
Personal Finance: EMI కేవలం 1000 రూపాయలే.. రేపు చూద్దాంలే.. ఇలా అనుకుంటే ఏం జరుగుతుందో తెలుసా?
Personal Finance: EMI కేవలం 1000 రూపాయలే.. రేపు చూద్దాంలే.. ఇలా అనుకుంటే ఏం జరుగుతుందో తెలుసా?
© 2026 nimisham.in

Personal Finance: EMI కేవలం 1000 రూపాయలే.. రేపు చూద్దాంలే.. ఇలా అనుకుంటే ఏం జరుగుతుందో తెలుసా?

Personal Finance: మీకు 50 ఏళ్లు వచ్చేసరికి కనీసం కోటి రూపాయలు ఉండాలంటే ఏం చేయాలి? ఎవ్వరు చెప్పని ప్లాన్ మీ కోసం..!

ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన ‘రిచ్ డాడ్ పూర్ డాడ్’ రచయిత రాబర్ట్ టి.కియోసాకి తన ఫేస్బుక్ ఖాతా వేదికగా ప్రస్తుత ఆర్థిక పరిస్థితులపై సంచలన విశ్లేషణ చేశారు. ప్రపంచం ఎదుర్కోబోయే తదుపరి ఆర్థిక సంక్షోభం గతంలో చూసిన రూపంలో ఉండబోదని ఆయన స్పష్టం చేశారు. అది నిశ్శబ్దంగా ఆర్థికంగా ప్రజలను నలిపేస్తుందన్నారు. అందరూ తదుపరి ఆర్థిక సంక్షోభం 2008 నాటి పరిస్థితుల్లా ఉంటుందని భావిస్తున్నారు. మార్కెట్లలో తీవ్ర భయాందోళనలు, రాత్రికి రాత్రే బ్యాంకులు మూతపడటం వంటివి చూస్తామని అనుకుంటున్నారు. కానీ, ఈ తదుపరి ఆర్థిక సంక్షోభం అలా ఉండదు. ఇది చాలా నిశ్శబ్దంగా వస్తుంది. ఇది ప్రజల్లో ఒక రకమైన తీవ్రమైన అలసటలా అనిపిస్తుంది. ప్రజలు ఎక్కువ గంటలు పనిచేస్తున్నారు. కాగితాలపై ఎక్కువ ఆదాయం సంపాదిస్తున్నారు. కానీ ఆచరణలో మాత్రం మరింత వెనుకబడిపోతున్నారు. ఇది సాధారణ విషయం కాదు.. ఇదొక హెచ్చరిక సంకేతం. 60 శాతం మంది అమెరికన్లు ప్రతి నెలా వచ్చే జీతంపైనే ఆధారపడి జీవిస్తున్నారు. ఆర్థిక వ్యవస్థ కూలిపోవడం లేదు, అది ఒత్తిడికి గురవుతోంది. ఆ భారాన్ని అప్పుల ద్వారా మోస్తున్నారు. క్రెడిట్ కార్డులు, 'బై నౌ పే లేటర్' ఆఫర్లు, స్టూడెంట్ లోన్లు, మినిమమ్ పేమెంట్లు సమస్యలను పరిష్కరించవు. కేవలం బాధను వాయిదా వేస్తాయి. వాయిదా పడిన బాధ మాయమైపోదు, అది వడ్డీతో సహా పెరుగుతుంది. అందుకే ఈ సంక్షోభం నాటకీయంగా అనిపించదు. ఇది శాశ్వతమైన ఒత్తిడిలా, ఆర్థికంగా ఎటువంటి మిగులు లేని స్థితిలా మారుతుంది. ప్రజలు భయపడటం లేదు, అలసిపోతున్నారు. ఇది మరింత ప్రమాదకరం. ఎందుకంటే ప్రజలు భయపడినప్పుడు తిరుగుబాటు చేస్తారు. కానీ అలసిపోయినప్పుడు వ్యవస్థకు లొంగిపోతారు. వారేం చేస్తారు? వేరే దారి లేక మళ్లీ క్రెడిట్ కార్డ్ స్వైప్ చేస్తారు. పిల్లల ఖర్చుల కోసం రుణాలు తీసుకుంటారు. అద్దె పెరిగినందుకు రెండో షిఫ్ట్ ఉద్యోగం చేస్తారు. ఆ క్రమంలో ఆర్థిక వ్యవస్థ భారీగా కూలిపోనక్కర్లేదు. అది చాలా

ప్రపంచ ఆర్థిక సవాళ్ల నడుమ భారత ఆర్థిక వ్యవస్థ 7.8% జీడీపీ (GDP)వృద్ధితో దూసుకుపోతోందన్న వార్తలు దేశవ్యాప్తంగా గొప్ప ఆశాభావాన్ని నింపాయి.అయితే,పైకి అత్యంత ఆకర్షణీయంగా కనిపిస్తున్న ఈ గణాంకాల వెనుక ఉన్న అసలు ఆర్థిక చిత్రాన్ని లోతుగా పరిశీలించాల్సిన అవసరం ఉందంటున్నారు కేంద్ర మాజీ ఆర్థిక కార్యదర్శి సుభాష్ చంద్ర గార్గ్.కేవలం హెడ్లైన్ సంఖ్యలను చూసి సంబరపడకుండా,గణాంకాల వెనుక ఉన్న వాస్తవాలను దేశ ప్రజల ముందుకు తీసుకొచ్చారు.బేస్ ఇయర్ సవరణల మాయాజాలం:గార్గ్ విశ్లేషణ ప్రకారం,గత ఏడాది జీడీపీ అంచనాలను సవరించి 6.9%కి గణనీయంగా తగ్గించారు.ముఖ్యంగా ప్రస్తుత ధరల వద్ద గతేడాది తొలి త్రైమాసికం (Q1) జీడీపీ రూ.86 ట్రిలియన్లుగా అంచనా వేయగా,దానిని సవరించి రూ.80 ట్రిలియన్లకు కుదించారు.ఈ విధంగా గత ఏడాది ఆధారిత సంఖ్య తగ్గడం వల్ల,ఈ ఏడాది వృద్ధి రేటు గణాంకాలు స్వయంచాలకంగా చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయని ఆయన తెలిపారు.ఈ స్థాయిలో భారీ సవరణ చేయాల్సిన అవసరం ఏమొచ్చిందో ఆయన బహిరంగంగానే ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.తయారీ రంగం మందగమనం - వినియోగంలో క్షీణత:ఆర్థిక వ్యవస్థలో వ్యవసాయం,గనుల రంగాలు మెరుగ్గా రాణించినప్పటికీ,ప్రభుత్వ మునుపటి డేటాతో పోలిస్తే తయారీ రంగం బలహీనంగా ఉందన్నారు.ప్రభుత్వం చేస్తున్న మూలధన వ్యయం నిజమైనదేనని,అది 15% పైగా పెరిగిందని అంగీకరించినప్పటికీ..ఆయన ప్రధాన ఆందోళన మాత్రం సాధారణ ప్రజల వినియోగంపైనే ఉంది.ప్రభుత్వ పాత అంచనాలతో పోల్చి చూస్తే ప్రస్తుత వినియోగ వృద్ధి ప్రతికూలంగా ఉండే అవకాశం ఉందని హెచ్చరించారు.నో డబుల్ స్టాండర్డ్స్: ప్రధాని మోదీ ఇన్ డైరెక్ట్ వార్నింగ్- పాకిస్తాన్ పీఎం ఎదురుగానేఆర్థిక వ్యవస్థ అసలైన బలానికి సాధారణ ప్రజల కొనుగోలు శక్తే ప్రాతిపదిక.కేవలం కాగితాలపై అంకెలను అందంగా చూపిస్తూ లోపలి బలహీనతలను దాచిపెట్టడం వల్ల నష్టం జరుగుతుంది.ఇప్పటికైనా పాలకులు హెడ్లైన్ నంబర్లపై మాత్రమే దృష్టి పెట్టకుండా,గ్రౌండ్ లెవెల్లో వినియోగం తగ్గడానికి గల కారణాలను గుర్తించాలి.

భారత్ అభివృద్ధి ప్రయాణం ఇప్పుడు మరో దేశానికి పాఠంగా మారే స్థాయికి చేరుకుందని ప్రపంచ బ్యాంకు అధ్యక్షుడు అజయ్ బంగా అన్నారు. భారత్ సాధించిన అనుభవాలను ఇతర దేశాలతో పంచుకునే అవకాశాలు పెరిగాయని చెప్పారు. జీ20 ఆర్థిక మంత్రుల సమావేశం సందర్భంగా ఐఏఎన్ఎస్కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.భారత్ 2047 నాటికి ‘వికసిత్ భారత్’గా ఎదగాలన్న లక్ష్యంతో ముందుకు సాగుతోంది. ఈ ప్రయాణంలో దేశ ఆర్థిక వృద్ధి మాత్రమే కాకుండా ప్రపంచ ఆర్థిక, రాజకీయ వ్యవహారాల్లో భారత్ పొందే స్థానం కూడా కీలకమని బంగా చెప్పారు. పెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదగడంతో పాటు అంతర్జాతీయ స్థాయిలో ప్రభావాన్ని పెంచుకోవాల్సి ఉంటుందని పేర్కొన్నారు.భారత్ డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ను బంగా ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఆధార్ నుంచి బ్యాంకు ఖాతాల వరకు ఏర్పడిన డిజిటల్ వ్యవస్థను ఇతర దేశాలు అధ్యయనం చేయవచ్చని చెప్పారు. వ్యవసాయంలో టెక్నాలజీ వినియోగం కూడా ప్రపంచానికి ఉపయోగపడే మరో నమూనా అని అన్నారు.తాను ఇటీవల ఉత్తరప్రదేశ్లో పర్యటించినప్పుడు చిన్న రైతులకు అవసరమైన వ్యవసాయ ఇన్పుట్స్ అందించేందుకు సహకార సంఘాలు, గూగుల్, ప్రపంచ బ్యాంకు కలిసి పనిచేస్తున్న విధానాన్ని చూశానని బంగా తెలిపారు. టెక్నాలజీ సాయంతో ఈ సేవలను పెద్ద సంఖ్యలో రైతులకు చేరువ చేయడం మంచి ప్రయత్నమని చెప్పారు.ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను డిజిటల్ వ్యవస్థలతో ప్రాంతీయ ఆసుపత్రులు, వైద్యులతో అనుసంధానించవచ్చని ఆయన వివరించారు. భౌతిక మౌలిక వసతులు, విద్య, నైపుణ్యాలు, ఆరోగ్యం, నియంత్రణ సంస్కరణలు, ప్రైవేటు పెట్టుబడుల సమీకరణ వంటి రంగాల్లో భారత్తో

