
సింగరాయకొండ ఘటన: ఆధారాలు లేకుండా పాఠశాలపై నిందలు వద్దు
Singarayakonda student tragedy, highlighting the need for a fair investigation, school management's right to due process, and justice based on evidence rather than allegations.

Singarayakonda student tragedy, highlighting the need for a fair investigation, school management's right to due process, and justice based on evidence rather than allegations.

టాలీవుడ్ లో చంద్రమోహన్ లెజెండ్రీ నటుడే అని చెప్పొచ్చు. చంద్రమోహన్ హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కొన్ని వందల చిత్రాల్లో నటించారు. శ్రీదేవి, జయసుధ, జయప్రద లాంటి స్టార్ హీరోయిన్లతో చంద్రమోహన్ స్క్రీన్ షేర్ చేసుకున్నారు. చంద్రమోహన్ కేవలం హీరో పాత్రలకే పరిమితం కాకుండా తన లిమిట్స్ తాను అర్థం చేసుకుంటూ వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నారు. ఆర్థికంగా లైఫ్ లో నిలదొక్కుకున్నారు. ఓ ఇంటర్వ్యూలో చంద్రమోహన్ ఇండస్ట్రీలో చెడు వ్యసనాల వల్ల జీవితం నాశనం చేసుకుని ఆర్థికంగా దుర్భర స్థితిని అనుభవించిన నటీనటుల గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్ర మోహన్ మాట్లాడుతూ.. నటులుగా ఎంతో గొప్ప కీర్తి సొంతం చేసుకున్న చాలా మంది వ్యసనాల కారణంగా ఇబ్బంది పడ్డారు. మరికొందరు వారి సంతానం వల్ల ఇబ్బంది పడ్డారు. ఎస్వీ రంగారావు, హరనాథ్, నాగభూషణం, రేలంగి ఇలాంటి వారంతా ఆ కోవకు చెందిన వారే. తగేవారు కొందరు, జూదం, రేసులు ఆడేవారు కొందరు.. మహిళల వ్యామోహం కొందరికి ఇలా రకరకాల వ్యసనాలతో నా కళ్ళ ముందే పాడైపోయినోళ్లు ఉన్నారు. కొందరు సినిమా నిర్మాణం పేరుతో విచ్చల విడిగా డబ్బు ఖర్చు పెట్టి చెడిపోయారు. నాగభూషణం ఎంత గొప్ప ఆర్టిస్ట్ ? ఆయన ఎన్ని ఆస్తులు సంపాదించారో నాకు తెలుసు. కానీ చివరికి ఒక్కటి కూడా మిగల్లేదు. మొత్తం పోగొట్టుకుని హైదరాబాద్ గాంధీనగర్ లో తన భార్యతో ఓ అవుట్ హౌస్ లో దుర్భర జీవితం గడిపారు. వీళ్లంతా చేసిన పొరపాటు ఏంటంటే వాళ్ళ పిల్లలని సరిగ్గా పెంచలేదు. గోల్డెన్ స్పూన్ తో పెంచారు. దీనితో వారి పిల్లలు పెద్దయ్యాక ఇంకా ఎక్కువ లగ్జరీలు, వ్యసనాలకు అలవాటు పడ్డారు అని చంద్ర మోహన్ తెలిపారు. అందరూ పండిత పుత్రులే. రాజనాల కూతురు, హరనాథ్ కూతురు, ఎస్వీ రంగారావు కొడుకు వీళ్లంతా విచ్చల విడితనం వల్ల చెడిపోయారు అని చంద్రమోహన్ తెలిపారు. ఎస్వీ రంగారావు

