
Hardik Pandya: మైదానంలోకి హార్దిక్ పాండ్యా రీఎంట్రీ డేట్ ఫిక్స్.. బీసీసీఐ నుంచి అదిరిపోయే అప్డేట్
Hardik Pandya: మైదానంలోకి హార్దిక్ పాండ్యా రీఎంట్రీ డేట్ ఫిక్స్.. బీసీసీఐ నుంచి అదిరిపోయే అప్డేట్
© 2026 nimisham.in

Hardik Pandya: మైదానంలోకి హార్దిక్ పాండ్యా రీఎంట్రీ డేట్ ఫిక్స్.. బీసీసీఐ నుంచి అదిరిపోయే అప్డేట్

తాను ఆఫ్లైన్లో ఉన్నప్పటికి కూడా జీవితంలో ఇంతకంటే ఎక్కువ ఆనందంగా ఎప్పుడూ లేను అని చెబుతూ క్రికెటర్ హార్దిక్ పాండ్యా (Hardik Pandya ) సోషల్ మీడియాలో కొన్ని ఫోటోలను షేర్ చేశాడు. ఈ ఫోటోలు వైరల్ అవుతున్నాయి.

Hardik Pandya: హార్దిక్ పాండ్యాతో డేటింగ్ రూమర్స్.. ఘాటుగా స్పందించిన పవన్ హీరోయిన్

ముంబై ఇండియన్స్ జట్టు కెప్టెన్సీ వ్యవహారంపై క్రికెట్ వర్గాల్లో తీవ్ర చర్చ జరుగుతోంది. జట్టు యాజమాన్యం ఒక కీలక నిర్ణయం తీసుకునే దిశగా ఆలోచన చేస్తోందని, ప్రస్తుత కెప్టెన్ హార్దిక్ పాండ్యా స్థానంలో యువ సంచలనం తిలక్ వర్మకు పగ్గాలు అప్పగించే అవకాశం ఉందని వార్తలు విస్తృతంగా ప్రచారం అవుతున్నాయి. తెలుగు యువకుడు తిలక్ వర్మ రేసులో ముందున్నట్లు తెలుస్తోంది. వచ్చే ఐపీఎల్ సీజన్ నుంచి ముంబై ఇండియన్స్ జట్టుకు తిలక్ వర్మ సారథ్యం వహించవచ్చనే ప్రచారం ఊపందుకుంది. దీనికి సమాంతరంగా, హార్దిక్ పాండ్యాను కేవలం ఆటగాడిగానే జట్టులో కొనసాగించాలని యాజమాన్యం భావిస్తున్నట్లు కథనాలు వస్తున్నాయి. నిజానికి, గతంలో ముంబై ఇండియన్స్ నుంచి హార్దిక్ పాండ్యా బయటకు వెళ్తాడని లేదా ముంబై యాజమాన్యమే అతడిని వదులుకోవాలని చూస్తోందని చర్చ జరిగింది. హార్దిక్ను ట్రేడ్ చేయడం కోసం కోల్కతా నైట్ రైడర్స్ను ముంబై ఇండియన్స్ సంప్రదించినట్లు కూడా వార్తలు వచ్చాయి. అయితే, సరైన ప్రత్యామ్నాయ ఆటగాడు దొరకకపోవడంతో పాండ్యాను కొనసాగించాలని ముంబై ఇండియన్స్ అప్పట్లో నిర్ణయం తీసుకుందని అంటారు. కెప్టెన్ ఎంపికకు సంబంధించిన విషయంలో మాజీ కెప్టెన్ రోహిత్ శర్మదే కీలక పాత్ర అనే చర్చ ప్రస్తుతం ఉంది. కెప్టెన్సీ రేసులో జస్ప్రీత్ బుమ్రా పేరు కూడా వినిపించినప్పటికీ, అతడి గాయాల సమస్యల దృష్ట్యా మేనేజ్మెంట్ తిలక్ వర్మను బెస్ట్ ఛాయిస్గా భావిస్తున్నట్లు కథనాలు వస్తున్నాయి. సూర్యకుమార్ యాదవ్ను వదులుకోవడానికి కూడా ముంబై ఇండియన్స్ సిద్ధంగా లేదనే ప్రచారం జరుగుతోంది. అయితే, తిలక్ వర్మ కెప్టెన్సీలో హార్దిక్ పాండ్యా ఆడతాడా? అందుకు హార్దిక్ ఒప్పుకుంటాడా? అనేది ఆసక్తికరంగా మారింది. హార్దిక్ పాండ్యా కెప్టెన్సీ రికార్డును పరిశీలిస్తే, గుజరాత్ టైటాన్స్ జట్టు అరంగేట్రం చేసినప్పుడు అతడే కెప్టెన్గా ఉన్నాడు. గుజరాత్ టైటాన్స్కు మొదటి సీజన్లోనే టైటిల్ అందించాడు. ఆ తర్వాతి సీజన్లోనూ జట్టును ఫైనల్కు తీసుకెళ్ళాడు. ఈ విజయవంతమైన కెప్టెన్సీ ప్రదర్శన తర్వాతే ముంబై ఇండియన్స్ యాజమాన్యం

అఫ్గానిస్థాన్తో జరగనున్న టీ20 సిరీస్కు బీసీసీఐ ఇవాళ భారత జట్టును ప్రకటించింది. శ్రేయస్ అయ్యర్ కెప్టెన్గా వ్యవహరించనుండగా, తిలక్ వర్మ వైస్ కెప్టెన్గా ఉండనున్నాడు. స్పోర్ట్స్ డెస్క్: అఫ్గానిస్థాన్తో జరగనున్న మూడు మ్యాచ్ల టీ20 సిరీస్కు బీసీసీఐ ఇవాళ(మంగళవారం) భారత జట్టును ప్రకటించింది. శ్రేయస్ అయ్యర్ కెప్టెన్గా వ్యవహరించనుండగా, తిలక్ వర్మ వైస్ కెప్టెన్గా ఉండనున్నాడు. ఇక వికెట్ కీపర్లుగా సంజూ శాంసన్, ఇషాన్ కిషన్లను ఎంపిక చేసింది. జింబాబ్వేతో సిరీస్కు దూరమైన సంజూ శాంసన్ తిరిగి జట్టులోకి వచ్చాడు. ఈ సిరీస్కు వైభవ్ సూర్వవంశీ కూడా ఎంపికయ్యాడు. అయితే స్టార్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యకు మాత్రం జట్టులో స్థానం దక్కలేదు. ఇక బుమ్రా, నితీశ్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్, హర్షిత్ రాణాలను ఎంపిక చేసినప్పటికీ వారు కూడా ఫిట్నెస్ క్లియరెన్స్ సాధించాల్సి ఉంటుంది. ఇక అఫ్గానిస్థాన్తో భారత్ సెప్టెంబర్ 13 నుంచి 17 మధ్య మూడు టీ20 మ్యాచ్ లు ఆడనుంది. తొలి టీ20 మ్యాచ్ సెప్టెంబర్ 13న, రెండో టీ20 సెప్టెంబర్ 15న, మూడో టీ20 సెప్టెంబర్ 17న జరగనున్నాయి. ఈ మూడు టీ20లకు ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదిక కానుంది. ఈ సిరీస్ ద్వారా అఫ్గానిస్థాన్ భారత్ లో టీమిండియాకు ఆతిథ్యం ఇవ్వనుండటం విశేషం. శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), అభిషేక్ శర్మ, వైభవ్ సూర్యవంశీ, సంజు శాంసన్ (వికెట్ కీపర్), ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), తిలక్ వర్మ (వైస్ కెప్టెన్), శివమ్ దూబే, నితీశ్ కుమార్ రెడ్డి*, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్*, వరుణ్ చక్రవర్తి, రవి బిష్ణోయ్, జస్ప్రీత్ బుమ్రా*, అర్షదీప్ సింగ్, హర్షిత్ రానా* గమనిక: స్టార్ గుర్తు ఉన్నవాళ్లు జట్టులోకి ఎంపికైనప్పటికీ ఫిట్నెస్ నిరూపించుకోవాల్సి ఉంటుంది. ముంబై ఇండియన్స్తోనే పాండ్య.. కానీ, కెప్టెన్గా కాదు! ఆ విషయంలో పాకిస్థాన్ క్రికెట్ను నమ్మోచ్చు: హర్షా భోగ్లే

