
School Holidays: విద్యార్థులకు గుడ్న్యూస్.. రేపటి నుంచి వరుసగా 4 రోజులు సెలవులు
School Holidays: విద్యార్థులకు గుడ్ న్యూస్.. రేపటి నుంచి వరుసగా 4 రోజులు సెలవులు
© 2026 nimisham.in

School Holidays: విద్యార్థులకు గుడ్ న్యూస్.. రేపటి నుంచి వరుసగా 4 రోజులు సెలవులు

దార్ల హరీశ్.. జీ తెలుగు న్యూస్లో సీనియర్ కంటెంట్ ఎడిటర్గా పనిచేస్తున్నాను. నా 8 ఏళ్ల అనుభవంలో ఈనాడు వంటి ప్రముఖ దినపత్రికతో పాటు ఈటీవీ భారత్లో పనిచేశాను. 2025 నుంచి ఎంటర్టైన్మెంట్, బిజినెస్, టెక్నాలజీ, హెల్త్, క్రీడలు, రాజకీయాలు వంటి వాటికి సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పనిచేసిన అనుభవం కలదు. School Holiday Tomorrow News: భారతదేశంలోని ఉత్తర, మధ్య, తూర్పు ప్రాంతాలలో రుతుపవనాలు తీవ్రరూపం దాల్చాయి. ఈ క్రమంలోనే భారత వాతావరణ శాఖ (IMD) సెప్టెంబరు 3, 2026 వరకు పలు రాష్ట్రాలకు హెచ్చరికలు జారీ చేసింది. తూర్పు, మధ్య భాగాలలో వర్షాల ప్రభావం ఎక్కువగా ఉండటం వల్ల రేపు బడులు మూసివేస్తారా లేదా అనే ఆందోళన విద్యార్థులు, తల్లిదండ్రులలో వ్యక్తమవుతోంది. సాధారణంగా ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో కేంద్ర స్థాయి నుండి కాకుండా, ఆయా రాష్ట్రాల విద్యాశాఖ, జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో స్థానిక వాతావరణ తీవ్రతను బట్టి సెలవులు నిర్ణయిస్తారు. ఈ క్రమంలో, దేశవ్యాప్తంగా ఒకేసారి సెలవు ప్రకటించే అవకాశం లేదు. ముఖ్యంగా పాఠశాలల మూసివేత నిర్ణయాలు ప్రయాణాల భద్రత, వరద పరిస్థితులపై ఆధారపడి ఉంటాయి. రాష్ట్రాల వారీగా తాజా పరిస్థితులు.. హిమాచల్ ప్రదేశ్: ఈ రాష్ట్రంలో సెప్టెంబర్ 3 వరకు భారీ వర్షాలు, ఉరుములు, మెరుపులతో కూడిన వాతావరణం ఉంటుందని ఐఎండీ అంచనా వేసింది. రాష్ట్రవ్యాప్తంగా పాఠశాలలకు ఒకేసారి సెలవు ఇవ్వకపోయినప్పటికీ, వాతావరణ తీవ్రతను బట్టి ఆయా జిల్లాల కలెక్టర్లు లేదా అధికారులు స్థానికంగా మూసివేత నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. ఉత్తరాఖండ్: ఈ రాష్ట్రంలో ఇప్పటికే కొన్ని ప్రాంతాలలో విద్యాసంస్థలు మూతపడ్డాయి. ముఖ్యంగా నైనిటాల్ జిల్లాలో సెప్టెంబర్ 3వ తేదీన పాఠశాలలకు సెలవును అధికారులు ధృవీకరించారు. మిగిలిన జిల్లాల్లో వాతావరణ బులెటిన్లు, స్థానిక పరిస్థితుల ఆధారంగా నిర్ణయం తీసుకోనున్నారు. ఇతర రాష్ట్రాలు: తూర్పు మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, బీహార్, ఛత్తీస్గఢ్, ఉప-హిమాలయ పశ్చిమ బెంగాల్

School Holidays : ఇప్పటికే ఆగస్ట్ లో వరుస సెలవులు వచ్చాయి... ఇకపై కూడా ఈ హాలిడేస్ కొనసాగనున్నాయి. బోనాలు, స్వాతంత్య్ర దినోత్సవం, వరలక్ష్మి వ్రతం వంటి పర్వదినాలు ఆదివారంతో కలిసివచ్చాయి... దీంతో తెలుగు విద్యార్థులు, ఉద్యోగులకు ప్రతి వారం ఓ లాంగ్ వీకెండ్ వచ్చింది. ఇక ఈ నెలలో (ఆగస్ట్) కేవలం వారంరోజులే మిగిలివున్నాయి... ఇందులోనూ నాల్రోజుల సెలవులున్నాయి. కేవలం స్కూళ్లు, కాలేజీలకే కాదు ఆఫీసులకు కూడా సెలవులు రాబోతున్నాయి.. అంటే ఉద్యోగులకు కూడా పండగే అన్నమాట. మరి వచ్చేవారం ఏరోజు, ఎందుకు సెలవులు వస్తున్నాయో ఇక్కడ తెలుసుకుందాం. సాధారణంగా