
Samantha | ఒకప్పుడు నటన వదిలేయాలనుకున్నా.. ఇప్పుడు నా శాంతి, ఆనందమే ముఖ్యం: సమంత
Samantha | ఒకప్పుడు నటన వదిలేయాలనుకున్నా.. ఇప్పుడు నా శాంతి, ఆనందమే ముఖ్యం: సమంత
© 2026 nimisham.in

Samantha | ఒకప్పుడు నటన వదిలేయాలనుకున్నా.. ఇప్పుడు నా శాంతి, ఆనందమే ముఖ్యం: సమంత

Samantha: ఒక దశలో నటనను వదిలేయాలనుకున్నా.. సమంత సంచలన వ్యాఖ్యలు..

Samantha | సమంత జీవితంలో కొత్త అధ్యాయం.. ‘తల్లి కావడం పూర్తిగా మార్చేస్తుంది’ అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు!

భర్త రాజ్ నిడిమోరుతో కలిసి హాలిడేలో సమంత సందడి చేశారు. హాలిడే ఫొటోలను ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసిన సమంత.. ‘జస్ట్ అస్’ అంటూ క్యాప్షన్ ఇచ్చారు. గడియారం, బేబీ ఎమోజీలతో బిడ్డ రాకపై తన ఆనందాన్ని అభిమానులతో పంచుకున్నారు. షాపింగ్, కాఫీతో పాటు పికిల్బాల్ ఆడుతూ సమంత, రాజ్ నిడిమోరు ఎంజాయ్ చేశారు. సమంత బేబీ బంప్ కనిపిస్తున్న ఈ ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ఫొటోలు చూసిన అభిమానులు, సినీ ప్రముఖులు సమంత-రాజ్ దంపతులకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. బేబీ బంప్తో సమంత.. భర్త రాజ్ నిడిమోరుతో హాలిడే ఫొటోలు వైరల్ కొండను తొలిచి కట్టిన అద్భుత గుహాలయం..ఎక్కడో తెలుసా? (ఫొటోలు) సాంప్రదాయ దుస్తులులో మెరిసిన ముద్దుగుమ్మ అదా శర్మ..(ఫోటోలు) కేబీఆర్ ట్రాఫిక్ ‘ట్రాప్’.. ఎటు వెళ్లాలో తెలియక జనం పరేషాన్!(చిత్రాలు) మండలిలో జగన్ మాస్టర్ ప్లాన్.. కూటమికి చెక్.. డిప్యూటీ చైర్మన్ పీఠం YSRCP కైవసం 70 ఏళ్ళ కుర్రోడిలా చిరూ.. వైరల్ అవుతోన్న ఫొటోస్ బాబుకు ఊహించని షాక్.. ఎదురు తిరుగుతున్న ప్రభుత్వ ఉద్యోగులు కెన్యాలో ఘోర హెలికాప్టర్ ప్రమాదం..! ఏడుగురు మృతి శబరిమలలో అయ్యప్ప స్వామిని దర్శించుకున్న పెద్దిరెడ్డి కుటుంబం

ఫ్లేర్డ్ డిజైన్ ఉన్న ఈ నల్ల డ్రెస్లో సమంత ఎంత అందంగా కనిపిస్తోంది. బేబీ బంప్తో ఆమె లుక్ అదిరిపోయింది. సమంత ను ఇలా చూసి అభిమానులు చాలా సంతోషిస్తున్నారు. ఆమె జీవితంలో స్ట్రగుల్ టైమ్ పోయిందని పండగచేసుకుంటున్నారు. రకరకాల కామెంట్లు కూడా పెడుతున్నారు. భర్తతో కలిసి ఫుల్ గా ఎంజాయ్ చేస్తోంది సమంత. ఇద్దరు స్నేహితుల్ల మసులుకుంటూ తమ ఆనంద క్షణాలను అభిమానులతో పంచుకుంటున్నారు. ఈక్రమంలో రాజ్ తన ఫుడ్తో ఒక మూమెంట్లో ఉండగా, సమంత ఆ క్షణాన్ని పర్ఫెక్ట్గా కెమెరాలో బంధించింది. ఈ ఫోటో చూసి అభిమానులు తెగ నవ్వుకుంటున్నారు. అన్ని ఫోటోల్లోనూ సమంత గ్లోయింగ్గా కనిపిస్తోంది. సన్-కిస్డ్ ఫోటోలు, రుచికరమైన ఫుడ్.. ఇలా ఆమె బేబీమూన్ ఒక అద్భుత కథలా సాగింది. ఈ జంట ఫోటోలకు సామాన్యులతో పాటు సెలబ్రిటీలు కూడా స్పందిస్తున్నారు. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కియారా అద్వానీ కూడా హార్ట్-ఐ ఎమోజీతో స్పందించింది. సమంత ఈ ఫోటోలు షేర్ చేయగానే అభిమానులు వెంటనే స్పందించారు. "ఈ మధ్య లైఫ్ మీకు బాగా కలిసొచ్చినట్టుంది" అని ఒకరు, "ది బేబీ బంప్" అని మరొకరు కామెంట్ చేశారు. "అమ్మా, హాలిడే ఎక్కడ ఎంజాయ్ చేస్తున్నావ్?" అని ఇంకొకరు రాశారు

