
Gold Prices: రాకెట్లా దూసుకెళ్తున్న బంగారం ధరలు.. మళ్లీ పేలిన బుడుగ.. ప్రస్తుతం తులం ఎంతంటే..?
Gold Prices: రాకెట్లా దూసుకెళ్తున్న బంగారం ధరలు.. మళ్లీ పేలిన బుడుగ.. ప్రస్తుతం తులం ఎంతంటే..?
© 2026 nimisham.in

Gold Prices: రాకెట్లా దూసుకెళ్తున్న బంగారం ధరలు.. మళ్లీ పేలిన బుడుగ.. ప్రస్తుతం తులం ఎంతంటే..?

Gold Prices: గోల్డ్ ప్రియులకు బ్యాడ్ న్యూస్.. మళ్లీ పుంజుకున్న బంగారం ధరలు.. ఇవాల్టీ రేట్లు ఇవే..

బంగారం ధరల్లో వరుసగా రెండో రోజు కూడా భారీ తగ్గుదల నమోదైంది. గత కొద్దిరోజులుగా భారీగా పెరిగిన పసిడి రేట్లు ఒక్కసారిగా దిగిరావడంతో కొనుగోలుదారులకు కొంత ఊరట లభించింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.2,070 తగ్గి రూ.1,52,020కి చేరింది. కేవలం మూడు రోజుల్లోనే తులం ప్యూర్ గోల్డ్పై రూ.6,220 వరకు తగ్గింది. అదే సమయంలో 22 క్యారెట్ల బంగారం ధర కూడా భారీగా తగ్గింది. 10 గ్రాములపై రూ.1,900 తగ్గడంతో ప్రస్తుతం రూ.1,39,350 వద్ద ఉంది. అంతర్జాతీయ మార్కెట్లలో మారుతున్న పరిస్థితులు, డాలర్ విలువలో హెచ్చుతగ్గులు, పెట్టుబడిదారుల సెంటిమెంట్ వంటి అంశాలు దేశీయ బంగారం ధరలపై ప్రభావం చూపుతున్నాయి. అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లకు సంబంధించిన అంచనాలు కూడా మార్కెట్ కదలికలకు కారణమవుతున్నాయి. అయితే బంగారం ధరలు ఇక్కడితోనే తగ్గుతాయా లేదా మళ్లీ పెరుగుతాయా అన్నదానిపై మార్కెట్ నిపుణులు భిన్న అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. వెండితో పోలిస్తే బంగారానికి ప్రస్తుతం బలమైన డిమాండ్ ఉంది. ప్రపంచవ్యాప్తంగా కేంద్ర బ్యాంకులు తమ నిల్వలను పెంచుకునేందుకు పెద్ద మొత్తంలో బంగారం కొనుగోలు చేస్తుండటం పసిడికి ప్రధాన బలంగా మారింది. వెండి విషయంలో మాత్రం పరిస్థితి కొంత భిన్నంగా ఉంది. వెండికి పారిశ్రామిక రంగం నుంచి వచ్చే డిమాండ్ కీలకం కావడంతో తయారీ కార్యకలాపాల్లో మందగమనం ప్రభావం చూపే అవకాశం ఉంది. ముఖ్యంగా చైనాలో సోలార్ మాడ్యూల్స్ వృద్ధి నెమ్మదిస్తే వెండి డిమాండ్పై ఒత్తిడి పెరగవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇక 2026 చివరి నాటికి తులం బంగారం రూ.1.35 లక్షల నుంచి రూ.1.55 లక్షల పరిధిలో ఉంటుంందని అంచనా. అయితే అమెరికా లేబర్ మార్కెట్లో తీవ్ర బలహీనత ఏర్పడి, ఫెడ్ వడ్డీ రేట్లు తగ్గించడం, రియల్ ఈల్డ్స్ పడిపోవడం, సంస్థాగత పెట్టుబడులు మళ్లీ బంగారం వైపు మళ్లడం వంటి పరిణామాలు చోటుచేసుకుంటే ధరలు మరింత పెరిగే అవకాశం

బంగారం ధరలు మరోసారి స్వల్పంగా పెరిగాయి. గత వారం భారీ స్థాయిలో తగ్గిన పసిడి ధరలు.. ఇప్పుడు వరుసగా నాలుగైదు రోజులుగా క్రమంగా పుంజుకుంటున్నాయి. ఒక దశలో తులం బంగారం ధర రూ.1.70 లక్షలకు చేరడంతో భారీగా పెరిగిన పసిడి.. ఆ తర్వాత లాభాల స్వీకరణతో గణనీయంగా తగ్గింది. ఇప్పుడు మళ్లీ కొనుగోళ్లు పెరగడంతో ధరలు పైకి ఎగబాకుతున్నాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.160 పెరిగి రూ.1,56,930కి చేరింది. 22 క్యారెట్ల పసిడి ధర కూడా రూ.150 పెరిగి 10 గ్రాములకు రూ.1,43,850గా నమోదైంది. ఇక 18 క్యారెట్ల బంగారం ధర రూ.120 పెరిగి 10 గ్రాములకు రూ.1,17,700 వద్ద కొనసాగుతోంది. గత కొన్ని రోజులుగా ధరలు తగ్గిన సమయంలో కొనుగోళ్లకు కొంత ఊరట లభించినప్పటికీ.. ఇప్పుడు మళ్లీ రేట్లు పెరుగుతుండటంతో కొనుగోలుదారులు ఆందోళన చెందుతున్నారు. మరోవైపు వెండి ధరలు మాత్రం బంగారానికి భిన్నంగా భారీగా తగ్గుతున్నాయి. ఒక్కరోజే కిలో వెండిపై రూ.5,000 తగ్గుదల నమోదైంది. దీంతో ప్రస్తుతం కిలో వెండి ధర రూ.2.55 లక్షల వద్ద ఉంది. గత నెలలో కిలో వెండి ధర సుమారు రూ.2.75 లక్షల స్థాయిలో ఉండగా.. ప్రస్తుతం దాదాపు రూ.20 వేల మేర తగ్గింది. దీంతో వెండి కొనుగోలు చేయాలని భావిస్తున్న వారికి మాత్రం ఈ తగ్గుదల కొంత ఊరటనిస్తోంది. అంతర్జాతీయ మార్కెట్లో పసిడి ధరల కదలికలు, డాలర్ విలువ, పెట్టుబడిదారుల కొనుగోళ్లు, లాభాల స్వీకరణ వంటి అంశాలు దేశీయ బులియన్ మార్కెట్పై ప్రభావం చూపుతుంటాయి. అందుకే బంగారం, వెండి ధరలు రోజురోజుకూ మారుతూ ఉంటాయి. ఆభరణాలు కొనుగోలు చేసే వారు మార్కెట్లోని తాజా రేటుతో పాటు మేకింగ్ ఛార్జీలు, జీఎస్టీ వంటి అదనపు ఖర్చులను కూడా పరిగణనలోకి తీసుకోవాలి

