
Vastu Tips: వామ్మో.. తులసి పక్కన ఈ మొక్కలు పెంచుతున్నారా? వాస్తు ఏం చెబుతుందో తెలుసా?
Vastu Tips: వామ్మో.. తులసి పక్కన ఈ మొక్కలు పెంచుతున్నారా? వాస్తు ఏం చెబుతుందో తెలుసా?
© 2026 nimisham.in

Vastu Tips: వామ్మో.. తులసి పక్కన ఈ మొక్కలు పెంచుతున్నారా? వాస్తు ఏం చెబుతుందో తెలుసా?

Vastu Tips: ఇంట్లో ఈ మొక్కలు అస్సలు పెట్టకండి.. కుటుంబంలో కలహాలు, ఆర్థిక సమస్యలు వస్తాయట!

Vastu Tips: బాల్కనీలో ఈ మొక్కలు పెంచితే.. ఇంట్లో అదృష్టం, సంపద పెరుగుతాయట!

Vastu Tips: పూజా మందిరంలో ఈ తప్పులు చేస్తున్నారా? ఇంట్లో నెగెటివ్ ఎనర్జీ పెరుగుతుందట!

Vastu Tips: ఇంట్లో చక్కెరను ఇలా పెడుతున్నారా..? ఈ తప్పులు చేస్తే ఆర్థిక సమస్యలు వస్తాయట!

మన సంస్కృతిలో వంటగదికి విశిష్ట స్థానం ఉంది. దీనిని వంట చేసుకునే స్థలంగానే చూడరు. సాక్షాత్ అన్నపూర్ణా దేవి కొలువై ఉండే ప్రదేశంగా భావిస్తారు. అందుకే ఇళ్లలో లక్ష్మీదేవి కటాక్షం ఎప్పుడూ ఉండటానికి వంటగది రూపకల్పన, అక్కడ ఉపయోగించే వస్తువుల అమరికలోనూ కొన్ని ప్రత్యేకమైన వాస్తు నియమాలను తప్పనిసరిగా పాటించాలని పెద్దలు చెబుతుంటారు. ఆగ్నేయ దిశలోనే వంటగదిని ఏర్పాటు చేసుకోవడానికీ అనేక కారణాలు ఉన్నాయి.ప్రస్తుత ఆధునిక కాలంలో జీవనశైలి వేగంగా మారిపోతోంది. ప్రజల అవసరాలు, సమయాభావానికి అనుగుణంగా వంటగది రూపాంతరం చెందుతోంది. ఈ క్రమంలోనే గృహిణుల సౌకర్యార్థం రకరకాల డిజైన్లు, ఎక్కువ బర్నర్లు కలిగిన గ్యాస్ స్టవ్లు అందుబాటులోకి వచ్చాయి. చాలా ఇళ్ళలో వేగంగా వంట పూర్తి చేయడానికి రెండు బర్నర్ల కంటే 3-బర్నర్ లేదా 4-బర్నర్ గ్యాస్ పొయ్యిలను కొనుగోలు చేస్తోన్నారు గృహిణులు.ఇక్కడే చాలా మందికి ఓ సందేహం ఎదురవుతోంది. సాధారణంగా మూడు అనే అంకెను కొన్ని సందర్భాల్లో అశుభంగా భావిస్తుంటారు. వంటగదిలో 3- బర్నర్ల గ్యాస్ స్టవ్ వాడటం వల్ల వాస్తు దోషాలు కలుగుతాయా అనే భయాందోళనలు వ్యక్తమవుతుంటాయి. వాస్తు నిపుణుల అభిప్రాయం ప్రకారం గ్యాస్ స్టవ్కు ఇన్ని బర్నర్లు మాత్రమే ఉండాలనే కచ్చితమైన నియమం అంటూ ప్రత్యేకంగా ఏదీ శాస్త్రంలో ఎక్కడా లేదు.వాస్తు ప్రకారం తులసి వద్ద ఉంచకూడని వస్తువులు..!!కుటుంబ అవసరాలు, సౌకర్యాన్ని బట్టి మూడు లేదా అంతకంటే ఎక్కువ బర్నర్లు ఉన్న స్టవ్ ను నిశ్చింతగా కొనుగోలు చేయవచ్చని, దీనివల్ల ఎలాంటి వాస్తు దోషాలు కలగవని వాస్తు నిపుణులు చెబుతున్నారు. నిజానికి మన సనాతన సంస్కృతిలో మూడు సంఖ్యకు ప్రాధాన్యత ఉంది. సృష్టికర్తలైన బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులను త్రిమూర్తులుగా కొలుస్తారు.అటు జ్యోతిష్యం, సంఖ్యాశాస్త్రం ప్రకారం మూడు సంఖ్యకు అధిపతి దేవగురువు బృహస్పతి. జ్ఞానానికి, శ్రేయస్సుకు కారకుడైన గురు గ్రహ ప్రభావం ఈ సంఖ్యపై ఉండటం వల్ల దీనిని పవిత్రమైనదిగా భావిస్తారు. ఇంట్లో మూడు బర్నర్ల గ్యాస్ పొయ్యిని కలిగి

