
Balakrishna vs Nagarjuna: 22 ఏళ్లక్రితం నాగ్ గెలిచాడు.. ఇప్పుడు బాలయ్య లెక్క సరిచేస్తాడా! క్రిస్మస్ విన్నర్ ఎవరు?
Balakrishna vs Nagarjuna: 22 ఏళ్ల క్రితం నాగ్ గెలిచాడు.. ఇప్పుడు బాలయ్య లెక్క సరిచేస్తాడా! క్రిస్మస్ విన్నర్ ఎవరు?
© 2026 nimisham.in

Balakrishna vs Nagarjuna: 22 ఏళ్ల క్రితం నాగ్ గెలిచాడు.. ఇప్పుడు బాలయ్య లెక్క సరిచేస్తాడా! క్రిస్మస్ విన్నర్ ఎవరు?

గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ అభిమానులకు చిత్ర యూనిట్ ఒక బిగ్ అప్డేట్ ఇచ్చింది. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న వర్కింగ్ టైటిల్ NBK111 సినిమాకి సంబంధించి కీలక ప్రకటన వెలువడింది. ఈ క్రమంలోనే సెప్టెంబర్ 6వ తేదీన ఈ సినిమా అధికారిక టైటిల్ తో పాటు థియేట్రికల్ రిలీజ్ డేట్ను కూడా వెల్లడించనున్నట్లు మేకర్స్ స్పష్టం చేశారు. ఈ వార్త బయటకు రావడంతో నందమూరి అభిమానుల్లో ఉత్సాహం రెట్టింపు అయింది. వృద్ధి సినిమాస్ పతాకంపై నిర్మాత వెంకట సతీష్ కిలారు ఈ భారీ చిత్రాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. గతంలో బాలకృష్ణ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన ఎంట్రీ ఆఫ్ యాన్ ఎరా గ్లింప్స్ యూట్యూబ్ను షేక్ చేసింది. ఆ గ్లింప్స్ కు లభించిన అనూహ్య స్పందనతో ఈ సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకాయి. ఈ క్రమంలోనే మేకర్స్ సోషల్ మీడియా వేదికగా ఈ సినిమా అనౌన్స్మెంట్కు సంబంధించిన విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. ఇదిలా ఉండగా ఈ సినిమా టైటిల్ విషయమై సోషల్ మీడియాలో విపరీతమైన చర్చ నడుస్తోంది. ప్రస్తుతం ప్రచారంలో ఉన్న సమాచారం ప్రకారం దాదా లేదా గాడ్ అనే రెండు శక్తివంతమైన పేర్లలో ఒకదాన్ని ఖరారు చేసే అవకాశం ఉంది. దీంతో సెప్టెంబర్ 6న ఏ టైటిల్ ప్రకటిస్తారో అని అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఈ ప్రతిష్టాత్మక చిత్రానికి తమన్ సంగీతం అందిస్తుండటం విశేషం. ఫలితంగా ఈ సినిమాలో నటిస్తున్న నటీనటుల వివరాలు కూడా సినీ ప్రియులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ఈ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్లో బాలకృష్ణ సరసన కాజల్ అగర్వాల్ కథానాయికగా నటిస్తోంది. ఈ నేపథ్యంలోనే మంచు మనోజ్ ఒక అత్యంత కీలకమైన మరియు శక్తివంతమైన పాత్రలో కనిపిస్తున్నారు. ఈ క్రేజీ కాంబినేషన్ వెండితెరపై ఎలా ఉండబోతుందో అని అందరిలోనూ ఆసక్తి నెలకొంది. బాలకృష్ణ గాయం కారణంగా కొద్దిరోజుల పాటు షూటింగ్కు విరామం లభించిన సంగతి
గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ , మాస్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని కాంబినేషన్కు టాలీవుడ్లో ప్రత్యేకమైన క్రేజ్ ఉంది. గతంలో వచ్చిన ‘వీరసింహారెడ్డి’ సంచలన విజయం సాధించడంతో వీరి తాజా చిత్రం 'NBK111'పై సినీ వర్గాల్లోనూ, ప్రేక్షకుల్లోనూ భారీ అంచనాలు నెలకొన్నాయి. ‘పెద్ది’తో ఇటీవల బ్లాక్బస్టర్ అందుకున్న నిర్మాత వెంకట సతీష్ కిలారు వృద్ధి సినిమాస్ బ్యానర్పై ఈ ప్రాజెక్ట్ను ఎక్కడా రాజీపడకుండా భారీ బడ్జెట్తో నిర్మిస్తున్నారు.తాజాగా ఈ సినిమాకు సంబంధించి మేకర్స్ ఒక అదిరిపోయే ప్రకటన చేశారు. ఈ ప్రాజెక్ట్ అధికారిక టైటిల్తో పాటు రిలీజ్ డేట్ని సెప్టెంబర్ 6న రివీల్ చేయనున్నారు. ఆ రోజు బాలయ్య కుమారుడు మోక్షజ్ఞ తేజ పుట్టినరోజు కావడంతో నందమూరి అభిమానులకు ఇది డబుల్ ధమాకాగా మారనుంది. ఇటీవల షూటింగ్లో బాలకృష్ణ కాలికి గాయమై శస్త్రచికిత్స జరిగినప్పటికీ, ప్రస్తుతం ఆయన వేగంగా కోలుకుంటున్నారు. గాయం వల్ల ప్రాజెక్ట్ ఆలస్యం కాకుండా, ముందస్తు ప్రణాళిక ప్రకారమే చిత్రాన్ని డిసెంబర్లో ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని చిత్ర బృందం తీవ్రంగా కసరత్తు చేస్తోంది. ముఖ్యంగా క్రిస్మస్ కానుకగా ఈ చిత్రాన్ని తీసుకురానున్నట్లుగా ప్రచారం జరుగుతోంది.* బాక్సాఫీస్ వద్ద బిగ్ క్లాష్.. దసరా రేసు నుంచి రజనీకాంత్ 'జైలర్ 2' ఔట్?గతంలో విడుదలైన ‘ఎంట్రీ ఆఫ్ ఆన్ ఎరా’ గ్లింప్స్కు అద్భుతమైన స్పందన వచ్చింది. ముంబై నేపథ్యంలో సాగే ఈ హై-వోల్టేజ్ యాక్షన్ డ్రామాలో బాలయ్య ఎన్నడూ చూడని సరికొత్త, అల్ట్రా స్టైలిష్ లుక్లో కనిపించబోతున్నారు. ఈ చిత్రంలో బాలకృష్ణ సరసన స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ కథానాయికగా నటిస్తుండగా, విలక్షణ నటుడు మంచు మనోజ్ పవర్ఫుల్ పాత్రను పోషిస్తున్నారు. మ్యూజిక్ సెన్సేషన్ తమన్ ఈ చిత్రానికి స్వరాలు సమకూరుస్తుండగా, అరవింద్ ఎస్. కశ్యప్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ప్రముఖ రచయిత సాయి మాధవ్ బుర్రా.. బాలయ్య కటౌట్కి తగినట్లుగా పదునైన సంభాషణలు రాస్తున్నారు. బాలయ్య మార్క్ యాక్షన్, గోపీచంద్ మలినేని మాస్

నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న NBK111 ప్రాజెక్ట్తో బిజీగా ఉన్నారు. ఇటీవల షూటింగ్లో గాయపడిన బాలయ్య, ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటూనే ఇప్పటివరకు పూర్తయిన సీన్లకు డబ్బింగ్ పూర్తి చేస్తున్నారని సమాచారం. ఆయన పూర్తిగా కోలుకున్న తర్వాత తిరిగి షూటింగ్లో పాల్గొననున్నారు. ఇదిలా ఉంటే బాలకృష్ణ తన 112వ చిత్రాన్ని స్టార్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో చేయబోతున్న సంగతి తెలిసిందే. ఈ భారీ ప్రాజెక్ట్కు సంబంధించి ఒక ఆసక్తికరమైన వార్త నెట్టింట వైరల్ అవుతోంది. ఈ సినిమాలో ఒక కీలకమైన ప్రత్యేక పాత్ర కోసం తమిళ హీరో ఆర్యను ఎంపిక చేయాలని కొరటాల శివ ప్లాన్ చేస్తున్నారట. ఈ చిత్రంలో ఆర్య ఒక పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నారని ఫిలిం నగర్ టాక్. కొరటాల శివ బాలయ్యను పూర్తి స్థాయి మాస్ అవతారంలో చూపిస్తూనే, ఫ్యామిలీ ఎమోషన్స్కు కూడా పెద్దపీట వేసేలా పవర్ఫుల్ స్క్రిప్ట్ను సిద్ధం చేశారని తెలుస్తోంది. ‘దేవర’ వంటి భారీ విజయం తర్వాత కొరటాల తెరకెక్కిస్తున్న చిత్రం కావడంతో ఈ కాంబోపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ ఏడాది చివర్లో షెడ్యూల్ ప్లాన్ చేస్తున్నాడు కొరటాల. భారీ బడ్జెట్ పై తెరకెక్కుతున్న ఈ సినిమాను యువసుధ ఆర్ట్స్, SLV సినిమాస్ బ్యానర్స్ పై సుధాకర్ చెరుకూరి, సుధాకర్ మిక్కిలినేని సంయుక్తంగా నిర్మిస్తున్నారు

