
Vijay Sai Reddy: కొత్త పార్టీ పెడతా.. నేను సీఎం అభ్యర్థిని కాదు.. విజయసాయిరెడ్డి సంచలనప్రకటన
Vijay Sai Reddy: కొత్త పార్టీ పెడతా.. నేను సీఎం అభ్యర్థిని కాదు.. విజయసాయిరెడ్డి సంచలన ప్రకటన
© 2026 nimisham.in

Vijay Sai Reddy: కొత్త పార్టీ పెడతా.. నేను సీఎం అభ్యర్థిని కాదు.. విజయసాయిరెడ్డి సంచలన ప్రకటన
వృద్ధురాలికి తమిళనాడు సీఎం విజయ్ గిఫ్ట్.. ఆమె ఫుల్ ఖుషీ తమిళనాడు సీఎం జోసెఫ్ విజయ్.. సాలేమ్ జిల్లా పర్యటనలో భాగంగా ఒక గ్రామీణ ప్రాంతంలో పర్యటించారు. కావేరి డెల్టా సాగు నీటి కోసం మెట్టూరు జలశాయం గేట్లు ఎత్తి నీటిని విడుదల చేసే అధికారిక కార్యక్రమం నిమిత్తం.. సీఎం విజయ్ సాలేమ్ వెళ్లారు. ఈ కార్యక్రమం అనంతరం సాలేమ్ విమానాశ్రయానికి తిరుగు పయనమవుతున్న సమయంలో.. మార్గమధ్యలో ఒక పొలం వద్ద.. కాన్వాయ్ను ఆపాలని సెక్యూరిటీకి సూచించారు. అలా దగ్గర్లోని పొలంలో పని చేసుకుంటున్న కొందరు మహిళల వద్దకు స్వయంగా కారు దిగి సీఎం విజయ్ వెళ్లారు. ఆ ప్రాంతానికి చెందిన చెల్లమ్ అనే వృద్ధురాలు ఆశ్చర్యంతో ముందుకు వచ్చి ఆయన చేయి పట్టుకున్నారు. "భోజనం చేశావా?" అని సీఎం విజయ్ ఆమెను ఆప్యాయంగా పలకరించగా.. మిమ్మల్ని చూడాలని అలాగే ఎదురుచూస్తున్నాను.. అందుకే ఇంకా తినలేదు అని ఆమె బదులిచ్చారు. ఈ వార్తకు సంబంధించిన

భారతీయ సినిమా ఎనీ టైం గర్వించదగ్గ దర్శకుడు మణిరత్నం. ఆయన దర్శక మార్క్ ఎప్పుడూ ప్రత్యేకమే. సెన్సిటివ్ ఎమోషన్స్, విజువల్ వండర్స్ తో ప్రేక్షకుల హృదయాలని కొల్లగొట్టడంలో దిట్ట. ప్రెజెంట్ యుగంలో రావాల్సిన కధాంశంతో కూడిన చిత్రాలని ఇరవై ఏళ్ళ క్రితమే తెరకెక్కించాడు. ప్రస్తుతం వర్సటైల్ నటుడు 'మక్కల్ సెల్వన్' విజయ్ సేతుపతి, నాచురల్ బ్యూటీ సాయిపల్లవి జంటగా చేస్తున్నారు. తాజా సమాచారం ప్రకారం ఈ ప్రతిష్టాత్మక చిత్రాన్ని రాబోయే 2027 పొంగల్ (సంక్రాంతి) కానుకగా ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో భారీగా విడుదల చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. రీసెంట్గా విడుదలైన లీక్డ్ పిక్చర్స్, వేగంగా జరుగుతున్న షూటింగ్ స్పీడ్ చూస్తుంటే ప్రేక్షకులకి ఈ మూవీ ఒక మరపురాని అనుభూతిని అందించబోతోందని స్పష్టమవుతోంది. విజయ్ సేతుపతి యాక్టింగ్, సాయిపల్లవి సహజ నటన, మణిరత్నం టేకింగ్, రెహమాన్ సంగీతం కలగలిసిన ఈ ఎమోషనల్ డ్రామా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి రికార్డులు సృష్టిస్తుందో చూడాలి! ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతోంది. చిత్ర బృందం కోల్కతాలోని ప్రసిద్ధ హౌరా బ్రిడ్జి పరిసర ప్రాంతాల్లో దాదాపు 10 రోజుల పాటు మొదటి షెడ్యూల్ని పూర్తి చేసుకోగా అక్కడ విజయ్ సేతుపతి, సాయిపల్లవిలపై చిత్రీకరించిన లీక్డ్ పిక్చర్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. 2018లో వచ్చిన విజయ్ సేతుపతి క్లాసిక్ హిట్ '96' వైబ్స్ను ఈ లీక్డ్ పిక్చర్స్ గుర్తుచేస్తున్నాయంటూ అభిమానులు పండగ చేసుకుంటున్నారు. కోల్కతా షెడ్యూల్ తర్వాత తదుపరి చిత్రీకరణ పుదుచ్చేరిలో జరుపుకోవడానికి చిత్ర యూనిట్ సన్నాహాలు చేసింది. సాధారణంగా భారీ సినిమాల చిత్రీకరణకి నెలల తరబడి సమయం పడుతుంది, కానీ మణిరత్నం మాత్రం 40 రోజుల్లోనే పూర్తి చేయాలని టార్గెట్గా పెట్టుకున్నారు. మద్రాస్ టాకీస్ మరియు లైకా ప్రొడక్షన్స్ సంస్థలు సంయుక్తంగా అత్యున్నత నిర్మాణ విలువల తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. ఈ విజువల్ మ్యాజిక్కు ఆస్కార్ విజేత ఎ.ఆర్. రెహమాన్ సంగీతాన్ని అందిస్తున్నారు. మణిరత్నం-రెహమాన్ కాంబినేషన్

ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ తమిళనాడు అసెంబ్లీలో సంచలన వ్యాఖ్యలు చేశారు. గత డీఎంకే ప్రభుత్వంలో మూడు శాఖల్లో జరిగిన అవినీతికి సంబంధించిన వివరాలు తన దగ్గర ఉన్నాయన్నారు. చెన్నై, ఆగస్టు 19: ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ తమిళనాడు అసెంబ్లీలో సంచలన వ్యాఖ్యలు చేశారు. గత డీఎంకే ప్రభుత్వంలో మూడు శాఖల్లో జరిగిన అవినీతికి సంబంధించిన వివరాలు తన దగ్గర ఉన్నాయన్నారు. డీఎంకే నేతల అవినీతికి సంబంధించిన రెండు ఫైల్స్ తన టేబుల్పైనే ఉన్నాయని.. సమయం వచ్చినప్పుడు ఆ ఫైల్స్ తెరుస్తానని స్పష్టం చేశారు. తనను బలవంతం చేసి.. ఆ ఫైల్స్ ఇప్పుడే తెరిచేలా చేయొద్దని డీఎంకే నేతలకు వార్నింగ్ ఇచ్చారు. డీఎంకే ప్రభుత్వ హయాంలో రోడ్ల నిర్మాణ పనుల్లో చోటుచేసుకున్న అవకతవకలపై బుధవారం తమిళనాడు అసెంబ్లీలో చర్చ జరిగింది. చర్చ సందర్భంగా అధికార టీవీకే, ప్రతిపక్ష డీఎంకే సభ్యుల మధ్య వాగ్వివాదం చోటుచేసుకుంది. ఈ నేపథ్యంలోనే ముఖ్యమంత్రి విజయ్ డీఎంకే పార్టీ సభ్యులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అసెంబ్లీలో ఆయన మాట్లాడుతూ.. ‘ప్రజలకు ఎప్పుడు.. ఏం చెప్పాలో నాకు తెలుసు. అందుకే ప్రజలు మాపై నమ్మకంతో ఈ స్థానంలో కూర్చోబెట్టారు. ఉప ఎన్నికల సమయంలో నేను మాట్లాడతాను. ప్రజలకు కొంత మంచి జరగనివ్వండి’ అని అన్నారు. ‘టికెట్ ఇవ్వకపోతే ఇండిపెండెంట్గా పోటీ చేస్తా’.. సుష్మితా పటేల్ సంచలన ప్రకటన డయాబెటిస్ ఉన్నవారు డ్రైవింగ్ చేయడం ప్రమాదకరమా?

