
Vaibhav Suryavanshi: వైభవ్ సూర్యవంశీని పక్కన పెట్టాల్సిందే.. అజింక్య రహానే షాకింగ్ కామెంట్స్..!
Vaibhav Suryavanshi: వైభవ్ సూర్యవంశీని పక్కన పెట్టాల్సిందే.. అజింక్య రహానే షాకింగ్ కామెంట్స్..!
© 2026 nimisham.in

Vaibhav Suryavanshi: వైభవ్ సూర్యవంశీని పక్కన పెట్టాల్సిందే.. అజింక్య రహానే షాకింగ్ కామెంట్స్..!

భారతీయ సనాతన సంస్కృతిలో సంగీతానికి ఉన్న ప్రాధాన్యత అనన్యసామాన్యం. గతంలో ‘శంకరాభరణం’, ‘స్వరాభిషేకం’ వంటి క్లాసిక్స్ తెలుగు తెరపై సంగీత విప్లవాన్ని సృష్టించాయి. భారతీయ సనాతన సంస్కృతిలో సంగీతానికి ఉన్న ప్రాధాన్యత అనన్యసామాన్యం. గతంలో ‘శంకరాభరణం’, ‘స్వరాభిషేకం’ వంటి క్లాసిక్స్ తెలుగు తెరపై సంగీత విప్లవాన్ని సృష్టించాయి. ఇప్పుడు సరిగ్గా అలాంటి అరుదైన కర్ణాటక శాస్త్రీయ సంగీత నేపథ్యంలో రూపొందిన సరికొత్త వెబ్ సిరీస్ ‘జగమే సంగీతం’ (Jagamae Sangeetham). ఈ ఏడాది ఆరంభంలో మెగాస్టార్ చిరంజీవితో ‘మన శంకర్ వరప్రసాద్’ వంటి బ్లాక్బస్టర్ హిట్ అందుకున్న మెగా డాటర్ సుష్మిత కొణిదెల ఈ సిరీస్ను ప్రతిష్టాత్మకంగా నిర్మించగా, ‘18 పేజెస్’ ఫేమ్ పల్నాటి సూర్యప్రతాప్ దర్శకత్వం వహించారు. ఇందులో ప్రకాష్ రాజ్, శ్రీకాంత్, మధుబాల ప్రధాన పాత్రలు పోషించారు. ప్రముఖ ఓటీటీ అమెజాన్ ప్రైమ్ వీడియోలో సెప్టెంబర్ 4 నుంచి ఈ సిరీస్ స్ట్రీమింగ్ కానున్న సందర్భంగా.. ఈ చిత్ర బృందం NSR ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విశేషాలను పంచుకుంది. ఈ సందర్భంగా నిర్మాత సుష్మిత కొణిదెల (Sushmitha Konidela) మాట్లాడుతూ.. ‘‘హిందీలో వచ్చిన ప్రముఖ సిరీస్ 'బందిష్ బ్యాండిట్స్' చూసినప్పుడు చాలా నచ్చింది. దాన్ని కేవలం రీమేక్ చేయకుండా, మన కర్ణాటక సంగీతంలోని లోతైన కల్చర్తో, మన తెలుగు మూలాల నుంచి పుట్టిన కథగా తెరకెక్కిస్తే అద్భుతంగా ఉంటుందని భావించాం. సంగీతంతో రొమాన్స్ చేయగల అనుభవం, మెచ్యూర్డ్ ఫిల్మ్ మేకింగ్ నైపుణ్యం ఉండటం వల్లే సూర్యప్రతాప్ను డైరెక్టర్గా ఎంచుకున్నాం. నా గత సిరీస్ ‘షూట్-అవుట్ ఎట్ ఆలేర్’లో నటించిన శ్రీకాంత్, ప్రకాష్ రాజ్లతో మళ్లీ పనిచేయడం కుటుంబంతో ఉన్నట్లే అనిపించింది. కథకు తగ్గ స్కోప్ ఉన్నందున ప్రైమ్ వీడియోతో చర్చించి భవిష్యత్తులో తప్పకుండా ‘సీజన్ 2’ కూడా తీసుకొస్తాం’’ అని స్పష్టం చేశారు. సీనియర్ నటుడు శ్రీకాంత్ (Srikanth) మాట్లాడుతూ.. ‘‘ఈ కథ వింటున్నప్పుడు, డైరెక్టర్ ప్రతాప్ చెప్పే విధానం

సూపర్ స్టార్ రజనీకాంత్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ మూవీ జైలర్ 2 రిలీజ్ పై గత కొన్ని రోజులుగా రకరకాల ప్రచారాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సినిమా ప్రమోషన్స్ చాలా సైలెంట్ గా సాగుతుండటం, రీషూట్స్ జరుగుతున్నాయనే పుకార్లు రావడంతో పాటు దసరా రేసులో తెలుగు సినిమాలు కూడా పోటీ పడుతుండటంతో జైలర్ 2 వాయిదా పడుతుందని వార్తలు వచ్చాయి. ఈ రూమర్స్ పై చిత్ర నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ ఫుల్ క్లారిటీ ఇచ్చేసింది. సినిమా పోస్ట్పోన్ అవుతుందంటూ జరుగుతున్న అసత్య ప్రచారాలకు సన్ పిక్చర్స్ తమదైన శైలిలో ఫుల్ స్టాప్ పెట్టింది. చిత్ర యూనిట్ అఫిషియల్ గా కొత్త పోస్టర్ ను రిలీజ్ చేస్తూ, సినిమాను 2026 అక్టోబర్ 15నే గ్రాండ్ గా విడుదల చేస్తున్నట్లు స్పష్టం చేసింది. దీంతో సూపర్ స్టార్ అభిమానులు ఎంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో మేకర్స్ విడుదల చేసిన లేటెస్ట్ పిక్చర్ ప్రస్తుతం నెట్టింట విపరీతంగా ట్రెండ్ అవుతోంది. టైగర్ ముత్తువేల్ పాండియన్ లుక్ లో రజనీకాంత్ చేతిలో తుపాకీ పట్టుకుని చాలా మాస్ గా కనిపిస్తున్నారు. ఈ పోస్టర్ పై మొదటి భాగంలోని సూపర్ హిట్ డైలాగ్ 'అలప్పారై సెలబ్రేషన్స్' లైన్ తో పాటు అక్టోబర్ 15 రిలీజ్ డేట్ ను స్పష్టంగా మెన్షన్ చేశారు. ఈ భారీ యాక్షన్ ఎంటర్టైనర్ ను నెల్సన్ దిలీప్కుమార్ డైరెక్ట్ చేస్తుండగా, రాక్స్టార్ అనిరుధ్ రవిచందర్ అదిరిపోయే మ్యూజిక్ అందిస్తున్నారు. భారీ బడ్జెట్ తో సన్ పిక్చర్స్ బ్యానర్ ఈ చిత్రాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. మొదటి భాగాన్ని మించేలా పార్ట్ 2 ను తెరకెక్కిస్తున్నట్లు సమాచారం అందుతోంది. ఇదిలా ఉండగా ఈ సినిమాలో భారీ తారాగణం నటిస్తోంది. రజనీకాంత్ సరసన రమ్యకృష్ణ, యోగి బాబు, మిర్నా నటిస్తుండగా, శివ రాజ్కుమార్, మోహన్లాల్, ఎస్. జె. సూర్య కీలక పాత్రల్లో

అఫ్గానిస్థాన్తో టీ20 సిరీస్కు భారత స్టార్ బ్యాటర్ వికెట్ కీపర్ సంజు శాంసన్ జట్టులోకి వచ్చాడు. అటు యువ బ్యాటర్ వైభవ్ సూర్యవంశీ కూడా చోటు దక్కించుకున్నాడు. దీంతో ఓపెనింగ్ జోడీపై ఎలా ఉండబోతుందనే ఆసక్తి నెలకొంది. ఇంటర్నెట్ డెస్క్: వైభవ్ సూర్యవంశీ.. 15 ఏళ్ల ఈ యువ సంచలనం బ్యాటింగ్ చూడటానికి రెండు కళ్లు సరిపోవు. భారీ షాట్లతో బౌలర్లను బెంబేలెత్తించే వైభవ్.. అత్యంత పిన్న వయసులోనే అంతర్జాతీయ అరంగేట్రం చేసిన సంగతి తెలిసిందే. అయితే సెప్టెంబర్ 13 నుంచి టీమిండియా.. అఫ్గానిస్థాన్లో మూడు టీ20ల సిరీస్ ఆడనుంది. ఇందుకు సంబంధించిన జట్టును కూడా బీసీసీఐ ప్రకటించింది. స్టార్ బ్యాటర్, వికెట్ కీపర్ సంజు శాంసన్ జట్టులో చోటు దక్కించుకున్నాడు. అటు వైభవ్ సూర్యవంశీ కూడా జట్టులో ఉన్నాడు. దీంతో అఫ్గానిస్థాన్తో సిరీస్లో భారత ఓపెనింగ్ జోడీ ఎలా ఉండబోతుందనే ఆసక్తి నెలకొంది. ఇంగ్లండ్ పర్యటనలో విఫలమైన సంజును జట్టు నుంచి తప్పించి వైభవ్కు అవకాశం ఇచ్చిన సంగతి తెలిసిందే. అప్పుడు అభిషేక్ శర్మ-వైభవ్ సూర్యవంశీ ఓపెనర్లుగా బరిలోకి దిగారు. ఇంగ్లండ్పై నిరాశపరిచిన వైభవ్.. జింబాబ్వేపై చెలరేగాడు. అయితే అఫ్గాన్ సిరీస్లో సంజు రాకతో వైభవ్ సూర్యవంశీకి షాక్ తగిలే అవకాశం ఉంది. ఎప్పటిలాగే సీనియర్ ప్లేయర్లు సంజు శాంసన్-అభిషేక్ శర్మ ఇన్నింగ్స్ ఓపెన్ చేస్తే.. వైభవ్ సూర్యవంశీ బెంచ్కే పరిమితం కావాల్సి వస్తుంది. అక్కడ సంజు లేదా అభిషేక్ విఫలమైతేనే వైభవ్కు ఛాన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. మరోవైపు, దులీప్ ట్రోఫీలో ఈస్ట్ జోన్ తరఫున వైభవ్ ప్రాతినిధ్యం వహిస్తోన్న సంగతి తెలిసిందే. సెప్టెంబర్ 6 నుంచి ఫైనల్ మ్యాచ్లో ఆడనున్నారు. ఈ మ్యాచ్ సెప్టెంబర్ 11 వరకు జరగనుంది. ఆ వెంటనే అఫ్గానిస్తాన్ సిరీస్ ప్రారంభం కానుంది. ఇషాన్ కిషన్ ఈస్ట్ జోన్ కెప్టెన్గా వ్యవహరిస్తున్నాడు. మరి ఈ ఇద్దరూ అఫ్గాన్ సిరీస్ కల్లా సిద్ధంగా ఉంటారా? లేదా? అనేది

టీమిండియాకు టీ20 ప్రపంచకప్ అందించిన కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్. అయితే, ఈ మెగా టోర్నీ తర్వాత ఆడిన తొలి సిరీస్లోనే అతడిపై వేటు పడింది. భారత టీ20 జట్టు కెప్టెన్గా సూర్యను తప్పించిన యాజమాన్యం.. జట్టులోనూ అతడికి చోటు లేకుండా చేసింది. కెప్టెన్గా విజయవంతమైనా.. బ్యాటర్గా విఫలమైనందున 35 ఏళ్ల సూర్యకుమార్ను నిర్దాక్షిణ్యంగా జట్టు నుంచి తప్పించింది. ఈ నేపథ్యంలో సూర్యకుమార్ గనుక మళ్లీ దేశవాళీ క్రికెట్, ఐపీఎల్లో సత్తా చాటితే తిరిగి టీమిండియాలోకి వచ్చే అవకాశం ఉందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో ముంబై క్రికెట్ అసోసియేషన్ (MCA) అధికారి చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఆ ఇద్దరిలో ఒకరు! దేశవాళీ పరిమిత ఓవర్ల క్రికెట్లో ముంబై జట్టుకు సూర్య కెప్టెన్ కానున్నట్లు సదరు అధికారి సంకేతాలు ఇచ్చారు. పీటీఐతో మాట్లాడుతూ.. ‘మా జట్టులో శ్రేయస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్ ఉన్నారు. వన్డే, టీ20 ఫార్మాట్లకు ఈ ఇద్దరిలో ఎవరు అందుబాటులో ఉంటే వారే కెప్టెన్గా వ్యవహరిస్తారు’ అని ఎంసీఏ అధికారి తెలిపారు. అయ్యర్.. అంచెలంచెలుగా ఎదిగి కాగా దేశవాళీ క్రికెట్ ముంబై తరఫున.. ఐపీఎల్లో పంజాబ్ కింగ్స్ కెప్టెన్గా అత్యుత్తమంగా రాణించిన శ్రేయస్ అయ్యర్కు ఊహించని అవకాశం వచ్చిన సంగతి తెలిసిందే. మూడేళ్లుగా భారత టీ20 జట్టులో చోటు కోసం పరితపించిన ఈ కుడిచేతి వాటం బ్యాటర్.. అనూహ్య రీతిలో ఏకంగా కెప్టెన్గా పునరాగమనం చేశాడు. టీమిండియాకు మూడో ప్రపంచకప్ అందించిన సూర్యకుమార్ స్థానాన్ని సెలక్టర్లు శ్రేయస్తో భర్తీ చేశారు. ప్రస్తుతం అతడు అఫ్గానిస్తాన్తో స్వదేశంలో జరిగే టీ20 సిరీస్తో బిజీ కానున్నాడు. కాగా 2024–25 సీజన్ ఫైనల్లో మధ్యప్రదేశ్ను ఓడించి శ్రేయస్ సారథ్యంలోని ముంబై జట్టు సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 ట్రోఫీ గెలుచుకున్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే.. నవంబరు 14 నుంచి డిసెంబరు 6 మధ్య సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 ట్రోఫీ టోర్నీ నిర్వహణకు షెడ్యూల్

వర్సటైల్ నటుడు కార్తీ కథానాయకుడిగా రూపొందుతున్న భారీ స్పై యాక్షన్ థ్రిల్లర్ 'సర్దార్ 2' సినిమాకు సంబంధించిన అధికారిక ట్రైలర్ అత్యంత ఉత్కంఠభరితంగా విడుదలైంది. తొలి భాగం ఘన విజయం సాధించిన నేపథ్యంలో ఈ రెండవ భాగంపై సినీ ప్రియుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. పి.ఎస్. మిత్రన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్ర ట్రైలర్ ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుంటూ హై-వోల్టేజ్ యాక్షన్ కాన్సెప్ట్తో సాగింది. సెప్టెంబర్ 10న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో ఈ సినిమా విడుదల కానుండగా, తెలుగు రాష్ట్రాల్లో ప్రముఖ నిర్మాణ సంస్థ అన్నపూర్ణ స్టూడియోస్ ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు పూర్తి చేసింది. గతంలో జరిగిన సుబ్రహ్మణ్య స్వామి భక్తుడైన చంద్రబోస్ అలియాస్ సర్దార్ కథతో ఈ సినిమా నేపథ్యం ప్రారంభమవుతుంది. జపాన్ దేశంలో నిర్వహించిన ఒక అత్యంత సీక్రెట్ బ్లాక్-ఆప్స్ మిషన్లోకి సర్దార్ ప్రవేశించి దాదాపు 30 కోట్ల మంది ప్రాణాలను కాపాడుతాడు. ఇదిలా ఉండగా ఆ మిషన్ తర్వాత ఎదురైన తీవ్ర పరిణామాలు అతడి జీవితాన్ని దశాబ్దాల పాటు నిరంతరం వెంటాడుతూనే ఉంటాయి. గతం నుంచి నేటి వరకు సాగే ఈ స్పై డ్రామాలో కథనం ఎంతో వేగంగా పరిగెడుతూ ప్రేక్షక లోకాన్ని ఆకట్టుకునేలా తీర్చిదిద్దారు. వర్తమానంలో మన దేశానికి ఒక ఊహించని పెద్ద ముప్పు ఎదురైనప్పుడు కథ తీవ్రమైన మలుపు తిరుగుతుంది. దీంతో పాత శత్రువులను ఎదుర్కొనేందుకు సర్దార్ మరియు అతని కుమారుడు విజయ్ ప్రకాష్ ఇద్దరూ ఒకే మిషన్లో భాగం కావాల్సి వస్తుంది. ఈ క్రమంలోనే బ్లాక్ డ్యాగర్ అనే అత్యంత శక్తివంతమైన విలన్ పాత్రలో ప్రముఖ నటుడు ఎస్జే సూర్య ఎంట్రీ ఇచ్చి కథలో ఉత్కంఠను రెట్టింపు చేశారు. తండ్రీ కొడుకులుగా రెండు విభిన్న పాత్రల్లో కార్తీ చూపించిన బాడీ లాంగ్వేజ్ మరియు నటన ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ భారీ మిషన్ కారణంగా ఏర్పడిన పరిస్థితులు ఇరు వర్గాల మధ్య తీవ్రమైన ఘర్షణకు