నందమూరి నటసింహం బాలకృష్ణ, మాస్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని కాంబినేషన్లో వస్తున్న మోస్ట్ క్రేజీ ప్రాజెక్ట్ NBK111. ‘వీరసింహారెడ్డి’ వంటి సూపర్ హిట్ తర్వాత ఈ కాంబోలో తెరకెక్కుతున్న ఈ చిత్రంపై ఆరంభం నుంచే భారీ అంచనాలు నెలకొన్నాయి. బాలయ్య బర్త్ డే కానుకగా రిలీజ్ చేసిన గ్లిమ్స్ తో సినిమాపై అంచనాలు ఓ రేంజ్ కు వెళ్లాయి. తాజాగా ఈ ప్రాజెక్ట్కి సంబంధించి టాలీవుడ్ వర్గాల్లో ఒక ఆసక్తికర అప్డేట్ ఇచ్చారు మేకర్స్. ఈ సినిమా అధికారిక టైటిల్తో పాటు థియేట్రికల్ రిలీజ్ డేట్ను సెప్టెంబర్ 6న అధికారికంగా వెల్లడించనున్నట్టు అఫీషియల్ గా ప్రకటించారు. ఈ చిత్రానికి మేకర్స్ ‘GOD’ మరియు ‘DADA’ (దాదా) అనే రెండు మాస్ క్యాచీ టైటిల్స్ చిత్ర బృందం పరిశీలనలో ఉన్నట్టు ఇటీవల వార్తలు వచ్చాయి. బాలయ్య ఇమేజ్కి, గోపీచంద్ మలినేని మార్క్ యాక్షన్ డ్రామాకి ఈ రెండు పేర్లు పర్ఫెక్ట్గా సరిపోతాయని భావిస్తున్నారు. అయితే దాదాపు ‘దాదా’ టైటిల్ ఫిక్స్ చేసినట్టు సమాచారం. ముంబై నేపథ్యంలో జరిగే గ్యాంగ్ స్టార్ కథాంశంతో రాబోతున్న ఈ సినిమా షూటింగ్ లో బాలయ్య గాయపడడంతో షూటింగ్ కు గ్యాప్ ఇచ్చారు మేకర్స్. వృద్ధి సినిమాస్ పతాకంపై వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్న ఈ హై-వోల్టేజ్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్లో కాజల్ అగర్వాల్ హీరోయిన్గా నటిస్తుండగా, మంచు మనోజ్ పవర్ఫుల్ విలన్ పాత్రలో కనిపించనున్నారు. ఎస్. తమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని డిసెంబర్ మూడో వారంలో క్రిస్మస్ కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని మేకర్స్ భావిస్తున్నారు. సెప్టెంబర్ 6న వచ్చే అధికారిక ప్రకటనతో ఈ సినిమా టైటిల్ మరియు విడుదల తేదీపై పూర్తి స్పష్టత రానుంది

‘ఇరుముడి’ తర్వాత దర్శకుడు శివ నిర్వాణ చేసే సినిమాకు సంబంధించి వార్తలు తెగ వైరల్ అవుతున్నాయి. ఆయన తదుపరి చిత్రంలో హీరో ఎవరనే విషయం పై రకరకాలుగా నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద ఇప్పుడు ఎక్కడ చూసినా ఒకటే పేరు మార్మోగిపోతోంది.. అదే మాస్ మహారాజా రవితేజ నటించిన ‘ఇరుముడి’ (Irumudi). శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ ఎమోషనల్ డ్రామా థియేటర్లలో కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. ఆగస్ట్ 21న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం.. మొదటి రోజు నుంచే పాజిటివ్ టాక్తో దూసుకెళ్తోంది. వరుస ప్లాప్లతో కాస్త వీక్గా ఉన్న రవితేజకు ఈ సినిమా ఊపిరి పోయడమే కాదు, ఆయన కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్లలో ఒకటిగా నిలిచింది. ఇప్పటికే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఏకంగా 100 కోట్ల రూపాయల షేర్ మార్కును దాటేసింది. ఇక ఓవర్సీస్, ఇండియా వైడ్ గ్రాస్ కలెక్షన్స్ చూస్తే రూ. 180 కోట్లకు పైగా వసూలు చేసి రికార్డు సృష్టించింది. ప్రస్తుతం ఉన్న హోల్డ్ చూస్తుంటే మరో నాలుగైదు రోజుల్లో ఈజీగా రూ. 200 కోట్ల గ్రాస్ క్లబ్లో చేరడం ఖాయమని ట్రేడ్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. ఇతర పెద్ద సినిమాల నుంచి పోటీ ఉన్నప్పటికీ, ‘ఇరుముడి’ క్రేజ్ మాత్రం తగ్గడం లేదు. ఈ రేంజ్ బ్లాక్బస్టర్ హిట్ పడటంతో దర్శకుడు శివ నిర్వాణ (Shiva Nirvana) పేరు ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్గా మారింది. తెలుగు చిత్రసీమలో ఒక డైరెక్టర్ డిఫరెంట్ కాన్సెప్ట్తో గ్రాండ్ హిట్ కొడితే చాలు.. నిర్మాతలు, హీరోల మేనేజర్లు వారి చుట్టూ తిరగడం సహజమే. ఇప్పుడు శివ నిర్వాణ విషయంలోనూ ఇదే జరుగుతోందట. పలువురు ప్రముఖ నిర్మాతలు ఆయనతో ఎలాగైనా సినిమా చేయాలని చెక్కులు పట్టుకుని తిరుగుతున్నారట. ఇప్పుడు కాకపోయినా పర్లేదు.. భవిష్యత్తులో మీతో సినిమా చేస్తాం, అడ్వాన్స్ తీసుకోండి అని ఫోన్ల మీద ఫోన్లు చేస్తున్నారనే పుకార్లు

గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ, మాస్ చిత్రాల దర్శకుడు గోపీచంద్ మలినేని కాంబినేషన్లో రూపొందుతోన్న మోస్ట్ అవేటెడ్ ప్రాజెక్ట్ NBK111. ఈ మూవీ నుంచి సాలిడ్ అప్డేట్ రాబోతోంది. గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna), మాస్ చిత్రాల దర్శకుడు గోపీచంద్ మలినేని (Gopichand Malineni) కాంబినేషన్లో రూపొందుతోన్న మోస్ట్ అవేటెడ్ ప్రాజెక్ట్ NBK111. గతంలో వీరిద్దరి కలయికలో వచ్చిన ‘వీరసింహారెడ్డి’ బ్లాక్బస్టర్ విజయం సాధించడంతో, ఈ తాజా చిత్రంపై ప్రకటన వచ్చినప్పటి నుంచే భారీ అంచనాలు నెలకొన్నాయి. వృద్ధి సినిమాస్ పతాకంపై వెంకట సతీష్ కిలారు ఎక్కడా రాజీపడకుండా అత్యంత భారీ బడ్జెట్తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. గతంలో బాలకృష్ణ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన ‘ఎంట్రీ ఆఫ్ ఆన్ ఎరా’ ఫస్ట్ గ్లింప్స్లో బాలయ్య అల్ట్రా స్టైలిష్, పవర్ఫుల్ అవతార్లో కనిపించి మాస్ ప్రేక్షకులకు పూనకాలు తెప్పించారు. అప్పటి నుంచి ఈ సినిమాకు సంబంధించిన ప్రతి అప్డేట్ కోసం నందమూరి అభిమానులు కళ్లల్లో ఒత్తులు వేసుకుని ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో NBK111 నుంచి చిత్ర బృందం ఒక అదిరిపోయే బిగ్ అప్డేట్ను సిద్ధం చేసింది. ఈ సినిమా అధికారిక టైటిల్తో పాటు ప్రపంచవ్యాప్త థియేట్రికల్ విడుదల తేదీని సెప్టెంబర్ 6వ తేదీన అధికారికంగా ప్రకటించనున్నారు. ఆ రోజు విశేషం ఏమిటంటే.. నటసింహం తనయుడు నందమూరి మోక్షజ్ఞ తేజ (Nandamuri Mokshagna Teja) పుట్టినరోజు! తనయుడి బర్త్డే వేళ అభిమానులకు డబుల్ ధమాకా ట్రీట్ ఇచ్చేందుకు బాలయ్య ఈ క్రేజీ అప్డేట్ను లాక్ చేశారు. ఈ ప్రకటనతో అటు మోక్షజ్ఞ బర్త్డే సెలబ్రేషన్స్తో పాటు ఇటు సినిమా టైటిల్ అనౌన్స్మెంట్తో నందమూరి ఫ్యాన్స్కు పండుగ వాతావరణం నెలకొనడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ హై-వోల్టేజ్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్లో బాలకృష్ణ సరసన స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ నటిస్తుండగా.. వెర్సటైల్ యాక్టర్ మంచు మనోజ్ పవర్ఫుల్ పాత్రలో కనిపించనున్నారు. అత్యున్నత

మహానటి షావుకారు జానకిగారు తుదిశ్వాస విడిచారన్న వార్త తెలియగానే దిగ్భ్రాంతికి గురయ్యాను. జానకిగారితో మా నందమూరి కుటుంబానికి ప్రత్యేక అనుబంధం ఉంది. నాన్నగారు హీరోగా రిలీజైన తొలి చిత్రం ‘షావుకారు’తోనే ఆమె ‘షావుకారు జానకి’గా సుప్రసిద్ధులయ్యారు. అలా నాన్నగారికి జానకిగారు తొలి హీరోయిన్, అలాగే ఆమె తొలి కథానాయకుడు ఆయన. నాన్నగారితో అనేక చిత్రాల్లో నటించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు జానకిగారు. మా యన్.ఏ.టి. బ్యానర్ లో రూపొందిన తొలి చిత్రం ‘పిచ్చిపుల్లయ్య’లో కీలక పాత్ర ధరించారు. ‘పాండురంగ మహాత్మ్యం’ నుంచీ యన్.ఏ.టి. బ్యానర్ లోగోలో శ్రీవేంకటేశ్వర స్వామి విగ్రహానికి కుడివైపును జానకిగారు కూర్చుని తెరపై కనిపించడం విశేషం. నేను ‘తాతమ్మకల’లో మహానటి భానుమతి మునిమనవడిగా నటిస్తూ పరిచయమయ్యాను. ఆ తరువాత “రామ్ – రహీమ్, వేములవాడ భీమకవి” చిత్రాల్లో షావుకారు జానకిగారితో నటించే అదృష్టం నాకు దక్కింది. మన దేశంలో 75 ఏళ్ళ సుదీర్ఘ నటనాప్రస్థానం చూసిన ఆర్టిస్ట్ షావుకారు జానకిగారు ఒక్కరే అనుకుంటాను. అంతటి సుదీర్ఘ నటనాజీవితంలో ఎన్నెన్నో మరపురాని పాత్రల్లో జనాన్ని మెప్పించారు జానకిగారు. ఆ మహానటి మరణం నాకు వ్యక్తిగతంగా తీరనిలోటు. ఆమె ఆత్మకు శాంతి కలగాలని, వారి కుటుంబ సభ్యులకు మనోధైర్యం చేకూరాలని ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను

భారతీయ సినీ రంగాన్ని ఏడు దశాబ్దాలకు పైగా తన అసాధారణమైన అభినయంతో ఏలిన మహానటి, పద్మశ్రీ షావుకారు జానకి తుదిశ్వాస విడిచారనే వార్త వినగానే మొత్తం చిత్రసీమ శోకసంద్రంలో మునిగిపోయింది. ఈ చేదు వార్త తెలిసి నందమూరి బాలకృష్ణ తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. జానకి గారి మరణం పట్ల ఆయన భావోద్వేగంగా స్పందిస్తూ ఒక ప్రత్యేక ప్రకటనను విడుదల చేశారు. "మహానటి షావుకారు జానకిగారు తుదిశ్వాస విడిచారన్న వార్త తెలియగానే తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యాను. జానకిగారితో మా నందమూరి కుటుంబానికి ఒక ప్రత్యేకమైన అనుబంధం ఉంది. నాన్నగారు (ఎన్టీఆర్) హీరోగా రిలీజైన తొలి చిత్రం 'షావుకారు'తోనే ఆమె 'షావుకారు జానకి'గా సుప్రసిద్ధులయ్యారు. అలా నాన్నగారికి జానకిగారు తొలి హీరోయిన్, అలాగే ఆమె తొలి కథానాయకుడు ఆయన. నాన్నగారితో అనేక చిత్రాల్లో నటించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు జానకిగారు. " అని గుర్తుచేసుకున్నారు. అంతేకాదు, నందమూరి కుటుంబానికి చెందిన ఎన్.ఏ.టి. (N.A.T.) బ్యానర్ నిర్మాణంలో వచ్చిన తొలి చిత్రం 'పిచ్చిపుల్లయ్య'లో కూడా జానకి కీలక పాత్ర పోషించారు. ఇక మరో ఆసక్తికరమైన విషయాన్ని బాలయ్య బయటపెట్టారు. "పాండురంగ మహాత్మ్యం నుంచీ యన్.ఏ.టి. బ్యానర్ లోగోలో శ్రీవేంకటేశ్వర స్వామి విగ్రహానికి కుడివైపును జానకిగారు కూర్చుని తెరపై కనిపించడం విశేషం. నేను 'తాతమ్మకల'లో మహానటి భానుమతి మునిమనవడిగా నటిస్తూ పరిచయమయ్యాను. ఆ తరువాత "రామ్ - రహీమ్, వేములవాడ భీమకవి" చిత్రాల్లో షావుకారు జానకిగారితో నటించే అదృష్టం నాకు దక్కింది." అని బాలకృష్ణ అన్నారు. మన దేశంలోనే 75 ఏళ్ల సుదీర్ఘమైన నటనా ప్రస్థానాన్ని చూసిన ఏకైక నటి బహుశా షావుకారు జానకి గారు మాత్రమే అయి ఉంటారని బాలయ్య అభిప్రాయపడ్డారు. అంతటి సుదీర్ఘ నటనా జీవితంలో ఎన్నెన్నో మర్చిపోలేని పాత్రలతో కోట్లాది మంది ప్రజల హృదయాలను మెప్పించారని కొనియాడారు. "ఆ మహానటి మరణం నాకు వ్యక్తిగతంగా తీరని లోటు. ఆమె ఆత్మకు శాంతి కలగాలని, వారి కుటుంబ సభ్యులకు

షావుకారు జానకిగారితో తమ కుటుంబానికి ఉన్న అనుబంధం ప్రత్యేకమని నందమూరి బాలకృష్ణ తెలిపారు. మహానటి షావుకారు జానకి (Sowcar Janaki) శుక్రవారం తుదిశ్వాస విడిచిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో షావుకారు జానకిగారితో తమ కుటుంబానికి ఉన్న అనుబంధం ప్రత్యేకమని నందమూరి బాలకృష్ణ భావోద్వేగం చెందారు. జానకి గురించి బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. ఈ సందర్భంగా బాలయ్య మాట్లాడుతూ.. మహానటి షావుకారు జానకి గారు తుదిశ్వాస విడిచారన్న వార్త తెలియగానే దిగ్భ్రాంతికి గురయ్యాను. జానకిగారితో మా నందమూరి కుటుంబానికి ప్రత్యేక అనుబంధం ఉంది. నాన్నగారు హీరోగా రిలీజైన తొలి చిత్రం 'షావుకారు'తోనే ఆమె 'షావుకారు జానకి'గా సుప్రసిద్ధులయ్యారు. అలా నాన్నగారికి జానకిగారు తొలి హీరోయిన్, అలాగే ఆమె తొలి కథానాయకుడు ఆయన. నాన్నగారితో అనేక చిత్రాల్లో నటించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు జానకిగారు. మా యన్.ఏ.టి. బ్యానర్ లో రూపొందిన తొలి చిత్రం 'పిచ్చిపుల్లయ్య'లో కీలక పాత్ర ధరించారు. 'పాండురంగ మహాత్మ్యం' నుంచీ యన్.ఏ.టి. బ్యానర్ లోగోలో శ్రీవేంకటేశ్వర స్వామి విగ్రహానికి కుడివైపును జానకిగారు కూర్చుని తెరపై కనిపించడం విశేషం. నేను 'తాతమ్మకల'లో మహానటి భానుమతి మునిమనవడిగా నటిస్తూ పరిచయమయ్యాను. ఆ తరువాత "రామ్ - రహీమ్, వేములవాడ భీమకవి" చిత్రాల్లో షావుకారు జానకిగారితో నటించే అదృష్టం నాకు దక్కింది. మన దేశంలో 75 ఏళ్ళ సుదీర్ఘ నటనాప్రస్థానం చూసిన ఆర్టిస్ట్ షావుకారు జానకిగారు ఒక్కరే అనుకుంటాను. అంతటి సుదీర్ఘ నటనాజీవితంలో ఎన్నెన్నో మరపురాని పాత్రల్లో జనాన్ని మెప్పించారు జానకిగారు. ఆ మహానటి మరణం నాకు వ్యక్తిగతంగా తీరనిలోటు. ఆమె ఆత్మకు శాంతి కలగాలని, వారి కుటుంబ సభ్యులకు మనోధైర్యం చేకూరాలని ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను

మైత్రీ మూవీ మేకర్స్ కు శ్రావణ శుక్రవారం భలే కలిసొచ్చింది. ఈ రోజున ఆ సంస్థ నుంచి విడుదలైన రెండు సినిమాలు చక్కని విజయాన్ని అందుకున్నాయి. తెలుగులో 'ఇరుముడి' సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంటే, 'ఇరుముడి కట్టు' పేరుతో తమిళంలో ఈ సినిమాతో పాటు మైత్రీ మూవీమేకర్స్ తీసిన మరో సినిమా 'మొద రాత్రి' కూడా విడుదలై యూత్ ను ఆకట్టుకుంటోంది. మైత్రీ మూవీ మేకర్స్కు 'పుష్ప 2' సినిమా తర్వాత ఆ స్థాయిలో విజయం దక్కలేదు. అయితే వరుస పరాజయాలతో సాగుతున్న ఈ నిర్మాణ సంస్థ ఒకే రోజున రెండు విజయాలను తన ఖాతాలో వేసుకుంది. అది ఒకటి రవితేజ నటించిన 'ఇరుముడి' కాగా, మరొకటి తమిళంలో విడుదలైన 'మొద రాత్రి'. అయితే ఇందులో 'ఇరుముడి' సినిమా తమిళంలోనూ 'ఇరుముడి కట్టు' పేరుతో విడుదలైంది. సహజంగా తెలుగు నుంచి తమిళంలోకి అనువాదమైన సినిమాలు అక్కడ పెద్దంత విజయాన్ని అందుకున్న దాఖలాలు ఈ మధ్య కాలంలో లేవు. కానీ రవితేజ టైమ్ తో పాటు మైత్రీ మూవీ మేకర్స్ టైమ్ కూడా బాగుంది. 'ఇరుముడి కట్టు' సినిమాకు తమిళనాడులో మంచిస్పందన లభిస్తోంది. తెలుగులో ఈ సినిమా ఇప్పటికే బిగ్ హిట్ అనే టాక్ సంపాదించుకొంది. తమిళంలోనూ అందరి అంచనాలను తల్లకిందులు చేస్తూ 'ఇరుముడి కట్టు'కు మంచి ఓపెనింగ్స్ లభించాయి. విశేషం ఏమంటే. తమిళనాట మైత్రీ మూవీ మేకర్స్ సినిమాలు రెండు ఒకదానికి ఒకటి పోటీ ఇచ్చినట్టుగా అయ్యింది. ఈ సంస్థ కొత్త తారలతో నిర్మించిన 'మొద రాత్రి' సైతం శుక్రవారం విడుదలై పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. ఈ లైట్ హార్టెడ్ వెడ్డింగ్ కామెడీ సినిమాను జన్ జీ ఆడియెన్స్ నుంచి మంచి స్పందన లభిస్తోంది. రిషికాంత్, అనిష్మ అనిల్ కుమార్ జంటగా నటించిన ఈ సినిమాలో ఇతర ప్రధాన పాత్రలను చేతన్, భగవతి పెరుమాళ్, అబ్దుల్ లీ తదితరులు పోషించారు. పెద్దలు కుదిర్చిన వివాహం