Gold, Silver Rates: ప్రస్తుతం బంగారం, వెండి ధరలు పెరుగుతున్న తరుణంలో గత కొన్ని రోజులుగా భారీగా తగ్గినట్లే తగ్గి నాలుగైదు రోజుల నుంచి మళ్లీ పరుగులు పెడుతున్నాయి. గత వారంలో తులం బంగారం ధర రూ.1.70 లక్షల చేరువలో వెళ్లిగా క్రమంగా దిగి వచ్చింది. దీంతో వినియోగదారులకు కొంత ఊరటనిచ్చినట్లయ్యింది. కానీ మంగళవారం ఉదయం 10 గంటల సమయంలో తులం బంగారంపై స్వల్పంగా అంటే రూ.160 వరకు పెరిగి ప్రస్తుతం 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,56,930 ఉండగా, అదే 22 క్యారెట్లపై రూ.150 పెరిగి రూ.1,43,850 వద్ద ట్రేడవుతోంది. అలాగే 18 క్యారెట్ల 10 గ్రాములపై రూ.120 పెరిగి ప్రస్తుతం రూ.1,17,700 వద్ద కొనసాగుతోంది. ఇక బంగారం ధర పెరిగితే వెండి మాత్రం విరుద్దంగా పయనిస్తోంది. కిలో వెండిపై ఏకంగా 5000 రూపాయలు తగ్గుముఖం పట్టింది. ప్రస్తుతం కిలో వ ఎండి ధర 1,50,000 రూపాయల వద్ద ట్రేడవుతోంది. గత వారంలో కిలో వెండి ధర రూ.1,60,000 వద్ద ఉండగా, ఇప్పుడు వారం రోజుల్లోనే 10 వేల రూపాయల వరకు దిగి వచ్చింది. అంతర్జాతీయ మార్కెట్లలో పసిడి రేట్లు తగ్గినట్లే తగ్గి మంగళవారం స్వల్పంగా పెరిగింది. స్పాట్ గోల్డ్ రేటు ఔన్సుకు 19 డాలర్లు పెరిగి 4449 డాలర్ల వద్ద ట్రేడింగ్ జరుగుతోంది. స్పాట్ సిల్వర్ రేటు ఔన్సుకు 1.44 శాతం పెరిగి 66.62 డాలర్ల వద్ద కొనసాగుతోంది. పోయినవారం చివర్లో బంగారం ధర పతనం మొదలైంది. ఈ వారం కంటిన్యూ అవుతున్నట్లు కనిపిస్తోంది. ఇప్పటికే బంగారం ధరలు భారీగా పెరిగిన నేపథ్యంలో కొంతమంది ఇన్వెస్టర్లు లాభాలను స్వీకరించేందుకు అమ్మకాలకు దిగారు. దీంతో పసిడిపై మరింత ఒత్తిడి ఏర్పడింది. అంతర్జాతీయ మార్కెట్లో స్పాట్ గోల్డ్ ధర కూడా గణనీయంగా తగ్గింది. దాని ప్రభావం దేశీయ బులియన్ మార్కెట్లపైనా కనిపించింది. ఫలితంగా బంగారం ధరలు కొంతమేర చల్లబడ్డాయి. ఇదే సమయంలో

దేశంలో పసిడి, వెండి ధరల పతనానికి బ్రేకులు పడ్డాయి. గత కొంతకాలంగా భారీగా ఊరట కలిగిస్తూ వచ్చిన వీటి రేట్లు.. నేడు పుంజుకున్నాయి. స్వల్ప పెరుగుదల నమోదైంది. పండుగల సీజన్ సమీపిస్తున్న తరుణంలో ఈ ధరల మార్పు కొనుగోలుదారులపై ప్రభావం చూపనుంది. అంతర్జాతీయంగా చోటు చేసుకుంటోన్న పరిణామాలు, డాలర్ లో నమోదవుతున్న హెచ్చుతగ్గులు, ఫెడరల్ బ్యాంక్ నిర్ణయాలు దీనికి కారణం అయ్యాయి.సోమవారం నాటి ముగింపు సెషన్ తో పోల్చుకుంటే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరలో 160 రూపాయల నామమాత్రపు పెరుగుదల కనిపించింది. 22 క్యారెట్లు 150, 18 క్యారెట్లు 120 రూపాయల మేర పెరిగింది. ప్రస్తుతం దేశంలో 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం ధర 10 గ్రాములకు 1,56,930 రూపాయల వద్ద కొనసాగుతోంది. ఆభరణాల తయారీకి ఎక్కువగా ఉపయోగించే 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు 1,43,850 వద్ద ట్రేడ్ అయింది.ద్రవ్యోల్బణాన్ని తట్టుకునేందుకు అలాగే సురక్షితమైన దీర్ఘకాలిక పెట్టుబడి సాధనంగా బంగారం ఎల్లప్పుడూ మొదటి వరుసలో ఉంటుంది. మార్కెట్లలో నెలకొన్న అంతర్జాతీయ ఆర్థిక అనిశ్చితులు, రూపాయి విలువలో వచ్చే హెచ్చుతగ్గుల కారణంగా పెట్టుబడిదారులు స్థిరమైన లాభాల కోసం పసిడి వైపు మొగ్గు చూపుతున్నారు. దీనివల్ల మార్కెట్లో నిరంతరం డిమాండ్ పెరుగుతూ వస్తోంది.నేటి నుంచి.. అరుణాచలం, తమిళనాడులోని ఇతర ఆలయాలకు వెళ్లే భక్తులకు ముఖ్య గమనికహైదరాబాద్ లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,56,930, 22 క్యారెట్లు రూ. 1,43,850 18 క్యారెట్లు రూ. 11,773 గా రికార్డయింది. బెంగళూరులో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం రూ. 1,56,930, 22 క్యారెట్లు రూ.1,43,850, 18 క్యారెట్లు రూ. 1,17,730 పలుకుతోంది. చెన్నైలో ఇవే రేట్లు వరుసగా 1,56,930, రూ. 1,43,850, 1,21,550 గా రికార్డయ్యాయి. ముంబైలో రూ. 1,56,930, రూ. 1,43,850 రూ. 11,770 వద్ద కొనసాగుతున్నాయి.వివిధ నగరాల్లో నేడు నమోదైన బంగారం రేట్లు ఒక

