
Raj Tarun : రాజ్ తరుణ్ కొత్త సినిమా నుంచి.. మెలోడీ సాంగ్ విన్నారా..?
మీరు కూడా ఈ మెలోడీ సాంగ్ వినేయండి.. (Raj Tarun)
© 2026 nimisham.in

మీరు కూడా ఈ మెలోడీ సాంగ్ వినేయండి.. (Raj Tarun)

నటి కుషిత కళ్లపు తాజాగా తిరుమల వేంకటేశ్వరస్వామిని దర్శించుకుంది. తిరుమలలో దిగిన పలు ఫోటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేసింది.

రాకింగ్ స్టార్ యష్ కథానాయకుడిగా, జాతీయ అవార్డు గ్రహీత గీతూ మోహన్దాస్ (Geetu Mohandas) దర్శకత్వంలో కేవీఎన్ ప్రొడక్షన్స్ భారీ బడ్జెట్తో నిర్మిస్తున్న పాన్-ఇండియా చిత్రం టాక్సిక్(Toxic). రాకింగ్ స్టార్ యష్ కథానాయకుడిగా, జాతీయ అవార్డు గ్రహీత గీతూ మోహన్దాస్ (Geetu Mohandas) దర్శకత్వంలో కేవీఎన్ ప్రొడక్షన్స్ భారీ బడ్జెట్తో నిర్మిస్తున్న పాన్-ఇండియా చిత్రం టాక్సిక్(Toxic). కియారా అద్వానీ, నయనతార, రుక్మిణీ వసంత్, హుమా ఖురేషీ, తారా సుతారియా వంటి తారలు ముఖ్య పాత్రల్లో నటిస్తున్న ఈ గ్యాంగ్స్టర్ డ్రామా రిలీజ్ కు సిద్దమవుతోంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన ట్రైలర్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా మెప్పించడమే కాకుండా భారీ అంచనాలను రేకెత్తించింది. ఇక తాజాగా ఈ సినిమా పారితోషికాల విషయంలో సరికొత్త రికార్డులను సృష్టిస్తోంది. ఈ సినిమాలోని నటీనటుల రెమ్యూనరేషన్లకు సంబంధించిన వివరాలు ప్రస్తుతం నెట్టింట తీవ్రంగా చర్చనీయాంశమవుతున్నాయి. భారీ తారాగణంతో రూపొందుతున్న ఈ చిత్రం కోసం కేవీఎన్ ప్రొడక్షన్స్ భారీగానే బడ్జెట్ కేటాయించినట్లు తెలుస్తోంది. హీరో యష్ ఈ సినిమా కోసం నేరుగా రూ. 50 కోట్ల పారితోషికం తీసుకోవడమే కాకుండా ఈ చిత్రానికి సహ-నిర్మాతగా కూడా వ్యవహరిస్తుండటంతో లాభాల్లో వాటాతో కలిపి యష్ మొత్తం పారితోషికం రూ. 100 కోట్ల మార్క్ను దాటనుంది. ఇక ఈ సినిమాలో కథానాయిక కాకపోయినప్పటికీ, అత్యంత కీలకమైన పాత్రను పోషిస్తున్న నయనతార ఏకంగా రూ.18 కోట్ల పారితోషికం అందుకున్నట్లు సమాచారం. మరోవైపు సినిమాలో నదియా పాత్రలో ప్రధాన కథానాయికగా నటిస్తున్న కియారా అద్వానీకి దాదాపు రూ.15 కోట్లు లభించినట్లు తెలుస్తోంది. ఇక వీరితో పాటు సప్త సాగరాలు దాటి ఫేమ్ రుక్మిణీ వసంత్ రూ. 3 కోట్లు అందుకోగా, ఎలిజిబెత్ పాత్రలో నటిస్తున్న హుమా ఖురేషీకి, రెబెకా పాత్ర పోషిస్తున్న తారా సుతారియాకు చెరో రూ. 2 కోట్ల వరకు అందించినట్లు తెలుస్తోంది. అత్యున్నత సాంకేతిక ప్రమాణాలతో రూపొందుతున్న ఈ చిత్రం ఆగస్టు

ఒకప్పటి కంటే ఇప్పుడు తెలుగు సినిమాల్లో బాలీవుడ్ యాక్టర్స్ కనిపించడం ఎక్కువయింది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ న్యూ ప్రాజెక్ట్ లో ఇప్పటి వరకూ తెలుగులో నటించని బాలీవుడ్ హీరో ఎంట్రీ ఇస్తున్నారట. దాంతో ఒక్కసారిగా టాలీవుడ్ మూవీస్ లో నటించిన బాలీవుడ్ నటులపై సినీ ఫ్యాన్స్ ఫోకస్ పెట్టారు. అల్లు అర్జున్ హీరోగా లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో ఓ సినిమా రూపొందనుంది. ఈ ప్రాజెక్ట్ లోనే హిందీ హీరో షాహిద్ కపూర్ ఓ కీలక పాత్ర ధరించనున్నారని వినికిడి. ఈ చిత్రాన్ని పౌరాణిక గాథతో తెరకెక్కిస్తారనీ సమాచారం. ఇలా పలు విశేషాలను ఇప్పటి నుంచే అల్లు అర్జున్ - లోకేశ్ కనగరాజ్ కాంబోలో రూపొందే ప్రాజెక్ట్ అందిపుచ్చుకుంటోంది. అదే అభిమానుల్లో ఆసక్తిని కలిగిస్తోంది. షాహిద్ కపూర్ ఇప్పటి దాకా తెలుగు చిత్రాల్లో నటించలేదు. అయితే తెలుగు దర్శకుడు సందీప్ రెడ్డి వంగా నిర్దేశకత్వంలో షాహిద్ నటించిన 'కబీర్ సింగ్' బిగ్ హిట్ గా నిలచింది. అలాగే తెలుగు నిర్మాతలు అల్లు అరవింద్, దిల్ రాజు, నాగవంశీ సంయుక్తంగా నిర్మించిన 'జెర్సీ' సినిమాలోనూ షాహిద్ కపూర్ హీరోగా నటించారు. ఈ చిత్రం కూడా తెలుగు దర్శకుడు గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో తెరకెక్కడం విశేషం.అయితే 'జెర్సీ' బాక్సాఫీస్ బాంబ్ గా మిగిలింది. తెలుగు చిత్రసీమకు, బాలీవుడ్ హీరోస్ కు అనుబంధం ఏ నాటి నుంచో ఉంది. ఆ మాటకొస్తే తెలుగు భాషలో హిందీ సినిమాలను డబ్బింగ్ చేసి సక్సెస్ సాధించిన వారూ ఉన్నారు. నాటి మేటి నటుడు రాజ్ కపూర్ తన 'ఆహ్' చిత్రాన్ని 1953లోనే తెలుగులో 'ప్రేమలేఖలు'గా డబ్ చేసి విజయం సాధించారు. ఆ పై విజయా ప్రొడక్షన్స్, సురేశ్ ప్రొడక్షన్స్, పద్మాలయా, ప్రసాద్ ప్రొడక్షన్స్ వంటి సంస్థలు పలు హిందీ చిత్రాలు నిర్మించి ఉత్తరాదిన జయకేతనం ఎగురవేశాయి. అంతకు ముందు తెలుగు నిర్మాతలు నిర్మించిన హిందీ చిత్రాల్లో పలువురు హిందీ హీరోలు నటించి