేయాలో! మొత్తానికి అగ్నిపరీక్ష 2లో రెండో రౌండ్ ఒక చెత్త టాస్క్తో మొదలైంది. వారం రోజులు కుళ్లబెట్టిన చెత్త కంపును భరిస్తూ.. లాక్ ఓపెన్ చేసే కీ కోసం వెతకాలి. లాక్ తెరిచిన తర్వాత అందులో ఉన్న జ్యూస్ను పూర్తిగా తాగితేనే ఆ టాస్క్ పూర్తవుతుంది. ఈ టాస్క్ చేయడానికి చాలామంది ముందుకు వచ్చినప్పటికీ, ఆఖరిగా అమన్, షాలినీ పోటీ పడ్డారు. ఇద్దరూ తమ అత్యుత్తమ ప్రదర్శన ఇచ్చినప్పటికీ, చాలా చిన్న తేడాతో షాలినీ గెలిచి కంటెస్టెంట్గా మారింది. అమన్ చేసిన ప్రయత్నానికి కూడా మంచి ప్రశంసలు దక్కాయి. ఇక రెండో రౌండ్లో రెండో టాస్క్.. బ్రేకప్ లవ్ స్టోరీ. ముందుగా లవ్ స్టోరీస్ గురించి యాంకర్ శ్రీముఖి అడగ్గా ఎవరూ స్పందించలేదు. కానీ బ్రేకప్ లవ్ స్టోరీస్ గురించి అడిగినప్పుడు మాత్రం అందరూ స్పందించారు. తమ ఎక్స్ లవర్కి ఫోన్ చేసి, మళ్లీ వారిని ప్రేమలోకి దింపిన వారిని 'డేరింగ్ పర్సన్'గా గుర్తించి కంటెస్టెంట్గా ప్రమోషన్ ఇస్తారు. ఈ టాస్క్ కోసం నలుగురు సిద్ధమవ్వగా, శివ సృష్టికి ఆ అవకాశం దక్కింది. ఆమె తన ఎక్స్ బాయ్ఫ్రెండ్కి ఫోన్ చేయగా అతను తీవ్రంగా షాక్ అయ్యాడు. చివరికి అనుకున్న టాస్క్ను పూర్తి చేసి శివ సృష్టి కంటెస్టెంట్ల లిస్ట్లోకి చేరిపోయింది. అగ్నిపరీక్షలో
బిగ్ బాస్ అగ్నిపరీక్ష రెండో సీజన్లోని ఐదో ఎపిసోడ్లో హోల్డ్లో ఉన్న కొంత మంది కంటెస్టెంట్లకు అన్యాయం జరిగినట్టు అనిపిస్తుంది. 70 మంది ఆడిషన్స్ పూర్తయింది. ఇందులో ముగ్గురు కంటెస్టెంట్లు మాత్రమే టాప్ 15 బెర్త్ని కన్ఫామ్ చేసుకున్నారు. ఆపై 26 మందిని హోల్డ్లో పెట్టారు. అయితే ఇందులో రెండు గ్రీన్స్, ఒక గ్రీన్ వచ్చిన వారు కూడా ఉన్నారు. హోల్డ్లో ఉన్న వారి సంఖ్య ఎక్కువ అయింది అగ్ని పరీక్ష టీం తప్పుడు నిర్ణయం తీసుకున్నట్టుగా కనిపిస్తోంది. జడ్జ్లు, హోస్ట్లు కలిసి కొంత మంది కంటెస్టెంట్లను హోల్డ్ నుంచి డైరెక్ట్గా ఎలిమినేట్ చేసేశారు. అసలు నేటి ఎపిసోడ్ ఎలా సాగిందో చూద్దాం.జ్యోష్న రెడ్డి అంటూ కర్నూలుకి చెందిన అమ్మాయి జోష్గా ఎంట్రీ ఇచ్చింది. సరదా సరదాగా మాట్లాడుతూనే నాన్న లేడన్న విషయాన్ని చెప్పింది. దీంతో అందరూ ఎమోషనల్ అయ్యారు. బైక్స్ అంటే ఇష్టం, ఫ్రీగా తిరగడం అంటే ఇష్టమని చెబుతుంది. అలా ఫ్రీగా తిరిగే దానికి బిగ్ బాస్ ఇంటికి ఎందుకు అని అడుగుతారు. మా నాన్నకి బిగ్ బాస్ అంటే ఎక్కువ ఇష్టం.. ఈ రోజు ఇలా ఈ స్టేజ్ మీద ఉంటే.. ఆయన పైనుంచి సంతోషిస్తుంటాడు.. నేను బిగ్ బాస్ వెళ్లినట్టు.. మా నాన్న నేను ఎప్పుడూ మాట్లాడుకుంటూ ఉండే వాళ్లం.. నాకు మా నాన్నతో బాండింగ్ ఎక్కువగా.. ఇంట్లో ఎవ్వరూ లేకపోతే.. తాగుతావా అని అడిగి మరీ బీర్ తీసుకు వచ్చి ఇచ్చాడు అంటూ ఇలా తన గురించి చెబుతుంటుంది జోష్న.బైక్ అమ్మే టాస్క్ని జోష్నకి ఇస్తారు. అలా కాసేపు నవ్వించే ప్రయత్నం చేస్తుంది.. ఏదో సరదాగా ఉంది.. మ్యాటర్ అయితే అర్థం కాలేదు.. నేను గ్రీన్ ఇస్తా అని నవదీప్.. జోష్ న.. జోష్ ఉంది.. కానీ అదేంటో చూడాలి.. కానీ ఇంకా కాన్ఫిడెంట్ కావాలి.. అని గ్రీన్ ఇస్తాడు అభిజిత్.. మా నాన్న వాయిస్ మర్చిపోతోన్నా

బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 లో సామాన్యులను బిగ్ బాస్ హౌస్లోకి పంపించే ప్రయత్నంలో భాగంగా.. 'అగ్నిపరీక్ష సీజన్ 2' రసవత్తరంగా కొనసాగుతోంది. ఈ క్రమంలో తమ టాలెంట్ను నిరూపించుకోవడానికి వచ్చిన వారిలో ఇప్పటికే కొంతమంది సెకండ్ రౌండ్ వరకు వెళ్లగా, ముగ్గురు జడ్జిల నుంచి గ్రీన్ కార్డ్ సాధించి ఫైనల్స్కు చేరిన వారు ముగ్గురు ఉన్నారు. ఇక ఆ ముగ్గురితో పోటీ పడటానికి ఇప్పటి వరకు హోల్డ్లో ఉన్న 26 మంది నుంచి మరో 8 మందిని ఏకాభిప్రాయంతో ఎలిమినేట్ చేశారు. దాంతో హోల్డ్లో ఉన్న టీమ్ సంఖ్య 18కి చేరింది. తాజా ఎపిసోడ్లో జ్యోత్స్నా రెడ్డి, ఫుతా (జపాన్), అభిజ్ఞ, హేమంత్, ప్రియాంక ఐదుగురు తమ టాలెంట్ను చూపించుకునే ప్రయత్నం చేశారు. ఇందులో చాలా ఆసక్తికరంగా అనిపించింది జపాన్ నుంచి వచ్చిన ఫుతా మాత్రమే. ఫుతా జపాన్ దేశానికి చెందిన వ్యక్తి అయినప్పటికీ, ఆయనకు తెలుగు అంటే చాలా అభిమానం. చాలా కాలంగా తెలుగు నేర్చుకుంటూ.. జపాన్, తెలుగు మిక్సింగ్ వీడియోలు కూడా చేస్తున్నాడు. సోషల్ మీడియాలో చాలా పాపులర్ అయ్యాడు. తెలుగు పాటలకు డ్యాన్స్ చేస్తూ, తెలుగు సినిమా డైలాగ్స్ కూడా చెప్తుంటాడు. తనను తాను ఒక మ్యూజిషియన్గా పరిచయం చేసుకున్నాడు ఫుతా. అయితే తెలుగు సరిగ్గా రాని కారణంగా హౌస్లో సర్వైవ్ అవ్వలేడని మిగతా జడ్జెస్ రిజెక్ట్ చేయగా, అభిజిత్ మాత్రమే అతనికి గ్రీన్ కార్డ్ ఇచ్చి ఫైనల్ రౌండ్కు పంపించాడు. ఈ ఎపిసోడ్లో ఇద్దరు కంటెస్టెంట్లు ఫాదర్ సెంటిమెంట్తో కంటతడి పెట్టించారు. ముందుగా జ్యోత్స్నా రెడ్డి చాలా జోష్తో వచ్చి, మధ్యలో తండ్రి జ్ఞాపకాలతో ఎమోషనల్ అయ్యారు. తన తండ్రి తనను ఎంత ప్రేమిస్తారో, ఆయనకు బిగ్ బాస్ అంటే ఎంత ఇష్టమో చెప్పి అందరి దృష్టిని ఆకర్షించారు. సడెన్గా తన తండ్రి మరణం గురించి చెబుతూ, ఆయన వాయిస్ ఎక్కడ మర్చిపోతానో అని ఆమె
బిగ్ బాస్ అగ్నిపరీక్ష రెండో సీజన్లోని నాలుగో ఎపిసోడ్లో మొదటి కంటెస్టెంట్గా లక్ష్మీ దీపక్ సేనాపతి వచ్చాడు. తన జర్నీ గురించి చెప్పాడు. 2021కి ముందు, ఆ తర్వాత తన జీవితం అన్నట్టుగా చెప్పుకొచ్చాడు. క్రికెట్ ఎక్కువగా ఇష్టమని, అయితే తనకు ఆరోగ్య సమస్యలు రావడంతో ఆ ఆటను వదిలేసి యాక్టింగ్, మోడలింగ్ సైడ్ వచ్చానని అన్నాడు. ఇలా తన జర్నీ చెబుతూ ఉంటే.. నవదీప్ వెళ్లి అతని చేతిలో ట్రిమ్మర్ పెడతాడు. ఇది ఎందుకు ఇచ్చి ఉంటారు? అని శ్రీముఖి అడుగుతుంది. హెయిర్ షేవ్ చేసుకోమని అంటారేమో అని అతగాడు గెస్ చేస్తాడు. హెయిర్ మాత్రం తీయను.. మీసం, గడ్డం తీస్తాను అని అతను అంటాడు.