
Ajit Agarkar | ధోనీ ఇలాకాలో అగార్కర్.. వైభవ్ కోసమే వచ్చాడా..!
Ajit Agarkar | ధోనీ ఇలాకాలో అగార్కర్.. వైభవ్ కోసమే వచ్చాడా..!
© 2026 nimisham.in

Ajit Agarkar | ధోనీ ఇలాకాలో అగార్కర్.. వైభవ్ కోసమే వచ్చాడా..!

BCCI Meeting: భారత క్రికెట్ బోర్డు ముంబైలోని ప్రధాన కార్యాలయంలో గురువారం అత్యంత కీలకమైన రివ్యూ మీటింగ్ నిర్వహిస్తోంది. భారత జట్టు ఇటీవలి ప్రదర్శనలతో పాటు రోహిత్ శర్మ 2027 వన్డే ప్రపంచకప్లో ఆడాలా వద్దా అనే అంశంపై తీవ్ర చర్చ జరగనుంది. కోచ్ గంభీర్, సెలెక్టర్ అగార్కర్ హాజరవుతున్న ఈ భేటీపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. బీసీసీఐ సంయుక్త కార్యదర్శి దేవజిత్ సైకియా నేతృత్వంలో ఈ ఉన్నత స్థాయి సమావేశం జరగనుంది. ఈ ముఖ్యమైన భేటీకి హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్, చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్, సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ హెడ్ వీవీఎస్ లక్ష్మణ్లతో పాటు బోర్డు అగ్రశ్రేణి అధికారులు హాజరుకానున్నారు. అందరూ బుధవారం రాత్రికే ముంబై చేరుకున్నారు. ఆయా పర్యటనల్లో జట్టు ప్రదర్శించిన వైఫల్యాలు, భవిష్యత్తు ప్రణాళికలపై బోర్డు పెద్దలు పూర్తి స్థాయి విశ్లేషణ చేయనున్నారు. రోహిత్ శర్మ భవిష్యత్తుపై తేలనున్న నిర్ణయం ఈ సమావేశంలో అందరి దృష్టి హిట్ మ్యాన్ రోహిత్ శర్మ వన్డే కెరీర్పైనే ఉంది. 2027 వన్డే ప్రపంచకప్ ప్రణాళికల్లో రోహిత్ శర్మ పేరు లేదంటూ ప్రచారంలో ఉన్న కథనాలపై బోర్డు ఒక స్పష్టతకు రానుంది. రోహిత్ను జట్టులో కొనసాగించాలా లేక భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని కొత్త ఆటగాడిని తీర్చిదిద్దాలా అనే కోణంలో సుదీర్ఘంగా చర్చించనున్నారు. వయసు, ఫిట్నెస్ కారణాల దృష్ట్యా రోహిత్ భవిష్యత్తు పై ఒక కీలక రోడ్మ్యాప్ రూపుదిద్దుకునే అవకాశం కనిపిస్తోంది. ఇంగ్లాండ్, ఐర్లాండ్ పర్యటనల్లో టీ20 సిరీస్ ఓటములతో పాటు ఇంగ్లాండ్తో జరిగిన వన్డే సిరీస్ పరాజయంపై బీసీసీఐ తీవ్ర అసంతృప్తిగా ఉంది. వాస్తవానికి ఈ సమావేశం ముందే జరగాల్సి ఉన్నప్పటికీ జింబాబ్వే, శ్రీలంక పర్యటనల కారణంగా వాయిదా పడింది. ఆ రెండు సిరీస్లు గెలిచినప్పటికీ విదేశీ గడ్డపై ఎదురైన ప్రతికూల ఫలితాలకు గల కారణాలను గంభీర్, అగార్కర్ వివరించాల్సి ఉంటుంది. బౌలింగ్, బ్యాటింగ్ లోపాలను ఎత్తిచూపుతూ బోర్డు గట్టి నిలదీతలకు