నటసింహ బాలకృష్ణకు మొదటి నుంచీ వృత్తిపట్ల అంకిత భావం ఎక్కువ. అది తండ్రి ఎన్టీఆర్ నుంచి అబ్బినదే అని అందరికీ తెలుసు. బాలకృష్ణ తన 111వ చిత్రంలో ఓ యాక్షన్ సీన్ షూటింగ్ లో ప్రమాదానికి గురయ్యారు. ఆయన మోకాలికి గాయం తగిలింది. డాక్టర్లు శస్త్ర చికిత్స అవసరం అన్నారు. రీసెంట్గా ‘నీ’ ఆపరేషన్ చేయించుకున్న బాలయ్యను వైద్యులు రెండు నెలలు విశ్రాంతి తీసుకోమని సూచించారు. అయితే బాలయ్య సెప్టెంబర్ నుంచే షూటింగ్ లో పాలుపంచుకోవడానికి సుముఖంగా ఉన్నట్టు తెలుస్తోంది. సెప్టెంబర్ లో తనకు సంబంధించిన షూటింగ్ మొత్తం పూర్తి చేయాలని బాలయ్య ఆశిస్తున్నారు. అలా చిత్రీకరణ పూర్తి కాగానే అక్టోబర్ లో ప్యాచ్ వర్క్, నవంబర్ లో పోస్ట్ ప్రొడక్షన్ ను పూర్తి చేయాలని ప్లాన్. డిసెంబర్ లో ఎట్టి పరిస్థితుల్లోనూ సినిమాను జనం ముందు నిలపాలన్నది బాలయ్య యోచన. అందుకు దర్శకుడు గోపీచంద్ మలినేని, నిర్మాత వెంకట సతీశ్ కిలారు కూడా సిద్ధమవుతున్నట్టు సమాచారం. బాలకృష్ణకు ప్రమాదాలు కొత్తకాదు. కెరీర్ ఆరంభంలోనే ‘బాబాయ్-అబ్బాయ్’ షూటింగ్ లో, ఆ తరువాత ‘భార్యాభర్తల బంధం’ చిత్రీకరణలో వరుసగా గాయాల పాలయ్యారు.అయినా డెడికేషన్ తో అప్పట్లో ఏడాదికి ఐదారు సినిమాలు చేస్తూ సాగారు. ఆ పై ‘విజయేంద్రవర్మ’ షూటింగ్ లో మోకాలుకే గాయమయింది. అప్పట్లో కొన్ని నెలల పాటు విశ్రాంతి తీసుకోవలసి వచ్చింది. మళ్ళీ మోకాలుకే ప్రమాదం జరగడంతో డాక్టర్స్ రెండు నెలలు రెస్ట్ తీసుకోమని సూచించారు. అయినా బాలయ్య తనకు బాగయిందని, నిర్మాతకు ఇబ్బంది కలగరాదని షూటింగ్ లో త్వరలోనే పాల్గొనడానికి సిద్ధమవుతున్నారు. నటరత్న ఎన్టీఆర్ కెరీర్ లోనూ ‘పల్లెటూరి పిల్ల’ మొదలు, పలుమార్లు చేతికి యాక్సిడెంట్స్ జరిగాయి. దాంతో ఎన్టీఆర్ కుడిచేతి వేళ్ళకు పట్టు పోయింది. ‘సర్దార్ పాపారాయుడు’ షూటింగ్ లో మరోమారు అదే చేయికి గాయమయింది. వైద్యులు సూచించినా తన నిర్మాతలకు నష్టం వాటిల్లరాదని ఎన్టీఆర్ కట్టుతోనే కొన్ని చిత్రాల్లో నటించారు

నందమూరి నటసింహం బాలకృష్ణ వారసుడు నందమూరి మోక్షజ్ఞ వెండితెర అరంగేట్రం కోసం నందమూరి అభిమానులతో పాటు తెలుగు సినీ ప్రేక్షకులు ఎన్నో ఏళ్లుగా ఎలా ఎదురు చూస్తున్నారో తెలియంది కాదు. నందమూరి నటసింహం బాలకృష్ణ (Nandamuri Balakrishna) వారసుడు నందమూరి మోక్షజ్ఞ (Nandamuri Mokshagna) వెండితెర అరంగేట్రం (Tollywood Debut) కోసం నందమూరి అభిమానులతో పాటు తెలుగు సినీ ప్రేక్షకులు ఎన్నో ఏళ్లుగా కళ్లల్లో ఒత్తులు వేసుకుని మరీ ఎదురుచూస్తున్నారు. అయితే, ప్రతీసారి ఎంట్రీకి అంతా సిద్ధమైంది అనుకున్న తరుణంలో అభిమానులకు నిరాశే ఎదురవుతోంది. గతంలో ‘హనుమాన్’ ఫేమ్ ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో మోక్షజ్ఞ డెబ్యూ మూవీ ఉంటుందని, పూజా కార్యక్రమాలు కూడా ఖరారయ్యాయని ప్రచారం జరిగినా ఆ ప్రాజెక్ట్ అనూహ్యంగా నిలిచిపోయింది. ఆ తర్వాత స్వయంగా బాలయ్యే మెగాఫోన్ పట్టి ‘ఆదిత్య 999’తో కొడుకును లాంచ్ చేస్తారని వార్తలొచ్చాయి. అనంతరం క్రిష్ జాగర్లమూడి పేరు కూడా తెరపైకి వచ్చింది కానీ ఏదీ కార్యరూపం దాల్చలేదు. ఈ క్రమంలో మోక్షజ్ఞ ఎంట్రీ డైరెక్టర్ల లిస్ట్లోకి ఇప్పుడు మరో క్రేజీ దర్శకుడి పేరు వచ్చి చేరింది. ‘బింబిసార’తో బ్లాక్బస్టర్ కొట్టి, ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవితో ‘విశ్వంభర’ వంటి భారీ సోషియో ఫాంటసీ చిత్రాన్ని తెరకెక్కిస్తోన్న యువ దర్శకుడు వశిష్ట (Vassishta Mallidi) పేరు ఫిలింనగర్ సర్కిల్స్లో బలంగా వినిపిస్తోంది. వశిష్ట చెప్పిన ఒక సరికొత్త ఫాంటసీ కమ్ మాస్ కథకు బాలకృష్ణ, మోక్షజ్ఞ ఇద్దరూ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని, డెబ్యూ ప్రాజెక్ట్కు సంబంధించిన చర్చలు కూడా పూర్తయ్యాయని టాక్ నడుస్తోంది. నందమూరి నట వారసుడికి తగ్గట్టుగా భారీ కాన్వాస్పై ఈ సినిమాను ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. వాస్తవానికి ఈ క్రేజీ కాంబినేషన్పై ఇప్పటికే అధికారిక ప్రకటన రావాల్సి ఉన్నప్పటికీ, ఇటీవల షూటింగ్లో బాలయ్యకు స్వల్ప గాయం కావడం, చికిత్స నేపథ్యంలో ఈ అనౌన్స్మెంట్ను కొద్దిరోజులు హోల్డ్లో పెట్టినట్లు తెలుస్తోంది. వచ్చే దసరా పండుగ శుభ సందర్భంగా

నందమూరి బాలకృష్ణ బాలకృష్ణ తన 111వ సినిమాలో ఓ యాక్షన్ సీన్ షూటింగ్ లో ప్రమాదానికి గురయ్యారు. ఆయన మోకాలికి గాయం కావడంతో డాక్టర్లు సర్జరీ చేశారు. రెండు నెలలు విశ్రాంతి తీసుకోమని కూడా సూచించారు. అయితే బాలయ్య మాత్రం సెప్టెంబర్ నుంచే షూటింగ్ కి రెడీ అంటున్నారట. సెప్టెంబర్ లో తనకు సంబంధించిన షూటింగ్ మొత్తం పూర్తి చేయాలని బాలకృష్ణ చూస్తున్నారు. అలా షూటింగ్ పూర్తి కాగానే అక్టోబర్ లో ప్యాచ్ వర్క్, నవంబర్ లో పోస్ట్ ప్రొడక్షన్ ను పూర్తి చేయాలని ప్లాన్. డిసెంబర్ లో ఎట్టి పరిస్థితుల్లోనూ సినిమాను రిలీజ్ చేయాలన్నది బాలయ్య యోచన. అందుకు దర్శకుడు గోపీచంద్ మలినేని, నిర్మాత వెంకట సతీశ్ కిలారు కూడా సిద్ధమవుతున్నట్టు సమాచారం. బాలకృష్ణకు ప్రమాదాలు కొత్తకాదు. కెరీర్ ఆరంభంలోనే 'బాబాయ్-అబ్బాయ్' షూటింగ్ లో, ఆ తరువాత 'భార్యాభర్తల బంధం' షూటింగ్ లో వరుసగా గాయాల పాలయ్యారు.అయినా డెడికేషన్ తో అప్పట్లో ఏడాదికి ఐదారు సినిమాలు చేస్తూ సాగారు. ఆపై 'విజయేంద్రవర్మ' షూటింగ్ లో మోకాలుకి గాయమైంది. అప్పట్లో కొన్ని నెలల పాటు విశ్రాంతి తీసుకోవలసి వచ్చింది. మళ్ళీ ఇప్పుడు మోకాలుకే గాయం కాగా, డాక్టర్స్ రెండు నెలలు రెస్ట్ తీసుకోమని సూచించారు. అయినా బాలయ్య నిర్మాతకు ఇబ్బంది కలగరాదని షూటింగ్ లో త్వరలోనే పాల్గొనడానికి సిద్ధమవుతున్నారని తెలుస్తోంది. నటరత్న ఎన్టీఆర్ కెరీర్ లోనూ 'పల్లెటూరి పిల్ల' మొదలు, పలుమార్లు చేతికి యాక్సిడెంట్స్ జరిగాయి. దాంతో ఎన్టీఆర్ కుడిచేతి వేళ్ళకు పట్టు పోయింది. 'సర్దార్ పాపారాయుడు' షూటింగ్ లో మళ్ళీ అదే చేయికి గాయమైంది. వైద్యులు సూచించినా తన నిర్మాతలకు నష్టం రాకూడదని ఎన్టీఆర్ కట్టుతోనే కొన్ని చిత్రాల్లో నటించారు. ఆ అంకితభావమే బాలయ్యకూ వచ్చిందనేది ఇండస్ట్రీ మాట. ‘ఇరుముడి’కి చాలా నేషనల్ అవార్డ్స్ వస్తాయి: సంగీత దర్శకుడు జీవీ ప్రకాష్ కుమార్ పొంగల్ బరిలో టాలీవుడ్ టాప్ స్టార్స్.. క్యూ కడుతున్న