ఈ ఫాంలో మీసం తీసుకోను అని రాశావ్.. ఇప్పుడేమో తీసుకుంటా అంటున్నావ్.. ఇలా మాటలెందుకు మార్చుతున్నావ్ అని పాయింట్ను పట్టుకుంటారు. దీంతో బిందు మాధవి వెంటనే రెడ్ ఇస్తుంది. అలా రాస్తే అదే చేయిస్తాం.. నీ జుట్టు జోలికి రాము అని నువ్వు అనుకున్నావ్.. మమ్మల్ని మానుప్యులేట్ చేద్దామని అనుకున్నావ్ అంతేనా? అని నవదీప్.. ఇన్ని కెమెరాలు ఉండగా.. మోసం చేయాలని చూస్తావా? అని శ్రీముఖి అంటాడు. చివరకు తన తప్పు ఒప్పుకుంటాడు. కావాలనే అలా చేశాను అని అంటాడు. స్టేజ్ మీదే గడ్డం, మీసం తీసేస్తాడు. కానీ అభిజిత్ కూడా రెడ్ ఇస్తాడు. అతి తెలివి చూపించాడు.. ఇది కూడా కావలి.. నెక్ట్స్ ఏం చేస్తాడో ఓ ఛాన్స్ ఇచ్చి చూద్దాం అని అంటాడు నవదీప్. అలా అతడ్ని హోల్డ్లో పెట్టేశారు.ఆ తర్వాత అపూర్వ అనే అమ్మాయి వస్తుంది.. ఆమె యాంకరింగ్ చేస్తూ, హోస్ట్లో, న్యూస్ ప్రజెంటర్లా మాట్లాడుతూ ఉంటుంది. ఆమె గురించి పూర్తిగా ఏమీ చెప్పకుండానే ఆమె మాటలకు తెగ నవ్వుతూ గ్రీన్ ఇచ్చేస్తాడు నవదీప్. ఇక అసలు ఆమె కథ చెప్పడం ప్రారంభించే సరికి ఓ పాయింట్లో దొరికిపోతుంది. పురుషాధిక్యత లేని ప్లేస్

సామాన్యుడిని బిగ్ బాస్ హౌస్లోకి పంపించడానికి అగ్నిపరీక్ష2 స్టార్ట్ అయ్యింది. కొంచెం ఫన్, కొంచెం కాంట్రవర్సీతో ఎంతో మంది టాలెంటెడ్ కంటెస్టెంట్స్ తమ సత్తా చాటుతున్నారు. ఈ క్రమంలో అగ్నిపరీక్ష సీజన్ 2 చాలా ఘాటుగా నడుస్తోంది. గతంలో కంటే ఈసారి కాస్త డోస్ పెంచారు. జడ్జిలు కూడా పరిస్థితిని చాలా టైట్ చేస్తున్నారు. తాజా ఎపిసోడ్లో కంటెస్టెంట్స్కు జడ్జిలు షాక్ ఇవ్వడంతో పాటు.. ఓ కంటెస్టెంట్ అభిజిత్కు కోలుకోలేని పంచ్ ఇచ్చింది. ఆమె ఎవరో కాదు అపూర్వ. అగ్నిపరీక్ష2లోకి ఎంట్రీ ఇవ్వడంతోనే తన ఎనర్జీ లెవల్స్తో అందరినీ ఆశ్చర్యపరిచింది అపూర్వ. ఖమ్మంకు చెందిన ఆమె గతంలో యాంకర్గా, మిస్ తెలంగాణగా గెలిచింది. ఖమ్మం కళాకారుల గుమ్మం అంటూ.. తన మాటల దాడితో ఉక్కిరిబిక్కిరి చేసింది. ముఖ్యంగా నవదీప్ మీద ఫోకస్ చేస్తూ.. ఆయన్ను ఇంప్రెస్ చేయాలని చూసింది. బిందు మాధవిని కూడా బుట్టలో వేయాలని చూసిన అపూర్వ.. అభిజిత్పై మాత్రం షాకింగ్ కామెంట్స్ చేసింది. అతను తనకు నచ్చడని.. ఆయన సేఫ్ గేమ్ ఆడాడని షాకింగ్ కామెంట్స్ చేసింది. ఫిజికల్ టాస్క్లు ఆడే టైమ్లో ఎడ్యుకేషన్ గురించి చెబుతూ.. తప్పించుకున్నాడని, ఎటువంటి ఫిజికల్ యాక్టివిటీస్ చేయకుండానే మైండ్ గేమ్తో బిగ్ బాస్ టైటిల్ విన్నర్ అయ్యాడంటూ మైండ్ బ్లాక్ అయ్యే కామెంట్స్ చేసింది. దాంతో అభిజిత్ కూడా డిఫెన్స్ చేసుకోవడానికి గట్టిగా ట్రై చేశాడు. ఫైనల్గా అపూర్వ ఎంత టాలెంట్ చూపించినా కూడా చివరకు అభిజిత్, బిందు నుంచి రెడ్ కార్డ్ రాగా.. నవదీప్ మాత్రం "ముందు ముందు ఎలా ఉంటావో చూడాలి నువ్వు" అంటూ.. గ్రీన్ కార్డ్ ఇచ్చి హోల్డ్ చేశాడు. అగ్నిపరీక్ష2లో చాలామంది తమ ఒరిజినల్ పర్సనాలిటీని దాచిపెట్టి.. ఏదో చూపించాలి అన్నట్టుగా స్టేజ్ మీదకు వస్తున్నట్టు కనిపిస్తోంది. తాజా ఎపిసోడ్లో ఫస్ట్ వచ్చిన కంటెస్టెంట్ లక్ష్మీదీపక్ సేనాపతి కూడా అలానే చేశాడు. తన డిటైల్స్ను చాలా ఎమోషనల్గా చెప్పి