టీమిండియా స్టార్ ఆల్రౌండర్, ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్య ట్రేడింగ్పై కొత్త అంశం ప్రచారంలోకి వచ్చింది. అతడిని ట్రేడ్ చేయకుండా ఆటగాడిగా జట్టులో కొనసాగించాలని ముంబై భావిస్తోందట. స్పోర్ట్స్ డెస్క్: టీమిండియా స్టార్ ఆల్రౌండర్, ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్య(Hardik Pandya) ట్రేడింగ్పై కొత్త అంశం ప్రచారంలోకి వచ్చింది. ఇప్పటి వరకు హార్ధిక్ను ముంబై ట్రేడింగ్లోకి రిలీజ్ చేస్తుందని వార్తలు వినిపించాయి. అయితే తాజాగా హార్దిక్ను ట్రేడ్ చేయకుండా ఆటగాడిగా జట్టులో కొనసాగించి, కెప్టెన్సీ మరొకరికి అప్పగించాలని ముంబై భావిస్తోందని సమాచారం. పాండ్యను భర్తీ చేసే సరైన ప్రత్యామ్నాయ ఆటగాడు లేకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. కెప్టెన్గా కొత్తవారిని ఎంపిక చేసేందుకు ముంబై ఫ్రాంఛైజీ కసరత్తు చేస్తోందని తెలుస్తోంది. కొత్త కెప్టెన్ ఎంపికలో ఆ జట్టు స్టార్ ప్లేయర్ రోహిత్ శర్మ కీలకపాత్ర పోషిస్తున్నాడని, ఇప్పటికే మెనేజ్మెంట్తో చర్చలు జరుపుతున్నట్లు టాక్ వినిపిస్తోంది. ముంబై ఇండియన్స్ జట్టు కెప్టెన్ పోటీలో సీనియర్ ప్లేయర్ జస్ప్రీత్ బుమ్రాతో పాటు హైదరాబాదీ ఆటగాడు తిలక్ వర్మ పేరు పరిశీలనలో ఉందని సమాచారం. అయితే, జట్టు దీర్ఘకాల అవసరాలను దృష్టిలో ఉంచుకుని తిలక్ వర్మ వైపే మొగ్గు చూపే అవకాశాలున్నాయని తెలుస్తోంది. హార్దిక్ను అసలు ట్రేడ్ చేయకపోయినా ఆశ్చర్యంలేదని ఫ్రాంఛైజీ సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. ట్రేడ్ విషయమై ఆటగాడితో చర్చలు కూడా జరిగాయని, ఒక ట్రేడ్ జరగాలంటే చాలా విషయాలు ఒక కొలిక్కి రావాలని, ఇది అంత తేలికైన విషయం కాదని ఎంఐ ఫ్రాంఛైజీలోని ఓ సభ్యుడు వెల్లడించారు. అలానే మహేల జయవర్ధనెను కోచ్ పదవి నుంచి తప్పిస్తారని ఇటీవల వార్తలు వచ్చాయి. అయితే, వచ్చే సీజన్కు అతనే కోచ్గా ఉండే అవకాశముందని టాక్. చివరి నిమిషంలో ఎలాంటి మార్పులు లేకపోతే వచ్చే నెలలో అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉందని తెలుస్తోంది. సూర్యకుమార్ యాదవ్ గతేడాది మెరుగైన ప్రదర్శన చేయలేదు. అయినప్పటికీ అతడిని

Hardik Pandya Injury: టీమిండియా స్టార్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా పునరాగమనానికి మరోసారి బ్రేక్ పడినట్లు తెలుస్తోంది. ఫిట్నెస్ సాధించి జట్టులోకి వచ్చేందుకు బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్స్లెన్స్లో శిక్షణ తీసుకుంటున్న హార్దిక్కు తాజాగా కాలికి మరోసారి స్వల్ప గాయమైనట్లు తెలుస్తోంది. దీంతో ప్రస్తుతానికి బౌలింగ్కు దూరంగా ఉండాలని సూచించినట్లు తెలుస్తోంది. భారత్-ఆఫ్ఘనిస్థాన్ మధ్య మూడు టీ20ల సిరీస్ జరగనుంది. ఈ సిరీస్లో హార్దిక్ పునరాగమనం చేస్తాడని భావించినా.. తాజా పరిణామంతో అతడి ఎంపికపై సందేహాలు నెలకొన్నాయి. టీ20 సిరీస్లో మూడు మ్యాచ్లు ఉంటాయి. ఈ నేపథ్యంలో హార్దిక్ పూర్తి ఫిట్నెస్ సాధించాడా? బౌలింగ్ చేయగలిగే స్థితిలో ఉన్నాడా? అన్నది సెలెక్టర్లకు కీలకంగా మారింది. గాయం నుంచి కోలుకున్న తర్వాత హార్దిక్ బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్స్లెన్స్లో పునరావాస కార్యక్రమం కొనసాగిస్తున్నాడు. ఇటీవల అతడి ఫిట్నెస్ మెరుగుపడటంతో త్వరలోనే మైదానంలోకి వస్తాడని అభిమానులు ఆశించారు. అయితే శిక్షణ సమయంలో కాలికి స్వల్ప ఇబ్బంది రావడంతో ప్రస్తుతం బౌలింగ్ చేయకుండా విశ్రాంతి తీసుకోవాలని సూచించినట్లు సమాచారం. దీంతో హార్దిక్ రీఎంట్రీపై మరోసారి అనిశ్చితి నెలకొంది. ఎక్కువమంది చదివినది: Video: 6 ఫోర్లు, 7 సిక్సర్లతో విధ్వంసం.. 26 బంతుల్లో 296 స్ట్రైక్ రేట్తో కాటేరమ్మ కొడుకు ఊచకోత చూశారా..? హార్దిక్ పాండ్యాను గాయాలు చాలాకాలంగా ఇబ్బంది పెడుతున్నాయి. ఐపీఎల్ సమయంలో ఎదురైన సమస్యల అనంతరం అతడు సీఓఈలో రిహాబిలిటేషన్ ప్రారంభించాడు. అనంతరం ఫిట్నెస్ పరీక్షల సమయంలోనూ కాలి కండరాలకు సంబంధించిన ఇబ్బందులు ఎదురయ్యాయి. పూర్తి ఫిట్నెస్ సాధించిన తర్వాతే పోటీ క్రికెట్లోకి అనుమతించాలని బీసీసీఐ భావిస్తోంది. అందుకే హార్దిక్ విషయంలో సెలెక్టర్లు ఎలాంటి తొందరపాటు నిర్ణయం తీసుకోకపోవచ్చని తెలుస్తోంది. హార్దిక్ పాండ్యా భారత టీ20 జట్టులో కీలకమైన ఆల్రౌండర్. బ్యాటింగ్లో భారీ షాట్లు ఆడటంతో పాటు.. మీడియం పేస్తో కీలక వికెట్లు తీయగలడు. ముఖ్యంగా జట్టు కూర్పులో అతడి బౌలింగ్ ఎంతో కీలకం

