
సింగరాయకొండ ఘటన: ఆధారాలు లేకుండా పాఠశాలపై నిందలు వద్దు
Singarayakonda student tragedy, highlighting the need for a fair investigation, school management's right to due process, and justice based on evidence rather than allegations.

Singarayakonda student tragedy, highlighting the need for a fair investigation, school management's right to due process, and justice based on evidence rather than allegations.

ప్రకృతి ఒడిలో వేర్వేరు జీవుల ఆయుర్దాయం ఎంతో విచిత్రంగా, అద్భుతంగా ఉంటుంది. కొన్ని జీవులు కొన్ని నెలల వ్యవధిలోనే తమ జీవితచక్రాన్ని ముగించేస్తే, మరికొన్ని జీవులు మానవ నాగరికతల పరిణామాన్ని మౌనంగా వీక్షిస్తూ శతాబ్దాల పాటు జీవిస్తాయి. జంతు ప్రపంచంలో జీవుల సగటు ఆయుర్దాయం వెనుక ఉన్న శారీరక, పర్యావరణ రహస్యాలపై ఒక సమగ్ర విశ్లేషణ. సాధారణంగా చిన్న జీవుల్లో జీవక్రియలు వేగంగా జరగడం వల్ల వాటి ఆయుష్షు తక్కువగా ఉంటుంది. ఇంట్లో ఎలుక సగటున ఒక ఏడాదే జీవిస్తుంది. పావురం 5 ఏళ్లు, కంగారూ 6 ఏళ్లు, కోడి 10 ఏళ్లు బతుకుతాయి. మన విశ్వసనీయ భాగస్వామి అయిన కుక్క ఆయుర్దాయం 13 ఏళ్లు కాగా, క్రూరమృగం పులి 15 ఏళ్లు, పాలు ఇచ్చే ఆవు 20 ఏళ్లు, గుర్రం 25 ఏళ్ల వరకు జీవిస్తాయి. వాతావరణం అనుకూలిస్తే కొన్ని జీవులు నమ్మశక్యం కాని రీతిలో జీవిస్తాయి. గాలాపాగోస్ తాబేలు సులువుగా 100 ఏళ్ల మైలురాయిని చేరుకుంటుంది. సముద్రాల విషయానికి వస్తే జీవుల ఆయుష్షు గణనీయంగా పెరుగుతుంది. బోహెడ్ తిమింగలం 200 ఏళ్లు జీవించగలదు. శీతల జలాల్లో అత్యంత నెమ్మదిగా పెరిగే గ్రీన్ ల్యాండ్ షార్క్ ఆయుర్దాయం ఏకంగా 272 ఏళ్లు కావడం విశేషం. అన్నింటికంటే ఆశ్చర్యపరిచే విషయమేమిటంటే సముద్రపు అగాధాల్లో నివసించే జైంట్ బారెల్ స్పాంజ్ సుమారు 2,300 సంవత్సరాల పాటు జీవిస్తుంది. ఇక నల్ల పగడాలు (బ్లాక్ కోరల్) దాదాపు 4,309 సంవత్సరాల దీర్ఘకాలిక మనుగడ సాగిస్తూ ప్రకృతి సృష్టిలోని అనంతమైన ఆశ్చర్యాలకు సజీవ సాక్ష్యాలుగా నిలుస్తున్నాయి. జీవుల జీవక్రియ వేగం, పర్యావరణ ఉష్ణోగ్రత, జన్యు నిర్మాణం వంటి అంశాలే ఈ ఆయుర్దాయ వ్యత్యాసాలకు ప్రధాన కారణాలని జీవశాస్త్రవేత్తలు స్పష్టం చేస్తున్నారు. 30 సంవత్సరాలు: బర్మీస్ రాక్ పైథాన్ (రాతి కొండచిలువ) 60 సంవత్సరాలు: ఫ్లెమింగో (సముద్రపు చిలుక / నెమలి కోడి) 272 సంవత్సరాలు: గ్రీన్ లాండ్ షార్క్