బంగారం ధరలు మరోసారి స్వల్పంగా పెరిగాయి. అంతర్జాతీయ భౌగోళిక రాజకీయ పరిణామాల ప్రభావం పసిడి ధరలపై స్పష్టంగా కనిపిస్తోంది. శనివారం ఉదయం నాటికి దేశీయ మార్కెట్లో బంగారం ధరలు పుంజుకోగా, వెండి కూడా అదే బాటలో పయనించింది. కిలో వెండి ధర సుమారు రూ.100 మేర పెరిగింది.తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడలలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,60,490గా ఉంది. ఇక 22 క్యారెట్ల బంగారం ధర రూ.1,47,110గా నమోదైంది. ఇదే సమయంలో 18 క్యారెట్ల పసిడి ధర రూ.1,20,370 వద్ద కొనసాగుతోంది. కిలో వెండి ధర రూ.100 పెరిగి రూ.2,65,100కి చేరింది.దేశంలోని ఇతర ప్రధాన నగరాల్లోనూ పసిడి ధరల్లో స్వల్ప వ్యత్యాసాలు చోటుచేసుకున్నాయి. చెన్నై, ముంబై, కోల్కతా, కేరళ రాష్ట్రాల్లో ధరలు దాదాపు హైదరాబాద్ తరహాలోనే ఉన్నాయి. అయితే ఢిల్లీలో మాత్రం 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,60,640గా, 22 క్యారెట్ల ధర రూ.1,47,260గా కొంచెం అధికంగా నమోదైంది

బంగారం కొనుగోలు చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు షాకింగ్ న్యూస్. ధరలు ఒక్కరోజే రికార్డ్ స్థాయిలో పెరుగుదలను నమోదు చేశాయి. గురువారం ధరలు భారీగా పెరిగాయి. ఈ వారం ప్రారంభం నుంచి పసిడి ధరలు పెరుగుతూనే ఉన్నాయి తప్ప తగ్గడం లేదు. శ్రావణ మాసం ప్రారంభం కావడంతో పెళ్లిళ్ల సీజన్ మొదలుకావడం, త్వరలో ముఖ్యమైన పండుగలు వస్తున్న క్రమంలో ధరలు అమాంతం పెరగడం కొనుగోలు చేయాలనుకునేవారిని నిరాశపరుస్తోంది. ఆగస్ట్ 20న దేశంలోని వివిధ నగరాల్లో ధరలు ఎలా ఉన్నాయనేది చూద్దాం. హైదరాబాద్లో 10 గ్రామలు 24 క్యారెట్ల ప్యూర్ గోల్డ్ ధర రూ.1,59,270కి చేరుకుంది. ఒక్కరోజే రూ.4300 పెరిగింది. 22 క్యారెట్ల ధర రూ.1,46,000 పలుకుతుండగా.. ఇవాళ రూ.3950 హైక్ అయింది. విజయవాడ, విశాఖపట్నంలోనూ ఇవే ధరలు కొనసాగుతున్నాయి. చెన్నైలో 24 గ్రాముల బంగారం ధర రూ.1,59,270 వద్ద ట్రేడవుతుండగా.. గురువారం రూ.2180 పెరిగింది. 22 క్యారెట్ల రేటు రూ.1,46,000గా ఉండగా.. నేడు రూ.2 వేలు పెరిగి నిరాశకు గురి చేసింది. బెంగళూరులో 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,59,270 వద్ద ఉండగా.. 22 క్యారెట్ల రేటు రూ.1,46,000 వద్ద కొనసాగుతోంది. దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల గోల్డ్ రేటు రూ.1,59,420గా ఉండగా.. 22 క్యారెట్ల రేటు రూ.1,46,150 వద్ద కొనసాగుతున్నాయి. అటు సిల్వర్ ధరలు కూడా భారీగా పెరిగాయి. ఢిల్లీలో కిలో వెండి ధర రూ.2.55 లక్షలు ప్రస్తుతం పలుకుతోంది. నిన్న ఈ ధర రూ.2.45 లక్షలుగా ఉండగా.. ఇవాళ ఒక్కరోజే రూ.10 వేలు పెరిగి షాకిచ్చింది. హైదరాబాద్లో కేజీ సిల్వర్ ధర రూ.2.60 లక్షలుగా ఉండగా.. నిన్న రూ.2.50 లక్షల వద్ద స్థిరపడింది. గురువారం రోజే ఒకేసారి రూ.10 వేలు పెరిగింది. చెన్నైలో కిలో వెండి రూ.2.60 లక్షలు, బెంగళూరులో రూ.2.55 లక్షలుగా కొనసాగుతోంది