బిగ్ బాస్ అగ్నిపరీక్ష రెండో సీజన్లోని మూడో ఎపిసోడ్లో రాజ కుమారి హైలెట్గా నిలిచారు. ఆమెతో పాటుగా వచ్చిన చాలా మంది కంటెస్టెంట్లు ఎన్నెన్నో కథల్ని చెప్పారు. ఎన్నో విషయాల్ని పంచుకున్నారు. కానీ రాజ కుమారి కథ మాత్రం అందరినీ కదిలించింది. ఎప్పుడూ స్టేజ్ మీద కంటతడి పెట్టుకోని నవదీప్ కూడా ఏకంగా కన్నీరు పెట్టేసుకున్నాడు. ఆమె కథను విన్న బిందు మాధవి, అభిజిత్ అంతా కూడా హ్యాట్సాఫ్ చెప్పేశారు. ముగ్గురూ గ్రీన్స్ ఇచ్చేసి నేరుగా టాప్ 15లోకి పంపించేశారు. అసలు నేటి ఎపిసోడ్లో వచ్చిన కంటెస్టెంట్లు ఎవరు? హోల్డ్లోకి వచ్చిన వారు ఎవరు? అన్నది ఓసారి చూద్దాం.మొదటగా శ్రష్టి వ్యాకరణం అనే అమ్మాయి వచ్చింది. మోడల్ అని, మిస్ ఇండియా, మిస్ ఏసియా ఇలా చాలా వాటిల్లో పాల్గొని టాప్ 10లో ఉన్నానని చెప్పింది. తనకు నటన, డ్యాన్స్ అంటే ఇష్టమని, కాలేజీలో ఉన్నప్పుడు డ్యాన్స్ చేస్తానని అంటే తన మాజీ ప్రియుడు కొట్టాడని, అప్పుడు చెవికి తీవ్రమైన గాయమైందని తెలిపింది.. ముంబైలో ఉంటున్నాను అని ఇలా తన స్టోరీ చెబుతూ వచ్చింది. నీకు ఎలాంటి అబ్బాయిలు అంటే ఇష్టమని బిందు మాధవి అడిగితే.. వీ లవ్ బ్యాడ్ బాయ్స్ అని అంటుంది. ఎందుకు అని అంటే.. మార్చుకోవచ్చు కదా అని ఆమె చెబుతుంది. అందరూ ఇలానే అనుకుంటారు అని నవదీప్ నవ్వేస్తాడు.ఇక్కడ ఇలా ఉన్నావ్ కానీ.. లోపల పరిస్థితులు వేరేలా ఉంటాయి.. ఇప్పుడు నేను నీకు రెడ్ ఇస్తాను అని బిందు మాధవి అంటుంది. నువ్వెంతో సాధించావ్.. బెనిఫిట్ ఆఫ్ డౌట్తో.. గ్రీన్ ఇస్తా అంటాడు అభిజిత్. అందర్ క్యా హై.. అది బయటకు రావాలి.చ. క్యూరిసిటీ మాక్కూడా ఉంది.. అని గ్రీన్ ఇస్తాడు నవదీప్. అలా ఆమెని హోల్డోలో పెట్టేశాడు. పంతులు వేషంలో అయ్యప్ప సాదు వస్తాడు. తర్వాత రెమోలా స్టైలీష్గా వస్తాడు. పంతులుకి ఇలాంటి వేషాలు అవసరమా? అని
బిగ్ బాస్ అగ్నిపరీక్ష రెండో సీజన్ రెండో ఎపిసోడలో ఆర్జే చరణ్ మూడు గ్రీన్స్ను సంపాదించి టాప్ 15లోకి వెళ్లిపోయాడు. ఇక కొందరిని హోల్డ్లో పెట్టారు. ఇంకొందరిని అయితే అటు నుంచి అటే పంపించారు. అక్షయ్ రాజ్ అనే కంటెస్టెంట్ మాత్రం జడ్జ్లకు చిరాకు తెప్పించాడు. బిగ్ బాస్ లవ్ ట్రాక్ సెట్ చేస్తే.. చేస్తాను అంటూ నోరు జారాడు. బిగ్ బాస్ అలా లవ్ ట్రాక్ సెట్ చేస్తాడా? అది రియాల్టీ గేమ్ షో కదా అని శ్రీముఖితో పాటు మిగతా జడ్జ్లు కూడా షాక్ అవుతారు. ఇక అక్షయ్ రాజ్ మాత్రం జడ్జ్లకు విసుగు తెప్పించడంతో అటు నుంచే అటే వెళ్లాల్సి వచ్చింది. అసలు ఈ రెండో ఎపిసోడ్ ఎలా సాగిందో చూద్దాం.ఆర్జే చరణ్ అని నిజామాబాద్ నుంచి 26 ఏళ్ల కుర్రాడు వచ్చాడు. మల్టీ టాస్కర్ అని, హోస్టింగ్ చేయడం ఇష్టం అని, బిగ్ బాస్ షోకి వెళ్తాను అని, ఆ తర్వాత బజ్ ఇంటర్వ్యూలకి హోస్ట్ కూడా చేస్తానని కాన్ఫిడెంట్గా చెబుతాడు. ఒకప్పుడు రిలేషన్స్ ఉండే.. ఇప్పుడు సింగిల్ అని చాలా జోవియల్, ఎంటర్టైనింగ్గా అన్నీ చెప్పుకొచ్చాడు. డిగ్రీలో రిలేషన్ షిప్ ట్రై చేశా.. రెండు, మూడు నెలలకే బోర్ కొట్టింది.. రోజూ మాట్లాడటం ఏంటి అని అనిపించింది.. అని నవ్వుకుంటూ చెప్తాడు. తమ్ముడు చిన్న వయసులోనే కళ్లు తెర్చుకున్నాడు.. అని అభిజిత్, నవదీప్ అంటారు. మేమంతా అదే బ్యాచ్ అని బిందు, శ్రీముఖి అంటే.. నేను కూడా మీ బ్యాచ్లో జాయిన్ అవుతా అని అంటాడు చరణ్.