ప్రతి ఒక్కరూ తమ ఇంట్లో ఎల్లప్పుడూ ప్రశాంతత, సంతోషం, లక్ష్మీదేవి అనుగ్రహం నిలిచి ఉండాలని కోరుకుంటారు. అయితే కొన్నిసార్లు ఎంత కష్టపడి సంపాదించినా డబ్బు నిలవకపోవడం, ఇంట్లో తరచూ గొడవలు జరగడం వంటివి జరుగుతుంటాయి. వాస్తు శాస్త్రం ప్రకారం.. ఇంట్లో కొన్ని ప్రత్యేకమైన పవిత్ర వస్తువులను సరైన దిశలో ఉంచడం వల్ల నెగిటివ్ ఎనర్జీ తొలగిపోయి, ఐశ్వర్యం, అదృష్టం తలుపు తడతాయి. ఆ ముఖ్యమైన వాస్తు వస్తువులు, వాటి సరైన దిశల వివరాలు ఇప్పుడు చూద్దాం... ప్రాముఖ్యత: వాస్తు శాస్త్రంలో మనీ ప్లాంట్కు చాలా ప్రాధాన్యత ఉంది. ఇది ఇంట్లోని ప్రతికూల శక్తిని పీల్చుకుని, సానుకూల వాతావరణాన్ని సృష్టిస్తుంది. దిశ: మనీ ప్లాంట్ను ఎల్లప్పుడూ ఇంటికి ఆగ్నేయ దిశలో (South-East) ఉంచాలి. ఆగ్నేయ దిశకు అధిపతి గణపతి, గ్రహం శుక్రుడు కాబట్టి ఇది సిరిసంపదలను వేగంగా ఆకర్షిస్తుంది. అయితే... ఈ మొక్క ఆకులను ఎండిపోకుండా చూసుకోవాలి. మనీ ప్లాంట్ తీగలు నేల తాకకుండా జాగ్రత్త పడాలి.. క్షీరసాగర మథనంలో లక్ష్మీదేవితో పాటు శంఖం ఉద్భవించింది. అందుకే శంఖాన్ని లక్ష్మీదేవి సోదరిగా, పవిత్రతకు సంకేతంగా భావిస్తారు. పూజా మందిరంలో శంఖం ఉంచి పూజించడం లేదా ప్రతిరోజూ ఊదడం వల్ల వచ్చే ధ్వని కంపనాలు ఇంట్లోని దుష్టశక్తులను, వాస్తు దోషాలను తరిమికొడతాయి. పూజా గదిలో ఈశాన్య దిశలో బియ్యం లేదా నీటిపై శంఖాన్ని ఉంచడం శ్రేయస్కరం. ఇంటి సంతోషానికి, మానసిక ప్రశాంతతకు, ఆర్థిక పురోగతికి లాఫింగ్ బుద్ధ ప్రతీక.దీనిని ఇంటి ప్రధాన ద్వారంకు ఎదురుగా, కనీసం 30 ఇంచుల ఎత్తు ఉండేలా టేబుల్ లేదా స్టాండ్ పై ఉంచాలి. ఇల్లు దాటి లోపలికి వచ్చే ప్రతికూల శక్తిని ఇది నిరోధిస్తుంది. దీనిని ఎప్పుడూ నేరుగా నేలపై లేదా బెడ్రూమ్, బాత్రూమ్ల దగ్గర ఉంచకూడదు. నెమలి ఈకలు లక్ష్మీదేవి , శ్రీకృష్ణుని అనుగ్రహాన్ని ఇస్తాయి. ఇవి ఇంట్లోని రాహు దోషాలను, ఆర్థిక ఇబ్బందులను తొలగించడంలో సహాయపడతాయి. ఇంట్లోని దక్షిణాగ్నేయ