BCCI Chief Selector: భారత జట్టు ఆప్ఘాన్ టీంతో సిరీస్ కోసం బిజీగా మారింది. ఈ క్రమంలో టీం స్వ్కాడ్ 3వ తేదీన ప్రకటిస్తారని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే, భారత క్రికెట్ జట్టు చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ పదవీకాలం ముగుస్తుండడంతో.. ఆయన భవితవ్యంపై ఉత్కంఠ కొనసాగుతోంది. 2027 వన్డే ప్రపంచకప్ సన్నాహకాలు ఇప్పటికే మొదలవ్వడంతో.. అగార్కర్ను మరో ఏడాది పాటు సెలక్షన్ కమిటీ ఛైర్మన్గా కొనసాగించాలా? వద్దా? అనే అంశంపై బీసీసీఐ కీలక సమావేశం నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుత పరిస్థితుల్లో బోర్డులోని ఓ వర్గం ఆయనను కొనసాగించాలని కోరుకుంటున్నట్లు వార్తలు వినిపస్తున్నాయి. టీమిండియా మాజీ ప్లేయర్ అజిత్ అగార్కర్ ప్రస్తుతం భారత పురుషుల సీనియర్ సెలక్షన్ కమిటీకి ఛైర్మన్గా ఉన్న సంగతి తెలిసిందే. ఆయన ప్రస్తుత కాంట్రాక్ట్ 2026 సెప్టెంబర్లో ముగియనుంది. దీంతో 2027 వన్డే ప్రపంచకప్ వరకు ఆయనను కొనసాగించడంపై బీసీసీఐ మల్లగుల్లాలు పడుతోంది. తాజా సమాచారం ప్రకారం.. అగార్కర్కు మరో ఏడాది గడువు ఇచ్చేందుకు బీసీసీఐ సుముఖంగా ఉందని తెలుస్తోంది. అయితే తుది నిర్ణయం సమావేశం అనంతరం తీసుకోనున్నారు. అంతేకాదు.. ఈ బాధ్యతను కొనసాగించాలా? వద్దా? అనే విషయంలో అగార్కర్ అభిప్రాయం కూడా కీలకం కానుంది. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి. ఎక్కువమంది చదివినది: వన్డే ప్రపంచకప్ 2027 కోసం దూసుకొస్తోన్న తెలుగోడు.. డేంజర్ జోన్లో సర్పంచ్ సాబ్ ప్లేస్..! 2023లో చీఫ్ సెలెక్టర్గా బాధ్యతలు స్వీకరించిన అగార్కర్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీకి కొన్ని అద్భుత విజయాలు సాధించింది. భారత్ 2024 టీ20 ప్రపంచకప్, 2025 ఛాంపియన్స్ ట్రోఫీ, 2026 టీ20 ప్రపంచకప్ సాధించింది. దీంతో వైట్బాల్ క్రికెట్లో జట్టు విజయాల్లో సెలక్షన్ కమిటీ పాత్రపై ప్రశంసలు వచ్చాయి. 2027 వన్డే ప్రపంచకప్ దక్షిణాఫ్రికా, జింబాబ్వే, నమీబియా వేదికలుగా జరగనున్న సంగతి తెలిసిందే. ఈ మెగా టోర్నీకి ఏడాది మాత్రమే సమయం ఉండటంతో సెలక్షన్ కమిటీలో

దార్ల హరీశ్.. జీ తెలుగు న్యూస్లో సీనియర్ కంటెంట్ ఎడిటర్గా పనిచేస్తున్నాను. నా 8 ఏళ్ల అనుభవంలో ఈనాడు వంటి ప్రముఖ దినపత్రికతో పాటు ఈటీవీ భారత్లో పనిచేశాను. 2025 నుంచి ఎంటర్టైన్మెంట్, బిజినెస్, టెక్నాలజీ, హెల్త్, క్రీడలు, రాజకీయాలు వంటి వాటికి సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పనిచేసిన అనుభవం కలదు. Rohit Sharma West Indies Series: భారత వన్డే జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ రిటైర్మెంట్ వార్తలకు ప్రస్తుతానికి బ్రేక్ పడింది. ఇంగ్లండ్ పర్యటనలోని చివరి వన్డేలో అద్భుతమైన సెంచరీతో మెరిసిన 'హిట్మ్యాన్', తనపై