కోడిలా ఎందుకు.. ఉంటా అని రాశావ్ అని శ్రీముఖి అడిగితే.. పోతూ పోతూ ఓ ఇద్దరి ఆకలి తీర్చాలని.. అని కామెడీ చేస్తాడు. చరణ్. ఎవరి ఇష్టం వాళ్లది కదా.. ఆ అమ్మాయిని అలా తనని తనలా వదిలేయాలి కదా.. అని రిలేషన్ షిప్ గురించి బిందు మాధవి అంటుంది
బిగ్ బాస్ అగ్నిపరీక్ష రెండో సీజన్ శనివారం నాడు లాంచ్ అయింది. టీవీల్లో రాత్రి ప్రసారం అయ్యే ఈ ఎపిసోడ్ జియో హాట్ స్టార్లో ఆల్రెడీ వచ్చేసింది. ఈ ఫస్ట్ ఎపిసోడ్లో పది మంది కంటెస్టెంట్లను పిలిచారు. ఇందులో ఒక్కడికి మాత్రమే మూడు గ్రీన్స్ వచ్చాయి. షాలిని దామెరకి, సింగర్ ఝాన్సీకి రెండేసి గ్రీన్ ఓట్లు వచ్చాయి. ఇక వారిని హోల్డ్లో పెట్టారు. అభి సాంగర్, అంజలి, అర్జున్, శ్రీవాణి, దెబోరా, రన్నింగ్ రాజా అంటూ ఇలా కొంత మంది వచ్చారు. కానీ వారు ఏ మాత్రం జడ్జ్లను ఇంప్రెస్ చేయలేకపోయారు. అందుకే వారికి మూడు రెడ్ ఫ్లాగ్స్ చూపించి రిజెక్ట్ చేసేశారు.కరీంనగర్కు చెందిన షాలినీ ఆస్ట్రేలియాలో జాబ్ చేస్తుందట. బిగ్ బాస్ కోసం మళ్లీ అక్కడి నుంచి ఇక్కడకు వచ్చిందట. గతంలో ఒక రిలేషన్ ఉండేదని, ఇద్దరికీ సెట్ కావడం లేదని పరస్పర అంగీకారంతోనే విడిపోయాం అని చెప్పింది. నీ ఫోన్ని మేం చెక్ చేయొచ్చా? అని బిందు అడుగుతుంది. సరే కానీ స్నాప్ చాట్ మాత్రం చూడొద్దు, ఎవరికైనా పర్సనల్ ఉంటుంది కదా.. నేను కూడా మీలానే మీ ఫోన్ చూస్తానంటే ఒప్పుకుంటారా? అని రివర్స్లో అడుగుతుంది. అవునా సరే అయితే మీ ఫోన్ను పగలగొట్టండి అని నవదీప్ అంటాడు. ఇక ఆమె ఆ ఫోన్ను పగలగొడుతుంది.వాష్ రూం క్లీన్ చేయడం నచ్చదు అని అప్లికేషన్లో ఉంది కదా.. ఇప్పుడు షూ క్లీన్ చేయండి అని టాస్క్ ఇస్తారు. షూని అయిష్టంగానే క్లీన్ చేస్తుంటుంది షాలిని. అంతలో ఇంకో కంటెస్టెంట్ అభి సాంగర్ను శ్రీముఖి పిలుస్తుంది. ఎంట్రీలోనే అతడ్ని రోస్ట్ చేసేస్తుంది శ్రీముఖి. 23 ఏళ్లు అని చెప్పడం, బిజినెస్ మెన్, ఫ్యాషన్ డిజైనర్ అని చెప్పడం ఇవన్నీ కూడా జడ్జ్లకు ఎక్కదు. సరే ఆ షాలినీ అవుట్ ఫిట్ ఎలా ఉంది.. ఆమె ఎలా ఉంది చెప్పు అని టాస్క్

తెలుగు బుల్లితెరపై ప్రసారం కానున్న ‘బిగ్ బాస్ సీజన్ 10’కి సంబంధించి నూతన కంటెస్టెంట్లను ఎంపిక చేసేందుకు ‘బిగ్ బాస్ అగ్నిపరీక్ష’ (సీజన్ 2) ఆడిషన్స్ శరవేగంగా జరుగుతున్నాయి. తెలుగు బుల్లితెరపై ప్రసారం కానున్న ‘బిగ్ బాస్ సీజన్ 10’ (Bigg Boss Season 10)కి సంబంధించి నూతన కంటెస్టెంట్లను ఎంపిక చేసేందుకు ‘బిగ్ బాస్ అగ్నిపరీక్ష’ (సీజన్ 2) ఆడిషన్స్ శరవేగంగా జరుగుతున్నాయి. ఇందులో పలువురు సామాన్యులతో పాటు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు కూడా పాల్గొన్నారు. అయితే ఈ ఆడిషన్స్లో పాల్గొన్న ప్రముఖ సోషల్ మీడియా సంచలనం ఉప్పల్ బాలు (Uppal Balu) ఎలిమినేట్ కావడంతో తీవ్ర ఆవేదనకు గురయ్యారు. ఆడిషన్స్ నిర్వహించిన తీరుపై, ముఖ్యంగా జడ్జీగా ఉన్న నటుడు నవదీప్పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ సోషల్ మీడియా వేదికగా ఒక వీడియోను విడుదల చేశారు. తాను మిడిల్ క్లాస్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చి ఎంతో కష్టపడి పైకి వచ్చానని, అగ్నిపరీక్ష (Bigg Boss Agnipariksha Season 2) ఆడిషన్స్లో గ్రూప్ డిస్కషన్, ఎగ్జామ్స్ లాంటి అన్ని రౌండ్లు దాటుకుని ఫైనల్కు చేరుకున్నానని బాలు తెలిపారు. కానీ చివరి నిమిషంలో తనకు ఎటువంటి గేమ్ లేదా టాస్క్ ఇవ్వకుండా ‘నీ వీడియోలు వల్గర్గా ఉంటాయి.. అవి దేనికి పనికొస్తాయి?’ అని అడిగి నవదీప్ (Navdeep) అవమానించారని ఆరోపించారు. ‘‘నవదీప్.. మా వీడియోలు పనికిరావని అంటున్నారు కదా, మరి మీ వీడియోలు దేనికి పనికొస్తాయి? మీరు ఎవరికైనా ఉచితంగా దానధర్మాలు చేశారా? లేదా ఎవరికైనా సహాయం చేశారా?’’ అంటూ బాలు ఘాటుగా ప్రశ్నించారు. అగ్నిపరీక్షకు పిలిచి తనలాంటి మిడిల్ క్లాస్ వారిని చిన్నచూపు చూస్తూ అవమానించడం సరైంది కాదని ఆయన అన్నారు. ‘‘మీకు అవకాశం ఇచ్చారు కాబట్టి జడ్జ్ సీట్లో కూర్చున్నారు, అదే అవకాశం లేకపోతే మీరూ మా లాంటి వారే కదా..’’ అని ఉప్పల్ బాలు వ్యాఖ్యానించారు. నవదీప్ని అసలు వదిలిపెట్టనని
రచయిత గురించిశేఖర్ కుసుమశేఖర్ కుసుమ సమయం తెలుగులో అసిస్టెంట్ ఎడిటర్గా పని చేస్తున్నారు. ఆయనకు జర్నలిజంలో 14 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. 2017లో సమయంలో చేరిన శేఖర్ కుసుమ.. సినిమా, టీవీ రంగాలకు సంబంధించిన అప్డేట్స్, ప్రత్యేక కథనాలు రాస్తున్నారు. హ్యూమన్ ఇంట్రస్ట్ రియల్ స్టోరీలు, కథలు, సినిమా రివ్యూలు అందిస్తుంటారు. సినిమా, టీవీ రంగాలకు సంబంధించి పలువురు సెలబ్రిటీలను ఇంటర్వ్యూలు చేసిన అనుభవం శేఖర్కు ఉంది. క్షేత్రస్థాయిలో పొలిటికల్ సర్వేల్లో పాల్గొన్న అనుభవంతో పాటు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి ఎన్నికలకు సంబంధించి గత మూడు ఎన్నికల కోసం గ్రౌండ్ రిపోర్ట్ అందించిన అనుభవం ఉంది. ఉత్తమ పనితీరు కనబర్చినందుకు గానూ టైమ్స్ ఇంటర్నెట్ అందించే మ్యాజికల్ మోటివేటర్ (2023), సూపర్ స్టార్ (2022), అబౌవ్ అండ్ బియాండ్ ది కాల్ ఆఫ్ డ్యూటీ (2019), ఇతర అవార్డులు శేఖర్ కుసుమకు లభించాయి. శేఖర్ కుసుమ ఆచార్య నాగార్జున యూనివర్సిటీ నుంచి జర్నలిజంలో పీజీ పూర్తి చేశారు. అనంతరం ఎన్టీవీ జర్నలిజం స్కూల్లో వెబ్ అండ్ టీవీ జర్నలిజం కోర్సును పూర్తి చేశారు. ఎన్టీవీలో న్యూస్ ప్రొడ్యుసర్గా నాలుగున్నరేళ్లు పనిచేశారు. ఆ సమయంలో సినిమా, పొలిటికల్ న్యూస్ రాశారు. ఖాళీ సమయంలో సినిమాలు చూడటం, కథలు రాయడం, పుస్తకాలు చదవడాన్ని ఆయన ఇష్టపడతారు.... ఇంకా చదవండి