మాధవి లగిశెట్టి (భూమి).. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్ పనిచేస్తున్నారు. ఇక్కడ బిజినెస్, స్పోర్ట్స్, క్రైమ్, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. Mahindra XEV 9S EMI: మీరు కొత్త కారు కొనే ప్లాన్ లో ఉన్నారా? కొత్త కారు కొనడానికి సరైన సమయం కోసం ఎదురు చూస్తున్నారా? అయితే ఈ స్టోరీ మీకోసమే. మహీంద్రా తన జనాదరణ పొందిన ఎలక్ట్రిక్ కారు, XEV 9S కొత్త వెర్షన్ను భారత మార్కెట్లోకి విడుదల చేసింది. ఈ కొత్త కారు 6-సీటర్ ఆప్షన్తో వస్తుంది. వెనుక సీట్లు కెప్టెన్-సీట్లుగా ఉంటాయి. ఇప్పుడు..ఈ కారు 7-సీటర్ .. 6-సీటర్ కాన్ఫిగరేషన్లలో అందుబాటులో ఉంది. ఎక్కువ సౌకర్యం.. ప్రీమియం అనుభూతిని కోరుకునే వారికి ఈ కారు సరైనది. మహీంద్రా XEV 9S ధర.. ఫీచర్ల గురించి తెలుసుకుందాం. కొత్త 6-సీటర్ XEV 9S లో ప్రత్యేకత ఏమిటి? మహీంద్రా XEV 9S కేవలం 7-సీటర్గా మాత్రమే అందుబాటులో ఉంది. మధ్య సీటు గతంలో బెంచ్-టైప్గా ఉండేది. కంపెనీ ఇప్పుడు 6-సీటర్ లేఅవుట్ను జోడించింది. ఈ కొత్త లేఅవుట్లో.. రెండవ వరుసలో బెంచ్ సీటుకు బదులుగా రెండు వేర్వేరు కెప్టెన్ సీట్లు ఉన్నాయి. ఈ సీట్లకు ప్రత్యేకమైన ఆర్మ్రెస్ట్లు ఉన్నాయి. దీనివల్ల మధ్య సీటు ఇద్దరు వ్యక్తులకు సౌకర్యవంతంగా ఉంటుంది. సుదూర ప్రయాణాలను సౌకర్యవంతంగా చేసుకోవాలనుకునే కుటుంబాలకు ఈ లేఅవుట్ చాలా అనువైనదిగా ఉంటుంది. ఈ 6-సీటర్ ఆప్షన్ కారుకు ప్రీమియం అనుభూతిని ఇస్తుంది.. స్థలం కంటే సౌకర్యానికి ప్రాధాన్యత ఇచ్చేవారిని ఆకట్టుకుంటుంది. ఈ 6-సీటర్ కెప్టెన్ సీట్ ఆప్షన్ అన్ని వేరియంట్లలో అందుబాటులో లేదు. కంపెనీ దీనిని మూడు వేరియంట్లలో అందుబాటులో ఉంచింది. అవి ప్యాక్ టూ అబవ్, ప్యాక్ త్రీ, ప్యాక్ త్రీ అబవ్. ఈ ఆప్షన్ బేసిక్ వేరియంట్

22 ఆగస్టు 2026న చంద్రుడు ధనుస్సు రాశిలోకి ప్రవేశిస్తాడు. అప్పటికే అక్కడ ఉన్న గురు గ్రహంతో సంయోగం చెంది గజకేసరి రాజయోగాన్ని ఏర్పరుస్తుంది. ఈ గోచారం కారణంగా అన్ని రాశుల వారికి ఉద్యోగం, వ్యాపారం, ఆర్థిక విషయాల్లో మార్పులు కనిపిస్తాయి. ఈ రోజు కెరీర్, ఫైనాన్స్ ఫలితాలు ఇలా ఉన్నాయి. మేషం: మేషరాశి వారికి పనిలో కొత్త బాధ్యతలు రావచ్చు. సహోద్యోగుల సహకారం లభిస్తుంది. ఆర్థికంగా స్థిరత్వం కనిపిస్తుంది. పెద్ద ఖర్చులు నివారిస్తే మంచిది. వృషభం: వృషభ రాశి వారికి పని ఒత్తిడి పెరగవచ్చు. ఓపికతో పని చేస్తే ఫలితాలు ఉంటాయి. ఆదాయం సాధారణంగా ఉంటుంది. పెట్టుబడుల్లో జాగ్రత్త అవసరం. మిథునం: కమ్యూనికేషన్ స్కిల్స్ వల్ల మిథున రాశి జాతకులకు అవకాశాలు వస్తాయి. కొత్త ప్రాజెక్టులు ప్రారంభం కావచ్చు. ఆర్థికంగా మంచి రోజు. చిన్న లాభాలు కనిపిస్తాయి. కర్కాటకం: కర్కాటక రాశి జాతకులకు పనిలో గుర్తింపు లభించే అవకాశం ఉంది. సీనియర్ల మద్దతు ఉంటుంది. ఆర్థిక పరిస్థితి స్థిరంగా ఉంటుంది. కుటుంబ ఖర్చులు పెరగవచ్చు. సింహం: సింహరాశి వారికి నాయకత్వ లక్షణాలు ప్రదర్శించే రోజు. ప్రమోషన్ లేదా పారితోషికం రావచ్చు. ఆదాయం పెరిగే అవకాశం ఉంది. అనవసర ఖర్చులు తగ్గించండి. కన్య: కన్యా రాశి జాతకులు ముఖ్యమైన పనులపై దృష్టి పెడితే విజయం సాధిస్తారు. పని పూర్తి చేయడంలో ఆలస్యం ఉండవచ్చు. ఆర్థికంగా జాగ్రత్తగా ఉండండి. తుల: తులారాశి జాతకులకు సహకారం, భాగస్వామ్యాల వల్ల లాభం వస్తుంది. కొత్త కాంట్రాక్టులు రావచ్చు. ఆదాయం మెరుగుపడుతుంది. ఖర్చులు నియంత్రించండి. వృశ్చికం: వృశ్చిక రాశి జాతకులకు రహస్య ప్రాజెక్టులు లేదా పరిశోధన పనుల్లో విజయం ఉంటుంది. ఆర్థికంగా అనుకూలం. అనుకోని ఆదాయం రావచ్చు. పెద్ద నిర్ణయాలు ఆలోచించి తీసుకోండి. ధనుస్సు: చంద్రుడు మీ రాశిలో ఉండటం వల్ల మనసు ఉత్సాహంగా ఉంటుంది. ఉద్యోగంలో అవకాశాలు పెరుగుతాయి. ఆదాయం పెరిగే అవకాశం ఉంది. ప్రయాణాలు లాభదాయకం. మకరం: మకర

వరుస నష్టాలతో సాగిన దేశీయ స్టాక్ మార్కెట్లకు ఎట్టకేలకు ఊరట లభించింది. రియల్టీ, ప్రైవేట్ బ్యాంకింగ్, ఐటీ షేర్లలో కొనుగోళ్లతో గురువారం సెన్సెక్స్, నిఫ్టీ లాభాల్లో ముగిశాయి.సెన్సెక్స్ 628.04 పాయింట్లు లాభపడి 77,537.72 వద్ద ముగిసింది. నిఫ్టీ 153.55 పాయింట్లు పెరిగి 24,231.85 వద్ద స్థిరపడింది. నిఫ్టీలో ఎటర్నల్, కోటక్ మహీంద్రా బ్యాంక్, బజాజ్ ఫైనాన్స్ షేర్లు ప్రధానంగా లాభపడ్డాయి. రంగాల వారీగా చూస్తే రియల్టీ సూచీ దాదాపు 2 శాతం పెరిగింది. ప్రైవేట్ బ్యాంకింగ్, ఐటీ షేర్లలోనూ కొనుగోళ్ల మద్దతు కనిపించింది. ఇటీవలి మార్కెట్ పతనంతో తక్కువ స్థాయికి చేరిన షేర్లలో ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు దిగడంతో మార్కెట్ సెంటిమెంట్ మెరుగుపడిందని నిపుణులు తెలిపారు.రానున్న సెషన్లో నిఫ్టీకి 24,100-24,000 స్థాయి కీలక మద్దతుగా ఉంటుందని నిపుణులు అంచనా వేశారు. 24,300, 24,575 వద్ద నిరోధాలు ఎదురుకావచ్చని పేర్కొన్నారు. 24,000 స్థాయిని నిలబెట్టుకుంటే కోలుకునే అవకాశాలు కొనసాగుతాయని, దాని కిందకు పడిపోతే మళ్లీ అమ్మకాల ఒత్తిడి పెరగొచ్చని సూచించారు

డ్రగ్స్ రవాణాపై ఉమ్మడి పోరాటం, ఆర్థిక కారిడార్ల నిర్మాణం, బ్లూ ఎకానమీ విస్తరణ, దక్షిణాది రాష్ట్రాల ఉమ్మడి ప్రయోజనాల పరిరక్షణ కోసం అన్ని రాష్ట్రాలు సహకారంతో ముందుకు సాగాలని తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ పిలుపునిచ్చారు. చెన్నైలో 31వ సదరన్ జోనల్ కౌన్సిల్ సమావేశంలో ఆయన ప్రసంగిస్తూ పలు కీలక అంశాలను ప్రస్తావించారు. దేశ జీడీపీలో 30 శాతానికి పైగా వాటా కలిగిన దక్షిణాది రాష్ట్రాలు తయారీ, ఎగుమతులు, సేవల రంగాల్లో కేంద్రంగా నిలుస్తున్నాయని ఆయన గుర్తుచేశారు.ఆర్థిక కూటమిగా ఎదగాలితయారీ జోన్లు, లాజిస్టిక్స్ పార్కులు, ఫ్రైట్ కారిడార్ల ద్వారా దక్షిణ ప్రాంతం ఒక సమీకృత ఆర్థిక కూటమిగా పనిచేయాలని సీఎం విజయ్ ఆకాంక్షించారు. బెంగళూరులోని బొమ్మసంద్ర నుంచి హోసూర్ వరకు మెట్రో రైలు విస్తరణను స్వాగతించిన ఆయన, ఇది అంతర్రాష్ట్ర సహకారానికి ఒక నమూనా అని అభివర్ణించారు. ఈ పనులను వేగవంతం చేయాలని అధికారులను కోరారు.'డ్రగ్స్ రహిత దక్షిణ భారతం' కోసం మాదకద్రవ్యాల అక్రమ రవాణాపై నిఘా సమాచారాన్ని పంచుకుంటూ, కఠినంగా వ్యవహరించాలని సూచించారు. ఆన్లైన్లో మందుల విక్రయాలపై నియంత్రణ, అనధికార పంపిణీపై చర్యలు తీసుకోవాలని కోరారు.సముద్ర తీరంతో అభివృద్ధిదక్షిణాది అభివృద్ధిలో బ్లూ ఎకానమీకి ప్రాధాన్యత ఇవ్వాలని విజయ్ అన్నారు. 1,076 కిలోమీటర్ల తీరప్రాంతం ఉన్న తమిళనాడు.. పోర్టులు, తీరప్రాంత నౌకాయానం, మత్స్య పరిశ్రమ, సముద్ర ఆధారిత పరిశ్రమలు, పర్యాటకం వంటి రంగాల్లో ఇతర రాష్ట్రాలతో కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉందని ప్రకటించారు. ఆర్థిక సమాఖ్య విధానంపై మాట్లాడుతూ.. రాబోయే ఫైనాన్స్ కమిషన్ నిధుల కేటాయింపులో రాష్ట్రాల అవసరాలు, పనితీరు