దులీప్ ట్రోఫీ సెమీ ఫైనల్లో ఈస్ట్ జోన్ ఘన విజయం సాధించింది. డిఫెండింగ్ ఛాంపియన్ సెంట్రల్ జోన్ను నాలుగు వికెట్ల తేడాతో మట్టికరిపించి ఫైనల్లోకి అడుగుపెట్టింది. కెప్టెన్ ఇషాన్ కిషన్ బాధ్యతాయుత ఇన్నింగ్స్తో జట్టును విజయతీరాలకు చేర్చాడు.159 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన ఈస్ట్ జోన్కు యువ ఆటగాడు వైభవ్ సూర్యవంశీ (43 బంతుల్లో 43) మెరుపు ఆరంభాన్ని అందించాడు. అయితే, సెంట్రల్ జోన్ బౌలర్ హర్ష్ దూబే నాలుగు వికెట్లు పడగొట్టి ఈస్ట్ జోన్పై ఒత్తిడి పెంచాడు. ఈ దశలో సంయమనంతో ఆడిన కెప్టెన్ ఇషాన్ కిషన్ (41 బంతుల్లో 39 నాటౌట్) జట్టుకు విజయాన్ని ఖరారు చేశాడు. అతనికి మహమ్మద్ షమీ (8 నాటౌట్) సహకరించాడు.అంతకుముందు, సెంట్రల్ జోన్ తమ రెండో ఇన్నింగ్స్లో కేవలం 158 పరుగులకే కుప్పకూలింది. ఈస్ట్ జోన్ బౌలర్లు ముకేశ్ కుమార్ 4 వికెట్లతో, మహమ్మద్ షమీ 3 వికెట్లతో ప్రత్యర్థి బ్యాటింగ్ లైనప్ను దెబ్బతీశారు. కాగా, ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్లో ఇరు జట్లు 266 పరుగుల వద్ద సమానంగా నిలవడం విశేషం. ఈ విజయంతో, గత ఏడాది ఛాంపియన్ను టోర్నీ నుంచి నిష్క్రమింపజేసి, ఈస్ట్ జోన్ ఫైనల్కు దూసుకెళ్లింది

అఫ్గానిస్థాన్తో జరగనున్న టీ20 సిరీస్కు బీసీసీఐ ఇవాళ భారత జట్టును ప్రకటించింది. శ్రేయస్ అయ్యర్ కెప్టెన్గా వ్యవహరించనుండగా, తిలక్ వర్మ వైస్ కెప్టెన్గా ఉండనున్నాడు. స్పోర్ట్స్ డెస్క్: అఫ్గానిస్థాన్తో జరగనున్న మూడు మ్యాచ్ల టీ20 సిరీస్కు బీసీసీఐ ఇవాళ(మంగళవారం) భారత జట్టును ప్రకటించింది. శ్రేయస్ అయ్యర్ కెప్టెన్గా వ్యవహరించనుండగా, తిలక్ వర్మ వైస్ కెప్టెన్గా ఉండనున్నాడు. ఇక వికెట్ కీపర్లుగా సంజూ శాంసన్, ఇషాన్ కిషన్లను ఎంపిక చేసింది. జింబాబ్వేతో సిరీస్కు దూరమైన సంజూ శాంసన్ తిరిగి జట్టులోకి వచ్చాడు. ఈ సిరీస్కు వైభవ్ సూర్వవంశీ కూడా ఎంపికయ్యాడు. అయితే స్టార్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యకు మాత్రం జట్టులో స్థానం దక్కలేదు. ఇక బుమ్రా, నితీశ్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్, హర్షిత్ రాణాలను ఎంపిక చేసినప్పటికీ వారు కూడా ఫిట్నెస్ క్లియరెన్స్ సాధించాల్సి ఉంటుంది. ఇక అఫ్గానిస్థాన్తో భారత్ సెప్టెంబర్ 13 నుంచి 17 మధ్య మూడు టీ20 మ్యాచ్ లు ఆడనుంది. తొలి టీ20 మ్యాచ్ సెప్టెంబర్ 13న, రెండో టీ20 సెప్టెంబర్ 15న, మూడో టీ20 సెప్టెంబర్ 17న జరగనున్నాయి. ఈ మూడు టీ20లకు ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదిక కానుంది. ఈ సిరీస్ ద్వారా అఫ్గానిస్థాన్ భారత్ లో టీమిండియాకు ఆతిథ్యం ఇవ్వనుండటం విశేషం. శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), అభిషేక్ శర్మ, వైభవ్ సూర్యవంశీ, సంజు శాంసన్ (వికెట్ కీపర్), ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), తిలక్ వర్మ (వైస్ కెప్టెన్), శివమ్ దూబే, నితీశ్ కుమార్ రెడ్డి*, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్*, వరుణ్ చక్రవర్తి, రవి బిష్ణోయ్, జస్ప్రీత్ బుమ్రా*, అర్షదీప్ సింగ్, హర్షిత్ రానా* గమనిక: స్టార్ గుర్తు ఉన్నవాళ్లు జట్టులోకి ఎంపికైనప్పటికీ ఫిట్నెస్ నిరూపించుకోవాల్సి ఉంటుంది. ముంబై ఇండియన్స్తోనే పాండ్య.. కానీ, కెప్టెన్గా కాదు! ఆ విషయంలో పాకిస్థాన్ క్రికెట్ను నమ్మోచ్చు: హర్షా భోగ్లే

దులీప్ ట్రోఫీ 2026 సీజన్లో ఈస్ట్ జోన్ జట్టు ఫైనల్లో అడుగుపెట్టింది. సెమీఫైనల్లో ఈస్ట్జోన్ 4 వికెట్ల తేడాతో సెంట్రల్ జోన్పై విజయం సాధించింది. స్పోర్ట్స్ డెస్క్: దులీప్ ట్రోఫీ (Duleep Trophy2026) ఫైనల్కు ఈస్ట్ జోన్ జట్టు దూసుకెళ్లింది. తొలి సెమీ ఫైనల్లో భాగంగా జరిగిన మ్యాచ్లో సెంట్రల్ జోన్పై ఈస్ట్ జోన్ వికెట్ల తేడాతో విజయం సాధించింది. 159 పరుగుల టార్గెట్ని ఇషాన్ కిషన్ జట్టు 39.3 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ (40), కెప్టెన్ ఇషాన్ కిషన్ (39) రాణించారు. అభిమన్యు ఈశ్వరన్ 24, కుమార్ కుశాగ్ర 22 పరుగులు చేశారు. షమి (8*) విన్నింగ్ షాట్ కొట్టాడు. సెంట్రల్ జోన్ బౌలర్లలో హర్ష్ దూబే 4 వికెట్లు తీయగా, సారాంశ్ జైన్, యశ్ ఠాకూర్ చెరొక వికెట్ పడగొట్టారు. అంతకుముందు రెండో ఇన్నింగ్స్లో 45/3 స్కోరుతో ఇవాళ(మంగళవారం) ఆటను కొనసాగించిన సెంట్రల్ జోన్ 158 పరుగులకు ఆలౌటైంది. ఓపెనర్ అమన్ మోఖడే (41) రాణించగా..అర్షద్ ఖాన్ (25), హర్ష్ దూబె (24), రింకు సింగ్ (20) పరుగులు చేశారు. ముకేశ్ కుమార్ 4, మహ్మద్ షమి 3 వికెట్లతో సత్తాచాటారు. అభిజిత్, అనుకుల్ రాయ్, కౌనైన్ ఖురేషీ ఒక్కో వికెట్ పడగొట్టారు. తొలి ఇన్నింగ్స్లో ఇరుజట్లూ 266 పరుగులకు ఆలౌటయ్యాయి. సెప్టెంబరు 6 నుంచి చెపాక్ స్టేడియంలో ఫైనల్ మ్యాచ్ మొదలుకానుంది. నార్త్ జోన్, సౌత్ జోన్ మధ్య జరుగుతున్న రెండో సెమీ ఫైనల్లో విజేతగా నిలిచిన జట్టుతో ఈస్ట్ జోన్ ఫైనల్లో తలపడనుంది

Suryapet: సూర్యాపేటలో 'సైబర్ వారియర్స్' కు ప్రత్యేక శిక్షణ & సమీక్ష! ఈ వార్తకు సంబంధించిన

టీమిండియా స్టార్ ఆల్రౌండర్, ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్య ట్రేడింగ్పై కొత్త అంశం ప్రచారంలోకి వచ్చింది. అతడిని ట్రేడ్ చేయకుండా ఆటగాడిగా జట్టులో కొనసాగించాలని ముంబై భావిస్తోందట. స్పోర్ట్స్ డెస్క్: టీమిండియా స్టార్ ఆల్రౌండర్, ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్య(Hardik Pandya) ట్రేడింగ్పై కొత్త అంశం ప్రచారంలోకి వచ్చింది. ఇప్పటి వరకు హార్ధిక్ను ముంబై ట్రేడింగ్లోకి రిలీజ్ చేస్తుందని వార్తలు వినిపించాయి. అయితే తాజాగా హార్దిక్ను ట్రేడ్ చేయకుండా ఆటగాడిగా జట్టులో కొనసాగించి, కెప్టెన్సీ మరొకరికి అప్పగించాలని ముంబై భావిస్తోందని సమాచారం. పాండ్యను భర్తీ చేసే సరైన ప్రత్యామ్నాయ ఆటగాడు లేకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. కెప్టెన్గా కొత్తవారిని ఎంపిక చేసేందుకు ముంబై ఫ్రాంఛైజీ కసరత్తు చేస్తోందని తెలుస్తోంది. కొత్త కెప్టెన్ ఎంపికలో ఆ జట్టు స్టార్ ప్లేయర్ రోహిత్ శర్మ కీలకపాత్ర పోషిస్తున్నాడని, ఇప్పటికే మెనేజ్మెంట్తో చర్చలు జరుపుతున్నట్లు టాక్ వినిపిస్తోంది. ముంబై ఇండియన్స్ జట్టు కెప్టెన్ పోటీలో సీనియర్ ప్లేయర్ జస్ప్రీత్ బుమ్రాతో పాటు హైదరాబాదీ ఆటగాడు తిలక్ వర్మ పేరు పరిశీలనలో ఉందని సమాచారం. అయితే, జట్టు దీర్ఘకాల అవసరాలను దృష్టిలో ఉంచుకుని తిలక్ వర్మ వైపే మొగ్గు చూపే అవకాశాలున్నాయని తెలుస్తోంది. హార్దిక్ను అసలు ట్రేడ్ చేయకపోయినా ఆశ్చర్యంలేదని ఫ్రాంఛైజీ సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. ట్రేడ్ విషయమై ఆటగాడితో చర్చలు కూడా జరిగాయని, ఒక ట్రేడ్ జరగాలంటే చాలా విషయాలు ఒక కొలిక్కి రావాలని, ఇది అంత తేలికైన విషయం కాదని ఎంఐ ఫ్రాంఛైజీలోని ఓ సభ్యుడు వెల్లడించారు. అలానే మహేల జయవర్ధనెను కోచ్ పదవి నుంచి తప్పిస్తారని ఇటీవల వార్తలు వచ్చాయి. అయితే, వచ్చే సీజన్కు అతనే కోచ్గా ఉండే అవకాశముందని టాక్. చివరి నిమిషంలో ఎలాంటి మార్పులు లేకపోతే వచ్చే నెలలో అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉందని తెలుస్తోంది. సూర్యకుమార్ యాదవ్ గతేడాది మెరుగైన ప్రదర్శన చేయలేదు. అయినప్పటికీ అతడిని

Palnati Surya Pratap : గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్పై సుష్మిత కొణిదెల నిర్మాణంలో కుమారి 21F దర్శకుడు పల్నాటి సూర్య ప్రతాప్ దర్శకత్వంలో తెరకెక్కిన సిరీస్ జగమే సంగీతం. ఎనిమిది ఎపిసోడ్ల మ్యూజికల్ డ్రామాగా ఈ సిరీస్ ని తెరకెక్కించారు. ప్రకాష్ రాజ్, శ్రీకాంత్, మధుబాల, అక్షయ్ లగుసాని, సుష్మిత శెట్టి.. మెయిన్ లీడ్స్ లో సుమన్, సిజ్జు మీనన్, షఫీ, ఝాన్సీ, రఘు బాబు యెర్రా, రాకెట్ రాఘవ, నాగి జబర్దస్త్, మిర్చి కిరణ్, కేశవ్ దీపక్, ప్రియాంక నల్కరి, మాణిక్ రెడ్డి, ప్రాచీ థాకర్, రూపా లక్ష్మి.. పలువురు కీలక పాత్రలలో నటించారు. జగమే సంగీతం సిరీస్ సెప్టెంబర్ 4 నుంచి అమెజాన్ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. భారతదేశంతో పాటు మిగతా ఆదేశాల్లో కూడా తెలుగు, తమిళ్ భాషల్లో ఇంగ్లీష్ సబ్టైటిల్స్తో అందుబాటులోకి రానుంది. కర్ణాటక సంగీత నేపథ్యంలో సాగే మ్యూజికల్ డ్రామా ‘జగమే సంగీతం’ వెబ్ సిరీస్ ని తెరకెక్కించిన దర్శకుడు పల్నాటి సూర్య ప్రతాప్ ఈ సిరీస్ ప్రమోషన్స్ లో భాగంగా నేడు మీడియాతో మాట్లాడారు. పల్నాటి సూర్య ప్రతాప్ మాట్లాడుతూ.. నా దృష్టిలో కుటుంబం, కుటుంబాన్ని కలిపి ఉంచే భావోద్వేగాలే ఈ కథకు ప్రధానం. ఈ కథలో సంగీతం ఒక భాషగా పనిచేస్తుంది. నాకు కర్ణాటక సంగీతం అంటే ఇష్టం. దానిపై అవగాహన కూడా ఉంది. అందుకే ఆ కథాంశంతో ఈ సిరీస్ ని తెరకెక్కించాను. ఆ సంగీతం కథలో సహజంగా, వాస్తవికంగా ఇమిడిపోయింది. ఇది నా మొదటి వెబ్ సిరీస్. ఈ సిరీస్ లో సంగీతానికి ప్రాధాన్యం ఇస్తూనే ఆ సంగీతం కథకు సపోర్ట్ అయ్యేలా చూసాను. సంగీతం కథనానికి ఏ మాత్రం ఆటంకం కలిగించదు. కుటుంబ సంబంధాలు, సాంస్కృతిక విశేషాలు, సంగీత ప్రపంచం అన్నీ కలిసి తెలుగు ప్రేక్షకులకు నిజాయితీగా, దగ్గరగా అనిపించేలా ఈ సిరీస్ ని తెరకెక్కించాను అని తెలిపారు

కాక్రోచ్ జనతా పార్టీ సెప్టెంబర్ 5న ఇండియా గేట్ నుండి ఢిల్లీ పోలీస్ హెడ్క్వార్టర్స్ వరకు నిర్వహించనున్న మార్చ్పై ఎలాంటి ఆంక్షలు విధించేందుకు సుప్రీం కోర్టు నిరాకరించింది. ప్రస్తుతానికి దేశ రాజధానిలో ఏదైనా అనర్థం జరుగుతుందని భావించేందుకు ఎలాంటి తగిన కారణాలు లేవని ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం స్పష్టం చేసింది. రాజ్యాంగబద్ధంగా అందరూ శాంతియుతంగా ప్రవర్తిస్తారని ఊహిస్తున్నామని వెల్లడించిన ఉన్నత న్యాయస్థానం, శాంతిభద్రతలను కాపాడే బాధ్యత పూర్తిగా ప్రభుత్వం మరియు పోలీసులదేనని తేల్చిచెప్పింది. ఢిల్లీలో శాంతిభద్రతల నిర్వహణకు సంబంధించి దాఖలైన పిటిషన్ను విచారించిన ధర్మాసనం ఈ సంచలన ఆదేశాలను జారీ చేసింది. ఈ వివాదం వెనుక సుదీర్ఘమైన విద్యార్థి పోరాటం మరియు నెరవేరని హామీల నేపథ్యం దాగి ఉంది. మొదట సాటిరికల్ ఆన్లైన్ ప్లాట్ఫాంగా ప్రారంభమైన సిజెపి, నీట్ పేపర్ లీక్, రీ-టెస్ట్ వివాదాలు మరియు విద్యార్థుల ఆత్మహత్యల తర్వాత తీవ్రమైన ఉద్యమ రూపం దాల్చింది. జంతర్ మంతర్లో సుదీర్ఘంగా 36 రోజుల పాటు నిరసనలు చేపట్టిన అనంతరం, జూలై 25న కేంద్ర ప్రభుత్వంతో జరిగిన చర్చల ఫలితంగా ఉద్యమాన్ని తాత్కాలికంగా ఉపసంహరించుకున్నారు. నిరసనకారులపై నమోదైన ఎఫ్ఐఆర్లను ఉపసంహరించుకుంటామని, బాధిత కుటుంబాలకు పరిహారం అందిస్తామని ప్రభుత్వం అప్పట్లో హామీ ఇచ్చినట్లు సిజెపి ప్రతినిధులు వెల్లడించారు. దింతో ఒక నెల గడిచినా ప్రభుత్వం తన హామీలను నెరవేర్చకుండా సాంకేతిక అంశాల వెనుక దాక్కుంటోందని సిజెపి ఆగస్టు 24న తీవ్ర ఆరోపణలు చేసింది. ఇదిలా ఉండగా రిటైర్డ్ ఢిల్లీ పోలీస్ అధికారి రాజేంద్ర సింగ్ సుప్రీం కోర్టును ఆశ్రయిస్తూ, లుటియన్స్ ఢిల్లీలోని ఇండియా గేట్, సెంట్రల్ విస్తా వంటి సున్నిత ప్రాంతాల్లో ముందస్తు అనుమతి లేని నిరసనలను నిషేధించాలని పిటిషన్ వేశారు. సెప్టెంబర్ 12, 13 తేదీల్లో జరగనున్న బ్రిక్స్ సమ్మిట్ భద్రతను దృష్టిలో ఉంచుకుని ఈ ఊరేగింపులను వాయిదా వేయాలని ఆయన కోరారు. ఢిల్లీ పోలీసులు కూడా ఇప్పటివరకు సిజెపి నుంచి అనుమతి