తెలుగు బుల్లితెరపై అత్యంత ప్రజాదరణ పొందిన రియాలిటీ షో బిగ్బాస్. ఇప్పటికే 9 సీజన్లు సక్సెస్ ఫుల్ గా పూర్తి చేసుకున్న బిగ్ బాస్.. 10వ సీజన్ కోసం రెడీ అవుతోంది. బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 కోసం సన్నాహాలు శరవేగంగా సాగుతున్నాయి. అయితే ఈ షో కోసం గతంలో మాదిరిగా సామాన్యుల ఎంట్రీ కోసం అగ్నిపరీక్ష కార్యక్రమంల రీసెంట్ గా స్టార్ట్ అయ్యింది. సామాన్యులలోని టాలెంట్ను గుర్తించి హౌస్లోకి పంపించేందుకు నిర్వహించే 'అగ్నిపరీక్ష' షో సీజన్ 2 ఆడిషన్స్ ఇటీవలే ప్రారంభమయ్యాయి. ఈ ఆడిషన్స్లో అనేక మంది ఆసక్తికరమైన కంటెస్టెంట్లు పాల్గొనగా.. అందులో సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ 'ఉప్పల్ బాలు' ప్రత్యక్షమవ్వడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. టిక్ టాక్ వీడియోల ద్వారా పాపులర్ అయ్యాడు ఉప్పల్ బాలు.. ఎంత పాపులర్ అయ్యాడో అంత విమర్శలు కూడా ఫేస్ చేశాడు. బోల్డ్ కంటెంట్ తో వీడియోలు చేయడం, బాలు బాడీ లాంగ్వేజ్ నచ్చక చాలామంది అతన్ని విమర్శించేవారు. ఎంత విమర్శించినా.. అంతకు రెట్టింపు ఫాలోవర్స్ కూడా పెరుగుతూ వచ్చారు. పేదరికం నుంచి వచ్చిన బాలు.. కుటుంబాన్ని పోషించడానికి రకరకాల వేశాలు వేసేవాడు. ఎవరు ఎన్ని అన్నా.. పట్టించుకోకుండా తన పని తాను చేసుకుంటూ వెళ్లాడు. వందకి వెయ్యికి ప్రమోషన్లు చేశాడు. కుటుంబాన్ని పోషించాడు. ఆతరువాత కాలంలో అతని జీవితం పూర్తిగా మారిపోయింది. ప్రస్తుతం ఒక కంపెనీకి ప్రమోషన్లు చేసుకుంటూ.. డీసెంట్ గా ఉంటున్నాడు. తన లైఫ్ స్టైల్ ను పూర్తిగా మార్చేసుకుని హ్యాపీగా ఉంటున్నాడు. గతంలో బిగ్ బాస్ లోకి రావాలని ఉప్పల్ బాలు చాలాసార్లు ప్రయత్నించాడు. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ గా బాలును బిగ్ బాస్ నిర్వహకులే పిలుస్తారన్న టాక్ వచ్చింది కానీ.. రెండు మూడు సీజన్లుగా ఆయన వస్తున్నాడన్న ప్రచారం జరుగుతుంది కానీ.. బాలు హౌస్ లోకి రావడంలేదు. ఇక ఈసారి బిగ్ బాస్ అవకాశాన్ని తానే సాధించాలని ప్రయత్నాలు

సర్గం రవి కుమార్. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. Bigg Boss Agnipariksha Season 2: బిగ్బాస్ పదో సీజన్ అతి త్వరలో ప్రారంభం కానుండగా.. ఈ హౌస్లోకి సాధారణ వ్యక్తులకు అవకాశం కల్పిస్తోంది. గత సీజన్లో కామనర్ ట్రోఫీ ఎత్తుకెళ్లడంతో ప్రేక్షకుల నుంచి భారీ స్పందన లభించింది. దీంతో మరోసారి సాధారణ ప్రజలకు అవకాశం కల్పించడంలో భాగంగా అగ్నిపరీక్ష రెండో సీజన్ ప్రారంభమైంది. ఇప్పటికే కామనర్ల కేటగిరిలో కొందరిని ఎంపిక చేసినట్లు కనిపిస్తోంది. ఆగస్ట్ 15వ తేదీ నుంచి ప్రారంభమవుతున్న అగ్నిపరీక్షకు సంబంధించిన ప్రొమోను విడుదల చేశారు. అగ్నిపరీక్షకు సంబంధించిన వీడియో విడుదల అవడంతో ప్రేక్షకులు ఆసక్తిగా గమనించారు. మొత్తం 70 మంది అగ్నిపరీక్షకు ఎంపికయ్యారు. వారిలో నుంచి పది నుంచి 15 మంది వరకు ఎంపిక