గాయం నుంచి కోలుకుని అంతర్జాతీయ క్రికెట్లో పునరాగమనం చేయాలని ఆశిస్తున్న భారత క్రికెటర్ హార్దిక్ పాండ్యాకు మళ్లీ తీవ్ర నిరాశ ఎదురైంది. ప్రాక్టీస్ సమయంలో అతడికి తాజాగా కాలికి గాయం అయినట్లు అంతర్జాతీయ మీడియా వర్గాలు స్పష్టం చేశాయి. దీంతో సెప్టెంబర్ 13 నుంచి ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో ప్రారంభం కానున్న మూడు మ్యాచ్ల భారత్-అఫ్గానిస్తాన్ T20 సిరీస్కు అతడు దూరం కావచ్చని వార్తలు వస్తున్నాయి. గత కొన్ని నెలలుగా బెంగళూరులోని BCCI సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్లో హార్దిక్ పాండ్యా తీవ్రంగా శ్రమిస్తూ పునరావాసం పొందాడు. ఆ తర్వాత అతడు పూర్తిస్థాయి ఫిట్నెస్ సాధించాడని క్రికెట్ వర్గాలు కూడా అధికారికంగా నిర్ధారించాయి. అయితే ఇటీవల నిర్వహించిన ప్రాక్టీస్ సెషన్లో కాలికి ఊహించని రీతిలో మళ్లీ గాయం కావడంతో పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. దీంతో రీ-ఎంట్రీ ఇవ్వాలని భావించిన హార్దిక్ ప్రణాళికలు పూర్తిగా తలకిందులయ్యాయి. ఇదిలా ఉండగా ఈ ప్రాక్టీస్ గాయం ప్రభావం వల్ల అతడు రాబోయే T20 సిరీస్కు అందుబాటులో ఉండటం కష్టమని తెలుస్తోంది. అరుణ్ జైట్లీ స్టేడియంలో సెప్టెంబర్ 13న మొదటి T20, సెప్టెంబర్ 15న రెండో T20, సెప్టెంబర్ 17న మూడో T20 మ్యాచ్ జరగనున్నాయి. ఫలితంగా అఫ్గానిస్తాన్ సిరీస్ కోసం భారత జట్టును ఎంపిక చేసే విషయంలో బీసీసీఐ సెలెక్టర్లు తీవ్ర ఆలోచనలో పడ్డారు. ఈ నేపథ్యంలో నిన్నటి వరకు వచ్చిన నివేదికల్లో హార్దిక్ పాండ్యాతో పాటు నితీష్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్ పూర్తి ఫిట్నెస్తో ఉన్నారని సమాచారం బయటకు వచ్చింది. కానీ ఈరోజు ప్రాక్టీస్ గాయం వార్త బయటకు రావడంతో ఎంపిక సమీకరణాలు మారాయి. ఈ వారంలోనే అఫ్గానిస్తాన్ T20 సిరీస్ కోసం సెలెక్టర్లు భారత జట్టును అధికారికంగా ప్రకటించే అవకాశం కనిపిస్తోంది. హార్దిక్ పాండ్యా లేకపోతే అతడి స్థానంలో మరొక ఆల్ రౌండర్ను బరిలోకి దించేందుకు మేనేజ్మెంట్ సిద్ధమవుతోంది. భారత జట్టు ముఖ్యమైన సిరీస్కు సిద్ధమవుతున్న

టీమిండియా స్టార్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా అంతర్జాతీయ క్రికెట్లోకి పునరాగమనం చేసేందుకు చేస్తున్న ప్రయత్నాలకు మరోసారి ఎదురుదెబ్బ తగిలింది. గాయం నుంచి కోలుకుని బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్లో (జాతీయ క్రికెట్ అకాడమీ) శిక్షణ పొందుతున్న అతడికి, తాజాగా కాలికి స్వల్ప గాయమైంది. దీంతో అతడి కమ్బ్యాక్పై నీలినీడలు కమ్ముకున్నాయి. ఈ గాయం కారణంగా, సెప్టెంబర్ 13న ప్రారంభం కానున్న ఆఫ్ఘనిస్థాన్తో మూడు మ్యాచ్ల టీ20 సిరీస్కు హార్దిక్ దూరమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.'టైమ్స్ ఆఫ్ ఇండియా' కథనం ప్రకారం.. హార్దిక్ పాండ్యా ఇప్పటివరకు ఎలాంటి ఇబ్బంది లేకుండా పూర్తిస్థాయిలో శిక్షణ తీసుకుంటున్నాడు. అయితే, చివరి నిమిషంలో కాలికి స్వల్పంగా నొప్పి రావడంతో అతడిని బౌలింగ్ చేయవద్దని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ సిబ్బంది సూచించారు. బ్యాటింగ్, ఇతర కదలికలకు పెద్దగా సమస్య లేనప్పటికీ, పూర్తి ఫిట్నెస్ సాధించినట్లు ధ్రువీకరణ లభించే వరకు అతడిని జట్టులోకి అనుమతించేది లేదని తెలుస్తోంది. ప్రస్తుత పరిస్థితుల్లో ఆఫ్ఘనిస్థాన్ సిరీస్ నాటికి అతను పూర్తిస్థాయి ఫిట్నెస్ సాధించడం అనుమానంగానే ఉంది.32 ఏళ్ల హార్దిక్ పాండ్యా, మే 24న ఐపీఎల్లో ముంబై ఇండియన్స్ తరఫున ఆడినప్పటి నుంచి మరే ఇతర మ్యాచ్లో పాల్గొనలేదు. ఇక, భారత్ తరఫున చివరిసారిగా మార్చి 8న టీ20 ప్రపంచకప్ ఫైనల్లో ఆడాడు. అప్పటి నుంచి స్వదేశంలో ఆఫ్ఘనిస్థాన్తో సిరీస్తో పాటు ఐర్లాండ్, ఇంగ్లండ్ పర్యటనలకు దూరమయ్యాడు. గతంలో క్వాడ్రిసెప్స్ కండరాల గాయం కూడా అతడి కోలుకునే ప్రక్రియను ఆలస్యం చేసింది.ఈ వారం సెలెక్టర్లు సమావేశమై ఆఫ్ఘనిస్థాన్ సిరీస్కు

Hardik Pandya : గాయం నుంచి కోలుకుని రీ ఎంట్రీ ఇవ్వాలని భావిస్తున్న టీమ్ఇండియా స్టార్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యాకు భారీ షాక్ తగిలింది. మళ్లీ అతడు గాయపడినట్లు తెలుస్తోంది. దీంతో అఫ్గానిస్థాన్తో సెప్టెంబర్ 13 నుంచి ప్రారంభం కానున్న మూడు మ్యాచ్ల టీ20 సిరీస్కు అతడు దూరం అయ్యే అవకాశం ఉన్నట్లు సమాచారం. తొడ కండరాల గాయంతో బాధపడిన హార్దిక్ పాండ్యా గత కొన్ని నెలలుగా బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్స్లెన్స్లో పునరావాసంలో ఉన్నాడు. గాయం నుంచి కోలుకుని ఇటీవలే అతడు పూర్తి స్థాయి ఫిట్నెస్ సాధించాడని సీవోఈ వర్గాలు వెల్లడించడంతో అతడు అఫ్గాన్తో టీ20 సిరీస్ ద్వారా అంతర్జాతీయ క్రికెట్లో రీ ఎంట్రీ ఇస్తాడని అంతా భావించారు. Lionel Messi : ఫ్యామిలీతో మెస్సీ.. రేర్ ఫోటోలు వైరల్.. అయితే.. లేటెస్టుగా ప్రాక్టీస్ సమయంలో హార్దిక్ కాలికి గాయమైనట్లు ఆంగ్ల మీడియాలో వార్తలు వస్తున్నాయి. దీంతో అతడు అఫ్గాన్తో సిరీస్కు దూరం కానున్నాడని సదరు వార్తల సమాచారం. పాండ్యా చివరి సారిగా టీమ్ఇండియా తరుపున 2026 టీ20 ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్ ఆడాడు. అఫ్గాన్తో సిరీస్కు ఈ వారంలో సెలక్టర్లు జట్లును ఎంపిక చేయనున్నారు. భారత్, అఫ్గాన్ జట్ల మధ్య జరగనున్న మూడు మ్యాచ్ల టీ20 సిరీస్కు ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం ఆతిథ్యం ఇవ్వనుంది. * తొలి టీ20 మ్యాచ్ – సెప్టెంబర్ 13న * రెండో టీ20 మ్యాచ్ – సెప్టెంబర్ 15న * మూడో టీ20 మ్యాచ్ – సెప్టెంబర్ 17న

