
Fauji | ప్రభాస్ ‘ఫౌజీ’ వాయిదా .. ఆ డేట్పై ఎన్ని సినిమాలు కన్నేసాయో తెలుసా?
Fauji | ప్రభాస్ ‘ఫౌజీ’ వాయిదా .. ఆ డేట్పై ఎన్ని సినిమాలు కన్నేసాయో తెలుసా?
© 2026 nimisham.in

Fauji | ప్రభాస్ ‘ఫౌజీ’ వాయిదా .. ఆ డేట్పై ఎన్ని సినిమాలు కన్నేసాయో తెలుసా?

Fauji Movie Action Scenes Update: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న పీరియాడిక్ యాక్షన్ డ్రామా ‘ఫౌజీ’పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. దర్శకుడు హను రాఘవపూడి తెరకెక్కిస్తున్న ఈ చిత్రానికి సంబంధించిన కొన్ని ఫొటోలు, వీడియోలు తాజాగా సోషల్ మీడియాలో లీకై వైరల్ అవుతున్నాయి. ఈ లీక్స్తో సినిమాపై అభిమానుల్లో ఆసక్తి మరింత పెరిగింది. ముఖ్యంగా ఫౌజీలో ఉండబోయే రెండు భారీ యాక్షన్ బ్లాక్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారాయి. ఫౌజీ సినిమాలో ఓ భారీ అండర్వాటర్ యాక్షన్ సీక్వెన్స్ ఉండబోతున్నట్లు సమాచారం. ఈ ఫైట్ సీన్ను దాదాపు 20 రోజుల పాటు ఎలాంటి విరామం లేకుండా అత్యంత ప్రతిష్టాత్మకంగా చిత్రీకరించినట్లు తెలుస్తోంది. ఈ యాక్షన్ బ్లాక్ సినిమాకు ప్రధాన హైలైట్గా నిలవనుందని టాక్. సెట్కు సంబంధించిన విజువల్స్ కూడా లీక్ కావడంతో అభిమానుల్లో మరింత ఆసక్తి నెలకొంది. ఇక రెండో యాక్షన్ బ్లాక్ను లార్డ్ నరసింహ స్వామి థీమ్ ఆధారంగా డిజైన్ చేసినట్లు తెలుస్తోంది. అత్యంత పవర్ఫుల్గా ఉండే ఈ డివోషనల్ యాక్షన్ సీక్వెన్స్లో ప్రభాస్ హై-వోల్టేజ్ యాక్షన్తో పాటు ఎమోషన్స్తో ఆకట్టుకోనున్నారని సమాచారం. భారీ స్థాయిలో తెరకెక్కుతున్న ఈ ఫైట్లో ఏకంగా ముగ్గురు ప్రముఖ యాక్షన్ కొరియోగ్రాఫర్లు కలిసి పనిచేసినట్లు టాక్. ఈ రెండు భారీ యాక్షన్ బ్లాక్స్ ఫౌజీ సినిమా సెకండ్ హాఫ్లో కీలకంగా ఉండనున్నాయని తెలుస్తోంది. భారీ యాక్షన్, ఎమోషన్, విజువల్ ఎఫెక్ట్స్ కలయికలో ఈ సన్నివేశాలు అభిమానులకు థియేటర్లలో గూస్బంప్స్ తెప్పించేలా ఉంటాయని చిత్ర వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇక ప్రభాస్కు సంబంధించిన ఓ వీడియో కూడా సోషల్ మీడియాలో లీకై వైరల్గా మారింది. ఇందులో డార్లింగ్ రెడ్ షర్ట్, బ్లాక్ ప్యాంట్తో ఫార్మల్ లుక్లో కనిపిస్తున్నాడు. ‘మిర్చి’ తర్వాత ప్రభాస్ను ఇలాంటి ఫార్మల్ లుక్లో చూడటం అరుదుగా ఉండటంతో.. ఈ వీడియో అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటోంది. దీంతో ‘ఫౌజీ’పై సోషల్