కోలీవుడ్ స్టార్ హీరో కార్తీ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న విషయం తెల్సిందే. అందులో ఒకటి సర్దార్ 2. ప్రముఖ దర్శకుడు పి.ఎస్. మిత్రన్ - కార్తీ కాంబోలో వచ్చి మంచి విజయాన్ని అందుకున్న సర్దార్ కి సీక్వెల్ గా సర్దార్ 2 రానుంది. కోలీవుడ్ స్టార్ హీరో కార్తీ (Karthi) ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న విషయం తెల్సిందే. అందులో ఒకటి సర్దార్ 2 (Sardar 2). ప్రముఖ దర్శకుడు పి.ఎస్. మిత్రన్ - కార్తీ కాంబోలో వచ్చి మంచి విజయాన్ని అందుకున్న సర్దార్ కి సీక్వెల్ గా సర్దార్ 2 రానుంది. ఈ సినిమాలో కార్తీ ప్రత్యర్థిగా వర్సటైల్ నటుడు ఎస్.జె. సూర్య నటించగా, మాళవికా మోహనన్ కీలక పాత్రలో కనిపించింది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. తాజాగా ఈ సినిమా ట్రైలర్ ని మేకర్స్ రిలీజ్ చేశారు. సర్దార్ చివర్లో బోస్ కొడుకు విజయ్ ప్రకాష్ కూడా స్పైగా మారినట్లు, ఆయనకు కొత్త మిషన్ ఇచ్చినట్లు చూపించారు. అయితే ట్రైలర్ ని బట్టి.. సర్దార్ 2 లో కూడా బోస్ కొత్త మిషన్ కోసం జపాన్ వెళ్ళినట్లు చూపించారు. దేశానికి పొంచి ఉన్న ఒక పెద్ద ముప్పును నివారించేందుకు, జపనీస్ భాష తెలిసిన ఒక ప్రత్యేక బ్లాక్ ఆప్స్ ఏజెంట్ను రంగంలోకి దించడంతో ట్రైలర్ అత్యంత ఉత్కంఠభరితంగా ప్రారంభమవుతుంది. కోట్లాది మంది ప్రాణాలను కాపాడేందుకు బోస్ చేపట్టే అత్యంత ప్రమాదకరమైన మిషన్, రైళ్లు, విమానాలు, శత్రువుల స్థావరాలలో జరిగే భారీ యాక్షన్ సీక్వెన్సెస్ ట్రైలర్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఇక బోస్ కి అండగా ఉండే అధికారి పాత్రలో మాళవిక మోహనన్ కనిపించింది. చివర్లో అసలు విలన్ సూర్య ఎంట్రీ ఇవ్వడం.. సర్దార్ కి తాను ఫ్యాన్ బాయ్ అని చెప్పడం.. ఇద్దరి మధ్య యుద్ధం అదిరిపోయింది. సర్దార్

యంగ్ హీరో సంగీత్ శోభన్, అనస్వర రాజన్ జంటగా నటిస్తున్న కొత్త సినిమా టైటిల్ గ్లింప్స్ విడుదల తేదీ మారింది. ముందుగా ఆగస్టు 23న టైటిల్ గ్లింప్స్ విడుదల చేయనున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. అయితే తాజా అప్డేట్ ప్రకారం సంగీత్ శోభన్ సినిమా టైటిల్ గ్లింప్స్ ఆగస్టు 24న ప్రేక్షకుల ముందుకు రానుంది. “రేపు కాదు, ఎల్లుండి వస్తున్నారు” అంటూ మేకర్స్ కొత్త తేదీపై స్పష్టత ఇచ్చారు. దీంతో సినిమా టైటిల్ తెలుసుకోవాలంటే అభిమానులు మరో రోజు ఎదురుచూడాల్సి ఉంటుంది. ‘మ్యాడ్’, ‘మ్యాడ్ స్క్వేర్’ సినిమాలతో యువ ప్రేక్షకుల్లో గుర్తింపు తెచ్చుకున్న సంగీత్ శోభన్ ఈ చిత్రంలో ‘మారుతి’ పాత్రలో కనిపించనున్నారు. ఆయన సరసన మలయాళ నటి అనస్వర రాజన్ హీరోయిన్గా నటిస్తున్నారు. ఆగస్టు 19న సంగీత్ శోభన్ పుట్టినరోజు సందర్భంగా చిత్రబృందం ప్రత్యేక క్యారెక్టర్ పోస్టర్ను విడుదల చేసింది. అదే సమయంలో ఆగస్టు 23న సంగీత్ శోభన్ సినిమా టైటిల్ గ్లింప్స్ విడుదల చేస్తామని ప్రకటించింది. ఇప్పుడు ఆ తేదీని ఒక రోజు ముందుకు జరిపి ఆగస్టు 24గా ఖరారు చేశారు. ఈ సినిమాకు పల్నాటి సూర్య ప్రతాప్ రచనతో పాటు దర్శకత్వ బాధ్యతలు కూడా నిర్వహిస్తున్నారు. ఆయన గతంలో ‘కుమారి 21ఎఫ్’, ‘18 పేజెస్’ వంటి చిత్రాలకు దర్శకత్వం వహించారు. దీంతో యువత, ప్రేమ, సంబంధాల నేపథ్యంలో కథలను తెరకెక్కించిన దర్శకుడితో సంగీత్ శోభన్ కాంబినేషన్ ఆసక్తి పెంచుతోంది. ఇదిలా ఉండగా, ఈ చిత్రాన్ని ఫ్రెష్, ట్రెండీ ప్రేమకథతో యువతను ఆకట్టుకునే వినోదాత్మక చిత్రంగా మేకర్స్ ప్రకటించారు. సంగీత్ శోభన్ సినిమా టైటిల్ గ్లింప్స్లో ఈ కథకు సంబంధించిన తొలి సంకేతాలు కనిపించే అవకాశం ఉంది. ధీరజ్ మొగిలినేని, వల్లభనేని గిరిబాబు ఈ చిత్రానికి నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ధీరజ్ మొగిలినేని ఎంటర్టైన్మెంట్స్, విజిబి ఎంటర్టైన్మెంట్ బ్యానర్లపై ఈ ప్రాజెక్ట్ రూపుదిద్దుకుంటోంది. ఫలితంగా సంగీత్ శోభన్, అనస్వర రాజన్, సూర్య ప్రతాప్ కాంబినేషన్పై

సుదీర్ఘకాలంగా కోర్టుల చుట్టూ తిరుగుతూ నలిగిపోతున్న బాధితులకు ఊరటనిచ్చేలా దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు చేపట్టిన ప్రత్యేక కార్యక్రమం సంచలన ఫలితాలను ఇస్తోంది. భారత ప్రధాన న్యాయమూర్తి పర్యవేక్షణలో నిర్వహిస్తున్న సమాధాన్ సమారోహ్ 2026 కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన ప్రత్యేక లోక్ అదాలత్ తొలి రోజే మైలురాయిని అధిగమించింది. నేడు ఒక్క రోజే ఏకంగా 400 కంటే ఎక్కువ వివాదాలు సామరస్యపూర్వకంగా పరిష్కారమై రికార్డు సృష్టించాయి.ఈ ప్రత్యేక లోక్ అదాలత్ కోసం సుప్రీంకోర్టు సముదాయంలో ఏకంగా 16 ప్రత్యేక బెంచ్ లను ఏర్పాటు చేశారు. ప్రతీ బెంచ్లో ఇద్దరు సుప్రీంకోర్టు సిట్టింగ్ న్యాయమూర్తులతో పాటు సీనియర్ అడ్వకేట్లు, అడ్వకేట్-ఆన్-రికార్డ్ ప్రతినిధులు సభ్యులుగా వ్యవహరించారు. ఈ ధర్మాసనాల ముందుకు తొలిరోజు విచారణ కోసం 600కు పైగా వివిధ రకాల కేసులు రాగా, కక్షిదారుల మధ్య పరస్పర సంభాషణను ప్రోత్సహిస్తూ 400కు పైగా కేసుల్లో ఇరుపక్షాలు ఒక అంగీకారానికి వచ్చేలా న్యాయమూర్తులు, న్యాయవాదులు కీలక పాత్ర పోషించారు. 22 ఏళ్ల నరకం.. సుప్రీం కోర్టు తీర్పు చూసి కన్నీళ్లు..కుటుంబ వివాదాల నుంచి పన్నుల కేసుల వరకు!ఈ ప్రత్యేక లోక్ అదాలత్లో ఏళ్ల తరబడి పెండింగ్లో ఉన్న పలు రకాల సున్నితమైన కేసులను విచారణకు స్వీకరించారు. భార్యాభర్తల మధ్య వైవాహిక వివాదాలు, ఆస్తి తగవులు, మోటారు వాహన ప్రమాద నష్టపరిహారం పిటిషన్లు, భూసేకరణ-పరిహారం వివాదాలతో పాటు పన్నులకు సంబంధించిన కేసులు, సర్వీస్, లేబర్ వివాదాలను ఇందులో పరిష్కరించారు. ఏప్రిల్ 21న సమాధాన్ సమారోహ్ ప్రారంభమైనప్పటి నుంచి కక్షిదారులు, వారి తరఫు న్యాయవాదులతో ముందుగానే చర్చలు జరిపి ఒప్పంద అవకాశాలను అంచనా వేయడం వల్లే ఈ స్థాయిలో కేసులు పరిష్కారమయ్యాయని కోర్టు తెలిపింది.Warning: చెత్త వేస్తున్నారా? కరెంట్, నీళ్లు కట్.. సుప్రీం సీరియస్ వార్నింగ్!కోర్టుల భారం తగ్గడమే లక్ష్యంఏళ్ల తరబడి సాగే న్యాయపోరాటాలు కక్షిదారులపై మోపే ఆర్థిక, మానసిక భారాలను తగ్గించడమే ఈ లోక్ అదాలత్ ప్రధాన ఉద్దేశం

టీ20 క్రికెట్లో సంచలనం సృష్టిస్తున్న వైభవ్ సూర్యవంశీ.. భవిష్యత్తులో టెస్టు క్రికెట్కు కొత్త ఉత్సాహాన్ని తీసుకురాగలడని భారత మాజీ కెప్టెన్ రాహుల్ ద్రవిడ్ అన్నాడు. అయితే 15 ఏళ్ల వైభవ్ ఎదుగుదలను జాగ్రత్తగా పర్యవేక్షించాలని సూచించాడు. అతడికి తగినంత సమయం, అనుభవం ఇవ్వాలని చెప్పాడు.వైభవ్ దులీప్ ట్రోఫీలో ఈస్ట్ జోన్ తరఫున ఆడనున్నాడు. వైట్బాల్ క్రికెట్లో ఇప్పటికే సత్తా చాటిన అతడికి.. రెడ్బాల్ క్రికెట్లో నిలకడ సాధించేందుకు ఇది కీలక అవకాశం. 2025 ఐపీఎల్లో రాజస్థాన్ రాయల్స్ తరఫున వైభవ్కు ద్రవిడ్ కోచ్గా వ్యవహరించాడు.వైభవ్ ఇప్పటివరకు ఎనిమిది ఫస్ట్క్లాస్ మ్యాచ్లు ఆడాడు. అతడి సగటు 17.25గా ఉంది. దేశవాళీ రెడ్బాల్ క్రికెట్లో ఎక్కువకాలం వరుసగా ఆడే అవకాశం అతడికి ఇప్పటివరకు పెద్దగా దక్కలేదు. దులీప్ ట్రోఫీతో ఆ లోటు తీరే అవకాశం ఉంది. సెప్టెంబరులో ఆస్ట్రేలియా-ఏతో ఇండియా-ఏ రెండు అనధికారిక టెస్టులు ఆడనుంది. ఈ మ్యాచ్లు కూడా వైభవ్కు ఉపయోగపడే అవకాశముంది.టీ20 క్రికెట్కు, టెస్టు క్రికెట్కు చాలా తేడా ఉంటుందని ద్రవిడ్ పేర్కొన్నాడు. సుదీర్ఘ ఫార్మాట్లో ఇన్నింగ్స్ను నిర్మించడం, ఒత్తిడిని తట్టుకోవడం, ఎక్కువసేపు ఏకాగ్రతతో బ్యాటింగ్ చేయడం వైభవ్ నేర్చుకోవాల్సి ఉంటుందని చెప్పాడు.వైభవ్ ఇంకా 15 ఏళ్లేనని ద్రవిడ్ గుర్తు చేశాడు. అతడి కెరీర్లో విజయాలతో పాటు వైఫల్యాలు కూడా వస్తాయని పేర్కొన్నాడు. అందుకే అతడిపై ఓపికతో వ్యవహరించాలని సూచించాడు.టెస్టు క్రికెట్ మనుగడ సాగించాలన్నా, ఎదగాలన్నా మూడు ఫార్మాట్లలో ఆడగల ఆటగాళ్లు అవసరమని ద్రవిడ్ అన్నాడు. వైభవ్ భవిష్యత్తులో భారత్ తరఫున టెస్టు ఆటగాడిగా ఎదిగితే ప్రపంచ

భారత బ్యాటింగ్ యువ సంచలనం వైభవ్ సూర్యవంశీకి టెస్టు క్రికెట్లోనూ అవకాశాలు ఇవ్వాలని భారత మాజీ కెప్టెన్ రాహుల్ ద్రవిడ్ అభిప్రాయపడ్డారు. అతడిని రెడ్బాల్ క్రికెట్లోనూ తీర్చిదిద్దాల్సిన అవసరం ఉందన్నారు. స్పోర్ట్స్ డెస్క్: టీమిండియా యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. తనదైన ఆటతో 15 ఏళ్ల వయసులోనే అంతర్జాతీయ క్రికెట్లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఇక అతడి బ్యాటింగ్ శైలీని పలువురు దిగ్గజ క్రికెటర్లు ప్రశంసిస్తుంటారు. అంతేకాక అతడికి పలు సూచనలు సైతం చేస్తుంటారు. తాజాగా టీమిండియా మాజీ కెప్టెన్, కోచ్ రాహుల్ ద్రవిడ్ సైతం ఈ యువ హిట్టర్ గురించి కీలక విషయాలను ప్రస్తావించారు. ఐర్లాండ్లో జరిగిన ఓ కార్యక్రమంలో రాహుల్ ద్రవిడ్ మాట్లాడుతూ... వైభవ్ సూర్యవంశీకి టెస్టు క్రికెట్లోనూ అవకాశం కల్పించాలన్నారు. టెస్ట్ క్రికెట్ అభివృద్ధి చెందాలంటే వైభవ్లాంటి ఆటగాళ్లు ఆడాలని ద్రవిడ్ వెల్లడించారు. 15 ఏళ్ల వైభవ్ను రెడ్ బాల్ క్రికెట్లోనూ తీర్చిదిద్దాల్సిన అవసరం ఉందని సూచించారు. వైభవ్ ప్రస్తుతం ఐపీఎల్, అంతర్జాతీయ టీ20ల ద్వారా వైట్బాల్ అనుభవం సంపాదిస్తున్నాడని, అదే సమయంలో దేశవాళీ క్రికెట్లో రెడ్బాల్ మ్యాచ్లు కూడా ఆడేలా చూడాలని ద్రవిడ్ అభిప్రాయపడ్డారు. దులీప్ ట్రోఫీ 2026లో ఈస్ట్ జోన్కు వైభవ్ ప్రాతినిధ్యం వహించనున్న నేపథ్యంలో ఈ టోర్నీ అతడి రెడ్బాల్ సామర్థ్యాలను పరీక్షించడానికి కీలకంగా మారనుందని ద్రవిడ్ అన్నారు. భవిష్యత్తులో టెస్టు క్రికెట్కు ఎంపిక కావాలంటే ఇలాంటి అవకాశాలను అతడు సద్వినియోగం చేసుకోవాలని ద్రవిడ్ సూచించారు. ఇదే సమయంలో వైభవ్ విషయంలో క్రికెట్ అభిమానులకు ద్రవిడ్ కీలక సూచనలు చేశాడు. వైభవ్పై అంచనాలు పెట్టుకునే విషయంలో తొందరపడకూడదని ఆయన స్పష్టం చేశారు. కేవలం 15 ఏళ్ల వయసులోనే వైభవ్ పెద్ద స్థాయిలో విజయాలు సాధించాడని, భవిష్యత్లో కూడా ఆటలో హెచ్చుతగ్గులు సహజమేనని, అందుకే అతడికి తగినంత సమయం ద్రవిడ్ సూచించారు. ద్రవిడ్ చెప్పినట్లుగా, వైభవ్ విషయంలో తొందరపడకుండా సమయం ఇవ్వడం కీలకమని