ప్రముఖ నటి సమంత రూత్ ప్రభు త్వరలో తల్లి కాబోతున్నారు. తన భర్త, దర్శకుడు రాజ్ నిడిమోరుతో కలిసి హాలిడేలో ఉన్న ఆమె, తాజాగా కొన్ని ఫొటోలను ఇన్స్టాగ్రామ్లో పంచుకున్నారు. ఈ చిత్రాలలో సమంత ప్రెగ్నెన్సీ గ్లోతో, స్పష్టంగా కనిపిస్తున్న బేబీ బంప్తో ఎంతో ఆనందంగా దర్శనమిచ్చారు. 'జస్ట్ అస్' (మేము మాత్రమే) అనే క్యాప్షన్తో పాటు గడియారం, బేబీ ఎమోజీలను జోడించి తన సంతోషాన్ని అభిమానులతో పంచుకున్నారు. ఈ ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.హాలిడే సందర్భంగా ఈ జంట రుచికరమైన భోజనాన్ని ఆస్వాదిస్తూ, షాపింగ్ చేస్తూ, కాఫీ తాగుతూ, పికిల్బాల్ ఆడుతూ కనిపించారు. ఈ పోస్ట్పై సమంత స్నేహితురాలు క్రేషా బజాజ్ "కౌంట్డౌన్ మొదలైంది" అని కామెంట్ చేయడం, సమంత బిడ్డ రాక సమీపిస్తోందన్న సంకేతాలను ఇచ్చింది. ఈ ఫొటోలు చూసిన అభిమానులు, సినీ ప్రముఖులు సమంత దంపతులకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.నిజానికి సమంత తన ప్రెగ్నెన్సీ విషయాన్ని గత జులైలోనే అధికారికంగా ప్రకటించారు. హైదరాబాద్లో జరిగిన తన తాజా చిత్రం 'మా ఇంటి బంగారం' విజయోత్సవ సభలో ఆమె మాట్లాడుతూ.. "క్షమించండి, ఇంకో చిన్న గ్యాప్ తీసుకుని మళ్లీ వస్తాను. ఇప్పుడు నేను మెటర్నిటీ లీవ్ తీసుకోవాలని నాకు తెలుసు. కానీ, నేను చాలా సంతోషంగా ఉన్నాను" అని తెలిపి, సినిమాల నుంచి తాత్కాలిక విరామం తీసుకుంటున్నట్లు వెల్లడించారు.సమంత, రాజ్ నిడిమోరుల వివాహం 2025లో జరిగింది. ఇద్దరికీ ఇది రెండో వివాహం. సమంత అంతకుముందు నటుడు నాగచైతన్యను 2017లో పెళ్లి చేసుకొని 2021లో

– ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ఆదరణ పొందిన కుకింగ్ ఫార్మాట్కు తమిళ నేటివిటీతో సరికొత్త రూపం.. సోనీ విళా, సోనీ లివ్లో ఆహారం, రుచులు, భావోద్వేగాలు, అనుబంధాలను సెలబ్రేట్ చేయడానికి తమిళ ఎంటర్టైన్మెంట్ రంగానికి చెందిన పలువురు ప్రముఖులను ఒక్కచోటికి తీసుకొస్తున్న సమంత రూత్ ప్రభు సోనీ పిక్చర్స్ నెట్వర్క్స్ ఇండియా తాజాగా ‘సెలబ్రిటీ మాస్టర్చెఫ్ తమిళ్’ను ప్రకటించింది. ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన ఈ కుకింగ్ ఫార్మాట్ను తమిళ ప్రేక్షకుల కోసం సోనీ విజా, సోనీ లివ్లో స్టార్ హీరోయిన్ సమంత రూత్ ప్రభు హోస్ట్ చేస్తుండటం విశేషం. సెలబ్రిటీలు, ఫుడ్, కాంపిటీషన్.. ఈ మూడు ప్రపంచాలను ఒకే దగ్గరకి తీసుకొస్తూ ‘సెలబ్రిటీ మాస్టర్చెఫ్ తమిళ్’ రూపొందుతోంది. తమిళ ఎంటర్టైన్మెంట్ రంగానికి చెందిన పలువురు ప్రముఖులు తొలిసారి సెట్స్ నుంచి కిచెన్లోకి అడుగుపెట్టి.. కఠినమైన వంటలకు సంబంధించిన సవాళ్లు, ఊహించని ట్విస్టులు, ఒత్తిడిని ఎదుర్కోబోతున్నారు. ప్రేక్షకులను మెప్పించడంతో పాటు.. ప్రతి ఛాలెంజ్లో విజయం సాధించేలా రుచికరమైన వంటకాలను తయారు చేస్తూ తమ టాలెంట్ను నిరూపించుకోబోతున్నారు. బనిజె ఏషియా నిర్మిస్తోన్న ‘సెలబ్రిటీ మాస్టర్చెఫ్ తమిళ్’.. ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన మాస్టర్చెఫ్ ఫార్మాట్ను ఆధారంగా చేసుకుని రూపొందుతోంది. అయితే తమిళ నేటివిటీకి తగ్గట్టుగా లోకల్ ఫ్లేవర్స్, ప్రేక్షకులకు సుపరిచితమైన సెలబ్రిటీలు, తమిళ సెలబ్రిటీ కల్చర్లోని ప్రత్యేకమైన కెమిస్ట్రీకి ప్రాధాన్యతనిస్తూ ఈ షోను రూపొందిస్తున్నారు. ‘సెలబ్రిటీ మాస్టర్చెఫ్ తమిళ్’ సోనీ విళాలో కీలకమైన ఎంటర్టైన్మెంట్ షోగా నిలవనుంది. అలాగే ఈ షో సోనీ లివ్తో పాటు డిజిటల్ ప్లాట్ఫామ్స్లోనూ అందుబాటులోకి రానుంది. మెయిన్ ఎపిసోడ్స్కు మించి ప్రేక్షకులను మరింత ఎంగేజ్ చేసేలా ప్రత్యేకమైన షార్ట్ ఫార్మ్ కంటెంట్ను కూడా అందించనున్నారు. సెలబ్రిటీల కుకింగ్ జర్నీ, వారు ఎదుర్కొనే ఛాలెంజెస్, కిచెన్లో చోటుచేసుకునే ఆసక్తికరమైన, మరిచిపోలేని మూమెంట్స్ను ఈ ఎక్స్క్లూజివ్ కంటెంట్ ద్వారా ప్రేక్షకులకు చూపించనున్నారు. ఈ సందర్భంగా సమంత మాట్లాడుతూ.. “ఈ షోలో పాల్గొంటుండటం ఎంతో ఎగ్జైటెడ్గా ఉంది. నేను