Hardik Pandya: ఐపీఎల్ 2027 వేలానికి ముందు హార్దిక్ పాండ్యాను వేరే జట్టుకు ట్రేడ్ చేసే అవకాశం ఉందంటూ గత కొన్నాళ్లుగా సోషల్ మీడియాలో ఊహాగానాలు షికారు చేస్తున్నాయి. ఈ ప్రచారం తీవ్రస్థాయికి చేరిన తరుణంలో ముంబై ఇండియన్స్ తమ అధికారిక ఖాతాలో హార్దిక్ పాండ్యా నెట్స్ ప్రాక్టీస్ చేస్తున్న ఫొటోలను షేర్ చేసింది. దాంతో ఫ్యాన్స్ రెండు వర్గాలుగా విడిపోయి విశ్లేషణలు మొదలు పెట్టారు. ఒక వర్గం ఈ పోస్ట్ ద్వారా పాండ్యాను జట్టులోనే ఉంచుకుంటున్నారని భావిస్తుంటే, మరో వర్గం మాత్రం ఇది కేవలం వీడ్కోలుకు ముందు ఇస్తున్న సంకేతమని కామెంట్లు పెడుతోంది. ముంబై జట్టుతో హార్దిక్ ప్రయాణంలో హెచ్చుతగ్గులు 2015లో ముంబై ఇండియన్స్ తరఫున ఐపీఎల్ ప్రయాణాన్ని ప్రారంభించిన హార్దిక్ పాండ్యా, 2022 సీజన్ నాటికి గుజరాత్ టైటాన్స్ జట్టుకు కెప్టెన్గా వెళ్లి తొలి ఏడాదిలోనే ట్రోఫీ సాధించిపెట్టారు. ఆ తర్వాత మళ్లీ ప్రత్యేక ట్రేడింగ్ విండో ద్వారా ముంబై ఇండియన్స్ జట్టులోకి తిరిగి వచ్చిన ఆయనకు ఫ్రాంచైజీ కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించింది. 2024 సీజన్లో ముంబై జట్టు పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానంతో తీవ్రంగా నిరాశపరిచింది. తర్వాతి ఐపీఎల్ 2026 సీజన్లో క్వాలిఫైయర్ 2 వరకు వెళ్లినప్పటికీ 9వ స్థానంతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఈ ఫలితాల నేపథ్యంలో కెప్టెన్గా హార్దిక్ స్థానంపై నిరంతరం అనుమానాలు వ్యక్తమవుతూనే ఉన్నాయి. ఇది కూడా చదవండి: SL vs IND 2nd Test: ఆ రూల్ ఎఫెక్ట్.. 2వ టెస్ట్ కు ముందే ఊహించని షాక్.. ఏకంగా ముగ్గురు ఔట్..! ట్రేడింగ్ రూల్స్పై గవాస్కర్ సంచలన వ్యాఖ్యలు ఒక ఫ్రాంచైజీ నుంచి మరో ఫ్రాంచైజీకి ఆటగాళ్లను బదిలీ చేసే ప్రక్రియపై భారత మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ప్రముఖ పత్రిక మిడ్-డేకి రాసిన కథనంలో ఆయన ఐపీఎల్ ట్రేడింగ్ పారదర్శకతపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఆటగాళ్ల ట్రేడింగ్ జరుగుతున్నప్పుడు

Mumbai Indians Retention List: 2020లో చివరిసారిగా ఐపీఎల్ టైటిల్ గెలిచిన ముంబయి ఇండియన్స్ ఆ తర్వాతి ఆరు సీజన్లలో ఆశించిన స్థాయిలో రాణించలేకపోయింది. అందుబాటులో ఉన్న వివరాల ప్రకారం, 2026 సీజన్లో ముంబై తొమ్మిదో స్థానంలో నిలిచింది. దీంతో వచ్చే సీజన్కు ముందు జట్టును పునర్నిర్మించే ఆలోచనలో ఫ్రాంచైజీ ఉండొచ్చనే అంచనాలు పెరిగాయి. ఐపీఎల్ 2027 రిటెన్షన్ జాబితా ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. అయినా కోర్ ఆటగాళ్లలో కొందరిని కొనసాగించే అవకాశం ఉంది. రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, తిలక్ వర్మతో పాటు రియాన్ రికెల్టన్, విల్ జాక్స్, నామన్ ధీర్, కార్బిన్ బోష్, మిచెల్ సాంట్నర్, అల్లా గజన్ఫర్ పేర్లు రిటెన్షన్ రేసులో ఉన్నట్లు సమాచారం. హార్దిక్ పాండ్యా భవిష్యత్తుపైనే ఇప్పుడు పెద్ద చర్చ జరుగుతోంది. 2024 నుంచి ముంబై కెప్టెన్గా వ్యవహరిస్తున్న హార్దిక్ వచ్చే సీజన్లో మరో ఫ్రాంచైజీకి వెళ్లే అవకాశం ఉందనే అంచనాలు ఉన్నాయి. ఆయనను ట్రేడ్ చేయడం లేదా నేరుగా విడుదల చేయడం జరిగే అవకాశాలను ప్రస్తావిస్తున్నారు. ఎక్కువమంది చదివినది: 59 ఫోర్లు, 1 సిక్స్.. ఒకే ఇన్నింగ్స్లో 451 పరుగులతో బీభత్సం.. ప్రపంచ రికార్డ్నే షేక్ చేసిన దిగ్గజాలు..! హార్దిక్ కోసం కోల్కతా నైట్ రైడర్స్ ముందంజలో ఉండొచ్చని సమాచారం. చెన్నై సూపర్ కింగ్స్, లక్నో సూపర్ జెయింట్స్ కూడా ఆసక్తి చూపే జట్లుగా పేర్కొంటున్నారు. అయితే తుది నిర్ణయం ఫ్రాంచైజీల అధికారిక ప్రకటనల తర్వాతే స్పష్టమవుతుంది. హార్దిక్తో పాటు క్వింటన్ డి కాక్, ట్రెంట్ బౌల్ట్, షెర్ఫేన్ రూథర్ఫోర్డ్, దీపక్ చాహర్, శార్దూల్ ఠాకూర్, రాబిన్ మింజ్, దానిష్ మాలేవార్ పేర్లు కూడా విడుదలయ్యే ఆటగాళ్ల జాబితాలో వినిపిస్తున్నాయి. ఎక్కువమంది చదివినది: SL vs IND: రిషబ్ పంత్ @ 100.. ప్రపంచ క్రికెట్లో ఎవరికీ సాధ్యంకాని రికార్డులో మనోడు..! ఈ మార్పులతో వేలానికి ముందు ముంబై పర్స్ విలువ పెంచుకోవాలని