అంతర్జాతీయ మార్కెట్ లో నెలకొన్న సంక్లిష్ట పరిస్థితులు, భౌగోళిక రాజకీయ ఆందోళనల నేపథ్యంలో పసిడి ధరల్లో కీలక మార్పులు చోటు చేసుకుంటూ వస్తోన్నాయి. స్థిరత్వాన్ని కోల్పోయాయి. హెచ్చుతగ్గులకు లోనవుతున్నాయి. మొన్నటిదాకా పెరుగుతూ వచ్చిన రేట్లు నేడు భారీగా తగ్గాయి. అమెరికా సెంట్రల్ బ్యాంక్ ఫెడరల్ రిజర్వ్ భవిష్యత్తు వడ్డీ రేట్లపై ఎలాంటి వ్యూహాన్ని అనుసరించబోతుందనే విషయంపై మార్కెట్ వర్గాలు ఎదురుచూస్తోన్నాయి.మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ లో మంగళవారం నాటి క్లోజింగ్ సెషన్స్ తో పోల్చుకుంటే నేడు 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధరలో 920 రూపాయల మేర తగ్గుదల కనిపించింది. 22 క్యారెట్లల్లో 850, 18 క్యారెట్లల్లో 690 రూపాయల వరకు క్షీణత నమోదైంది. పండగ సీజన్ లో బంగారాన్ని కొనుగోలు చేయాలనుకునే వారికి కొంత ఉపశమనాన్ని కల్పించినప్పటికీ.. దీర్ఘకాల పెట్టుబడులు పెట్టిన వారికి శరఘాతంగా పరిణమించింది.అటు అంతర్జాతీయ కొమెక్స్ మార్కెట్లో కూడా ఇదే పరిస్థితి తలెత్తింది. డిసెంబర్ బంగారం ఫ్యూచర్స్ 0.28 శాతం నష్టపోయి ఔన్స్కు 4,450.80 డాలర్ల వద్ద ట్రేడ్ అవుతోంది. స్పాట్ వెండి ధర కూడా భారీగా పతనమైంది. 1.38 శాతం తగ్గి ఔన్స్ వెండి ధర 63.15 డాలర్ల వద్ద నిలిచింది. అమెరికా, ఇరాన్ దేశాల మధ్య కుదిరిన ద్వైపాక్షిక అవగాహన ఒప్పందం (MOU) గడువు ముగియడం, దాని పొడిగింపుపై ఎలాంటి చర్చలు జరగకపోవడం మార్కెట్ వర్గాల్లో ఆందోళనలను మరింత పెంచింది.బంగారం ధరల్లో అంచనాలు తలకిందులువివిధ నగరాల్లో నేడు నమోదైన బంగారం రేట్లు ఒక గ్రాముకు ఇలా ఉన్నాయి.చెన్నై..24 క్యారెట్లు- రూ. 15,497, 22 క్యారెట్లు - రూ. 14,205, 18 క్యారెట్లు - రూ. 11,985ముంబై..24 క్యారెట్లు - రూ. 15,497, 22 క్యారెట్లు- రూ. 14,205, 18 క్యారెట్లు - రూ. 11,623బెంగళూరు..24 క్యారెట్లు - రూ. 15,497, 22 క్యారెట్లు- రూ. 14,205, 18 క్యారెట్లు - రూ. 11,623హైదరాబాద్..24 క్యారెట్లు - రూ

బంగారం ధరలు గత వారంలో భారీగా పెరిగాయి. అంతర్జాతీయంగా అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతుండటం, రష్యా-ఉక్రెయిన్ మధ్య ఘర్షణలు మళ్లీ మొదలుకావడంతో గోల్డ్ రేట్లపై తీవ్ర ప్రభావం పడుతుంది. ఇక అమెరికా ఆర్ధిక గణాంకాలు బలహీనపడటం, యూఎస్ ఫెడ్ రిజర్వ్ బ్యాంక్ వడ్డీ రేట్లు స్థిరంగా ఉంటాయనే అంచనాలు వెలువడంతో గోల్డ్ రేట్లలో ఊహించని మార్పులు చోటుచేసుకున్నాయి. గత వారంలో బంగారం ధరలు ఎలా ఉన్నాయంటే.. ఆగస్ట్ 10వ తేదీ నుంచి శనివారం వరకు హైదరాబాద్ బులియన్ మార్కె్ట్లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.3160 పెరిగింది. ప్రస్తుతం ధరలు రూ.1,55,130 వద్ద కొనసాగుతున్నాయి. ఇక 22 క్యారెట్ల గోల్డ్ రేటు రూ.2900 పెరగ్గా.. రూ.1,42,200కి చేరుకుంది. ఇక కిలో వెండి గత వారంలో రూ.5 వేల మేర పెరిగింది. ప్రస్తుతం కేజీ వెండి ధర రూ.2.55 లక్షలుగా కొనసాగుతోంది. గత వారంలో ఏకంగా 0.86 శాతం గోల్డ్ రేట్లు పెరిగాయి. మధ్యప్రాచర్యంలో ఉద్రిక్తతలు, హర్ముజ్ జలసంధి చుట్టూ నెలకొన్న పరిణామాలతో ముడి చమురు ధరలు హెచ్చుతగ్గులకు లోనవుతున్నాయి. దీంతో పాటు భౌగోళిక ఉద్రిక్తతలు, అంతర్జాతీయ మార్కెట్లలో అనిశ్చిత, వివిధ దేశాల కరెన్సీ విలువల్లో మార్పులతో ధరలు పెరుగుతున్నాయి. శుక్రవారం ఎంసీఎక్స్ గోల్డ్ ఫ్యూచర్స్ (అక్టోబర్) 0.73 శాతం లాభపడి రూ.1,54,590 వద్ద నిలిచాయి. ఇక ఎంసీఎక్స్ సిల్వర్ ఫ్యూచర్స్ (సెప్టెంబర్) 0.15 శాతం పెరిగి కిలోకు రూ. 2,36,272 వద్ద ట్రేడయ్యాయి. మధ్యప్రాచ్యర్యంలో ఉద్రిక్తతలతో పాటు ట్రెజరీ ఈల్డ్స్ తగ్గడం, అమెరికా డాలర్ బలహీనపడటం వంటి కారణాల వల్ల బంగారం, వెండి ధరలు పెరిగినట్లు ఆర్ధిక విశ్లేషకులు చెబుతున్నారు. రెండు నెలల తర్వాత బంగారం ధరలు మళ్లీ గరిష్ట స్థాయిని అందుకున్నాయి. హోర్ముజ్ జలసంధికి సంబంధించి అమెరికా-ఇరాన్లు పరిష్కారం చూపుతాయనే ఆశలు సన్నగిల్లాయి. దీంతో గత వారం అమ్మకాల ఒత్తిడి నుంచి ముడి చమురు ధరలు ఒక్కసారిగా పుంజుకున్నాయి. ముడి
Gold Rate Today : భారతీయులకు బంగారంపై చాలా ఇష్టం ఉంటుంది. పండగలు, పర్వదినాలు, పెళ్లిళ్లు అంటూ ప్రత్యేక సందర్భాల్లో ఎక్కువగా బంగారం కొంటుంటారు. ప్రస్తుతం ఆషాఢ మాసం ముగిసి శ్రావణ మాసం ప్రారంభమైంది. దీంతో పెళ్లిళ్ల సీజన్ వచ్చేసింది. ఇక బంగారం కొనుగోళ్లు భారీగా జరగనున్నాయి. ఇలాంటి సమయంలో బంగారం ధరలు భారీగా పెరగడం కొనుగోలుదారులనుఆందోళనకు గురి చేస్తేంది. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు కొనసాగుతుండడం, ఉక్రెయిన్ పై రష్యా భీకర దాడులు చేయడం, అమెరికా డాలర్ విలువ, ఫెడ్ వడ్డీ రేట్ల అంచనాల వంటివి బంగారం ధరలను ప్రభావితం చేస్తున్నాయి. అయితే, గత రెండు రోజులుగా భారీగా పెరిగిన పసిడి ధరలు ఇవాళ స్థిరంగా కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో మన స్థానిక మార్కెట్లు హైదరాబాద్, విజయవాడల్లో ఆగస్టు 16వ తేదీన బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.గ్లోబల్ మార్కెట్లో గోల్డ్ రేట్లుఅంతర్జాతీయ బులియన్ మార్కెట్లో బంగారం ధరలు (Global Market Gold Rate) భారీగానే పెరుగుతున్నాయి. ఇవాళ మాత్రం స్పాట్ గోల్డ్ రేటు ఔన్సుకు 13 డాలర్లు పెరిగి 4376 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. అయితే, స్పాట్ సిల్వర్ రేటు ఔన్సుకు 0.16 శాతం మేర తగ్గి 64.70 డాలర్ల వద్ద అమ్ముడవుతోంది.హైదరాబాద్లో బంగారం ధరలుహైదరాబాద్ మార్కెట్లో వరుసగా 2 రోజులు పెరిగిన బంగారం ధరలు (Gold Rates In Hyderabad) ఇవాళ స్థిరంగా కొనసాగుతున్నాయి. 24 క్యారెట్ల బంగారం రేటు 10 గ్రాములకు రెండు రోజుల్లో రూ.1500 పైన పెరిగింది. ఇవాళ స్థిరంగా తులం బంగారం రేటు రూ.1,55,130 వద్ద ట్రేడవుతోంది. ఇక 22 క్యారెట్ల ఆభరణాల బంగారం రేటు 10 గ్రాములకు రూ.1,42,200 వద్ద స్థిరంగా కొనసాగుతోంది.విజయవాడలో బంగారం ధరలుఆంధ్రప్రదేశ్లోని విజయవాడ బులియన్ మార్కెట్లోనూ ఈరోజు పసిడి రేట్లు (Gold Price In Vijayawada) మారకుండా స్థిరంగానే ఉన్నాయి. ప్రస్తుతం 24 క్యారెట్ల మేలిమి గోల్డ్ రేటు తులానికి రూ.1,55,130