ఆంధ్రప్రదేశ్లో (Andhra Pradesh) స్థానిక సంస్థల ఎన్నికల విధానంలో కీలకమైన మార్పులకు కూటమి ప్రభుత్వం (NDA Alliance Government) శ్రీకారం చుట్టింది. ఇప్పటివరకు పరోక్ష పద్ధతిలో ఎంపికవుతున్న మేయర్లు, మున్సిపల్ చైర్మన్లు, జిల్లా పరిషత్ చైర్పర్సన్లను ఇకపై ప్రజలే నేరుగా ఎన్నుకునే విధానాన్ని తీసుకురావాలని నిర్ణయించింది. దీనికి సంబంధించిన చట్ట సవరణల కోసం అసెంబ్లీలో బిల్లును ప్రవేశపెట్టే అవకాశం ఉంది. మంత్రివర్గ సమావేశంలోనే ఈ ప్రతిపాదనపై చర్చించి ఆమోదం తెలిపినట్లు ప్రభుత్వం వెల్లడించింది. కొత్త విధానం అమల్లోకి వస్తే స్థానిక సంస్థల పాలనలో ప్రజల పాత్ర మరింత పెరగనుంది. గ్రామ పంచాయతీల్లో సర్పంచ్ను ప్రజలు నేరుగా ఎన్నుకుంటున్న తరహాలోనే పట్టణ ప్రాంతాల్లో మున్సిపల్ చైర్మన్, నగరాల్లో మేయర్, జిల్లాస్థాయిలో జెడ్పీ చైర్పర్సన్లకు కూడా ఓటర్లు నేరుగా ఓటు వేయనున్నారు. ప్రజల నుంచి నేరుగా మద్దతు పొందిన నాయకులు తమ పదవుల్లో మరింత బాధ్యతాయుతంగా వ్యవహరించే అవకాశం ఉంటుందని ప్రభుత్వం భావిస్తోంది. రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న జిల్లా పరిషత్తుల సంఖ్యను కూడా పెంచే ఆలోచనలో ప్రభుత్వం ఉంది. కొత్త జిల్లాల ఏర్పాటుకు అనుగుణంగా జెడ్పీల సంఖ్యను 28 వరకు తీసుకెళ్లే ప్రతిపాదన ఉంది. అలాగే మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు కలిపి సుమారు 125 స్థానిక పట్టణ సంస్థలు ఉండగా, మండల పరిషత్లు 638కు పైగా ఉన్నాయి. గ్రామ పంచాయతీల సంఖ్య కూడా దాదాపు 13 వేలకు చేరుతుంది. ఇంత పెద్ద స్థాయిలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఎన్నికల ప్రక్రియను సకాలంలో పూర్తి చేయడంపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. కేంద్ర ఆర్థిక సంఘం (Central Finance Commission) నుంచి స్థానిక సంస్థలకు వచ్చే నిధులు నిలిచిపోకుండా ఉండేందుకు అక్టోబర్లోపు ఎన్నికల ప్రక్రియను పూర్తి చేయాలని అధికారులకు సూచించినట్లు తెలుస్తోంది. దీనివల్ల స్థానిక సంస్థలకు నిధుల ప్రవాహం కొనసాగడంతో పాటు పాలనలో ఏర్పడే ఖాళీలను కూడా త్వరగా భర్తీ చేసే అవకాశం ఉంటుంది. ప్రత్యక్ష ఎన్నికల కారణంగా ఓటర్లకు

ఇంటి అద్దెను యూపీఐ లేదా ఇతర ఆన్లైన్ మార్గాల్లో చెల్లించడం వల్ల సిబిల్ స్కోర్ దెబ్బతింటుందా? క్రెడిట్ కార్డుతో అద్దె చెల్లించి.. బిల్లును ఆలస్యంగా రీపేమెంట్ చేస్తే ఏమవుతుంది? సిబిల్ స్కోర్ దెబ్బతినకుండా ఉండాలంటే ఏం చేయాలి? పూర్తి వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.. ఇంటర్నెట్ డెస్క్: దేశవ్యాప్తంగా ఇప్పుడు డిజిటల్ యుగం నడుస్తోంది. అందరూ డిజిటల్ చెల్లింపులకే అలవాటు పడ్డారు. కారు దగ్గర నుంచి కాఫీ వరకు ఏది కొనాలన్న నగదు రహిత లావాదేవీలనే ఆశ్రయిస్తున్నారు. ఇంటి అద్దెను కూడా ఆన్లైన్లో చెల్లించడానికి ఇష్టపడుతున్నారు. అయితే ఇలాంటి చెల్లింపులు క్రెడిట్ స్కోర్పై ప్రభావం చూపుతాయని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. అయితే, ఆన్లైన్లో అద్దె చెల్లించినంత మాత్రాన క్రెడిట్ స్కోరుకు వాటిల్లే ముప్పేమీ లేదని, కానీ ఈ చెల్లింపులకు సంబంధించిన ఆర్థిక ప్రవర్తన స్కోరుపై ప్రభావం చూపుతుందని రెంటన్పే సీఈఓ సారిక శెట్టి తెలిపారు. ఒకవేళ అద్దెను క్రెడిట్పై తీసుకుని కడితే, దాన్ని సక్రమంగా తిరిగి చెల్లించాలని సూచించారు. ఈ ప్రక్రియలో ఆలస్యం జరిగితే క్రెడిట్ స్కోరుపై దెబ్బపడుతుందని చెప్పుకోచ్చారు. కొంతమంది నెలవారీ అద్దెను క్రెడిట్ కార్డు ద్వారా చెల్లిస్తుంటారు. ఇలా చెల్లించడం వల్ల అద్దె మొత్తం కార్డు బకాయిలో చేరుతుంది. ఆ మొత్తాన్ని గడువులోగా పూర్తిగా చెల్లించకుండా వాయిదా వేస్తే వడ్డీ, ఇతర ఛార్జీలు పెరగడంతో పాటు క్రెడిట్ వినియోగం కూడా పెరగవచ్చు. అధిక క్రెడిట్ వినియోగం, రీపేమెంట్లో ఆలస్యం లేదా మిస్డ్ పేమెంట్లు సిబిల్ స్కోర్(CIBIL)పై ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉంది. క్రెడిట్ కార్డు బిల్లులో మినిమమ్ డ్యూ అమౌంట్ మాత్రమే చెల్లించడం వల్ల ఆ నెల చెల్లింపు పూర్తయినట్టుగా భావించకూడదు. మిగిలిన బకాయిపై వడ్డీ, ఇతర ఛార్జీలు వర్తించే అవకాశం ఉంటుంది. సిబిల్(CIBIL) కూడా సకాలంలో, పూర్తి చెల్లింపులపై దృష్టి పెట్టాలని సూచిస్తోంది. అందువల్ల అద్దె కోసం క్రెడిట్ కార్డును తరచూ ఉపయోగించే వారు ప్రతి నెలా వచ్చే
ఆంధ్రప్రదేశ్ స్థానిక సంస్థల ఎన్నికలకు దాదాపుగా ముహూర్తం ఫిక్స్ అయ్యింది. బీసీ రిజర్వేషన్లు, ఓటర్ల జాబితా విడుదలకు లైన్ క్లియర్ కావడంతో ఎన్నికల ప్రక్రియ వేగవంతం అయ్యింది. అంతేకాదు ఏపీ ప్రభుత్వం ఎట్టిపరిస్థితుల్లోనూ అక్టోబర్లో ఎన్నికల నిర్వహించాల్సి వస్తోంది. గడువులోగా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించకపోతే కేంద్రం నుంచి రావాల్సి నిధులు కోల్పోయే పరిస్థితి ఉంది. ఏపీ కేబినెట్ సమావేశంలో స్థానిక ఎన్నికల నిర్వహణపై సీఎం చంద్రబాబు మంత్రులతో చర్చించారు. అక్టోబరులో ఎట్టిపరిస్థితుల్లో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాల్సి ఉంటుందని.. ఒకవేళ నిర్వహించలేకపోతే కేంద్రం నుంచి నిధులు ఆగిపోతాయని చంద్రబాబు చెప్పినట్లు తెలుస్తోంది.కేంద్రం నుంచి రాష్ట్రానికి 16వ ఆర్థిక సంఘం నిధులు రావాల్సి ఉంది.. నిధులు ఐదేళ్లలో రాష్ట్రంలోని పంచాయతీరాజ్ సంస్థలకు 16వ ఆర్థిక సంఘం సుమారు రూ.16,600 కోట్లు, పట్టణ స్థానిక సంస్థలకు రూ.12,150 కోట్లు రావాలి. ఈ నిధులు రావాలంటే కచ్చితంగా ఎన్నికలు జరగాల్సిందేనని చంద్రబాబు మంత్రులతో చెప్పినట్లు సమాచారం. రాష్ట్రంలోని ప్రతి కార్పొరేషన్, మున్సిపాలిటీకి ఎన్నికలు జరగాల్సిందేనని.. కొన్ని కార్పొరేషన్లు, మున్సిపాలిటీలకు సంబందించి 2021లో గ్రామాల విలీనం చేశారు. కానీ ఈ అంశం కోర్టుకు చేరడంతో 23 చోట్ల మున్సిపల్ ఎన్నికలు నిర్వహించలేదు. ఈసారి ఆ 23 చోట్ల కూడా నిర్వహించాలని చెప్పినట్లు తెలుస్తోంది. దీని కోసం పిటిషన్లు దాఖలు చేసిన వారితో మాట్లాడి ఉపసంహరించుకునేలా చేయాలని సూచించారు. ఒకవేళ కుదరని పక్షంలో విలీన గ్రామాలనున పక్కన పెట్టి ఎన్నికలు నిర్వహించాలని సూచించినట్లు సమాచారం.మరోవైపు రాష్ట్ర ఎన్నికల సంఘం కూడా స్థానిక సంస్థల ఎన్నికలపై ఫోకస్ పెట్టింది. పోలింగ్ బూతులు, ఓటర్ లిస్టులు, వార్డులకు రిజర్వేషన్లపై కసరత్తు చేస్తున్నారు. అక్టోబర్లో కచ్చితంగా ఎన్నికల నిర్వహించాల్సి రావడంతో ఈ కసరత్తును వేగవంతం చేశారు. మున్సిపల్ ఎన్నికలు.. జెడ్పీటీసీ, ఎంపీటీసీ.. పంచాయతీ ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. వీటిని విడివడిగా నిర్వహించే అవకాశాలు ఉన్నాయి.. కాబట్టి సమయం కూడా తక్కువగా ఉంది. కేవలం రెండు

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్కు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. నేడు ఆమె పుట్టినరోజు సందర్భంగా 'ఎక్స్' (ట్విట్టర్) వేదికగా ఆయన ఓ ప్రత్యేక సందేశాన్ని పోస్ట్ చేశారు.నిర్మలా సీతారామన్ సంపూర్ణ ఆయురారోగ్యాలతో, సంతోషంగా ఉండాలని ఆకాంక్షిస్తూ చంద్రబాబు ట్వీట్ చేశారు. "గౌరవనీయ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. మీరు అచంచలమైన శక్తితో దేశ ప్రగతికి మార్గనిర్దేశం చేస్తూ, సంపూర్ణ ఆయురారోగ్యాలతో, ఆనందంగా జీవించాలని ప్రార్థిస్తున్నాను" అని చంద్రబాబు తన పోస్ట్లో పేర్కొన్నారు.ఈరోజు నిర్మలా సీతారామన్ పుట్టినరోజు కావడంతో ప్రధానమంత్రితో పాటు పలువురు కేంద్ర మంత్రులు, వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, రాజకీయ, వ్యాపార రంగ ప్రముఖులు సోషల్ మీడియా ద్వారా ఆమెకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ జన్మదినం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేశ్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా నిర్మలా సీతారామన్కు ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలు కలగాలని దేవుడిని ప్రార్థించారు. అమరావతి: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ జన్మదినం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేశ్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా నిర్మలా సీతారామన్కు ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలు కలగాలని దేవుడిని ప్రార్థించారు. ఆపారమైన శక్తితో దేశ ప్రగతిని ఆమె ముందుకు నడిపించాలని ఆకాంక్షించారు. ఈ మేరకు సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా చంద్రబాబు, లోకేశ్ పోస్టు పెట్టారు. 'గౌరవనీయ కేంద్ర ఆర్థిక మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. మీరు ఆయురారోగ్యాలతో సంతోషంగా నిండు నూరేళ్లు జీవించాలని కోరుకుంటున్నాను. దేశ ప్రగతికి మీరు అదే అంకితభావం, అవిశ్రాంత శక్తితో మార్గనిర్దేశం చేస్తూ మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షిస్తున్నాను' అని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. నిర్మలా సీతారామన్కు మంత్రి నారా లోకేశ్ కూడా పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. దేశానికి ఆమె అందిస్తున్న విశిష్ట సేవలు కొనసాగాలని ఆకాంక్షించారు. కేంద్ర మంత్రికి మంచి ఆరోగ్యం, సంతోషం, మరింత శక్తి లభించాలని దేవుడిని కోరారు. రాబోయే ఏడాది మరిన్ని విజయాలు సాధించాలని లోకేశ్ ప్రార్థించారు. స్లీపర్ బస్సుల్లో అగ్ని ప్రమాదాల నివారణకు పటిష్ఠ చర్యలు: మంత్రి మండిపల్లి రాంప్రసాద్ చెడిపోయిన ప్రతి మొక్కకు వెయ్యి సాయం.. కొత్త మొక్కలు పెట్టిస్తాం: మంత్రి అచ్చెన్నాయుడు