మాధవి లగిశెట్టి (భూమి).. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్ పనిచేస్తున్నారు. ఇక్కడ బిజినెస్, స్పోర్ట్స్, క్రైమ్, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. extend EV commercial vehicle age limit: దేశంలో గ్రీన్ మొబిలిటీని ప్రోత్సహించడమే లక్ష్యంగా కేంద్రంలోని మోదీ సర్కార్ మరో కీలక నిర్ణయానికి రెడీ అయ్యింది. ఎలక్ట్రిక్ వెహికల్స్, హైడ్రోజన్ ఫ్యూయల్ సీఎన్జీతో నడిచే కమర్షియల్ వెహికల్స్ లైఫ్ లిమిట్ ను మరో 5 ఏళ్లు పెంచాలని కేంద్రం భావిస్తోంది. కేంద్ర మోటార్ వెహికల్స్ రూల్స్ 1989కి సవరణలు చేస్తూ రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ ఈ కీలక ముసాదాయిను రిలీజ్ చేసింది. దీని ద్వారా గ్రీన్ ఎనర్జీతో నడిచే వెహికల్స్ యజమానులకు పెద్దపీట వేయాలన్నలక్ష్యంతోనే సర్కార్ ఈ ప్రణాళికను రూపొందించింది. ప్రస్తుతం ఉన్న నిబంధనల ప్రకారం నేషనల్ పర్మిట్ వ్యవస్థలో కొన్ని రకాల కమర్షియ్ వెహికల్స్ కు ఉన్న 12,15ఏళ్ల గడువును .. ఈ కొత్త సవరణ ద్వారా 17,20 ఏళ్లకు పెంచనున్నారు. అయితే ఈ మినహాయింపు అన్నిరకాల వాణిజ్య వెహికల్స్ వర్తించదని కేవలం బ్యాటరీతో నడిచేవి, హైడ్రోజన్ అండ్ నేచురల్ గ్యాస్ ఆధారంగా నడిచే వెహికల్స్ కు మాత్రమే పరిమితం చేయనున్నట్లు స్పష్టం చేసింది. కమర్షియల్ రంగంలో క్లీన్ ఎనర్జీ వెహికల్స్ వినియోగాన్ని పెంచాలన్న ఉద్దేశ్యంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఈ మార్పుల ద్వారా వెహికల్స్ నేషనల్ పర్మిట్ ప్రక్రియను మరింత ఈజీగా చేయడంతోపాటు ఆన్ లైన్ డాక్యుమెంటేషన్ ను ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. దరఖాస్తుదారులు కోరుకుంటే నేషనల్ పర్మిట్ ఆథరైజేషన్ ను ఒకేసారీ 5ఏండ్ల వరకు ఎలక్ట్రానిక్ విధానంలో పొందే వెసులుబాటు కల్పిస్తున్నారు. దీనికోసం ఏడాదికి 16వేల 500 చొప్పున ఐదేళ్లకు 82వేల ఫీజు చెల్లించేలా నిర్ణయించారు. అలాగే వాహన్ పోర్టల్ వినియోగాన్ని మరింత విస్త్రుతం చేసి డీలర్లు
Polymer Notes: భారత దేశంలో త్వరలోనే ప్లాస్టిక్ కరెన్సీ నోట్లు చలామణిలోకి రానున్నాయి. రూ.10, రూ.20 విలువ కలిగిన పాలిమర్ నోట్లను ఫీల్డ్ ట్రయల్స్ (క్షేత్రస్థాయి పరిశీలన) ప్రాతిపదికన ప్రవేశపెట్టేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) చేసిన ప్రతిపాదనకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ మేరకు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్కు లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చారు. ఈ క్రమంలో ప్లాస్టిక్ నోట్లకు సంబంధించిన వివరాలు, పేపర్ నోట్లు రద్దు వంటి అంశాలను తెలుసుకుందాం.దేశంలో కరెన్సీ నోట్లకు సంబంధించి కీలక మార్పులు రానున్నాయి. రూ.10, రూ.20 విలువ గల పాలిమర్ నోట్లకు కేంద్రం తాజాగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. క్షేత్రస్థాయి పరిశీలన కోసం ఈ రెండు నోట్లను చెరో 100 కోట్ల నోట్ల చొప్పున (2 బిలియన్ నోట్లు) చలామణిలోకి తీసుకురావడానికి ప్రభుత్వం ఆమోదం తెలిపినట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చట్టం 1934లోని సెక్షన్ 25 కింద ఆర్బీఐ బోర్డు ఈ ప్రతిపాదనను ప్రభుత్వానికి పంపించగా తాజాగా ఆమోదం లభించింది. ఫీల్డ్ ట్రయల్స్ విజయవంతమైతే కాగితపు నోట్లతో పాటు వీటిని సైతం సాధారణ చలామణిలోకి తెస్తామని రాజ్యసభకు ఇచ్చిన లిఖితపూర్వక సమాధానంలో ఆర్థిక మంత్రి స్పష్టం చేశారు.