తమిళనాడు ప్రభుత్వం విద్యార్థుల ఆందోళనలు, నిరసనలపై జారీ చేసిన వివాదాస్పద ఆదేశాలను వెనక్కి తీసుకుంది. ప్రభుత్వ కళాశాలల విద్యార్థులు, యువత వివిధ నిరసన కార్యక్రమాలు, ఆందోళనలలో పాల్గొనకుండా అడ్డుకునేందుకు చర్యలు చేపట్టాలంటూ జారీ చేసిన సర్క్యులర్ను రద్దు చేస్తున్నట్లు విజయ్ సర్కార్ ప్రకటించింది. ప్రభుత్వం జారీ చేసిన సర్క్యులర్లో ముఖ్యంగా లెఫ్ట్ పార్టీలు, కాక్రోచ్ జనతా పార్టీ చేపడుతున్న ఆందోళనల్లో విద్యార్థులు పాల్గొనకుండా తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించడంపై విద్యార్థి సంఘాలు, ప్రతిపక్షాల నుంచి తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి. రాజ్యాంగం కల్పించిన నిరసన తెలిపే ప్రాథమిక హక్కును కాలరాసేలా ప్రభుత్వం వ్యవహరిస్తోందని ఆరోపణలు వెల్లువెత్తాయి. దాంతో, ఈ వివాదం తీవ్ర రూపం దాల్చక ముందే స్పందించిన ప్రభుత్వం.. తన నిర్ణయాన్ని ఉపసంహరించుకుంటూ యు-టర్న్ తీసుకుంది

తిరుమల శ్రీవారిని మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి దర్శించుకున్నారు. తిరుమల శ్రీవారి ఆశీస్సులు పొందిన అనంతరం ఆయన పలు కీలక వ్యాఖ్యలు చేశారు. తిరుపతి, ఆగస్టు 19 (ఆంధ్రజ్యోతి): తిరుమల శ్రీవారిని మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి (Vijay Sai Reddy) దర్శించుకున్నారు. స్వామివారి ఆశీస్సులు పొందిన అనంతరం ఆయన పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రజల సమస్యలు, ప్రజావాణిని చట్టసభల్లో బలంగా వినిపించేందుకు ఓ రాజకీయ పార్టీని ప్రారంభించాలని సంకల్పించినట్లు విజయసాయి రెడ్డి తెలిపారు. ఈ నేపథ్యంలో శ్రీవారిని దర్శించుకుని ఆశీస్సులు తీసుకున్నానని చెప్పారు. రాజకీయ పార్టీ ఏర్పాటుకు సంబంధించి త్వరలోనే కీలక ప్రకటన చేయనున్నట్లు విజయసాయి రెడ్డి వెల్లడించారు. విజయవాడ వేదికగా ఈ నెలలోనే తన రాజకీయ ప్రణాళికను ప్రకటిస్తానని తెలిపారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా రాజకీయ కార్యాచరణను రూపొందించనున్నట్లు ఆయన పేర్కొన్నారు. కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటు, దాని లక్ష్యాలు, భవిష్యత్తు కార్యాచరణపై విజయవాడలో స్పష్టత ఇవ్వనున్నట్లు తెలిపారు. అదేవిధంగా రాష్ట్రం, దేశంలో కరువు పరిస్థితులు లేకుండా సమృద్ధిగా వర్షాలు కురవాలని శ్రీవారిని ప్రార్థించినట్లు విజయసాయి రెడ్డి చెప్పారు. ప్రజలందరూ సుఖ సంతోషాలతో, సుభిక్షంగా ఉండాలని శ్రీవారిని వేడుకున్నట్లు పేర్కొన్నారు. విజయసాయి రెడ్డి చేసిన తాజా వ్యాఖ్యలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. ఆయన ప్రకటించబోయే రాజకీయ ప్రణాళికపై రాజకీయ వర్గాల్లో చర్చ మొదలైంది. విజయవాడలో జరిగే ప్రకటనలో పార్టీ పేరు, విధివిధానాలు, రాజకీయ లక్ష్యాలు, భవిష్యత్తు కార్యాచరణపై మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉంది. 55కు పైగా అజెండా అంశాలతో ఏపీ క్యాబినెట్ భేటీ నిర్మలా సీతారామన్ నాయకత్వంలో భారత్ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగింది: పవన్