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్కు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ శుభాకాంక్షలు తెలిపారు. నిరంతరంగా అత్యధిక కాలం కేంద్ర ఆర్థిక మంత్రిగా నిర్మలా సీతారామన్ సేవలందిస్తున్నారని వ్యాఖ్యానించారు. అమరావతి, ఆగస్టు 18 (ఆంధ్రజ్యోతి): కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్కు (Nirmala Sitharaman) ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ (Pawan Kalyan) శుభాకాంక్షలు తెలిపారు. నిరంతరంగా అత్యధిక కాలం కేంద్ర ఆర్థిక మంత్రిగా నిర్మలా సీతారామన్ సేవలందిస్తున్నారని వ్యాఖ్యానించారు. నిర్మలా సీతారామన్ నాయకత్వంలో భారత ఆర్థిక ప్రస్థానం మరింత బలోపేతమైందని పేర్కొన్నారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా పవన్ కల్యాణ్ పోస్టు పెట్టారు. భారత్ ప్రపంచంలో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగింది.. నిర్మలా సీతారామన్ నాయకత్వంలో భారత్ ప్రపంచంలో నాల్గో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగిందని పవన్ కల్యాణ్ ప్రశంసించారు. నారీ శక్తికి ప్రతీకగా నిర్మలా సీతారామన్ ప్రస్థానం కొనసాగుతోందని కితాబు ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి, ఆర్థిక ప్రగతికి ఆమె సకాల సహకారం అందిస్తున్నారని కొనియాడారు. నిర్మలా సీతారామన్కు అమ్మ దుర్గ ఆశీస్సులతో సంపూర్ణ ఆరోగ్యం, శక్తి, దీర్ఘాయువు కలగాలని ఆకాంక్షించారు. దేశ సేవలో నిర్మలా సీతారామన్ మరిన్ని సంవత్సరాలు కొనసాగాలని పవన్ కల్యాణ్ అభిలాషించారు. నా రాజకీయ జీవితంలో గ్రూప్ -1 లాంటి స్కాం చూడలేదు: సీఎం అసెంబ్లీలో మంత్రుల సరదా సంభాషణ.. సత్యకుమార్పై లోకేశ్ చమత్కారం ఏపీ గ్రీన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ చైర్పర్సన్గా నాగబాబు.. ప్రభుత్వం ఉత్తర్వులు జారీ

ఆగస్టు 16 ఆదివారం సూర్యునికి అంకితమైన రోజు. ఈ రోజు చంద్రుడు కన్య రాశిలోకి ప్రవేశిస్తాడు. ఇప్పటికే కన్య రాశిలో శుక్రుడు సంచారం చేస్తున్నాడు. దీని వల్ల మహాలక్ష్మీ యోగం ఏర్పడుతోంది. ఈ యోగం కొన్ని రాశుల వారి భవిష్యత్తును మార్చగలదు. వృత్తి, ఆర్థిక విషయాల్లో ఈ రోజు ఎలా ఉంటుందో 12 రాశుల వారికి తెలుసుకోండి.మేష రాశిఈ రోజు చాలా శుభదినం. ఈరోజు మేషరాశి వారి జీవితంలో సంతోషం నిండి ఉంటుంది.. చాలాకాలంగా పెండింగ్లో ఉన్న పనులు పూర్తవుతాయి. ఏదైనా రుణ సమస్యలో ఉంటే అది పరిష్కారం అవుతుంది. పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులు అనూహ్య విజయం సాధిస్తారు.వృషభ రాశినేడు వృషభ రాశి జాతకులు నేడు కొత్త ప్రాజెక్టులు ప్రారంభించవద్దు. ఇతరులకు డబ్బు అప్పు ఇవ్వకండి. నష్టం, ఒత్తిడి రావచ్చు. ఆరోగ్య సమస్యలు ఏర్పడి శక్తి తగ్గవచ్చు. వ్యాపారం అంతగా బాగుండదు.మిథున రాశిఈ రోజు మిదున రాశి వారికి ప్రత్యేకమైనది. కొత్త పురోగతికి అవకాశం లభిస్తుంది. ఆలోచనలు బలపడి కొత్త అవకాశాల వైపు వెళ్లవచ్చు. ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా ఉండండి. పెట్టుబడులు పెట్టేటప్పుడు బాగా ఆలోచించి నిర్ణయం తీసుకోండి. ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టండి. కర్కాటక రాశినేడు కర్కాటక రాశి వారికి సాధారణ రోజు. కొత్త ఒప్పందంపై సంతకం చేయవచ్చు లేదా ముఖ్యమైన నిర్ణయం తీసుకోవచ్చు. ఇల్లు రిపేర్ చేయడంలో ఖర్చులు రావచ్చు. పుకార్లు నమ్మకండి, లేకపోతే ప్రశాంతత కోల్పోతారు.సింహ రాశిఈ రోజు సింహరాశి జాతకుల కోరికలు నెరవేరుతాయి. సింహరాశి వారి మనసు సంతోషంగా ఉంటుంది. కార్యాలయంలో జాగ్రత్తగా ఉండండి. ఎవరినీ గుడ్డిగా నమ్మకండి. వ్యాపారులు రుణాలు తీసుకోవడం మానుకోండి. జీవిత భాగస్వామితో సంతోషకరమైన సమయం గడుపుతారు. కన్య రాశినేడు కన్యా రాశి జాతకులకు మనసులోని ఉద్విగ్నత తగ్గుతుంది. వ్యాపారంలో పోటీదారుల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురవుతుంది. ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. పాత ప్రాజెక్టుల వల్ల నష్టాలు రావచ్చు. భార్యా పిల్లలతో చిన్నపాటి ఘర్షణలు జరగవచ్చు

వేద జ్యోతిష్య శాస్త్రంలో బుధ గ్రహానికి చాలా ప్రత్యేకమైన స్థానం ఉంది. బుధుడిని బుద్ధి, వాక్కు, వ్యాపారం, తర్కం వంటి వాటికి కారకుడిగా చెప్తారు. అటువంటి బుధుడు సెప్టెంబర్ 7న కన్యా రాశిలోకి ప్రవేశించానున్నాడు. ఈ ప్రవేశం భద్ర రాజయోగానికి కారణం అవుతుంది. ఈ యోగ ప్రభావంతో కొన్ని రాశులవారు సానుకూల ఫలితాలను చూస్తారు. ఈ యోగ ప్రభావంతో కొన్ని రాశుల వారికి వృత్తి, వ్యాపారం, ఆర్థిక వ్యవహారాల్లో మంచి ఫలితాలు కనిపించవచ్చు.బుధుడు స్వరాశిలోకి ప్రవేశించడంతో కొన్ని రాశులవారికి లబ్ది వ్యక్తిగత జాతకంలో బుధుని స్థానం, ఇతర గ్రహాల ప్రభావం, దశా-భుక్తులను పరిగణనలోకి తీసుకోవాలి. అయినప్పటికీ బుధుడు స్వరాశిలోకి ప్రవేశించడం చాలా మందికి బుద్ధి శక్తి, ఆత్మవిశ్వాసం, సంభాషణ నైపుణ్యం మరియు సానుకూల ఆలోచనలను పెంచుతుంది. ఈ కాలంలో కొత్త వ్యాపార వ్యూహాలు రూపొందించడం, ముఖ్యమైన చర్చల్లో పాల్గొనడం, వృత్తిపరమైన సామర్థ్యాన్ని చూపించడం, తెలివైన ఆర్థిక నిర్ణయాలు తీసుకోవడం వంటి అవకాశాలు లభించవచ్చు.కుంభ రాశిఈ సమయం కుంభ రాశి జాతకులకు ఆర్థిక ప్రణాళికలు, భవిష్యత్తు ఆలోచనలకు అనుకూలం. ఉద్యోగ మార్పు గురించి ఆలోచిస్తున్నవారికి కొత్త అవకాశాలు, ప్రత్యామ్నాయ మార్గాలు కనిపించవచ్చు. వ్యాపారులు కొత్త వ్యూహాలు అమలు చేస్తే మంచి ఫలితాలు రావచ్చు. ఆదాయం పెరిగే అవకాశాలు ఉన్నా, పెద్ద పెట్టుబడులు లేదా అధిక రిస్క్ నిర్ణయాలు తీసుకునే ముందు జాగ్రత్తగా అలోచించి తీసుకోవాలి. .మకర రాశికన్యా రాశిలో బుధుని సంచారం మకర రాశి వారికి అదృష్టం ఇస్తుంది, ఉన్నత విద్య విషయాల్లో మంచి ఫలితాలు ఇవ్వవచ్చు. ఉద్యోగంలో ఉన్నవారికి ప్రమోషన్ లేదా కొత్త బాధ్యతలు రావచ్చు. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు కష్టానికి తగిన ఫలితం లభించవచ్చు. వ్యాపారులకు దూర ప్రయాణాలు లేదా కొత్త వృత్తి సంబంధాల ద్వారా లాభాలు రావచ్చు. వృత్తిలో కొత్త అవకాశాలు తెరుచుకుంటాయి, ఆత్మవిశ్వాసం పెరుగుతుంది.మిథున రాశిబుధుడు మిథున రాశికి అధిపతి కావడంతో కన్యా రాశిలో అతని సంచారం మీకు

