
Vishwambhara: కుదరని బేరం.. కదలని సినిమా
Vishwambhara: కుదరని బేరం.. కదలని సినిమా
© 2026 nimisham.in

Vishwambhara: కుదరని బేరం.. కదలని సినిమా

మొదట మోక్షజ్ఞని బాలయ్య తనే లాంచ్ చేస్తాను అన్నారు. (Nandamuri Mokshagna)

చిరంజీవి హీరోగా వస్తోన్న సోషియో ఫ్యాంటసీ యాక్షన్ మూవీ ‘విశ్వంభర’. ఈ మూవీకి బింబిసార ఫేమ్ వశిష్ఠ దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ కావాల్సిన ఈ చిత్రం.. ఇప్పటి వరకు విడుదల కాలేదు. వీఎఫ్ఎక్స్ (VFX)పై ఎక్కువ సమయం కేటాయించడంతో విడుదల విషయంలో ఆలస్యమైంది. జూలైలోనైనా థియేటర్లకు వస్తుందనుకుంటే అదీ కూడా జరగలేదు. ఆ తర్వాత ఈ మూవీకి సంబంధించిన ఎలాంటి అప్డేట్ రాలేదు. ఇక ఫ్యాన్స్ కూడా విశ్వంభర చిత్రాన్ని మరిచిపోయేలా ఉన్నారు. కానీ తాజాగా మెగా అభిమానులకు సర్ప్రైజ్ ఇచ్చారు మేకర్స్. ఇవాళ మెగాస్టార్ బర్త్ డే కావడంతో ఎట్టకేలకు గుడ్ న్యూస్ చెప్పారు. చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా విశ్వంభర మూవీ ప్రత్యేక పోస్టర్ రిలీజ్ చేశారు. దీంతో పాటు ఒరిజినల్ సౌండ్ ట్రాక్ ఆడియో విడుదల చేశారు. దాదాపు ఓ నిమిషం పాటు ఉన్న ఈ ఆడియో మెగా ఫ్యాన్స్కు ఆకట్టుకుంటోంది. కాగా.. ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్ బ్యానర్లో వంశీ, ప్రమోద్, విక్రమ్ నిర్మిస్తున్నారు. ఈ మూవీలో మెగాస్టార్ సరసన త్రిష, ఆషికా రంగనాథ్ కథానాయికలుగా నటిస్తున్నారు. ఫ్రెండ్స్తో ఫుల్ జోష్లో ఆనంది..(ఫోటోలు) చీర కట్టుతో శెట్టి..చూపుతిప్పుకోనివ్వని నిధి..(ఫోటోలు) బ్యూటీఫుల్ డ్రెస్లో మలయాళ బ్యూటీ అభిరామి అందాలు.. ఫోటోలు శారీలో హీరోయిన్ ఆదితి శంకర్ అందాలు.. ఫోటోలు గచ్చిబౌలిలో కుప్పకూలిన భవనం.. శిథిలాల కింద మృతదేహాలు చిరంజీవి బర్త్డే స్పెషల్.. మెగా 158 గ్లింప్స్ వచ్చేసింది.. ఇక GOLD కొనలేమా? భారీగా పెరిగిన బంగారం ధరలు నన్ను ఆపే దమ్ము నీకుందా..? జేసీ ప్రభాకర్ ని ఏకిపారేసిన పెద్దారెడ్డి జియోకి జీవోకి తేడా తెలియని నువ్వు... జగనన్నలా ఛాలెంజ్ చేసే దమ్ముందా?