తమిళ అగ్ర కథానాయకుడు సూర్య నటించిన తాజా చిత్రం ‘విశ్వనాథ్ & సన్స్’. ప్రతిభ గల దర్శకుడు వెంకీ అట్లూరి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో మమితా బైజు కథానాయికగా నటించారు. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మించారు. సహజమైన హాస్యం, సున్నితమైన భావోద్వేగాలతో హృదయాన్ని హత్తుకునే కుటుంబ కథా చిత్రంగా ఆగస్టు 14, 2026న థియేటర్లలో అడుగుపెట్టిన ‘విశ్వనాథ్ & సన్స్’ సినిమాకి ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. కేవలం నాలుగు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.150 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను సాధించిన ఈ చిత్రం, అఖండ విజయం దిశగా దూసుకుపోతోంది. ఈ నేపథ్యంలో తాజాగా మీడియాతో ముచ్చటించిన దర్శకుడు వెంకీ అట్లూరి, ‘విశ్వనాథ్ & సన్స్’ సాధించిన విజయం పట్ల సంతోషం వ్యక్తం చేయడమే కాకుండా, ఈ సినిమా ప్రయాణం వెనుక ఉన్న పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ‘విశ్వనాథ్ & సన్స్’ సినిమాకి ఈ స్థాయి స్పందన రావడం ఎలా అనిపిస్తుంది? చాలా చాలా సంతోషంగా ఉంది. మేము ఊహించిన దానికంటే అద్భుతమైన స్పందన లభిస్తోంది. ఈ కథ వినగానే సూర్య గారి రియాక్షన్ ఏంటి? కథ వినగానే సూర్య గారికి చాలా నచ్చేసింది. నిజానికి ఆయన ఒక ఫ్యామిలీ స్టోరీ కోసం చూస్తున్నారు. అదే విషయం నాకు చెప్పారు. ఈ కథ నా దగ్గర అప్పటికే సిద్ధంగా ఉండటంతో, ఆయనకు వినిపించాను. సూర్య గారికి కథ చాలా నచ్చింది. అయితే ఈ కథకు అనవసరమైన కామెడీ లేదా కమర్షియల్ అంశాలు జోడించకుండా.. నిజాయితీగా చెబుదామని అన్నారు. అందుకే క్లైమాక్స్ విషయంలో చాలా జాగ్రత్త తీసుకున్నాము. ముఖ్యంగా ఏ పాత్ర పడిపోకుండా జాగ్రత్త పడ్డాము. సినిమా విడుదలకు కొద్దిరోజుల ముందు సూర్య గారు చూశారు. తాను ఏదైతే నమ్మారో, అదే తెరమీద కనిపించడంతో ఆయన చాలా సంతోషపడ్డారు

పారిశ్రామిక వివాదాల చట్టం పెండింగ్ కేసులకు మాత్రమే ట్రిపుల్ టెస్ట్ ట్రిపుల్ టెస్ట్ ఇప్పటికీ చెల్లుబాటవుతుందని మెజార్టీ తీర్పు న్యూఢిల్లీ: ‘పరిశ్రమ’అన్న పదానికి 1978 నాటి సుప్రీంకోర్టు ఇచ్చిన విస్తృత నిర్వచనాన్ని 2020 నాటి పారిశ్రామిక సంబంధాల కోడ్ను అర్థం చేసుకునేందుకు ఉపయోగించరాదని సుప్రీంకోర్టు తొమ్మిది సభ్యుల విస్తృత ధర్మాసనం గురువారం స్పష్టం చేసింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్సహా ఆరుగురు న్యాయ మూర్తులు ఈ తీర్పు ఇవ్వగా ముగ్గురు న్యాయమూర్తులు విభేదించారు. ఈ తీర్పు 6:3 మోజార్టీతో వెలువడినట్లు అయ్యింది. 1978లో ఏడుగురు సభ్యులు సుప్రీంకోర్టు ధర్మాసనం ఇచ్చిన తీర్పు పునఃపరిశీలించాలని చేసిన రిఫరెన్స్ చెల్లుబాటైనట్టు తాజా తీర్పులో స్పష్టం చేశారు. 1978 ఫిబ్రవరి 21న బెంగళూరు వాటర్ సప్లై అండ్ సీవరేజ్ బోర్డుకు సంబంధించిన కేసులో ఏడుగురు న్యాయమూర్తుల సుప్రీంకోర్టు ధర్మాసనం ‘పరిశ్రమ’అన్న పదం నిర్వచనాన్ని విస్తరించింది. ఈ తీర్పును రాసిన జస్టిస్ వి.ఆర్.కృష్ణయ్యర్ ఏది పరిశ్రమ అన్నది తేల్చేందుకు ట్రిపుల్ టెస్ట్ ఒకటి రూపొందించారు. దాని ప్రకారం పరిశ్రమ అంటే... 1. వస్తువులు లేదా సేవల ఉత్పత్తి, పంపిణీ జరగాలి. 2. ఇందుకోసం యజమాని – ఉద్యోగుల మధ్య సహకారం ఉండాలి. 3. కార్యకలాపాలన్నీ వ్యవస్థీకృతమై ఉండాలి. ఈ తీర్పుతో ఆసుపత్రులు, విద్యాసంస్థలు, క్లబ్లు, ప్రభుత్వ సంక్షేమ శాఖల్లో పనిచేసే లక్షలాది మంది ఉద్యోగులు 1947 పారిశ్రామిక వివాదాల (ఐడీ) చట్టం పరిధిలోకి వచ్చారు. అయితే తాజాగా తొమ్మిదిమంది సభ్యుల ధర్మాసనం ఇచ్చిన మెజార్టీ తీర్పులో ట్రిపుల్ టెస్ట్ ఇప్పటికీ చెల్లుబాటు అవుతుందని చెబుతూనే దానికి కొన్ని సవరణలు ప్రతిపాదించారు. ఇప్పటికే రద్దయిన 1947 నాటి ఐడీ చట్టం కింద నమోదైన పెండింగ్ కేసులకు మాత్రమే ట్రిపుల్ టెస్ట్ను వర్తిస్తుందని తెలిపారు. అంతేకాకుండా... ట్రిపుల్ టెస్ట్ మౌలికంగా చెల్లుబాటు అయ్యేదనని, కాకపోతే పారిశ్రామిక వివాదాల చట్టంలోని సెక్షన్ 2(జే) వంటి కొన్ని విషయాల్లో స్పష్టత అవసరమని న్యాయమూర్తులు అభిప్రాయపడ్డారు. తాజా

అక్కినేని యువ సామ్రాట్ నాగచైతన్య వరుసగా బ్లాక్బస్టర్ విజయాలను చేతులారా వదులుకున్నాడంటే ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే. అక్కినేని యువ సామ్రాట్ నాగచైతన్య (Naga Chaitanya) వరుసగా బ్లాక్బస్టర్ విజయాలను చేతులారా వదులుకున్నాడంటే ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే. కింగ్ నాగార్జునకు వీరాభిమాని అయిన టాలెంటెడ్ డైరెక్టర్ వెంకీ అట్లూరి (Venky Atluri) టాలీవుడ్లో వరుస విజయాలతో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. అయితే, వెంకీ అట్లూరి ఇప్పటివరకు తెరకెక్కించిన సూపర్ హిట్ చిత్రాల కథలన్నీ మొదట వెళ్లింది అక్కినేని కాంపౌండ్కేనట. ‘తొలిప్రేమ’, ‘మిస్టర్ మజ్ను’, ‘రంగ్ దే’ చిత్రాలతో పాటు ఇతర హీరోలతో తీసి భారీ హిట్స్ కొట్టిన ‘సార్’, ‘లక్కీ భాస్కర్’ కథలను కూడా తొలుత నాగచైతన్యకే వినిపించారట. అయితే వేర్వేరు కారణాలతో చైతూ వాటన్నింటినీ రిజెక్ట్ చేసినట్లు స్వయంగా వెంకీ అట్లూరి ఇటీవల ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. తాజాగా కోలీవుడ్ స్టార్ హీరో సూర్యతో వెంకీ తెరకెక్కించిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ చిత్రం సంచలన విజయం సాధించడంతో ఇప్పుడు టాలీవుడ్లో ఆయన పేరు మార్మోగిపోతోంది. ప్రస్తుతం నాగచైతన్య నటిస్తున్న ‘వృషకర్మ’ ఆయన కెరీర్లో 24వ చిత్రంగా రూపొందుతోంది. దీని తర్వాత చైతూ చేయబోయే ల్యాండ్మార్క్ 25వ సినిమా (సిల్వర్ జూబ్లీ ఫిల్మ్) బాధ్యతలను ఎవరికి అప్పగిస్తారనే దానిపై అక్కినేని అభిమానుల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఈ క్రమంలోనే వెంకీ అట్లూరి పేరు మరోసారి ఇండస్ట్రీ సర్కిల్స్లో జోరుగా వినిపిస్తోంది. కథల ఎంపికలో వైవిధ్యం చూపుతూ వరుస హిట్స్తో గోల్డెన్ ఫామ్లో ఉన్న వెంకీ అట్లూరి దర్శకత్వంలోనే చైతూ 25వ ప్రాజెక్ట్ ఉంటే బాగుంటుందని అక్కినేని ఫ్యాన్స్ సైతం బలంగా కోరుకుంటున్నారు. గతంలో ‘తొలిప్రేమ’, ‘సార్’, ‘లక్కీ భాస్కర్’ లాంటి వరుస బ్లాక్బస్టర్స్ను మిస్ చేసుకున్న చైతన్య.. ఈసారైనా వెంకీ కథకు గ్రీన్ సిగ్నల్ ఇస్తాడా లేదా అన్నది హాట్ టాపిక్గా మారింది. ఈ ప్రతిష్టాత్మక కాంబినేషన్ను ప్రముఖ నిర్మాణ సంస్థ ‘సితార ఎంటర్టైన్మెంట్స్’ బ్యానర్పై సూర్యదేవర నాగవంశీ

వన్డే వరల్డ్కప్-2027కు ఇంకా ఏడాదికి పైగా సమయం ఉన్నప్పటికి భారత జట్టు కూర్పుపై ఇప్పటినుంచే చర్చలు మొదలయ్యయి. తాజాగా ఈ మెగా టోర్నీ కోసం సీఎస్కే మాజీ క్రికెటర్ రాబిన్ ఉతప్ప 15 మంది సభ్యులతో కూడిన భారత జట్టును ప్రకటించాడు. ఉతప్ప అందరిని ఆశ్చర్యపరుస్తూ తన వరల్డ్ కప్ జట్టులో యువ సంచలనం వైభవ్ సూర్యవంశీకి చోటిచ్చాడు. ప్రస్తుత వన్డే జట్టులో రోహిత్ శర్మకు బ్యాకప్గా ఉన్న యశస్వి జైశ్వాల్ను కాదని వైభవ్కు రాబిన్ ఛాన్స్ ఇచ్చాడు. 15 ఏళ్ల వైభవ్ ఇటీవల భారత సీనియర్ జట్టులోకి ఎంట్రీ ఇచ్చాడు. ఇంగ్లండ్తో జరిగిన టీ20 సిరీస్తో అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు. తన డెబ్యూ సిరీస్లో విఫలమైనప్పటికి తర్వాత జింబాబ్వే పర్యనటలో మాత్రం వైభవ్ ఇరగదీశాడు. ఈ రాజస్తాన్ చిచ్చరపిడుగు వచ్చే నెలలో జరగనున్న ఏషియన్ క్రీడలకు సన్నదమవుతున్నాడు. అయితే సూర్యవంశీ ఇప్పుడే వన్డే జట్టులోకి సూచనలు కనిపించడం లేదు. ఎందుకంటే ఓపెనింగ్ స్లాట్ కోసం ఇప్పటికే జైశ్వాల్, రుతురాజ్ వంటి యువ ఆటగాళ్లు పోటీలో ఉన్నారు. రోహిత్ రిటైర్మెంట్ తర్వాత వీరిలో ఎవరో ఒకరు ఆ స్దానాన్ని భర్తీ చేయనున్నారు. ఇక రాబిన్ ఉతప్ప తను ఎంపిక చేసిన జట్టులో వికెట్ కీపర్ బ్యాటర్లగా కేఎల్ రాహుల్తో పాటు సంజూ శాంసన్లకు అవకాశమిచ్చాడు. ఇషాన్ కిషన్కు బదలుగా సంజూను ఉతప్ప ఎంపిక చేశాడు. సంజూ చివరగా భారత్ తరపున మూడేళ్ల కిందట వన్డే మ్యాచ్ ఆడాడు. ఈ జట్టులో కెప్టెన్ శుబ్మన్ గిల్తో పాటు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్ వంటి సీనియర్ ప్లేయర్లు ఉన్నారు. ఆల్రౌండర్లగా హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, రవీంద్ర జడేజాలను ఉతప్ప ఎంపిక చేశాడు. అదేవిధంగా అందరి మాజీ క్రికెటర్లలానే రాబిన్ కూడా వెటరన్ పేసర్ భువనేశ్వర్ కుమార్ను వరల్డ్కప్కు ఎంపిక చేయాలని సూచించాడు. ఐపీఎల్ వంటి ఫ్రాంచైజీ క్రికెట్ లీగ్స్లో భువనేశ్వర్ అద్భుతంగా

Ongole: ప్రకాశం జిల్లా ఒంగోలులో విషాద ఘటన చోటుచేసుకుంది. మార్కెట్ సెంటర్లోని సాయి సూర్య అపార్ట్మెంట్లో లిఫ్ట్ ప్రమాదానికి గురై 50 ఏళ్ల మహిళ మృతి చెందారు. మృతురాలిని వనితగా గుర్తించారు. లిఫ్ట్లో నుంచి బయటకు వస్తున్న సమయంలో ప్రమాదవశాత్తు ఆమె ఫ్లోర్కు, లిఫ్ట్కు మధ్యలో ఇరుక్కుపోయారు. సీసీటీవీ ఫుటేజ్లో కనిపించిన వివరాల ప్రకారం.. వనిత తన కుమార్తె, మనవడితో కలిసి లిఫ్ట్లో ఉన్నారు. కుమార్తె, మనవడు లిఫ్ట్ నుంచి బయటకు వచ్చారు. వారి వెంటే వనిత కూడా బయటకు వచ్చేందుకు ప్రయత్నిస్తుండగా.. లిఫ్ట్ తలుపులు పూర్తిగా మూసుకోకముందే ఒక్కసారిగా కిందికి పడిపోయింది. దీంతో వనిత లిఫ్ట్కు, ఫ్లోర్కు మధ్యలో ఇరుక్కుపోయారు. ప్రమాదాన్ని గమనించిన అపార్ట్మెంట్ వాసులు వెంటనే అక్కడికి చేరుకుని ఆమెను బయటకు తీశారు. తీవ్ర గాయాలైన ఆమెను అత్యవసర చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సమయంలో వనిత పరిస్థితి విషమించింది. అనంతరం ఆమె చికిత్స పొందుతూనే మృతి చెందింది. ఈ ప్రమాదం నేపథ్యంలో అపార్ట్మెంట్ లిఫ్ట్ల భద్రత, నిర్వహణపై తీవ్ర ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా లిఫ్ట్ తలుపులు తెరిచి ఉన్న సమయంలో కిందికి పడిపోవడంతో ఎందుకు కిందికి కదిలిందనే దానిపై స్పష్టత రావాల్సి ఉంది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు

Budha Astama 2026 Effect: ఆగస్టు 18వ తేదీన బుధుడు సింహరాశిలో అస్తమించడంతోపాటు.. సూర్యుడుతో కలిసి ఉండబోతున్నారు. దీంతో కొన్ని రాశుల వారికి విశేషమైన ప్రయోజనాలు కలుగుతాయి. ఊహించని ధన లాభాలతో పాటు ఆర్థికంగా చాలా వరకు కలిసి రాబోతోంది. Budha Astama 2026 Effect On Zodiac: బుధ గ్రహానికి జ్యోతిష్య శాస్త్రంలో చాలా ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంటుంది.. ఈ గ్రహాన్ని తెలివితేటలు, వ్యాపారం, ఆనందానికి సూచికగా భావిస్తూ ఉంటారు. ఇదిలా ఉంటే.. ఆగస్టు 18వ తేదీన బుధుడు సింహరాశిలో అస్తమించాడు.. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం సూర్యుడు చాలా దగ్గరగా వచ్చినప్పుడు.. ప్రతి గ్రహం అస్తమిస్తుంది.. అలాంటిది బుధుడు కూడా సింహరాశిలో అస్తమించడం విశేషం.. అయితే, 30 రోజులపాటు ఈ స్థితిలోనే కొనసాగుతూ ఉంటాడని జ్యోతిష్యులు చెబుతున్నారు.. గ్రహస్తమయం సాధారణంగా శక్తి క్షీణతగా చెప్పుకుంటూ ఉంటారు.. కానీ సింహరాశిలో బుధుడు అస్తమించడం.. రాశికి అధిపతిగా భావించే సూర్యునితో కలిసి ఉండడం చాలా శుభప్రదమని జ్యోతిష్యులు చెబుతున్నారు. ముఖ్యంగా ఈ సమయంలో 30 రోజుల పాటు నాలుగు రాశుల వారికి వృత్తి, వ్యాపారాలపరంగా దిమ్మ తిరిగే ధన లాభాలు కలుగుతాయి.. బుధ గ్రహం అస్తమించడం కారణంగా వృషభరాశి వారికి విశేషమైన ప్రయోజనాలు చేకూరుతాయి. కెరీర్ పరంగా కొత్త అవకాశాలు లభించడమే కాకుండా పనిలో మాట తీరు, ప్రశంసలు కూడా లభించే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే పై అధికారుల నుంచి మీకు మంచి పూర్తి సపోర్టు లభిస్తుంది. దీంతోపాటు వ్యాపారవేత్తలకు కొత్త ఆదాయ వనరులు కూడా లభించబోతున్నాయి.. ఈ సమయంలో మిధున రాశి వారికి ధైర్య సాహసాలు విపరీతంగా పెరుగుతాయి. దీంతోపాటు చాలా కాలంగా.. ఉద్యోగ మార్పుల కోసం ఎదురుచూస్తున్న వ్యక్తులందరికీ విశేషమైన ప్రయోజనాలు కలిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఆదాయ మార్గాలు కూడా లభిస్తాయి. అలాగే నిలిచిపోయిన డబ్బులు కూడా తిరిగి పొందే అవకాశాలు కూడా ఉన్నాయి. ఎప్పటినుంచో అనుకుంటున్నా పనులు ఇప్పుడు సులభంగా

