
Nitin Gadkari: అండర్వరల్డ్, రెడ్లైట్ ఏరియాల నుంచి ఎక్కువ ఓట్లు.. గడ్కరీ కీలకవ్యాఖ్యలు..
Nitin Gadkari: అండర్వరల్డ్, రెడ్లైట్ ఏరియాల నుంచి ఎక్కువ ఓట్లు.. గడ్కరీ కీలక వ్యాఖ్యలు..
© 2026 nimisham.in

Nitin Gadkari: అండర్వరల్డ్, రెడ్లైట్ ఏరియాల నుంచి ఎక్కువ ఓట్లు.. గడ్కరీ కీలక వ్యాఖ్యలు..

కరీంనగర్ టౌన్: భారత ప్రభుత్వం, జల్ శక్తి మంత్రిత్వ శాఖ చేపట్టిన జాతీయ ఉద్యమంలో భాగంగా దేశంలోని 21 ప్రధాన నగరాల్లో భూగర్భ జలాలపై అవగాహన కల్పించేందుకు ప్రచారకార్యక్రమాలు చేపట్టింది. ఈ క్రమంలోనే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి నగరంలోని ప్రధాన కూడలల్లో హోర్డింగ్స్ ఏర్పాటు చేసి అవగాహన కల్పిస్తున్నాయి. అయితే, ఆ హోర్డింగ్ముందు కరీంనగర్ నగరపాలక సంస్థ మేయర్ కొలగాని శ్రీనివాస్ జన్మదినం సందర్భంగా ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. జన్మదిన వేడుకలు పూర్తయి నాలుగు రోజులు గడిచినా వాటిని తొలగించకపోవడంతో ఆ హోర్డింగ్స్ మరుగున పడిపోయాయి. గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు

కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ తన అద్భుతమైన వెయిట్ లాస్ జర్నీ గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ఒకప్పుడు సుమారు 135 కిలోల బరువు ఉన్న తాను, కఠినమైన క్రమశిక్షణతో ఇప్పుడు 89 కిలోలకు తగ్గినట్లు వెల్లడించారు. దాదాపు 46 కిలోల బరువు తగ్గడానికి రోజూ వ్యాయామం చేయడమే కారణమని ఆయన స్పష్టం చేశారు. కరోనా మహమ్మారి తర్వాత తన ప్రాధాన్యతలు మారాయని, ఆరోగ్యంపై దృష్టి సారించడం వల్లే ఈ మార్పు సాధ్యమైందని తెలిపారు.ప్రముఖ ఫిల్మ్ మేకర్ ఫరా ఖాన్కు చెందిన యూట్యూబ్ ఛానల్లో జరిగిన ఒక ఇంటర్వ్యూలో గడ్కరీ ఈ విషయాలను వివరించారు. తన పాత జీవనశైలి చాలా అస్తవ్యస్తంగా, ఎలాంటి ప్రణాళిక లేకుండా ఉండేదని అంగీకరించారు. అయితే, కరోనా మహమ్మారి తన జీవితంలో ఒక కీలక మలుపునకు కారణమైందని చెప్పారు. "కరోనా సమయంలో నాతో సన్నిహితంగా ఉన్న కొందరు స్నేహితులు కన్నుమూశారు. ఆ సంఘటన నన్ను తీవ్రంగా ఆలోచింపజేసింది. అప్పుడే నేను మారాలని నిర్ణయించుకున్నాను. ఆరోగ్యమే నిజమైన సంపద అని గ్రహించాను" అని గడ్కరీ భావోద్వేగంగా గుర్తుచేసుకున్నారు.ఈ మార్పు తర్వాత తన జీవనశైలి పూర్తిగా మారిపోయిందన్నారు. అధికారిక పనుల కారణంగా కొన్నిసార్లు రాత్రి 1 గంటకు నిద్రకు ఉపక్రమించినప్పటికీ, ప్రతిరోజూ ఉదయం 7 గంటలకు నిద్రలేస్తానని తెలిపారు. లేచిన వెంటనే సుమారు రెండు నుంచి రెండున్నర గంటల పాటు కఠినంగా వ్యాయామం చేస్తానని తన దినచర్యను వివరించారు. కేవలం బరువు తగ్గడం కోసమో లేదా పైకి కనిపించే అందం కోసమో