అయితే మరి వాస్తు ప్రకారం ఇంటి ముందు బంతి మొక్కలు నాటుకోవడం మంచిదేనా? దీని గురించి వాస్తు శాస్త్ర నిపుణులు ఏం చెబుతున్నారో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం. హిందూ మతంలో బంతి పూలకు చాలా ప్రాముఖ్యత ఉంటుంది. ప్రతి శుభకార్యంలో వీటిని ఉపయోగిస్తుంటారు. అంతే కాకుండా వీటిని ఇంటి గుమ్మానికి కట్టడం వలన ఇంటిలో సానుకూల వాతావరణం నింపుతుంది అంటారు. అందువలన ఇంటిలో ఈ మొక్కలు నాటుకోవడం కూడా చాలా శుభప్రదమంట. ముఖ్యంగా విష్ణుమూర్తికి , లక్ష్మీదేవికి బంతి పూల మొక్క అంటే చాలా ఇష్టం. బంతి పూలు పూజలో ఉన్నా లేదా మాలగా అమ్మవారికి సమర్పించినా లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుందంట. అంతే కాకుండా బంతి పూల మొక్కలు ఇంటిలో ఉన్నా చాలా మంచిదంట. ఇంటి ముందు బంతి పూల మొక్క ఉండటం వలన ఇంటిలో సానుకూలత పెరుగుతుంది. అంతే కాకుండా ఆర్థికంగా , ఆరోగ్య పరంగా కూడా చాలా అద్భుతంగా కలిసి వస్తుందంట. చాలా మంది వాస్తు దోషాలతో అనేక సమస్యలు ఎదుర్కుంటారు. అలాంటి వారు ఇంటి మందు బంతి మొక్క నాటుకోవడం చాలా శుభప్రదంట. అయితే మొక్క నాటుకునే దిశ ఎప్పుడూ కూడా సరైనదిగా ఉండాలి. ఎవరు అయితే తమ ఇంటికి ఈశాన్యంలో బంతి పూల మొక్కు నాటుకుంటారో వారికి అన్నివిధాలుగా కలిసి వస్తుంది. ఇది చాలా శుభప్రదం. అలాగే ఇది ఇంటి వద్ద ఉండటం వలన మంచి సువాసన, పరిసరాలను శుద్ధి చేయడమే కాకుండా, కుటుంబ సభ్యుల మధ్య ప్రేమ, సంతోషాన్ని నింపుతుందంట. ఇక ఎవరు అయితే తమ ఇంటి ప్రధాన ద్వారానికి బంతి పూలను అలంకరిస్తారో వారి ఇంటిలో సానుకూలత పెరగడమే కాకుండా, ప్రతి కూలశక్తి ఇంటిలోకి రాకుండా అడ్డుకుంటుంది. ఇక ఎప్పుడూ కూడా బంతి మొక్కలను ఇంటిలో దక్షిణం లేదా పడమర దిశలో నాటకూడదు, ఇది చాలా అశుభకరం. నోట్ : పై సమాచారం కేవలం

వాస్తు శాస్త్రం ప్రకారం, మనం పడుకునే మంచం కేవలం విశ్రాంతి తీసుకునే ఫర్నిచర్ మాత్రమే కాదు, అది మన జీవితంలో పాజిటివ్ ఎనర్జీకి కేంద్రం కూడా. మంచం చుట్టూ ఉండే వాతావరణం మన ఆరోగ్యం, నిద్రపై తీవ్ర ప్రభావం చూపుతుంది. చాలామంది స్థలం లేక మంచం కింద వస్తువులు పెడుతుంటారు. కానీ వాస్తు ప్రకారం కొన్ని వస్తువులను మంచం కింద పెట్టడం వల్ల తీవ్రమైన నెగెటివ్ ప్రభావాలు పడతాయి. మరి ఆ వస్తువులేంటో తెలుసుకోండి. మంచం కింద మొబైల్ ఛార్జర్లు, ఎలక్ట్రానిక్ వైర్లు, పాత బ్యాటరీలు, పవర్ బ్యాంకులు వంటి ఎలక్ట్రానిక్ వస్తువులను అస్సలు పెట్టకూడదని వాస్తు నిపుణులు సూచిస్తున్నారు. మంచం కింద ఇలాంటి వస్తువులు ఉంచడం అశుభంగా భావిస్తారు. ముఖ్యంగా పనిచేయని లేదా ఉపయోగంలో లేని ఎలక్ట్రానిక్ వస్తువులను మంచం కింద నిల్వ చేయడం వల్ల ఇంట్లో ప్రతికూల శక్తి పెరుగుతుందని నమ్మకం. అంతేకాకుండా, పాత బ్యాటరీలు లేదా దెబ్బతిన్న ఛార్జర్లు మంచం కింద ఉంచడం భద్రత పరంగా కూడా మంచిది కాదు. చాలామంది ఇంట్లో స్థలం సరిపోకపోవడం లేదా వెంటనే అవసరం లేదనే కారణంతో పాత న్యూస్పేపర్లు, పనికిరాని రశీదులు, పాత బిల్లులు, కాగితాలు, మ్యాగజైన్లు వంటి వాటిని మంచం కింద కుప్పగా పోస్తుంటారు. అయితే వాస్తు ప్రకారం మంచం కింద ఇలాంటి అనవసరమైన కాగితాలను నిల్వ చేయడం మంచిది కాదు. మంచం అనేది విశ్రాంతి తీసుకునే ప్రదేశం కాబట్టి, దాని చుట్టూ శుభ్రత, క్రమబద్ధత ఉండటం ముఖ్యమని వాస్తు నమ్మకం. మంచం కింద పాత, చిరిగిన లేదా ఉపయోగించని బట్టలు దాచే అలవాటు ఉంటే వెంటనే మానేయండి. వాస్తు ప్రకారం ఇలాంటి బట్టలు ఇంట్లో ప్రతికూల శక్తిని పెంచి, వాతావరణాన్ని భారంగా మారుస్తాయని నమ్మకం. ఇవి మనశ్శాంతిని తగ్గించడంతో పాటు, జీవితంలో అభివృద్ధికి అడ్డంకులు ఏర్పడేలా చేస్తాయని వాస్తు నిపుణులు చెబుతున్నారు. రాత్రిపూట అవసరం వస్తుందని చాలామంది మందులను మంచం