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత జీవితం, కెరీర్ ఎప్పుడూ ఆసక్తికరమైన మలుపులతోనే సాగాయి. అక్కినేని నాగచైతన్యతో ప్రేమలోపడి, పెద్దల అంగీకారంతో ఘనంగా వివాహం చేసుకున్న సమంత, కొన్ని ఏళ్ల బంధం తర్వాత మనస్పర్థల కారణంగా విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే. టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత (Samantha) జీవితం, కెరీర్ ఎప్పుడూ ఆసక్తికరమైన మలుపులతోనే సాగాయి. అక్కినేని నాగచైతన్యతో ప్రేమలోపడి, పెద్దల అంగీకారంతో ఘనంగా వివాహం చేసుకున్న సమంత, కొన్ని ఏళ్ల బంధం తర్వాత మనస్పర్థల కారణంగా విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే. ఆ తర్వాత అనారోగ్య సమస్యలను ధైర్యంగా ఎదుర్కొని వర్కవుట్స్, ఆధ్యాత్మిక పర్యటనలతో మైండ్ ఫుల్నెస్పై దృష్టి సారించడమే కాకుండా తనకు నచ్చిన రాజ్ నిడిమోరును రెండో వివాహం చేసికొని కొత్త జీవితాన్ని మొదలుపెట్టింది. ప్రస్తుతం సామ్ ప్రెగ్నెంట్ గా ఉన్న విషయం తెల్సిందే. మా ఇంటి బంగారం సినిమా తరువాత కొద్దిగా గ్యాప్ తీసుకున్న ఈ భామ తాజాగా బుల్లితెరపై ప్రసారమయ్యే పాపులర్ కుకింగ్ రియాలిటీ షో మాస్టర్చెఫ్ తమిళం (MasterChef Tamil) కు హోస్ట్గా మారింది. ఈమధ్యనే మాస్టర్చెఫ్ తమిళ్ కుకింగ్ షో ప్రోమో రిలీజ్ అయ్యింది. ఇక ఈ ప్రోమో చూశాక సమంత హోస్ట్గా రావడంపై సోషల్ మీడియాలో తీవ్రమైన చర్చ కొనసాగుతోంది. తన జీవితంలో ఎప్పుడూ వంటగదిలోకి వెళ్లలేదని, తనకు అస్సలు వంట రాదని సమంత స్వయంగా గతంలో అనేక ఇంటర్వ్యూలలో చెప్పిన విషయాన్ని నెటిజన్లు గుర్తుచేస్తున్నారు. ముఖ్యంగా నాగచైతన్యతో కలిసి ఉన్న రోజుల్లో చైతూ కూడా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. 'సామ్ అస్సలు కిచెన్లోకి వెళ్లదు, ఇంట్లో అప్పుడప్పుడు నేను వంట చేస్తాను' అని సరదాగా వ్యాఖ్యానించిన వీడియోలు ఇప్పుడు మళ్లీ వైరల్ అవుతున్నాయి. కనీసం వంట గురించి ప్రాథమిక అవగాహన కూడా లేని సమంత, ఒక అంతర్జాతీయ స్థాయి కుకింగ్ షోకి హోస్ట్గా ఎలా వ్యవహరిస్తుందని పలువురు నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. కుకింగ్ షో

అక్కినేని నాగచైతన్య, శోభిత ధూళిపాళ్ల వివాహం జరిగి దాదాపు రెండేళ్లు కావస్తోంది. సాధారణంగా సెలబ్రిటీ దంపతుల విషయంలో పెళ్లి తర్వాత ప్రెగ్నెన్సీకి సంబంధించిన వార్తలు నిరంతరం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూనే ఉంటాయి. అక్కినేని నాగచైతన్య (Akkineni Naga Chaitanya), శోభిత ధూళిపాళ్ల (Sobhita Dhulipala) వివాహం జరిగి దాదాపు రెండేళ్లు కావస్తోంది. సాధారణంగా సెలబ్రిటీ దంపతుల విషయంలో పెళ్లి తర్వాత ప్రెగ్నెన్సీకి సంబంధించిన వార్తలు నిరంతరం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూనే ఉంటాయి. చైతూ-శోభిత జంట విషయంలోనూ గత కొంతకాలంగా శోభిత గర్భవతి అంటూ రకరకాల పుకార్లు వస్తూనే ఉన్నాయి. ముఖ్యంగా సమంత ప్రెగ్నెన్సీ గురించి వార్తలు వచ్చిన ప్రతిసారీ, శోభిత తన భర్త చైతన్యకు వంట చేసి పెట్టిన ఫొటో షేర్ చేసినా లేక ఏ చిన్న పోస్ట్ పెట్టినా నెటిజన్లు ఆమె ప్రెగ్నెంట్ అంటూ కామెంట్లు చేయడం పరిపాటిగా మారింది. అయితే తాజాగా ఈ రూమర్లన్నింటికీ గట్టి చెక్ పడింది. ఇటీవల నటుడు, నిర్మాత బండ్ల గణేష్ కుమార్తె జనని వివాహ వేడుకకు నాగచైతన్య, శోభిత జంటగా హాజరైన సంగతి తెలిసిందే. ఈ వేడుకలో శోభిత ఎరుపు రంగు పట్టు చీర కట్టుకుని ఎంతో సంప్రదాయబద్ధంగా, అందంగా మెరిసిపోయింది. అనంతరం ఈ పెళ్లికి ఆమె ధరించిన చీరతో కొన్ని ఫోటోస్ ని తన సోషల్ మీడియా ఖాతాలో అభిమానులతో పంచుకుకుంది. ఆ ఫోటోలలో శోభిత తన నడుము స్పష్టంగా కనిపించేలా ఫోజులిచ్చింది. ఒకవేళ ఆమె ప్రెగ్నెంట్గా ఉంటే కొంచెమైనా బేబీ బంప్ కనిపించాలి కదా, కానీ అలాంటిదేమీ లేకపోవడంతో ఆమె గర్భవతి కాదని స్పష్టమైంది. గత కొంతకాలంగా తనపై వస్తున్న ప్రెగ్నెన్సీ పుకార్లకు చెక్ పెట్టడానికే శోభిత ఉద్దేశపూర్వకంగానే ఈ ఫోటోలను షేర్ చేసినట్లు తెలుస్తోంది. ఇక ఈ ఫోటోలను చూసిన నెటిజన్స్.. అక్కినేని కోడలు ప్రెగ్నెంట్ అన్నారు కదరా.. అలా కనిపించడం లేదు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి

Samantha New Show: సమంత రూత్ ప్రభు మరోసారి కొత్త అవతారంలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. సినిమాలు, వెబ్ సిరీస్లతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించిన ఆమె, ఇప్పుడు తొలిసారిగా ఒక భారీ కుకింగ్ రియాలిటీ షోకు వ్యాఖ్యాతగా బాధ్యతలు చేపట్టింది. ప్రపంచవ్యాప్తంగా విజయవంతమైన మాస్టర్చెఫ్ ఫార్మాట్కు తమిళ వెర్షన్గా వస్తున్న సెలబ్రిటీ మాస్టర్చెఫ్ తమిళ్ కార్యక్రమాన్ని సమంత హోస్ట్ చేయనుండటం అభిమానుల్లో ఆసక్తిని మరింత పెంచుతోంది. ఈ షోను ప్రముఖ నిర్మాణ సంస్థ బనిజయ్ ఆసియా రూపొందిస్తోంది. ఇందులో తమిళ సినీ, టెలివిజన్ రంగాలకు చెందిన ప్రముఖులు పోటీదారులుగా పాల్గొంటారు. వంటకాలు మాత్రమే కాకుండా, సెలబ్రిటీల వ్యక్తిత్వం, సరదా కబుర్లు, పోటీ స్ఫూర్తి కూడా ఈ కార్యక్రమంలో ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి. ఇటీవల విడుదలైన ఆఫీషియల్ ప్రోమోలో సమంత ఈ షోకు హోస్ట్గా కనిపించింది. అదే సమయంలో ఈ కొత్త ప్రయాణంపై ఆమె తన ఆనందాన్ని కూడా పంచుకుంది. ఇప్పటివరకు తాను చేసిన ప్రాజెక్టుల కంటే ఇది పూర్తిగా భిన్నమని, అందుకే ఈ అవకాశాన్ని వెంటనే అంగీకరించానని తెలిపింది. ఆహారం అనేది కేవలం వంటకం మాత్రమే కాదని, అది మనుషులను దగ్గర చేసే ఒక మధుర జ్ఞాపకమని సమంత చెప్పడం విశేషం. ముఖ్యంగా అభిమానులకు కనిపించని సెలబ్రిటీల మరో కోణాన్ని ఈ షో బయటపెడుతుందని ఆమె పేర్కొంది. వంటగదిలో వారు చేసే ప్రయోగాలు, తప్పులు, నవ్వులు, పోటీ ఉత్సాహం ప్రేక్షకులను అలరిస్తాయని చెప్పింది. పోటీదారుల పేర్లు ఇప్పుడే చెప్పలేనని, అదే ఈ షోలోని అసలు సర్ప్రైజ్ అని కూడా సరదాగా వ్యాఖ్యానించింది. ఈ కార్యక్రమం సోనీ విజా టీవీలో ప్రసారం కానుండగా, అదే సమయంలో సోనీలివ్ ఓటీటీ వేదికలో కూడా స్ట్రీమింగ్ కానుంది. దీంతో టెలివిజన్ ప్రేక్షకులతో పాటు డిజిటల్ ఆడియన్స్ను కూడా ఒకేసారి చేరుకునేలా మేకర్స్ ప్రణాళిక రూపొందించారు. అయితే ప్రీమియర్ తేదీని మాత్రం ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. ఇటీవల సమంత

