
Jayam Ravi | గోవిందుడిగా రవిమోహన్.. మంచు మనోజ్ ‘వడ్డీ కాసులవాడ’ నుంచి ఫస్ట్ లుక్ విడుదల!
Jayam Ravi | గోవిందుడిగా రవిమోహన్.. మంచు మనోజ్ ‘వడ్డీ కాసులవాడ’ నుంచి ఫస్ట్ లుక్ విడుదల!
© 2026 nimisham.in

Jayam Ravi | గోవిందుడిగా రవిమోహన్.. మంచు మనోజ్ ‘వడ్డీ కాసులవాడ’ నుంచి ఫస్ట్ లుక్ విడుదల!

Jayam Ravi | రవి మోహన్–కేనిషా ఫ్రాన్సిస్ వీడియో వైరల్.. అప్పట్లో చెప్పిందంతా అబద్ధమేనా?

దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి 17వ వర్ధంతి సందర్భంగా ఆయన కుటుంబ సభ్యులు నివాళులర్పించారు. ఇడుపులపాయలోని వైఎస్సార్ ఘాట్ వద్ద ఆయన తనయుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అంజలి ఘటించారు. తన తల్లి వైఎస్ విజయమ్మ, భార్య భారతి, ఇతర కుటుంబ సభ్యులతో కలిసి ఆయన ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు.ఈ సందర్భంగా వైఎస్సార్ సమాధిని పుష్పగుచ్ఛాలతో అలంకరించి, కుటుంబ సభ్యులు నివాళులర్పించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు ముఖ్య నాయకులు, కార్యకర్తలు, అభిమానులు కూడా ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మహానేతను స్మరించుకుంటూ వారు అంజలి ఘటించారు.2004 నుంచి 2009 వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేసిన వైఎస్ రాజశేఖరరెడ్డి, 2009 సెప్టెంబర్ 2న 'రచ్చబండ' కార్యక్రమానికి వెళ్తూ నల్లమల అటవీ ప్రాంతంలో జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో దుర్మరణం పాలయ్యారు. ఆయన ప్రవేశపెట్టిన ఆరోగ్య శ్రీ, ఫీజు రీయింబర్స్మెంట్, రైతులకు ఉచిత విద్యుత్ వంటి పథకాలతో ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్నారు. ఆయన మరణించి 17 ఏళ్లు గడుస్తున్నా, ప్రజలు ఆయన్ను నేటికీ స్మరించుకుంటూనే ఉన్నారు
దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి వర్ధంతి సందర్భంగా ఆయన కుమారుడు, మాజీ ముఖ్యమంతి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నివాళులర్పించారు. ఇడుపులపాయలోని వైఎస్సార్ ఘాట్ వద్ద నివాళులర్పించి ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు. వైఎస్సార్ భార్య విజయమ్మ కూడా పుష్పగుచ్ఛాలతో ఆయనకు ప్రత్యేక నివాళులర్పించారు. జగన్ భార్య భారతితో పాటు వైఎస్సార్ కుటుంబ సభ్యులతో పాటు వైఎస్సార్ సీపీ నాయకులు, ఆయన అభిమానులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.వైఎస్ రాజశేఖరరెడ్డి 2009వ సంవత్సరం, సెప్టెంబర్ 2వ తేదీన రచ్చబండ కార్యక్రమానికి హాజరవుతూ నల్లమల అటవీ ప్రాంతంలోని పావురాలగుట్టలో జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో మరణించారు. 2004 నుంచి 2009 వరకు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆరోగ్య శ్రీ, ఫీజు రీయింబర్స్మెంట్, రైతులకు ఉచిత విద్యుత్, రుణమాఫీ పథకాలను ప్రవేశపెట్టి ప్రజల గుండెల్లో చిరకాలం నిలిచిపోయారు. ఆయన మరణించి 17 సంవత్సరాలు అవుతున్నా ప్రజల గుండెల్లో ఇప్పటికీ చెరగని ముద్ర వేశారు