కాంగ్రెస్అధ్యక్షుడు, దళిత నేత, రాజ్యసభలో విపక్ష నేతగా కూడా ఉన్న మల్లిఖార్జున ఖర్గేకు (Mallikarjun Kharge)కు ఉత్తరాఖండ్ లో తాజాగా నిర్వహించిన ఓ ర్యాలీ తర్వాత తీరని అవమానం జరిగింది. ఆయన ర్యాలీ నిర్వహించిన ప్రదేశాన్ని శ్రీరామ్ సేన శుద్ధీకరణ చేయడం వివాదాస్పదమైంది. దీనిపై ఆయన ఇవాళ నేరుగా రాజ్యసభలోనే ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. దీంతో ఇరుకునపడ్డ ప్రభుత్వం.. ఈ ఘటనపై విచారణ జరిపిస్తున్నట్లు ప్రకటించింది.విపక్షాలకు అమిత్ షా బంపర్ ఆఫర్..! తోసిపుచ్చిన రాహుల్..!ఉత్తరాఖండ్లోని హల్ద్వానిలో ఉన్న రామ్లీలా మైదానంలో తాను ప్రసంగించిన తర్వాత అక్కడ జరిగిన శుద్ధి కార్యక్రమంపై కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే తీవ్రంగా మండిపడ్డారు. ఈ దేశంలో దళితులకు చోటు లేదు అంటూ వ్యాఖ్యానించారు. ఈ దేశంలో దళితులకు చోటు లేదని తాము ఎప్పటి నుంచో చెబుతూనే ఉన్నామని గుర్తుచేశారు. బీజేపీ మతం పేరుతో ప్రజలందరినీ విభజిస్తోందని, అక్కడ శుద్ధి చేయాల్సిన అవసరం ఏముందని శ్రీరామ్ సేన ను ఉద్దేశించి రాజ్యసభలో ఖర్గే ప్రశ్నించారు. రామ్లీలా మైదానం అన్ని రాజకీయ పార్టీలు బహిరంగ సభల కోసం ఉపయోగించే వేదిక అని, కానీ వారు చేసిన పని మొదటగా హిందూ మతానికే విరుద్ధమని ఖర్గే తెలిపారు. రెండవది వారు దేశాన్ని విభజించడానికి, కులాల మధ్య ఘర్షణలను ప్రేరేపించడానికి ప్రయత్నిస్తున్నారని వ్యాఖ్యానించారు. Jantar Mantar Season 2: తాను హల్ద్వానిలోని రామ్లీలా మైదాన్లో బహిరంగ ప్రసంగం చేశానని, అక్కడ లక్షలాది మంది ప్రజలు ఉన్నారని, ఆ సమయంలో తాను ఏ వర్గం లేదా మతం పేరునూ ప్రస్తావించలేదని ఖర్గే తెలిపారు. కేవలం ప్రభుత్వం గురించి మాత్రమే మాట్లాడానన్నారు. కానీ తన ప్రసంగం తర్వాత ఆ వేదికను శుద్ధి చేయడానికి బీజేపీకి చెందిన వారు అక్కడ ఒక హవన్ను నిర్వహించారన్నారు. ప్రజాస్వామ్యంలో ఇదేనా పద్ధతి? మీరు రాజ్యాంగాన్ని ఎలా కాపాడుతున్నారు? నేను ప్రతిపక్ష నాయకుడిని అని ఖర్గే ప్రభుత్వానికి గుర్తుచేశారు. దీనిపై స్పందించిన కేంద్రమంత్రి జేపీ

దర్శకుడు అట్లీ, నటుడు విజయ్ సేతుపతి కాంబినేషన్లో రూపొందుతున్న తాజా చిత్రానికి బత్తా అనే టైటిల్ నిర్ణయించారు. ఇంతకు ముందు అట్లీ దర్శకత్వం వహించిన హిందీ చిత్రం జవాన్లో విజయ్ సేతుపతి ప్రతినాయకుడిగా నటించిన విషయం తెలిసిందే. తాజాగా అట్లీ సమర్పణలో విజయ్ సేతుపతి హీరోగా బాలాజీ ధరణి ధరన్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం బత్తా. విజయ్ సేతుపతి, బాలాజీ ధరణి ధరన్ కాంబోలో రూపొందుతున్న మూడవ చిత్రమన్నది గమనార్హం. ఇంతకు ముందు వీరి కాంబినేషన్లో నడువుల కొంచెం పక్కత్తుల కానోమ్, సీతాక్కాది వంటి సక్సెస్ ఫుల్ చిత్రాలు వచ్చాయి. దీంతో తాజాగా రూపొందుతున్న బత్తా చిత్రంపై భారీ అంచనాలు నెలకొనడం సహజమే. స్టార్ స్టూడియో 18, దర్శకుడు అట్లీ సమర్పణలో రూపొందుతున్న ఈ చిత్రంలో విజయ్ సేతుపతికి జంటగా జై భీమ్ చిత్రం ఫేమ్ విజోమోల్ జోస్ నటిస్తున్నారు. దీనికి యువ సంగీత దర్శకుడు సాయి అభయంకర్ సంగీతాన్ని, ఎస్ కే.