
Abhijeet Dipke Controversy: రామ మందిర CEOపై తప్పుడు వీడియో.. అభిజీత్ దీప్కేపై విమర్శలు..
Abhijeet Dipke Controversy: రామ మందిర CEOపై తప్పుడు వీడియో.. అభిజీత్ దీప్కేపై విమర్శలు..
© 2026 nimisham.in

Abhijeet Dipke Controversy: రామ మందిర CEOపై తప్పుడు వీడియో.. అభిజీత్ దీప్కేపై విమర్శలు..

నీట్ అక్రమాలపై ఢిల్లీ జంతర్ మంతర్ ధర్నాతో కేంద్ర విద్యామంత్రి ధర్మేంద్ర ప్రదాన్ ను సాగనంపిన కాక్రోచ్ జనతా పార్టీ.. ఆ తర్వాత దేశవ్యాప్తంగా పాఠశాలల పునర్ నిర్మాణంపై దృష్టిపెట్టింది. ముఖ్యంగా ఉత్తరాది రాష్ట్రాల్లో శిధిలావస్ధకు చేరిన పాఠశాలల్ని వెంటనే మరమ్మత్తులు చేసేలా అక్కడి ప్రభుత్వాలపై ఒత్తిడి పెంచుతోంది. ఇందులో భాగంగా రాజస్థాన్ లోని కన్వర్ పురాలో ఉన్న ఓ ప్రభుత్వ పాఠశాల శిధిలావస్ధకు చేరడం, పక్కనే పశువుల కొట్టం కూడా ఉండటంపై ప్రశ్నించిన సీజేపీ కార్యకర్తలపై స్థానికులు దాడులకు దిగారు. దీనిపై మండిపడుతున్న కాక్రోచ్ జనతా పార్టీ ఇవాళ తీవ్ర హెచ్చరికలు చేసింది. కాక్రోచ్ దెబ్బకు బీజేపీలో రెండో వికెట్..! కొత్త టీమ్ లో కీలక నేతపై వేటు..!రాజస్థాన్ లోని కన్వర్ పురాలో వశువుల కొట్టంలో నిర్వహిస్తున్న ప్రభుత్వ పాఠశాలను సందర్శించడానికి వెళ్లిన తమ ప్రతినిధులపై దాడులకు దిగడంపై కాక్రోచ్ జనతా పార్టీ జాతీయ కన్వీనర్ అభిజీత్ దిప్కే (Abhijeet Dipke) మండిపడ్డారు. బీజేపీ గూండాగిరి చెల్లదని, 48 గంటల్లో సదరు పాఠశాల మరమ్మత్తులు మొదలుపెట్టాలని రాజస్థాన్ ప్రభుత్వానికి అల్టిమేటం ఇచ్చారు. లేకపోతే ఢిల్లీ జంతర్ తరహాలోనే జైపూర్ కు వచ్చి ధర్నా మొదలుపెడతానని హెచ్చరించారు. అలాగే దీనికి తమ మద్దతుదారులు కూడా తరలిరావాలని కూడా దిప్కే పిలుపునిచ్చారు. విజయ్ ఆఫర్ కు నో చెప్పేసిన ఉదయనిధి..! షాకింగ్ రీజన్..!అలాగే కాక్రోచ్ జనతా పార్టీ స్కూళ్లను సందర్శించడం ప్రారంభించాక.. అక్కడి బీజేపీ ప్రభుత్వం పాఠశాలల్లో ఫొటోలు, వీడియోలు తీయకుండా, బయటి వ్యక్తులు రాకుండా నిషేధాజ్ఞలు విధించడంపైనా కాక్రోచ్ పార్టీ బాస్ మండిపడ్డారు. తమ ప్రతినిధులపై దాడులకు పాల్పడినంత మాత్రాన బెదిరిపోమని, స్కూలును మరమ్మత్తు చేయించేవరకూ వదిలిపెట్టేది లేదని రాజస్థాన్ ప్రభుత్వానికి తేల్చిచెప్పేశారు. ఇప్పటికే రాజస్థాన్ విద్యామంత్రి మదన్ దిలావర్ ను స్కూళ్ల దుస్దితిపై రోజూ ప్రశ్నిస్తున్న కాక్రోచ్ జనతా పార్టీ నేతలు.. ఆయన స్పందించకపోవడంపై ఆగ్రహంగా ఉన్నారు. రాజస్థాన్ విద్యామంత్రి కూడా ధర్మేంద్ర