Nuthankal: నూతనకల్లో పోలీస్ ప్రజా భరోసా అవగాహన కార్యక్రమం! ఈ వార్తకు సంబంధించిన

నిర్మాత నాగవంశీకి ఈ ఏడాది గోల్డెన్ ఇయర్గా మారింది. వరుస విజయాలతో గతేడాది ఎదురైన నష్టాలు, విమర్శలకు బాక్సాఫీస్ కలెక్షన్లతో గట్టి సమాధానం ఇచ్చారు. టాలీవుడ్లో నిర్మాతలు చాలామంది ఉంటారు. కానీ తనకంటూ ఒక ప్రత్యేకమైన బ్రాండ్, క్రేజ్ క్రియేట్ చేసుకున్న నిర్మాతలు మాత్రం కొందరే కనిపిస్తారు. అందులో ముందు వరుసలో వినిపించే పేరు సూర్యదేవర నాగవంశీ (Suryadevara Naga Vamsi) అలియాస్ చింటూ. సినిమా మేకింగ్లోనే కాదు, ప్రమోషన్లలో కూడా ఆయన స్టైలే వేరు. మైక్ పట్టుకుంటే మనసులో ఏముందో ఓపెన్గా కుండబద్దలు కొట్టినట్లు మాట్లాడటం నాగవంశీ నైజం. ఎవరి కోసమో మాట మార్చకుండా, డేరింగ్ అండ్ డాషింగ్గా స్టేట్మెంట్స్ ఇస్తూ సోషల్ మీడియాలో నిత్యం హాట్ టాపిక్గా నిలుస్తుంటారు. అందుకే ఇండస్ట్రీలో ఆయనకంటూ ఒక సెపరేట్ ఫాలోయింగ్ ఏర్పడింది. ప్రేమమ్ సినిమాతో నిర్మాతగా తన జర్నీ మొదలుపెట్టిన నాగవంశీ, సితార ఎంటర్టైన్మెంట్స్ (Sithara Entertainments) బ్యానర్ను టాలీవుడ్లో మోస్ట్ సక్సెస్ ఫుల్ నిర్మాణ సంస్థల్లో ఒకటిగా నిలబెట్టారు. కంటెంట్ ఉన్న చిన్న సినిమాలతో పాటు భారీ బడ్జెట్ చిత్రాలను నిర్మిస్తూ ఏటా కనీసం మూడు నాలుగు రిలీజ్లతో థియేటర్లను కళకళలాడేలా చేస్తుంటారు. అయితే సినిమా పరిశ్రమలో గెలుపోటములు సహజం. ఎంతటి టాప్ ప్రొడ్యూసర్కైనా ఒక్కోసారి లెక్కలు తప్పుతుంటాయి. గతేడాది నాగవంశీకి కూడా కొన్ని ఊహించని ఎదురుదెబ్బలు తగిలాయి. గతేడాది నాగవంశీ ఏకంగా నాలుగు సినిమాలకు నిర్మాతగా, మూడు క్రేజీ చిత్రాలకు డిస్ట్రిబ్యూటర్గా వ్యవహరించారు. ఇందులో డాకు మహారాజ్ (Daaku Maharaaj), మ్యాడ్ స్క్వేర్ (Mad Square) చిత్రాలు బాక్సాఫీస్ వద్ద భారీ విజయాలు సాధించి మంచి లాభాలను తెచ్చిపెట్టాయి. అలాగే కింగ్డమ్ (Kingdom), మాస్ జాతర (Mass Jathara) చిత్రాలు యావరేజ్ టాక్తో నెట్టుకొచ్చాయి. అయితే ఆయన భారీ ఆశలు పెట్టుకుని డిస్ట్రిబ్యూట్ చేసిన వార్-2 (War 2), రెట్రో (Retro) చిత్రాలు బాక్సాఫీస్ వద్ద ఘోరంగా బోల్తా కొట్టాయి. ఈ

ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని హీరోగా నటిస్తూ, స్వయంగా దర్శకత్వం వహిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం RAPO23. సైకలాజికల్ యాక్షన్ థ్రిల్లర్గా రూపొందుతున్న ఈ భారీ ప్రాజెక్ట్ ఇటీవల పాండిచ్చేరిలో భారీ సెటప్లో టీమ్ 9 రోజుల పాటు షూటింగ్ చేశారు. వర్షాల కారణంగా షెడ్యూల్కు బ్రేక్ పడింది. అయితే ఈ సినిమాలో హీరోకు సమానమైన విలన్ పాత్ర కోసం చిత్ర యూనిట్ గట్టిగా శ్రమిస్తోంది. సినిమాలోని నెగెటివ్ రోల్ కోసం మేకర్స్ ముందుగా మలయాళ వర్సటైల్ యాక్టర్ ఫహద్ ఫాసిల్ ను సంప్రదించారట. అయితే డేట్స్ కుదరకపోవడంతో ఈ కాంబినేషన్ కుదరలేదు. ఆ తర్వాత కోలీవుడ్ పాపులర్ విలన్ ఎస్జే సూర్యను అప్రోచ్ అయ్యారు. అయితే ఆయన ఈ పాత్ర కోసం దాదాపు రూ. 7 నుంచి 8 కోట్ల వరకు రెమ్యునరేషన్ డిమాండ్ చేసినట్లు సమాచారం. ఆ రేంజ్ రెమ్యునరేషన్ బడ్జెట్ పరిమితులకు మించడంతో మేకర్స్ ప్రత్యామ్నాయం వైపు చూశారు. చివరకు ఈ పవర్ ఫుల్ యాంటాగొనిస్ట్ రోల్ కోసం బాలీవుడ్ హీరో రితీష్ దేశ్ముఖ్ ను ఫైనల్ చేసినట్లు తెలుస్తోంది. జెనీలియా భర్త అయిన రితీష్, రామ్ పోతినేనికి మంచి ఆత్మీయుడు, ప్రాణస్నేహితుడు. ఈ క్యారెక్టర్కి రితీష్ అయితే కొత్తదనంతో పాటు పాన్-ఇండియా అప్పీల్ వస్తుందని భావించి మేకర్స్ ఆయన వైపు మొగ్గు చూపారు. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. భారీ బడ్జెట్ పై తెరకెక్కుతున్న ఈ సినిమాకు సామ్ సీయస్ సంగీతం అందిస్తున్నాడు

యంగ్ హీరో సంగీత్ శోభన్ తన పుట్టినరోజు సందర్భంగా అభిమానులకు ఒక బిగ్ అప్డేట్ ఇచ్చారు. ఆయన నటిస్తున్న తాజా చిత్రం నుండి కీలకమైన టైటిల్ గ్లింప్స్ను ఆగస్టు 23న విడుదల చేస్తున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. ఈ ప్రకటనతో సంగీత్ శోభన్ ఫ్యాన్స్లో భారీ ఉత్సాహం నెలకొంది. కెరీర్లో ఎనర్జిటిక్ హీరోగా పేరు తెచ్చుకున్న సంగీత్ శోభన్, ప్రస్తుతం మారుతి అనే ఆసక్తికరమైన పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమా ద్వారా ప్రేక్షకులకు ఒక ఫ్రెష్ మరియు యూత్ఫుల్ ఎంటర్టైనర్ను అందించేందుకు చిత్ర యూనిట్ సన్నద్ధమవుతోంది. ఈ చిత్రంలో మలయాళ బ్యూటీ అనస్వర రాజన్ హీరోయిన్గా కనిపించబోతోంది. ఈ చిత్రానికి 'కుమారి 21ఎఫ్', '18 పేజెస్' వంటి సూపర్ హిట్ సినిమాలను అందించిన పల్నాటి సూర్య ప్రతాప్ దర్శకత్వం వహిస్తున్నారు. దీంతో ఈ సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి. ఇదిలా ఉండగా, నిర్మాతలు ధీరజ్ మొగిలినేని మరియు వల్లభనేని గిరిబాబు ఈ ప్రాజెక్టును ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. సంగీత్ శోభన్ ఎంపిక చేసుకునే కథలు ఎప్పుడూ భిన్నంగా ఉంటాయని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. ఫలితంగా ఈ కొత్త కాంబినేషన్ బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని నమోదు చేస్తుందని యూనిట్ నమ్మకంతో ఉంది. ఈ నేపథ్యంలో సినిమా షూటింగ్ మరియు పోస్ట్ ప్రొడక్షన్ పనులు వేగంగా సాగుతున్నాయి. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలను అధికారికంగా వెల్లడించే అవకాశం ఉంది. టైటిల్ గ్లింప్స్ విడుదల తర్వాత సినిమా ప్రమోషన్లను మరింత వేగవంతం చేసేలా ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే సోషల్ మీడియాలో హ్యాష్ట్యాగ్లు ట్రెండ్ అవుతుండటంతో అంచనాలు రెట్టింపు అయ్యాయి. మొత్తంగా సంగీత్ శోభన్ నటిస్తున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ టాలీవుడ్లో మంచి బజ్ క్రియేట్ చేస్తోంది. ఆగస్టు 23న రాబోయే టైటిల్ గ్లింప్స్ ఈ సినిమాపై పూర్తి స్థాయి క్లారిటీ ఇవ్వనుంది. ఒక సరికొత్త కథాంశంతో వస్తున్న ఈ ఎంటర్టైనర్ కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు

Suryapet: సూర్యాపేటలో ఘనంగా సర్దార్ సర్వాయి పాపన్న 376వ జయంతి వేడుకలు! ఈ వార్తకు సంబంధించిన

Mumbai Indians Retention List: 2020లో చివరిసారిగా ఐపీఎల్ టైటిల్ గెలిచిన ముంబయి ఇండియన్స్ ఆ తర్వాతి ఆరు సీజన్లలో ఆశించిన స్థాయిలో రాణించలేకపోయింది. అందుబాటులో ఉన్న వివరాల ప్రకారం, 2026 సీజన్లో ముంబై తొమ్మిదో స్థానంలో నిలిచింది. దీంతో వచ్చే సీజన్కు ముందు జట్టును పునర్నిర్మించే ఆలోచనలో ఫ్రాంచైజీ ఉండొచ్చనే అంచనాలు పెరిగాయి. ఐపీఎల్ 2027 రిటెన్షన్ జాబితా ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. అయినా కోర్ ఆటగాళ్లలో కొందరిని కొనసాగించే అవకాశం ఉంది. రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, తిలక్ వర్మతో పాటు రియాన్ రికెల్టన్, విల్ జాక్స్, నామన్ ధీర్, కార్బిన్ బోష్, మిచెల్ సాంట్నర్, అల్లా గజన్ఫర్ పేర్లు రిటెన్షన్ రేసులో ఉన్నట్లు సమాచారం. హార్దిక్ పాండ్యా భవిష్యత్తుపైనే ఇప్పుడు పెద్ద చర్చ జరుగుతోంది. 2024 నుంచి ముంబై కెప్టెన్గా వ్యవహరిస్తున్న హార్దిక్ వచ్చే సీజన్లో మరో ఫ్రాంచైజీకి వెళ్లే అవకాశం ఉందనే అంచనాలు ఉన్నాయి. ఆయనను ట్రేడ్ చేయడం లేదా నేరుగా విడుదల చేయడం జరిగే అవకాశాలను ప్రస్తావిస్తున్నారు. ఎక్కువమంది చదివినది: 59 ఫోర్లు, 1 సిక్స్.. ఒకే ఇన్నింగ్స్లో 451 పరుగులతో బీభత్సం.. ప్రపంచ రికార్డ్నే షేక్ చేసిన దిగ్గజాలు..! హార్దిక్ కోసం కోల్కతా నైట్ రైడర్స్ ముందంజలో ఉండొచ్చని సమాచారం. చెన్నై సూపర్ కింగ్స్, లక్నో సూపర్ జెయింట్స్ కూడా ఆసక్తి చూపే జట్లుగా పేర్కొంటున్నారు. అయితే తుది నిర్ణయం ఫ్రాంచైజీల అధికారిక ప్రకటనల తర్వాతే స్పష్టమవుతుంది. హార్దిక్తో పాటు క్వింటన్ డి కాక్, ట్రెంట్ బౌల్ట్, షెర్ఫేన్ రూథర్ఫోర్డ్, దీపక్ చాహర్, శార్దూల్ ఠాకూర్, రాబిన్ మింజ్, దానిష్ మాలేవార్ పేర్లు కూడా విడుదలయ్యే ఆటగాళ్ల జాబితాలో వినిపిస్తున్నాయి. ఎక్కువమంది చదివినది: SL vs IND: రిషబ్ పంత్ @ 100.. ప్రపంచ క్రికెట్లో ఎవరికీ సాధ్యంకాని రికార్డులో మనోడు..! ఈ మార్పులతో వేలానికి ముందు ముంబై పర్స్ విలువ పెంచుకోవాలని

ప్రతిష్ఠాత్మక టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్ (టిస్) తమ 86వ స్నాతకోత్సవానికి ముఖ్య అతిథిని మార్చింది. భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ సూర్యకాంత్ స్థానంలో టాటా మెమోరియల్ హాస్పిటల్ డైరెక్టర్ డాక్టర్ సి.ఎస్. ప్రమేశ్ ముఖ్య అతిథిగా హాజరుకానున్నట్లు సంస్థ ప్రకటించింది. గతంలో వాయిదా పడిన ఈ కార్యక్రమాన్ని ఆగస్టు 22న ముంబైలోని డియోనార్ క్యాంపస్లో నిర్వహించనున్నారు.వాస్తవానికి ఈ స్నాతకోత్సవం ఆగస్టు 2న జరగాల్సి ఉండగా, అనివార్య కారణాల వల్ల కార్యక్రమానికి రెండు రోజుల ముందు దీనిని వాయిదా వేశారు. అయితే, ప్రధాన న్యాయమూర్తి పర్యటన సందర్భంగా విద్యార్థుల నుంచి నిరసనలు వ్యక్తమవుతాయనే ఆందోళనతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ ఆకస్మిక వాయిదాతో ప్రయాణ, వసతి ఏర్పాట్లు చేసుకున్న విద్యార్థులు, వారి కుటుంబ సభ్యులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. వారికి జరిగిన ఆర్థిక నష్టాన్ని భర్తీ చేస్తామని సంస్థ హామీ ఇచ్చింది.గతంలో జస్టిస్ సూర్యకాంత్ చేసిన కొన్ని వ్యాఖ్యలపై విద్యార్థుల్లో అసంతృప్తి నెలకొన్నట్లు తెలుస్తోంది. నిరుద్యోగ యువతను ఉద్దేశించి ఆయన చేసిన వ్యాఖ్యలు, విద్యార్థుల నిరసనలపై పోలీసు చర్యలను సమర్థించడం వంటి అంశాలు వివాదానికి దారితీశాయి. ఇదే తరహాలో హైదరాబాద్లోని నల్సార్ లా యూనివర్సిటీ స్నాతకోత్సవానికి ఆయనను ఆహ్వానించడాన్ని కూడా వందలాది మంది విద్యార్థులు వ్యతిరేకించారు. మరోవైపు, నవంబర్ వరకు తన షెడ్యూల్ బిజీగా ఉన్నందున కొత్త తేదీల్లో హాజరు కాలేనని ప్రధాన న్యాయమూర్తి కార్యాలయం టిస్ యాజమాన్యానికి తెలియజేసినట్లు సమాచారం

Bandla Ganesh : నిర్మాత, నటుడు బండ్ల గణేష్ కూతురు జనని బండ్ల వివాహం ఇటీవల ఆగస్టు 16న ఏపీకి చెందిన వ్యాపారవేత్త సూర్యతేజతో ఘనంగా జరిగింది. ఈ వివాహానికి సినీ, రాజకీయ సెలబ్రిటీలు, రెండు తెలుగు రాష్ట్రాల మంత్రులు హాజరయ్యారు. ప్రీ వెడ్డింగ్, రిసెప్షన్, నిశ్చితార్థం, హల్దీ.. ఇలా పెళ్లివేడుకలు ఘనంగా నిర్వహించారు. అయితే ప్రీ వెడ్డింగ్ రిసెప్షన్ లో బండ్ల గణేష్ చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి. ప్రీ వెడ్డింగ్ రిసెప్షన్ వేడుకల్లో బండ్ల గణేష్ అల్లుడు సూర్య తేజ అదిరిపోయే డ్యాన్స్ వేసాడు. కూతురు జనని కూడా సూర్యతేజతో కలిసి డ్యాన్స్ వేసింది. సూర్య తేజ డ్యాన్స్ కి అందరూ షాక్ అయ్యారు. బండ్లన్న అల్లుడు వేసిన డ్యాన్స్ వీడియోలు వైరల్ గా మారాయి. అయితే అల్లుడి డ్యాన్స్ చూసి బండ్ల్ గణేష్ కూడా షాక్ అయ్యాడు. Also See : Bandla Ganesh : బండ్ల గణేష్ కూతురు పెళ్లి.. పెళ్లి మండపం చూశారా..? బాహుబలి రేంజ్ లో సెట్స్ వేసి.. దీంతో ప్రీ వెడ్డింగ్ రిసెప్షన్ లో స్టేజిపై బండ్ల గణేష్ మాట్లాడుతూ.. సూర్య నీ డాన్స్, నీ ఎనర్జీ చూస్తుంటే నాకు గుండెల్లో దడ పుడుతుంది. నీకు దండం పెడతాను. నువ్వు బిజినెస్ లోనే ఉండు, పొరపాటున కూడా సినిమాల్లోకి వస్తానని అనకు అని స్వీట్ వార్నింగ్ ఇచ్చారు. అలాగే ఆ రిసెప్షన్ కి వచ్చిన దర్శకులను ఉద్దేశించి.. ఇక్కడ ఉన్న దర్శకులందరూ మా అల్లుడి డాన్స్ మర్చిపోండి. తనని హీరోగా పెట్టి సినిమాలు చేద్దామని అనుకోకండి అని సరదాగా వార్నింగ్ ఇచ్చాడు బండ్ల గణేష్. అయితే బండ్ల గణేష్ కామెంట్స్ కి అల్లుడు సూర్యతేజ వెంటనే సమాధానమిస్తూ.. మామయ్య నాకు అసలు సినిమాల్లోకి రావాలని లేదు. ఇప్పుడు వేసిన డాన్స్ అంతా కేవలం మీ కూతురిపై ఉన్న ప్రేమతో మాత్రమే అని అన్నారు