వస్తున్న విమర్శలకు బ్యాట్తోనే గట్టి సమాధానం ఇచ్చారు. ఈ నేపథ్యంలో వచ్చే సెప్టెంబర్లో వెస్టిండీస్తో జరిగే వన్డే సిరీస్లో రోహిత్ బరిలోకి దిగనున్నట్లు తెలుస్తోంది. వెస్టిండీస్ సిరీస్తో కీలక అడుగు బీసీసీఐ, సెలెక్టర్ల మధ్య జరిగిన చర్చల అనంతరం వెస్టిండీస్తో జరిగే వన్డే సిరీస్లో రోహిత్కు మరో అవకాశం ఇవ్వాలని నిర్ణయించినట్లు సమాచారం. 2027 వన్డే ప్రపంచకప్లోపు తన స్థానాన్ని మరింత బలోపేతం చేసుకోవడానికి ఈ సిరీస్ రోహిత్కు అత్యంత కీలకం కానుంది. ఊహాగానాలకు కారణాలేంటి? ఇంగ్లండ్ పర్యటన సమయంలో రోహిత్ స్థానంలో యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ను ఆడించాలనే యోచనలో సెలెక్టర్లు ఉన్నట్లు వార్తలు వచ్చాయి. లార్డ్స్ వేదికగా జరిగిన వన్డేనే రోహిత్కు ఆఖరి మ్యాచ్ కావచ్చని ప్రచారం జరిగింది. అయితే, అదే మ్యాచ్లో రోహిత్ అబాధ్యతాయుతమైన శతకంతో చెలరేగి, రిటైర్మెంట్పై ఇప్పట్లో ఎలాంటి ఆలోచన లేదని స్పష్టం చేశారు. సిరీస్వారీగా ప్రదర్శనల సమీక్ష తన వన్డే భవిష్యత్తుపై బీసీసీఐ ఉన్నతాధికారులతో చర్చలు జరిపిన రోహిత్కు మరిన్ని అవకాశాలు లభించనున్నాయి. ఇకపై ఆయన ప్రదర్శనను సిరీస్వారీగా సమీక్షించనున్నారు. దీంతో వెస్టిండీస్ సిరీస్లో రోహిత్ ప్రదర్శన ఎలా ఉండబోతుందనే దానిపై క్రికెట్ వర్గాల్లో తీవ్ర ఆసక్తి నెలకొంది. అజిత్ అగార్కర్ భవిష్యత్తు.. మరోవైపు బీసీసీఐ ప్రధాన సెలెక్టర్ అజిత్ అగార్కర్

భారత క్రికెట్ జట్టు సెలక్షన్ కమిటీ ఛైర్మన్ అజిత్ అగార్కర్ భవిష్యత్తుపై బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది. శ్రీలంకతో టెస్టు సిరీస్ ముగిసిన తర్వాత బీసీసీఐ పెద్దలు అగార్కర్తో సమావేశం కానున్నట్లు ఓ నివేదిక వెల్లడించింది. సెప్టెంబరుతో సెలక్షన్ కమిటీ ఛైర్మన్గా అగార్కర్ మూడేళ్ల పదవీకాలం పూర్తవుతుంది. దీంతో మరో ఏడాది పొడిగింపు ఇవ్వాలా? వద్దా? అన్నదానిపై ఈ భేటీలో చర్చ జరిగే అవకాశం ఉంది.అగార్కర్ భవిష్యత్తుపై చర్చకు మరో అంశం కూడా కారణమవుతున్నట్లు సమాచారం. రోహిత్ శర్మ భవిష్యత్తుపై సెలెక్టర్లు, బీసీసీఐ మధ్య అభిప్రాయ భేదాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఇంగ్లాండ్తో జులైలో జరిగిన వన్డే సిరీస్ తర్వాత రోహిత్ను జట్టు నుంచి తప్పించే ఆలోచన ఉందని సెలెక్టర్లు అతడికి తెలిపినట్లు నివేదిక పేర్కొంది. అయితే బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా మాత్రం రోహిత్ జట్టు ప్రణాళికల్లో ఉన్నంతకాలం దేశానికి ప్రాతినిధ్యం వహిస్తూనే ఉంటాడని వ్యాఖ్యానించారు.2027 వన్డే ప్రపంచకప్ను దృష్టిలో పెట్టుకుని రోహిత్ భవిష్యత్తును ప్రతి సిరీస్ తర్వాత సమీక్షించాలని బీసీసీఐ కోరుకుంటున్నట్లు సమాచారం. అయితే సైకియా చేసిన వ్యాఖ్యలు సెలెక్టర్లకు అసంతృప్తి కలిగించినట్లు నివేదిక వెల్లడించింది. ఈ నేపథ్యంలో అగార్కర్తో జరగనున్న సమావేశం ప్రాధాన్యం సంతరించుకుంది. సెలక్షన్ కమిటీ పనితీరు, భవిష్యత్ ప్రణాళికలతో పాటు రోహిత్ అంశం కూడా చర్చకు వచ్చే అవకాశం ఉంది.