నేడు మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ఆయన అభిమానులకు అదిరిపోయే కానుక లభించింది. ఆయన కథానాయకుడిగా నటిస్తున్న భారీ బడ్జెట్ సోషియో ఫాంటసీ చిత్రం 'విశ్వంభర' నుంచి చిత్రబృందం స్పెషల్ పోస్టర్తో పాటు ఒరిజినల్ సౌండ్ ట్రాక్ను (OST) విడుదల చేసింది. ఈ అప్డేట్తో మెగా అభిమానులు సోషల్ మీడియాలో సంబరాలు చేసుకుంటున్నారు.విడుదల చేసిన కొత్త పోస్టర్లో చిరంజీవి అత్యంత పవర్ఫుల్, మెగా మాస్ అవతార్లో దర్శనమిచ్చారు. చేతిలో ఓ ప్రత్యేకమైన ఆయుధాన్ని పట్టుకుని, శత్రువులపైకి దూసుకెళుతున్నట్లుగా ఉన్న ఆయన లుక్ సినిమాపై అంచనాలను అమాంతం పెంచేసింది. "మెగా మాస్ బియాండ్ ది యూనివర్స్" అనే ఆసక్తికరమైన ట్యాగ్లైన్ను ఈ పోస్టర్కు జోడించారు. పోస్టర్తో పాటు విడుదల చేసిన ఓఎస్టీ కూడా సినిమా థీమ్ను ప్రతిబింబిస్తూ గూస్బంప్స్ తెప్పిస్తోంది.యూవీ క్రియేషన్స్, ఏఏ ఆర్ట్స్, వీఆర్ గ్లోబల్ మీడియా సంస్థలు సంయుక్తంగా అత్యంత ప్రతిష్ఠాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. ఈ సినిమాలో చిరంజీవి సరసన ప్రముఖ నటి త్రిష హీరోయిన్గా నటిస్తుండగా, ఆషికా రంగనాథ్, కునాల్ కపూర్, మౌనీ రాయ్, పునీత్ ఇస్సార్ వంటి భారీ తారాగణం కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఆస్కార్ విజేత ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తుండగా, చోటా కె. నాయుడు సినిమాటోగ్రఫీ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ప్రస్తుతం ఈ స్పెషల్ పోస్టర్, ఓఎస్టీ సోషల్ మీడియాలో ట్రెండింగ్లో ఉన్నాయి. మెగాస్టార్కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ చిత్రబృందం ఇచ్చిన ఈ సర్ప్రైజ్తో అభిమానులు పండగ చేసుకుంటున్నారు

నందమూరి మోక్షజ్ఞ(Nandamuri Mokshagna) సినీ ఎంట్రీపై చాలాకాలంగా కొనసాగుతున్న ఉత్కంఠకు త్వరలోనే తెరపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే పలువురు డైరెక్టర్ల పేర్లు తెరపైకి వచ్చినప్పటికీ, ఏ ప్రాజెక్ట్ కూడా అనుకున్న స్థాయిలో ముందుకు సాగలేదు. అయితే తాజాగా విశ్వంభర(Vishwambhara) ఫేమ్ వశిష్ట(Vassishta) దర్శకత్వంలో మోక్షజ్ఞను హీరోగా పరిచయం చేసే సినిమాకు రంగం సిద్ధమైనట్లు సినీ వర్గాల్లో డిస్కషన్ జరుగుతోంది. ఈ ప్రాజెక్ట్కు సంబంధించిన కథ కూడా సిద్ధమైనట్లు, ప్రస్తుతం అఫీషియల్ అనౌన్స్మెంట్ కు సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నట్లు సమాచారం. మోక్షజ్ఞ డెబ్యూ విషయంలో గతంలో ప్రశాంత్ వర్మ(Prasanth Varma)తో సినిమా ఉంటుందని అధికారికంగా ప్రకటించారు. అయితే కొన్ని కారణాల వల్ల ఆ ప్రాజెక్ట్ ఆగిపోయింది. అనంతరం క్రిష్(Krish) దర్శకత్వంలో సినిమా ఉంటుందనే ప్రచారం