ప్రభాస్ (Prabhas) ఎప్పుడూ మూడు సినిమాలు సెట్ పై ఉండేలా చూసుకుంటున్నాడా లేక అలా అనుకోకుండా జరుగుతున్నాయో తెలియడం లేదు. సాహో (Saaho)తర్వాత ప్రభాస్ అనేక సినిమాలు ఒప్పుకున్నాడు. కానీ అవన్నీ ఆలస్యం అయి… విడుదలకు చాలా టైం తీసుకున్నాయి. దాంతో ఎప్పుడూ మూడు సినిమాలు సెట్స్ పై ఉంటూ వస్తున్నాయి. సాహో విడుదల కాగానే ఆదిపురుష్, రాధే శ్యామ్, సలార్ మొదటి భాగం సెట్స్ పైకి వచ్చాయి. రాధే శ్యామ్ విడుదల అయిన తర్వాత ఆదిపురుష్, సలార్ సెట్స్ పై ఉంటూ కల్కి 2898 AD వచ్చి చేరింది. ఆదిపురుష్ విడుదల తర్వాత సలార్, కల్కి సెట్స్ పై ఉంటూ ది రాజాసాబ్ చేరింది. ఆ తర్వాత సలార్ విడుదలైంది, ఆపై కల్కి, ది రాజాసాబ్ విడుదల అయ్యాయి. ఇప్పుడు ‘ఫౌజీ’ విడుదలకు సిధ్దం అవుతోంది. ఈ డిసెంబర్ 3న రానుంది. “ఫౌజీ” సెట్స్ పై ఉండగానే ‘స్పిరిట్’ సినిమా జరుగుతోంది. త్వరలోనే ‘కల్కి 2’ సినిమా షూటింగ్ లో కూడా ప్రభాస్ పాల్గొంటాడు. ఈ డిసెంబర్ లో ‘ఫౌజీ’ విడుదల తర్వాత అటు స్పిరిట్ షూటింగ్ కొనసాగుతుంది, అలాగే ‘కల్కి 2’ కూడా సెట్స్ పై ఉంటుంది. ఇక తాజాగా దర్శకుడు ప్రశాంత్ నీల్ ‘సలార్ 2’ సినిమాని వచ్చే ఏడాది ప్రారంభంలోనే స్టార్ట్ చేసేందుకు అన్నీ సిద్ధం చేసుకుంటున్నాడు. అంటే వచ్చే ఏడాది మళ్ళీ మూడు సినిమాలు సెట్స్ పై ఉంటాయి. ‘స్పిరిట్’ విడుదల తర్వాత మరోటి కూడా ఒప్పుకోవచ్చు

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ‘ఫౌజీ’పై చూపిస్తున్న ప్రత్యేక శ్రద్ధ ఇప్పుడు అభిమానుల్లో ఆసక్తిని మరింత పెంచుతోంది. తన సన్నివేశాల చిత్రీకరణ లేకున్నా ప్రభాస్ ప్రతిరోజూ ఫౌజీ సెట్స్కు వస్తున్నారని నిర్మాత వై. రవిశంకర్ వెల్లడించారు. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఆయన సెట్స్లోనే ఉంటున్నట్లు వివరించారు. మానిటర్ ముందు కూర్చుని చిత్రీకరణ జరుగుతున్న విధానాన్ని ప్రభాస్ పూర్తిగా గమనిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్న సమయంలోనూ ఫౌజీకి ఇంత సమయం కేటాయించడం ప్రత్యేకంగా నిలుస్తోంది. రవితేజ హీరోగా మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ‘ఇరుముడి’ ట్రైలర్ లాంచ్ కార్యక్రమం భీమవరంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న నిర్మాత వై. రవిశంకర్ ప్రభాస్ గురించి పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. భీమవరం వెళ్తున్నట్లు చెప్పగానే విద్యార్థులకు చదువుపై దృష్టిపెట్టాలని చెప్పమని ప్రభాస్ సూచించినట్లు ఆయన తెలిపారు. అదే సమయంలో ఫౌజీ గురించి అభిమానులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని రవిశంకర్ స్పష్టం చేశారు. ఫౌజీ వేరే స్థాయిలో ఉంటుందని నిర్మాత చెప్పడం సినిమాపై ఉన్న అంచనాలను మరింత బలపరిచింది. ప్రభాస్ తన చిత్రీకరణ ఉన్న రోజుల్లో మాత్రమే కాకుండా మిగతా రోజుల్లోనూ సెట్స్లో ఉంటున్నట్లు నిర్మాత వివరించారు. దీంతో ఫౌజీ నిర్మాణ ప్రక్రియను ప్రభాస్ ఎంత దగ్గరగా పరిశీలిస్తున్నారనే అంశం ప్రధానంగా చర్చకు వచ్చింది. ఇదిలా ఉండగా, హను రాఘవపూడి దర్శకత్వంలో ఫౌజీ ప్రీ-ఇండిపెండెన్స్ కాలం నేపథ్యంలో పీరియాడ్ వార్ డ్రామాగా రూపొందుతోంది. ప్రభాస్ ఇందులో ధైర్యవంతుడైన సైనికుడి పాత్రలో కనిపించనుండగా, కథలో ప్రేమతోపాటు యుద్ధం, దేశభక్తి అంశాలు మేళవించబడ్డాయి. ఇమాన్వి హీరోయిన్గా పరిచయమవుతుండగా, మిథున్ చక్రవర్తి, జయప్రద, అనుపమ్ ఖేర్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో తెరకెక్కుతున్న ఫౌజీ చిత్రాన్ని టి-సిరీస్ సమర్పిస్తున్నట్లు అందుబాటులో ఉన్న సమాచారం చెబుతోంది. ఫలితంగా భారీ తారాగణం, పీరియాడ్ నేపథ్యం, ప్రభాస్ పాత్ర

పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్.. బాక్సాఫీస్ దగ్గర కనిపిస్తే రికార్డులు తిరగబడాల్సిందే. ప్రస్తుతం ఆయన నటిస్తోన్ మోస్ట్ అవైటెడ్ అండ్ క్రేజియెస్ట్ ప్రాజెక్ట్ ‘ఫౌజీ’. పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ (Rebel Star Prabhas).. బాక్సాఫీస్ దగ్గర కనిపిస్తే రికార్డులు తిరగబడాల్సిందే. ప్రస్తుతం ఆయన నటిస్తోన్ మోస్ట్ అవైటెడ్ అండ్ క్రేజియెస్ట్ ప్రాజెక్ట్ ‘ఫౌజీ’ (Fauzi). ‘సీతారామం’ వంటి బ్లాక్ బస్టర్ కావ్యంతో క్లాసిక్ హిట్ అందించిన దర్శకుడు హను రాఘవపూడి (Hanu Raghavapudi) ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోన్న ఈ పీరియాడికల్ యాక్షన్ డ్రామాపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి.1970ల నాటి యుద్ధ నేపథ్యంలో రూపుదిద్దుకుంటోన్న ఈ సినిమాలో ప్రభాస్ సరసన సోషల్ మీడియా సెన్సేషన్, డ్యాన్స్ క్వీన్ ఇమాన్వి హీరోయిన్గా టాలీవుడ్లోకి గ్రాండ్గా ఎంట్రీ ఇస్తోంది. అంతేకాకుండా.. మిథున్ చక్రవర్తి, జయప్రద, అనుపమ్ ఖేర్, చైత్ర జె. ఆచార్ కీలక పాత్రలో కనిపించబోతున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ ఏమాత్రం కాంప్రమైజ్ కాకుండా భారీ బడ్జెట్తో విజువల్ వండర్గా నిర్మిస్తోన్న ఈ చిత్రం డిసెంబర్ 3న ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే.. ఇప్పుడు ప్రభాస్ ‘ఫౌజీ’కి బాక్సాఫీస్ దగ్గర పోటీగా ఒక క్రేజీ సినిమా నిలబడబోతోంది. ఆ సినిమా మరేదో కాదు.. బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధా కపూర్ నటిస్తున్న ‘ఈఠ’ (Eetha). ప్రభాస్ - శ్రద్ధా కపూర్ (Shraddha Kapoor) కాంబినేషన్లో వచ్చిన ‘సాహో’ (Sahoo) సినిమా ఎంతటి హైప్ క్రియేట్ చేసిందో తెలియంది కాదు. బాక్సాఫీస్ దగ్గర ఆ సినిమా ఆశించిన స్థాయిలో ఫలితాన్ని అందుకోలేకపోయినా.. వీరిద్దరి కెమిస్ట్రీ, జోడీ మాత్రం ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. ఇప్పుడు అదే ‘సాహో’ జోడీ బాక్సాఫీస్ దగ్గర ముఖాముఖి తలపడటానికి సిద్ధమైంది. ప్రస్తుతం శ్రద్ధా కపూర్ నటిస్తోన్న ‘ఈఠ’ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులను వేగంగా జరుపుకుంటోంది. నిజానికి ఈ చిత్రాన్ని ముందుగా ఆగస్ట్ 14న