ఐపీఎల్ 2027 సీజన్ ప్రారంభానికి ముందే లీగ్లో ఒక భారీ సంచలనం నమోదు కాబోతోంది. టీమిండియా స్టార్ ఓపెనర్ యశస్వి జైస్వాల్ రాజస్థాన్ రాయల్స్ (RR) టీమ్ను వీడే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. జైస్వాల్ను వేరే టీమ్కు ట్రేడ్ చేయడానికి లేదా పూర్తిగా రిలీజ్ చేయడానికి రాజస్థాన్ రాయల్స్ మేనేజ్మెంట్ ఆలోచిస్తున్నట్లు రిపోర్టులు బయటకు వచ్చాయి. ఈ క్రమంలో ముంబై ఇండియన్స్ కెప్టెన్, ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యాతో జైస్వాల్ను ఎక్స్ఛేంజ్ చేసే దిశగా పెద్ద చర్చలు జరుగుతుండటం క్రికెట్ వర్గాల్లో తీవ్ర దుమారం రేపుతోంది. యశస్వి జైస్వాల్ ప్రవర్తన, ఆటిట్యూడ్ పట్ల రాజస్థాన్ రాయల్స్ యాజమాన్యం అస్సలు సంతృప్తిగా లేదనే వార్తలు వినిపిస్తున్నాయి. మైదానంలో అతని ప్రదర్శన మాత్రమే కాకుండా, జట్టులోని అంతర్గత పరిస్థితులు కూడా ఈ నిర్ణయానికి కారణమయ్యాయి. ఐపీఎల్ 2026 సీజన్కు ముందు సంజూ శాంసన్ సీఎస్కేకు ట్రేడ్ అయ్యాక, జైస్వాల్కు కప్టెన్సీ ఇస్తారని అందరూ అనుకున్నారు. కానీ ఫ్రాంచైజీ రియాన్ పరాగ్కు కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించింది. జైస్వాల్ వైస్ కెప్టెన్గా ఉన్నప్పటికీ, మే 2026లో గుజరాత్ టైటాన్స్తో జరిగిన మ్యాచ్లో పరాగ్ అందుబాటులో లేకపోవడంతో జైస్వాల్ జట్టును నడిపించాడు. అయితే మేనేజ్మెంట్తో ఏర్పడిన విభేదాలు అతని భవిష్యత్తును ప్రశ్నార్థకంగా మార్చాయి. బీహార్కు చెందిన 15 ఏళ్ల యంగ్ సెన్సేషన్ వైభవ్ సూర్యవంశీ అద్భుత ఫామ్తో దూసుకుపోవడం కూడా జైస్వాల్కు పెద్ద మైనస్గా మారింది. ఐపీఎల్ 2026 సీజన్లో వైభవ్ సూర్యవంశీ 16 మ్యాచుల్లో 237.30 స్ట్రైక్ రేట్తో ఏకంగా 776 రన్స్ సాధించాడు. ఆరెంజ్ క్యాప్, సూపర్ సిక్సెస్, సూపర్ స్ట్రైకర్ అవార్డులను కైవసం చేసుకుని రాజస్థాన్ రాయల్స్ పోస్టర్ బాయ్గా మారాడు. టాప్ ఆర్డర్లో నమ్మకమైన భారత ఓపెనర్గా వైభవ్ నిలదొక్కుకోవడంతో, జైస్వాల్ను పక్కన పెట్టడం రాజస్థాన్కు పెద్ద కష్టమేమీ కాదని ఫ్రాంచైజీ భావిస్తోంది. అదే సమయంలో జైస్వాల్ 2026 సీజన్ 16 మ్యాచుల్లో 30.50 సగటుతో 427

టీమిండియా స్టార్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా ఐపీఎల్ భవిష్యత్తుపై నెలకొన్న ఉత్కంఠకు మరో కొత్త మలుపు తోడైంది. ముంబై ఇండియన్స్ను వీడాలని నిర్ణయించుకున్న అతడు, 2027 సీజన్కు ముందు తన పాత ఫ్రాంచైజీ గుజరాత్ టైటాన్స్తో చర్చలు జరిపినట్లు సమాచారం. అయితే, కెప్టెన్సీ పగ్గాలు తనకే ఇవ్వాలనే షరతు పెట్టడంతో ఈ డీల్ ముందుకు సాగలేదని తెలుస్తోంది. దీంతో అతని భవిష్యత్తు మరింత సంక్లిష్టంగా మారింది.'ఇండియన్ ఎక్స్ప్రెస్' కథనం ప్రకారం.. పాండ్యాను తిరిగి జట్టులోకి తీసుకునేందుకు గుజరాత్ ఫ్రాంచైజీ తొలుత సుముఖంగానే ఉంది. ఈ విషయాన్ని ప్రస్తుత కెప్టెన్ శుభ్మన్ గిల్తో చర్చించగా, అతడు కూడా తన అంగీకరించాడు. కానీ, జట్టులోకి రావాలంటే కెప్టెన్సీ తనకే ఇవ్వాలని హార్దిక్ షరతు విధించడంతో నిర్ణయాధికారంలో ఉన్న ప్రతి ఒక్కరూ దీనికి 'నో' చెప్పినట్లు సమాచారం."అతడు తిరిగి రావడానికి ఫ్రాంచైజీకి ఎలాంటి అభ్యంతరం లేదు. కెప్టెన్ శుభ్మన్ గిల్తోనూ చర్చించాం, అతను కూడా సరే అన్నాడు. కానీ, కెప్టెన్సీ షరతు పెట్టడంతో అందరూ వద్దన్నారు" అని ఫ్రాంచైజీ వర్గాలు తెలిపినట్లు సదరు పత్రిక పేర్కొంది.అయితే, ఈ విషయంపై హార్దిక్ పాండ్యా ప్రతినిధిని సంప్రదించగా, అతడు భిన్నమైన వాదన వినిపించాడు. హార్దిక్ ఏ ఫ్రాంచైజీతోనూ నేరుగా బదిలీ లేదా ట్రేడ్ గురించి చర్చలు జరపలేదని స్పష్టం చేశాడు. ఏవైనా సంప్రదింపులు జరిగితే, అవి ముంబై ఇండియన్స్ ద్వారానే జరుగుతాయని తెలిపాడు. ప్రస్తుతం హార్దిక్ చెన్నై సూపర్ కింగ్స్, కోల్కతా నైట్ రైడర్స్తో కూడా ట్రేడింగ్ కోసం చర్చలు జరుపుతున్నట్లు వార్తలు వస్తున్నాయి.హార్దిక్