విష్ణు ప్రియ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సీనియర్ సబ్ ఎడిటర్గా పనిచేస్తున్నారు. సినిమాల మీద ఆసక్తితో ఎక్కువగా వినోదం కేటగిరిలో వార్తలు రాస్తున్నారు. అదేవిధంగా హెల్త్, లైఫ్ స్టైల్, క్రైమ్ కేటగిరీలకు సంబంధించిన వార్తలు కూడా రాస్తూ ఉంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆమెకు జర్నలిజంలో పదేళ్లకు పైగా అనుభవం ఉంది. Samantha:సమంత రుతుప్రభు మరో కొత్త జర్నీకి శ్రీకారం చుట్టింది. ఇటీవల మా ఇంటి బంగారం సినిమాతో ప్రేక్షకులను అలరించిన ఆమె.. ఇప్పుడు బుల్లితెరపైకి అడుగుపెట్టేందుకు సిద్ధమైంది. సెలబ్రిటీ మాస్టర్చెఫ్ తమిళ్ రియాలిటీ కుకింగ్ షోకు సమంత హోస్ట్గా వ్యవహరించనుంది. ఈ విషయాన్ని సోనీ పిక్చర్స్ నెట్వర్క్స్ అధికారికంగా ప్రకటించడంతో పాటు, సమంతను పరిచయం చేస్తూ ప్రత్యేక ప్రోమోను విడుదల చేసింది. మా ఇంటి బంగారం లో వంట రాని కోడలిగా కనిపించిన సమంత.. ఇప్పుడు ఏకంగా వంటల పోటీ కార్యక్రమానికే హోస్ట్గా వ్యవహరించనుండటం ఆసక్తిని కలిగిస్తోంది. తమిళ చిత్ర పరిశ్రమకు చెందిన పలువురు సెలబ్రిటీలు ఈ కుకింగ్ షోలో పోటీదారులుగా పాల్గొననున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే ఈ కార్యక్రమం సోనీ, సోనీ లివ్ వేదికలపై ప్రసారం కానుంది. ఈ కొత్త షో గురించి సమంత మాట్లాడుతూ.. ఇప్పటివరకు తాను చేసిన కార్యక్రమాలకు ఇది పూర్తిగా భిన్నమైనదని తెలిపింది. భోజనం అందరినీ ఒక్కటి చేస్తుందని, ఎన్నో మధురమైన జ్ఞాపకాలను అందిస్తుందని చెప్పింది. కెమెరాల ముందు కనిపించే సెలబ్రిటీలకు భిన్నంగా కిచెన్లో వారి కొత్త కోణాలను చూడటం ఆసక్తికరంగా ఉంటుందని పేర్కొంది. తమిళ సినీ పరిశ్రమకు చెందిన సెలబ్రిటీలు కిచెన్లోకి అడుగుపెట్టి వివిధ సవాళ్లను ఎదుర్కోవడం, తప్పులు చేయడం, ఆశ్చర్యపోవడం, ఉత్సాహంగా పోటీపడటం చూడటానికి తాను ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు సమంత చెప్పింది. ఎవరు బాగా వంట చేస్తారో ముందే చెప్పేస్తే అందులో మజా ఉండదని, షోలో జరిగే విషయాలను ప్రేక్షకులతో కలిసి ఆస్వాదించాలని ఉందని

విష్ణు ప్రియ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సీనియర్ సబ్ ఎడిటర్గా పనిచేస్తున్నారు. సినిమాల మీద ఆసక్తితో ఎక్కువగా వినోదం కేటగిరిలో వార్తలు రాస్తున్నారు. అదేవిధంగా హెల్త్, లైఫ్ స్టైల్, క్రైమ్ కేటగిరీలకు సంబంధించిన వార్తలు కూడా రాస్తూ ఉంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆమెకు జర్నలిజంలో పదేళ్లకు పైగా అనుభవం ఉంది. Samantha: తొలి బిడ్డకు స్వాగతం పలికేందుకు సిద్ధమవుతున్న సమంత ప్రస్తుతం తన ప్రెగ్నెన్సీ జర్నీని ఆస్వాదిస్తున్నారు. ఈ ప్రత్యేక సమయంలో తన రోజువారీ అనుభవాలు, సరదా సంఘటనలను ప్రెగ్నెన్సీ డైరీస్ పేరుతో సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకుంటున్నారు. తాజాగా ఆమె ఎదుర్కొన్న ఓ చిన్న సమస్య నెటిజన్ల దృష్టిని ఆకర్షించింది. గర్భధారణ సమయంలో మహిళల శరీరంలో అనేక మార్పులు చోటుచేసుకుంటాయి. ముఖ్యంగా శరీర ఆకృతిలో మార్పుల కారణంగా గతంలో వేసుకున్న దుస్తులు సౌకర్యంగా ఉండకపోవచ్చు. సమంతకు కూడా ఇలాంటి అనుభవమే ఎదురైంది. వెకేషన్కు వెళ్లేందుకు సిద్ధమవుతున్న సమయంలో తన వార్డ్రోబ్లోని చాలా దుస్తులు ప్రస్తుతం తనకు సరిపోవడం లేదని ఆమె గుర్తించారు. ఈ విషయాన్ని సరదాగా తీసుకున్న సమంత.. అద్దం ముందు తీసుకున్న మిర్రర్ సెల్ఫీని సోషల్ మీడియాలో షేర్ చేశారు. తనకు ఇష్టమైన చాలా దుస్తులు ఇప్పుడు వేసుకోలేకపోవడంతో మొదట కాస్త బాధగా అనిపించిందని తెలిపారు. కొద్దిసేపు ఆందోళనకు గురైనప్పటికీ వెంటనే ఆ భావన నుంచి బయటపడి, ప్రస్తుతం సౌకర్యంగా ఉన్న రెండు జతల దుస్తులతోనే వెకేషన్ను ఎంజాయ్ చేయాలని నిర్ణయించుకున్నట్లు చెప్పారు. ప్రెగ్నెన్సీ సమయంలో ఎదురయ్యే ఇలాంటి చిన్న చిన్న మార్పులను కూడా సమంత అభిమానులతో ఓపెన్గా పంచుకుంటున్నారు. దీంతో ఆమె పోస్ట్కు నెటిజన్ల నుంచి స్పందన వస్తోంది. ముఖ్యంగా తల్లికాబోతున్న మహిళలు సమంత అనుభవాన్ని తమ అనుభవాలతో పోల్చుకుంటూ కామెంట్లు చేస్తున్నారు. తన మాతృత్వ ప్రయాణానికి మానసికంగా సిద్ధమవుతున్న సమంత.. ప్రసవం, మాతృత్వానికి సంబంధించిన విషయాలను తెలుసుకునేందుకు