ఆగస్టు 15 శనివారం శనిదేవునికి ప్రత్యేకమైన రోజు. ఈ రోజు ఉదయం 9:34కి చంద్రుడు కన్యా రాశిలోకి ప్రవేశించనుంది. గ్రహాల స్థానాలు, నక్షత్రాల చలనం వల్ల 12 రాశులవారి వృత్తి, ఆర్థిక, వ్యక్తిగత జీవితంలో మార్పులు కనిపించవచ్చు. నేడు ఏ రాశి వారికి శని అనుగ్రహం ఉంటుందో, ద్వాదశ రాశులవారి జాతకం తెలుసుకుందాం.మేష రాశి:ఈ రోజు మేషరాశి వారికి చాలా పనితో నిండి ఉంటుంది. పనులు పూర్తి చేయడానికి ప్రయాణాలు చేయాల్సి రావచ్చు. కొత్త స్నేహితుడిని కలవడం వల్ల ఉత్సాహం పెరుగుతుంది. కుటుంబం నుంచి కొన్ని మాటలు అసంతృప్తి కలిగించవచ్చు. భవిష్యత్తు కోసం ఉపయోగకరమైన విషయాలు నేర్చుకోవచ్చు.వృషభ రాశి:వృషభ రాశి వారికి అనూహ్య నష్టాల వల్ల కొంత అసంతృప్తి కలగవచ్చు. దృఢ నిశ్చయంతో ప్రయత్నిస్తే లాభాలు మీ వైపు తిరుగుతాయి. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారు జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగంలో అధికారులతో విభేదాలు రావచ్చు.మిథున రాశి:మిథునరాశి వారికి గత రోజుల కంటే మెరుగైన రోజు. పనిలో ఘర్షణలు ఉంటే మీ ప్రయత్నాల వల్ల సాధారణం అవుతాయి. శత్రువుల కుట్రల్లో చిక్కుకోకండి. చాలాకాలంగా పెండింగ్లో ఉన్న ఆర్థిక వ్యవహారాలు పరిష్కారం కావచ్చు. కుటుంబంలో కొత్త అతిథి రావడం సంతోషం తెస్తుంది.కర్కాటక రాశి:వ్యక్తిగత, వృత్తిపర జీవితంలో సమతుల్యం అవసరం. ప్రయాణ ప్రణాళికలు విజయవంతం కావచ్చు. వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి. కొత్త విషయాలు నేర్చుకునే అవకాశాలు ఉంటాయి.సింహ రాశి:సింహ రాశి వారికి నేడు సానుకూల పరిణామాలతో నిండిన రోజు. ఉద్యోగం వెతుకుతున్నవారికి శుభవార్త రావచ్చు. ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. కొత్త స్నేహితులు ఉత్సాహం ఇస్తారు. కుటుంబంలో విభేదాలు తీరి సామరస్య వాతావరణం ఏర్పడుతుంది.కన్యా రాశి:కన్యా రాశి వారికి నేడు కొన్ని గందరగోళాల వల్ల మానసిక ఒత్తిడి రావచ్చు. పనిలో అనవసర ఘర్షణలు తప్పించండి. సహోద్యోగుల నుంచి మద్దతు లభిస్తుంది. అధికారాన్ని దుర్వినియోగం చేయకండి. వ్యాపారులు కొత్త భాగస్వామ్యాలు ఆలోచించవచ్చు.తులా రాశి:తులారాశి జాతకులకు బాధ్యతలతో

ఆగస్టు 14, 2026 శుక్రవారం, అందులోనూ శ్రావణ మాసంలో వస్తున్న తొలి శుక్రవారం. లక్ష్మీదేవి అనుగ్రహం ఉన్న రోజు. ఈ రోజు గురువుతో బుధుడు సంయోగం చెందుతున్నాడు. రవి యోగం, బుధాదిత్య యోగం వంటి శుభ యోగాలు ఏర్పడుతున్నాయి. ఈ రోజు శ్రావణ తొలి శుక్రవారం వేళ ఏ రాశులవారికి అనుకూలం, ఎవరికి జాగ్రత్త అవసరమో తెలుసుకుందాం.మేష రాశిఈ రోజు మేషరాశి జాతకులు పని మీద ఫోకస్ చేసేలా ఉంటారు. వ్యాపారం, వ్యవహారాల్లో మంచి లాభాలు రావచ్చు. శ్రమకు రెట్టింపు ఫలితం లభించే అవకాశం ఉంది. ఆర్థిక పరిస్థితి బలపడుతుంది. వృషభ రాశినేడు వృషభ రాశి జాతకులు కొన్ని సవాళ్లను ఎదుర్కొనే శక్తి పెరుగుతుంది. సమస్యలకు త్వరగా పరిష్కారం దొరుకుతుంది. మీ మర్యాదపూర్వక మాటలు గౌరవాన్ని పెంచుతాయి. విదేశీ సంబంధాలు, కమ్యూనికేషన్లో అవకాశాలు కనిపించవచ్చు. నిరుద్యోగులకు కలల ఉద్యోగం దొరికే అవకాశం ఉంది.మిథున రాశినేడు మిధునరాశి జాతకుల మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. మీ మాటలు, ప్రవర్తన ఇతరులకు ఆనందం కలిగిస్తాయి. నేడు వీరికి అనూహ్య లాభాలు రావచ్చు. బాధ్యతలను సులభంగా నిర్వహించగలరు.సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. పనిలో మీ వైఖరి ఇతరులకు నచ్చుతుంది.కర్కాటక రాశిలక్ష్మీదేవి కృపతో కర్కాటక రాశి వారి కోరికలు నెరవేరే అవకాశం ఉంది. వీరి కుటుంబ వాతావరణం మెరుగుపడుతుంది. పనిలో ఉత్సాహం పెరుగుతుంది. అనవసరంగా ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకోకండి. మీ మాటలతో చాలా పనులు సాధించగలరు.సింహ రాశిసింహరాశి జాతకులకు ప్రగతికి అవకాశాలు దొరుకుతాయి. ఏ పని చేసినా విజయం సాధ్యమవుతుంది. కుటుంబంలో సంతోషకరమైన కార్యక్రమాలు జరగవచ్చు. చుట్టుపక్కల వారిపై శ్రద్ధ పెట్టండి. అజాగ్రత్తగా పెట్టుబడులు పెట్టకండి.కన్య రాశికన్యారాశి జాతకులు కొంత జాగ్రత్తగా ఉండాలి. కుటుంబ విషయాలపై ఎక్కువ దృష్టి పెట్టండి. ప్రభుత్వ పథకాల నుంచి ప్రయోజనం పొందవచ్చు. విద్యార్థులు చదువులో కొన్ని సవాళ్లు ఎదుర్కొనవచ్చు. ఏ పనైనా జాగ్రత్తగా చేయండి. పాత స్నేహితుడిని కలుసుకునే అవకాశం ఉంది.తుల రాశితులారాశి జాతకులు

MG Hector Offer : ఇండియాలో పాపులర్ అయిన ఎస్యూవీలలో ఎంజీ హెక్టర్ ఒకటి. ఇది భారత మార్కెట్లోకి వచ్చి 7 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా జేఎస్డబ్ల్యూ ఎంజీ మోటార్ ఇండియా కంపెనీ ఆగస్టు నెలలో అదిరిపోయే ఆఫర్లను ప్రకటించింది. హెక్టర్ కారు కొనే కస్టమర్లకు ఈ ఆఫర్లు వర్తిస్తాయి. ఇందులో పాత కారు ఎక్స్ఛేంజ్ ఆఫర్, ఇప్పటికే ఎంజీ కారు వాడుతున్న వారికి లాయల్టీ బెనిఫిట్, కార్పొరేట్ ఉద్యోగులకు ప్రత్యేక ప్రయోజనాలు ఉన్నాయి. వీటన్నింటినీ కలిపి గరిష్ఠంగా రూ.60,000 వరకు ప్రయోజనాలు పొందవచ్చని కంపెనీ చెబుతోంది. అయితే ఈ ఆఫర్ మొత్తం అనేది మీరు ఎంచుకునే వేరియంట్, కస్టమర్ అర్హత, డీలర్షిప్ నిబంధనలను బట్టి మారొచ్చు. హెక్టర్ కొనాలనుకునే వారి కోసం కంపెనీ లోన్ విషయంలోనూ ఓ గుడ్ న్యూస్ చెప్పింది. కారు ఆన్-రోడ్ ధరలో 100 శాతం వరకు లోన్ పొందే అవకాశం కల్పిస్తున్నట్లు తెలిపింది. ఈ లోన్ను గరిష్ఠంగా 84 నెలలు, అంటే 7 ఏళ్ల వరకు తిరిగి చెల్లించే వెసులుబాటు కూడా ఉంది. కారుతో పాటు కొనే యాక్సెసరీస్కు కూడా పూర్తి ఫైనాన్స్ లభించవచ్చని కంపెనీ అంటోంది. అయితే 100 శాతం లోన్ అందరికీ ఆటోమేటిక్గా వస్తుందని కాదు. కస్టమర్ ఆదాయం, క్రెడిట్ హిస్టరీ, లోన్ తిరిగి చెల్లించే సామర్థ్యం, ఫైనాన్స్ సంస్థ నిబంధనల ఆధారంగానే ఫైనల్ అప్రూవల్ ఉంటుంది. ఎంజీ హెక్టర్ మొదటిసారిగా 2019లో ఇండియాలో లాంచ్ అయింది. ఇంటర్నెట్ కనెక్టివిటీ ఫీచర్లతో వచ్చిన 'కనెక్టెడ్ ఎస్యూవీ'గా ఇది మార్కెట్లో అడుగుపెట్టింది. అప్పట్లోనే ఎన్నో టెక్నాలజీ ఫీచర్లతో అందరి దృష్టిని ఆకర్షించింది. ఇప్పుడు ఏడేళ్లు పూర్తయిన సందర్భంగా కొత్త హెక్టర్లో లుక్, టెక్నాలజీ పరంగా చాలా మార్పులు చేశారు. ముందువైపు కొత్త డిజైన్తో ఫ్రంట్ గ్రిల్, కొత్త బంపర్, కొత్త అల్లాయ్ వీల్స్ ఇచ్చారు. సెలడాన్ బ్లూ, పెర్ల్ వైట్ వంటి కొత్త కలర్

Best FD Interest Rates August 2026: ఇప్పుడు పొదుపు చేయండి.. రేపు లాభాలు పొందండి.. అంతేకాదు.. డబ్బులను దాచుకొండి.. మీకు శరీరం, ఆరోగ్యం సహకరించని సమయంలో.. అవి మీకు తోడుపాటు అందిస్తాయి.. ఇక, ఫిక్స్డ్ డిపాజిట్లు (FDలు) భారతీయులలో అత్యంత ప్రజాదరణ పొందిన పెట్టుబడి మార్గాల్లో ఒకటి. ముఖ్యంగా సీనియర్ సిటిజన్లు మార్కెట్ హెచ్చుతగ్గులతో సంబంధం లేని స్థిరమైన రాబడిని కోరుకోవడంతో FDలకు ప్రాధాన్యం ఇస్తుంటారు. ప్రస్తుతం పలు స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు ఎంపిక చేసిన కాలపరిమితులపై 8 శాతానికి పైగా వడ్డీని అందిస్తున్నాయి. కొన్ని బ్యాంకుల్లో సీనియర్ సిటిజన్లకు 8.50 శాతం వరకు వడ్డీ లభిస్తోంది. సీనియర్ సిటిజన్లకు FDలు ఎందుకు ఆకర్షణీయంగా ఉంటాయి? FDల్లో ముందుగానే నిర్ణయించిన వడ్డీ రేటు ప్రకారం రాబడి లభిస్తుంది. దీంతో మార్కెట్ ఆధారిత పెట్టుబడుల్లో కనిపించే ధరల హెచ్చుతగ్గులు, రాబడుల అనిశ్చితి ఉండదు. ముఖ్యంగా పదవీ విరమణ తర్వాత స్థిరమైన వడ్డీ ఆదాయాన్ని కోరుకునే వారికి FDలు ఉపయోగకరంగా ఉంటాయి. సాధారణ కస్టమర్లతో పోలిస్తే చాలా బ్యాంకులు సీనియర్, సూపర్ సీనియర్ సిటిజన్లకు అదనపు వడ్డీ ప్రయోజనాలను అందిస్తున్నాయి. అయితే ఈ ప్రయోజనం డిపాజిట్ కాలవ్యవధిని బట్టి మారుతుంది. 8.50% వరకు వడ్డీ అందిస్తున్న స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు ఆగస్టు 2026లో FD వడ్డీ రేట్ల విషయంలో స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు ఆకర్షణీయమైన రాబడులను అందిస్తున్నాయి. శివాలిక్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ఎంపిక చేసిన కాలపరిమితిపై సీనియర్ సిటిజన్లకు అత్యధికంగా 8.50 శాతం వడ్డీ అందిస్తోంది.. శివాలిక్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్లో 23 నెలల 1 రోజు నుంచి 27 నెలల కాలపరిమితి గల FDలకు సాధారణ కస్టమర్లకు 8.00 శాతం, సీనియర్ సిటిజన్లకు 8.50 శాతం వరకు వడ్డీ లభిస్తోంది. జన స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ 2 నుంచి 3 సంవత్సరాల FDలపై 8.30 శాతం వరకు వడ్డీ అందిస్తోంది. యూనిటీ స్మాల్