Hardik Pandya : ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా తిరిగి గుజరాత్ టైటాన్స్ జట్టులో చేరేందుకు ఆసక్తి చూపినప్పటికీ, కెప్టెన్సీ షరతు కారణంగా ఆ ప్రతిపాదనకు బ్రేక్ పడినట్లు తెలుస్తోంది. గుజరాత్ టైటాన్స్ యాజమాన్యం పాండ్యాను తిరిగి తీసుకురావడానికి సిద్ధంగా ఉన్నప్పటికీ, తనను కెప్టెన్గా నియమిస్తేనే తిరిగి వస్తానని ఆయన షరతు విధించినట్లు ‘ది ఇండియన్ ఎక్స్ప్రెస్’ పేర్కొంది. 2022లో గుజరాత్ టైటాన్స్ అరంగేట్ర సీజన్లోనే పాండ్యా కెప్టెన్గా జట్టుకు ఐపీఎల్ టైటిల్ అందించాడు. అనంతరం 2024లో ముంబై ఇండియన్స్కు తిరిగి వెళ్లాడు. అయితే.. ఇప్పుడు మరోసారి గుజరాత్ జట్టుకు తిరిగి వచ్చే అవకాశంపై చర్చలు జరిగినట్లు తెలుస్తోంది. పాండ్యాను తిరిగి తీసుకునే అంశంపై గుజరాత్ టైటాన్స్ ప్రస్తుత కెప్టెన్ శుభ్మన్ గిల్తోనూ చర్చించినట్లు సమాచారం. పాండ్యా తిరిగి రావడంపై గిల్కు అభ్యంతరం లేకపోయినా, కెప్టెన్సీ బాధ్యతలు మాత్రం అప్పగించాలన్న షరతుకు యాజమాన్యం అంగీకరించలేదని ఓ వర్గం తెలిపింది. Cristiano Ronaldo : పెళ్లి చేసుకున్న పోర్చుగల్ ఫుట్బాల్ స్టార్ క్రిస్టియానో రొనాల్డో.. అయితే.. ఈ వ్యవహారంపై గుజరాత్ టైటాన్స్ ప్రతినిధి స్పందించేందుకు నిరాకరించారు. మరోవైపు.. పాండ్యా ప్రతినిధి మాత్రం ఆయన ఏ ఫ్రాంచైజీతోనూ నేరుగా ట్రేడ్ లేదా బదిలీపై చర్చలు జరపలేదని స్పష్టం చేశారు. ఎవరైనా సంప్రదించి ఉంటే అది ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీకి తెలియజేయబడుతుందని తెలిపాడు. ఇటీవల ముంబై ఇండియన్స్లో పాండ్యా భవిష్యత్తుపై అనిశ్చితి నెలకొంది. పాండ్యాను కెప్టెన్గా కొనసాగించేందుకు జట్టు యాజమాన్యం ఆసక్తిగా లేదని, అతని పాత్రపై కూడా సమీక్ష జరుగుతోందని గతంలో వార్తలు వచ్చాయి. ఐపీఎల్ 2026 సీజన్లో పాండ్యా నాయకత్వంలో ముంబై జట్టు 14 మ్యాచ్లు ఆడగా 10 మ్యాచ్ల్లో ఓడిపోయింది. దీంతో పాయింట్ల పట్టికలో తొమ్మిదో స్థానంలో నిలిచింది. రాజస్థాన్ రాయల్స్తో జరిగిన చివరి మ్యాచ్ అనంతరం ముంబై ఇండియన్స్ కోచింగ్ సిబ్బంది సీనియర్ ఆటగాళ్లకు కీలక సూచనలు చేసినట్లు సమాచారం. డేటా ఆధారంగా

Hardik Pandya: ఐపీఎల్ 2027 సీజన్కు ఇంకా చాలా సమయం ఉంది. అంతకుముందే ముంబై ఇండియన్స్ కెప్టెన్, స్టార్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా ట్రేడింగ్ వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. ముంబై ఇండియన్స్ను హార్దిక్ పాండ్యా వీడబోతున్నాడనే ప్రచారం జరుగుతున్న వేళ, మొదట్లో కేవలం చెన్నై సూపర్ కింగ్స్ (CSK), కోల్కతా నైట్ రైడర్స్ (KKR) మాత్రమే రేసులో ఉన్నాయనే వార్తలొచ్చాయి. అయితే తాజా సమాచారం ప్రకారం ఏకంగా 5 ఐపీఎల్ జట్లు హార్దిక్ను తమ వైపు తిప్పుకోవడానికి పెద్ద వ్యూహాలనే రచిస్తున్నాయి. ఢిల్లీ క్యాపిటల్స్ వంటి టీమ్లు తమ స్టార్ ప్లేయర్లను ఇచ్చి అయినా హార్దిక్ను సొంతం చేసుకోవడానికి సిద్ధపడుతున్నాయి. క్రిక్బజ్ నివేదిక ప్రకారం.. ఢిల్లీ క్యాపిటల్స్ హార్దిక్ పాండ్యాను దక్కించుకోవడానికి అక్షర్ పటేల్ను ముంబై ఇండియన్స్కు ఇచ్చే ప్రతిపాదన తెచ్చే అవకాశముంది. గత కొన్నేళ్లుగా ముంబై వద్ద స్ట్రాంగ్ స్పిన్ ఆల్ రౌండర్ లేకపోవడం, అక్షర్కు లీడర్షిప్ స్కిల్స్ ఉండటం దీనికి కలిసివచ్చే అంశం. మరోవైపు లక్నో సూపర్ జెయింట్స్ (LSG) తమ పవర్ఫుల్ హిట్టర్ నికోలస్ పూరన్ను ముంబైకి పంపి, హార్దిక్ను తెచ్చుకోవాలనే ప్లాన్లో ఉన్నట్లు తెలుస్తోంది. మిచెల్ మార్ష్ వంటి ఆల్ రౌండర్ ఉన్నప్పటికీ, అతను బౌలింగ్ తక్కువగా చేస్తుండటంతో LSG హార్దిక్ కోసం ఆరాటపడుతోంది. చెన్నై సూపర్ కింగ్స్ (CSK) విషయానికొస్తే.. స్టీఫెన్ ఫ్లెమింగ్ నిష్క్రమణతో ఖాళీ అయిన హెడ్ కోచ్ పదవిని భర్తీ చేయడమే తమ మొదటి ప్రాధాన్యత అని సీఈఓ కాశీ విశ్వనాథన్ స్పష్టం చేశారు. అయితే ఒకవేళ ట్రేడ్ కుదిరితే హార్దిక్ కోసం శివమ్ దూబే, ఆయుష్ మ్హాత్రే లేదా డెవాల్డ్ బ్రెవిస్ వంటి ఇద్దరు ఆటగాళ్లను చెన్నై వదులుకోవాల్సి రావచ్చు. అలాగే, కోల్కతా నైట్ రైడర్స్ (KKR) వద్ద రూ. 25.2 కోట్లకు కొనుగోలు చేసిన కామెరూన్ గ్రీన్ ఉన్నప్పటికీ, వచ్చే ఏడాది ఐపీఎల్ తర్వాత యాషెస్ సిరీస్ ఉన్నందున