నటసింహ బాలకృష్ణకు మొదటి నుంచీ సినిమా అంటే అంకిత భావం ఎక్కువ. అది తండ్రి యన్టీఆర్ నుండి అబ్బినదే అని అందరికీ తెలుసు. బాలకృష్ణ తన 111వ చిత్రంలో ఓ యాక్షన్ సీన్ షూటింగ్ లో మోకాలికి గాయం అవడంతో మోకాలుకి సర్జరీ చేసి బాలయ్యను వైద్యులు రెండు నెలలు విశ్రాంతి తీసుకోమని సూచించారు. అయితే బాలయ్య సెప్టెంబర్ నుంచే షూటింగ్ చేయాలనీ డైరెక్టర్ కు తెలిపాడట. సెప్టెంబర్ లో తనకు సంబంధించిన షూటింగ్ మొత్తం పూర్తి చేయాలని అక్టోబర్ లో ప్యాచ్ వర్క్, నవంబర్ లో పోస్ట్ ప్రొడక్షన్ ను పూర్తి చేయాలని ప్లాన్ చేసుకోమని సూచించారట. డిసెంబర్ లో ఎట్టి పరిస్థితుల్లోనూ సినిమాను జనం ముందు నిలపాలన్నది బాలయ్య యోచన. అందుకు దర్శకుడు గోపీచంద్ మలినేని, నిర్మాత వెంకట సతీశ్ కిలారు కూడా సిద్ధమవుతున్నట్టు సమాచారం. బాలయ్యకు డిసెంబర్ మాసం బాగానే కలసి వచ్చింది. ఆయన కెరీర్ లో ఫస్ట్ టైమ్ భారీ ఓపెనింగ్స్ చూసిన ‘పట్టాభిషేకం’, అనూహ్య విజయం సాధించిన ‘లారీ డ్రైవర్’, ప్యాండమిక్ తరువాత జనాన్ని థియేటర్స్ కు రప్పించిన ‘అఖండ’ చిత్రాలు డిసెంబర్ లోనే రిలీజయ్యాయి. అందువల్లే తాను గోపీచంద్ మలినేని డైరెక్షన్ లో నటిస్తోన్న రెండో సినిమాను డిసెంబర్ లోనే విడుదల చేయాలని బాలయ్య భావిస్తున్నారు. కాసింత ఆలస్యం చేసి జనవరిలో పొంగల్ బరిలోనే దూకితే మంచిదని కొందరు సూచిస్తున్నారు. అయితే ఈ సారి సంక్రాంతికి పలు చిత్రాలు విడుదలవుతున్నాయి.. ఈ నేపథ్యంలో వారికి దారి ఇచ్చి తన సినిమాను ముందే రిలీజ్ చేస్తే మేలని బాలయ్య అనుకుంటున్నారు. డిసెంబర్ నెలలోనూ భారీ చిత్రాలే వస్తున్నాయి. డిసెంబర్ 3న ప్రభాస్ ‘ఫౌజీ’ వస్తోంది. ఇక డిసెంబర్ 18న హాలీవుడ్ క్రేజీ ప్రాజెక్ట్స్ ‘అవెంజర్స్ – డూమ్స్ డే, డ్యూన్-3’ వస్తున్నాయి. డిసెంబర్ 24న షారుఖ్ ఖాన్ ‘కింగ్’ రిలీజ్ కానుంది. కాబట్టి సరైన తేదీని చూసుకొని

నందమూరి అభిమానులకు ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న నిరీక్షణకు తెరపడే రోజు రాబోతుంది. చాలా కాలంగా అదిగో ఇదిగో అంటూ వస్తున్న నందమూరి నటసింహం బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ తేజ వెండితెర అరంగేట్రానికి రంగం సిద్ధమైంది. ‘బింబిసార’, ‘విశ్వంభర’ వంటి ప్రతిష్టాత్మక చిత్రాల దర్శకుడు వశిష్ట ఈ ప్రాజెక్ట్కి దర్శకత్వం వహించబోతున్నారనే ప్రచారం ఇండస్ట్రీ వర్గాల్లో జోరుగా సాగుతోంది. వాస్తవంగా హనుమాన్ దర్శకుడు ప్రశాంత్ వర్మ డైరెక్షన్ లో మోక్షు ఎంట్రీకి అన్ని ప్లాన్ చేసి చివరి నిమిషంలో ఆ సినిమాను క్యాన్సిల్ చేసారు. ఇక దాదాపు ఏడాది తర్వాత లాంగ్ గ్యాప్ తీసుకుని ఎంట్రీకి రెడీ అవుతున్నాడు మోక్షు. మోక్షజ్ఞ ఎంట్రీ కోసం దర్శకుడు వశిష్ట ఒక వినూత్నమైన కథను సిద్ధం చేశారని, దానికి బాలయ్య కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని టాక్. రాబోయే దసరా పండగ పర్వదినాన ఈ చిత్రాన్ని లాంఛనంగా పూజా కార్యక్రమాలతో ప్రారంభించేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఈ ప్రకటనతో నందమూరి అభిమానుల్లో ఉత్సాహం రెట్టింపైంది. నిజానికి, ఈ పాటికే ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. అయితే ఇటీవల బాలకృష్ణ యాక్షన్ సీన్ షూటింగ్లో గాయపడటం, ఆ తర్వాత ఆయన మోకాలికి సర్జరీ జరగడం వంటి ఊహించని పరిణామాల వల్ల ఈ ప్రకటన కాస్త ఆలస్యమైంది. బాలయ్య కోలుకోవడానికి సమయం పట్టడంతో ఈ గ్రాండ్ అనౌన్స్మెంట్ను వాయిదా వేయాల్సి వచ్చిందట. ఇక ఇప్పుడు బాలయ్య కూడా రికవరీ అవడం, పరిస్థితులు అన్ని అనుకూలించడంతో దసరా సందర్భంగా ఈ క్రేజీ ప్రాజెక్ట్ను అధికారికంగా ప్రకటించేందుకు సన్నాహాలు చేస్తున్నారు

బాలకృష్ణ కథానాయకుడిగా 'రాముడు - భీముడు' సినిమాను నిర్మించిన చిట్టూరి వీర వెంకట సత్యనారాయణ అనారోగ్యంతో కన్నుమూశారు. ఆ మృతికి తెలుగు దేశం నాయకులు సంతాపం తెలిపారు. నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా 'రాముడు - భీముడు' సినిమాను నిర్మించిన నిర్మాత చిట్టూరి వీర వెంకట సత్యనారాయణ (74) అనారోగ్యంతో ఆగస్ట్ 17న కన్నుమూశారు. బాలకృష్ణ ద్విపాత్రాభినయం చేసిన 'రాముడు - భీముడు' 1988లో విడుదలై చక్కని విజయాన్ని అందుకుంది. ఇందులో సుహాసిని, రాధ హీరోయిన్లుగా నటించారు. చక్రవర్తి సంగీతం అందించారు. ఈ సినిమాకు కె. మురళీమోహనరావు దర్శకత్వం వహించారు. తెలుగు దేశం పార్టీలోనూ చురుకైన కార్యకర్తగా పేరు తెచ్చుకున్న సత్యనారాయణ ఆ పార్టీ అభ్యున్నతి కోసం విశేషంగా కృషి చేశారు. ఆయనకు భార్య గిరిజా కుమారి, కుమారులు వెంకటేశ్వరరావు (నాని), విజయ్ కుమార్ ఉన్నారు. చిట్టూరి నేత్రాలను ఆయన కుటుంబ సభ్యులు నిడదవోలు లయన్స్ నేత్రాలయానికి దానం చేశారు. చిట్టూరి మృతికి మాజీ ఎమ్మెల్యే బూరుగుపల్లి శేషారావు, పలువురు గ్రామ పెద్దలు నివాళులు అర్పించారు. తప్పు ఒప్పుకున్న లోకేష్.. శభాష్ అన్న బన్నీ చరణ్ సరసన ధురంధర్ బ్యూటీ.. ఇదెక్కడి కాంబోరా మావా

విష్ణు ప్రియ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సీనియర్ సబ్ ఎడిటర్గా పనిచేస్తున్నారు. సినిమాల మీద ఆసక్తితో ఎక్కువగా వినోదం కేటగిరిలో వార్తలు రాస్తున్నారు. అదేవిధంగా హెల్త్, లైఫ్ స్టైల్, క్రైమ్ కేటగిరీలకు సంబంధించిన వార్తలు కూడా రాస్తూ ఉంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆమెకు జర్నలిజంలో పదేళ్లకు పైగా అనుభవం ఉంది. Nandamuri Mokshagna: నందమూరి బాలకృష్ణ తనయుడు నందమూరి మోక్షజ్ఞ టాలీవుడ్ ఎంట్రీ కోసం అభిమానులు ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్నారు. గతంలో ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో మోక్షజ్ఞ డెబ్యూ మూవీకి సంబంధించిన ప్రకటన వచ్చినప్పటికీ, ఆ ప్రాజెక్ట్ ముందుకు సాగలేదు. దీంతో మోక్షజ్ఞ తొలి సినిమా ఎవరితో ఉంటుందనే ఆసక్తి మరింత పెరిగింది. తాజాగా మోక్షజ్ఞ ఎంట్రీకి సంబంధించి మరో ఆసక్తికరమైన సమాచారం ఇండస్ట్రీ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది. మోక్షజ్ఞ తొలి చిత్రానికి వశిష్ట దర్శకత్వం వహించనున్నట్లు తెలుస్తోంది. కథ ఇప్పటికే సిద్ధమైనట్లు, ప్రీ-ప్రొడక్షన్ పనులను కూడా ప్రారంభించే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. ఈ సినిమాను దసరా సందర్భంగా లాంఛనంగా ప్రారంభించే అవకాశం ఉందనే టాక్ వినిపిస్తోంది. నందమూరి అభిమానుల్లో మోక్షజ్ఞ డెబ్యూపై భారీ అంచనాలు ఉన్నాయి. అందుకు తగ్గట్టుగానే కథ, దర్శకుడి ఎంపిక విషయంలో బాలకృష్ణ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నట్లు ప్రచారం జరుగుతోంది. మోక్షజ్ఞను తొలి సినిమాతోనే గ్రాండ్గా పరిచయం చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. నిజానికి బాలకృష్ణకు గాయం కావడం, ఆ తర్వాత ఆయనకు ఆపరేషన్ జరగడం వంటి కారణాలు లేకపోయి ఉంటే మోక్షజ్ఞ సినిమాపై ఇప్పటికే అధికారిక ప్రకటన వచ్చేదని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం బాలకృష్ణ ఆరోగ్యం, ఇతర సినిమా కమిట్మెంట్లను బట్టి మోక్షజ్ఞ సినిమా విషయంలో ముందుకు వెళ్లనున్నట్లు సమాచారం. అయితే మోక్షజ్ఞతో వశిష్ట సినిమా, దసరా లాంచ్ వంటి అంశాలపై ఇప్పటివరకు అధికారిక ప్రకటన రాలేదు. గతంలోనూ మోక్షజ్ఞ డెబ్యూపై పలు వార్తలు వచ్చిన నేపథ్యంలో