ప్రతి ఆదివారం దేశవ్యాప్తంగా అన్ని విద్యాసంస్థలు, కార్యాలయాలకు సాధారణ సెలవు ఉంటుంది. ఇలా రేపు (ఆగస్ట్ 23) ఆదివారమే కాబట్టి తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల్లో విద్యార్థులు, ఉద్యోగులకు సెలవు ఉంటుంది. ఐటీ, కార్పోరేట్ కంపెనీల ఉద్యోగులకు ప్రతి వీకెండ్ రెండ్రోజులు సెలవులుంటాయి... అంటే వారికి ఇవాళ (ఆగస్ట్ 22, శనివారం) కూడా సెలవే అన్నమాట. తెలుగు రాష్ట్రాల్లో చాలా విద్యాసంస్థలకు నేడు ప్రత్యేక సెలవు ఉంది. ఇలా విద్యార్థులు, ఉద్యోగులకు వరుసగా రెండ్రోజుల (ఆగస్ట్ 22, 23) సెలవులు వచ్చాయి. వచ్చేవారం మధ్యలో మరో సెలవు వస్తోంది. ముస్లింలు ఎంతో పవిత్రంగా భావించే మిలాద్-ఉన్-నబి ఆగస్ట్ 26న అంటే బుధవారం ఉంది. ఈరోజు తెలంగాణ ప్రభుత్వం అధికారిక సెలవుగా ప్రకటించింది... అంటే మధ్యలో కేవలం సోమ, మంగళవారం (ఆగస్ట్ 24,25) మాత్రమే వర్సింగ్ డేస్… తర్వాత మళ్ళీ హాలిడే. మిలాద్-ఉన్-నబి పండక్కి తెలంగాణలోని విద్యాసంస్థలతో పాటు ఉద్యోగులకు హాలిడేనే. సోదర సోదరీమణుల ప్రేమానురాగాల పండగ రాఖీ. అన్నాచెల్లి, అక్కాతమ్ముడు... ఇలా తోబుట్టువులు ఈ పండగను ఘనంగా జరుపుకుంటారు. శ్రావణ మాసంలో వచ్చే పౌర్ణమికి ఈ పండగ ఉంటుంది... ఈసారి ఆగస్ట్ 28 (గురువారం) రాఖీ పౌర్ణమి వస్తోంది. ఈ పండక్కి విద్యాసంస్థలకు అధికారిక సెలవు ఉంటుంది. అయితే ఉద్యోగులకు మాత్రం

మాధవి లగిశెట్టి (భూమి).. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్ పనిచేస్తున్నారు. ఇక్కడ బిజినెస్, స్పోర్ట్స్, క్రైమ్, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. School Holidays Tomorrow August 21 TO 28: విద్యార్థులకు గుడ్ న్యూస్. ఆగస్టు చివరి వారంలో విద్యార్థులకు పండగల కారణంగా వరుసగా సెలవులు రానున్నాయి. ఆగస్టు 21, ఆగస్టు 25, ఆగస్టు 26, ఆగస్టు 28వ తేదీల్లో తెలుగు రాష్ట్రాలతోపాటు పలు రాష్ట్రాల్లో పాఠశాలలకు సెలవులు ఉండనున్నాయి. అయితే ప్రతి రాష్ట్రంలో సెలవులు ఒకే తేదీల్లో ఉండవు. ముఖ్యంగా మిలాద్ ఉన్న నబీ, ఓనం, రక్షాబంధన్, వరలక్ష్మీ వ్రతం వంటి పండగల కారణంగా కొన్ని ప్రాంతాల్లో పాఠశాలలకు సెలవు ఉంటుంది. కాబట్టి విద్యార్థులు తమ రాష్ట్రం, పాఠశాల అధికారిక సెలవు క్యాలెండర్ పరిశీలించడం చాలా ముఖ్యం. ఆగస్టు 21వ తేదీ: ఆగస్టు 21వ తేదీ ఏపీ, తెలంగాణ రాష్ట్రాలతోపాటు కర్నాటక, తమిళనాడు రాష్ట్రాల వ్యాప్తంగా పాఠశాలలు, కాలేజీలకు ప్రభుత్వ కార్యాలయాలకు అధికారిక సెలవు ప్రకటించింది. వరలక్ష్మీ వ్రతం సందర్భంగా ఈ సెలవులు ప్రకటిస్తూ ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు ఉత్తర్వులను జారీ చేశాయి. శ్రావణ మాసంలో నిర్వహించే ముఖ్యమైన పండగల్లో వరలక్ష్మీ వ్రతానికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంటుందని తెలిసిన సంగతే. ముఖ్యంగా మహిళలు ఈ రోజు వరలక్ష్మీ దేవిని భక్తిశ్రద్ధలతో పూజిస్తుంటారు. పండగ ప్రాధాన్యాన్ని ద్రుష్టిలో ఉంచుకుని ప్రభుత్వం ఈ సెలవును ప్రకటించింది. ఆగస్టు25వ తేదీన సెలవు: ఆగస్టు 25వ తేదీన మిలాద్ ఉన్ నబీ సందర్భంగా తెలంగాణ రాష్ట్రంతోపాటు పలు రాష్ట్రాల్లో పాఠశాలలకు సెలవు ఉంది. అదే సమయంలో కేరళలో జరుపుకునే మొదటి పండగ ఓనం సందర్భంగా కూడా సెలవు ఉంది. అయితే అయితే ఈ సెలవు అన్ని రాష్ట్రాలకు ఒకే విధంగా వర్తించదు కాబట్టి రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటించిన అధికారిక సెలవుల