ఇంగ్లాండ్తో చివరి వన్డేలో రోహిత్ శర్మ అద్భుత శతకంతో తనపై వస్తున్న విమర్శలకు బ్యాట్తోనే సమాధానం ఇచ్చాడు. లార్డ్స్లో జరిగిన మ్యాచ్లో 138 పరుగులతో చెలరేగాడు. లార్డ్స్లో వన్డే

VVS Laxman: భారత క్రికెట్లో సెప్టెంబర్లో కీలక మార్పులు చోటుచేసుకునే అవకాశం కనిపిస్తోంది. మాజీ బ్యాటర్, బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (CoE) అధిపతి వీవీఎస్ లక్ష్మణ్కు మరింత విస్తృతమైన బాధ్యతలు అప్పగించే అంశంపై చర్చ జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఆయనను క్రికెట్ డైరెక్టర్గా నియమించే అవకాశం ఉందనే వార్తలు వినిపిస్తున్నాయి. అయితే దీనిపై బీసీసీఐ నుంచి ఇప్పటివరకు అధికారిక ప్రకటన వెలువడలేదు. లక్ష్మణ్కు కొత్త బాధ్యతలు? ప్రస్తుతం బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్లో ఆటగాళ్ల అత్యుత్తమ ప్రదర్శన కార్యక్రమాలను పర్యవేక్షిస్తున్న లక్ష్మణ్.. క్రికెట్ డైరెక్టర్గా బాధ్యతలు చేపడితే ఆయన పరిధి మరింత విస్తరించే అవకాశం ఉంది. టీమ్ ఇండియా, సెలెక్టర్లు, కోచింగ్ సిబ్బంది, CoE, ఆటగాళ్ల కార్యక్రమాల మధ్య సమన్వయం చేయడం ఆయన ప్రధాన బాధ్యతల్లో ఒకటిగా ఉండవచ్చని తెలుస్తోంది. సెప్టెంబర్ ఎందుకు కీలకం? బీసీసీఐకి సెప్టెంబర్ కీలక సమయంగా పరిగణిస్తున్నారు. బోర్డులోని కొన్ని కీలక పదవులు, వ్యవస్థల్లో మార్పులపై చర్చలు జరుగుతున్నట్లు సమాచారం. ముఖ్యంగా చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ పదవీకాలానికి సంబంధించిన నిర్ణయం కూడా ప్రాధాన్యం సంతరించుకుంది. అయితే అగార్కర్ ఒప్పందాన్ని పొడిగించే అవకాశం ఉందనే వార్తలు గతంలో వచ్చాయి. 2027 వన్డే ప్రపంచకప్ను దృష్టిలో ఉంచుకుని ఆయనను కొనసాగించాలని బీసీసీఐ భావిస్తున్నట్లు అప్పట్లో కథనాలు వెలువడ్డాయి. దీంతో సెప్టెంబర్లో సెలక్షన్ కమిటీ, టీమ్ మేనేజ్మెంట్కు సంబంధించి తీసుకునే నిర్ణయాలు భారత క్రికెట్ భవిష్యత్పై ప్రభావం చూపే అవకాశం ఉంది. లక్ష్మణ్కే ఎందుకు అవకాశం? వీవీఎస్ లక్ష్మణ్ చాలా కాలంగా భారత క్రికెట్ వ్యవస్థలో కీలకంగా ఉన్నారు. బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ద్వారా యువ క్రికెటర్ల నుంచి సీనియర్ ఆటగాళ్ల వరకు ఫిట్నెస్, అత్యుత్తమ ప్రదర్శన కార్యక్రమాలతో ఆయన లింకై ఉన్నారు.. 2026 టీ20 ప్రపంచకప్ విజయం తర్వాత గౌతమ్ గంభీర్ కూడా లక్ష్మణ్ కృషిని ప్రశంసించినట్లు సమాచారం. భారత క్రికెట్కు CoE కీలకమైన వ్యవస్థగా పేర్కొంటూ, తెర వెనుక