గాడ్ ఆఫ్ మాసెస్ బాలకృష్ణ నటవారసుడు సెమి గాడ్ ఆఫ్ మాసెస్ గా అభిమానులు పిలుచుకుంటున్న మోక్షజ్ఞ సినీ ఎంట్రీ కోసం తెలుగు ప్రేక్షకులు ఎంతో రీగర్ గా వెయిట్ చేస్తూ ఉన్నారు. అభిమానులైతే సెల్యులాయిడ్ నందమూరి మూడో తరం వారసుడు నట విశ్వరూపాన్ని చూసే భాగ్యం కలిగించమని మొక్కని దేవుడు లేడంటే అతిశయోక్తి కాదు. దీన్ని బట్టి నందమూరి సినీ వారసత్వానికి ఉన్న చరిష్మాని అర్ధం చేసుకోవచ్చు. తాజా ఫిలింనగర్ బజ్ ప్రకారం, మెగాస్టార్ చిరంజీవి ప్రతిష్టాత్మక సోషియో ఫాంటసీ మూవీ 'విశ్వంభర'ని తెరకెక్కిస్తున్న వశిష్ట దర్శకత్వంలో మోక్షజ్ఞ డెబ్యూ ఉంటుందనే పేరు పేరు వినిపిస్తోంది. బింబిసార లాంటి విజువల్ వండర్తో మొదటి సినిమాతోనే బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుని 70 కోట్లకు పైగా వసూళ్లతో తన ప్రతిభను నిరూపించుకున్న వశిష్ట, నందమూరి వారసుడి ఎంట్రీ కోసం ఒక అద్భుతమైన ఫాంటసీ యాక్షన్ కథని సిద్ధం చేసినట్లు సమాచారం. బాలకృష్ణ గారే స్వయంగా తన కుమారుడి డెబ్యూ గ్రాండ్ scale లో ఉండాలని, ఎలాంటి కంప్రమైజ్ కాకుండా రూ. 100 కోట్లకు పైగా భారీ బడ్జెట్తో ఈ చిత్రాన్ని నిర్మించేందుకు ప్రణాళికలు రచిస్తున్నారట. గతంలో 'ఆదిత్య 369' సీక్వెల్ 'ఆదిత్య 999 మ్యాక్స్' గురించి వార్తలు వచ్చినప్పటికీ, మోక్షజ్ఞను సరికొత్త మాస్ మరియు యూత్ ఫుల్ అవతార్లో గ్రాండ్గా లాంచ్ చేసేందుకే బాలయ్య నిర్ణయించుకున్నట్టుగా టాక్. త్వరలోనే ఈ మోస్ట్ అవేటెడ్ డెబ్యూ ప్రాజెక్ట్ గురించి అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉందని కూడా అంటున్నారు. సోషల్ మీడియాలో ఈ న్యూస్ వైరల్ కావడంతో విశ్వంభర డైరెక్టర్ కూడా మంచి ఛాయస్ అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఆ ఇద్దరు హీరోలతో జాగ్రత్తగా ఉండు.. చరణ్ కి చిరంజీవి సలహా! బఘీరా ఇకలేడు: కంటతడి పెట్టిస్తున్న ఎన్టీఆర్ ఎమోషనల్ పోస్ట్.!

నందమూరి బాలకృష్ణ తన 111వ సినిమా షూటింగ్లో తీవ్రంగా గాయపడి మోకాలి శస్త్రచికిత్స చేయించుకున్నప్పటికీ, నిర్మాతలకు నష్టం కలగకుండా త్వరలోనే సెట్స్కు తిరిగి రావాలని నిర్ణయించుకున్నారు. వైద్యులు రెండు నెలల పాటు పూర్తి విశ్రాంతి తీసుకోమని స్పష్టంగా సలహా ఇచ్చినప్పటికీ, ఆయన సెప్టెంబర్లోనే షూటింగ్ ప్రారంభించేందుకు సిద్ధమవుతున్నారు. తండ్రి సీనియర్ ఎన్టీఆర్ చూపించిన వృత్తిపరమైన నిబద్ధతను కొనసాగిస్తూ బాలకృష్ణ తీసుకున్న ఈ నిర్ణయం టాలీవుడ్ ఇండస్ట్రీలో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. జూలై నెలలో కాకినాడ మరియు రాజమండ్రి పరిసర ప్రాంతాలలో భారీ యాక్షన్ సీక్వెన్స్ చిత్రీకరిస్తున్న సమయంలో బాలకృష్ణ ఎడమ మోకాలికి తీవ్ర గాయమైంది. ఆయన క్వాడ్రిసెప్స్ టెండన్ చీలిపోవడంతో పాటు చుట్టుపక్కల ఉన్న కణజాలాలు కూడా దెబ్బతినడంతో వెంటనే హైదరాబాద్లోని ఏఐజీ హాస్పిటల్స్కు తరలించారు. అక్కడ నిపుణులైన వైద్యుల బృందం దాదాపు 3 గంటల పాటు క్లిష్టమైన శస్త్రచికిత్స నిర్వహించి దెబ్బతిన్న టెండన్ను విజయవంతంగా అతికించి సపోర్టింగ్ టిష్యూలను రిపేర్ చేశారు. శస్త్రచికిత్స పూర్తయిన తర్వాత కనీసం రెండు నెలల పాటు బెడ్ రెస్ట్ అవసరమని వైద్యులు తేల్చి చెప్పారు. దీంతో షూటింగ్ ఆలస్యమైతే నిర్మాతులపై భారీగా ఆర్థిక భారం పడుతుందని భావించిన బాలకృష్ణ, సెప్టెంబర్ నెలలోనే సెట్స్కు వస్తానని చిత్రబృందానికి భరోసా ఇచ్చారు. ఇదిలా ఉండగా, పల్లెటూరి పిల్ల మరియు సర్దార్ పాపారాయుడు వంటి చిత్రాల సమయంలో ఎన్టీఆర్ కూడా గాయాలను లెక్కచేయకుండా షూటింగ్లు పూర్తి చేసిన సంఘటనలను ఈ సందర్భంగా సినీ వర్గాలు గుర్తు చేసుకుంటున్నాయి. తండ్రి వారసత్వాన్ని పునికిపుచ్చుకున్న బాలకృష్ణ సైతం అదే బాటలో నడుస్తూ తన వల్ల నిర్మాతలు ఆర్థికంగా నష్టపోకూడదనే పట్టుదలతో ముందుకు సాగుతున్నారు. ఫలితంగా సెప్టెంబర్ నెలలోనే తన టాకీ పార్ట్ పూర్తి చేసి, అక్టోబర్లో ప్యాచ్ వర్క్ అలాగే నవంబర్లో పోస్ట్ ప్రొడక్షన్ పనులు వేగంగా పూర్తి చేయాలని టార్గెట్ పెట్టుకున్నారు. ఈ నేపథ్యంలో డిసెంబర్ మాసంలోనే సినిమాను భారీ స్థాయిలో విడుదల

నటసింహ బాలకృష్ణకు మొదటి నుంచీ వృత్తిపట్ల అంకిత భావం ఎక్కువ. అది తండ్రి యన్టీఆర్ నుండి అబ్బినదే అని అందరికీ తెలుసు. బాలకృష్ణ తన 111వ చిత్రంలో ఓ యాక్షన్ సీన్ షూటింగ్ లో ప్రమాదానికి గురయ్యారు. ఆయన మోకాలికి గాయం తగిలింది. డాక్టర్లు శస్త్ర చికిత్స అవసరం అన్నారు. నీ ఆపరేషన్ చేయించుకున్న బాలయ్యను వైద్యులు రెండు నెలలు విశ్రాంతి తీసుకోమని సూచించారు. అయితే బాలయ్య సెప్టెంబర్ నుంచే షూటింగ్ లో పాలుపంచుకోవడానికి సుముఖంగా ఉన్నట్టు సమాచారం. సెప్టెంబర్ లో తనకు సంబంధించిన షూటింగ్ మొత్తం పూర్తి చేయాలని బాలయ్య ఆశిస్తున్నారు. అలా చిత్రీకరణ పూర్తి కాగానే అక్టోబర్ లో ప్యాచ్ వర్క్, నవంబర్ లో పోస్ట్ ప్రొడక్షన్ ను పూర్తి చేయాలని ప్లాన్. డిసెంబర్ లో ఎట్టి పరిస్థితుల్లోనూ సినిమాను జనం ముందు నిలపాలన్నది బాలయ్య యోచన. అందుకు దర్శకుడు గోపీచంద్ మలినేని, నిర్మాత వెంకట సతీశ్ కిలారు కూడా సిద్ధమవుతున్నట్టు సమాచారం. ఆ హీరోతో ఒక పాటలోనైనా కలిసి డ్యాన్స్ చేయాలి.. అదే నా కోరిక : ఇంద్రజ బాలకృష్ణకు ప్రమాదాలు కొత్తకాదు. కెరీర్ ఆరంభంలోనే 'బాబాయ్-అబ్బాయ్' షూటింగ్ లో, ఆ తరువాత 'భార్యాభర్తల బంధం' చిత్రీకరణలో వరుసగా గాయాల పాలయ్యారు.అయినా డెడికేషన్ తో అప్పట్లో ఏడాదికి ఐదారు సినిమాలు చేస్తూ సాగారు. ఆ పై 'విజయేంద్రవర్మ' షూటింగ్ లో మోకాలుకే గాయమయింది. అప్పట్లో కొన్ని నెలల పాటు విశ్రాంతి తీసుకోవలసి వచ్చింది. మళ్ళీ మోకాలుకే ప్రమాదం జరగడంతో డాక్టర్స్ రెండు నెలలు రెస్ట్ తీసుకోమని సూచించారు. అయినా బాలయ్య తనకు బాగయిందని, నిర్మాతకు ఇబ్బంది కలగరాదని షూటింగ్ లో త్వరలోనే పాల్గొనడానికి సిద్ధమవుతున్నారు. నటరత్న ఎన్టీఆర్ కెరీర్ లోనూ 'పల్లెటూరి పిల్ల' మొదలు, పలుమార్లు చేతికి యాక్సిడెంట్స్ జరిగాయి. దాంతో ఎన్టీఆర్ కుడిచేతి వేళ్ళకు పట్టు పోయింది. 'సర్దార్ పాపారాయుడు' షూటింగ్ లో మరోమారు అదే చేయికి గాయమయింది