స్టార్ హీరోయిన్ సమంత సరికొత్త అవతారంలో ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధమయ్యారు. ప్రముఖ వంటల రియాలిటీ షో 'సెలబ్రిటీ మాస్టర్చెఫ్' తమిళ వెర్షన్కు ఆమె వ్యాఖ్యాతగా వ్యవహరించనున్నారు. ఈ కార్యక్రమం ప్రముఖ ఓటీటీ వేదిక 'సోనీలివ్' తమిళ్లో ప్రసారం కానుంది. ఈ విషయాన్ని సోనీ పిక్చర్స్ నెట్వర్క్స్ ఇండియా శనివారం అధికారికంగా ప్రకటిస్తూ, షోకు సంబంధించిన ప్రోమో వీడియోను విడుదల చేసింది.బనిజయ్ ఆసియా సంస్థ నిర్మిస్తున్న ఈ షోలో తమిళ చలనచిత్ర, టెలివిజన్ రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు పోటీపడనున్నారు. నిత్యం షూటింగ్లతో బిజీగా ఉండే ఈ సెలబ్రిటీలు, వంటగదిలో ఎదురయ్యే క్లిష్టమైన సవాళ్లను ఎలా అధిగమిస్తారనేది ఆసక్తికరంగా మారనుంది. అనేక మలుపులతో సాగే ఈ పోటీలో, తమ వంటకాలతో న్యాయనిర్ణేతలను మెప్పించి విజేతగా నిలవాల్సి ఉంటుంది. ఈ షో ప్రసార తేదీని త్వరలోనే ప్రకటిస్తామని నిర్వాహకులు వెల్లడించారు.ఈ కొత్త బాధ్యతపై సమంత స్పందిస్తూ, "నేను ఇప్పటివరకు ఇలాంటి భిన్నమైన షో చేయలేదు, అందుకే ఈ అవకాశం రాగానే వెంటనే అంగీకరించాను. ఈ షో ద్వారా సెలబ్రిటీల సరికొత్త కోణాన్ని చూడవచ్చు. వారు చేసే పొరపాట్లు, తీసుకునే రిస్కులు ప్రేక్షకులకు చాలా ఆసక్తికరంగా అనిపిస్తాయి" అని తెలిపారు. గతంలో 'ది ఫ్యామిలీ మ్యాన్ 2', 'సిటాడెల్: హనీ బన్నీ' వంటి వెబ్ సిరీస్లతో ఓటీటీ వేదికగా ప్రేక్షకులను అలరించిన సమంత, ఒక రియాలిటీ షోకు వ్యాఖ్యాతగా వ్యవహరించడం ఇదే మొదటిసారి కావడం గమనార్హం

విష్ణు ప్రియ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సీనియర్ సబ్ ఎడిటర్గా పనిచేస్తున్నారు. సినిమాల మీద ఆసక్తితో ఎక్కువగా వినోదం కేటగిరిలో వార్తలు రాస్తున్నారు. అదేవిధంగా హెల్త్, లైఫ్ స్టైల్, క్రైమ్ కేటగిరీలకు సంబంధించిన వార్తలు కూడా రాస్తూ ఉంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆమెకు జర్నలిజంలో పదేళ్లకు పైగా అనుభవం ఉంది. Samantha:మా ఇంటి బంగారం సినిమా విజయంలో భాగమైన ప్రతి ఒక్కరిని అభినందించడమే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశంగా కనిపించింది. ఈ వేడుకకు సమంత రూత్ ప్రభు, రాజ్ నిడిమోరు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. చిత్ర బృందంలోని పలువురు సభ్యులకు సమంత, రాజ్ కలిసి ప్రత్యేక షీల్డులను అందించారు. సినిమా కోసం కష్టపడి పనిచేసిన టీమ్ను ఈ సందర్భంగా వారు అభినందించారు. అంతేకాదు, చిత్ర బృందానికి మరిన్ని ప్రత్యేక బహుమతులను కూడా మేకర్స్ ప్రకటించారు. ఇందులో నగదు బహుమతులతో పాటు కార్లు, బంగారు నాణేలు వంటి రివార్డులు ఉన్నాయి. దీంతో సక్సెస్ సెలబ్రేషన్ కార్యక్రమం మరింత ప్రత్యేకంగా మారింది. మా ఇంటి బంగారం రూ.100 కోట్ల మార్క్ను అందుకోవడం చిత్ర బృందానికి పెద్ద విజయంగా చెప్పవచ్చు. మహిళా ప్రధాన పాత్రతో వచ్చిన తెలుగు సినిమాల్లో ఈ స్థాయిలో వసూళ్లు సాధించిన చిత్రంగా ఇది గుర్తింపు పొందుతున్నట్లు వార్తలు వచ్చాయి. సినిమా విడుదలకు ముందు మహిళా లీడ్ ఉన్న సినిమాకు థియేటర్లలో ప్రేక్షకుల నుంచి ఎంతవరకు స్పందన వస్తుందనే సందేహాలు కూడా ఉన్నాయి. అయితే సినిమా విడుదలైన తర్వాత వచ్చిన ప్రేక్షకుల స్పందన ఆ అనుమానాలకు సమాధానం ఇచ్చింది. థియేటర్లలో మంచి ఆదరణతో సినిమా విజయవంతంగా ముందుకు సాగింది. కథ, నటీనటుల నటన, సినిమా ప్రజెంటేషన్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. మా ఇంటి బంగారం కథను రాజ్ నిడిమోరు రూపొందించగా, నందినీ రెడ్డి దర్శకత్వం వహించారు. రాజ్ నిడిమోరు, సమంత రూత్ ప్రభు, హిమాన్క్ రెడ్డి