ఆగస్టు 11 మంగళవారం ఆంజనేయునికి అర్పితమైన రోజు. ఈ రోజు చంద్రుడు కర్కాటక రాశిలోకి ప్రవేశించనున్నాడు. ఇప్పటికే అక్కడ గురువు, బుధుడు, సూర్యుడు ఉండటంతో చతుర్గ్రాహి యోగం ఏర్పడుతుంది. కొన్ని రాశులవారికి ఇది ప్రయోజనాలు కలిగిస్తుంది. దీని ప్రభావం 12 రాశుల వారి ఉద్యోగ, ఆర్థిక పరిస్థితిపై ఉంటుంది.మేషం: నేడు మేషరాశి వారికి విలువ, గౌరవం పెరుగుతాయి. పాత పెట్టుబడుల నుంచి లాభం వస్తుంది. అధికారుల కోపం పట్ల జాగ్రత్తగా ఉండాలి.వృషభం: వృషభ రాశి వారికి మనస్సు సంతోషంగా ఉంటుంది. స్నేహితుల నుంచి లాభం వస్తుంది. కుటుంబ వివాదాలు పరిష్కారమవుతాయి.మిథునం: నేడు మిథున రాశి వారికి ఆర్థిక ఇబ్బందులు ఉండవచ్చు. నేడు ఎవరితో రహస్యాలు చెప్పకండి. పెట్టుబడుల్లో జాగ్రత్త అవసరం. కర్కాటకం: కర్కాటక రాశి వారికి కుటుంబ ఒత్తిడి, ఆర్థిక నష్టం వచ్చే అవకాశం ఉంది. కొత్త ఉద్యోగం గురించి ఆలోచించి నిర్ణయం తీసుకోండి.సింహం: సింహరాశి జాతకులకు ఆరోగ్యం, వాహనం జాగ్రత్త. నిరుద్యోగులకు అనుకూలంగా ఉంటుంది. అడ్డంకులు తొలగుతాయి.కన్య: కన్యారాశి జాతకులకు నేడు సాధారణ రోజు. మనం పోగొట్టుకున్నవి కోల్పోయినవి తిరిగి రావచ్చు. స్వంత వ్యాపారులకు లాభం ఉంటుంది.తుల: నేడు తులారాశి జాతకులకు కొత్త ప్రయత్నాలకు మంచి రోజు. వ్యాపారంలో లాభం పెరుగుతుంది. కుటుంబంలో శుభకార్యాలు ఉంటాయి.వృశ్చికం: నేడు వృశ్చిక రాశి జాతకుల ప్రారంభం నెమ్మదిగా ఉంటుంది. ఆర్థికంగా అదృష్టం కలిసి వస్తుంది. కోపం నియంత్రించుకుంటే మంచిది.ధనుస్సు: నేడు ధనుస్సు రాశి వారికి భాగ్యం తెరుచుకుంటుంది. ఆస్తి వివాదాలు తీరుతాయి. వాహనం నడిపేవారు జాగ్రత్త.గజకేసరి రాజయోగంతో ఈ రాశులవారికి మూడురోజుల్లో జాక్ పాట్ మొదలు!మకరం: నేడు మకర రాశి జాతకులకు పని ఒత్తిడి ఎక్కువ. పాత రుణాలు తీరవచ్చు. కొత్త వాహనం కోసం రుణం అవసరం కావచ్చు.కుంభం: కుంభరాశి వారికి ఆర్థిక బలం పెరుగుతుంది. వీరికి నేడు కొత్త అవకాశాలు వస్తాయి.మీనం: మీనరాశి జాతకులకు సాధారణంగా సానుకూలంగా ఉండే రోజు .

దేశంలో బంగారం, వెండి దిగుమతులపై పన్నులు పెంచుతూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం కేంద్ర ఖజానాకు భారీగా ఆదాయాన్ని తెచ్చిపెట్టింది. మే నెలలో పన్ను రేట్లను సవరించినప్పటి నుంచి ఇప్పటివరకు దాదాపు పదివేల కోట్లకు పైగా కస్టమ్స్ సుంకం రూపంలో సమకూరింది. పార్లమెంట్ వర్షకాల సమావేశాల్లో భాగంగా లోక్సభలో తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మాలారాయ్ అడిగిన ప్రశ్నకు కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి వివరంగా సమాధానమిచ్చారు.గోల్డ్ నుంచే సింహభాగం ఆదాయంకేంద్ర ప్రభుత్వం మే 13వ తేదీ నుంచి ఆగస్టు 2వ తేదీ మధ్య కాలంలో బంగారం, వెండి, ప్లాటినం దిగుమతుల ద్వారా మొత్తం రూ. 10,463 కోట్ల కస్టమ్స్ డ్యూటీని వసూలు చేసింది. ఇందులో అత్యధిక భాగం పసిడి దిగుమతుల నుంచే రావడం విశేషం.కేవలం బంగారం ద్వారానే రూ. 10,040 కోట్ల ఆదాయం రాగా, వెండి దిగుమతుల ద్వారా రూ. 328 కోట్లు, ప్లాటినం ద్వారా రూ. 95 కోట్ల రాబడి కేంద్రానికి లభించింది. మే నెలలో ప్రభుత్వం బంగారం, వెండిపై సుంకాన్ని 6 శాతం నుంచి ఏకంగా 15 శాతానికి, ప్లాటినంపై 6.4 శాతం నుంచి 15.4 శాతానికి పెంచిన సంగతి తెలిసిందే. కొత్త స్కీమ్ ఎఫెక్ట్.. సగానికి పైగా కూలీలకు దక్కని పని!స్మగ్లర్ల ఆటకట్టు.. భారీగా పసిడి సీజ్దిగుమతి సుంకాలు పెరిగిన నేపథ్యంలో సరిహద్దుల్లో అక్రమ బంగారం రవాణా కూడా పెరిగే అవకాశం ఉండటంతో కస్టమ్స్, ఎన్ఫోర్స్మెంట్ అధికారులు తనిఖీలను ముమ్మరం చేశారు. మే 13 నుంచి జూన్ 30 మధ్య కాలంలోనే ఏకంగా 287 దొంగ రవాణా కేసులను అధికారులు నమోదు చేశారు. వివిధ విమానాశ్రయాలు, సరిహద్దుల్లో దాడులు నిర్వహించి 160.91 కిలోల అక్రమ బంగారాన్ని జప్తు చేయడమే కాకుండా, 116 మంది స్మగ్లర్లను అరెస్ట్ చేసి జైలుకు పంపారు. Gold డెడ్లీ వార్నింగ్! ఏడేళ్ల గరిష్టానికి బంగారం, తులం లక్షన్నర దాటేస్తుందా?ఇళ్లలోని బంగారంపై స్పష్టత లేదు!భారతీయ

డిజిటల్ లావాదేవీల రంగంలో సంచలన మార్పులకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. యూపీఐ ద్వారా జరిగే చెల్లింపులపై కొత్తగా ‘మర్చంట్ డిస్కౌంట్ రేట్’ (ఎం.డి.ఆర్) వసూలు చేసే అంశంపై తీవ్రస్థాయిలో చర్చలు జరుగుతున్నాయి. ముఖ్యంగా 2 వేల రూపాయలు దాటిన లావాదేవీలకు మాత్రమే ఈ చార్జీలను వర్తింపజేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. అయితే, ఈ ప్రతిపాదనపై ఇంకా ఎటువంటి తుది నిర్ణయం వెలువడలేదు. ప్రస్తుతం అమలులో ఉన్న డిజిటల్ చెల్లింపుల విధానాన్ని మరింత బలోపేతం చేసేందుకు ఈ మార్పులను పరిశీలిస్తున్నారు. ఇది కేవలం ఒక ప్రతిపాదన మాత్రమేనని, దీనిపై స్పష్టత రావాల్సి ఉందని అధికారులు చెబుతున్నారు. డిజిటల్ లావాదేవీలు రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో, వ్యవస్థ నిర్వహణ వ్యయాన్ని సమతుల్యం చేసేందుకు ఈ చర్యలు అవసరమని ప్రభుత్వం భావిస్తోంది. దీంతో, సామాన్య ప్రజలు మరియు చిన్న తరహా వ్యాపారులకు ఎలాంటి అదనపు భారం ఉండదని ప్రభుత్వం భరోసా ఇస్తోంది. రోజువారీ కిరాణా కొనుగోళ్లు లేదా చిన్న మొత్తాల చెల్లింపులన్నీ పాత పద్ధతిలోనే ఉచితంగా కొనసాగుతాయి. ఇదిలా ఉండగా, అధిక విలువ కలిగిన డిజిటల్ లావాదేవీలపైనే ప్రత్యేక దృష్టి సారించనున్నారు. తద్వారా డిజిటల్ చెల్లింపుల వ్యవస్థలో పారదర్శకతను పెంచేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ నిబంధన అమలులోకి వస్తే ఆన్లైన్ షాపింగ్ సంస్థలు, ఇ-కామర్స్ వేదికలు మరియు డిజిటల్ సేవా సంస్థలపై దీని ప్రభావం స్పష్టంగా ఉంటుంది. ఫలితంగా, భారీ లావాదేవీలు జరిపే పెద్ద కంపెనీల నిర్వహణ ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. డిజిటల్ సేవల ద్వారా లాభపడే పెద్ద సంస్థలే ఈ అదనపు చార్జీలను భరించాల్సి ఉంటుందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఈ నేపథ్యంలో, సామాన్యులను ఆర్థిక ఇబ్బందుల నుండి కాపాడుతూనే, కార్పొరేట్ సంస్థల నుండి రుసుము వసూలు చేయడంపైనే ప్రభుత్వం దృష్టి పెట్టింది. వ్యవస్థపై భారం పడకుండా, లావాదేవీల సామర్థ్యాన్ని మెరుగుపరచడమే ఈ కొత్త విధానం వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశ్యం. వినియోగదారుల ప్రయోజనాలను దెబ్బతీయకుండా, సంస్థల ఆర్థిక స్థితిగతులను