మాస్, కామెడీ సినిమాలతో ప్రేక్షకులను అలరించే ప్రముఖ నటుడు అల్లరి నరేష్ తన 65వ సినిమాతో సరికొత్త ఫాంటసీ ప్రపంచంలోకి అడుగుపెట్టారు. అన్నపూర్ణ స్టూడియోస్, హాస్య మూవీస్ సంయుక్తంగా నిర్మిస్తున్న "రెంభ ఊర్వశి మేనక" చిత్ర టీజర్ ను ఆగస్టు 11న అధికారికంగా విడుదల చేశారు. ఈ ఫాంటసీ కామెడీ చిత్రం ద్వారా అల్లరి నరేష్ మళ్లీ తన మార్కు వినోదాన్ని పంచేందుకు సిద్ధమయ్యారని ఈ టీజర్ స్పష్టం చేస్తోంది. "కామెడీ గోస్ కాస్మిక్" అనే ట్యాగ్ లైన్ తో వస్తున్న ఈ చిత్రం ప్రేక్షక లోకంలో మంచి ఆసక్తిని రేకెత్తిస్తోంది. గతంలో "యముడికి మొగుడు" వంటి సోషియో ఫాంటసీ చిత్రంతో భారీ విజయాన్ని అందుకున్న అల్లరి నరేష్, దాదాపు 14 సంవత్సరాల విరామం తర్వాత మళ్లీ ఆ తరహా కథతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. దర్శకుడు చంద్రమోహన్ చింతడ తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని నిర్మాతలు రాజేష్ దండా, నిమ్మకాయల ప్రసాద్ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన మొదటి పాట "నా కంటి మీద కునుకే" శ్రోతల నుంచి మంచి ఆదరణ పొందింది. ఈ క్రమంలో తాజాగా వచ్చిన టీజర్ సినిమాపై అంచనాలను ఒక్కసారిగా పెంచేసింది. ఈ చిత్ర కథాంశం ఒక పురాతన కుటుంబ మాయా పుస్తకం చుట్టూ తిరుగుతుంది. సరిగ్గా ముగ్గులను వేసి, ప్రత్యేకమైన ముద్రలను వేయడం ద్వారా ఇంద్రలోకం నుంచి రెంభ, ఊర్వశి, మేనక అనే అప్సరసలను భూమిపైకి రప్పించవచ్చనేది ప్రధాన పాయింట్. కథానాయకుడు ఆయన కుటుంబం అనేక సంవత్సరాలుగా ప్రయత్నించిన తర్వాత, ఎట్టకేలకు ఆ ముగ్గురు అప్సరసలు ప్రత్యక్షమవుతారు. దీంతో అక్కడ మొదలయ్యే పరిస్థితులు అత్యంత హాస్యభరితంగా మారతాయని టీజర్ ద్వారా చూపించారు. ఈ సినిమాలో అప్సరసల పాత్రల్లో రాశి సింగ్, విష్ణుప్రియ, ప్రీషా సింగ్ నటిస్తుండగా, దేవలోక ఇంద్రుడిగా వెన్నెల కిషోర్ కనిపించనున్నారు. ఇదిలా ఉండగా, సురభి కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో నరేష్ వికె, శ్రీనివాస్

విభిన్న పాత్రలు, కంటెంట్ ఓరియెంటెడ్ సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తూ వస్తోన్న అల్లరి నరేష్.. ఇప్పుడు తన మార్క్ కామెడీ జోనర్ ‘రంభ ఊర్వశి మేనక’తో రెడీ అవుతున్నారు. విభిన్న పాత్రలు, కంటెంట్ ఓరియెంటెడ్ సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తూ వస్తోన్న అల్లరి నరేష్ (Allari Naresh).. ఇప్పుడు తన మార్క్ కామెడీ జోనర్ ‘రంభ ఊర్వశి మేనక’ (Ramba Oorvasi Menaka)తో రెడీ అవుతున్నారు. చంద్ర మోహన్ చింతాడ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ ఫాంటసీ ఎంటర్టైనర్ను అన్నపూర్ణ స్టూడియోస్, హాస్య మూవీస్ బ్యానర్లపై రాజేష్ దండా, నిమ్మకాయల ప్రసాద్ గ్రాండ్గా నిర్మిస్తున్నారు. ‘Comedy Goes Cosmic’ అనే ట్యాగ్లైన్తో రూపొందుతోన్న ఈ సినిమా అల్లరి నరేష్ మార్క్ వినోదంతో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే విడుదలైన తొలి పాట ‘నా కంటి మీద కునుకే’, పోస్టర్స్ అన్నీ కూడా మంచి స్పందనను రాబట్టుకోగా.. తాజాగా మేకర్స్ టీజర్ రిలీజ్ డేట్ అప్డేట్ను ఇచ్చారు. ఆగస్ట్ 10న టీజర్ని లాంచ్ చేయబోతున్నట్లుగా తెలుపుతూ ఓ పోస్టర్ వదిలారు. ఈ టీజర్ అనౌన్స్మెంట్ పోస్టర్లో హీరోహీరోయిన్లు ఇద్దరూ చిరునవ్వుతో కనిపించడం ఫీల్ గుడ్ వైబ్ని తీసుకొచ్చింది. ఇందులో అల్లరి నరేష్ మాల ధరించి ఉన్నారు. వెన్నెల కిశోర్, వీకే నరేష్, శ్రీనివాస్ రెడ్డి, మురళీధర్ గౌడ్ తదితర ప్రముఖ నటులు.. తమదైన కామెడీ టైమింగ్తో సినిమాకు మరింత వినోదాన్ని అందించనున్నారు. ఈ చిత్రానికి రామ్ రెడ్డి సినిమాటోగ్రఫీ అందిస్తుండగా, చైతన్ భరద్వాజ్ సంగీతం సమకూరుస్తున్నారు. బ్రహ్మ కడలి ఆర్ట్ డైరెక్టర్గా, చోటా కె. ప్రసాద్ ఎడిటర్గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఈ ‘రంభ ఊర్వశి మేనక’ చిత్రాన్ని సెప్టెంబర్ 4న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్గా థియేటర్లలో విడుదల చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. ఈ మూవీతో మళ్లీ అల్లరి నరేష్ తనదైన సక్సెస్ ట్రాక్లోకి వస్తాడని, అభిమానులందరూ ఎంతగానో ఎదురు చూస్తున్నారు. స్వాతంత్య్ర దినోత్సవం రోజు పవన్ కళ్యాణ్ ఇచ్చే ట్రీట్