సాగింది. ఆదిత్య చోప్రా(Aditya Chopra) నిర్మించిన ఓ సినిమాను రీమేక్ చేసే ఆలోచనతో పాటు ఆదిత్య 999(Aditya999) ప్రాజెక్ట్ కూడా డిస్కషన్స్లోకి వచ్చింది. కానీ ఇవేవీ కార్యరూపం దాల్చలేదు. దీంతో మోక్షజ్ఞ తొలి సినిమా ఎవరితో ఉంటుందనే ఆసక్తి అభిమానుల్లో కొనసాగుతూనే ఉంది. ఇప్పుడు వశిష్టతో ప్రాజెక్ట్ దాదాపు ఖరారైనట్లు వస్తున్న సమాచారం ఆ ఆసక్తిని మరింత పెంచుతోంది. మోక్షజ్ఞను తెరపైకి తీసుకొచ్చే విషయంలో బాలకృష్ణ(Balakrishna) కథ, డైరెక్టర్ సెలెక్షన్ పై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. బాలయ్యకు ఇటీవల ఎదురైన ఆరోగ్య సమస్యలు, ఆయన ఇతర కమిట్మెంట్స్ కారణంగా అనౌన్స్మెంట్ లో ఆలస్యం జరిగినట్లు టాక్ వినిపిస్తోంది. పరిస్థితులు అనుకూలిస్తే దసరా సందర్భంగా సినిమాను లాంఛనంగా ప్రారంభించి, మోక్షజ్ఞ సినీ రంగ ప్రవేశంపై అధికారికంగా క్లారిటీ ఇచ్చే అవకాశం ఉందని సమాచారం

'విజువల్ ఎఫెక్ట్స్' లేకుండా ప్రస్తుతం తెలుగు సినిమా సాగడం లేదు. ఇక ఫాంటసీ మూవీస్ లో గ్రాఫిక్స్ తప్పనిసరి. 'విజువల్ ఎఫెక్ట్స్' లేకుండా ప్రస్తుతం తెలుగు సినిమా సాగడం లేదు. ఇక ఫాంటసీ మూవీస్ లో గ్రాఫిక్స్ తప్పనిసరి. వీఎఫ్ఎక్స్ కారణంగా పలు సినిమాల బడ్జెట్ పెరుగుతోంది. వీటివల్లే కొన్ని చిత్రాల రిలీజ్ డేట్స్ తారుమారవుతున్నాయి. వీఎఫ్ఎక్స్ కారణంగానే రెండు ఫాంటసీ పిక్చర్స్ నత్త నడకన పయనిస్తున్నాయట. ఆ రెండు సినిమాలేవో? అభూతకల్పనలతో తెరకెక్కే చిత్రాలకు గ్రాఫిక్స్ మాయాజాలం అత్యంత అవసరం. 'వీఎఫ్ఎక్స్' వర్క్ సవ్యంగా సాగితే అనుకున్న సమయానికే సినిమాలను రిలీజ్ చేయవచ్చు. అందులో ఓ సారి జాప్యం చోటు చేసుకుంటే చాలు- విడుదల తేదీలను వాయిదా వేసుకుంటూ పోవలసిందే. మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) హీరోగా వశిష్ఠ దర్శకత్వంలో యూవీ క్రియేషన్స్ సంస్థ నిర్మించిన విశ్వంభర (Vishwambhara) చిత్రం వాస్తవానికి గత యేడాది సంక్రాంతి సంబరాలకే రావలసింది. ఆ సమయంలో రామ్ చరణ్ గేమ్ చేంజర్ కోసం తాము బరి నుండి తప్పుకుంటున్నామని ప్రకటించారు మేకర్స్. తరువాత వేసవికి వస్తుందని, ఆ పై దసరాకు రానుందని టముకు సాగింది. కానీ, 'విశ్వంభర' ఇప్పటికీ వెలుగు చూడలేదు. కారణమేంటంటే- 'విశ్వంభర' కోసం ఇంతకు ముందు చేయించిన గ్రాఫిక్ వర్క్ అంత ఎఫెక్ట్ గా లేకపోవడంతో మొత్తం మళ్ళీ రిపీట్ చేయవలసి వచ్చిందట. అందువల్లే 'విశ్వంభర' పోస్ట్ పోన్ అవుతూ వచ్చింది. ఇప్పుడు అక్టోబర్ 16న రిలీజ్ కానుందని తెలుస్తోంది. 'విశ్వంభర'లాగే నాగచైతన్య హీరోగా కార్తిక్ వర్మ దండు (Karthik Varma Dandu) దర్శకత్వంలో బీవీయస్.యన్. ప్రసాద్ నిర్మిస్తోన్న వృషకర్మ (Vrushakarma) కూడా విజువల్ ఎఫెక్ట్స్ కారణంగా ఆలస్యమవుతోందని సమాచారం. ఈ సినిమా మిథికల్ యాక్షన్ అడ్వెంచర్ గా రూపొందుతోంది. కాబట్టి గ్రాఫిక్ వర్క్ అత్యవసరం. అయితే ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ లో వీఎఫ్ఎక్స్ రూపొందించాలని మేకర్స్ భావించారు. అందువల్ల రాజీ పడకుండా విజువల్ ఎఫెక్ట్స్ సిద్ధం