Holidays: పాఠశాలలు, కళాశాలల విద్యార్థులకు మరోసారి వరుస సెలవులు రాబోతున్నాయి. ఆగస్టు 21న శ్రావణ వరలక్ష్మీ వ్రతం సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లోని పాఠశాలలతో పాటు వివిధ విద్యాసంస్థలకు సెలవు ప్రకటించేందుకు యంత్రాంగం సన్నాహాలు చేస్తోంది. దీనికి తోడు శని, ఆదివారాలు కలిసి రావడంతో ఏకధాటిగా మూడు రోజుల లాంగ్ వీకెండ్ ఆస్వాదించే అవకాశం లభించనుంది. శ్రావణ మాసంలో అత్యంత భక్తిశ్రద్ధలతో జరుపుకునే పండుగల్లో వరలక్ష్మీ వ్రతం అత్యంత ముఖ్యమైనది. దక్షిణ భారత సాంప్రదాయం ప్రకారం ఈసారి ఆగస్టు 21వ తేదీ శుక్రవారం నాడు ఈ పవిత్రమైన వ్రతాన్ని ఆచరించనున్నారు. ఈ ప్రత్యేకమైన వేడుకను పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు, జూనియర్, డిగ్రీ కళాశాలలకు సెలవు మంజూరు చేసే ప్రక్రియ కొనసాగుతోంది. ప్రత్యేకించి మహిళా ఉపాధ్యాయులు, విద్యార్థినులు ఇళ్లలో పూజలు నిర్వహించుకునేందుకు వీలుగా ఈ నిర్ణయం తోడ్పడనుంది. ఈసారి క్యాలెండర్ ప్రకారం వరుస సెలవులు కలసి రావడం విద్యార్థులకు పెద్ద ఊరటనిస్తోంది. ఆగస్టు 21వ తేదీ శుక్రవారం రోజున వరలక్ష్మీ వ్రతం సెలవు ఉండగా, మరుసటి రోజు ఆగస్టు 22 శనివారం కొన్ని బడులకు సాధారణ సెలవు లేదా ఆఫ్ డే మాత్రమే ఉంటుంది. దీనికి తోడు ఆగస్టు 23వ తేదీ ఆదివారం వారపు సెలవు కావడంతో వరుసగా మూడు రోజుల పాటు విద్యాసంస్థలు మూతపడనున్నాయి. దీంతో పండుగ పూజలతో పాటు కుటుంబసమేతంగా ప్రయాణాలు చేసేందుకు ఇది సరైన అవకాశంగా మారింది. ప్రభుత్వం అధికారికంగా విడుదల చేసే ఉత్తర్వుల ప్రకారం ప్రభుత్వ పాఠశాలలు, ఎయిడెడ్ సంస్థలు, సర్కారీ డిగ్రీ, జూనియర్ కళాశాలలకు ఈ హాలిడే వర్తిస్తుంది. హిందూ ధార్మిక సంస్థల ఆధ్వర్యంలో నడిచే విద్యాసంస్థలతో పాటు చాలా ప్రైవేటు స్కూళ్లు కూడా ఈ రోజున సెలవు ప్రకటిస్తాయి. అయితే సిబిఎస్ఈ, ఐసీఎస్ఈ మరియు కొన్ని కార్పొరేట్ ప్రైవేట్ విద్యాసంస్థలు మాత్రం తమ యాజమాన్యాల నిర్ణయానికే ప్రాధాన్యత ఇస్తాయి. కొన్ని ప్రైవేట్ విద్యాసంస్థలు

దార్ల హరీశ్.. జీ తెలుగు న్యూస్లో సీనియర్ కంటెంట్ ఎడిటర్గా పనిచేస్తున్నాను. నా 8 ఏళ్ల అనుభవంలో ఈనాడు వంటి ప్రముఖ దినపత్రికతో పాటు ఈటీవీ భారత్లో పనిచేశాను. 2025 నుంచి ఎంటర్టైన్మెంట్, బిజినెస్, టెక్నాలజీ, హెల్త్, క్రీడలు, రాజకీయాలు వంటి వాటికి సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పనిచేసిన అనుభవం కలదు. Uttarakhand School Holidays: ఉత్తరాఖండ్లోని చమోలి జిల్లా నారాయణ్బగడ్ ప్రాంతంలో హింసాత్మక కుక్కల బెడద విపరీతంగా పెరుగుతున్న తరుణంలో స్థానిక అధికారులు సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఈ క్రమంలో నారాయణ్ బాగ్లోని 10 పాఠశాలలకు ఏకంగా నాలుగు రోజులను సెలవులుగా మంజూరు చేశారు. అయితే ఈ నాలుగు రోజుల్లో పిల్లలకు ఆన్లైన్లో తరగతులు కొనసాగించాలని అధికారులు నిర్ణయించారు. అయితే ఈ మధ్య నారాయణబగడ్ వరుసగా జరుగుతున్న పరిణామాల దృష్ట్యా స్థానికుల్లో భయాందోళనలు పెరిగిపోయాయి. ముఖ్యంగా పాఠశాలకు వెళ్లే తమ పిల్లల భద్రత గురించి తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు, కొన్ని రోజుల పాటు పాఠశాలలను మూసివేయాలని యాజమాన్యం నిర్ణయించింది. పాఠశాలకు రాకపోకలు సాగించేటప్పుడు పిల్లలను ఎలాంటి ప్రమాదం జరగకుండా రక్షించడమే థ్యేయంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. పాఠశాలలు మూసివేసినప్పటికీ విద్యార్థుల విద్యకు ఆటంకం కలగకుండా ఉండేందుకు, ఆన్లైన్ తరగతులను ప్రతిపాదించడం జరిగింది. అధికారులు తీసుకున్న నిర్ణయం ప్రకారం.. నారాయణబగడ్ ప్రాంతంలోని 10 పాఠశాలలను నాలుగు రోజుల పాటు మూతపడనున్నాయి. ఈ సమయంలో ఉపాధ్యాయులు ఆన్లైన్లో విద్యార్థులతో అనుసంధానమై వారికి బోధిస్తారు. దీనివల్ల సాధారణ తరగతులు మూసివేసినప్పటికీ పిల్లలు తమ విద్యను కొనసాగించడానికి వీలవుతుంది. ఈ సమయంలో తల్లిదండ్రులు తమ పిల్లల భద్రత పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలని, వారిని అనవసరంగా బయటకు వెళ్లనివ్వవద్దని కూడా కోరారు. దూకుడు స్వభావం గల కుక్కల ఉనికి పాఠశాల విద్యార్థులకే కాకుండా స్థానిక నివాసితులకు కూడా ఆందోళన కలిగిస్తోంది. పర్వత ప్రాంతాలలో ప్రజలు

శ్రావణ మాసం రాకతో తెలుగు ఇళ్లలో పండుగల కలకల మొదలైంది. ఆధ్యాత్మిక శోభ, సంప్రదాయ బంధాలతో ఇళ్లు కళకళలాడుతుంటే... మరోవైపు పాఠశాలలు, కళాశాలల విద్యార్థులకు, ఐటీ. ప్రభుత్వ ఉద్యోగులకు వరుస సెలవులతో పండగ వాతావరణం నెలకొంది. ఆగస్టు నెల చివరి వారాల్లో ఆధ్యాత్మిక వేడుకలు, సాధారణ వారపు సెలవులు ఒకదానివెంట ఒకటి రావడం వల్ల వరుసగా 'లాంగ్ వీకెండ్స్' (Long Weekends) లభించబోతున్నాయి. దీంతో సొంత ఊళ్లకు ప్రయాణమయ్యే వారికీ, సుదూర ప్రాంతాలకు విహారయాత్రలకు వెళ్లాలనుకునే వారికీ అద్భుతమైన అవకాశం లభించింది. తెలుగువారికి అత్యంత ప్రీతిపాత్రమైన పండుగల్లో శ్రావణ శుక్రవారం వచ్చే వరలక్ష్మి వ్రతం ఒకటి. ఈ వారం ఆగస్టు 21వ తేదీ శుక్రవారం తెలుగు మహిళలు శ్రావణ వరలక్ష్మి వ్రతం జరుపుకోనున్నారు. ఈ పండుగ సందర్భంగా రెండు తెలుగు రాష్ట్రాల్లోని కొన్ని పాఠశాలలు, కళాశాలలు, ప్రైవేట్ సంస్థలకు సెలవు ఉంటుంది. ముఖ్యంగా హిందుత్వ ట్రస్టుల ఆధ్వర్యంలోనే విద్యాసంస్థలకు సెలవు ఉంటుంది. ఇక ప్రభుత్వ ఉద్యోగులకు తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వాలు ఆప్షనల్ హాలిడే ఇచ్చాయి... అంటే ఈరోజు ప్రభుత్వ ఉద్యోగాలు చేసేవాళ్లు ముందస్తు అనుమతితో సెలవు తీసుకోవచ్చు. వీరికి వేతనంతో కూడిన సెలవు లభిస్తుంది. ముఖ్యంగా వరలక్ష్మి వ్రతం చేసుకునే మహిళా ఉద్యోగులు ఈ ఆప్షనల్ హాలిడే వాడుకోవచ్చు. వరలక్ష్మి వ్రతం ముగిసిన వెంటనే శనివారం, ఆదివారం సాధారణ వారపు సెలవులు రానున్నాయి. దీనితో ఆగస్టు 21, 22, 23 తేదీలలో వరుసగా మూడు రోజుల పాటు లాంగ్ వీకెండ్ లభించనుంది. మహిళలకు పూజలు, నోములు నిర్వహించుకోవడానికి తగినంత సమయం లభించడంతో పాటు కుటుంబ సమేతంగా గడపడానికి ఇది అనువుగా మారింది. ఈ వారంలో సెలవులు ఇలా ముగుస్తాయో లేదో అలా వచ్చేవారం సెలవులు ప్రారంభం అవుతాయి. ఆగస్ట్ లాస్ట్ వీక్ లో వరుస సెలవులున్నాయి... నాలుగైదు రోజులు హాలిడేస్ వస్తున్నాయి. మొదట వారం మధ్యలో (ఆగస్ట్ 26, బుధవారం) ముస్లింల పవిత్ర