బంగారం ధరలు భారీగా పెరిగాయి. మూడ్రోజులుగా పడిపోతూ వస్తోండగా.. శనివారం తగ్గుదలకు బ్రేక్ పడింది. గంటల్లోనే ధరలన్నీ తారుమారు అయ్యాయి. దీంతో బంగారం కొనాలనుకునేవారికి షాక్ తగిలిందని చెప్పవచ్చు. అంతర్జాతీయంగా నెలకొన్న అనిశ్చితి ధరల పెరుగుదలకు కారణంగా చెబుతున్నారు. ఈ పెంపు తర్వాత దేశంలోని వివిధ ప్రధాన నగరాల్లో ధరలు ఎలా ఉన్నాయనేది ఒకసారి చూద్దాం. హైదరాబాద్లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,55,130 వద్ద కొనసాగుతుండగా.. నిన్నటితో పోలిస్తే రూ.710 పెరిగాయి. 22 క్యారెట్ల రేటు రూ.1,42,200 పలుకుతుండగా.. శుక్రవారంతో పోలిస్తే ఇవాళ ఒక్కరోజే రూ.650 పెరిగింది. ఇక విజయవాడ, విశాఖపట్నంలోనూ ఇవే ధరలు కొనసాగుతున్నాయి. చెన్నైలో 24 క్యారెట్ల గోల్డ్ రేటు రూ.1,54,910 వద్ద కొనసాగుతుండగా.. 22 క్యారెట్ల ధర రూ. 1,42,000 వద్ద పలుకుతున్నాయి. బెంగళూరులో 24 క్యారెట్ల గోల్డ్ రేటు రూ.1,55,130గా ఉండగా.. 22 క్యారెట్ల ధర రూ.1,42,200 వద్ద ట్రేడవుతున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,55,280 వద్ద ట్రేడవుతుండగా.. 22 క్యారెట్ల రేటు రూ.1,42,350 పలుకుతున్నాయి. అటు వెండి ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. ఢిల్లీలో కేజీ సిల్వర్ ధర రూ.2.50 లక్షల వద్ద కొనసాగుతున్నాయి. హైదరాబాద్లో కేజీ వెండి ధర రూ.2.55 లక్షలుగా ఉంది. చెన్నైలో కిలో వెండి ధర రూ.2.55 లక్షలుగా కొనసాగుతోంది. బెంగళూరులో కేజీ సిల్వర్ ధర రూ.2.50 లక్షలు పలుకుతోంది

దేశీయ మార్కెట్లో పసిడి ప్రియులకు ఊరట లభించట్లేదు. బంగారం ధరలు నేడు కూడా పెరిగాయి. బుధవారం నాటితో పోల్చుకుంటే స్వల్పంగా పెరుగుదలను నమోదు చేశాయి. రానున్న పండుగలు, వివాహాల సీజన్ తరుణంలో ఈ ధరల పెరుగుదల కొనుగోలుదారులకు మరింత భారంగా మారినట్టయింది. అంతర్జాతీయ మార్కెట్లలో నెలకొన్న ఆర్థిక పరిణామాలు, డాలర్ ఇండెక్స్ ఒడిదొడుకులు పసిడి ధరలపై నేరుగా ప్రభావం చూపాయి.అంతర్జాతీయంగా నెలకొన్న సానుకూల పరిస్థితులు, దేశీయంగా పెరుగుతున్న స్పాట్ డిమాండ్ కారణంగా వరుసగా నాలుగు రోజులుగా బంగారం, వెండి ధరలు ఒక్కసారిగా పైకి ఎగబాకుతున్నాయి. మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ (MCX) లో బుధవారం నాటి క్లోజింగ్ సెషన్స్ తో పోల్చి చూస్తే 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధరలో స్వల్పంగా పెరుగుదల నమోదైంది. 270 రూపాయల మేర పెరిగింది. 22 క్యారెట్లల్లో రూ. 250, 18 క్యారెట్లల్లో 210 రూపాయల మేర పెరుగుదల చోటు చేసుకుంది.ఇది స్వల్పమే అయినప్పటికీ.. కిందటి వారం నుంచి స్థిరంగా పెరుగుతూ వస్తోండటం ప్రాధాన్యతను సంతరించుకుంది. మున్ముందు వీటి ధరలు మరింత పెరిగే అవకాశం లేకపోలేదనే సంకేతాలను ఇచ్చినట్టయింది. ఇప్పటికే ఎంసీఎక్స్ అక్టోబర్ ఫ్యూచర్ గోల్డ్ కాంట్రాక్టులు 1,58,000 రూపాయల మార్క్ ను దాటవచ్చనే అభిప్రాయాలు వ్యక్తమౌతోన్నాయి. దీనికి అనుగుణంగా నేడు కూడా ధరలు పెరగడం చర్చనీయాంశమౌతోంది.కర్ణాటక బంద్ ఎఫెక్ట్: బెంగళూరులో నామమాత్రం- ఆ 5 జిల్లాల్లో ఉధృతంహైదరాబాద్ లో 24 క్యారెట్లు బంగారం ధర 10 గ్రాములకు రూ.1,55,530, 22 క్యారెట్లు రూ.1,42,200 వద్ద నిలిచింది. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో 10 గ్రాముల 24 క్యారెట్ల పసిడి ధర రూ.1,55,130, 22 క్యారెట్లు రూ.1,42,200 వద్ద స్థిరపడింది. బెంగళూరులో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.1,55,130 కాగా 22 క్యారెట్లు రూ.1,42,220 వద్ద నమోదైంది. చెన్నైలో ఇవే రేట్లు రూ.1,55,630, 22 క్యారెట్లు రూ.1,44,210 వద్ద కొనసాగుతోంది.డొనాల్డ్ ట్రంప్ టీమ్ లో బిగ్ వికెట్