సాధారణంగా ఎవరికైనా వయస్సు పెరుగుతూ వస్తుంది. కానీ మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) కి మాత్రం వయస్సు తగ్గుతూ వస్తుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. సాధారణంగా ఎవరికైనా వయస్సు పెరుగుతూ వస్తుంది. కానీ మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) కి మాత్రం వయస్సు తగ్గుతూ వస్తుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. 71 ఏళ్ల వయస్సులో కూడా ఆయన గ్లామర్, ఛార్మ్ చూస్తుంటే ప్రతీ ఒక్కరితో పాటు ఇండస్ట్రీ మొత్తం ఆశ్చర్యపోతోంది. సాధారణ యువకుడిగా కొణిదెల శివ శంకరవరప్రసాద్ గా తన నట ప్రస్థానాన్ని మొదలుపెట్టి, స్వయంకృషితో టాలీవుడ్ తిరుగులేని మెగాస్టార్ గా మారడం మామూలు విషయం కాదు. ఇప్పటివరకు ఎన్నో ఇండస్ట్రీ హిట్ చిత్రాలను తెలుగు ప్రేక్షకులకు అందించిన చిరు, ఈ వయస్సులో కూడా కుర్ర హీరోలకు పోటీగా వరుస సినిమాలు చేస్తూ ఎంతో బిజీగా గడుపుతున్నారు. ఈ నెల ఆయన పుట్టినరోజు కావడంతో, అభిమానుల కోసం చేసిన స్పెషల్ ఫొటోషూట్ పిక్స్ నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. నల్లటి టీ-షర్ట్, క్లాసిక్ జీన్స్, బ్లాక్ సన్ గ్లాసెస్ ధరించి ఎంతో స్టైలిష్గా కనిపిస్తున్న ఈ లేటెస్ట్ ఫొటోలు సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతున్నాయి. ఈ ఫొటోల్లో ఆయన బాడీ లాంగ్వేజ్, ఆటిట్యూడ్ చూసిన అభిమానులు ఏజ్ ఈజ్ జస్ట్ ఏ నంబర్ అంటూ కామెంట్లు పెడుతున్నారు. 71 వయసు వచ్చినా చిరంజీవిలోని అదే ఫిట్నెస్, ఫేస్లో అదే గ్లో, ఛార్మ్ ఏమాత్రం తగ్గలేదని నెటిజన్లు కొనియాడుతున్నారు. అంతేనా రామ్ చరణ్ కి అన్నయ్యలా ఉన్నాడు అని కొందరు.. ఎవర్రా ఈ అందగాడు.. భలే ఉన్నాడు అని మరి కొందరు అంటుంటే.. వారికి సమాధానంగా హా.. మెగాస్టార్ అంటారులే అని సరదాగా చెప్పుకొస్తున్నారు. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి భారీ బడ్జెట్ సోషియో-ఫాంటసీ చిత్రం విశ్వంభర తో పాటు మరికొన్ని క్రేజీ ప్రాజెక్ట్లతో బిజీగా ఉన్నారు. ఈ వయసులోనూ ఆయన చూపిస్తున్న డెడికేషన్, క్రమశిక్షణ