నందమూరి బాలకృష్ణకు ఇటీవలే మోకాలికి శస్త్ర చికిత్స జరిగింది. డాక్టర్లు రెండు నెలల పాటు విశ్రాంతి తీసుకోమని చెప్పారు. అయినా నిర్మాత మేలు కోరి బాలకృష్ణ త్వరలోనే షూటింగ్ కు సిద్థమౌతున్నారట. పలు విషయాల్లో 'తండ్రికి తగ్గ తనయుడు' అనిపించుకున్న బాలకృష్ణ మరోమారు అదే తీరున సాగనున్నారు. మోకాలు ఆపరేషన్ జరిగినా త్వరలోనే షూటింగ్ కు రెడీ అంటున్నారు. అంతేకాదు సినిమాను అనుకున్న రీతిలో పూర్తి చేయాలనీ ఆశిస్తున్నారు. ఆ విశేషమేంటో చూద్దాం. నటసింహ బాలకృష్ణకు మొదటి నుంచీ వృత్తిపట్ల అంకిత భావం ఎక్కువ. అది తండ్రి యన్టీఆర్ నుండి అబ్బినదే అని అందరికీ తెలుసు. బాలకృష్ణ తన 111వ చిత్రంలో ఓ యాక్షన్ సీన్ షూటింగ్ లో ప్రమాదానికి గురయ్యారు. ఆయన మోకాలికి గాయం తగిలింది. డాక్టర్లు శస్త్ర చికిత్స అవసరం అన్నారు. నీ ఆపరేషన్ చేయించుకున్న బాలయ్యను వైద్యులు రెండు నెలలు విశ్రాంతి తీసుకోమని సూచించారు. అయితే బాలయ్య సెప్టెంబర్ నుంచే షూటింగ్ లో పాలుపంచుకోవడానికి సుముఖంగా ఉన్నట్టు సమాచారం. సెప్టెంబర్ లో తనకు సంబంధించిన షూటింగ్ మొత్తం పూర్తి చేయాలని బాలయ్య ఆశిస్తున్నారు. అలా చిత్రీకరణ పూర్తి కాగానే అక్టోబర్ లో ప్యాచ్ వర్క్, నవంబర్ లో పోస్ట్ ప్రొడక్షన్ ను పూర్తి చేయాలని ప్లాన్. డిసెంబర్ లో ఎట్టి పరిస్థితుల్లోనూ సినిమాను జనం ముందు నిలపాలన్నది బాలయ్య యోచన. అందుకు దర్శకుడు గోపీచంద్ మలినేని, నిర్మాత వెంకట సతీశ్ కిలారు కూడా సిద్ధమవుతున్నట్టు సమాచారం. బాలకృష్ణకు ప్రమాదాలు కొత్తకాదు. కెరీర్ ఆరంభంలోనే 'బాబాయ్-అబ్బాయ్' షూటింగ్ లో, ఆ తరువాత 'భార్యాభర్తల బంధం' చిత్రీకరణలో వరుసగా గాయాల పాలయ్యారు.అయినా డెడికేషన్ తో అప్పట్లో ఏడాదికి ఐదారు సినిమాలు చేస్తూ సాగారు. ఆ పై 'విజయేంద్రవర్మ' షూటింగ్ లో మోకాలుకే గాయమయింది. అప్పట్లో కొన్ని నెలల పాటు విశ్రాంతి తీసుకోవలసి వచ్చింది. మళ్ళీ మోకాలుకే ప్రమాదం జరగడంతో డాక్టర్స్ రెండు నెలలు

గాడ్ ఆఫ్ మాసెస్, నటసింహం నందమూరి బాలకృష్ణ మరియు స్టార్ డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్లో రాబోతున్న ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ NBK112. ఇప్పటికే పూజ కార్యక్రమాలు ఫినిష్ చేసుకున్న సినిమాపై గత కొన్ని రోజులుగా రకరకాల వార్తలు, ఊహాగానాలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఈ ప్రాజెక్ట్ బడ్జెట్ కారణాల వల్ల నిలిచిపోయిందంటూ ప్రచారం జరుగుతుండటంతో నందమూరి అభిమానుల్లో కొంత గందరగోళం నెలకొంది. ఈ నేపథ్యంలో ప్రచారంలో ఉన్న రూమర్లపై చిత్ర యూనిట్ “Team NBKKoratalaSiva” పేరుతో క్లారిటీ ఇస్తూ అధికారిక ప్రకటన విడుదల చేసింది. నందమూరి బాలకృష్ణ మరియు కొరటాల శివ కాంబినేషన్ ప్రాజెక్ట్ గురించిన ప్రచారాలను, అసత్య వార్తలను ఎవరూ నమ్మవద్దు, ఈ క్రేజీ ప్రాజెక్ట్ ఖచ్చితంగా సెట్స్ పైకి వెళ్తుంది, నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం దర్శకుడు గోపీచంద్ మలినేని కాంబినేషన్లో రూపొందుతున్న ‘NBK111’ చిత్రాన్ని పూర్తి చేసిన వెంటనే ఈ కొరటాల శివ ప్రాజెక్ట్ షూటింగ్ ప్రాంభం అవుతుందని’స్పష్టం చేసారు. బాలయ్య ఇటీవల గోపీచంద్ మలినేని సినిమా షూటింగ్ లో గాయపడడంతో మొకాలుకి సర్జరీ చేయడంతో ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్నారు. బాలయ్య త్వరగా కోలుకుని తిరిగి షూటింగ్స్ లో జాయిన్ అయ్యాక ఎక్కడా గ్యాప్ ఇవ్వకుండా షూటింగ్ ను జెట్ స్పీడ్ లో చేసేలా ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ చేస్తున్నాడు కొరటాల

Tollywood: బాలయ్య-కొరటాల శివ సినిమా ఆగిపోయినట్లేనా? నెట్టింట తెగ వైరల్.! Tollywood: కొరటాల శివ-బాలయ్య మూవీ ఆగిపోయినట్లు ప్రచారం జరుగుతోంది. సినిమాను అధికారికంగా ప్రకటించి, గ్రాండ్గా లాంచ్ చేసినప్పటికీ స్క్రిప్ట్ విషయంలో ఇంకా ఏకాభిప్రాయం కుదరలేదని సమాచారం. టాలీవుడ్ ఇండస్ట్రీలో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కాల్సిన నందమూరి బాలకృష్ణ, ప్రముఖ దర్శకుడు కొరటాల శివ కాంబినేషన్ ప్రాజెక్ట్ గురించి సోషల్ మీడియాలో, సినీ వర్గాలలో రకరకాల వార్తలు విపరీతంగా వైరల్ అవుతున్నాయి. ఈ క్రేజీ ప్రాజెక్ట్ అనుకున్న విధంగా ముందుకు వెళ్లకుండా పూర్తిగా ఆగిపోయినట్లు టాలీవుడ్ సర్కిల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. ఈ కలయికపై అభిమానులలో మొదట్నుంచీ భారీ అంచనాలు ఉండటంతో ఈ వార్తలు తీవ్ర చర్చకు దారితీశాయి. ఈ ప్రాజెక్ట్ను మేకర్స్ గతంలో అధికారికంగా ప్రకటించడంతో పాటు అత్యంత వైభవంగా గ్రాండ్గా లాంచ్ కూడా చేశారు. ప్రారంభోత్సవం అట్టహాసంగా జరిగినప్పటికీ, ఆ తర్వాత కథ, స్క్రిప్ట్ విషయానికి వచ్చేసరికి ఇంకా సరైన ఏకాభిప్రాయం కుదరలేదని విశ్వసనీయ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది. దర్శకుడు సిద్ధం చేసిన కథపై హీరో సంతృప్తి చెందారా లేదా అనే అంశంపై స్పష్టత లేకపోవడంతో చర్చలు ఇంకా కొలిక్కి రాలేదని తెలుస్తోంది. స్క్రిప్ట్ విషయంలో వస్తున్న ఈ రకమైన విభేదాల కారణంగా ఈ ప్రాజెక్ట్ మరింత ఆలస్యం కావచ్చని లేదా పూర్తిగా నిలిచిపోయే అవకాశాలు ఉన్నాయని టాలీవుడ్ వర్గాల్లో ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే ఈ ప్రచారంపై ఇప్పటివరకు మూవీ టీమ్ లేదా చిత్ర నిర్మాణ సంస్థ నుంచి ఎలాంటి అధికారిక స్పందన రాలేదు. చిత్ర యూనిట్ స్పందిస్తేనే ఈ వార్తలపై పూర్తి నిజానిజాలు బయటికి వచ్చే అవకాశం ఉంది. కాగా, బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించిన 'దేవర' సినిమా తర్వాత దాదాపు రెండేళ్లకు కొరటాల శివ ఈ కొత్త ప్రాజెక్ట్ను ప్రకటించిన విషయం తెలిసిందే. భారీ బడ్జెట్తో తెరకెక్కనున్న ఈ సినిమా చుట్టూ జరుగుతున్న అనూహ్య పరిణామాలు ప్రస్తుతం నందమూరి

