
స్నేహమంటారు.. ఆపై వంచిస్తారు.. జాగ్రత్త
Cyber Crimes | ఇంటర్నెట్ డెస్క్: తెలియక చేసే కొన్ని పొరపాట్లు ఒక్కోసారి పెను ప్రమాదాన్ని తెచ్చి పెడతాయి. సామాజిక మాధ్యమాల్లో అపరిచిత వ్యక్తులతో స్నేహాలూ అంతే. మరీ ముఖ్యంగా ఈ మధ్యన టీనేజర్లను లక్ష్యంగా చేసుకొని స్నేహం ముసుగులో సైబర్ నేరగాళ్లు దగ్గరవుతున్నారు. వ్యక్తిగత సమాచారం సేకరించి ఆ తర్వాత టీనేజర్లను బెదిరిస్తూ సైబర్ మోసాలకు పాల్పడుతున్న ఘటనలు రోజురోజుకీ పెరుగుతున్నాయి. ఇలాంటి మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్న హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులు కొన్ని జాగ్రత్తలు సూచిస్తున్నారు. ఒకవేళ ఎవరైనా సైబర్ మోసాలకు గురైతే ఆలస్యం చేయకుండా 1930 హెల్ప్లైన్ నంబర్కు కాల్ చేయండి. లేదా వెబ్సైట్ ద్వారా కూడా ఫిర్యాదు చేయొచ్చు. గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు. పెంకుటింట్లో నివాసం ఉంటున్న ఓ కుటుంబానికి రూ.లక్షకు పైగా కరెంటు బిల్లు వచ్చిన ఘటన ములుగు మున్సిపాలిటీ పరిధిలోని ప్రేమ్నగర్లో చోటుచేసుకుంది. తెలంగాణ రక్షణ సేన పార్టీ అధ్యక్షురాలు కవిత నిజామాబాద్ సభలో చేసిన ఆరోపణలపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రశాంత్రెడ్డి స్పందించారు. నిజామాబాద్ జిల్లా ఆలూరు మండలం కల్లెడ గ్రామ శివారులో చిరుతల సంచారం కలకలం రేపుతోంది