మెగాస్టార్ చిరంజీవి, సూపర్ స్టార్ రజినీకాంత్ మరోసారి బాక్సాఫీస్ వద్ద తలపడే అవకాశం కనిపిస్తోంది. అక్టోబర్ నెలలో ఈ ఇద్దరు దిగ్గజ నటుల సినిమాలు ఒకేసారి విడుదలయ్యేలా ప్లాన్ చేస్తున్నారు. అక్టోబర్ 15న రజినీకాంత్ ‘జైలర్ 2’ ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. అదే సమయంలో చిరంజీవి నటిస్తున్న ‘విశ్వంభర’ను అక్టోబర్ 16న విడుదల చేసేందుకు చిత్ర బృందం సన్నాహాలు చేస్తోంది. గతంలో భోళా శంకర్ మరియు జైలర్ సినిమాలు ఒకేసారి విడుదలయ్యాయి. ఆ పోటీలో రజినీకాంత్ జైలర్ విజయం సాధించి పైచేయి సాధించింది. అయితే, చిరంజీవి మరియు రజినీకాంత్ మధ్య దశాబ్దాల కాలంగా మంచి స్నేహం ఉంది. కాళీ వంటి చిత్రాల్లో కలిసి నటించిన ఈ ఇద్దరు స్టార్ హీరోలు, ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద పోటీపడటం ఆసక్తికరంగా మారింది. దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ జైలర్ 2 చిత్రీకరణను ఎటువంటి వాయిదాలు లేకుండా పూర్తి చేస్తున్నారు. దీంతో అక్టోబర్ 15న సినిమా విడుదల ఖాయమని చిత్ర యూనిట్ ప్రకటించింది. ఇదిలా ఉండగా, మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న విశ్వంభర చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఆగస్టు 22న చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా విడుదలపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. ఈ పోటీ అక్టోబర్ తోనే ముగిసేలా లేదు, 2027 సంక్రాంతికి కూడా కొనసాగే సంకేతాలు ఉన్నాయి. రజినీకాంత్ నటిస్తున్న ధర్మన్ చిత్రాన్ని సంక్రాంతి బరిలో నిలపాలని నిర్మాత కమల్ హాసన్ భావిస్తున్నారు. ఫలితంగా సంక్రాంతికి భారీ స్థాయిలో రజినీకాంత్ సినిమా రావడం దాదాపు ఖాయంగా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో చిరంజీవి మెగా 158 చిత్రం కూడా సంక్రాంతికే సిద్ధం చేయాలని ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. బాబీ కొల్లి దర్శకత్వంలో తెరకెక్కుతున్న మెగా 158పై అభిమానుల్లో ఇప్పటికే అంచనాలు పెరిగాయి. ఈ చిత్రాన్ని సంక్రాంతి పండుగ కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని మేకర్స్ ప్రాథమిక నిర్ణయానికి వచ్చారు. రెండు ప్రధాన చిత్రాలు సంక్రాంతికి

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న 156వ చిత్రం విశ్వంభర విడుదలపై చిత్ర యూనిట్ ఎటువంటి స్పష్టత ఇవ్వకపోవడంతో అభిమానులు తీవ్ర అసహనానికి గురవుతున్నారు. సోషియో ఫాంటసీ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ ఎప్పుడో పూర్తయినా, మేకర్స్ నుండి ఇప్పటివరకు ఒక్క అధికారిక ప్రకటన కూడా రాలేదు. కనీసం టీజర్ లేదా పాట విడుదల చేయకపోవడంపై మెగా ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా తమ నిరసనను తెలియజేస్తున్నారు. దర్శకుడు మల్లిడి వశిష్ట దర్శకత్వంలో యూవీ క్రియేషన్స్ సంస్థ ఈ భారీ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ దశ దాటి పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉన్నట్లు