టాలీవుడ్ నిర్మాత, నటుడు బండ్ల గణేష్ తన కుమార్తె జనని (Janani) వివాహాన్ని ఆగస్ట్ 16, ఆదివారం హైదరాబాద్లో అత్యంత వైభవంగా జరిపించిన విషయం తెలిసిందే. ఈ వివాహం అనంతరం బండ్ల గణేష్ చేసిన ఎమోషనల్ పోస్ట్ వైరల్ అవుతోంది. టాలీవుడ్ నిర్మాత, నటుడు బండ్ల గణేష్ (Bandla Ganesh) తన కుమార్తె జనని (Janani) వివాహాన్ని ఆగస్ట్ 16, ఆదివారం హైదరాబాద్లో అత్యంత వైభవంగా జరిపించిన విషయం తెలిసిందే. సూర్యతేజ (Surya Teja)తో జరిగిన ఈ వివాహ వేడుకకు సినీ, రాజకీయ, వ్యాపార రంగాలకు చెందిన ఎందరో ప్రముఖులు, స్టార్ హీరోలు, అగ్ర దర్శకులు, నిర్మాతలు తరలివచ్చి నూతన వధూవరులను మనస్ఫూర్తిగా ఆశీర్వదించారు. పెద్దల సమక్షంలో, బంధుమిత్రుల కోలాహలం నడుమ ఈ వేడుక కన్నులపండువగా ముగిసింది. ఈ సందర్భంగా తన కూతురి పెళ్లికి వచ్చి, ఆశీస్సులు అందించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలుపుతూ బండ్ల గణేష్ సోషల్ మీడియా వేదికగా ఓ భావోద్వేగ సందేశాన్ని పంచుకున్నారు. తన సందేశంలో.. ‘‘నిన్న నా కుమార్తె జనని వివాహ వేడుకకు విచ్చేసి, నూతన దంపతులను ఆశీర్వదించిన ప్రతి ఒక్కరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. మా కుటుంబంతో ఉన్న గాఢమైన అనుబంధంతో, ఆప్యాయతతో తమ విలువైన సమయాన్ని కేటాయించి ఈ శుభకార్యానికి తరలివచ్చిన పెద్దలు, నా ప్రాణసమానులైన ఆత్మీయులు, సినీ మిత్రులు, శ్రేయోభిలాషులందరికీ పేరుపేరునా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మీ అందరి రాకతో మా ఇంట్లో జరిగిన ఈ పండుగ వేడుక మరింత ప్రత్యేకంగా, ఎంతో ఆనందంగా మారింది. మీరు అందించిన ప్రేమ, ఆశీర్వాదాలు మా కుటుంబానికి జీవితాంతం గుర్తుండిపోయే మధుర జ్ఞాపకాలుగా మిగిలిపోతాయి’’ అని బండ్ల తన సంతోషాన్ని తెలియజేశారు. అంతేకాకుండా, ఇంతటి భారీ వేడుకలో ఏవైనా లోటుపాట్లు జరిగి ఉంటే పెద్ద మనసుతో అర్థం చేసుకోవాలని ఆయన కోరారు. ‘‘మా ఈ వివాహ మహోత్సవానికి విచ్చేసిన అతిథులకు, పెద్దలకు ఎలాంటి అసౌకర్యం లేదా ఇబ్బంది

తమిళనాడు ప్రభుత్వం నిర్వహించిన స్వాతంత్ర్య వేడుకల్లో దినోత్సవ వేడుకల్లో హీరోయిన్ త్రిష ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ముఖ్యమంత్రిగా విజయ్ పాల్గొన్న తొలి ఇండిపెండెన్స్ డే వేడుక కావడంతో విజయ్ కుటుంబ సభ్యులతో పాటు త్రిష కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యింది. చెన్నై మెరీనా బీచ్ వేదికగా జరిగిన ఈ వేడుకల్లో విజయ్ తల్లిదండ్రుల పక్కనే మినిస్టర్స్ గ్యాలరీలో త్రిషకు ప్రత్యేక వీఐపీ సీటు కేటాయించడం గమనార్హం. బంగారు రంగు చీరలో ఈ వేడుకలకు హాజరైన త్రిష.. అతిథులను పలకరిస్తూ సందడి చేసింది. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో తెగ వైరలవుతున్నాయి. అయితే ఈ ఇండిపెండెన్స్ వేడుకల్లో త్రిష కట్టుకున్నది తన తల్లి చీరేనట. ఈ విషయాన్ని ఆమెనే సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. ఈ మేరకు ఇది తన తల్లి చీర అంటూ ఫొటోషూట్ చేసుకున్న ఫొటోలని సోషల్ మీడియాలో పంచుకుందీ అందాల తార. ఈ గోల్డ్ కలర్ శారీలో ఎంతో క్యూట్ గా , అందంగా కనిపించింది త్రిష. ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. వీటిని చూసిన సినీ అభిమానులు, నెటిజన్లు క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు ఇక సినిమాల విషయానికి వస్తే.. చివరిగా కరుప్పు (తెలుగులో వీరభద్రుడు) సినిమాలో నటించింది త్రిష. ఆర్జే బాలాజీ తెరకెక్కించిన ఈ సినిమాలో సూర్య హీరోగా నటించాడు. దీని తర్వాత విశ్వంభర సినిమాలో హీరోయిన్ గా చేస్తోంది త్రిష. వశిష్ట తెరకెక్కిస్తోన్న ఈ సోషియో ఫాంటసీ ఎంటర్ టైనర్ లో చిరంజీవి హీరోగా నటిస్తున్నారు విశ్వంభరతో పాటు రామ్ అనే ఓ మలయాళం సినిమాలోనూ హీరోయిన్ గా చేస్తోంది త్రిష. సూపర్ స్టార్ మోహన్ లాల్ ఇందులో హీరోగా చేస్తున్నారు. దృశ్యం ఫేమ్ జీతూ జోసెఫ్ తెరకెక్కిస్తోన్న ఈ సినిమాలో సంయుక్తతో పాటు ఇంద్రజిత్ సుకుమారన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు

సినీ నటుడు, ప్రముఖ నిర్మాణ సంస్థ పరమేశ్వర ఆర్ట్ ప్రొడక్షన్స్ అధినేత బండ్ల గణేశ్ ఇంట్లో కళ్యాణ శోభ సంతరించుకుంది. ఆయన కుమార్తె జనని వివాహ మహోత్సవం అత్యంత వేడుకగా, వైభవంగా నిర్వహించబడింది. పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన ప్రముఖ కుటుంబానికి చెందిన సూర్య తేజతో జనని వివాహబంధంలోకి అడుగుపెట్టారు. ఈ వేడుకకు నగరంలోని ముఖ్యులు, కుటుంబ సభ్యులు ఆత్మీయులు విచ్చేసి సందడి చేశారు. హైదరాబాద్లో జరిగిన ఈ వివాహ మహోత్సవానికి రాజకీయ, సినీ రంగానికి చెందిన ప్రముఖులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు, రేవంత్ రెడ్డి స్వయంగా హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. రాజకీయ వర్గాల నుంచి టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్, రాష్ట్ర సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో పాటు పలువురు ప్రజాప్రతినిధులు ఈ శుభకార్యానికి విచ్చేసి శుభాకాంక్షలు తెలిపారు. మరోవైపు, చిత్రసీమకు చెందిన పలువురు ప్రముఖ దర్శకులు, నటులు, నిర్మాతలు సాంకేతిక నిపుణులు విచ్చేసి బండ్ల గణేశ్ కుటుంబానికి తమ హృదయపూర్వక శుభాకాంక్షలు అందజేశారు. హాజరైన ప్రముఖులకు, శ్రేయోభిలాషులకు బండ్ల గణేశ్ స్వయంగా ఎదురెళ్లి ఆత్మీయ స్వాగతం పలికారు. వేడుకకు సంబంధించిన విశేషాలు మరియు చిత్రాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. తెలుగు సినీ ఇండస్ట్రీలో నటుడిగా ప్రస్థానం ప్రారంభించి, ఆ తర్వాత పవర్ స్టార్ పవన్ కల్యాణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ వంటి స్టార్ హీరోలతో భారీ చిత్రాలను నిర్మించి అగ్ర నిర్మాతగా గుర్తింపు పొందిన బండ్ల గణేశ్, రాజకీయాల్లోనూ తనదైన శైలితో గుర్తింపు తెచ్చుకున్నారు. కూతురి వివాహం అత్యంత కోలాహలంగా సాగడంతో ఆయన కుటుంబ సభ్యులు మరియు అభిమానులు తీవ్ర ఆనందం వ్యక్తం చేస్తున్నారు. నూతన దంపతులు సూర్య తేజ - జనని దంపతులకు పలువురు నెటిజన్లు సైతం సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలుపుతున్నారు. నేటి అర్ధరాత్రితో విశాఖ ఎయిర్పోర్ట్ బంద్.. రేపటి నుంచి భోగాపురం

ప్రముఖ సినీ నటుడు, నిర్మాత బండ్ల గణేశ్ ఇంట పెళ్లి బాజాలు మోగాయి. ఆయన కుమార్తె జనని వివాహం ఆదివారం హైదరాబాద్లో అంగరంగ వైభవంగా జరిగింది. పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన సూర్య తేజతో ఆమె ఏడడుగులు వేశారు. ఈ వివాహ వేడుకకు రాజకీయ, సినీ రంగాలకు చెందిన అగ్ర ప్రముఖులు హాజరై నూతన దంపతులను ఆశీర్వదించారు.నగరంలోని జేఆర్సీ కన్వెన్షన్ సెంటర్లో జరిగిన ఈ వేడుకకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు తన అర్ధాంగి నారా భువనేశ్వరితో కలిసి విచ్చేశారు. ఈ సందర్భంగా వారు నూతన వధూవరులు జనని, సూర్య తేజ వద్దకు వెళ్లి అక్షింతలు వేసి ఆశీర్వదించారు. వారికి ఉజ్వల భవిష్యత్తు ఉండాలని ఆకాంక్షిస్తూ, బండ్ల గణేశ్ కుటుంబానికి శుభాకాంక్షలు తెలిపారు. కాగా, తన కుమార్తె పెళ్లి వేడుకకు చంద్రబాబు సతీసమేతంగా రావడం పట్ల బండ్ల గణేశ్ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. ఓ దశలో ఏడ్చేశారు. దాంతో పక్కనే ఉన్న సీనియర్ నటుడు బ్రహ్మాజీ ఆయనను ఊరడించారు. కాగా, వరుడు సూర్యతేజ సీఎం చంద్రబాబు-నారా భువనేశ్వరిల చేతులమీదుగా తాళి అందుకుని వధువు మెడలో మంగళసూత్రధారణ చేయడం విశేషం. బండ్ల గణేశ్ కు సినీ, రాజకీయ రంగాల్లో మంచి సంబంధాలు ఉన్న నేపథ్యంలో, ఈ వివాహ వేడుకకు ఇరు రంగాలకు చెందిన నాయకులు, నటీనటులు, నిర్మాతలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. వారి రాకతో వివాహ ప్రాంగణం సందడిగా మారింది. అతిథులను బండ్ల గణేశ్ దంపతులు సాదరంగా ఆహ్వానించి, వారి బాగోగులు చూసుకున్నారు. ఈ వివాహ వేడుకకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు

టాలీవుడ్ ప్రముఖ నిర్మాత, నటుడు బండ్ల గణేష్ కుమార్తె జనని వివాహం సూర్యతేజతో అత్యంత వైభవంగా జరుగుతోంది. టాలీవుడ్ ప్రముఖ నిర్మాత, నటుడు బండ్ల గణేష్ కుమార్తె జనని వివాహం సూర్యతేజతో అత్యంత వైభవంగా జరుగుతోంది. హైదరాబాద్లోని ప్రముఖ జెఆర్సి కన్వెన్షన్ సెంటర్లో అంగరంగ వైభవంగా ఏర్పాటు చేసిన ఈ శుభకార్యానికి ఇరు కుటుంబ సభ్యులు, బంధుమిత్రులతో పాటు సినీ, రాజకీయ, పారిశ్రామిక రంగాలకు చెందిన ప్రముఖులు భారీగా తరలివచ్చారు. ప్రముఖుల సందడితో వివాహ ప్రాంగణం అంతా తారాతోరణాన్ని తలపిస్తూ పండుగ వాతావరణం సంతరించుకుంది. ఈ వివాహ వేడుకకు టాలీవుడ్కి చెందిన స్టార్ హీరోలు, అగ్ర దర్శకులు, నిర్మాతలు, రాజకీయ ప్రముఖులు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. అతిథులందరినీ బండ్ల గణేష్ స్వయంగా దగ్గరుండి సాదరంగా ఆహ్వానిస్తూ సత్కరించారు. సంప్రదాయబద్ధంగా జరుగుతున్న ఈ పెళ్లి వేడుకలో సినీ తారల రాకతో ప్రత్యేక ఆకర్షణ నెలకొంది. నూతన దంపతులు జనని, సూర్యతేజ కొత్త జీవితాన్ని ప్రారంభిస్తున్న శుభవేళ వేదమంత్రోచ్ఛారణల మధ్య వివాహ క్రతువు ఘనంగా సాగుతోంది. ఈ గ్రాండ్ వెడ్డింగ్ వేడుకకు సంబంధించిన విశేషాలు, ప్రముఖుల సందడిని వీక్షించేందుకు కింది లైవ్ వీడియో చూడండి. ఇండియాలో ఇద్దరు హీరోల వయసే వెనక్కి వెళుతోంది: త్రివిక్రమ్ పవన్, చరణ్.. మెగా ఫ్యాన్స్కు డబుల్ ట్రీట్.. ‘ది ఇండియన్ బార్డర్’ నుంచి ‘జిందా రహేన్ తో డ్యూటీ’ సాంగ్ విడుదల

Sun Mercury Conjunction: బుధుడితోపాటు సూర్యుడు ఒకదానికొకటి జీరో డిగ్రీలకు కోణంలోకి రాబోతున్నాయి. ఇక ఆగస్టు 27వ తేదీ నుంచి కొన్ని రాశుల వారికి అద్భుతమైన లాభాలు కలుగుతాయి. కోరుకుంటున్న కోరికలు కూడా సులభంగా నెరవేరే అవకాశాలున్నాయి. Sun Mercury Conjunction Effect: బుధుడిని మేధస్సుతో పాటు వాదన, వాక్చాతుర్యం, వ్యాపారానికి అధిపతిగా భావిస్తూ ఉంటారు. సూర్యుడు ఆత్మ తండ్రి ఆరోగ్యానికి అధిపతిగా సూచిస్తూ ఉంటారు. ఇదిలా ఉంటే రెండు గ్రహాలు గురువారం ఆగస్టు 27వ తేదీ రాత్రి 10 గంటల సమయంలో జీరో డిగ్రీల కోణంలోకి రావడం వల్ల ఎంతో ప్రత్యేకమైన యోగం ఏర్పడబోతోంది. దీని కారణంగా ఇది అన్ని రాశుల వారిపై ప్రభావం చూపబడుతుంది.. ముఖ్యంగా ఈ దృష్టి యోగం నాలుగు రాశుల వారిపై ఊహించని ప్రభావాన్ని చూపుతుంది. ఆగస్టు 27 నుంచి రాశుల వారికి అంతా శుభమే జరుగుతుంది. ఊహించని ప్రయోజనాలు చేకూరుతాయి. అనుకుంటున్న పనులను సక్రమంగా సాగి.. అద్భుతమైన విజయాలు సాధించే అవకాశాలు కనిపిస్తున్నాయని జ్యోతిష్యులు చెబుతున్నారు.. కోరుకుంటున్న కోరికలు కూడా చాలావరకు నెరవేరుతాయి.. వృషభ రాశిలో జన్మించిన వ్యక్తులకు ఈ సమయం అద్భుతంగా ఉండబోతోంది. అంతేకాకుండా వ్యాపారాల్లో మంచి పెరుగుదల కూడా లభిస్తుంది. చాలా కాలంగా ఉన్న డబ్బు సమస్యలు కూడా సులభంగా తొలగిపోతాయి. ముఖ్యంగా ఆదాయం విపరీతంగా పెరిగి అనుకుంటున్న పనుల్లో సులభంగా విజయాల సాధిస్తారు. అలాగే దీర్ఘకాలిక సమస్యలు తొలగిపోతాయి. బుధ, సూర్య గ్రహాల కలయిక కారణంగా మిథున రాశి వారికి ఈ సమయం అత్యంత అనుకూలంగా ఉండబోతోంది. సంపాదన పెరగడమే కాకుండా డబ్బు సమస్యలు పూర్తిగా తొలగిపోతాయి. ఆదాయం కూడా అంచలంచలుగా పెరుగుతుంది. ఉద్యోగంలో గొప్ప అభివృద్ధి లభించడమే కాకుండా కొత్త సమస్యలు తలెత్తకుండా ఉంటాయి. అంతేకాకుండా కుటుంబ సమస్యలు కూడా ఎంతో సులభంగా పరిష్కారం అవుతాయి.. సింహరాశిలో జన్మించిన వ్యక్తులకు సూర్య బుధ గ్రహాల కలయిక కారణంగా ఈ సమయం అత్యంత