బంగారం ధరలు భగ్గుమంటున్నాయి. అంతర్జాతీయ పరిణామాల ప్రభావంతో ధరల్లో భారీ పెరుగుదల నమోదవుతోంది. అమెరికన్ డాలర్ విలువ పెరగడంతో పాటు 10 సంవత్సరాల బాండ్ల రాబడులు పెరిగాయి. దీంతో పాటు జూలైకి సంబంధించిన అమెరికా ద్రవ్యోల్బణం, సెప్టెంబర్లో యూఎస్ ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను పెంచుతుందనే అంచనాలు గోల్డ్ ధరలపై తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయి. దేశంలో వివిధ నగరాల్లో ఆగస్ట్ 13న ధరలు ఎలా ఉన్నాయనేది పరిశీలిద్దాం. హైదరాబాద్లో 10 గ్రాముల 24 క్యారెట్ల గోల్డ్ రేటు రూ.1,55,130 వద్ద కొనసాగుతుండగా.. నిన్నటితో పోలిస్తే రూ.270 పెరిగింది. ఇక 22 క్యారెట్ల ధర రూ.1,42,200గా ఉండగా.. నేడు రూ.250 పెరుగుదల నమోదైంది. ఇక విజయవాడ, విశాఖపట్నంలో కూడా ఇవే ధరలు ఉన్నాయి. ఇక చెన్నైలో 24 క్యారెట్ల గోల్డ్ రేటు రూ.1,55,130గా ఉండగా.. గురువారం రూ.220 మేర పెరిగాయి. ఇక 22 క్యారెట్ల రేటు రూ.1,42,200 వద్ద ట్రేడవుతుండగా.. ఇవాళ ఒక్కరోజే రూ.200 పెరిగాయి. బెంగళూరులో 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,55,130గా ఉండగా.. 22 క్యారెట్లు రూ.1,42,200 పలుకుతోంది. అటు దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల గోల్డ్ రేటు రూ.1,55,280 వద్ద కొనసాగుతుండగా.. 22 క్యారెట్ల ధర రూ.1,42,350 పలుకుతోంది. అటు వెండి ధరలు మాత్రం స్దిరంగా కొనసాగుతున్నాయి. ఢిల్లీలో కేజీ వెండి ధర రూ.2.55 లక్షలు పలుకుతోంది. ఇక హైదరాబాద్లో కిలో సిల్వర్ రేటు రూ.2.60 లక్షల వద్ద ఉంది. అటు ఉదయం 9:10 గంటల ప్రాంతంలో మల్టీ కమోడిటీ ఎక్సేంజ్ (MCX)లో గోల్డ్ అక్టోబర్ ఫ్యూచర్స్ 0.05 శాతం పెరిగి 10 గ్రాములకు రూ.1,54,960 వద్ద ఉండగా.. MCX సిల్వర్ సెప్టెంబర్ కాంట్రాక్టులు 0.16 శాతం తగ్గి కిలోకు రూ.2,37,450 వద్ద ఉన్నాయి
Gold Rate Today : భారత ప్రజలకు బంగారం అంటే చాలా ఇష్టం. ఏడాది పొడవునా కొంటూనే ఉంటారు. ఇక పెళ్లిళ్లు, పండగలు, పర్వదినాల్లో బంగారం, వెండి కొనుగోళ్లు భారీగా జరుగుతుంది. ప్రస్తుతం ఆషాఢం, శ్రావణ మాసం సేల్స్ జరుగుతున్నాయి. త్వరలోనే పెళ్లిళ్ల సీజన్ మొదలు కానుంది. దీంతో బంగారం కొనుగోళ్లు మళ్లీ భారీగా జరగనున్నాయి. ఈ తరుణంలో పసిడి రేట్లు భారీగా పెరుగుతూ కొనుగోలుదారులను బెంబేలెత్తిస్తున్నాయి. మళ్లీ తులం బంగారం రేటు రికార్డ్ గరిష్ఠాల వైపు పరుగులు పెడుతోంది.క్రితం రోజు తగ్గినట్లే కనిపించి పసిడి ధరలు ఇవాళ ఒక్కసారిగా పెరిగాయి. ఇక కిలో వెండి రేటు అయితే రూ.10 వేల మేర దూసుకెళ్లింది. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలతో పాటు ఉక్రెయిన్పై రష్యా దాడులు చేయడం, డాలర్ విలువ, ఫెడ్ వడ్డీ రేట్ల అంచనాల వంటి కీలక అంశాలు బంగారం ధరలపై ప్రభావ చూపించినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో హైదరాబాద్, విజయవాడ మార్కెట్లలో ఆగస్టు 12న రేట్లు తెలుసుకుందాం.గ్లోబల్ మార్కెట్లో గోల్డ్ రేట్లుఅంతర్జాతీయ మార్కెట్లలో ఈరోజు పసిడి ధరలు ( Gold Price Today ) భారీగా పెరిగాయి. స్పాట్ గోల్డ్ రేటు ఔన్సుకు 42 డాలర్లకు పైగా పెరిగింది. దీంతో ఔన్స్ బంగారం ధర 4403 డాలర్లు దాటి ట్రేడవుతోంది. అలాగే స్పాట్ సిల్వర్ రేటు ఔన్సుకు 0.16 శాతం పెరిగి 65.17 డాలర్ల వద్ద అమ్ముడవుతోంది.హైదరాబాద్లో బంగారం ధరలుహైదరాబాద్ బులియన్ మార్కెట్లో పసిడి ధరలు (Gold Price In Hyderabad) ఒక్కరోజులోనే మారిపోయాయి. నిన్నటి రోజున తగ్గిన బంగారం ధర ఈరోజు భారీగా పెరిగింది. ఇవాళ 24 క్యారెట్ల మేలిమి గోల్డ్ రేటు 10 గ్రాములకు రూ.1850 మేర పెరిగింది. దీంతో తులం రేటు రూ.1,53,820 వద్దకు ఎగబాకింది. అలాగే 22 క్యారెట్ల ఆభరణాల బంగారం రేటు తులానికి రూ.1700 మేర పెరిగి రూ.1,41,000 మార్క్ దాటింది.విజయవాడలో బంగారం ధరలుఆంధ్రాలోని ప్రధాన నగరాల్లో