సెల్వకుమార్ ఛాయాగ్రహణం అందిస్తున్నారు. ఏ ఫర్ యాపిల్ సినీ 1 స్టూడియోస్లో అధినేతలు మురద్ కేదాని, ప్రియా అట్లీ, అలోక్ జైన్, అజిత్ అందారే కలిసి నిర్మిస్తున్న చిత్రం ఇది. ఈ చిత్రాన్ని అక్టోబర్ 1వ తేదీన విడుదల చేయనున్నట్లు యూనిట్ వర్గాలు మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. ఈ సందర్భంగా చిత్ర ఫస్ట్ లుక్ పోస్టర్ను విడుదల చేశారు. ‘కొరియన్ కనకరాజు’ సక్సెస్ సెలబ్రేషన్స్లో మెరిసిన రితికా నాయక్ (ఫొటోలు) హైదరాబాద్ : గోల్కొండ కోటలో స్వాతంత్ర్య దినోత్సవ పరేడ్ రిహార్సల్స్ (ఫొటోలు) ఫేమస్ బ్రిడ్జి దగ్గర హీరోయిన్ మమతా మోహన్ దాస్ (ఫొటోలు) రష్యన్ సమ్మర్ ఎంజాయ్ చేస్తున్న శ్రియ (ఫొటోలు) పరారే పరారే.. పరిశ్రమలు పరారే.. బాబు దెబ్బకు కంపెనీలు టాటా.. బైబై..! MLC భరత్ తల్లిపై వ్యాఖ్యలు.. క్షమాపణలు చెప్పిన BJP నేత DSC స్కామ్ నుంచి డైవర్ట్ చేసేందుకు.. భారతి సిమెంట్స్ పై

విజయ్ సేతుపతి నటిస్తున్న తాజా చిత్రం 'బత్తా' విడుదల తేదీని చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. ఈ సినిమాను అక్టోబర్ 1న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో భారీగా విడుదల చేయనున్నట్లు మేకర్స్ స్పష్టం చేశారు. విజయ్ సేతుపతి సరసన 'జై భీమ్' ఫేమ్ లిజోమోల్ జోస్ కథానాయికగా నటిస్తోంది. ప్రముఖ దర్శకుడు అట్లీ, స్టార్ స్టూడియో 18 సమర్పణలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రముఖ దర్శకుడు బాలాజీ తరణీధరన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. విజయ్ సేతుపతి, బాలాజీ తరణీధరన్ కలయికలో వస్తున్న మూడవ చిత్రం ఇది కావడం గమనార్హం. వీరిద్దరి కాంబినేషన్లో గతంలో వచ్చిన 'నడువుల కొంజం పక్కత కానోమ్' బ్లాక్బస్టర్ హిట్ అందుకుంది. ఆ తర్వాత 'సీతకాతి' చిత్రంతో వీరు ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ భారీ ప్రాజెక్టును ఏ ఫర్ ఆపిల్ స్టూడియోస్, సినీ1 స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. మురాద్ ఖేతానీ, ప్రియా అట్లీ, అలోక్ జైన్, అజిత్ అందరే ఈ చిత్రానికి నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. దీంతో అట్లీ, విజయ్ సేతుపతి మళ్లీ కలిసి పనిచేస్తుండటంతో అంచనాలు తారాస్థాయికి చేరాయి. 'జవాన్' చిత్రంలో వీరిద్దరి కలయిక అద్భుతమైన ఫలితాలను ఇచ్చింది. ఈ చిత్రానికి సాయి అభ్యంకర్ సంగీతం అందిస్తుండగా, సెల్వకుమార్ ఎస్.కె సినిమాటోగ్రఫీ బాధ్యతలు చేపట్టారు. ఎడిటింగ్ పనులను ఆర్. కళైవానన్ పర్యవేక్షిస్తున్నారు, టీ. ముత్తురాజ్ ప్రొడక్షన్ డిజైన్ను నిర్వహిస్తున్నారు. సాంకేతిక నిపుణుల ఎంపిక ఈ సినిమా స్థాయిని మరింత పెంచింది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం ప్రమోషన్ కార్యక్రమాలను వేగవంతం చేసే అవకాశం ఉంది. మరోవైపు, అక్టోబర్ 1న విడుదల కానున్న ఈ సినిమా కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే పోస్ట్ ప్రొడక్షన్ పనులు తుది దశకు చేరుకున్నట్లు సమాచారం. విజయ్ సేతుపతి కెరీర్లో ఈ చిత్రం మరో మైలురాయిగా నిలుస్తుందని చిత్ర బృందం నమ్ముతోంది. బాక్సాఫీస్ వద్ద 'బత్తా' ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో

విజయ్ సేతుపతి 'స్లమ్ డాగ్', 'ట్రైన్' చిత్రాల రిలీజ్ డేట్ ఇంకా ఫిక్స్ కాకముందే, అతని మరో సినిమా 'బత్తా' విడుదల తేదీని మేకర్స్ ఖరారు చేశారు. కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ సేతుపతి ప్రస్తుతం పూరి జగన్నాథ్ దర్శకత్వంలో 'స్లామ్ డాగ్' మూవీ చేస్తున్నాడు. పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉన్న ఈ సినిమా విడుదల తేదీని ఇంకా ఖరారు చేయలేదు. కాకపోతే ప్రమోషన్స్ మాత్రం ఇటీవలే జోరందుకున్నాయి. నిన్న కాక మొన్న ఈ సినిమాలో పోలీస్ ఆఫీసర్ గా నటిస్తున్న టబు కు సంబంధించిన గ్లింప్స్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. అతి త్వరలోనే ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ కాబోతోంది. అలానే... విజయ్ సేతుపతి, శ్రుతిహాసన్ ప్రధాన పాత్రలు పోషించిన 'ట్రైన్' మూవీ సైతం విడుదలకు సిద్థమౌతోంది. నిజానికి ఈ సినిమా ఆగస్ట్ నెలాఖరుకు రావాల్సింది. ఇప్పుడు దీనిని సెప్టెంబర్ చివరకు పోస్ట్ పోన్ చేశారు. సో... ఆగస్ట్ నెలాఖరుకు 'స్లమ్ డాగ్'ను పూరి జగన్నాథ్ రిలీజ్ చేయగలిగితే... సెప్టెంబర్ నెలాఖరుకు 'ట్రైన్' వస్తుంది. దాని వెనుకే ఇప్పుడు విజయ్ సేతుపతి మరో సినిమా 'బత్తా' రానుంది. తాజాగా విజయ్ సేతుపతి హీరోగా అట్లీ సమర్పణలో రూపుదిద్దుకుంటున్న 'బత్తా' సినిమా రిలీజ్ డేట్ ను మేకర్స్ ప్రకటించారు. గాంధీ జయంతిని పురస్కరించుకుని ఈ సినిమా అక్టోబర్ 1న రిలీజ్ చేయబోతున్నారు. గతంలో విజయ్ సేతుపతితో 'నడువుల కొంజం పక్కత కాణోమ్, సీతాకాతి' చిత్రాలను రూపొందించిన బాలాజీ తరణీధరన్ ఈ సినిమాను రూపొందిస్తున్నారు. దీనిని అట్లీ తన సొంత బ్యానర్ 'ఏ ఫర్ యాపిల్ ప్రొడక్షన్'పై తీస్తున్నాడు. ప్రియా అట్లీ, మురాద్ ఖేతానీ, అలోక్ జైన్, అజిత్ అంధారే దీనికి నిర్మాతలు వ్యవహరిస్తున్నారు. బాలీవుడ్ కు చెందిన స్టార్ స్టూడియోస్, సినీ 1 స్టూడియోస్ ఈ చిత్ర నిర్మాణంలో పాలు పంచుకోవడం విశేషం. 'జై భీమ్' సినిమాలో కీలక పాత్ర

నేను పెరిగి పెద్దవాడైనప్పటికీ నన్ను ఇంకా చిన్నపిల్లవాడిగానే మా అమ్మ చూస్తున్నారని తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ కుమారుడు, యంగ్ దర్శకుడు జాసన్ సంజయ్ అన్నారు. నేను పెరిగి పెద్దవాడైనప్పటికీ నన్ను ఇంకా చిన్నపిల్లవాడిగానే మా అమ్మ చూస్తున్నారని తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ (Tamil Nadu CM Vijay) కుమారుడు, యంగ్ దర్శకుడు జాసన్ సంజయ్ (Jason Sanjay) అన్నారు. సందీప్ కిషన్ హీరోగా లైకా ప్రొడక్షన్ నిర్మించిన ‘సిగ్మా’ (Sigma) చిత్రంతో జాసన్ సంజయ్ దర్శకుడిగా పరిచయమవుతున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా ప్రచార కార్యక్రమాలను జాసన్ సంజయ్ దగ్గరుండి మరీ నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా జరిగిన ఓ కార్యక్రమంలో.. తన గురించి ఇంటిలోని వారు ఎలా ఆలోచిస్తున్నారో జాసన్ సంజయ్ తెలిపారు. ఈ సందర్భంగా జాసన్ సంజయ్ మాట్లాడుతూ.. నేను ఇంత పెద్దవాడిని అయ్యాను. కానీ, మా అమ్మ ఇంకా నన్ను చిన్నపిల్లవాడిగానే చూస్తోంది. నా పనుల్లో బిజీగా ఉండటంతో ఆమెతో ఎక్కువ సమయం గడపలేకపోతున్నాను. కానీ, ఆమె మాత్రం పదేపదే ఫోన్ చేసి.. టైమ్కి తిన్నానా, లేదా? అని నా యోగక్షేమాలను తెలుసుకుంటూ ఉంటారు. ఇంకా నేను పని ఒత్తిడితో నీరసించి పోతే ఆమె ఎంతగానో ప్రోత్సహిస్తారు. సినిమా విషయంలో ఆమె అభిప్రాయాలు, సలహాలను గౌరవిస్తాను. ‘సిగ్మా’ సినిమా చూసిన తర్వాత అమ్మ చేసే కామెంట్స్ కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నాను. ఇక