స్టార్ హీరో సూర్య ప్రధాన పాత్రలో నటిస్తున్న 'విశ్వనాథ్ అండ్ సన్స్' చిత్రం బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టిస్తోంది. తాజాగా విడుదలైన ప్రీ-సేల్ గణాంకాలు పరిశ్రమను ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. కేవలం గత 24 గంటల్లోనే బుక్మైషో వేదికగా 5,05,710 టికెట్లు అమ్ముడయ్యాయి. ఈ భారీ రెస్పాన్స్తో సినిమా విడుదలకు ముందే ట్రేడ్ వర్గాల్లో పాజిటివ్ వైబ్స్ మొదలయ్యాయి. దర్శకుడు వెంకీ అట్లూరి తెరకెక్కిస్తున్న ఈ క్లాస్ డ్రామాపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. సితార ఎంటర్టైన్మెంట్స్ మరియు ఫార్చూన్ ఫోర్ సినిమాస్ సంస్థలు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. జీవీ ప్రకాష్ కుమార్ అందించిన సంగీతం ఇప్పటికే ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. సినిమాలో కథాంశంపై ఉన్న నమ్మకంతో బుకింగ్స్ వేగంగా సాగుతున్నాయి. దీంతో సూర్య సరసన మమితా బైజు నటిస్తున్న ఈ చిత్రంపై క్రేజ్ రెట్టింపు అయ్యింది. ఇదిలా ఉండగా రాధికా శరత్కుమార్, రవీనా టాండన్ వంటి ప్రముఖ తారల నటన సినిమాకు అదనపు బలం చేకూర్చింది. కుటుంబ కథా చిత్రాలకు ఆదరణ ఎక్కువగా ఉండటంతో ప్రేక్షకులు థియేటర్లకు క్యూ కడుతున్నారు. ఫ్యామిలీ ఎమోషన్స్ ప్రధానంగా సాగే ఈ చిత్రంపై విశ్లేషకులు కూడా సానుకూల ధోరణి కనబరుస్తున్నారు. ఈ నేపథ్యంలో బాక్సాఫీస్ వద్ద సూర్య మార్క్ ప్రదర్శన కనిపిస్తుందని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు. మౌత్ టాక్ పాజిటివ్గా ఉండటంతో తొలి రోజు వసూళ్లు రికార్డు స్థాయిలో ఉండే అవకాశం ఉంది. టికెట్ బుకింగ్స్ వేగం చూస్తుంటే ఓపెనింగ్స్ విషయంలో కొత్త బెంచ్మార్క్ నమోదు కానుంది. ప్రేక్షకుల ఆదరణ ఇలాగే కొనసాగితే వీకెండ్ నాటికి సినిమా భారీ లాభాలను ఆర్జించే సూచనలున్నాయి. భవిష్యత్తులో సూర్య తన కెరీర్లో మరో హిట్ ఖాతాలో వేసుకోవడం ఖాయమని ఫ్యాన్స్ భావిస్తున్నారు. క్లాస్ మరియు మాస్ ప్రేక్షకులను ఆకట్టుకునే అంశాలు ఉండటంతో అన్ని వర్గాల నుండి స్పందన లభిస్తోంది. సినిమా విడుదలయ్యాక వసూళ్ల ప్రభంజనం మరింత పెరిగే అవకాశం

తమిళ అగ్ర కథానాయకుడు సూర్య నటించిన తాజా చిత్రం ‘విశ్వనాథ్ & సన్స్’. ప్రతిభ గల దర్శకుడు వెంకీ అట్లూరి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో మమితా బైజు కథానాయికగా నటించారు. రాధిక శరత్కుమార్, రవీనా టాండన్ కీలక పాత్రలు పోషించారు. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మించారు. జి.వి. ప్రకాష్ కుమార్ సంగీతం అందించారు. సహజమైన హాస్యం, సున్నితమైన భావోద్వేగాలతో హృదయాన్ని హత్తుకునే కుటుంబ కథా చిత్రంగా ఆగస్టు 14, 2026న థియేటర్లలో అడుగుపెట్టిన ‘విశ్వనాథ్ & సన్స్’ సినిమాకి ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. ప్రధాన తారాగణం అద్భుతమైన నటన, వెంకీ అట్లూరి రచనలోని బలం, సాంకేతిక నిపుణుల పనితీరు.. ఇలా అన్ని అంశాలు చక్కగా కుదిరి ‘విశ్వనాథ్ & సన్స్’ను గొప్ప చిత్రంగా మలిచాయి. అందుకే ప్రేక్షకుల నుంచి విశేష ఆదరణ లభిస్తూ, వసూళ్ళ వర్షం కురుస్తోంది. ఈ నేపథ్యంలో తాజాగా చిత్ర బృందం, హైదరాబాద్ లోని ఐటీసీ కోహినూర్ లో సక్సెస్ ప్రెస్ మీట్ నిర్వహించి తమ సంతోషాన్ని పంచుకోవడంతో పాటు, ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలియజేసింది. ఈ కార్యక్రమంలో ప్రముఖ దర్శకులు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ముఖ్య అతిథిగా పాల్గొనడం విశేషం. హీరో సూర్య మాట్లాడుతూ.. "మీరు చూపిస్తున్న ప్రేమకు కృతఙ్ఞతలు చెప్పడానికి మాటలు కూడా సరిపోవడం లేదు. త్రివిక్రమ్ గారు ఈ వేడుకకు రావడం చాలా సంతోషంగా ఉంది. ఆయన రాకతో ఇది మరింత ప్రత్యేకంగా మారింది. త్రివిక్రమ్ గారి ఆశీస్సులు, ప్రేమ, మద్దతు వల్లే ఈ సినిమా సాధ్యమైంది. సితార ఎంటర్టైన్మెంట్స్ తో నా ప్రయాణాన్ని ఎప్పటికీ మర్చిపోలేను. నాగవంశీ గారితో మరిన్ని సినిమాలు చేయాలని, మరిన్ని ఙ్ఞాపకాలు మూట కట్టుకోవాలని కోరుకుంటున్నాను. వెంకీ, వంశీ గారు తెలుగువారు. నేను తమిళనాడు, మమితా కేరళ, రవీనా గారు మహారాష్ట్ర. మేమందరం వివిధ

నల్సార్ యూనివర్సిటీ ఆఫ్ లా విద్యార్థులకు బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (బీసీఐ) చైర్మన్ మనన్ కుమార్ మిశ్రా క్షమాపణలు తెలిపారు. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా శనివారం ఆయన ఒక లేఖను విడుదల చేశారు. ఈ వివాదానికి సంబంధించి తాను రాసిన లేఖ లేదా చేసిన వ్యాఖ్యలు విద్యార్థుల మనోభావాలను దెబ్బతీసి ఉంటే, అందుకు క్షమించాలని ఆయన కోరారు. "విచారం వ్యక్తం చేయడం అనేది ప్రతిష్ఠకో లేదా అహంకారానికి సంబంధించిన విషయం కాదు. మన విద్యార్థుల భావాలకు, వారి ఆందోళనలకు విలువ ఇవ్వడమే అత్యంత ముఖ్యం" అని ఆయన తన లేఖలో పేర్కొన్నారు.నల్సార్ 2026 గ్రాడ్యుయేట్ బ్యాచ్ విద్యార్థులను న్యాయవాదులుగా నమోదు చేయవద్దంటూ బీసీఐ ఇటీవల రాష్ట్ర బార్ కౌన్సిళ్లకు ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. విశ్వవిద్యాలయం స్నాతకోత్సవానికి ముఖ్య అతిథిగా సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ హాజరుకావడాన్ని సుమారు 450 మంది విద్యార్థులు వ్యతిరేకించడంతో బీసీఐ ఈ నిర్ణయం తీసుకుంది. నీట్-యూజీ పేపర్ లీక్ వ్యవహారంలో విద్యార్థుల నిరసనలకు సంబంధించిన పిటిషన్లపై జస్టిస్ సూర్యకాంత్ స్పందించిన తీరును ఆక్షేపిస్తూ వారు ఈ నిరసన తెలిపారు.అయితే, బీసీఐ ఉత్తర్వులపై సోషల్ మీడియాలో తీవ్ర వ్యతిరేకత రావడంతో గంటల వ్యవధిలోనే ఆ నోటిఫికేషన్ను ఉపసంహరించుకున్నారు. ఈ వివాదంపై జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని సుప్రీంకోర్టు ధర్మాసనం కూడా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. శాంతియుతంగా నిరసన తెలిపే హక్కు విద్యార్థులకు ఉంటుందని, ఈ విషయంలో బీసీఐ జోక్యం అనవసరమని ధర్మాసనం స్పష్టం చేసింది. తాజాగా బీసీఐ చైర్మన్ బహిరంగంగా

బూర్గంపహాడ్, ఆగస్టు 15 : 80వ స్వాతంత్య్ర దినోత్సవం పురస్కరించుకుని అంజనాపురం గ్రామానికి చెందిన ఎన్ఆర్ఎ తేజావత్ జానకిరామ్ సూర్యం మెమోరియల్ ఫౌండేషన్ ట్రస్టు ఆధ్వర్యంలో బూర్గంపహాడ్ మండలంలోని అంజనాపురం ఎంపీపీఎస్, మోరంపల్లిబంజర్ జడ్పీహెచ్ఎస్, ప్రైమరీ, బుడ్డగూడెం, జింకలగూడెం, నకిరిపేట, పోలవరం ప్రాథమిక ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు 1,000 నోటు పుస్తకాలను శనివారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ట్రస్టు వ్యవస్థాపకుడు జానకిరామ్ మాట్లాడుతూ ట్రస్ట్ ద్వారా విద్యార్ధుల విద్యాభివృద్ధికి అవసరమైన సహాయం అందించడం ప్రధాన లక్ష్యమన్నారు. ప్రతి విద్యార్ధికి నాణ్యమైన విద్యకు ప్రోత్సాహం, యువతలో ప్రతిభ, నాయకత్వం, అవకాశాలను పెంపొందించడం, మహిళలకు ఆత్మ విశ్వాసం, స్వావలంబన, అవకాశాలు కల్పించడం, రైతుల సంక్షేమం, అభివృద్ధికి అండగా నిలవడం అనే లక్ష్యాలతో ట్రస్టు ముందుకు సాగుతుందని, ఈ అంశాలపై ఫౌండేషన్ సహకారం ఎల్లప్పుడూ ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ సభ్యులు బాణావత్ మురళీకృష్ణ, తేజావత్ సీతారాములు, బానోత్ హుస్సేన్ నాయక్, భూక్యా దివ్యశ్రీ, భూక్యా సీతారాంనాయక్, శ్యామ్ రాథోడ్, భూక్యా మురళి, చంటి, వినోద్, గాంధీ, పాఠశాలల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు

సూర్యాపేట జిల్లా మోతె మండలం బీక్యా తండాలో దంపతులను చంపి పాతిపెట్టిన సంఘటన సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. అయితే ఈ కేసులో ఊహించని పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసు విచారణలో పాల్గొన్న పోలీస్ ఈ కేసులో నిందితుడు కావడం, సినిమాలను మించిన షాకింగ్ ట్విస్ట్ గా మారింది. అసలు ఇంతకీ కేసులో ఏం జరిగిందంటేకానిస్టేబుల్ తో పరిచయం.. ఆపై అక్రమ సంబంధం సూర్యాపేట జిల్లా మోతె మండలం బీక్యా తండాకు చెందిన నాగు, బూబా దంపతులు మోతెలో భూమిని కౌలుకు తీసుకుని వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. వారికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. అయితే ఒక కూతురి పంచాయతీ విషయంలో ఈ దంపతులు పోలీస్ స్టేషన్ కు వెళ్ళగా, అక్కడ పనిచేస్తున్న కానిస్టేబుల్ షరీఫ్ తో వీరికి పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త బూబాతో అక్రమ సంబంధానికి దారితీసింది.ఇచ్చిన డబ్బు అడిగితే అక్రమ సంబంధం బయటపెడతామని బెదిరింపులు ఆపై వీరికి కానిస్టేబుల్ షరీఫ్ మూడు లక్షల రూపాయలు అప్పుగా ఇచ్చాడు. ఇటీవల షరీఫ్ కు వివాహం నిశ్చయమైంది. అయితే అప్పు తిరిగి చెల్లించాలని బూబాపై ఒత్తిడి తెచ్చాడు. అయితే వారు అప్పు చెల్లించకుండా, డబ్బులు అడిగితే తమ మధ్య ఉన్న వివాహేతర సంబంధాన్ని బయట పెడతామంటూ బెదిరించారు.దీంతో దంపతులను అడ్డు తొలగించుకోవాలని షరీఫ్ పథకం వేశారు.ఒకసారి చేసిన ప్రయత్నం విఫలం కాగా, మరోమారు దంపతులను అడ్డు తొలగించుకోవాలని ప్లాన్ చేశారు. ఈనాడు 11వ తేదీ రాత్రి షరీఫ్ అదే పోలీస్ స్టేషన్లో హెల్పర్ గా పనిచేసే సుందరయ్యతో కలిసి నాగుని తీసుకువచ్చి నిందితులు కర్రతో కొట్టి హత్య చేశారు .ఆ తర్వాత సుందరయ్య ఇంటి వద్ద ఉన్న బూబాను బైక్ పైన తీసుకొచ్చాడు. భర్త కనిపించకపోవడంతో ఆమె కేకలు వేసింది.చంపి పాతిపెట్టి ఏమీ తెలీనట్టు విధుల్లో పాల్గొన్న పోలీస్ వెంటనే షరీఫ్ ఆమెను కూడా కర్రతో కొట్టి హత్య చేశాడు. ఆ

సూర్య కథానాయకుడిగా నటించిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ చిత్రం బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన వసూళ్లతో దూసుకుపోతోంది. లోకేష్ కనగరాజ్ ‘డీసీ’ చిత్రం మాదిరిగానే ఈ సినిమా కూడా తమిళనాడు కంటే తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక ఆదరణ సొంతం చేసుకుంటోంది. ఆగస్టు 14న విడుదలైన ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ప్రీ-బుకింగ్స్, ఓపెనింగ్ డే అక్యుపెన్సీలలో సొంత రాష్ట్రం కంటే తెలుగు వెర్షన్లోనే భారీ నంబర్లు నమోదు చేసింది. భారతదేశంతో పాటు ఉత్తర అమెరికా మార్కెట్లోనూ తెలుగు వెర్షన్ అగ్రస్థానంలో కొనసాగుతుండటం ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యపరుస్తోంది. గతంలో విడుదలైన ‘డీసీ’ చిత్రం తమిళనాడులో ఆశించిన స్థాయిలో రాణించకపోయినా, తెలుగు రాష్ట్రాల్లో భారీ కలెక్షన్లతో బ్లాక్బస్టర్గా నిలిచింది. ఇప్పుడు అదే బాటలో సూర్య చిత్రం కూడా తెలుగు వెర్షన్ హోమ్స్టేట్ నంబర్లను దాటేసే దిశగా సాగుతోంది. వెంకీ అట్లూరి దర్శకత్వంలో నాగ వంశీ నిర్మించిన ఈ చిత్రం స్వతంత్ర దినోత్సవ వారాంతంలో విడుదలై ప్రేక్షకుల నుండి విశేష ఆదరణ పొందుతోంది. ఈ చిత్రంలో సూర్య సంజయ్ విశ్వనాథ్ అనే అంతర్జాతీయ పిస్టల్ షూటర్, బిజినెస్ టైకూన్ పాత్రలో కనిపించి మెప్పించారు. దీంతో కుటుంబ భావోద్వేగాలు, వయసు తేడా ఉన్న ప్రేమకథ చుట్టూ సాగే ఈ నారేటివ్ అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఇదిలా ఉండగా మమితా బైజు కథానాయికగా నటించగా, రాధికా శరత్కుమార్, రవీనా టాండన్ కీలక పాత్రల్లో జీవీ ప్రకాష్ కుమార్ అందించిన సంగీతం సినిమాకు ప్రధాన బలమైంది. నైజాం, ఆంధ్ర ప్రాంతాల్లోని థియేటర్లలో నమోదు అవుతున్న అక్యుపెన్సీలు చూస్తుంటే తెలుగు వెర్షన్ ఆధిపత్యం స్పష్టంగా కనిపిస్తోంది. ఫలితంగా రాబోయే రోజుల్లో తెలుగు నంబర్లు తమిళ వెర్షన్ను పూర్తిగా వెనక్కి నెట్టే అవకాశం ఉందని అంచనాలు వెలువడుతున్నాయి. ఈ నేపథ్యంలో అమెరికాలోనూ తెలుగు వెర్షన్ సాధిస్తున్న ఆధిక్యం సినిమా సక్సెస్ రేంజ్ను మరింత పెంచేలా కనిపించడం గమనార్హం. సూర్య ఇటీవల ‘కరుప్పు’ వంటి భారీ హిట్తో మంచి