అంతర్జాతీయంగా చోటుచేసుకుంటోన్న తాజా పరిణామాల నేపథ్యంలో దేశంలో బంగారం, వెండి ధరలు శరవేగంగా పుంజుకున్నాయి. నేడు భారీగా పెరిగాయి. దేశవ్యాప్తంగా పసిడి, వెండి ధరలు అమాంతం ఆకాశానికి ఎగబాకాయి. అమెరికా, ఇరాన్ మధ్య పెరుగుతున్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు ఇందుకు ప్రధాన కారణం. సురక్షితమైన పెట్టుబడిగా భావించే పసిడి వైపు మదుపరులు మొగ్గు చూపడం దేశీయ కొనుగోలుదారులపై తక్షణ ప్రభావం చూపింది.నేడు మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ (MCX)లో పసిడి ధరలు గణనీయంగా పెరిగాయి. సోమవారం నాటి క్లోజింగ్ సెషన్స్ తో పోల్చుకుంటే 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధరలో 3,160 రూపాయల పెరుగుదల కనిపించింది. 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు 2,900, 18 క్యారెట్లు 2,370 రూపాయల వరకు పెరిగింది. 1.22 శాతం పెరుగుదల నమోదు చేసుకుంది. ప్రస్తుతం 10 గ్రాముల బంగారం ధర రూ.1,55,210 వద్ద ట్రేడ్ అవుతోంది. వెండి ఫ్యూచర్స్ ధర కూడా భారీగా లాభపడింది. కేజీకి 1.05 శాతం లాభంతో రూ.2,40,340 వద్ద కొనసాగుతోంది.హైదరాబాద్ లో 24 క్యారెట్లు బంగారం ధర 10 గ్రాములకు రూ.1,55,160, 22 క్యారెట్లు రూ.1,42,230 వద్ద నిలిచింది. కిలో వెండి రూ.2,40,010 వద్ద ట్రేడ్ అవుతోంది. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో 10 గ్రాముల 24 క్యారెట్ల పసిడి ధర రూ.1,54,930, 22 క్యారెట్లు రూ.1,42,019 వద్ద స్థిరపడింది. ఇక్కడ వెండి కిలో ధర రూ.2,39,910 వద్ద ట్రేడ్ అవుతోంది. బెంగళూరులో 24 క్యారెట్ల 20 గ్రాముల బంగారం రూ.1,55,050 కాగా 22 క్యారెట్లు రూ.1,42,129. వెండి కిలో రూ.2,40,100 గా నమోదైంది. చెన్నైలో ఇవే రేట్లు రూ.1,55,370, 22 క్యారెట్లు రూ.1,42,423, వెండి రూ.2,40,330 వద్ద కొనసాగుతోంది.తెలంగాణలో 4 రోజుల ముందే ఎగిరిన త్రివర్ణ పతాకం: 50 ఏళ్ల తర్వాత: ఆ కంచుకోట ఇకపై..!!వివిధ నగరాల్లో నేడు నమోదైన బంగారం రేట్లు ఒక గ్రాముకు ఇలా ఉన్నాయి.చెన్నై..24 క్యారెట్లు- రూ

మాధవి లగిశెట్టి (భూమి).. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్ పనిచేస్తున్నారు. ఇక్కడ బిజినెస్, స్పోర్ట్స్, క్రైమ్, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. Gold: మన దేశంలో ఏడాది పొడవునా బంగారం కొనుగోళ్లు కొనసాగుతాయి. అయితే, పశ్చిమ ఆసియాలో నెలకొన్న ఉద్రిక్తతల కారణంగా, భారతదేశం తన విదేశీ మారక నిల్వలను గణనీయంగా తగ్గించుకోవలసి వచ్చింది. ఫలితంగా, బంగారం, వెండి కొనుగోళ్లను నియంత్రించేందుకు, భారతదేశం ఈ విలువైన లోహాలపై దిగుమతి సుంకాన్ని గణనీయంగా పెంచింది. ఈ సుంకాల పెంపు ద్వారా కేంద్ర ప్రభుత్వానికి గణనీయమైన ఆదాయం సమకూరింది. మే 13వ తేదీ నుంచి ఆగస్టు 2వ తేదీ మధ్య కాలానికి, బంగారం, వెండి, ప్లాటినం వంటి లోహాలపై కస్టమ్స్ సుంకంగా రూ.10,463 కోట్లు వసూలు అయినట్లు పార్లమెంటుకు తెలియజేశారు. దీనికి సంబంధించిన ఒక ప్రశ్నకు కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చారు. పశ్చిమ ఆసియాలో ఉద్రిక్తతలు, హోర్ముజ్ జలసంధి మూసివేత కారణంగా ముడి చమురు ధరలు విపరీతంగా పెరిగాయి. ఆహార, ఎరువుల ధరలు కూడా పెరిగాయి. పర్యవసానంగా, విదేశీ మారక నిల్వలను పరిరక్షించుకోవడానికి కేంద్ర ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంది. బంగారం, వెండిపై కస్టమ్స్ సుంకాలను పెంచడం ఈ చర్యలలో ఒకటి. ఈ లోహాలపై దిగుమతి సుంకాలను పెంచడం ద్వారా దిగుమతుల కొనుగోళ్లను తగ్గించడమే ప్రభుత్వ వ్యూహం. దీనిలో భాగంగా, మే 13న, బంగారం, వెండిపై 6శాతంగా ఉన్న కస్టమ్స్ సుంకాన్ని 15శాతానికి పెంచారు. ప్లాటినంపై 6.4శాతంగా ఉన్న సుంకాన్ని 15.4శాతానికి పెంచారు. బంగారం, వెండి దిగుమతులపై సుంకాలను పెంచడం ద్వారా ప్రభుత్వం గణనీయమైన ఆదాయాన్ని సమకూర్చుకుంది. మే 13 నుంచి ఆగస్టు 2 మధ్య, బంగారంపై సుంకంగా రూ.10,040 కోట్లు, వెండిపై రూ.328 కోట్లు, ప్లాటినంపై రూ.95 కోట్లు వసూలు అయ్యాయి