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎవర్ గ్రీన్ హిట్ చిత్రాలు చాలా ఉన్నాయి. అందులో మజిలీ ఒకటి. అక్కినేని నాగచైతన్య, సమంత జంటగా నటించిన ఈ చిత్రం అప్పట్లో భారీ విజయాన్ని సాధించిన సంగతి తెలిసిందే. డైరెక్టర్ శివ నిర్వాణ దర్శకత్వం వహించిన ఈ మూవీలోని సాంగ్స్ సైతం సూపర్ హిట్ అయ్యాయి. 2019లో ఎలాంటి అంచనాలు, హడావిడి లేకుండా అడియన్స్ ముందుకు వచ్చిన ఈ మూవీ ఘన విజయం సాధించింది. ఇప్పటికీ ఈ సినిమాకు సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. ఇదంతా పక్కన పెడితే.. ఈ చిత్రంలో చైల్డ్ ఆర్టిస్టుగా కనిపించిన అమ్మాయి గుర్తుందా..? తన నటనతో తెలుగు ప్రేక్షకుల హృదయాలు గెలుచుకుంది. ఇందులో మీరా అనే పాత్రలో కనిపించిన ఆ చిన్నారికి టాలీవుడ్ లో సెపరేట్ ఫ్యాన్ బేస్ ఏర్పడిందంటే అతిశయోక్తి కాదు. ఈ మూవీ తర్వాత ఆమె మరో సినిమా చేయలేదు. కానీ బాలీవుడ్ లో మాత్రం వరుస సినిమాలతో అలరించింది. మజిలీ సినిమాలో నటించిన ఆ చైల్డ్ ఆర్టిస్ట్ పేరు అనన్య అగర్వాల్. ఎక్కువ మంది చదివినవి : Jason Sanjay: ఇద్దరి మధ్య ఎప్పుడూ గొడవలే.. దూరమయ్యాకే విలువ తెలిసింది.. విజయ్ దళపతి కొడుకు జాసన్ సంజయ్.. మజిలీ తర్వాత తెలుగు చలన చిత్ర పరిశ్రమకు దూరంగా ఉన్న ఈ అమ్మడు.. హిందీలో మాత్రం పలు సినిమాలు, సీరియల్స్ చేస్తూ బిజీగా ఉంటుంది. 2004లో ముంబైలో జన్మించిన అనన్య.. చిన్న వయసులోనే సినీరంగంలోకి అడుగుపెట్టింది. తుజ్ సంగ్ ప్రీత్ లగై సజ్నా అనే సీరియల్ ద్వారా బుల్లితెర ప్రపంచంలోకి అడుగుపెట్టింది. అందులో తన అమాయకమైన నటనతో కట్టిపడేసింది. ఆ త్రవాత సబ్ కీ లాడ్లీ బెబో.. యహో మే ఘర్ ఘర్ ఖాలీ, ఇస్ ప్యార్ కో క్యా నామ్ దూ, ఏక్ నయి చోటీ సీ జిందకీ, క్యా హుహా తేరీ వాదా, అమృత్ మంథన్, మహాభారత్, ది

సోనీ పిక్చర్స్ నెట్వర్క్స్ ఇండియా రాబోయే పండగ సీజన్ కోసం అత్యంత వినోదాత్మక కంటెంట్ లైనప్ను అధికారికంగా ప్రకటించింది. ఈ సారి ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకోవడానికి క్రీడా రంగం, సినీ రంగానికి చెందిన అగ్ర నటులను బుల్లితెరపైకి తీసుకొస్తోంది. భారత క్రికెట్ జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ టెలివిజన్ రంగంలోకి తొలిసారిగా అడుగుపెడుతుండడం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఆగస్టు 10న సోనీ యాజమాన్యం ఈ కొత్త వినోద ప్రణాళికను వెల్లడించింది. హిందీతో పాటు తమిళం, మరాఠీ వంటి ప్రాంతీయ భాషల్లో భారీ రియాలిటీ, క్రైమ్ మరియు స్పోర్ట్స్ షోలతో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమైంది. ఈ కొత్త లైనప్లో భాగంగా ఇప్పటికే అమితాబ్ బచ్చన్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న కౌన్ బనేగా కరోడ్పతి 18వ సీజన్ ప్రసారం ప్రారంభమైంది. సోనీ ఎంటర్టైన్మెంట్ టెలివిజన్ మరియు సోనీ లివ్లో ఆలోచింపజేసే థీమ్తో ఈ షో విజయవంతంగా కొనసాగుతోంది. ఇదిలా ఉండగా టీమిండియా స్టార్ ప్లేయర్ రోహిత్ శర్మ తన స్వంత షోతో సెప్టెంబర్ నెలలో ప్రేక్షకు ముందుకు రానున్నారు. సోనీ ఎండీ గౌరవ్ బెనర్జీ మాట్లాడుతూ, రోహిత్ శర్మ సెట్ మరియు సోనీ లివ్లలో యాంకర్గా మరియు ప్రెజెంటర్గా వ్యవహరిస్తారని స్పష్టం చేశారు. సోనీ నెట్వర్క్ క్రైమ్ కథనాలను ప్రతిష్ఠాత్మకంగా రీలాంచ్ చేస్తూ క్రైమ్ పెట్రోల్ కొత్త సీజన్ను సిద్ధం చేసింది. బాలీవుడ్ ప్రముఖ నటుడు అజయ్ దేవగణ్ ఈ సిరీస్కు హోస్ట్గా బాధ్యతలు చేపట్టి ఇప్పటికే కొన్ని ఎపిసోడ్లు పూర్తి చేశారు. దీంతో ఈ షో ఆగస్టు 31న రాత్రి 10:30 గంటలకు సోనీ టీవీ మరియు సోనీ లివ్లలో ప్రసారం కానుంది. భార్తి సింగ్, హర్ష్ లింబాచియా నిర్వహిస్తున్న ఇండియన్ గేమ్ షో కూడా ఈ ప్రత్యేక వినోద ప్యాకేజీలో భాగంగా నిలిచింది. ప్రాంతీయ ప్రేక్షకుల అభిరుచులకు అనుగుణంగా డిజిటల్ ప్లాట్ఫామ్ సోనీ లివ్లో సమంత రుత్ ప్రభు మాస్టర్చెఫ్ తమిళ్లో కీలక పాత్ర పోషిస్తున్నారు