సమాచారం అందుతున్నప్పటికీ, అధికారికంగా చిత్ర బృందం పెదవి విప్పడం లేదు. ఈ చిత్రం అక్టోబర్ 16న విడుదలవుతుందని గతంలో జోరుగా ప్రచారం జరిగినప్పటికీ, దానిపై ఇప్పటికీ ఎటువంటి స్పష్టత లేదు. దీంతో మెగాస్టార్ తదుపరి చిత్రాలపై ఆసక్తి చూపుతున్న అభిమానులు, ఈ సినిమా అప్డేట్స్ విషయంలో అయోమయానికి గురవుతున్నారు. ఇదిలా ఉండగా, ఇటీవల జరిగిన ఒక కార్యక్రమంలో చిరంజీవి తన తదుపరి చిత్రం గురించి ఆసక్తికరమైన విషయాన్ని వెల్లడించారు. దర్శకుడు బాబీతో చేయబోయే తన కొత్త చిత్రానికి ‘కదిరి’ అనే పేరును పరిశీలిస్తున్నట్లు ఆయన స్వయంగా పేర్కొన్నారు. అయితే, కొత్త చిత్రం గురించి చిరంజీవి ఇచ్చిన చిన్న అప్డేట్ అభిమానుల్లో ఉత్సాహాన్ని నింపినప్పటికీ, విశ్వంభర మౌనం మాత్రం ఆందోళన కలిగిస్తోంది. ఫలితంగా అటు కొత్త ప్రాజెక్టు వార్తలు, ఇటు విశ్వంభర అప్డేట్స్ లేకపోవడం అభిమానులను గందరగోళానికి గురిచేస్తున్నాయి. ఈ నేపథ్యంలో మేకర్స్ వెంటనే స్పందించి విడుదల తేదీపై స్పష్టత ఇవ్వాలని మెగా అభిమానులు కోరుకుంటున్నారు. ప్రస్తుతం టాలీవుడ్ వర్గాల్లో విశ్వంభర విడుదల తేదీపై రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. సినిమా ఎప్పుడు వస్తుందో తెలియక పోవడంతో, సోషల్ మీడియాలో నెటిజన్లు చిత్ర యూనిట్ను ఉద్దేశించి పలు ప్రశ్నలు సంధిస్తున్నారు. బాక్సాఫీస్ వద్ద భారీ అంచనాల మధ్య రానున్న

కిరణ్ కుమార్ శర్మ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్లో ఛీఫ్ సబ్ ఎడిటర్గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాలు కూడా రాస్తుంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. Vishwambhara Release Line Clear: యూవీ క్రియేషన్స్ తెలుగులో తన కంటూ ప్రత్యేక బ్రాండ్ క్రియేట్ చేసుకుంది. ఈ ఇయర్ ఈ బ్యానర్ నుంచి విడుదలైన ‘కపుల్ ఫ్రెండ్లీ’ ఓ మోస్తరుగా నడిచింది. ఆ తర్వాత డాక్టర్ రాజశేఖర్, శర్వానంద్లు హీరోగా నటించిన ‘బైకర్’ మూవీకి క్రిటిక్స్ నుంచి మంచి అప్లాజ్ వచ్చినా.. కమర్షియల్గా వర్కౌట్ కాలేదు. ఆ తర్వాత వరుణ్ తేజ్ హీరోగా మేర్లపాక గాంధీ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘కొరియన్ కనకరాజు’. ఈ సినిమాతో 6 యేళ్ల లాంగ్ గ్యాప్ తర్వాత వరుణ్ తేజ్కు సోలోగా హిట్ దక్కింది. ఈ చిత్రం ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్తో కలిసి యూవీ క్రియేషన్స్ నిర్మించింది. గతంలో అనుష్క ‘ఘాటి’ సినిమా కూడా వీళ్ల కాంబినేషన్లో తెరకెక్కడం విశేషం. మధ్యలో వరుణ్ తేజ్ హీరోగా నటించిన ‘గని’, ‘గాండీవధారి అర్జున’, ‘ఆపరేషన్ వాలెంటైన్’, మట్కా చిత్రాలు బాక్సాఫీస్ దగ్గర ఒక దాన్ని మించి ఒకటి డిజాస్టర్గా నిలిచాయి. తాజాగా గత శుక్రవారం విడుదలైన ‘కొరియన్ కనకరాజు’ సినిమా మూడు రోజుల్లో వాల్యూ బ్రేక్ ఈవెన్ పూర్తి చేసుకొని లాభాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రూ. 