బంగారం దిగుమతులపై సుంకాన్ని పెంచుతూ తీసుకున్న నిర్ణయం కేంద్ర ప్రభుత్వానికి భారీగా ఆదాయం తెచ్చిపెట్టింది. ఇంటర్నెట్ డెస్క్: బంగారం దిగుమతులపై సుంకాన్ని పెంచుతూ తీసుకున్న నిర్ణయం కేంద్ర ప్రభుత్వానికి భారీగా ఆదాయం తెచ్చిపెట్టింది. మే 13 నుంచి ఆగస్టు 2 వరకు కేవలం మూడు నెలల్లోనే రూ.10,463 కోట్ల కస్టమ్స్ ఆదాయం సమకూరినట్లు పార్లమెంటుకు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. బంగారం, వెండి, ప్లాటినం దిగుమతులపై కేంద్రం మే 13న సుంకాన్ని పెంచింది (Gold import duty). మే 13 నుంచి ఆగస్టు 2 వరకు ఈ విలువైన లోహాల దిగుమతులపై వసూలైన కస్టమ్స్ సుంకం ద్వారా రూ.10 వేల కోట్లకు పైగా ఆదాయం వచ్చింది. ఇందులో ప్రధాన వాటా బంగారం దిగుమతులదే. ప్రపంచ మార్కెట్లలో బంగారం ధరలు భారీగా పెరిగిన నేపథ్యంలో, దిగుమతుల విలువ కూడా గణనీయంగా పెరుగుతోంది. ఇదే సమయంలో అక్రమంగా తరలిస్తున్న బంగారంపై కూడా అధికారులు చర్యలు చేపట్టారు. ఈ కాలంలో 161 కిలోల స్మగ్లింగ్ బంగారాన్ని స్వాధీనం చేసుకున్నట్లు కేంద్రం తెలిపింది (India gold imports). నిజానికి గత మూడు నెలల కాలంలో బంగారం దిగుమతుల పరిమాణం పెరగలేదు (Gold duty hike). ఇటీవల అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు భారీగా పెరగడం, దిగుమతులపై సుంకాల పెంపు కారణంగానే ఈ స్థాయిలో ఆదాయం సమకూరింది. 2025-26 ఆర్థిక సంవత్సరంలో భారత బంగారం దిగుమతుల విలువ దాదాపు 71.97 బిలియన్ డాలర్లకు చేరినట్టు గణాంకాలు వెల్లడించాయి. తమిళ్ తాయ్ వాజ్తుతోనే ప్రారంభం.. తమిళనాడు అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం.. సీటు బెల్ట్ పెట్టుకోని చిన్నారి.. సర్వీస్ను రద్దు చేసిన విమానయాన సంస్థ

ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న ఆర్థిక మందగమనం, భౌగోళిక రాజకీయ అనిశ్చిత పరిస్థితుల మధ్య బంగారం ధరలు హాట్ టాపిక్గా మారాయి. సురక్షితమైన పెట్టుబడిగా భావించే పసిడికి అంతర్జాతీయంగా డిమాండ్ ఊహించని రీతిలో పెరుగుతోంది. కొనుగోలుదారుల నుంచి భారీగా డిమాండ్ లభిస్తోంది. గత వారంలోనే పసిడి ధరలు ఏకంగా ఏడు శాతం మేర పెరగడం ప్రాధాన్యతను సంతరించుకుంది. అదే ట్రెండ్ వచ్చే వారం కూడా కొనసాగడం ఖాయంగా కనిపిస్తోంది.బంగారం ధరలు ఈ స్థాయిలో పెరగడం గత ఎనిమిది నెలల కాలంలో ఇదే మొదటిసారి. మొన్నటివరకు భయపెట్టిన ముడి చమురు ధరలు నెమ్మదించడం, అంతర్జాతీయ రుణ మార్కెట్లల్లో అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల తగ్గింపుపై ఉన్న బలమైన అంచనాలు ఈ రికార్డు పరుగుకు ప్రధాన కారణాలుగా నిలిచాయి. దీనికి తోడు విభిన్న దేశాల్లో సెంట్రల్ బ్యాంకుల్లో ఫండ్స్ పెరగడం కూడా బులియన్ మార్కెట్ కు ఊపును ఇచ్చాయి.దేశ రాజధానిలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,52,550, 22 క్యారెట్లు రూ. 1,39,850 పలికింది. వెండి కిలో రూ. 2,45,000 వద్ద ట్రేడ్ అయింది. ఆర్థిక రాజధాని ముంబైలో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు రూ. 1,52,350, 22 క్యారెట్లు రూ. 1,39,650 వద్ద స్థిరపడింది. ఇక్కడ వెండి కిలో 2,45,000 రూపాయలుగా నమోదైంది. చెన్నైలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం రూ. 1,51,640, 22 క్యారెట్లు 1,39,000 కాగా వెండి కిలో రూ. 2,50,000 వద్ద ట్రేడ్ అయింది. బెంగళూరు, హైదరాబాద్ లల్లో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు 1,52,350, 22 క్యారెట్లు రూ. 1,39,650 వద్ద లభించగా.. వెండి కిలో రూ. 2,49,000లకు చేరింది.ఏపీ మీదుగా తమిళనాడు వైపు ప్రత్యేక రైళ్లు- హాల్ట్ స్టేషన్లు: బుకింగ్ ఓపెన్వివిధ నగరాల్లో నేడు నమోదైన బంగారం రేట్లు ఒక గ్రాముకు ఇలా ఉన్నాయి.చెన్నై..24 క్యారెట్లు- రూ. 15,164, 22 క్యారెట్లు