వంటగది కేవలం ఆహారం తయారుచేసే ప్రదేశం మాత్రమే కాదు, అది మన ఇంటి అదృష్టానికి ద్వారం. శ్రీ అన్నపూర్ణేశ్వరి దేవి కొలువై ఉండే ఈ పవిత్ర స్థలం. ఈ వంట గదిలో సానుకూల శక్తి, ఆనందం, శ్రేయస్సు ఉండాలంటే వాస్తు నియమాలు పాటించడం చాలా అవసరం. అయితే, ఈ మధ్యకాలంలో చాలామందిని వేధిస్తున్న ఒక పెద్ద సందేహం.. "ఇంట్లో 3 బర్నర్ల గ్యాస్ స్టవ్ వాడితే పేదరికం వస్తుందా?" దీని వెనుక ఉన్న నిజానిజాలు , పాటించాల్సిన ముఖ్యమైన వాస్తు నియమాలు ఇప్పుడు తెలుసుకుందాం.. సాధారణంగా మన సమాజంలో 'మూడు' అనే సంఖ్య పట్ల ఒక రకమైన అపోహ ఉంది. అందుకే 3 బర్నర్లు ఉన్న స్టవ్ను ఉపయోగిస్తే ఆర్థిక ఇబ్బందులు లేదా వాస్తు దోషాలు వస్తాయని కొందరు భయపడుతుంటారు. కానీ, వాస్తు శాస్త్ర నిపుణుల ప్రకారం ఇది కేవలం ఒక అపోహ మాత్రమే.గ్యాస్ స్టవ్కు ఎన్ని బర్నర్లు ఉన్నాయనే దానితో వాస్తు దోషం ఏర్పడదు.కుటుంబ అవసరాలకు అనుగుణంగా 3 లేదా 4 బర్నర్ల స్టవ్ను ఉపయోగించడం వల్ల ఎటువంటి ప్రతికూల ప్రభావం ఉండదు. బర్నర్ల సంఖ్య కంటే, ఆ స్టవ్ను వంటగదిలో ఏ దిశలో ఉంచారు అనేదే అత్యంత ముఖ్యం. మీ ఇంట్లో ఎన్ని బర్నర్ల స్టవ్ ఉన్నప్పటికీ, అగ్నిదేవుడి అనుగ్రహం లభించి లక్ష్మీదేవి నివాసం ఉండాలంటే ఈ క్రింది నియమాలను తప్పకుండా పాటించాలి: సరైన దిశ (ఆగ్నేయం): గ్యాస్ స్టవ్ను ఎల్లప్పుడూ వంటగదిలోని ఆగ్నేయ మూల (East-South) లోనే ఉంచాలి. ఇది అగ్ని తత్వానికి సంబంధించిన దిశ కాబట్టి ఇక్కడ స్టవ్ ఉంచడం వల్ల ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. తూర్పు ముఖంగా వంట చేయాలి: వంట చేసేటప్పుడు గృహిణి లేదా వంట చేసే వ్యక్తి ముఖం ఎల్లప్పుడూ తూర్పు దిశ వైపు ఉండాలి. ఇది కుటుంబ సభ్యుల ఆరోగ్యాన్ని పెంచడమే కాకుండా ఇంట్లో ప్రశాంతతను నింపుతుంది. ఈశాన్యంలో పొయ్యి అస్సలు వద్దు
* వరలక్ష్మీ వ్రతం రోజున ఉదయం, సాయంత్రం ఇంట్లోని దేవుళ్లకు నైవేద్యం సమర్పించాలి. ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి మీ ఇంట్లోకి ప్రవేశిస్తుంది. * ఈ పవిత్రమైన రోజున వరలక్ష్మీ వ్రతాన్ని ఆచరించే వారు లక్ష్మీదేవి కథను చదవడం, లక్ష్మీమంత్రాలను జపించడం, ఉపవాస దీక్షను కొనసాగించడం, వాయనాలు ఇవ్వడం తప్పకుండా చేయాలి. * వాస్తు ప్రకారం, ఈ పవిత్రమైన రోజున మీ ఇంటిని చాలా శుభ్రంగా ఉంచుకోవాలి. * సేవ చేసే వారు, అతిథులను స్వాగతించే వారి ఇంట్లో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది. * వాస్తు శాస్త్రం ప్రకారం, ఇంటి ప్రధాన ద్వారంపై స్వస్తిక్ లేదా ఓం చిహ్నాన్ని పెట్టాలి. * జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, ఇంటికి ఈశాన్య దిక్కులో నీటితో నిండిన కుండను ఉంచడం వల్ల మీ ఇంట్లో శాంతి, సంతోషం నెలకొంటాయి. * మీ ఇంట్లోకి లక్ష్మీదేవిని ఆహ్వానించేందుకు డ్రాయింగ్ రూమ్లో తాజా పూల గుత్తిని ఉంచొచ్చు. దీని వల్ల మీ ఇంట్లో వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటంది. * మీ ఇంటిని ఎల్లప్పుడూ పరిశుభ్రంగా ఉంచుకోవాలి. ఏ మూలలోనూ చీకటి ఉండకుండా చూసుకోవాలి. అప్పుడే ప్రతికూల శక్తులు తొలగిపోతాయి. * మీరు వాడే నైవేద్యాలకు ఉప్పు, మిరియాలపొడిని వాడకూడదు * గుడిలో నైవేద్యాలు సమర్పించిన తర్వాత వాటిని గుడిలోనే వదిలేసే పొరపాటు చేస్తుంటారు. ఇది అశుభంగా పరిగణించబడుతుంది. * వాస్తు శాస్త్రం ప్రకారం, పొరపాటున కూడా వంట గదికి ఆనుకుని పూజా స్థలాన్ని ఏర్పాటు చేయకూడదు. * ఇలా చేయడం వల్ల మీ కుటుంబంలో కలహాలు ప్రారంభం కావొచ్చు. * వాస్తు నిపుణుల అభిప్రాయం ప్రకారం, పడకగదిలో దేవుని చిత్రాలు లేదా మతపరమైన ఫోటోలు ఉంచకూడదు. ఇది అశుభంగా పరిగణించబడుతుంది. వరలక్ష్మీ వ్రతం వంటి పవిత్రమైన రోజున ఏ పని చేసినా కచ్చితంగా విజయం లభిస్తుందని చాలా మంది నమ్ముతారు. అంతేకాదు ఈ పర్వదినాన కొందరు కొత్త ఇంటిని కొనుగోలు చేయడం, లేదా