ముంబై: కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే ఇటీవల బాలీవుడ్తో తనకున్న అనుబంధం గురించి వెల్లడించారు. షారుఖ్ ఖాన్ నటించిన ‘స్వదేశ’ సినిమాను 100 సార్లకు పైగా చూశానని, అందులోని మోహన్ పాత్ర తనను భారత్కు తిరిగి రావడానికి ప్రేరేపించిందని దీప్కే గుర్తుచేసుకున్నారు. ఆ సినిమా చూసిన తర్వాత తన సమాజానికి సేవ చేయాలని అనుకున్నట్లు సీజేపీ నేత తెలిపారు. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా మహారాష్ట్రలోని హింగోలి జిల్లాలో తన స్వగ్రామం నుంచి “స్కూల్ ఠీక్ కరో” ప్రచారాన్ని ప్రారంభించిన తర్వాత అభిజీత్ దీప్కే ఎక్స్లో చిత్రాలను పోస్ట్ చేశారు. ఆయన ప్రభుత్వ పాఠశాలలను సందర్శించి, సరిపడా కూర్చునే సదుపాయాలు, నీటి సరఫరా, కిటికీలు, మరుగుదొడ్లు వంటి ప్రాథమిక సదుపాయాల్లో ఉన్న సమస్యలను ప్రస్తావించారు. దీప్కే ఎక్స్లో స్పందిస్తూ. “స్వదేశ సినిమా చూస్తూ పెరిగాను. ఆ సినిమాపై ఎంతో ప్రేమ ఏర్పడింది. ఇప్పటివరకు ఆ సినిమాను 100 సార్లకు పైగా చూసి ఉంటాను. ఆ సినిమాలోని ఒక భాగం ఎప్పుడూ నా మనసులో నిలిచిపోయింది. మోహన్ హరిదాస్ను కలవడానికి వెళ్లి, తన కుటుంబానికి కనీసం ఆహారం అందించడానికి కూడా అతను ఎంత కష్టపడుతున్నాడో చూస్తాడు. తిరిగి వస్తూ రైలులో కూర్చున్నప్పుడు, పాఠశాలలో ఉండాల్సిన ఓ చిన్న బాలుడు రైల్వే స్టేషన్లో నీళ్లు అమ్మడం చూస్తాడు. మోహన్ మౌనంగా కన్నీరు కార్చినప్పుడు నేను కూడా కన్నీరు పెట్టుకున్నాను. ప్రతిసారీ అలాగే జరిగింది” అని తెలిపారు. ‘స్వదేశ’లోని మోహన్లా.. సినిమాలో షారుక్ ఖాన్ పోషించిన మోహన్ పాత్రలా తాను కూడా తన గ్రామానికి ఏదైనా చేయాలని కోరుకున్నట్లు దీప్కే చెప్పారు. “అప్పటి నుంచి నా మనసులో ఎక్కడో ఒక మూల.. ఏదో ఒక రోజు మోహన్ చరణ్పూర్కు చేసినట్లే నేను కూడా నా సొంత గ్రామానికి ఏదైనా చేయాలని కోరుకున్నాను. కొన్నేళ్ల తర్వాత జీవితం ఇలాంటి మలుపు తిరిగి, అమెరికా నుంచి భారత్కు తిరిగి

హింగోలి (మహారాష్ట్ర): కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే శనివారం మహారాష్ట్రలోని హింగోలి జిల్లాలో తన స్వగ్రామం నుంచి ‘స్కూల్ ఠీక్ కరో’ ప్రచారాన్ని ప్రారంభించారు. ప్రభుత్వ పాఠశాలల్లో ప్రాథమిక సదుపాయాల కొరత ఉందని ఆయన ఆరోపించారు. పగిలిన కిటికీలు, పూడుకుపోయిన మరుగుదొడ్లు, కూర్చునేందుకు సదుపాయాలు లేకపోవడం వంటి సమస్యలు ఉన్నాయని తెలిపారు. తన గ్రామంలో స్వాతంత్య్ర దినోత్సవ జెండా ఆవిష్కరణ కార్యక్రమానికి హాజరైన తర్వాత దీప్కే ఒక ప్రభుత్వ పాఠశాలను సందర్శించి అక్కడి సదుపాయాలను పరిశీలించారు. ఎక్స్లో దీప్కే స్పందిస్తూ.. “స్వాతంత్య్రం వచ్చి 80 ఏళ్లు పూర్తయిన తర్వాత కూడా మన ప్రభుత్వ పాఠశాలల్లో ప్రాథమిక సదుపాయాలు లేవు. నేను మా గ్రామ సర్పంచ్తో మాట్లాడాను. వారంలోపు ఈ సమస్యలన్నింటినీ పంచాయతీ పరిష్కరిస్తుందని ఆయన హామీ ఇచ్చారు. మనమంతా కలిసి చర్యలు తీసుకుంటే మార్పు సాధ్యమే’’ అని చెప్పారు. మరో పోస్టులో పగిలిన కిటికీల వీడియోను పోస్ట్ చేసిన దీప్కే.. “మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి బ్యానర్లతో ప్రభుత్వ పాఠశాలలోని పగిలిన కిటికీలను కప్పేస్తున్నారు” అని ఆరోపించారు. పాఠశాలలో పూడుకుపోయిన మరుగుదొడ్లను చూపించే మరో వీడియోను కూడా దీప్కే పంచుకున్నారు. “ఈ మరుగుదొడ్డిని ఏ పిల్లాడు ఎలా ఉపయోగించాలి?” అని రాశారు. పాఠశాల మరుగుదొడ్లకు నీటి సరఫరా లేదని, పలు కిటికీలు పగిలిపోయాయని, విద్యార్థులకు సరిపడా బెంచీలు లేవని దీప్కే ఆరోపించారు. పాఠశాలలో చాలా మంది విద్యార్థులు ఉన్నప్పటికీ కేవలం 4 బెంచీలు మాత్రమే ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. ప్రచారంలో తదుపరి దశలో మహారాష్ట్రలోని ఇతర తాలూకాల్లో ప్రభుత్వ పాఠశాలలను సందర్శిస్తానని దీప్కే తెలిపారు. పాఠశాలల్లో అందుబాటులో ఉన్న సదుపాయాలపై తల్లిదండ్రులు సామాజిక తనిఖీలు నిర్వహించాలని ఆయన కోరారు. ఈ ప్రచార ప్రారంభానికి ముందు ఈ వారం ప్రారంభంలో జంతర్ మంతర్ ‘సీజన్ 2’ను సీజేపీ ప్రారంభించబోతోందని దీప్కే ప్రకటించారు. ధర్మేంద్ర ప్రధాన్ కేంద్ర విద్యాశాఖ మంత్రి పదవికి రాజీనామా చేయడం