హైదరాబాద్లోని నల్సార్ లా యూనివర్సిటీ విద్యార్థుల విషయంలో బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (బీసీఐ) తీసుకున్న వివాదాస్పద నిర్ణయంపై భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ సూర్యకాంత్ తీవ్రంగా స్పందించారు. ఈ విషయంలో మీరు జోక్యం చేసుకోవద్దని బీసీఐని ఆయన గట్టిగా హెచ్చరించారు. సీజేఐ జోక్యంతో పాటు ఇతర వర్గాల నుంచి తీవ్ర విమర్శలు వెల్లువెత్తడంతో బీసీఐ తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది.నల్సార్ యూనివర్సిటీ స్నాతకోత్సవానికి సీజేఐ హాజరుకావడాన్ని వ్యతిరేకిస్తూ కొందరు విద్యార్థులు ప్రచారం చేపట్టారు. ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించిన బీసీఐ, విచారణ పూర్తయ్యే వరకు 2026 బ్యాచ్కు చెందిన నల్సార్ గ్రాడ్యుయేట్లను న్యాయవాదులుగా నమోదు చేయవద్దని దేశంలోని అన్ని రాష్ట్రాల బార్ కౌన్సిళ్లకు నిన్న ఆదేశాలు జారీ చేసింది. ఈ ప్రచారానికి ఎవరు సూత్రధారులో తేల్చేందుకు నివేదిక ఇవ్వాలని యూనివర్సిటీ వైస్-ఛాన్సలర్ను కోరింది.బీసీఐ చర్యపై సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. "ఇది అస్సలు ఆమోదయోగ్యం కాదు. నేను కూడా విద్యార్థిగా ఉన్నప్పుడు నిరసనల్లో చురుగ్గా పాల్గొన్నాను. ఇది నాకు, విద్యార్థులకు మధ్య జరగాల్సిన సంభాషణ. ఇందులో జోక్యం చేసుకోవడానికి వాళ్లెవరు?" అని ఆయన ఘాటుగా ప్రశ్నించారు. ఈ వివాదంపై వివరణ ఇవ్వాలని సుప్రీంకోర్టు బీసీఐని ఆదేశించింది. నల్సార్ విద్యార్థులు లేదా అధ్యాపకులపై ఎలాంటి శిక్షాత్మక చర్యలు తీసుకోవద్దని స్పష్టం చేసింది.అంతకుముందు బీసీఐ నిర్ణయాన్ని సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ (ఎస్సీబీఏ) అధ్యక్షుడు, సీనియర్ న్యాయవాది వికాస్ సింగ్ తీవ్రంగా ఖండించారు. ఇది ఏకపక్షం, చట్టవిరుద్ధమని పేర్కొంటూ బీసీఐ ఛైర్మన్ మనన్ కుమార్
.webp)
విద్యుత్ శాఖపై సమీక్షలో ముఖ్యమంత్రి చంద్రబాబు..! రాష్ట్రంలో పెరుగుతున్న విద్యుత్ డిమాండ్కు అనుగుణంగా ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచడంతోపాటు, తక్కువ ధరకు విద్యుత్ అందుబాటులోకి వచ్చేలా సమగ్ర ప్రణాళికలను తయారుచేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. గురువారం రాష్ట్ర సచివాలయంలో విద్యుత్ శాఖపై సీఎం చంద్రబాబు సమీక్షంచారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ... రాష్ట్రంలోని 130 రిజర్వాయర్ల వద్ద పంప్డ్ స్టోరేజ్ ఎనర్జీ ప్రాజెక్టుల ఏర్పాటుకు ఉన్న అవకాశాలు, సాధ్యసాధ్యాలపై అధ్యయనం చేయాలన్నారు. పోలవరం వద్ద పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టు ఏర్పాటుపై వచ్చిన ప్రతిపాదన ప్రస్తావనకు వచ్చిన సందర్భంలో ముఖ్యమంత్రి ఈ సూచన చేశారు. ఈ మేరకు అధ్యయనం చేయడంతోపాటు... ఎకనమిక్ ఫీజిబిలిటీపై స్టడీ చేయాలన్నారు. ఇక ఈ ఏడాది వర్షాభావ పరిస్థితులు ఉన్నందున్న వివిధ రిజర్వాయర్లు.. ప్రాజెక్టుల్లో విద్యుత్ ఉత్పత్తి కష్టసాధ్యం కావచ్చనే అంశాన్ని ప్రస్తావిస్తూ... విద్యుత్ ఉత్పత్తికి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని స్పష్టం చేశారు. రాష్ట్రంలో పారిశ్రామికీకరణ వేగం పుంజుకోవడంతో పాటు... ప్రతి ఆరేళ్లకూ విద్యుత్ వినియోగం రెట్టింపు అవుతుందని... దానికి అనుగుణంగా ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచే ప్రణాళికలు రూపొందించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. అదే సమయంలో విద్యుత్ పంపిణీ నష్టాలను మరింత తగ్గించే చర్యలు చేపట్టాలని సూచించారు. సౌర విద్యుత్ ఉత్పత్తిని వీలైనంత మేర పెంచాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. పీఎం సూర్యఘర్ కింద 6 లక్షల సోలార్ కనెక్షన్లను సెప్టెంబరు నాటికి ఇన్స్టాల్ చేసేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. నాన్ సూర్య ఘర్ కింద మరో 3 లక్షల కనెక్షన్లను త్వరితగతిన ఏర్పాటు చేయాలన్నారు. వీటితో పాటు మరో 10 లక్షల కనెక్షన్ల కోసం కేంద్రానికి దరఖాస్తు చేయాలని చెప్పారు. ఇక కుసుమ్ పథకం కింద లక్ష్యాన్ని పూర్తిచేస్తూనే, అదనంగా 2,000 మెగావాట్ల సామర్థ్యం కోసం కేంద్రాన్ని కోరాలని సీఎం సూచించారు. సోలార్, విండ్, పంప్డ్ స్టోరేజ్ వంటి వనరులను సమన్వయం చేసుకుని తక్కువ

దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మక న్యాయ కళాశాల అయిన హైదరాబాద్ నాల్సార్ (NALSAR) విశ్వవిద్యాలయం చుట్టూ తిరుగుతున్న రాజకీయ, న్యాయపోరాటం అనూహ్య మలుపులు తిరిగింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ సూర్యకాంత్ను కాన్వొకేషన్కు ముఖ్య అతిథిగా పిలవడాన్ని నిరసిస్తూ కొంతమంది విద్యార్థులు చేపట్టిన ఉద్యమం తీవ్ర దుమారం రేపింది.ఈ వ్యవహారంలో అత్యంత ఘాటుగా స్పందించిన భారత బార్ కౌన్సిల్ (BCI), నాల్సార్ 2026 బ్యాచ్కి చెందిన లా విద్యార్థులెవ్వరినీ అడ్వకేట్లుగా నమోదు చేయకూడదని రాష్ట్ర బార్ కౌన్సిల్స్కు సంచలన ఆదేశాలు జారీ చేసింది. అయితే, ఈ నిర్ణయంపై నలుమూలల నుంచి తీవ్ర ఆగ్రహం వ్యక్తమవ్వడం, విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారడంతో బీసీఐ కొద్ది గంటల్లోనే తన ఆదేశాలను సవరించుకుని నిషేధాన్ని ఉపసంహరించుకుంది.విద్యార్థులపై కక్షసాధింపు తగదు: బీసీఐ కీలక నిర్ణయందేశవ్యాప్తంగా లాయర్లు, ప్రతిపక్షాల నుంచి వెల్లువెత్తిన నిరసనల అనంతరం బార్ కౌన్సిల్ అధ్యక్షుడు మనన్ కుమార్ మిశ్రా ఒక ప్రకటన విడుదల చేశారు. నాల్సార్ 2026 బ్యాచ్లోని అర్హులైన విద్యార్థులందరూ ఎప్పటిలాగే తమకు నచ్చిన రాష్ట్ర బార్ కౌన్సిల్లో అడ్వకేట్లుగా నమోదు చేసుకోవచ్చని స్పష్టం చేశారు. ఏ ఒక్క విద్యార్థి తప్పు లేకుండా శిక్షను అనుభవించకూడదనే ఉద్దేశంతోనే మునుపటి ఆదేశాలను సవరించాం. అయితే, ఈ వివాదంపై అసలు నిజాలను తేల్చేందుకు విచారణ కొనసాగుతుంది. నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు ఉంటాయి అని ఆయన వెల్లడించారు. దేశ అత్యున్నత న్యాయస్థానాన్ని గౌరవించని వారు భవిష్యత్తులో మంచి న్యాయవాదులుగా లేదా న్యాయమూర్తులుగా రాణించలేరని, ఇది వృత్తిపరమైన క్రమశిక్షణకు విరుద్ధమని బీసీఐ అభిప్రాయపడింది.అసలు వివాదం ఎక్కడ మొదలైంది?జంతర్ మంతర్ వద్ద కాక్రోచ్ జనతా పార్టీ నిర్వహించిన చలో సంసద్ నిరసనల సందర్భంగా పోలీసుల లాఠీచార్జ్, పెల్లెట్ తుపాకుల వినియోగంపై వివాదం చెలరేగింది. నీట్ పరీక్షలు, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ తీరుకు నిరసనగా జరిగిన ఈ ప్రదర్శనపై పోలీసులు దౌర్జన్యానికి పాల్పడ్డారంటూ జులై 22న సుప్రీంకోర్టులో అత్యవసర విచారణ కోరారు. ఆ

జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాలు, నక్షత్రాల సంచారం, వాటి స్థితిగతులకు ప్రత్యేక ప్రాధాన్యత ఉంటుంది. గ్రహాల కదలికల ఆధారంగా ఏర్పడే వివిధ యోగాలు రాశులపై ప్రభావం చూపుతాయని జ్యోతిష్య నిపుణులు చెబుతారు. ఈ క్రమంలో ఆగస్టు 17న సూర్యుడు, చంద్రుడి స్థితుల ఆధారంగా వైధృతి యోగం ఏర్పడనుందని జ్యోతిష్య అంచనాలు పేర్కొంటున్నాయి. జ్యోతిష్య విశ్వాసాల ప్రకారం ఈ యోగం ప్రభావంతో కొన్ని రాశుల వారికి ఆర్థిక, ఉద్యోగ, కుటుంబ విషయాల్లో అనుకూల పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉంది. ముఖ్యంగా నాలుగు రాశులకు శుభ ఫలితాలు ఉంటాయని జ్యోతిష్యులు చెబుతున్నారు. కర్కాటక రాశి వైధృతి యోగం కర్కాటక రాశి వారికి అనుకూలంగా ఉండే అవకాశం ఉందని జ్యోతిష్య అంచనాలు చెబుతున్నాయి. చాలాకాలంగా రావాల్సిన బకాయిలు లేదా అప్పులు తిరిగి చేతికి అందే అవకాశాలు ఉన్నాయని భావిస్తున్నారు. ఉద్యోగ రంగంలో పనిచేసేవారికి తమ శ్రమకు తగిన గుర్తింపు లభించవచ్చు. ఇప్పటివరకు ఎదురైన కొన్ని అడ్డంకులు తొలగి మానసిక ప్రశాంతత పెరిగే అవకాశం ఉందని జ్యోతిష్యులు చెబుతున్నారు. మేష రాశి మేష రాశి వారికి ఈ కాలంలో కొత్త అవకాశాలు అందుబాటులోకి రావచ్చని జ్యోతిష్య విశ్వాసాలు సూచిస్తున్నాయి. చాలాకాలంగా కొనసాగుతున్న ఆర్థిక ఒత్తిళ్లు తగ్గే అవకాశం ఉందని చెబుతున్నారు. ఉద్యోగం లేదా వ్యాపారంలో పురోగతికి సంబంధించిన అవకాశాలు కనిపించవచ్చు. నిలిచిపోయిన పనులు మళ్లీ వేగం పుంజుకునే అవకాశం ఉంది. కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం ఏర్పడటంతో పాటు ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునేందుకు అనుకూల సమయం కావచ్చని జ్యోతిష్యులు పేర్కొంటున్నారు. ధనుస్సు రాశి ధనుస్సు రాశి వారికి వైధృతి యోగం ప్రభావంతో చాలాకాలంగా పెండింగ్లో ఉన్న పనులు పూర్తయ్యే అవకాశాలు ఉన్నాయని జ్యోతిష్య అంచనాలు చెబుతున్నాయి. ధనలాభానికి సంబంధించిన అవకాశాలు ఏర్పడవచ్చని, ఆర్థిక సమస్యలు కొంతవరకు తగ్గవచ్చని భావిస్తున్నారు. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడిపే అవకాశాలు పెరగవచ్చు. మానసిక ప్రశాంతతతో పాటు ఆత్మవిశ్వాసం కూడా పెరిగే అవకాశం ఉందని జ్యోతిష్యులు చెబుతున్నారు. సింహ

సుప్రీం కోర్టులో నూతన కోర్టు హాల్స్, రిజిస్ట్రార్ కోర్టు హాల్స్ ప్రారంభమయ్యాయి. చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా సూర్యకాంత్ వీటిని ప్రారంభించారు. ఇంటర్నెట్ డెస్క్: సుప్రీం కోర్టులో నూతన కోర్టు హాల్స్, రిజిస్ట్రార్ కోర్టు హాల్స్ ప్రారంభమయ్యాయి. చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా సూర్యకాంత్ వీటిని ప్రారంభించారు. మరో రెండు రిజిస్ట్రార్ హాల్స్ కూడా అందుబాటులోకి వచ్చాయి. మెయిన్ క్యాంపస్లోని వెస్ట్ వింగ్ మొదటి అంతస్తులో వీటిని ఏర్పాటు చేశారు. ఈ మేరకు డిప్యూటీ రిజిస్ట్రార్ ఒక ప్రకటన జారీ చేశారు. ఇటీవల సుప్రీంకోర్టు జడ్జీల సంఖ్యను పెంచుతూ పార్లమెంట్ చట్ట సవరణ చేసిన విషయం తెలిసిందే. చీఫ్ జస్టిస్ సహా మొత్తం న్యాయమూర్తుల సంఖ్యను 38కి పెంచుతూ పార్లమెంట్ చట్ట సవరణ తీసుకొచ్చింది. రాష్ట్రపతి ఆమోదం అనంతరం కేంద్ర న్యాయశాఖ నోటిఫికేషన్ కూడా విడుదల చేసింది. బ్యాక్ లాగ్ కేసులు తగ్గించేందుకు వీలుగా పార్లమెంటు ఈ మేరకు చట్ట సవరణ చేసింది. ఈ నేపథ్యంలో న్యాయసేవలు మరింత సమర్థవంతంగా ప్రజలకు చేరేలా రెండు కొత్త కోర్టు హాళ్లను చీఫ్ జస్టిస్ ప్రారంభించారు. షాకింగ్ వీడియో వైరల్.. బెంగళూరులో ఓ మహిళ మెడలో బంగారం చోరీ.. మావోయిస్టు క్యాంప్ నుంచి మోడలింగ్ ర్యాంప్ వరకు.. మారిన మాజీ మహిళా నక్సల్స్ జీవితాలు

విష్ణు ప్రియ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సీనియర్ సబ్ ఎడిటర్గా పనిచేస్తున్నారు. సినిమాల మీద ఆసక్తితో ఎక్కువగా వినోదం కేటగిరిలో వార్తలు రాస్తున్నారు. అదేవిధంగా హెల్త్, లైఫ్ స్టైల్, క్రైమ్ కేటగిరీలకు సంబంధించిన వార్తలు కూడా రాస్తూ ఉంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆమెకు జర్నలిజంలో పదేళ్లకు పైగా అనుభవం ఉంది. Surya Grahan 2026: 2026 సంవత్సరంలో రెండో, చివరి సూర్యగ్రహణం ఆగస్టు 12న ఏర్పడనుంది. ఈసారి ఏర్పడేది సంపూర్ణ సూర్యగ్రహణం. సూర్యుడు, చంద్రుడు, భూమి ఒకే సరళిలోకి వచ్చినప్పుడు సూర్యగ్రహణం ఏర్పడుతుంది. చంద్రుడు సూర్యుడికి, భూమికి మధ్యకు రావడంతో సూర్యుడి కాంతి కొంతసేపు భూమికి చేరకుండా ఆగిపోతుంది. అయితే ఈసారి భారతీయులకు ఆ అద్భుత దృశ్యాన్ని నేరుగా చూసే అవకాశం లేదు. సూర్యగ్రహణం ఎప్పుడు? భారత కాలమానం ప్రకారం ఈ గ్రహణం ఆగస్టు 12 రాత్రి ప్రారంభమై ఆగస్టు 13 తెల్లవారుజామున వరకు కొనసాగుతుంది. అందుబాటులో ఉన్న ఖగోళ వివరాల ప్రకారం భారతదేశంలో గ్రహణం సుమారు రాత్రి 9:45 గంటల నుంచి తెల్లవారుజామున 2:15 గంటల వరకు ఉండనుంది. అయితే ఆ సమయంలో భారత్లో సూర్యుడు అస్తమించి ఉంటాడు. అందుకే దేశంలో ఏ ప్రాంతం నుంచీ గ్రహణాన్ని ఆకాశంలో చూడలేం. భారత్లో కనిపించదా? అవును. 2026 ఆగస్టు 12న ఏర్పడే సంపూర్ణ సూర్యగ్రహణం భారత్లో కనిపించదు. నాసా ప్రకారం గ్రహణం ప్రధానంగా గ్రీన్లాండ్, ఐస్లాండ్, ఉత్తర రష్యా, స్పెయిన్ ప్రాంతాల్లో సంపూర్ణంగా కనిపిస్తుంది. పోర్చుగల్లోని కొంత భాగంలో కూడా సంపూర్ణ గ్రహణం కనిపిస్తుంది. యూరప్, కెనడా, అమెరికాలోని కొన్ని ప్రాంతాలు, వాయువ్య ఆఫ్రికాలో పాక్షిక గ్రహణం కనిపిస్తుంది. సూతక కాలం ఉంటుందా? సంప్రదాయ విశ్వాసాల ప్రకారం గ్రహణం కనిపించే ప్రాంతాల్లోనే సూతక కాలాన్ని పాటిస్తారు. భారత్లో ఈ గ్రహణం కనిపించకపోవడంతో ఇక్కడ సూతక కాలం వర్తించదని పలు జ్యోతిష్య వర్గాలు చెబుతున్నాయి