సాయంత్రం అయ్యిందంటే చాలు.. ఇళ్లలో పూజాదికాలు, దీపారాధనలు మొదలవుతాయి. అయితే, జ్యోతిష్యం, వాస్తు శాస్త్రాల ప్రకారం సంధ్యా సమయాన్ని లక్ష్మీదేవి గృహ ప్రవేశం చేసే దివ్య ముహూర్తంగా భావిస్తారు. ఆ సమయంలో మనం ఇచ్చే ఆహ్వానాన్ని బట్టే ఆ అమ్మవారి అనుగ్రహం, ఇంట్లో ఐశ్వర్యం నిలుస్తాయని నమ్ముతారు. మరి లక్ష్మీకటాక్షం సిద్ధించాలంటే సాయంకాలం వేళ ఇంటి ప్రధాన ద్వారం వద్ద ఎలాంటి నియమాలు పాటించాలో ఇప్పుడు చూద్దాం. లక్ష్మీదేవి అనుగ్రహం కోసం సాయంత్రం చేయాల్సిన ముఖ్యమైన పనులు సంధ్యా సమయంలో గుమ్మం వద్ద చీకటి ఉండకూడదు. ప్రధాన ద్వారం వద్ద నూనెతో లేదా నెయ్యితో దీపం వెలిగించడం అత్యంత శుభప్రదం. ఈ వెలుగు ఇంట్లోని ప్రతికూల శక్తిని తరిమికొట్టి, సానుకూల వాతావరణాన్ని నింపుతుంది. సాయంత్రం వేళ గడప వద్ద గంగాజలాన్ని గానీ, లేదా స్వచ్ఛమైన నీటిలో కొద్దిగా పసుపు వేసి గానీ చల్లడం వల్ల ఆ ప్రాంతం పవిత్రమవుతుంది. సంధ్యా సమయంలో ఇంటి ప్రధాన ద్వారాన్ని పూర్తిగా మూసివేయకుండా కొద్దిసేపు తెరిచి ఉంచాలి. ఇది లక్ష్మీదేవికి స్వాగతం పలకడానికి సంకేతం. (భద్రతా కారణాల రీత్యా రాత్రి వేళల్లో తలుపులు వేసుకోవచ్చని గుర్తుంచుకోండి). పరిశుభ్రతకే ప్రథమ పీఠం ఇంటి గుమ్మం ఎంత శుభ్రంగా ఉంటే, లక్ష్మీదేవి అంతగా ప్రసన్నురాలవుతుంది. ప్రవేశ ద్వారం వద్ద దుమ్ము, ధూళి లేకుండా చూసుకోవడం ముఖ్యం. ఇంటి సింహద్వారం వద్ద పొరపాటున కూడా ఈ పనులు చేయకూడదు. ప్రధాన ద్వారానికి ఇరువైపులా విరిగిపోయిన వస్తువులు, పాత సామగ్రి, లేదా చెత్తబుట్టలను ఉంచకూడదు. ఇవి ఇంట్లోకి లక్ష్మీదేవి రాకుండా అడ్డుకుంటాయని వాస్తు నిపుణులు హెచ్చరిస్తున్నారు. సాయంత్రం వేళ సింహద్వారం వద్ద వెలుతురు లేకపోవడం దరిద్రానికి దారితీస్తుంది. కాబట్టి అక్కడ ఎప్పుడూ కాంతి ఉండేలా చూసుకోవాలి. ఇంటి ప్రవేశ ద్వారం కేవలం రాకపోకలకే కాక, ఇంట్లోకి ఐశ్వర్యం, శాంతి సంతోషాలు అడుగుపెట్టే పవిత్ర మార్గం. కాబట్టి ఈ చిన్న చిన్న వాస్తు నియమాలను పాటించడం