నాన్న విషయానికి వస్తే.. నా విషయంలో నాన్న పూర్తి స్వేచ్ఛనిచ్చారు. విదేశాలకు వెళ్ళి ఫిల్మ్ మేకింగ్ కోర్సు చేస్తానని చెప్పగా ఆయన సమ్మతించారు. అలాగే, సినిమాలోని అనేక శాఖలపై పట్టు సాధించేందుకు ఆయన సంపూర్ణ మద్దతు ఇచ్చారు. ‘సిగ్మా’ స్టోరీ లైన్ కూడా నాన్నకు తెలుసు. మొదటి నుంచి నాతో చాలా ఫ్రెండ్లీగా ఉంటడమే కాకుండా, చాలా స్వేచ్ఛనిచ్చారు. ‘సిగ్మా’ సినిమా చూసిన తర్వాత నాన్న అభిప్రాయం కోసం కూడా వేచి చూస్తున్నాను అని చెప్పుకొచ్చారు

'గౌరీ హెగ్డే.. డిప్యూటీ కమిషనర్.. ఇన్కమ్ ట్యాక్స్” అంటూ టబు డైలాగ్తో అదరగొట్టారు టబు. 'గౌరీ హెగ్డే.. డిప్యూటీ కమిషనర్.. ఇన్కమ్ ట్యాక్స్” అంటూ టబు డైలాగ్తో అదరగొట్టారు టబు. విజయ్ సేతుపతి, డైనమిక్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తొలిసారి కలిసి చేస్తున్న చిత్రం ‘స్లమ్ డాగ్: 33 టెంపుల్ రోడ్’ చిత్రంలో టబు గౌరీ హెగ్డే పాత్రలో కనిపించనున్నారు. తాజాగా టబుకు సంబంధించిన పవర్ఫుల్ గ్లింప్స్ను మేకర్స్ విడుదల చేశారు. ఇందులో ఆమె పోషిస్తున్న గౌరీ హెగ్డే పాత్ర ఎలా ఉండబోతుందో చూపించారు. ఈ గ్లింప్స్ చూస్తే టబు పాత్ర సినిమాకు ఓ ప్రత్యేక ఆకర్షణగా నిలవబోతున్నట్లు స్పష్టమవుతోంది. 'గౌరీ హెగ్డే.. డిప్యూటీ కమిషనర్.. ఇన్కమ్ ట్యాక్స్.. మా ఓల్డ్ సిటీలో ఫస్ట్ కాలుస్తాం.. తర్వాత మాట్లాడతాం” అంటూ టబు చెప్పే డైలాగ్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పూరి కనెక్ట్స్ బ్యానర్పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ఈ సినిమా విడుదల కానుంది

SlumDog : కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ సేతుపతి నటిస్తున్న చిత్రం స్లమ్ డాగ్ 33 టెంపుల్ రోడ్. పూరీ జగన్నాథ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో సంయుక్త, దునియా విజయ్, టబు లు కీలక పాత్రను పోషిస్తున్నారు. లేటెస్టుగా టబు పాత్రకు సంబంధించిన గ్లింప్స్ను విడుదల చేశారు. ఈ చిత్రంలో టబు.. గౌరీ హెగ్డే పాత్రలో కనిపించనుంది. ఎవరి మాట వినకుండా, తనకు నచ్చినది చేసుకుంటే వెళ్లే ఆఫీసర్గా కనిపిస్తోంది. మొత్తంగా గ్లింప్స్ అదిరిపోయింది. Sahithi Dasari : సముద్ర తీరంలో పొలిమేర భామ.. సాహితి దాసరి స్టన్నింగ్ ఫోటోలు.. ఈ చిత్రాన్ని పూరీ కనెక్ట్స్ బ్యానర్పై పూరీ జగన్నాథ్, చార్మీ కౌర్, జెబి నారాయణరావు కొండ్రొల్ల సంయుక్తంగా నిర్మిస్తున్నారు. హర్షవర్ధన్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నారు. తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ బాషల్లో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది

తమిళనాడు ముఖ్యమంత్రి, ప్రముఖ నటుడు విజయ్ తనయుడు జాసన్ సంజయ్, ఇండియన్ సినిమా దిగ్గజ దర్శకుడు ఎస్.ఎస్. శంకర్ ఒక ప్రత్యేక కార్యక్రమంలో కలుసుకోవడం ప్రస్తుతం సినీ వర్గాల్లో తీవ్ర ఆసక్తిని రేకెత్తిస్తోంది. తమిళ సినీ పరిశ్రమలో వరుస ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. తమిళనాడు ముఖ్యమంత్రి, ప్రముఖ నటుడు విజయ్ తనయుడు జాసన్ సంజయ్ (Jason Sanjay), ఇండియన్ సినిమా దిగ్గజ దర్శకుడు ఎస్.