
రాయచోటి ఉద్యోగుల ఆందోళన.. హెచ్ ఆర్ ఏ తగ్గింపుపైవ్యతిరేకత
Rayachoty: రాయచోటి ఉద్యోగుల ఆందోళన.. హెచ్ఆర్ఏ తగ్గింపుపై వ్యతిరేకత! ఈ వార్తకు సంబంధించిన
© 2026 nimisham.in

Rayachoty: రాయచోటి ఉద్యోగుల ఆందోళన.. హెచ్ఆర్ఏ తగ్గింపుపై వ్యతిరేకత! ఈ వార్తకు సంబంధించిన

Rayachoty: రాయచోటిలో ఘనంగా ఉచిత మెగా వైద్య శిబిరం! Rayachoty: ప్రజల ఆరోగ్య పరిరక్షణే లక్ష్యంగా రాయచోటి పట్టణంలోని రాజుల కాలనీ స్త్రీ శక్తి భవన్లో KIMS–SAVEERA ఆసుపత్రి, అనంతపురం ఆధ్వర్యంలో గుండె, క్యాన్సర్ వ్యాధులకు ఉచిత మెగా వైద్య శిబిరం ఘనంగా నిర్వహించారు. ఈ వైద్య శిబిరానికి రాయచోటి నియోజకవర్గ పరిధిలోని వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చి వైద్య సేవలను సద్వినియోగం చేసుకున్నారు.ఈ కార్యక్రమానికి మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి సతీమణి శ్రీమతి హరితమ్మ ముఖ్య అతిథిగా హాజరై వైద్య శిబిరాన్ని పరిశీలించారు. వైద్య శిబిరంలో పాల్గొన్న ప్రజలకు అందుతున్న వైద్య సేవలు, పరీక్షల వివరాలను తెలుసుకున్నారు. గుండె, క్యాన్సర్ వంటి తీవ్రమైన వ్యాధులపై ప్రజల్లో అవగాహన కల్పించడంతో పాటు, అవసరమైన వైద్య పరీక్షలు ఉచితంగా నిర్వహించడం అభినందనీయమని హరితమ్మ పేర్కొన్నారు.ప్రత్యేకంగా గ్రామీణ ప్రాంతాల్లోని పేద, మధ్యతరగతి కుటుంబాలకు ఖరీదైన వైద్య పరీక్షలు భారంగా మారుతున్న నేపథ్యంలో ఇలాంటి ఉచిత వైద్య శిబిరాలు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని నిర్వాహకులు తెలిపారు. గుండె సంబంధిత సమస్యలు, క్యాన్సర్ లక్షణాలు ఉన్నవారు నిర్లక్ష్యం చేయకుండా ముందస్తుగా వైద్య పరీక్షలు చేయించుకోవాలని వైద్యులు సూచించారు.వైద్య శిబిరంలో KIMS–SAVEERA ఆసుపత్రి వైద్యులు, వైద్య సిబ్బంది పాల్గొని ప్రజలకు అవసరమైన వైద్య పరీక్షలు నిర్వహించారు. పలువురు రోగులను పరీక్షించి వారి ఆరోగ్య పరిస్థితిపై సూచనలు, సలహాలు అందించారు. అవసరమైన వారికి తదుపరి వైద్య చికిత్సకు సంబంధించి మార్గనిర్దేశం చేశారు.ఈ మెగా హెల్త్ క్యాంప్ విజయవంతం కావడానికి విశేషంగా కృషి చేసిన టీడీపీ మైనార్టీ సీనియర్ నాయకులు సాహుద్ బాష, టీడీపీ క్లస్టర్ ఇంచార్జ్ మురికినాటి వెంకట సుబ్బారెడ్డిలకు ప్రజలు, వైద్యులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ప్రజలకు ఉపయోగపడే విధంగా మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహించేందుకు కృషి చేస్తామని వారు తెలిపారు.క్యాంప్కు ప్రజల నుంచి విశేష స్పందన లభించడంతో నిర్వాహకులు సంతోషం వ్యక్తం చేశారు. ఉదయం నుంచే

Rayachoty: 'ఇంటింటికీ టీడీపీ' చెన్నముక్కపల్లిలో కరపత్రాల పంపిణీ! Rayachoty: రాయచోటి మండలం చెన్నముక్కపల్లి పంచాయతీలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమంలో రాయచోటి టిడిపి మండల అధ్యక్షులు పాల్గొని కరపత్రాలను పంపిణి చేశారు. అలాగే ఆయన తెలుగు దేశం పార్టీ నాయకులు, కార్యకర్తలతో సమావేశమై ప్రభుత్వ విజయాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని, అదే సమయంలో మెగా డీఎస్సీపై వైసీపీ పార్టీ చేస్తున్న విష ప్రచారాన్ని తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. చేసిన మంచి పనిని చెప్పకపోతే, తప్పుడు ప్రచారమే నిజం అనుకుంటారని, వైసిపి చేస్తున్న దుష్ప్రచారాలను సమర్థవంతంగా తిప్పి కొట్టాలని నాయకులకు, కార్యకర్తలకు దిశా నిర్దేశం చేశారు. అలాగే రాయచోటి నియోజకవర్గం లో మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారి ఆధ్వర్యంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి వైసిపి నాయకులకు వణుకు పుడుతుంది అన్నారు. రాయచోటిలో గత రెండు రోజులుగా వైసీపీ కార్యకర్తలు చేస్తున్న రిలే నిరాహార దీక్షలు హాస్యాస్పదంగా ఉన్నాయని తెలిపారు. డీఎస్సీ అంటే.అర్థం తెలియని వారు కూడా రిలే నిరాహార దీక్షలు చేయడం సిగ్గుచేటుగా ఉందన్నారు