అన్నదాతలకు ఆర్థికంగా మరింత చేయూతనందించేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కిసాన్ క్రెడిట్ కార్డ్ ద్వారా రైతులకు అందించే రుణ పరిమితిని భారీగా పెంచింది. లోక్సభలో విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని) అడిగిన ప్రశ్నకు కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి సమాధానమిస్తూ ఈ వివరాలను వెల్లడించారు.వ్యవసాయ పెట్టుబడి ఖర్చులు పెరిగిన నేపథ్యంలో రైతులకు అదనపు ఆర్థిక సౌలభ్యం కల్పించేందుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. సవరించిన వడ్డీ రాయితీ పథకం కింద కిసాన్ క్రెడిట్ కార్డుల రుణ పరిమితిని రూ. 3 లక్షల నుంచి ఏకంగా రూ. 5 లక్షలకు పెంచుతున్నట్లు స్పష్టం చేసింది. ఈ నిర్ణయంతో పంట సాగు, ఇతర వ్యవసాయ అనుబంధ కార్యకలాపాలకు రైతులకు సరిపడా రుణాలు సులభంగా అందనున్నాయి.సకాలంలో చెల్లిస్తే మరిన్ని ప్రోత్సాహకాలురుణాలు సకాలంలో తిరిగి చెల్లించే నిబద్ధత గల రైతులకు ప్రభుత్వం ప్రత్యేక ప్రోత్సాహకాలు (PRI) అందిస్తోంది. అందులో భాగంగా గత ఐదేళ్లలో వడ్డీ రాయితీ, ప్రోత్సాహకాల కింద ఏకంగా రూ. 89,905.25 కోట్లను పంపిణీ చేసినట్లు కేంద్రం తెలిపింది. కేవలం 2025-26 ఆర్థిక సంవత్సరంలోనే రూ. 18,366.80 కోట్ల నిధులను కేటాయించి రైతులకు ఆర్థికంగా వెన్నుదన్నుగా నిలిచింది. Kisan Credit Card కొత్త రూల్స్.. రైతన్నలకు ఆర్బీఐ గుడ్ న్యూస్నిధుల పంపిణీ వివరాలుఆర్థిక సంవత్సరం పంపిణీ చేసిన నిధులు (రూ. కోట్లలో)2021-22 రూ. 21,476.93 కోట్లు2022-23 రూ. 17,997.88 కోట్లు2023-24 రూ. 14,251.92 కోట్లు2024-25 రూ. 17,811.72 కోట్లు2025-26 రూ. 18,366.80 కోట్లుమొత్తం (2021-22 నుంచి 2025-26 వరకు): రూ. 89,905.25 కోట్లుKisan Mitra Chhadi: రైతన్నలకు కేంద్రం సూపర్ గిఫ్ట్:డిజిటల్ పద్ధతిలో జన్ సమర్థ్ ద్వారా కేసీసీల జారీరైతులకు కేసీసీ కార్డుల జారీ ప్రక్రియను మరింత వేగవంతం చేసేందుకు జన్ సమర్థ్ పోర్టల్ను అందుబాటులోకి తెచ్చారు. ప్రస్తుతం మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, గుజరాత్ రాష్ట్రాల్లో ఈ డిజిటల్ సేవలు పూర్తి స్థాయిలో

క్రమం తప్పకుండా పొదుపు చేయడం, పెట్టుబడులు పెట్టడం మంచి అలవాటే. కానీ, ఎంత క్రమశిక్షణతో ఉన్నప్పటికీ కొన్ని సాధారణ పొరపాట్ల వల్ల ఆర్థిక ప్రగతికి ఆటంకం కలుగుతుంది. పొదుపు, పెట్టుబడుల విషయంలో మంచి అవగాహన ఉన్నవారు సైతం కొన్నిసార్లు తెలియకుండానే తప్పులు చేస్తుంటారు. అలాంటి కొన్ని కీలకమైన పొరపాట్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.వీటిలో మొదటిది, అత్యంత ముఖ్యమైనది 'అత్యవసర నిధి' (ఎమర్జెన్సీ ఫండ్) లేకపోవడం. అనుకోని వైద్య ఖర్చులు, ఉద్యోగం కోల్పోవడం లేదా వాహనం, ఇంటి మరమ్మతులు వంటివి ఎదురైనప్పుడు చేతిలో సిద్ధంగా డబ్బు లేకపోతే ఇబ్బందులు తప్పవు. అలాంటి పరిస్థితుల్లో పెట్టిన పెట్టుబడులను నష్టానికి అమ్ముకోవడమో లేదా అధిక వడ్డీకి అప్పులు చేయడమో చేయాల్సి వస్తుంది. ఇది ఆర్థిక ప్రణాళికను దెబ్బతీస్తుంది.రెండో సాధారణ పొరపాటు, పెట్టుబడుల పోర్ట్ఫోలియోను క్రమం తప్పకుండా సమీక్షించకపోవడం. ఒకసారి పెట్టుబడులు పెట్టి వదిలేస్తే సరిపోదు. మార్కెట్ పరిస్థితులు, మన ఆర్థిక లక్ష్యాలు, రిస్క్ తీసుకునే సామర్థ్యం కాలానుగుణంగా మారుతుంటాయి. అందుకే, కనీసం సంవత్సరానికి ఒకసారైనా పోర్ట్ఫోలియోను సమీక్షించి, అవసరమైన మార్పులు చేసుకోవాలి. లేదంటే పెట్టిన పెట్టుబడి లక్ష్యం నెరవేరకపోవచ్చు.ఆదాయం పెరిగినప్పుడు పొదుపు కూడా పెంచాలి. కానీ చాలామంది ఆదాయంతో పాటు ఖర్చులు కూడా పెంచేస్తుంటారు. దీనిని ‘లైఫ్స్టైల్ క్రీప్’ అంటారు. అవసరం లేకపోయినా ఖరీదైన వస్తువులు కొనడం, విలాసాలకు ఎక్కువ ఖర్చు చేయడం వల్ల పొదుపు తగ్గిపోయి, సంపద వృద్ధి మందగిస్తుంది. అలాగే, మార్కెట్ హెచ్చుతగ్గులను అంచనా వేసి, తరచూ షేర్లను అమ్మడం, కొనడం (మార్కెట్ టైమింగ్) కూడా నష్టదాయకమే. దీనివల్ల లావాదేవీల
Financial Planning : ప్రస్తుత రోజుల్లో ఖర్చులు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. ద్రవ్యోల్బణం, వడ్డీ రేట్లలో మార్పులు, ఉద్యోగం లేదా వ్యాపారంలో అనిశ్చితి వంటి అంశాలు వ్యక్తిగతంగా ఆర్థిక పరంగా ఇబ్బందుల్ని సృష్టిస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో అధిక రాబడి ఇచ్చే పెట్టుబడిని వెతకడం మాత్రమే సంపద సృష్టికి చాలదు. డబ్బును సరిగ్గా నిర్వహించడం కూడా తెలిసుండాలి. మీరు సంపాదించిన ఆదాయాన్ని రక్షించుకోవడానికి ఇంకా క్రమం తప్పకుండా పెట్టుబడులు పెట్టడం, అధిక వడ్డీ రుణాలకు దూరంగా ఉండటం, బీమా తీసుకోవడం, అత్యవసర నిధిని ఏర్పాటు చేసుకోవడం వంటి ప్రాథమిక ఆర్థిక అలవాట్లే దీర్ఘకాలంలో ఆర్థిక భద్రతకు పునాది వేస్తాయి. ఈ నేపథ్యంలోనే ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన పర్సనల్ ఫైనాన్స్ రూల్స్ గురించి చూద్దాం. ఎమర్జెన్సీ ఫండ్- పెట్టుబడులు ప్రారంభించడం కంటే ముందుగానే అత్యవసర పరిస్థితుల్ని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండేలా ప్రత్యేకంగా నిధిని ఏర్పాటు చేసుకోవాలి. సాధారణంగా కనీసం 6 నుంచి 12 నెలల వరకు అవసరమైన ఖర్చులకు సరిపడినంత మొత్తాన్ని ఫండ్గా ఏర్పాటు చేసుకోవాలి. ఉద్యోగం కోల్పోవడం, అత్యవసర వైద్య ఖర్చులు ఇలా పలు పరిస్థితుల్లో ఇది ఉపయోగపడుతుంది. అప్పులు, క్రెడిట్ కార్డులపై ఆధారపడాల్సిన అవసరాన్ని తగ్గిస్తుంది. టర్మ్ ఇన్సూరెన్స్- కుటుంబంపై ఆర్థిక బాధ్యతలు ఉన్న వారు అంటే సంపాదించేవారు తగిన మొత్తంలో టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవడం చాలా ముఖ్యం. ముఖ్యంగా పెళ్లి తర్వాత, కుటుంబ సభ్యులు మీ ఆదాయంపై ఆధారపడుతున్నప్పుడు జీవిత బీమా ప్రాధాన్యం తెలుస్తుంది. అనుకోని పరిస్థితుల్లో మీ తదనంతరం వారికి ఆర్థికంగా ఇబ్బంది లేకుండా ఉంటుంది. హెల్త్ ఇన్సూరెన్స్- వైద్య ఖర్చులు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో హెల్త్ ఇన్సూరెన్స్ లేకపోతే ఒక్క పెద్ద ఆస్పత్రి ఖర్చే మీ మొత్తం పొదుపును ఖాళీ చేసే ప్రమాదం ఉంది. అందుకే వ్యక్తిగత అవసరాలకు సరిపోయే హెల్త్ ఇన్సూరెన్స్ వీలైనంత త్వరగా తీసుకోవాలి. సిప్ పెట్టుబడులు- పెట్టుబడుల్ని ఆలస్యంగా చేయకుండా వీలైనంత త్వరగా ప్రారంభించాలి. మ్యూచువల్

ఏపీలో ఉద్యోగుల జీతాలకే (employees salaries) రాష్ట్రానికి వస్తున్న ఆదాయంలో 98 శాతం ఖర్చయిపోతోందని తాజాగా ఆర్దిక శ్వేతపత్రం విడుదల సందర్బంగా సీఎం చంద్రబాబు (Chandrababu) చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. రాష్ట్రానికి వస్తున్న ఆదాయంలో ఉద్యోగుల వాటా ఈ స్ధాయిలో ఉందా అని జనం ముక్కున వేలేసుకున్నారు. కానీ ఉద్యోగులు, పెన్షనర్లు మాత్రం ఆశ్చర్యపోతున్నారు. దీనికి కారణం కాగ్ లెక్కలే. కాగ్ (CAG) లెక్కల ప్రకారం కేవలం 30-40 మధ్యే ఉన్న తమ జీతాల భారాన్ని చంద్రబాబు తప్పుగా చూపించారనేది ఉద్యోగుల వాదన. ఇంతకీ కాగ్ లెక్కలు ఏం చెప్తున్నాయో చూద్దాం..ఏపీలో ఉద్యోగుల జీతాలపై గుడ్ న్యూస్- ఆర్ధిక శాఖ కీలక ఆదేశాలు..!ఏపీ జేఏసీ ఛైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు తాజాగా వెల్లడించిన కాగ్ లెక్కల ప్రకారం 2025-26లో రాష్ట్ర ప్రభుత్వం చేసిన వ్యయం రూ.2.26 లక్షల కోట్లు అని, ఇందులో ఉద్యోగుల జీతాలకు, పెన్షన్లకు ఖర్చు చేసింది కేవలం రూ.84,401 కోట్లు మాత్రమే అన్నారు. అంటే ఇది కేవలం 37 శాతం మాత్రమేనని ఆయన తెలిపారు. ఇదే సమయంలో పన్నుల ఆదాయం చూస్తే లక్షా 42 వేల కోట్లు ఉందని, ఇందులో ఉద్యోగుల ఖర్చు చూస్తే 59 శాతంగా ఉందన్నారు. మొత్తం ఆదాయం ప్రకారం చూసినా లక్షా 78 వేల కోట్లలో ఇది 47 శాతంగా మాత్రమే ఉందని బొప్పరాజు తెలిపారు. కాబట్టి చంద్రబాబు వాదన తప్పని ఆయన తేల్చేశారు. ఏపీ ఆర్దిక పరిస్ధితి ఇదీ..! తేల్చేసిన చంద్రబాబు- శ్వేతపత్రం విడుదల..!అలాగే ఉద్యోగులు తమ వాట్సాప్ గ్రూపుల్లోనూ గత కాగ్ లెక్కల్ని సైతం షేర్ చేస్తున్నారు. వీటి ప్రకారం చూస్తే 2022-23లో జీతాలు, పెన్షన్లకు అయిన ఖర్చు రూ.53867 కోట్లని, ఇందులో రాష్ట్ర ఆదాయం ప్రకారం చూస్తే 34.14 శాతంగానూ, ఖర్చులో వాటా పరంగా చూస్తే 26.77 శాతం మాత్రమేనని చెప్తున్నారు. ఇదే కాలంలో జీతాలు, పెన్షన్లు, వడ్డీ చెల్లింపులు కలిపి చూసుకున్నా మొత్తం