కాగితపు నోట్లను రద్దు చేస్తారా?కొత్తగా ప్లాస్టిక్ నోట్లను చలామణిలోకి తీసుకొస్తున్నప్పటికీ ప్రస్తుతం చలామణిలో ఉన్న పాత కాగితపు నోట్లను ఉపసంహరించే ఉద్దేశం ఏదీ లేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ ప్రయోగం విజయవంతమైనా మార్కెట్లో పాత కాగితపు నోట్లు, పాలిమర్ నోట్లు (Plastic Notes) రెండూ సమాంతరంగా చలామణిలో ఉంటాయని తెలిపింది. అయితే, పాలిమర్ నోట్ల తయారీ ప్రక్రియ ప్రస్తుతం ప్రారంభ దశలోనే ఉందని, ఎప్పటి నుంచి అందుబాటులోకి వస్తాయో, అందుకు ఎంత ఖర్చు అవుతుందో ఇప్పుడే స్పష్టంగా చెప్పలేమని ఆర్థిక మంత్రి తన లిఖితపూర్వక సమాధానంలో వెల్లడించారు.పాలిమర్ నోట్లు ఎందుకు

వృద్ధాప్యానికి దారితీసే కొన్ని కీలక జీవసంబంధ ప్రక్రియలను నియంత్రించగలిగితే, మానవులు 200 ఏళ్లు దాటి జీవించడం సాధ్యమేనని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. సగటు ఆయుష్షు 146 నుంచి 194 ఏళ్లకు పెరగవచ్చని, కొందరు 200 ఏళ్ల మార్కును కూడా దాటవచ్చని వారి సైద్ధాంతిక నమూనాలు అంచనా వేస్తున్నాయి.ఒత్తిడి, అనారోగ్యం, కణాల స్థాయిలో జరిగే నష్టం నుంచి శరీరం కోలుకునే సహజ సామర్థ్యంపై ఈ పరిశోధన దృష్టి సారించింది. దీనినే 'ఫిజియోలాజికల్ రెసిలియెన్స్' అంటారు. వయసు పెరిగేకొద్దీ ఈ శక్తి క్రమంగా తగ్గిపోయి, సుమారు 120 నుంచి 150 ఏళ్ల మధ్య పూర్తిగా నశించిపోతుందని పరిశోధకులు గుర్తించారు. ఆ దశ తర్వాత చిన్న అనారోగ్యం కూడా ప్రాణాంతకంగా మారుతుంది.అయితే, కణాల మరమ్మతు వ్యవస్థలను కాపాడుకోవడం ద్వారా ఈ పరిస్థితిని మార్చవచ్చని శాస్త్రవేత్తలు వివరిస్తున్నారు. జీవక్రియల పనితీరులో లోపాలు, సరిచేయగల డీఎన్ఏ డ్యామేజ్, కణాల వృద్ధాప్యం, దీర్ఘకాలిక ఇన్ఫ్లమేషన్ వంటి అంశాలను నియంత్రించడంపై దృష్టి పెడితే ఆయుష్షును గణనీయంగా పెంచవచ్చని వారు పేర్కొంటున్నారు.కానీ, ఈ మార్గంలో ఒక పెద్ద అడ్డంకి ఉందని కూడా ఈ పరిశోధన స్పష్టం చేస్తోంది. అదే గుండె, మెదడు వంటి కీలక అవయవాల్లో నెమ్మదిగా పేరుకుపోయే జన్యుపరమైన మార్పులు (మ్యుటేషన్లు). ఈ అవయవాలకు పునరుత్పత్తి సామర్థ్యం చాలా తక్కువగా ఉండటంతో, ఈ మార్పులను సరిచేయడం దాదాపు అసాధ్యం. ఇతర వృద్ధాప్య ప్రక్రియలను ఆపగలిగినా, ఈ జన్యు మార్పులు చివరికి అవయవాల పనితీరును దెబ్బతీసి, ఆయుష్షుకు గరిష్ఠ పరిమితిని నిర్దేశిస్తాయని శాస్త్రవేత్తలు తెలిపారు. ప్రస్తుతం ఈ అంచనాలన్నీ సైద్ధాంతికమేనని