BCCI : తెలుగు తేజం, టీమ్ఇండియా మాజీ ఆటగాడు, బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ప్రస్తుత అధిపతి అయిన వీవీఎస్ లక్ష్మణ్ భారత క్రికెట్లో మరింత పెద్ద బాధ్యతను చేపట్టే అవకాశం ఉంది. భారత క్రికెట్ డైరెక్టర్గా ఆయన నియమితులు కానున్నారు. సెప్టెంబర్లో కీలక పదవుల పునర్వ్యవస్థీకరణకు బీసీసీఐ సిద్ధమవుతున్న తరుణంలో ఈ కీలక పరిణామం చోటు చేసుకోనుంది. సీనియర్ సెలక్షన్ కమిటీ ఛైర్మన్గా అజిత్ అగార్కర్ పదవీకాలం సెప్టెంబర్లో ముగియనుండటం, జాతీయ జట్టు కోచింగ్ వ్యవస్థ కూడా పరిశీలనలో ఉండటంతో, బోర్డు కొన్ని కీలక మార్పులు చేసేందుకు సిద్ధమైంది. క్రమంలోనే లక్ష్మణ్కు డైరెక్టర్ ఆఫ్ క్రికెట్ పదవిని అప్పగించే అవకాశం ఉందని బోర్డు వర్గాలు వెల్లడించినట్లుగా ఆంగ్ల మీడియాలో వార్తలు వస్తున్నాయి. అదే సమయంలో అజిత్ అగార్కర్ పదవీకాలాన్ని 2027 జూన్ వరకు పొడిగించవచ్చునని తెలుస్తోంది. IND vs SL : శనివారం నుంచే భారత్ వర్సెస్ శ్రీలంక టెస్టు మ్యాచ్.. జియో హాట్స్టార్, స్టార్స్పోర్ట్స్లలో రానే రాదు.. ఫ్రీగా ఎక్కడ చూడొచ్చంటే? బెంగళూరులోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్లో లక్ష్మణ్ ప్రస్తుతం ఆటగాళ్ల అభివృద్ధి, అత్యుత్తమ ప్రదర్శన కార్యక్రమాలను పర్యవేక్షిస్తున్నారు. ఈ ప్రతిపాదిత చర్య ఆయన బాధ్యతలను గణనీయంగా పెంచనుంది. ఈ నియామకంపై గానీ, ప్రతిపాదిత పదవి స్వరూపంపై గానీ బీసీసీఐ నుంచి ఇంకా అధికారిక ప్రకటన వెలువడలేదు. ఖచ్చితమైన బాధ్యతలు బీసీసీఐ తుది స్వరూపంపై ఆధారపడి ఉన్నప్పటికీ.. భారత క్రికెట్ కార్యకలాపాలకు హెడ్గా వ్యవహరించడమే డైరెక్టర్ ఆఫ్ క్రికెట్గా లక్ష్మణ్ పని. ఈ పదవిలో సీనియర్ జట్టు, సెలెక్టర్లు, కోచ్లు, సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్, భారతదేశ క్రీడాకారుల ప్రస్థానంలోని వివిధ దశల మధ్య సమన్వయ కర్తగా ఉంటాడు. అలాగే ప్రతిభను గుర్తించడం, క్రీడాకారుల అభివృద్ధి, అత్యుత్తమ ప్రదర్శన ఇచ్చేందుకు ప్రణాళికలు రచించడంలో భాగస్వామ్యం వంటి బాధ్యతలు ఉంటాయి. CoEలో లక్ష్మణ్ ఇప్పటికే చేస్తున్న పనికి ఇది ఒక సహజమైన కొనసాగింపు అవుతుంది