దార్ల హరీశ్.. జీ తెలుగు న్యూస్లో సీనియర్ కంటెంట్ ఎడిటర్గా పనిచేస్తున్నాను. నా 8 ఏళ్ల అనుభవంలో ఈనాడు వంటి ప్రముఖ దినపత్రికతో పాటు ఈటీవీ భారత్లో పనిచేశాను. 2025 నుంచి ఎంటర్టైన్మెంట్, బిజినెస్, టెక్నాలజీ, హెల్త్, క్రీడలు, రాజకీయాలు వంటి వాటికి సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పనిచేసిన అనుభవం కలదు. UPI Transaction Charges 2026: భారతదేశంలో డిజిటల్ విప్లవానికి ప్రతీకగా నిలిచిన యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (UPI), నేడు సామాన్యుడి దైనందిన జీవితంలో ఒక ముఖ్యమైన భాగమైపోయింది. చిన్న కిరాణా కొట్టు నుండి పెద్ద వ్యాపార సంస్థల వరకు యూపీఐ ద్వారా చెల్లింపులు జరుగుతున్నాయి. అయితే, ఇటీవల కాలంలో యూపీఐ సేవలకు ఛార్జీలు విధిస్తున్నారంటూ సోషల్ మీడియాలో వస్తున్న కొన్ని వదంతులు వసూళ్లలో ఆందోళన కలిగిస్తున్నాయి. యూపీఐ ఛార్జీలపై క్లారిటీ.. సాధారణ వినియోగదారులు ఒకరికొకరు జరుపుకునే వ్యక్తిగత యూపీఐ డబ్బు బదిలీలపై (వ్యక్తిగత డబ్బు బదిలీలు) ఎలాంటి అదనపు రుసుములు విధించడం లేదు. సోషల్ మీడియాలో ప్రచారంలో ఉన్న ఇలాంటి అవాస్తవ ప్రచారాలను వినియోగదారులు నమ్మవద్దని అధికారులు స్పష్టం చేస్తున్నారు. ఏదైనా కొత్త రుసుము లేదా చెల్లింపు విధానంలో మార్పులను తీసుకువస్తే, దానిని నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) లేదా సంబంధిత ప్రభుత్వ సంస్థలు అధికారికంగా ప్రకటిస్తాయి. కాబట్టి, వినియోగదారులు ఇటువంటి విషయాల్లో కేవలం అధికారికంగా మాత్రమే ప్రామాణికంగా తీసుకోవాలి మర్చంట్ డిస్కౌంట్ రేట్ (MDR)పై జరిగే విధానపరమైన చర్చలు, సాధారణ వినియోగదారు నుండి వసూలు చేసే యూపీఐ రుసుములను ఒకేలా గందరగోళానికి గురికాకూడదు. వ్యాపారులకు సంబంధించిన MDR చర్చలకు, సాధారణ వినియోగదారులు జరిపే రోజువారీ ఉచిత లావాదేవీలకు ఎటువంటి సంబంధం లేదు. 11 కంటే ఎక్కువ దేశాల్లో యూపీఐ సేవలు భారతదేశంలోనే కాకుండా యూపీఐ ఇప్పుడు అంతర్జాతీయంగా కూడా దూసుకుపోతోంది. అధికారిక ప్రకారం, యూపీఐ సేవలు 11 కంటే ఎక్కువ దేశాలలో

వేద జ్యోతిష్య శాస్త్రంలో ఆగస్టు 9వ తేదీ ఆదివారం నాడు కామిక ఏకాదశిగా చెబుతారు. జ్యోతిషశాస్త్రంలో ఈరోజుకు చాలా ప్రత్యేకత ఉంది. నేడు ప్రధాన గ్రహాలైన సూర్యుడు, బుధుడు కర్కాటక, సింహరాశిలో ప్రచారం చేస్తున్నారు.శుక్రుడు కన్యారాశి లోను, శని మీనరాశి లోను, రాహు కుంభరాశి లోను, కేతువు సింహరాశి లోను సంచారం చేస్తున్నారు.నేడు గ్రహాల స్థితి ఇలాకుజుడు మిధున రాశిలో, గురువు కర్కాటక రాశిలోనూ సంచారం చేస్తున్నారు. ఈ గ్రహాల స్థితి ఆధారంగా ద్వాదశ రాశుల వారి జీవితాలపైన ప్రభావం ఉంటుంది. నేడు గ్రహాల స్థితితో ద్వాదశ రాశులవారికి ఎలాంటి ఫలాలు ఉంటాయో తెలుసుకుందాం.మేషరాశి: నేడు మేష రాశి జాతకులకు మధ్యమంగా ఉంటుంది. సహోద్యోగులతో చిన్నపాటి వాదనలు ఉంటాయి. పనిలో కమ్యూనికేషన్ పెరుగుతుంది. గృహ సంబంధిత పెట్టుబడులు లాభాలను ఇస్తాయి.వృషభ రాశి: నేడు వృషభ రాశి జాతకులకు శుభప్రదమైన రోజు ఈరోజు నేను వృషభ రాశి వారి ఆరోగ్య సమస్యలు తొలగిపోతాయి. పనులు సజావుగా సాగుతాయి. కుటుంబ సభ్యుల మధ్య సామరస్యం పెరుగుతుంది.ఆస్తి సమస్యలు తొలగిపోతాయి.మిధున రాశి: మిధున రాశి వారికి నేడు మిశ్రమ ఫలితాలను ఇచ్చే రోజు. వ్యాపారంలో ఒడిదుడుకులు ఉంటాయి. ఉద్యోగం చేసే వారికి పై అధికారుల సహకారం లభిస్తుంది. నేటి వ్యవసాయం, డ్రైవింగ్, వస్త్ర పరిశ్రమలు వ లాభాలు ఉంటాయి.కర్కాటక రాశి: కర్కాటక రాశి వారికి నేడు శుభప్రదమైన రోజు. వర్తక వ్యాపారాలు చేసే వారికి లాభదాయకమైన రోజు. కుటుంబ వివాదాలను సామరస్యంగా పరిష్కరించుకుంటారు. ఈరోజు అభివృద్ధి అవకాశాలు మెండుగా ఉన్నాయి.సింహరాశి: సింహ రాశి వారికి మానసిక చింతల నుండి ఉపశమనం లభిస్తుంది కామిక ఏకాదశి మీ అన్ని సమస్యలకు పరిష్కారాలు సూచిస్తుంది. కష్టపడి పనిచేసే వారికి జీవితం స్వర్ణ మయంగా మారుతుంది. నేడు వీరికి అధిక లాభాలు వస్తాయి.కన్యారాశి: కన్యా రాశి వారికి కామిక ఏకాదశి చాలా ఫలవంతమైన రోజుగా ఉంటుంది. ఉద్యోగాల కోసం ఎదురు చూసే వారికి

Nagavamsi: సినిమా పరిశ్రమలో బాక్సాఫీస్ కలెక్షన్లు, సినిమా బడ్జెట్లు, ఆదాయ వ్యయాల లెక్కలపై ప్రముఖ నిర్మాత, సితార ఎంటర్టైన్మెంట్స్ అధినేత సూర్యదేవర నాగవంశీ కీలక వ్యాఖ్యలు చేశారు. సినిమాలకు సంబంధించిన ఆర్థిక లావాదేవీలపై ప్రభుత్వ శాఖలకు పూర్తి సమాచారం ఉంటుందని, కాబట్టి కలెక్షన్ల విషయంలో ఏదీ దాచాల్సిన అవసరం లేదని ఆయన అన్నారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న నాగవంశీ.. సినిమా పరిశ్రమలో బాక్సాఫీస్ నంబర్లను పెంచి చూపించే విధానం, పన్నుల వ్యవహారం, జీఎస్టీ అమలు తర్వాత క్యాష్ ట్రాన్సాక్షన్లలో వచ్చిన మార్పుల గురించి మాట్లాడారు. సినిమా పోస్టర్లపై ప్రచారం చేసే కలెక్షన్లకు, వాస్తవ లెక్కలకు మధ్య తేడా ఉంటుందని ఆదాయపు పన్ను శాఖ అధికారులకు కూడా తెలుసని ఆయన వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జీఎస్టీ, టీడీఎస్ వంటి పన్నుల వ్యవస్థల కారణంగా సినిమా పరిశ్రమలో ఆర్థిక లావాదేవీలు గతంతో పోలిస్తే మరింత పారదర్శకంగా మారాయని అన్నారు. ముఖ్యంగా జీఎస్టీ అమల్లోకి వచ్చిన తర్వాత క్యాష్ ట్రాన్సాక్షన్స్ చాలా వరకు తగ్గిపోయాయని చెప్పారు. డిస్ట్రిబ్యూటర్లు కూడా జీఎస్టీ ఇన్పుట్ ప్రయోజనాన్ని పొందేందుకు వీలైనంత వరకు బ్యాంకింగ్ మార్గాల్లోనే లావాదేవీలు నిర్వహించేందుకు ఆసక్తి చూపుతున్నారని వివరించారు. సినిమా బాక్సాఫీస్ నంబర్లను పెంచి చూపించడం వల్ల నిర్మాతలకు ప్రత్యేకంగా ఎలాంటి ప్రయోజనం ఉండదని ఆయన అభిప్రాయపడ్డారు. ఒక సినిమా నిజంగా ఎంత వసూలు చేసిందో ప్రభుత్వ విభాగాలకు వివిధ మార్గాల ద్వారా తెలిసే అవకాశం ఉందన్నారు. ఆదాయపు పన్ను శాఖ వద్ద ఉన్న డేటా, టెక్నాలజీ కారణంగా సినిమాల వాస్తవ ఆర్థిక లావాదేవీలను గుర్తించడం కష్టమైన పని కాదని అన్నారు. మరోవైపు సినిమా నిర్మాణంలో ఖర్చులను పెంచి చూపించడం వల్ల కూడా చివరికి నిర్మాతకే నష్టం జరుగుతుందని నాగవంశీ పేర్కొన్నారు. ఖర్చులు పెరిగితే లాభాల మార్జిన్ తగ్గిపోతుందని, అందువల్ల అలా చేయాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. ఒక సినిమా హిట్ అయిన తర్వాత దాని

Iragavaram: ఇరగవరంలో చిట్టీల పేరుతో మోసం – పోలీసులను ఆశ్రయించిన బాధితులు ఈ వార్తకు సంబంధించిన