ఇంటి ప్రధాన ద్వారం విషయంలో వాస్తు శాస్త్రంలో కొన్ని ప్రత్యేక నియమాలు ఉన్నాయి. ముఖ్యంగా సాయంత్రం వేళ ప్రధాన ద్వారం ఎలా ఉండాలి? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? వాస్తు ప్రకారం నిపుణులు ఏం చెబుతున్నారో తెలుసుకుందాం.. ఇంటర్నెట్ డెస్క్: వాస్తు నమ్మకాల ప్రకారం.. ఇంటి ప్రధాన ద్వారానికి ఎంతో ప్రాధాన్యం ఉంటుంది. ఇంట్లోకి సానుకూల శక్తి ప్రవేశించే మార్గంగా ప్రధాన ద్వారాన్ని భావిస్తారు. అందుకే సాయంత్రం వేళ ఈ ప్రాంతాన్ని శుభ్రంగా, వెలుతురుతో ఉంచాలని వాస్తు సూచనలు చెబుతాయి. వాస్తు నమ్మకాల ప్రకారం.. సాయంకాలం శుభప్రదమైనదిగా భావిస్తారు. ఈ సమయంలో మహాలక్ష్మి ఇంట్లోకి ప్రవేశిస్తుందని నమ్ముతారు. అందువల్ల సాయంత్రం కొంతసేపు ప్రధాన ద్వారం తెరిచి ఉంచడం శుభప్రదమని కొందరు విశ్వసిస్తారు. అయితే భద్రత కారణాల దృష్ట్యా తలుపు తప్పనిసరిగా తెరిచి ఉంచాల్సిన అవసరం లేదు. వాస్తు నియమాలను పాటించాలనుకునేవారు తలుపు దగ్గర శుభ్రత, వెలుతురుపై ప్రత్యేక శ్రద్ధ పెట్టవచ్చు. సాయంత్రం ఇంటి ప్రధాన ద్వారం వద్ద దీపం వెలిగించడం మన సంప్రదాయాల్లో చాలా కాలంగా ఉంది. దీపం వెలిగించడం వల్ల ఇంట్లో ప్రశాంతమైన, ఆహ్లాదకరమైన వాతావరణం ఏర్పడుతుందని భక్తులు నమ్ముతారు. కొంతమంది సాయంత్రం ప్రధాన ద్వారం వద్ద గంగాజలం లేదా స్వచ్ఛమైన నీటిని చల్లుతారు. ఇలా చేయడం వల్ల ఆ ప్రదేశం పవిత్రంగా మారుతుందని కొందరి విశ్వాసం. అయితే దీనికి శాస్త్రీయ ఆధారాలు ఉన్నాయని చెప్పలేం. వాస్తు ప్రకారం.. ప్రధాన ద్వారం ఎప్పుడూ శుభ్రంగా, వెలుతురుతో ఉండాలి. చెత్త, దుమ్ము, పాత చెప్పులు, పనికిరాని వస్తువులను అక్కడ ఉంచకుండా చూసుకోవడం మంచిది. శుభ్రమైన ప్రవేశద్వారం ఇంటికి అందాన్ని పెంచడంతో పాటు పరిశుభ్రమైన వాతావరణాన్ని కల్పిస్తుంది. Note: ఇందులోని సమాచారం ఇంటర్నెట్లో అందుబాటులో ఉన్న వివరాల ఆధారంగా మీకు అందించడం జరుగుతోంది. ABN ఆంధ్రజ్యోతి దీనిని ధ్రువీకరించడం లేదు. ప్రెషర్ కుక్కర్ విజిల్ వేస్తూ నీరు కారుతోందా? ఈ సింపుల్ చిట్కాలతో సమస్యకు చెక్