చేసే అవకాశం ఉంది. ఇప్పటికే వారి ఎంపిక పూర్తయినట్లు తెలుస్తోంది. అయితే తాజాగా విడుదల చేసిన ప్రొమోలో గత సీజన్ మాదిరి ప్రశ్నలతోపాటు టాస్క్లు ఇచ్చి అగ్నిపరీక్షలో కామనర్లను ఎంపిక చేయనున్నారు. విడుదల చేసిన ప్రొమో బుల్లితెర ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. అగ్ని పరీక్షకు లక్షల్లో దరఖాస్తులు రాగా.. వాటిలో నిర్వాహకులు వడపోసి ప్రతిభ కలిగిన వారిని ఎంపిక చేయడానికి తీవ్రంగా శ్రమించారు. చివరికి 70 మందిని ఎంపిక చేశారని సమాచారం. ఎంపికైన వారిలో చివరకు 15మందిని ఎంపిక చేయనున్నారు. గత సీజన్కు వచ్చిన స్పందనతో ఈసారి కామనర్లను హౌస్లోకి ఐదు లేదా ఆరుగురికి అవకాశం ఇచ్చేలా కనిపిస్తోంది. 2024 సీజన్లో రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్ ట్రోఫీ గెలుచుకోగా.. ఈసారి కూడా రైతు బిడ్డ కేటగిరీలో ఓ అమ్మాయికి అవకాశం ఇచ్చేలా కనిపిస్తున్నారు. వ్యవసాయానికి సంబంధించి కంటెంట్ చేస్తూ
బిగ్ బాస్ పదో సీజన్ సందడి షురూ అయింది. ఇంకో మూడు, నాలుగు వారాల్లో పదో సీజన్ లాంఛ్ కాబోతోంది. అంతలోపు అగ్ని పరీక్ష ప్రాసెస్ కూడా పూర్తి అవుతుంది. ఆగస్ట్ 15 నుంచి అగ్ని పరీక్ష ఎపిసోడ్స్ ప్రసారం కాబోతోన్నాయి. ఇప్పటికే వేల సంఖ్యలో వచ్చిన అప్లికేషన్స్ను కుదించారు. దాదాపు 70 మందిని ఫైనల్ చేసినట్టుగా తెలుస్తోంది. ఈ 70 మందిలోంచి టాప్ 15 వచ్చే వరకు టాస్కులు అంటూ వారితో జ్యూరీ మెంబర్స్ ఓ ఆట ఆడుకుంటూ ఉంటారు. చివరకు ఐదు లేదా ఆరుగురు కంటెస్టెంట్లను బిగ్ బాస్ ఇంట్లోకి ప్రవేశ పెట్టేలా ఉన్నారు.రైతు బిడ్డ కేటగిరీలో ఆల్రెడీ పల్లవి ప్రశాంత్కి ఛాన్స్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ సారి కూడా రైతు బిడ్డ కేటగిరీలో అమ్మాయికి అవకాశం ఇచ్చేలా కనిపిస్తున్నారు. ఈ అగ్ని పరీక్షలో అయితే ఆమెకు మొదటి స్టెప్లో గ్రీన్ సిగ్నల్ వచ్చింది. మరి మున్ముందు టాస్కులతో మెప్పించి టాప్ 5 వరకు ఉంటుందో లేదో చూడాలి. రివర్స్ రైటింగ్ అంటూ స్పెషల్ టాలెంట్తో వచ్చిన అమ్మాయికి కూడా గ్రీన్ సిగ్నల్ పడింది. ఫుల్ ఎనర్జీతో ఉన్న కంటెస్టెంట్లను నెక్ట్స్ ఫేజ్కి పంపించినట్టుగా అనిపిస్తోంది.తాజాగా వదిలిన అగ్ని పరీక్ష ప్రోమో వైరల్ అవుతోంది. జడ్జ్లుగా అభిజిత్ , బిందు మాధవి, నవదీప్ మళ్లీ రప్ఫాడించినట్టుగా కనిపిస్తోంది. వచ్చిన కంటెస్టెంట్లతో సరదాగా మాట్లాడుతూనే కావాల్సిన చోట చురకలు అంటించినట్టు అనిపిస్తోంది. ఇక శ్రీముఖి ఎప్పటిలానే కండలు ఉన్న కంటెస్టెంట్లను చూస్తే వావ్ అంటూ నోరు తెరిచేసింది. నీకు కావాల్సింది వచ్చిందా? అంటూ నవదీప్ కూడా కౌంటర్లు వేసేస్తున్నాడు. ఇక ఈ 70 మంది కంటెస్టెంట్లలోంచి ఈ ప్రోమోలో కొంత మందిని హైలెట్ చేసి చూపించారు.కొంత మంది కంటెస్టెంట్లు రూల్స్ అతిక్రమించినట్టుగా కనిపిస్తోంది. మమ్మల్నే మోసం చేస్తావా? జ్యూరీని తప్పుదారి పట్టిస్తావా? అంటూ శ్రీముఖి ఓ కంటెస్టెంట్ మీద ఫైర్ అవుతూ