సౌత్ ఇండియన్ సినీ ఇండస్ట్రీలో ఎంతోకాలంగా స్టార్డమ్ను నిలబెట్టుకుని ప్రత్యేక స్థానాన్ని సంపాదించిన హీరోయిన్లలో నయనతార(nayanathara) ఒకరు. కమర్షియల్ సక్సెస్లతో పాటు లేడీ ఓరియెంటెడ్ సినిమాలను కూడా భుజాలపై మోసిన ఆమె, తన కెరీర్లో ఒక ప్రత్యేక ఇమేజ్ను నిర్మించుకున్నారు. ముఖ్యంగా సినిమా ప్రమోషన్లకు దూరంగా ఉండటం ఆమె కెరీర్లో చాలా కాలం పాటు చర్చనీయాంశంగా మారింది. సమంత(samantha), త్రిష(TRisha), కాజల్ అగర్వాల్(kajal agarwal) వంటి స్టార్ హీరోయిన్లు రిలీజ్కు ముందు ప్రమోషన్స్ లో యాక్టివ్ గా పాల్గొంటుంటే, నయనతార మాత్రం తన సినిమాల ప్రమోషన్స్ కు పెద్దగా హాజరు కాకుండా కంటెంట్పైనే దృష్టి పెట్టారు. అయితే టాక్సిక్ ప్రమోషనల్ ఈవెంట్లో ఆమె పాల్గొనడం ఇండస్ట్రీలో మారుతున్న పరిస్థితులను ప్రతిబింబించే పరిణామంగా కనిపిస్తోంది. యష్(Yash) హీరోగా రూపొందుతున్న టాక్సిక్ మొదటి నుంచి వివాదాలు, ఆలస్యాలు, భారీ నిర్మాణ వ్యయం వంటి అంశాలతో తరచూ వార్తల్లో నిలిచింది. ఇలాంటి పరిస్థితుల్లో సినిమా సక్సెస్ కు ప్రమోషనల్ స్ట్రాటజీ కీలకంగా మారింది. ముఖ్యంగా ఈ సినిమాలో నయనతారతో పాటు కియారా అద్వానీ(Kiara Advani), రుక్మిణి వసంత్(Rukmini Vasanth), తారా సుతారియా(Tara Sutaria), హుమా ఖురేషీ(Huma Qureshi) వంటి ప్రముఖ హీరోయిన్లు ఉండటం వల్ల ఈ సినిమా ఒక బలమైన మల్టీ స్టార్ ఎట్రాక్షన్ ను సొంతం చేసుకుంది. ఈ తరహా సినిమాల్లో ప్రతి నటుడి, నటీమణి ప్రజా ప్రదర్శన సినిమాకు అదనపు ప్రచార బలాన్ని తీసుకువస్తుంది. నయనతార ప్రమోషన్లలో భాగమవడం పర్సనల్ ఇమేజ్కే కాదు, సినిమా చుట్టూ ఏర్పడే కలెక్టివ్ బజ్ను మరింత బలోపేతం చేసే అంశంగా మారింది. నేటి పరిస్థితుల్లో ప్రమోషన్లు కేవలం వ్యక్తిగత ప్రచారం కోసం కాదు, మొత్తం చిత్ర యూనిట్ కలిసి సినిమా కోసం పనిచేసే వేదికగా మారాయి. అనుభవజ్ఞులైన నయనతార, హుమా ఖురేషీ, కియారా అద్వానీ వంటి హీరోయిన్లు యువతరం నటీమణులతో కలిసి ప్రచార కార్యక్రమాల్లో కనిపించడం సినిమా టీమ్వర్క్ను బలంగా
రచయిత గురించిరాజశేఖర్. జిరాజశేఖర్ గుండాబత్తుని ‘సమయం తెలుగు’లో కాపీ ఎడిటర్గా పని చేస్తున్నారు. ఆయనకు కంటెంట్ రైటింగ్లో 7 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. 2025లో సమయంలో చేరిన రాజశేఖర్.. సినిమా రంగానికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్లు, విశ్లేషణలు, స్పెషల్ స్టోరీలు రాస్తున్నారు. సినిమాల గురించి ప్రత్యేక కథనాలు రాయడంలో ఆయనకు నైపుణ్యం ఉంది. సోషల్ మీడియా పోస్టులను ఆసక్తికర కథనాలుగా మలుస్తుంటారు. రాజశేఖర్ జేఎన్టీయూ-హైదరాబాద్ నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. ప్రముఖ పొలిటికల్ కన్సల్టెన్సీ ఐ-ప్యాక్ నుంచి ఇంటర్న్షిప్ సర్టిఫికేట్ పొందారు. తుపాకీ న్యూస్, ఏబీపీ దేశం, ఇండియా హెరాల్డ్ డాట్ కామ్ లాంటి మీడియా సంస్థల్లో సినిమా, ఎంటర్టైన్మెంట్ రంగాలకు సంబంధించిన వార్తలు రాశారు. 2019 ఎన్నికల టైంలో క్షేత్రస్థాయిలో పొలిటికల్ సర్వేల్లో పాల్గొన్న అనుభవం కూడా ఆయనకు ఉంది. ఖాళీ సమయంలో సినిమాలు చూడటం, పుస్తకాలు చదవడాన్ని ఆయన ఇష్టపడతారు.... ఇంకా చదవండి

టాలీవుడ్ స్టార్ సమంత రూత్ ప్రభు దర్శకుడు రాజ్ నిడిమోరుతో తమిళనాడులోని ఇషా యోగా సెంటర్లో ప్రైవేట్గా వివాహం చేసుకుంది. వేడుక వివరాలు, కారణాలు, ప్రేమకథ — పూర్తి సమాచారం.