ఈశాన్య రాష్ట్రాల్లో ఇటీవల సంభవించిన వరదల్లో కొట్టుకుపోయి తీవ్రంగా గాయపడిన 53 ఏళ్ల ‘జాయ్మతి’ అనే ఆడ ఏనుగుకు అత్యవసర వైద్యం అందించేందుకు వంతారా రంగంలోకి దిగింది. నాగాలాండ్లోని నామ్సాంగ్ ప్రాంతంలో దికో నదిలో వరద ఉధృతికి కొట్టుకుపోయి, అస్సాంలోని శివసాగర్ జిల్లా బిహుబోర్ వద్ద ఒడ్డుకు చేరిన ఈ ఏనుగును అధికారులు, స్థానికులు కాపాడారు. అయితే, వరద ఉధృతి కారణంగా జాయ్మతి శరీరంపై తీవ్ర గాయాలయ్యాయి. వరద నీటిలో కొట్టుకుపోవడం వల్ల జాయ్మతి నుదురు, చెవులు, పొత్తికడుపు భాగాల్లో తీవ్ర గాయాలయ్యాయి. కొన్ని అవయవాల వద్ద తీవ్రమైన పుండ్లు ఏర్పడగా, కుడి కన్ను దెబ్బతిని దృష్టి కోల్పోయింది. అంతేకాకుండా, గతంలో ఎడమ కాలు విరగడం వల్ల నడవలేక ఇబ్బంది పడుతోంది. వయసు పైబడటం, తీవ్రమైన గాయాల నేపథ్యంలో రోడ్డు మార్గంలో సుదీర్ఘ ప్రయాణం ఏనుగుకు మరింత శ్రమ కలిగిస్తుందని నిపుణులు భావించారు. దాంతో అత్యవసర వైద్యం కోసం గుజరాత్లోని జామ్నగర్లో ఉన్న వంతారా ఏనుగుల ఆస్పత్రికి ఎయిర్లిఫ్ట్ ద్వారా తరలించాలని నిర్ణయించారు. అస్సాంలో వైద్య కేంద్రాల ఏర్పాటుకు ప్రతిపాదన వంతారా ప్రతినిధులు వెల్లడించిన సమాచారం ప్రకారం.. జాయ్మతి తరలింపు కేవలం తాత్కాలిక అత్యవసర వైద్యం కోసమేనని, కోలుకున్నాక తాన భద్రతను పర్యవేక్షిస్తారని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఈశాన్య ప్రాంతంలో ఇటువంటి అత్యవసర పరిస్థితులను స్థానికంగానే ఎదుర్కొనేందుకు అస్సాం అటవీ శాఖ ఆధ్వర్యంలో స్వతంత్రంగా పనిచేసేలా మూడు ప్రత్యేక వన్యప్రాణి వైద్య కేంద్రాలను (ప్రత్యేకంగా ఏనుగుల కోసం ఒక కేంద్రాన్ని) ఏర్పాటు చేయడానికి వంతారా ముందుకు వచ్చింది. ఇదీ చదవండి: టీసీఎస్ ఉద్యోగుల ల్యాప్టాప్ల్లో కొత్త టూల్ వరలక్ష్మీ వ్రతం స్పెషల్.. టాలీవుడ్ సినీతారల ప్రత్యేక పూజలు..ఫోటోలు హైదరాబాద్: నూతన వధూవరులకు వైఎస్ జగన్ ఆశ్వీరాదం(ఫొటోలు) ‘ఇరుముడి’మూవీ ప్రెస్మీట్...బేబీ నక్షత్ర ఏం చెప్పిందో తెలుసా? నలుపు చీరలో వితిక షేరు గ్లామర్ ఫోటోలు (ఫొటోలు) ‘ధర్మస్థల నియోజకవర్గం’ మూవీ ప్రెస్మీట్ (ఫొటోలు) 20

టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ ప్రస్తుతం హిట్స్ లేక సతమతం అవుతున్నాడు. వరుసగా సినిమాలు చేస్తున్నా హిట్స్ మాత్రం అందుకోలేకపోతున్నాడు నితిన్. ఇక ఇప్పుడు నాని ప్రొడక్షన్ హౌస్ లో సినిమా చేస్తున్నాడు. అయితే ఈ కుర్రహీరో వెండితెరకు పరిచయమైన సినిమా జయం. డైరెక్టర్ తేజ దర్శకత్వం వహించిన ఈసినిమా అప్పట్లో భారీ విజయాన్ని అందుకుంది. ఒకప్పుడు యూత్కు తెగ నచ్చేసిన బ్లాక్ బస్టర్ హిట్ మూవీ ఇది. ఒక్కమాటలో చెప్పాలంటే ఇండస్ట్రీని షేక్ చేసింది జయం సినిమా. ఇందులో నితిన్ సరసన సదా హీరోయిన్ గా నటించింది. తేజ తెరకెక్కించిన ఈ సినిమాతోనే నితిన్, సదా ఇద్దరూ తెలుగు తెరకు నటీనటులుగా పరిచయంకాగా.. అప్పట్లో జయం సినిమా సృష్టించిన సంచలనం గురించి చెప్పక్కర్లేదు. అలాగే ఈ సినిమాలోని సాంగ్స్ గురించి తెలిసిందే. మ్యూజికల్ హిట్ గా నిలిచిన ఈ చిత్రంలోని పాటలు ఇప్పటికీ ఎవర్ గ్రీన్ హిట్. ఆర్పీ పట్నాయక్ అందించిన మ్యూజిక్ సినిమాకే హైలెట్ అయ్యింది. అలాగే ఈ సినిమాలో హీరో గోపిచంద్ విలన్ పాత్రలో అదరగొట్టేశారు. తన నటనతో గోపీచంద్ ప్రేక్షకుల మనసుల్లో స్థానం సంపాదించుకున్నాడు. ఈ సినిమాలో గోపిచంద్ గర్ల్ ఫ్రెండ్గా నటించిన బ్యూటీ గుర్తుందా..? ఈ మూవీలో ఆమె కనిపించింది కాసేపే అయినప్పటికీ మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ బ్యూటీ రియల్ పేరు అనామిక ప్రవళిక. తెలుగుతోపాటు తమిళంలో పలు చిత్రాల్లో నటించింది. కానీ తెలుగులో ఈ ముద్దుగుమ్మ పెద్దగా అవకాశాలు అందుకోలేకపోయింది. సీరియల్ నటిగా బుల్లితెరపైకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత సినిమాల్లో చిన్న చిన్న అవకాశాలు అందుకుంటూ మంచి గుర్తింపు తెచ్చుకుంది.. ఇక సీరియల్స్ లో శిఖరం, సీతామహాలక్ష్మి వంటి సీరియల్స్ ఆమెకు పేరు తెచ్చిపెట్టాయి. అలాగే రాత్రి , రూ.999 మాత్రమే, సంభవామి యుగే యుగే, పిల్ల దొరికితే పెళ్లి ఇలా పలు చిత్రాల్లో నటించింది. కానీ జయం సినిమాతోనే ఎక్కువగా గుర్తింపు
తెలుగు చలనచిత్ర రంగంతో పాటు టెలివిజన్ రంగంలో కూడా తన సహజసిద్ధమైన అభినయంతో ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్న నటీమణులలో మీనాకుమారి ఒకరు. ఎన్నో వైవిధ్యభరితమైన పాత్రలలో జీవించి, పాత్ర ఏదైనా సరే అందులో పూర్తిగా లీనమై నటించడం ఆమె ప్రత్యేకత. చాలామంది మీనాకుమారిని తమిళ నటిగా భావిస్తూ ఉంటారు. అయితే ఆమె పక్కా తెలుగు అమ్మాయి. ఆమె స్వస్థలం ఆంధ్రప్రదేశ్ లోని రాజమండ్రి. ఆ రోజుల్లో సినీ పరిశ్రమ మద్రాసు (చెన్నై) లో ఉండటంతో, ఆమె కుటుంబంతో సహా చెన్నైలోనే స్థిరపడాల్సి వచ్చింది. భాషతో సంబంధం లేకుండా తమిళం, మలయాళం మరియు తెలుగు భాషలలో ఆమె ఎన్నో అద్భుతమైన ప్రాజెక్ట్లలో నటించి మెప్పించారు. మీనాకుమారి మూవీ కెరీర్ లో చెరగని ముద్ర వేసిన సినిమాలు 'హిట్లర్' - 'జయం మనదేరా'. మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన హిట్లర్ సినిమాలో ఆయన ఐదుగురు చెల్లెళ్ళలో ఒకరిగా మీనాకుమారి అద్భుత నటనను కనబరిచారు. ఈ సినిమా షూటింగ్ సమయంలో సుమారు 50 నుండి 55 రోజుల పాటు చిత్రబృందంతో కలిసి పనిచేసిన జ్ఞాపకాలను ఆమె గుర్తుచేసుకున్నారు. షూటింగ్ సమయంలో చిరంజీవి గారు చెల్లెళ్ళ పట్ల ఎంతో ఆప్యాయంగా ఉండే వారని, పబ్లిక్ ఫంక్షన్లలో కూడా ఎంతో రక్షణగా చూసుకునే వారని ఆమె పేర్కొన్నారు. ఇక జయం మనదేరా విషయానికి వస్తే.. విక్టరీ వెంకటేష్ హీరోగా నటించిన ఈ బ్లాక్బస్టర్ సినిమాలో చెల్లెలి పాత్రలో మీనాకుమారి చూపిన అభినయం ప్రేక్షకుల హృదయాలలో నిలిచిపోయింది. చిన్న వయసులోనే తన వయస్సుకు మించిన ప్రాధాన్యత ఉన్న వైట్ హెయిర్ (అమ్మ/పిన్ని) పాత్రలను కూడా స్వీకరించి, గ్లామర్ కంటే నటనకే ఇంపార్టెన్స్ ఇచ్చిన గొప్ప నటి మీనాకుమారి. సెంటిమెంట్ సీన్స్ కు ఆమె పెట్టింది పేరు. కష్టాలు కన్నీళ్ల పాత్రలు అద్భుతంగా పండించేది మీనాకుమారి. సినిమాలతో పాటు బుల్లితెరపై (టెలివిజన్ సీరియల్స్) మీనాకుమారి సృష్టించిన ఇంపాక్ట్ అంతా ఇంతా కాదు. ఆమె సుదీర్ఘ