టీమిండియాను వరుస గాయాల సమస్య కలవరపెడుతోంది. కీలక ఆటగాళ్లందరూ ఒక్కొక్కరిగా గాయాల బారిన పడుతుండటంతో భారత జట్టు ప్రాక్టీస్ క్యాంప్ హాస్పిటల్ వార్డులా మారిపోయింది. ఏకంగా ఒక బలమైన జట్టునే నిర్మించేంత మంది ఆటగాళ్లు గాయపడటంతో బీసీసీఐ తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఈ క్రమంలో బీసీసీఐ కార్యదర్శి దేవజీత్ సైకియా బెంగళూరులోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ కు చేరుకుని, సిఓఈ హెడ్ వివిఎస్ లక్ష్మణ్తో అత్యవసరంగా భేటీ కావడం క్రికెట్ వర్గాల్లో తీవ్ర కలకలం రేపింది. ఈ సమావేశంలో హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్, చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ కూడా వర్చువల్గా పాల్గొన్నారు. ప్రస్తుతం బెంగళూరులోని రిహాబ్ సెంటర్లో ఉన్న ఆటగాళ్ల జాబితా చూస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే. బుమ్రా మోకాలి వాపు సమస్యతో ఇబ్బంది పడుతుంటే, సాయి సుదర్శన్ బొటనవేలి నొప్పితో బాధపడుతున్నారు. ఆకాష్ దీప్, హర్షిత్ రాణా, నితీష్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్, హార్దిక్ పాండ్యా, వరుణ్ చక్రవర్తి వంటి కీలక ఆటగాళ్లు వివిధ రకాల గాయాల బారిన పడ్డారు. ప్రస్తుతం కోలుకుంటున్నారు. ఆటగాళ్లను పూర్తి ఫిట్నెస్ సాధించకముందే మైదానంలోకి దించడంపై సెలెక్షన్ కమిటీకి, స్పోర్ట్స్ సైన్స్ విభాగానికి మధ్య అభిప్రాయ భేదాలు తలెత్తడమే ఈ అత్యవసర సమావేశానికి దారితీసింది. స్పోర్ట్స్ సైన్స్ విభాగానికి శాశ్వత హెడ్ లేకపోవడం, ఆటగాళ్లు సరైన ఫిట్నెస్ ప్రమాణాలు పాటించకపోవడంపై బీసీసీఐ అసంతృప్తిగా ఉంది. హర్షిత్ రాణా ఓవర్ వెయిట్తో కనిపించడం, నితీష్ రెడ్డి బౌలింగ్ వేగం పెంచే క్రమంలో గాయపడటం చర్చనీయాంశమైంది. మరోవైపు బుమ్రా, సాయి సుదర్శన్ల లభ్యతపై వైద్య బృందం, సెలెక్టర్ల మధ్య అస్పష్టత నెలకొనడంతో ఇకపై తొందరపడి ఆటగాళ్లను మైదానంలోకి దించకూడదని కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నారు. వయసుతో మీకేం పని? వైభవ్ సూర్యవంశీపై బ్రెట్ లీ ప్రశంసలు గొర్రెల మంద వద్ద వలలో చిక్కుకున్న దానిని చూసి.. కాపరులు పరుగో పరుగు సామాన్యుడికి మరో షాక్.. సెప్టెంబర్లో

ఐపీఎల్ 2027 సీజన్కు ముందు హార్దిక్ పాండ్యా ట్రేడ్ వ్యవహారం ఆసక్తికరంగా మారింది. కోల్కతా నైట్ రైడర్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్లు హార్దిక్పై ఆసక్తి చూపుతున్నట్లు వార్తలు వచ్చినప్పటికీ.. ముంబై ఇండియన్స్ మాత్రం అతడిని ట్రేడ్ చేయాలా వద్దా అనే విషయంపై ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని తాజా నివేదికలు చెబుతున్నాయి. హార్దిక్ పాండ్యా పేరు గత కొంతకాలంగా కేకేఆర్, సీఎస్కే మాత్రమే కాకుండా లక్నో సూపర్ జెయింట్స్, రాజస్థాన్ రాయల్స్తోనూ ముడిపడుతోంది. అయితే ఇప్పటివరకు ఏ జట్టుతోనూ అధికారిక ట్రేడ్ ఖరారు కాలేదు. తాజా సమాచారం ప్రకారం కేకేఆర్, సీఎస్కేతో జరుగుతున్న చర్చలు ఇంకా ప్రాథమిక దశలోనే ఉన్నాయి. పాండ్యాను దక్కించుకోవడానికి కొన్ని జట్లు కీలక ఆటగాళ్లను ట్రేడ్లో భాగంగా ఇవ్వాల్సి రావచ్చనే చర్చ జరుగుతోంది. అయితే కేకేఆర్ మాత్రం పాండ్యా కోసం గట్టిగానే ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. ఐపీఎల్ 2026 సీజన్కి ముందు రూ.25.20 కోట్లు పెట్టి కొన్న కామెరున్ గ్రీన్ను కూడా ట్రేడ్లో భాగంగా ముంబైకి ఇచ్చేసేందుకు కూడా కేకేఆర్ రెడీ అయినట్లు తెలుస్తోంది. కానీ ముంబై ఇండియన్స్ మాత్రం హార్థిక్ను ఇచ్చి కామెరున్ గ్రీన్ను తీసుకోవడానికి అంతగా ఆసక్తి చూపడం లేదని తెలుస్తోంది. ఎందుకంటే అతడు వచ్చే ఏడాది అంతర్జాతీయ టెస్ట్ షెడ్యూల్లో బిజీగా ఉండే అవకాశం ఉండటంతో ఐపీఎల్ 2027లో అతని లభ్యతపై స్పష్టత లేదని నివేదికలు పేర్కొంటున్నాయి. మరోవైపు హార్దిక్ కోసం తాము అధికారికంగా చర్చలు ప్రారంభించామా అనే ప్రశ్నకు సీఎస్కే సీఈఓ కాశీ విశ్వనాథన్ స్పష్టమైన నిర్ణయం ఏదీ లేదని తెలిపారు. ముందుగా కొత్త కోచ్ను నియమించుకోవాల్సి ఉందని, ఆ తర్వాత జట్టు భవిష్యత్ ప్రణాళికపై నిర్ణయం తీసుకుంటామని ఆయన వెల్లడించారు. మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
భారత క్రికెట్ చరిత్రలో శ్రీలంక పర్యటనలకు ఎంతో ప్రత్యేకత ఉంది. ముఖ్యంగా 2000 తర్వాత లంక గడ్డపై ప్రతిష్టాత్మకమైన రెడ్ బాల్ క్రికెట్లో భారత్ తరఫున అరంగేట్రం చేసి చరిత్ర సృష్టించిన ఆటగాళ్లు నలుగురు మాత్రమే ఉన్నారు. 2010లో అభిమన్యు మిథున్తో పాటు డాషింగ్ ఆల్ రౌండర్ సురేష్ రైనా లంకలోనే తమ తొలి టెస్ట్ మ్యాచ్ ఆడారు. ఆ తదుపరి 2015లో వికెట్ కీపర్ బ్యాటర్ నమన్ ఓజా, 2017లో స్టార్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా కూడా శ్రీలంకలోనే భారత టెస్ట్ క్యాప్ను అందుకున్నారు.ఇప్పుడు 2026లో మరోసారి భారత్, శ్రీలంక వేదికగా టెస్టు సిరీస్ ఆడుతున్న తరుణంలో, ఈ ప్రతిష్టాత్మక జాబితాలోకి మరో నయా ప్లేయర్ వచ్చి చేరే అవకాశం కనిపిస్తోంది. జట్టులో చోటు దక్కించుకున్న యువ ఆటగాళ్లలో ప్రధానంగా ఆకిబ్ నబీ, సారాంశ్ జైన్, గుర్నూర్ బ్రార్ పేర్లు వినిపిస్తున్నాయి. వీరిలో ఏ ఒక్కరు గాలేలో జరిగే తొలి టెస్టు మ్యాచ్లో తుది జట్టులోకి వచ్చినా, లంక గడ్డపై టెస్ట్ డెబ్యూ చేసిన ఐదో భారత ఆటగాడిగా నిలుస్తారు.రసవత్తరంగా సాగుతున్న ఈ రేసులో జమ్మూ కశ్మీర్కు చెందిన రైట్ ఆర్మ్ పేసర్ ఆఖిబ్ నబీ ముందంజలో ఉన్నట్లు తెలుస్తోంది. గాయపడిన జస్ప్రీత్ బుమ్రా స్థానంలో జట్టులోకి వచ్చిన నబీ, రంజీ ట్రోఫీలో అత్యుత్తమ బౌలింగ్తో మెరిశాడు. అదే సమయంలో పంజాబ్ విజిట్ టూర్ నుంచి ఎదిగిన గుర్నూర్ బ్రార్ కూడా లంక-ఏ తో జరిగిన ప్రాక్టీస్ మ్యాచ్లలో ఏకంగా 10 వికెట్ల సాధించి మేనేజ్మెంట్ దృష్టిని ఆకర్షించాడు. ఇక ఆల్ రౌండ్ స్పిన్నర్ సారాంశ్ జైన్ కూడా తుది బెర్త్ కోసం తీవ్రంగా శ్రమిస్తున్నాడు.శ్రీలంక పిచ్లపై స్పిన్తో పాటు లెంగ్త్ బౌలింగ్కు అనుకూలించే పరిస్థితులు ఉండటంతో కెప్టెన్ శుభ్మన్ గిల్, కోచ్ గౌతమ్ గంభీర్ ఏ కాంబినేషన్తో బరిలోకి దిగుతారనేది ఉత్కంఠగా మారింది. ఓవైపు సీనియర్ల అనుభవం, మరోవైపు యంగ్