13.50 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. మొత్తంగా 6 రోజుల్లో 16 కోట్ల షేర్ (రూ.30 కోట్ల గ్రాస్)ను కలెక్ట్ చేసి హిట్ అనిపించుకుంది. మొత్తంగా రూ. 2.5 కోట్ల లాభాలను థియేట్రికల్గా అందుకుంది. ఈ సినిమా

మెగాస్టార్ చిరంజీవి అభిమానులు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న విశ్వంభర సినిమాపై తాజాగా మరోసారి ఆసక్తికరమైన చర్చ మొదలైంది. ఇప్పటికే పలుమార్లు ఆలస్యమైన ఈ సినిమాకు సంబంధించి కొరియన్ కనకరాజు సక్సెస్ మీట్లో ఏదైనా కీలక అప్డేట్ వస్తుందని అభిమానులు ఆశించారు. అయితే ఈ కార్యక్రమంలో చిరంజీవి విశ్వంభర గురించి ఎలాంటి ప్రస్తావన చేయలేదు. అదే సమయంలో బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న తన 158వ సినిమా గురించి మాత్రం ఆసక్తికరమైన లీక్ ఇచ్చారు. దీంతో విశ్వంభర విషయంలో అభిమానుల్లో పలు సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఇంతకాలంగా ఆలస్యమవుతున్న ఈ సినిమాను చిరంజీవి కూడా మర్చిపోయారా అనే స్థాయిలో సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. కొరియన్ కనకరాజు సక్సెస్ మీట్లో చిరంజీవి తన 158వ సినిమాకు సంబంధించిన టైటిల్ను పూర్తిగా వెల్లడించకుండా కదిరి అంటూ లీక్ ఇచ్చారు. దీంతో ఈ సినిమా టైటిల్పై అప్పుడే అనేక ఊహాగానాలు మొదలయ్యాయి. కదిరి నరసింహస్వామి, కదిరి శివయ్యనాయుడు, కదిరి రోడ్ నంబర్ 158 వంటి పేర్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే ప్రస్తుతం అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం ఈ సినిమా టైటిల్లో కదిరి అనే పదం ఉండబోతున్న విషయం మాత్రం స్పష్టమైంది. బాబీ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ ప్రాజెక్ట్పై చిరంజీవి అభిమానుల్లో ఇప్పటికే మంచి ఆసక్తి ఉంది. తాజాగా చిరంజీవి ఇచ్చిన ఈ చిన్న లీక్తో టైటిల్పై చర్చ మరింత పెరిగింది. అయితే ఇదే కార్యక్రమంలో విశ్వంభర గురించి చిరంజీవి ఒక్క మాట కూడా మాట్లాడకపోవడం అభిమానులను నిరాశకు గురిచేసింది. వశిష్ఠ మల్లిడి దర్శకత్వంలో యూవీ క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం చిరంజీవి కెరీర్లో ఎంతో ప్రత్యేకమైన ప్రాజెక్ట్గా ప్రారంభమైంది. కానీ నిర్మాణంలో ఏర్పడిన ఆలస్యాలు, విడుదల తేదీకి సంబంధించిన మార్పుల కారణంగా ఈ సినిమా గురించి అభిమానుల్లో ఆసక్తితో పాటు అనిశ్చితి కూడా కొనసాగుతోంది. ప్రస్తుతం పరిశ్రమ వర్గాల సమాచారం ప్రకారం విశ్వంభరను 2026 అక్టోబర్ 16న విడుదల