ఏపీ, తమిళనాడులోని రెండు ప్రఖ్యాత పుణ్యక్షేత్రాలు.. తిరుపతి- అరుణాచలం (తిరువణ్ణామలై) జాతీయ రహదారి అభివృద్ధి ప్రాజెక్టు మరింత వేగవంతం కానుంది. ఈ రహదారిని మరింత ఆధునీకరించి, ఫోర్ లేన్ గా విస్తరించడం వల్ల భక్తుల ప్రయాణ సమయం భారీగా తగ్గడంతో పాటు సురక్షిత ప్రయాణాన్ని కల్పించాలనే ప్రయత్నాలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లోక్ సభ సభ్యులు తెర తీశారు.రోడ్డు భద్రతా ప్రమాణాలను మెరుగుపరిచే ఈ ప్రతిపాదనపై వైఎస్ఆర్సీపీకి చెందిన తిరుపతి, కడప ఎంపీలు డాక్టర్ మద్దిల గురుమూర్తి, వైఎస్ అవినాష్ రెడ్డి ఈ మధ్యాహ్నం దేశ రాజధానిలో కేంద్ర రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీని కలిశారు. ఓ వినతిపత్రాన్ని అందజేశారు. ఆ సమయంలో వారి వెంట డీఎంకేకు చెందిన తిరువణ్ణామలై ఎంపీ సీఎన్ అన్నాదురై కూడా ఉన్నారు. తిరుపతి- తిరువణ్ణామలై రోడ్డు ప్రాముఖ్యత గురించి గడ్కరీకి వివరించారు.తిరుపతి, కాణిపాకం, వేలూరు, తిరువణ్ణామలై వంటి ప్రముఖ ఆధ్యాత్మిక ప్రాంతాలను సందర్శించడానికి నిత్యం వేలాదిమంది భక్తులు రాకపోకలు సాగిస్తుంటారని ఎంపీలు ఈ సందర్భంగా గుర్తుచేశారు. ఆయా రాష్ట్రాల భక్తులకు తిరుపతి- తిరువణ్ణామలై మార్గం ఎంతో కీలకమని పేర్కొన్నారు. రెండు రాష్ట్రాల భక్తులు, ఇతర వాహనదారులు ఈ రహదారిని వినియోగిస్తోన్నారని, ఈ క్రమంలో వాహనాల సంఖ్య అంచనాలకు మించి పెరిగిపోతోందని చెప్పారు.ఏపీ, తెలంగాణ మీదుగా తమిళనాడుకు నూతన అమృత్ భారత్ ఎక్స్ప్రెస్- హాల్ట్ స్టేషన్లుపెరుగుతున్న వాహనాల రాకపోకలకు అనుగుణంగా రహదారిని అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని గురుమూర్తి, వైఎస్ అవినాష్ రెడ్డి, అన్నాదురై.. నితిన్ గడ్కరీకి వివరించారు. ఇప్పుడున్న సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. రహదారి విస్తరణ, అవసరమైన ప్రాంతాల్లో అభివృద్ధి పనులు చేపట్టడం, ప్రయాణ సమయాన్ని తగ్గించడం, వాహనదారులకు మెరుగైన భద్రత కల్పించేలా రహదారి ప్రమాణాలను పెంచడం వంటి అంశాలను ఎంపీలు ప్రస్తావించారు.FCRA Bill పై కేంద్రం కీలక నిర్ణయం: ఇక అన్నింటికీ తెర దించినట్టే.. !!ఈ మార్గం అభివృద్ధి చెందితే ఏపీ