దార్ల హరీశ్.. జీ తెలుగు న్యూస్లో సీనియర్ కంటెంట్ ఎడిటర్గా పనిచేస్తున్నాను. నా 8 ఏళ్ల అనుభవంలో ఈనాడు వంటి ప్రముఖ దినపత్రికతో పాటు ఈటీవీ భారత్లో పనిచేశాను. 2025 నుంచి ఎంటర్టైన్మెంట్, బిజినెస్, టెక్నాలజీ, హెల్త్, క్రీడలు, రాజకీయాలు వంటి వాటికి సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పనిచేసిన అనుభవం కలదు. Hardik Pandya Trade 2027: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)లో ముంబై ఇండియన్స్ (MI) కెప్టెన్ హార్దిక్ పాండ్యా భవిష్యత్తుపై గత కొంతకాలంగా గందరగోళం కొనసాగుతోంది. ముంబై ఫ్రాంచైజీని పాండ్యా వీడనున్నాడని సమాచారం అందుతున్న నేపథ్యంలో కోల్కతా నైట్ రైడర్స్ (KKR) లేదా చెన్నై సూపర్ కింగ్స్ (CSK)లోకి మారనున్నాడని ప్రచారం సాగుతోంది. అయితే, 'క్రిక్బజ్' నివేదిక ప్రకారం ముంబై ఇండియన్స్ అతన్ని వేరే జట్టుకు బదిలీ చేసే అవకాశం లేదని తెలుస్తోంది. కోల్కతా, చెన్నై ఫ్రాంఛైజీలతో చర్చలు! గత కొన్ని వారాలుగా హార్దిక్ పాండ్యా కోసం కోల్కతా నైట్రైడర్స్, చెన్నై సూపర్కింగ్స్ జట్లు పోటీ పడుతున్నాయని విపరీతంగా ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో లక్నో సూపర్ జెయింట్స్, రాజస్థాన్ రాయల్స్ జట్ల పేర్లు కూడా ప్రచారంలోకి వచ్చాయి. అయితే ఇవన్నీ కేవలం ఊహాగానాలు మాత్రమేనని తేలింది. మూడుసార్లు ఛాంపియన్గా నిలిచిన కోల్కతా జట్టు హార్దిక్పై ఆసక్తి చూపుతున్నప్పటికీ, తమ కీలక ఆటగాళ్లను వదులుకోవడానికి సిద్ధంగా లేదు. మరోవైపు, తమ జట్టు కోచ్ నియామకం పూర్తయిన తర్వాతే తదుపరి నిర్ణయాలు తీసుకుంటామని చెన్నై సూపర్కింగ్స్ సీఈఓ కాశీ విశ్వనాథన్ క్లారిటీ ఇచ్చారు. ఈ నేపథ్యంలో కోల్కతా, చెన్నై టీమ్స్తో జరుగుతున్న ప్రాథమిక దశలోనే ఉన్నట్లు తెలుస్తోంది. ముంబై ఇండియన్స్ ప్రదర్శన-హార్దిక్ గణాంకాలు 2024లో ముంబై ఇండియన్స్ జట్టులోకి రీఎంట్రీ ఇచ్చిన హార్దిక్ కెప్టెన్సీ జట్టుకు పెద్దగా కలిసిరాలేదు. ఐదుసార్లు ఛాంపియన్గా నిలిచిన ముంబై జట్టు, 2024లో చివరి స్థానంలో నిలవగా, 2026 సీజన్లో తొమ్మిదవ స్థానానికి

భారత క్రికెట్ జట్టును ప్రస్తుతం గాయాల సమస్య తీవ్రంగా వేధిస్తోంది. జట్టులో కీలక ఆటగాళ్లు వరుసగా గాయాల బారిన పడుతుండటంతో మ్యాచ్ సెలెక్షన్లలో మార్పులు చేయక తప్పడం లేదు. ఫిట్నెస్కు కేరాఫ్ అడ్రస్గా నిలిచే భారత జట్టులో ప్రస్తుతం 10 మందికి పైగా ఆటగాళ్లు బెంగళూరులోని బీసీసీఐ ‘సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్’ (CoE) లో రీహాబిలిటేషన్ పొందుతున్నారు. గాయపడిన ఆటగాళ్ల సంఖ్య పెరగడంతో జట్టు మేనేజ్మెంట్కు పెద్ద తలనొప్పిగా మారింది. భారత జట్టులోని పలువురు రెగ్యులర్ ఆటగాళ్లు వేర్వేరు గాయాలతో సతమతమవుతున్నారు. ప్రధాన బౌలర్ జస్ప్రీత్ బుమ్రా మోకాళ్ల వాపు సమస్యతో బాధపడుతున్నాడు. దీంతో ఆయన వరుసగా మ్యాచ్లకు దూరమవుతున్నాడు. మరోవైపు స్టార్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా తొడ కండరాల గాయంతో ఇబ్బంది పడుతున్నాడు. వీరితో పాటు హర్షిత్ రాణా, నితీష్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్, ఆకాష్ దీప్, సాయి సుదర్శన్, శుభ్మన్ గిల్, వరుణ్ చక్రవర్తి వంటి ఆటగాళ్లు కూడా గాయాలతో బాధపడుతున్నారు. వరుసగా సాగుతున్న బిజీ క్రికెట్ షెడ్యూల్ ఆటగాళ్ల శరీరాలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. తగినంత విశ్రాంతి లేకపోవడంతో ఆటగాళ్లు వరుసగా గాయపడుతున్నారు. ఇటీవల భారత జట్టు ఐర్లాండ్, ఇంగ్లాండ్ జట్లతో జరిగిన టీ20 సిరీస్లలో వరుసగా ఓటమి పాలైంది. ఆ తర్వాత ఇంగ్లాండ్తో జరిగిన వన్డే సిరీస్ను కూడా చేజార్చుకుంది. అయితే జింబాబ్వే పర్యటనలో భాగంగా జరిగిన మూడు మ్యాచ్ల టీ20 సిరీస్ను టీమిండియా 3-0 తేడాతో క్లీన్ స్వీప్ చేసి కాస్త ఊపిరి పీల్చుకుంది. రాబోయే రోజుల్లో భారత జట్టుకు ఎంతో కీలకమైన మ్యాచ్లు ఉన్నాయి. ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ (WTC) 2025-27 ఫైనల్ చేరే అవకాశాలను బలపరుచుకోవడానికి భారత జట్టు విదేశీ గడ్డపై శ్రీలంకతో రెండు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ ఆడాల్సి ఉంది. ఇందులో రెండూ గెలవడం జట్టుకు చాలా ముఖ్యం. ఆ తర్వాత స్వదేశంలో వెస్ట్ ఇండీస్తో వన్డే, టీ20