ఎస్. శంకర్ (Director Shankar) ఒక ప్రత్యేక కార్యక్రమంలో కలుసుకోవడం ప్రస్తుతం సినీ వర్గాల్లో తీవ్ర ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఒకేచోట ఈ ఇద్దరూ కనిపించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలోకి రావడంతో, అభిమానులు వీరిద్దరి కాంబినేషన్ గురించిన చర్చలు మొదలుపెట్టారు. వీరిద్దరూ ఎందుకు కలుసుకున్నారనేది క్లారిటీ లేదు కానీ, వీరి మీట్లో శంకర్ ఎంతో ఆప్యాయంగా జాసన్ సంజయ్ను కౌగిలించుకుని, ఆయనను ఆత్మీయంగా పలకరించడం కనిపించింది. జాసన్ సంజయ్ దర్శకుడిగా తెరకెక్కిస్తోన్న ప్రాజెక్టుల గురించి, ఆయన ప్రతిభ గురించి శంకర్ ఈ సందర్భంగా ప్రత్యేకంగా ప్రశంసించారు. జాసన్ విజన్, పనితీరును అభినందిస్తూ శంకర్ చెప్పిన మాటలకు జాసన్ కూడా ఎంతో వినయంగా ధన్యవాదాలు తెలియజేశారు. ఈ ఇద్దరి మధ్య సాగిన సంభాషణ అక్కడ ఉన్న కెమెరాలు బంధించాయి. కాగా, జాసన్ సంజయ్ ఇప్పటికే విదేశాల్లో ఫిల్మ్ మేకింగ్ కోర్సు పూర్తి చేసి దర్శకుడిగా మారిన విషయం తెలిసిందే. లైకా ప్రొడక్షన్స్ సంస్థ నిర్మిస్తున్న ‘సిగ్మా’ (Sigma) అనే భారీ చిత్రంతో ఆయన డైరెక్టర్గా ఎంట్రీ ఇస్తున్నారు. ఈ నేపథ్యంలోనే సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ స్వయంగా జాసన్ను కలుసుకొని ప్రశంసించడం ప్రాధాన్యత సంతరించుకుంది. భవిష్యత్తులో ఈ ఇద్దరు దిగ్గజాల మధ్య ఏదైనా క్రేజీ ప్రాజెక్ట్ లేదా కొలాబరేషన్ ఉంటుందా అని సినీ ప్రియులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. Mega158: ‘మెగా158’లో మురళీ శర్మ లుక్ చూశారా.. మెగా ట్రీట్.. ‘వారణాసి’లో రాముడిగా మహేష్.. హనుమంతుడిగా ఎవరంటే ఫ్యాన్స్ ప్రెషర్ని తట్టుకోవడం ఈ దర్శకధీరుడికే

డైనమిక్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తనదైన శైలిలో మరో కొత్త సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. విజయ్ సేతుపతి హీరోగా 'స్లమ్ డాగ్ - 33 టెంపుల్ రోడ్' అనే ఆసక్తికరమైన టైటిల్తో ఓ ఇంట్రెస్టింగ్ మూవీని తెరకెక్కిస్తున్నారు. పాన్-ఇండియా స్థాయిలో రూపుదిద్దుకుంటున్న ఈ సినిమా నుంచి తాజాగా ఒక కీలక అప్డేట్ను చిత్రబృందం విడుదల చేసింది. ఈ చిత్రంలో సీనియర్ నటి టబు ఒక శక్తివంతమైన పాత్రలో నటిస్తున్నట్టు ప్రకటించింది.ఈ సినిమాలో టబు 'గౌరీ హెగ్డే' అనే పాత్రను పోషిస్తున్నారు. ఆమె పాత్రకు సంబంధించిన పోస్టర్ను విడుదల చేస్తూ, "ఆమెతో పెట్టుకోవడానికి సాహసించవద్దు" (She's not the one you dare to mess with) అనే క్యాప్షన్ను జోడించారు. దీన్ని బట్టి సినిమాలో ఆమె పాత్ర ఎంత పవర్ఫుల్గా ఉండనుందో అర్థం చేసుకోవచ్చు. గౌరీ హెగ్డే పాత్రకు సంబంధించిన ఒక స్పెషల్ క్యారెక్టర్ గ్లింప్స్ను రేపు (ఆగస్టు 10) ఉదయం 11 గంటలకు విడుదల చేయనున్నట్టు మేకర్స్ ప్రకటించారు.ఈ చిత్రాన్ని పూరి కనెక్ట్స్, జేబీ మోషన్ పిక్చర్స్ బ్యానర్లపై పూరి జగన్నాథ్, ఛార్మి కౌర్, జేబీ నారాయణ రావు కొండ్రోళ్ల సంయుక్తంగా నిర్మిస్తున్నారు. విజయ్ సేతుపతి సరసన సంయుక్త మీనన్ హీరోయిన్గా నటిస్తుండగా, బ్రహ్మాజీ, విష్ణు రెడ్డి తదితరులు ఇతర కీలక పాత్రల్లో కనిపించనున్నారు. హర్షవర్ధన్ రామేశ్వర్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో ఏకకాలంలో విడుదల కానున్న ఈ సినిమాపై పూరి, విజయ్ సేతుపతి, టబు