న్యూఢిల్లీ: కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ ఏకంగా 46 కిలోల బరువు తగ్గిన వైనం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఎలాంటి కఠినమైన డైట్లు లేకుండా, కేవలం క్రమశిక్షణతో కూడిన దినచర్య ద్వారానే తాను ఈ ఆరోగ్య మార్పును సాధించినట్లు ఆయన వెల్లడించారు. ప్రముఖ దర్శకురాలు ఫరా ఖాన్ యూట్యూబ్ ఛానెల్లో ప్రసారమైన ఒక ఇంటర్వ్యూలో గడ్కరీ తాను బరువు తగ్గేందుకు అనుసరించిన విధానాన్ని తెలియజేశారు. ఒక దశలో తన బరువు 135 కిలోలు ఉండేదని, ప్రస్తుతం అది 89 కిలోలకు తగ్గిందని ఆయన తెలిపారు. ‘ఉదయం 7 గంటలకు నిద్రలేచి, ప్రతిరోజూ రెండున్నర గంటల పాటు వ్యాయామం చేయడం నా దినచర్యలో భాగం’ అని ఆయన వివరించారు. కోవిడ్ సమయంలో తనతో పాటు ఉన్న కొందరు మిత్రులు మరణించడం తనను తీవ్రంగా కలచివేసిందని, ఆ సంఘటనే తనలో ఆరోగ్య స్పృహను మరింతగా పెంచిందని గడ్కరీ పేర్కొన్నారు. అంతకుముందు ఏఎన్ఐ పాడ్కాస్ట్లో ఆయన మాట్లాడుతూ.. కోవిడ్ మహమ్మారి తనను ఆరోగ్యంపై దృష్టి పెట్టేలా చేసిందని చెప్పారు. ఒకప్పుడు తాను ఎటువంటి నియమాలు లేని, క్రమశిక్షణ లేని జీవితాన్ని గడిపానని, కానీ వ్యక్తిగతంగా ఎదరైన విషాదాల తర్వాత ఆరోగ్యాన్నే మహాభాగ్యంగా భావించి జీవనశైలిని పూర్తిగా మార్చుకున్నట్లు వెల్లడించారు. ప్రస్తుతం తాను ఎంత బిజీగా ఉన్నప్పటికీ వ్యాయామానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నానని గడ్కరీ తెలిపారు. ఇది కూడా చదవండి: రాఖీ పండుగంతా ‘ఇండియా పోస్ట్’లోనే.. రష్యన్ సమ్మర్ ఎంజాయ్ చేస్తున్న శ్రియ (ఫొటోలు) ప్రకృతి ఒడిలో టాలీవుడ్ హీరోయిన్ యోగా (ఫొటోలు) హైదరాబాద్లో ఎయిడ్స్పై అవగాహన భారీ ర్యాలీ (ఫోటోలు) ఐదేళ్ల తర్వాత కనిపించిన తెలుగు హీరోయిన్ (ఫొటోలు) బోనాలు స్పెషల్.. ఫ్యామిలీతో 'బేబి' వైష్ణవి చైతన్య (ఫొటోలు) మహిళా రిజర్వేషన్ కు జై.. డీలిమిటేషన్ కు నో! విజయ్ సర్కార్ కీలక తీర్మానం టాటా సన్స్ ఛైర్మన్ పదవికి చంద్రశేఖరన్ రాజీనామా ప్రకాశ్ రాజ్ ఓటు

కిరణ్ కుమార్ శర్మ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్లో ఛీఫ్ సబ్ ఎడిటర్గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాలు కూడా రాస్తుంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది

కిరణ్ కుమార్ శర్మ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్లో ఛీఫ్ సబ్ ఎడిటర్గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాలు కూడా రాస్తుంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. E20 Fuel Vehicles Key Changes: ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ఎక్కువ దేశాలు పెట్రోల్ దిగుమతిపైనే ఆధారపడ్డాయి. దీనికే ఎక్కువ విదేశీ మారకం ఖర్చు చేయాల్సి వస్తుంది. ఈ నేపథ్యంలో కేంద్రం పెట్రోల్లో 20 శాతం ఇథనాల్ మిశ్రమాన్ని కలుపుతుంది. ఇదే E20 పెట్రోల్గా పిలుస్తున్నారు. ఇప్పటికే అమెరికా, రష్యా, సహా పలు దేశాలు పెట్రోల్లో ఇథనాల్ను కలుపుతున్నాయి. అమెరికాలో అయితే.. ఏకంగా E80 పెట్రోల్ అంటే.. దాదాపు 80 శాతం ఇథనాల్ను కలుపుతున్నట్టు చెబుతున్నారు. పెట్రోల్లో 20 శాతం ఇథనాల్ మిశ్రమం.. మన దేశం ఇపుడిపుడే ఈ దిశగా అడుగులు వేస్తుంది. అందులో భాగంగా ముందుగా 80 శాతం పెట్రోల్కు 20 శాతం ఇథనాల్ మిశ్రమాన్ని కలుపుతున్నాయి. దీన్నే E20 పెట్రోల్గా పిలుస్తున్నారు. ఇథనాల్ హైగ్రోస్కోపిక్ కావడం వల్ల తేమను గ్రహిస్తుంది. అందువల్ల ఇథనాల్ కలిపిన ఇంధనాన్ని వాడితే, ఫ్యూయల్ లైన్ తుప్పు పట్టే ప్రమాదం ఉందని నిపుణులు చెబుతున్న మాట. రబ్బరు సీల్ క్షీణించడం, ఇతర పార్ట్స్ పాడవటం లాంటివి జరగొచ్చు. అందువల్ల ఇథనాల్ కలిపిన ఇంధనాన్ని వాడటానికి వాహనాల్లో కొన్ని మార్పులు చేయాలని చెబుతున్నారు. తుప్పు పట్టకుండా ఏం చేయాలి... తుప్పు పట్టకుండా ఉండేందుకు కొన్ని పూతలు పూయాలి. ఇంజిన్ కంట్రోల్ యూనిట్లను (ECU) కూడా మార్చాలి. అలాగైతేనే, E20 వాడినా వాహనం పాడవకుండా సురక్షితంగా ఉంటుంది. ఈ మార్పులు చేయకుండా E20ని వాడితే వాహనాలు పాడైపోయే ప్రమాదం ఉందని చెబుతున్నారు. కొన్నిసార్లు