
80వ స్వాతంత్య్ర వేడుకలకు దేశం సిద్ధమైంది. ఢిల్లీలోని ఎర్రకోట వద్ద ప్రధాని మోదీ జాతీయ జెండాను ఆవిష్కరించారు.
80వ స్వాతంత్య్ర వేడుకలకు దేశం సిద్ధమైంది. ఢిల్లీలోని ఎర్రకోట వద్ద ప్రధాని మోదీ జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం జాతినుద్దేశించి ప్రసంగించారు. అయితే ఈ సారి వేడుకల్లో ఓ చారిత్రాత్మక ఘట్టం ఆవిష్ర్కుతమైంది. ఎర్రకోట వేదికగా స్వాతంత్య్ర వేడుకల్లో తొలిసారిగా వందేమాతరం గేయాన్ని ఆలపించారు.
S
Written by Skyc Media Editorial
checkSenior Editorial Lead • Skyc Media
Covering the latest exclusive stories, cinematic updates, insightful reviews, and breaking developments with verified attribution for Skyc Media.