ఆగస్ట్లో వరుసగా లాంగ్ వీకెండ్స్. 15, 16 తేదీల్లో స్కూళ్లకు సెలవులు. ఐటీ, ప్రభుత్వ ఉద్యోగులకు పండగే. Holidays: ఆగస్ట్ మాసం వచ్చిందంటే చాలు వరుస పండగలు, జాతీయ పర్వదినాలతో క్యాలెండర్ కళకళలాడుతుంటుంది. తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలో విద్యార్థులతో పాటు ఉద్యోగులకు కూడా ఈ నెలలో భలేగా కలసి వస్తోంది. ఇప్పటికే ఆగస్ట్ 8 (రెండో శనివారం), 9 (ఆదివారం) తో పాటు తెలంగాణలో బోనాల మరుసటి రోజు (ఆగస్ట్ 10) సెలవు (Holidays)రావడంతో మూడ్రోజుల లాంగ్ వీకెండ్ను జనం ఎంజాయ్ చేశారు. ఇప్పుడు మరోసారి వీకెండ్తో కలిపి వరుస సెలవులు రానుండటంతో ప్రయాణాలు, పిక్నిక్లు ప్లాన్ చేసుకునేందుకు ప్రజలు సిద్ధమవుతున్నారు. Medigadda Case: మేడిగడ్డ కేసులో బిగ్ ట్విస్ట్.. కేసీఆర్కు మళ్లీ సమన్లు.. సెప్టెంబర్ 9పైనే అందరి చూపు ఆగస్ట్ 15, 16న మళ్లీ వరుస హాలిడేస్: వచ్చే ఆగస్ట్ 15న దేశవ్యాప్తంగా భారత స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు జరగనున్నాయి. ఈ రోజున పాఠశాలలు, కళాశాలల్లో జాతీయ జెండా ఆవిష్కరణ, సాంస్కృతిక కార్యక్రమాలు ముగిసిన వెంటనే విద్యార్థులకు సెలవు ఇస్తారు. సాధారణ తరగతులు ఏవీ ఉండవు. మరుసటి రోజు ఆగస్ట్ 16న ఆదివారం కావడంతో వరుసగా రెండు రోజుల పాటు సెలవు లభించనుంది. పాఠశాల విద్యార్థులకే కాకుండా ప్రభుత్వ, ప్రైవేట్, ఐటీ ఉద్యోగులకు కూడా ఈ శని, ఆదివారాలు పూర్తిస్థాయిలో వీకెండ్ హాలిడేస్గా మారుతున్నాయి. మణిపూర్లో ప్రత్యేక సెలవు.. ఏపీ, తెలంగాణలోనూ పండగే: ఇదిలా ఉండగా, ఆగస్ట్ 13న మణిపూర్ రాష్ట్రంలో ఆంగ్లో-మణిపురి యుద్ధ అమరవీరుల స్మారకార్థం 'పేట్రియాట్స్ డే' సందర్భంగా అక్కడి ప్రభుత్వం ప్రత్యేక సెలవు ప్రకటించింది. దీంతో అక్కడ ఆగస్ట్ 13, 15, 16 తేదీల్లో హాలిడేస్ వచ్చాయి. మన తెలుగు రాష్ట్రాల్లో మాత్రం ఆగస్ట్ 15, 16 తేదీలలో రెండు రోజులు వరుసగా సెలవులు రానుండటంతో విద్యాసంస్థలు, కార్పొరేట్ వర్గాలు ఈ లాంగ్ వీకెండ్ను ఆస్వాదించేందుకు ప్రణాళికలు

School Holidays : సెలవులు... ఈ మాట వినిపిస్తే చాలు స్కూల్ విద్యార్థులే కాదు ఉద్యోగులు ఎగిరిగంతేస్తారు. ఒకటి రెండ్రోజులు సెలవులు వస్తేనే మురిసిపోతుంటారు... అలాంటిది ఈ నెల (ఆగస్ట్) లో ఇప్పటికే విద్యార్థులు, ఉద్యోగులకు వరుస సెలవులు వచ్చాయి. ఇకపై కూడా బాగానే సెలవులు రాబోతున్నాయి. వచ్చేవారం ఎన్నిరోజులు సెలవులున్నాయో ఇక్కడ తెలుసుకుందాం. ఈ శనివారం (ఆగస్ట్ 15న) స్వాతంత్య్ర దినోత్సవం... ఈ జాతీయ పర్వదినాన్ని పురస్కరించుకుని దేశవ్యాప్తంగా విద్యాసంస్థలకు సెలవు ఉంది. ఉద్యోగులకు కూడా ఈరోజు అధికారిక సెలవే. అయితే పారసీ న్యూ ఇయర్ సందర్భంగా తెలుగు రాష్ట్రాల ఉద్యోగులకు ఆప్షనల్ హాలిడే ఉంది. దీని అవసరం లేకుండానే సెలవు వస్తోంది. ఇది వీకెండ్ సెలవుతో కలిసివస్తోంది... అందుకే రెండ్రోజుల సెలవులున్నాయి. ఆగస్ట్ 16న ఆదివారం సాధారణ సెలవే. దీనికి స్వాతంత్య్ర దినోత్సవ సెలవు కలిసిరావడంతో ఈ వీకెండ్ కాస్త లాంగ్ వీకెండ్ గా