గాలే ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా ప్రారంభంకానున్న తొలి టెస్ట్ మ్యాచ్పై ఇప్పుడు సర్వత్రా ఆసక్తి నెలకొంది. అయితే టీం ఇండియా ఇంకా తుది కూర్పు పైనే తర్జున బర్జనలు పడుతుంది. భారత జట్టు టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ అవకాశాలు ఈ సిరీస్పై ఎంతో ఆధారపడి ఉన్నాయి. గాలే ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా ప్రారంభంకానున్న తొలి టెస్ట్ మ్యాచ్పై ఇప్పుడు సర్వత్రా ఆసక్తి నెలకొంది. అయితే టీం ఇండియా ఇంకా తుది కూర్పు పైనే తర్జున బర్జనలు పడుతుంది. భారత జట్టు టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ అవకాశాలు ఈ సిరీస్పై ఎంతో ఆధారపడి ఉన్నాయి. ఈ నేపథ్యంలో చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ కూడా రావడంతో కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ముఖ్యంగా మిడిల్ ఆర్డర్ బౌలింగ్ విభాగంపై ఎక్కువగా సస్పెన్స్ నడుస్తుంది

టీమిండియాను వరుస గాయాల సమస్య కలవరపెడుతోంది. కీలక ఆటగాళ్లందరూ ఒక్కొక్కరిగా గాయాల బారిన పడుతుండటంతో భారత జట్టు ప్రాక్టీస్ క్యాంప్ హాస్పిటల్ వార్డులా మారిపోయింది. ఏకంగా ఒక బలమైన జట్టునే నిర్మించేంత మంది ఆటగాళ్లు గాయపడటంతో బీసీసీఐ తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఈ క్రమంలో బీసీసీఐ కార్యదర్శి దేవజీత్ సైకియా బెంగళూరులోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ కు చేరుకుని, సిఓఈ హెడ్ వివిఎస్ లక్ష్మణ్తో అత్యవసరంగా భేటీ కావడం క్రికెట్ వర్గాల్లో తీవ్ర కలకలం రేపింది. ఈ సమావేశంలో హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్, చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ కూడా వర్చువల్గా పాల్గొన్నారు. ప్రస్తుతం బెంగళూరులోని రిహాబ్ సెంటర్లో ఉన్న ఆటగాళ్ల జాబితా చూస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే. బుమ్రా మోకాలి వాపు సమస్యతో ఇబ్బంది పడుతుంటే, సాయి సుదర్శన్ బొటనవేలి నొప్పితో బాధపడుతున్నారు. ఆకాష్ దీప్, హర్షిత్ రాణా, నితీష్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్, హార్దిక్ పాండ్యా, వరుణ్ చక్రవర్తి వంటి కీలక ఆటగాళ్లు వివిధ రకాల గాయాల బారిన పడ్డారు. ప్రస్తుతం కోలుకుంటున్నారు. ఆటగాళ్లను పూర్తి ఫిట్నెస్ సాధించకముందే మైదానంలోకి దించడంపై సెలెక్షన్ కమిటీకి, స్పోర్ట్స్ సైన్స్ విభాగానికి మధ్య అభిప్రాయ భేదాలు తలెత్తడమే ఈ అత్యవసర సమావేశానికి దారితీసింది. స్పోర్ట్స్ సైన్స్ విభాగానికి శాశ్వత హెడ్ లేకపోవడం, ఆటగాళ్లు సరైన ఫిట్నెస్ ప్రమాణాలు పాటించకపోవడంపై బీసీసీఐ అసంతృప్తిగా ఉంది. హర్షిత్ రాణా ఓవర్ వెయిట్తో కనిపించడం, నితీష్ రెడ్డి బౌలింగ్ వేగం పెంచే క్రమంలో గాయపడటం చర్చనీయాంశమైంది. మరోవైపు బుమ్రా, సాయి సుదర్శన్ల లభ్యతపై వైద్య బృందం, సెలెక్టర్ల మధ్య అస్పష్టత నెలకొనడంతో ఇకపై తొందరపడి ఆటగాళ్లను మైదానంలోకి దించకూడదని కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నారు. వయసుతో మీకేం పని? వైభవ్ సూర్యవంశీపై బ్రెట్ లీ ప్రశంసలు గొర్రెల మంద వద్ద వలలో చిక్కుకున్న దానిని చూసి.. కాపరులు పరుగో పరుగు సామాన్యుడికి మరో షాక్.. సెప్టెంబర్లో