ఇల్లు అనేది కేవలం ఇటుకలు, రాళ్లతో కట్టే నాలుగు గోడల నిర్మాణం మాత్రమే కాదు... మనస్సును ప్రశాంతంగా ఉంచి, కుటుంబ సభ్యుల్లో సానుకూల శక్తిని నింపే ఒక పవిత్ర నిలయం. వాస్తు పద్ధతులను అనుసరించి నిర్మించుకున్న ఇంట్లో లక్ష్మీదేవి నివాసం ఉంటుందని, అక్కడ నివసించే వారికి ఆయురారోగ్యాలతో పాటు సకల ఐశ్వర్యాలు కలుగుతాయని విశ్వసిస్తారు. మన ఇంటికి ప్రాణశక్తిని, సమృద్ధిని తెచ్చిపెట్టే ముఖ్యమైన వాస్తు సూత్రాలేంటి? ఎటువంటి ఇంట్లో ఉంటే కలిసివస్తుందనే వివరాలను తెలుసుకుందాం.ప్రధాన ద్వారం - సకల శుభాలకు ముఖద్వారంఇంటి సింహద్వారం ఎప్పుడూ శుభప్రదమైన దిశలోనే ఉండాలి. తూర్పు, ఉత్తరం లేదా ఈశాన్య దిశలలో సింహద్వారాన్ని ఏర్పాటు చేయడం అత్యంత శ్రేయస్కరం. సింహద్వారం వద్ద ఎప్పుడూ కాంతివంతమైన వెలుతురు ఉండేలా చూసుకోవాలి. లక్ష్మీదేవి ఆవాసముండే ప్రధాన ద్వారానికి ఎదురుగా చెప్పుల స్టాండ్లు, చెత్త కుండీలు లేదా మురికి వస్తువులు ఉంచకూడదు.vastu tips: వాస్తు ప్రకారం ఈ వస్తువులు మీ ఇంట్లో ఉంటే సంపద ఖాళీ అవుతుంది!ఈశాన్య మూల - ఆధ్యాత్మిక ప్రశాంతతకు నెలవుఈశాన్యాన్ని దైవ మూల అని పిలుస్తారు. ఇది ఇంటిలోనే అత్యంత పవిత్రమైన భాగం. ఈశాన్యంలో పూజా గదిని ఏర్పాటు చేసుకుని, తూర్పు ముఖంగా దేవుడిని ఆరాధించడం శుభ ఫలితాలనిస్తుంది. ఈ మూల ఎప్పుడూ తేలికగా, అత్యంత పరిశుభ్రంగా ఉండాలి. ఇక్కడ బరువైన సామాన్లు పెట్టడం గానీ, మెట్లు నిర్మించడం గానీ చేయకూడదు.ఆగ్నేయ మూల - ఆరోగ్యానికి, సిరిసంపదలకు మార్గంఇది అగ్ని దేవుడికి కేటాయించిన స్థానం. కాబట్టి ఇక్కడ వంటగది ఉండటం శ్రేయస్కరం. ఆగ్నేయంలో వంటగది ఉండటం వల్ల కుటుంబ సభ్యుల ఆరోగ్యం బాగుండటమే కాకుండా ఆర్థిక వృద్ధి కలుగుతుంది. వంట చేసేటప్పుడు తూర్పు దిశ వైపు ముఖం పెట్టి వండటం ఉత్తమమైన పద్ధతి.vastu tips: బెడ్రూంలో భార్యాభర్తలు కచ్చితంగా వాస్తును అనుసరించాలి!నైరుతి మూల - స్థిరత్వానికి, గౌరవానికి చిహ్నంనైరుతిని భూమి మూల అంటారు. ఇది కుటుంబంలో స్థిరత్వాన్ని, యజమానికి గౌరవ

కిరణ్ కుమార్ శర్మ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్లో ఛీఫ్ సబ్ ఎడిటర్గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాలు కూడా రాస్తుంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. Vastu Plants: మన దగ్గర ఏదైనా కిరాయి ఇల్లు చూడాలన్న అది వాస్తు ప్రకారం ఉందా లేదా అనేది ఒకటికి రెండు సార్లు తరచి చూసుకుంటారు. అలాగే వ్యాపారం చేయడానికైనా ఇతరత్రా ఏదైనా పనుల కోసం కూడా వాస్తు చూడాల్సిందే. ఇక మన సంస్కృతి సాంప్రదాయాల్లో వాస్తు శాస్త్రంలో కొన్ని మొక్కలకు ప్రాముఖ్యత ఉంది. అలాగే, ఇంట్లో కొన్ని మొక్కలను పెంచుకోవడం మంచిదని చాలా మంది జ్యోతిష్యులు చెబుతున్నమాట. ఇప్పుడు, పూజ గదిలో లేదా ఇంటి మూలలో పవిత్రమైనవిగా భావించే కొన్ని మొక్కలను పెంచుకోవడం వల్ల ఆ ప్రదేశంలో సానుకూల శక్తి విపరీతంగా పెరుగుతుందని ప్రముఖ వాస్తు నిపుణులు చెబుతున్న మాట. కాబట్టి, పూజ గది యొక్క పవిత్రతను పెంచి, మనశ్శాంతిని, లక్ష్మీదేవి ఆశీస్సులను కలిగించే 5 ముఖ్యమైన మొక్కల గురించిన పూర్తి సమాచారం ఇక్కడ ప్రస్తావించబడింది. హిందూ సంప్రదాయంలో, తులసిని లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు. పూజ గదిలో ఈశాన్య లేదా తూర్పు దిశలో ఒక చిన్న తులసి మొక్కను ఉంచడం వల్ల ఇంట్లోని వాస్తు దోషాలన్నీ తొలగిపోతాయని వాస్తు నిపుణులు చెబుతున్న మాట. మల్లె, పారిజాత పువ్వుల సువాసన దేవునికి చాలా ప్రియమైనది. పూజ గది చుట్టూ వీటిని ఉంచడం వల్ల వచ్చే సహజ సువాసనతో పాటు ఇంట్లోని ప్రతికూల శక్తులను తొలగించి, మనశ్శాంతిని పెంచుతుందట. పవిత్రమైన వెదురు మొక్క ఇంటికి శాంతిని, దీర్ఘాయువును తీసుకొస్తుందట. వాస్తు శాస్త్రం ప్రకారం, 5 లేదా 7 గుండ్రని