మారింది. తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ లో విద్యాసంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలు ఈ రెండ్రోజులు మూతపడనున్నాయి. అంటే తెలుగు విద్యార్థులు, ఉద్యోగులకు ఈ రెండ్రోజులు పండగే అన్నమాట. ఆషాడ మాసం ముగిసి శ్రావణ మాసం వస్తోంది... ఈ నెలను హిందువులు చాలా పవిత్రంగా భావిస్తారు. ముఖ్యంగా పెళ్లయిన మహిళలు కుటుంబం, భర్త బాగుండాలని ఈ నెలలో వరలక్ష్మి వ్రతం చేస్తుంటారు. ఉద్యోగాలు చేసే తెలుగు మహిళలు కూడా ఈ వ్రతం జరుపుకుంటారు... వీరికోసమే ఆగస్ట్ 21న (శుక్రవారం) వరలక్ష్మి వ్రతం సందర్భంగా ఐచ్చిక సెలవు ప్రకటించారు. అంటే ప్రభుత్వ ఉద్యోగులు కావాలనుకుంటే ముందస్తుగా అనుమతి తీసుకుని వేతనంతో కూడిన సెలవు పొందవచ్చు... కానీ ఇది అధికారిక సెలవు కాదు. వరలక్ష్మి వ్రతం సందర్భంగా ఆగస్ట్ 21న సెలవు తీసుకుంటే వరుసగా మూడ్రోజుల సెలవులు కలిసిరానున్నాయి. ఇక ఆగస్ట్ 22న శనివారం, ఆగస్ట్ 23న ఆదివారం... చాలామంది ఉద్యోగులకు వీకెండ్ లో రెండ్రోజులు సెలవు ఉంటుంది. ఇలా కొందరు

మాధవి లగిశెట్టి (భూమి).. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్ పనిచేస్తున్నారు. ఇక్కడ బిజినెస్, స్పోర్ట్స్, క్రైమ్, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. School Holiday Tomorrow August 11th: దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. రోడ్లన్నీ జలమయమై రాకపోకలకు తీవ్ర ఆటంకం కలుగుతోంది. ఈ నేపథ్యంలో చాలా రాష్ట్రాల్లో విద్యాసంస్థలకు సెలవు ప్రకటించాయి అక్కడి ప్రభుత్వాలు. కేరళలో కురుస్తున్న భారీ వర్షాలకు గత వారం రోజులుగా పలు జిల్లాల్లో పాఠశాలలు మూసి ఉన్నాయి. అయితే రేపు ఆగస్టు 11న పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ అలర్ట్ జారీ చేసిన నేపథ్యంలో స్కూళ్లకు సెలవు ఉంటుందా లేదా అనే సందేహం విద్యార్థులు, వారి తల్లిదండ్రుల్లో నెలకొంది. IMD వెల్లడించిన తాజా వివరాలు.. పాఠశాలల సెలవుల గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. భారీ వర్షాలు .. కన్వర్ యాత్ర కారణంగా ఆగస్టు 11, 2026, మంగళవారం నాడు పాఠశాలలు మూసి ఉంటాయా లేదా అనేది కొన్ని ప్రాంతాల్లో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు చెక్ చేస్తున్నారు. అయితే రేపటికి ప్రస్తుతం ఎలాంటి పాఠశాల సెలవు ప్రకటించలేదు. అయినప్పటికీ స్థానిక పరిపాలనా ఉత్తర్వులు, వాతావరణ పరిస్థితులు , మతపరమైన కార్యక్రమాల కారణంగా కొన్ని జిల్లాల్లోని పాఠశాలలకు సెలవు ప్రకటించాయి. తాజా సమాచారం ప్రకారం, కన్వర్ యాత్ర కారణంగా హరిద్వార్లోని పాఠశాలలు, కళాశాలలు ఆగస్టు 11 వరకు మూసివేసి ఉంటాయి. ఉత్తరప్రదేశ్లోని అనేక జిల్లాలు కూడా సెలవులను ప్రకటించాయి. ఉత్తరాఖండ్లో, భారీ నుండి అతి భారీ వర్షాల కారణంగా ఆరెంజ్ అలర్ట్ జారీ చేయడంతో, బాగేశ్వర్లోని 12వ తరగతి వరకు ఉన్న పాఠశాలలను ఆగస్టు 10న మూసివేయాలని ఆదేశించారు. అయితే ఆగస్టు 11వ తేదీన పాఠశాలల బంద్ గురించి ఎలాంటి ఉత్తర్వు జారీ