Indian Cricket Team Injuries: టీమిండియా క్రీడాకారుల గాయాల సమస్య రోజురోజుకూ తీవ్రరూపం దాలుస్తోంది. ఏకంగా ఒక ప్రధాన జట్టునే ఏర్పాటు చేసేంత మంది కీలక ఆటగాళ్లు గాయపడటంతో బీసీసీఐ కార్యదర్శి దేవజీత్ సైకియా బెంగళూరులోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (సిఓఈ)కు చేరుకుని వివిఎస్ లక్ష్మణ్తో అత్యవసరంగా భేటీ కావడం తీవ్ర కలకలం రేపుతోంది. భారత జట్టును వరుస గాయాలు వెంటాడుతున్న తీరుపై బీసీసీఐ తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తోంది. సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్లో కోలుకుంటున్న ఆటగాళ్ల పునరావాస పురోగతిని సమీక్షించడానికి బీసీసీఐ కార్యదర్శి దేవజీత్ సైకియా, సిఓఈ హెడ్ వివిఎస్ లక్ష్మణ్ ఆదివారం ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ కీలక భేటీలో టీమిండియా ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్, చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ కూడా వర్చువల్గా పాల్గొన్నట్లు తెలుస్తోంది. ఆటగాళ్లు సంపూర్ణ ఫిట్నెస్ సాధించకముందే వారిని మైదానంలోకి దించడంపై సెలెక్షన్ కమిటీకి, స్పోర్ట్స్ సైన్స్ విభాగానికి మధ్య తీవ్ర అభిప్రాయ భేదాలు తలెత్తడమే ఈ అత్యవసర సమావేశానికి దారితీసింది. ఎక్కువమంది చదివినది: వరల్డ్ కప్ 2027 రేసు నుంచి ఆ 2 దిగ్గజ టీంలు ఔట్.. టీమిండియా పరిస్థితి ఏంటంటే? ప్రస్తుతం బెంగళూరులోని సిఓఈ రిహాబ్ సెంటర్లో నలుగుతున్న ఆటగాళ్ల జాబితా చూస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే. తుంటి గాయం వల్ల ఆకాష్ దీప్ గత రంజీ ట్రోఫీ సెమీఫైనల్ నుంచి సుదీర్ఘకాలంగా దూరంగా ఉండగా, బుమ్రా మోకాలి వాపు, నీరు చేరిన సమస్యతో సతమతమవుతున్నారు. యంగ్ బ్యాటర్ సాయి సుదర్శన్ బొటనవేలి నొప్పితో ఇబ్బంది పడుతుంటే, హర్షిత్ రాణా, నితీష్ కుమార్ రెడ్డి హామ్స్ట్రింగ్ గాయాలతో పోరాడుతున్నారు. వీరికి తోడు వాషింగ్టన్ సుందర్ తొడ కండరాల గాయంతో బాధపడుతున్నారు. విదేశీ, పరిమిత ఓవర్ల స్పెషలిస్టులు హార్దిక్ పాండ్యా, వరుణ్ చక్రవర్తి, ప్రిన్స్ యాదవ్ కూడా అదే ఆసుపత్రి వాతావరణంలో రిహాబిలిటేషన్లో ఉన్నారు. ఫిట్నెస్ నిర్వహణపై హెడ్ ఆఫీస్ అసంతృప్తి.. నారాయణ్ నితిన్