ఆరోగ్యకరమైన జీవితానికి సరైన ఆహారంతో పాటు ప్రశాంతమైన నిద్ర కూడా అత్యంత ఆవశ్యకం. అయితే, మనం నిద్రించే గది, మంచం చుట్టూ ఉండే వస్తువులు మన జీవితంలో సానుకూల, ప్రతికూల శక్తులపై తీవ్ర ప్రభావం చూపుతాయని వాస్తు శాస్త్రం చెబుతోంది. ముఖ్యంగా నిద్రపోయే సమయంలో తల దగ్గర కొన్ని రకాల వస్తువులను ఉంచుకోవడం వల్ల ప్రతికూల శక్తులు పెరిగి, మనశ్శాంతి కలగడమే కాకుండా ఆర్థిక ఇబ్బందులు కూడా ఎదురయ్యే అవకాశం ఉంది. వాస్తు ప్రకారం నిద్రించే ప్రదేశానికి దూరంగా ఉంచాల్సిన ఆ వస్తువులేమిటో ఇక్కడ తెలుసుకుందాం.డబ్బు, పర్స్: డబ్బును లేదా పర్స్ను తలకింద లేదా మంచంపై ఉంచుకుని నిద్రించడం లక్ష్మీదేవికి అమర్యాద చేసినట్లేనని సంప్రదాయ విశ్వాసం. దీనివల్ల అనవసర ఖర్చులు పెరిగి ఆర్థిక ఇబ్బందులు చుట్టుముడతాయి.vastu tips: వాస్తు ప్రకారం అలోవేరా మొక్కను ఇంట్లో పెంచాలా?నీటి పాత్రలు: చాలామందికి రాత్రి వేళ తల పక్కనే నీటి గ్లాస్ లేదా బాటిల్ ఉంచుకునే అలవాటు ఉంటుంది. కానీ వాస్తు ప్రకారం తల భాగంలో నీటిని ఉంచడం వల్ల చంద్ర గ్రహ ప్రభావం ప్రతికూలంగా మారి మానసిక స్థిరత్వం దెబ్బతింటుంది.ఎలక్ట్రానిక్ పరికరాలు: మొబైల్, ల్యాప్టాప్ వంటి సాధనాలను తల దగ్గర పెట్టుకుని నిద్రించడం వాస్తు పరంగానే కాకుండా, ఆరోగ్యపరంగా కూడా హానికరం. ఇవి నిద్రాభంగానికి ప్రధాన కారణంగా మారుతాయి.మందులు: మంచం తల భాగంలో లేదా దిండు కింద మందులు ఉంచకూడదు. ఇది అనారోగ్యానికి సంబంధించిన ప్రతికూల ఆలోచనలను నిరంతరం ప్రేరేపిస్తూ ఉంటుంది.బూట్లు, చెప్పులు: మంచం పక్కన లేదా కింద చెప్పులు, బూట్లు, మురికి సాక్స్లు ఉంచడం వల్ల ప్రతికూల శక్తులు ఇల్లంతా వ్యాపిస్తాయి.vastu tips: ఇంటికి వాస్తు ఒక్కటే బాగుంటే సరిపోదు..!అద్దం: మంచానికి ఎదురుగా లేదా తల భాగంలో అద్దం ఉండటం శ్రేయస్కరం కాదు. ముఖ్యంగా నిద్రిస్తున్నప్పుడు మన ప్రతిబింబం అద్దంలో కనిపించడం మానసిక అశాంతికి దారితీస్తుంది.బంగారం, వెండి నగల వస్తువులు: బంగారం, వెండి లేదా ఇతర