School Holidays : తెలుగు రాష్ట్రాల విద్యార్థులకే కాదు ఉద్యోగులకు కూడా ఈ ఆగస్ట్ లో భారీ సెలవులు వస్తున్నాయి. పండగలు, ప్రత్యేక వేడుకలు, జాతీయ పర్వదినాల సందర్భంగా సెలవులున్నాయి... ఆసక్తికరంగా ఇవి వీకెండ్ తో కలిసిరావడంతో వరుస సెలవులుగా మారుతున్నాయి. ఇలా గత మూడ్రోజులుగా సెలవులు కొనసాగుతున్నాయి... ఆగస్ట్ 8 రెండో శనివారం, 9 ఆదివారం ఇరు తెలుగు రాష్ట్రాల్లో సెలవుంటే ఆగస్ట్ 10న బోనాల తర్వాతరోజు తెలంగాణవ్యాప్తంగా సెలవుంది. ఇలా ఏపీలో 2, తెలంగాణలో 3 రోజులు వరుసగా సెలవులు వచ్చాయి. అయితే ఈ వీకెండ్ తో సెలవుల పరంపర ముగియలేదు... వచ్చే వీకెండ్ కూడా ఇలాగే వరుసగా రెండ్రోజులు హాలిడేస్ కలిసి వస్తున్నాయి... దీంతో విద్యార్థులు, ఉద్యోగులు ఎగిరి గంతేసే పరిస్థితి. ఆగస్ట్ 15, 16 రెండ్రోజులు దేశవ్యాప్తంగా అన్నిరాష్ట్రాల్లో సెలవులున్నాయి... ఏరోజు ఎందుకు సెలవో ఇక్కడ తెలుసుకుందాం. ఆగస్ట్ 15న భారత స్వాతంత్య్ర దినోత్సవం... ఈరోజు జాతీయ జెండా ఆవిష్కరణ తర్వాత విద్యార్థులకు సెలవే. కొన్ని స్కూళ్లలో కేవలం సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయి... అనంతరం విద్యార్థులు, ఉపాధ్యాయులు ఇంటికి వెళ్లిపోతారు... ఎలాంటి తరగతులు ఉండవు. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లోనూ అధికారిక సెలవు ఉంటుంది. అయితే ఈసారి స్వాతంత్య్ర దినోత్సవం వీకెండ్ సెలవుతో కలిసి వస్తోంది... కాబట్టి మరోసారి వరుసగా రెండ్రోజులు సెలవులు వస్తున్నాయి. ఆగస్ట్ 15 శనివారం ఇండిపెండెంట్ డే, ఆగస్ట్ 16 ఆదివారం సాధారణ సెలవు... ఇలా తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ తో సహా దేశవ్యాప్తంగా రెండ్రోజుల సెలవులున్నాయి... వీకెండ్ కాస్త లాంగ్ వీకెండ్ గా మారుతోంది. కేవలం విద్యార్థులకే కాదు ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లో పనిచేసే ఉద్యోగులకు కూడా స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా సెలవు ఉంటుంది. కార్పోరేట్, ఐటీ ఉద్యోగులకు స్వాతంత్య్ర దినోత్సవానికి లేకున్నా ప్రతి శని, ఆదివారం సెలవే. ఇలా విద్యార్థులకు, ఉద్యోగాలు చేసే తల్లిదండ్రులకు ఈ వీకెండ్ రెండ్రోజులు సెలవే... కాబట్టి కుటుంబమంతా

School Holidays This Week:దేశవ్యాప్తంగా పాఠశాలలకు వెళ్లే విద్యార్థులకు ఆగస్టు నెలలో వరుసగా సెలవులు వస్తున్నాయి. పండుగలు, ప్రత్యేక రోజులు, భారీ వర్షాలు వంటి కారణాలతో కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు స్కూళ్లు, కాలేజీలకు సెలవులు ప్రకటించాయి. దీంతో విద్యార్థులకు చదువుతో పాటు కుటుంబంతో సమయం గడిపే అవకాశం కూడా లభించనుంది. అయితే సెలవుల తేదీలు ప్రతి రాష్ట్రంలో ఒకేలా ఉండవు. స్థానిక పరిస్థితులకు అనుగుణంగా ప్రభుత్వాలు నిర్ణయాలు తీసుకున్నాయి. తెలంగాణలో విద్యార్థులకు ఆగస్టు 9, 10 తేదీల్లో సెలవులు వచ్చాయి. ఆగస్టు 9 ఆదివారం కావడంతో సాధారణ సెలవు ఉంది. ఆగస్టు 10న బోనాల పండుగ సందర్భంగా ప్రభుత్వం ప్రత్యేక సెలవు ప్రకటించింది. హైదరాబాద్తో పాటు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఈ సెలవు వర్తించింది. దీంతో విద్యార్థులకు వరుసగా రెండు రోజులు స్కూల్కు వెళ్లాల్సిన అవసరం లేకుండా పోయింది. ఆంధ్రప్రదేశ్లో కూడా ఆగస్టు నెలలో పలు సెలవులు ఉన్నాయి. ఆగస్టు 9 ఆదివారం కావడంతో సాధారణ సెలవు ఉంటుంది. అలాగే ఆగస్టు 21న వరమహాలక్ష్మీ వ్రతం సందర్భంగా సెలవు ఉండనుంది. విద్యాశాఖ క్యాలెండర్ ప్రకారం ఆయా పండుగలకు సెలవులు అమలు చేయనున్నారు. విద్యార్థులు తమ పాఠశాల నుంచి సెలవు వివరాలను మరోసారి తెలుసుకోవడం మంచిది. కేరళలో భారీ వర్షాలు విద్యా వ్యవస్థపై ప్రభావం చూపుతున్నాయి. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తుండటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. కొన్ని జిల్లాల్లో భారీ వర్షాల కారణంగా పాఠశాలలకు సెలవులు ప్రకటించారు. కొండచరియలు విరిగిపడే ప్రమాదం, రహదారులపై నీరు నిలిచిపోవడం వంటి సమస్యల నేపథ్యంలో విద్యార్థుల భద్రత కోసం ఈ నిర్ణయం తీసుకున్నారు. ఉత్తరప్రదేశ్లో కాన్వర్ యాత్ర కారణంగా కొన్ని ప్రాంతాల్లో విద్యాసంస్థలకు సెలవులు ఇచ్చారు. యాత్ర సమయంలో రోడ్లపై రద్దీ పెరగడం, ట్రాఫిక్ సమస్యలు ఏర్పడే అవకాశం ఉండటంతో విద్యార్థుల భద్రతను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. కొన్ని జిల్లాల్లో ఆగస్టు 12

School Holiday: ఆగస్టు 10, 2026 సోమవారం కొన్ని ప్రాంతాల్లో స్కూళ్లు, కాలేజీలు, విద్యాసంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలకు సెలవు ప్రకటించారు. అయితే ఈ సెలవు దేశవ్యాప్తంగా ఉండదు. రాష్ట్రం, జిల్లా ఆధారంగా సెలవు పరిస్థితి మారుతుంది. తెలంగాణలో బోనాల పండుగ వేడుకలు కొనసాగుతున్న నేపథ్యంలో హైదరాబాద్తో పాటు కొన్ని పరిసర ప్రాంతాల్లో ఆగస్టు 10న సెలవు ఉండనుంది. బోనాల ఉత్సవాల్లో భాగంగా జరిగే రంగం కార్యక్రమం కూడా ఈ రోజున ప్రత్యేకంగా ఉంటుంది. దీంతో కొన్ని ప్రాంతాల్లో విద్యాసంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలు మూసి ఉండనున్నాయి. ఆగస్టు 8 రెండో శనివారం కావడంతో ఇప్పటికే చాలా స్కూళ్లకు సెలవు ఉంటుంది. ఆగస్టు 9 ఆదివారం. ఇప్పుడు ఆగస్టు 10 సోమవారం కూడా కొన్ని ప్రాంతాల్లో సెలవు రావడంతో వరుసగా మూడు రోజులు సెలవులు వచ్చినట్లవుతుంది.దీంతో విద్యార్థులు, ఉపాధ్యాయులకు మూడు రోజుల లాంగ్ వీకెండ్గా మారనుంది. అయితే ప్రతి జిల్లాలో ఇదే పరిస్థితి ఉండకపోవచ్చు. విద్యార్థులు తమ స్కూల్ లేదా స్థానిక జిల్లా అధికారుల నుంచి వచ్చిన సమాచారాన్ని తప్పనిసరిగా చెక్ చేసుకోవాలి. మరోవైపు ఉత్తర భారతంలోని కొన్ని ప్రాంతాల్లో కూడా ఆగస్టు 10న స్కూళ్లు, కాలేజీలకు సెలవు కొనసాగుతోంది. ముఖ్యంగా ఉత్తరప్రదేశ్లోని ముజఫర్నగర్ వంటి కన్వర్ యాత్ర ఎక్కువగా జరిగే ప్రాంతాల్లో విద్యాసంస్థలకు ప్రత్యేక సెలవులు ప్రకటించారు. కన్వర్ యాత్ర సందర్భంగా భారీ సంఖ్యలో భక్తులు రోడ్లపై ప్రయాణిస్తారు. దీంతో ట్రాఫిక్ సమస్యలు, రద్దీ ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. భక్తుల భద్రత, ట్రాఫిక్ నియంత్రణను దృష్టిలో పెట్టుకుని ముజఫర్నగర్లో ఆగస్టు 3 నుంచి 10 వరకు స్కూళ్లు, కాలేజీలకు సెలవు ప్రకటించారు. అయితే ఆగస్టు 10న ఉత్తర భారతంలోని అన్ని రాష్ట్రాలకు సాధారణ సెలవు ప్రకటించలేదు. కన్వర్ యాత్ర ప్రభావం ఉన్న కొన్ని జిల్లాల్లో మాత్రమే స్థానికంగా విద్యాసంస్థలకు సెలవులు అమల్లో ఉన్నాయి. ఇతర ప్రాంతాల్లో స్కూళ్లు, కాలేజీలు, ప్రభుత్వ కార్యాలయాలు సాధారణంగానే పనిచేస్తాయి