నందమూరి బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్లో పట్టాలెక్కనున్న భారీ యాక్షన్ చిత్రం (NBK 112) నిలిచిపోయిందంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని చిత్ర బృందం ఖండించింది. ఈ వార్తల్లో ఏమాత్రం వాస్తవం లేదని, అవన్నీ కేవలం నిరాధారమైన వదంతులేనని స్పష్టం చేసింది. అభిమానులు ఇలాంటి అసత్య ప్రచారాలను నమ్మవద్దని కోరింది.ప్రస్తుతం బాలకృష్ణ, దర్శకుడు గోపీచంద్ మలినేని కాంబినేషన్లో వస్తున్న ‘NBK 111’ షూటింగ్లో బిజీగా ఉన్నారు. ఈ చిత్రానికి సంబంధించిన తన భాగాన్ని పూర్తి చేసిన వెంటనే, కొరటాల శివ ప్రాజెక్ట్ సెట్స్పైకి వెళ్తుందని చిత్ర యూనిట్ వెల్లడించింది. ఈ సినిమా ఆగిపోలేదని, ముందస్తు ప్రణాళిక ప్రకారమే షూటింగ్ ప్రారంభమవుతుందని స్పష్టతనిచ్చింది.ఈ చిత్రాన్ని జూన్ 25న అమరావతిలో పూజా కార్యక్రమాలతో అట్టహాసంగా ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ వేడుకకు మంత్రి నారా లోకేశ్ ముఖ్య అతిథిగా హాజరై ముహూర్తపు సన్నివేశానికి క్లాప్ కొట్టారు. సుమారు రూ. 150 కోట్ల భారీ బడ్జెట్తో తెరకెక్కుతున్న ఈ ప్రాజెక్ట్పై వస్తున్న ఊహాగానాలకు తాజా వివరణతో తెరపడింది

నటసింహం నందమూరి బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్లో ఓ భారీ క్రేజీ ప్రాజెక్ట్ తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ఈ సినిమాపై వస్తోన్న రూమర్స్కు మేకర్స్ క్లారిటీ ఇచ్చారు. నటసింహం నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna), స్టార్ డైరెక్టర్ కొరటాల శివ (Koratala Siva) కాంబినేషన్లో ఓ భారీ క్రేజీ ప్రాజెక్ట్ (NBK112) తెరకెక్కనున్న విషయం తెలిసిందే. అయితే, గత రెండు రోజులుగా బడ్జెట్ సమస్యల కారణంగా ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ నిలిచిపోయిందంటూ సోషల్ మీడియా, వెబ్ మీడియా సర్కిల్స్లో జోరుగా ప్రచారం సాగుతోంది. ఈ వార్తలు నందమూరి అభిమానుల్లో (Nandamuri Fans) తీవ్ర గందరగోళాన్ని సృష్టించాయి. ఈ నేపథ్యంలో వైరల్ అవుతున్న రూమర్లపై చిత్ర యూనిట్ స్పందిస్తూ అధికారికంగా క్లారిటీ ఇచ్చింది. బాలకృష్ణ - కొరటాల శివ సినిమా ఆగిపోయిందంటూ వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని మేకర్స్ స్పష్టం చేశారు. ‘‘నందమూరి బాలకృష్ణ, కొరటాల శివ ప్రాజెక్ట్పై సోషల్ మీడియాలో ప్రచారమవుతున్న ఎలాంటి రూమర్స్ను నమ్మవద్దు. ఈ ప్రాజెక్ట్ ఖచ్చితంగా పట్టాలెక్కుతుంది. ప్రస్తుతం దర్శకుడు గోపీచంద్ మలినేనితో బాలకృష్ణ చేస్తున్న NBK111 పూర్తయిన వెంటనే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది’’ అంటూ టీమ్ ఒక అధికారిక ప్రకటన విడుదల చేసింది. దీంతో ఈ ప్రాజెక్ట్పై వస్తున్న నిరాధారమైన రూమర్లకు పూర్తిగా తెరపడినట్లైంది. ‘అఖండ’, ‘వీరసింహారెడ్డి’, ‘భగవంత్ కేసరి’, ‘డాకు మహారాజ్’ వంటి వరుస విజయాలతో బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతున్న బాలయ్య, కొరటాల శివ వంటి కమర్షియల్ అండ్ మెసేజ్ ఓరియెంటెడ్ డైరెక్టర్తో జతకట్టనుండటంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. చిత్ర బృందం ఇచ్చిన స్పష్టతతో నందమూరి అభిమానులు ఊపిరి పీల్చుకుంటూ సంబరాలు చేసుకుంటున్నారు. ఎందుకంటే, ఈ సినిమాపై వారు ఎంతో నమ్మకంగా ఉన్నారు. బాలయ్యని ఇప్పటి వరకు చూపించని ఓ వైవిధ్యమైన పాత్రలో కొరటాల చూపిస్తారని ఆశపడుతున్నారు. అలాంటి ఆశలతో ఉన్న వారంతా.. సడెన్గా ఈ సినిమా

పాతికవారాలు ఆడితే ‘సిల్వర్ జూబ్లీ’ అంటాం. యాభై వారాలు సాగితే ‘గోల్డెన్ జూబ్లీ’, అరవై వారాలు చూస్తే ‘డైమండ్ జూబ్లీ’, డెబ్బైఐదు వారాలు పోతే ‘ప్లాటినమ్ జూబ్లీ’ అంటూ పిలుస్తారు. కానీ ‘ఫేక్ జూబ్లీస్’ కూడా ఉన్నాయని తెలుసా! జెన్ జీ కదం తొక్కుతూ జంతర్ మంతర్లో జాలం చేస్తే ప్రభుత్వమే దిగివచ్చింది. నీట్ లీక్కు బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాల్సి వచ్చింది. ఒక్క సల్మాన్ ఖాన్ మినహాయిస్తే మన దేశంలోని ఏ టాప్ స్టార్ కూడా కాక్రోచ్ జనతా పార్టీ ధర్నాకు మద్దతు పలకలేదు. దాంతో నవరాగాల, నవభావాల సాగుతున్న నవతరం తమ అభిమాన సినీస్టార్స్ను సైతం చిల్లపెంకులా తీసి పారేస్తున్నారు. యూత్ అలా సాగుతోంటే జెన్ ఎక్స్, జెన్ వై మాత్రం ఇంకా తమ అభిమాన హీరోల సినిమాలను ఆడకుండానే ఆడినట్లు చూపించి ఆనందించే ప్రయత్నంలో ఉన్నారు. మిల్లెనియల్స్గా పేరొందిన ఈ ఎక్స్, వై జనరేషన్స్ ఇప్పటికీ కులపిచ్చితో తమ అభిమానతారలకు జేజేలు పలుకుతున్నారు. వారి సినిమాలు బాక్సాఫీస్ వద్ద బాల్చీ తన్నేసినా ‘సూపర్ హిట్’ అంటూ కేకలు వేస్తుంటారు. కాసింత బాగున్న సినిమాను పగ్గాలు వేసి లాగించే ప్రయత్నాల్లో ఉంటారు. అలా సినిమాలను ఆడించాలంటే ఫ్యాన్స్ థియేటర్స్కు ఎదురిచ్చి మరీ ఆడించాల్సిందే. అయితే ఈ మధ్య ఈ ‘మిల్లేనియల్స్’ సరికొత్త జూబ్లీని కనుగొన్నారు. దానినే సినీజనం ‘ఫేక్ జూబ్లీ’ లేదా ‘దొంగ జూబ్లీ’ అంటున్నారు. పాతికవారాలు ఆడితే ‘సిల్వర్ జూబ్లీ’ అంటాం. యాభై వారాలు సాగితే ‘గోల్డెన్ జూబ్లీ’, అరవై వారాలు చూస్తే ‘డైమండ్ జూబ్లీ’, డెబ్బైఐదు వారాలు పోతే ‘ప్లాటినమ్ జూబ్లీ’ అంటూ పిలుస్తారు. అయితే ఈ ‘ఫేక్ జూబ్లీస్’ (Fake Jubilees)కు ఆ శ్రమ అక్కర్లేదు. ఈ జూబ్లీస్ ఎలా ఉంటాయంటే, అంతకు ముందు తమ స్టార్ హీరో నటించిన సినిమా ఆడిన థియేటర్ ముందు పోస్టర్ వేస్తారు. థియేటర్లో

Thottambedu: తొట్టంబేడు మండలంలో విజిబుల్ పోలీసింగ్ అవగాహన తొట్టంబేడు: ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు విజిబుల్ పోలీసింగ్లో భాగంగా ఈ రోజు సాయంత్రం BN కండ్రిగ సర్కిల్ సీఐ శ్రీ లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో తొట్టంబేడు ఎస్సై శ్రీ బాలకృష్ణ మరియు పోలీస్ సిబ్బంది ప్రభాకర్, ప్రతాప్ కలిసి కాసరం గ్రామాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా గ్రామ ప్రజలకు రాబోయే వినాయక చవితి పండుగ, పంచాయతీ ఎన్నికలు, మహిళల భద్రత, రోడ్డు భద్రత, గంజాయి నిర్మూలన, సైబర్ నేరాల నివారణ, బాల్యవివాహాల నిరోధం, నూతన చట్టాలు, డయల్ 112 తదితర అంశాలపై అవగాహన కల్పించారు. అనుమానాస్పద వ్యక్తులు, మాదకద్రవ్యాల వినియోగం లేదా విక్రయానికి సంబంధించిన సమాచారం, మహిళలు మరియు చిన్నారుల భద్రతకు సంబంధించిన సమస్యలు ఎదురైనప్పుడు వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు. అలాగే ప్రజలు పోలీసులతో సమన్వయంతో ఉంటూ, శాంతిభద్రతల పరిరక్షణకు సహకరించాలని పోలీసులు కోరారు

నటసింహం నందమూరి బాలకృష్ణ.. వయసు కేవలం ఒక నెంబర్ మాత్రమే అని నిరూపిస్తూ, బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బాక్సాఫీస్ దగ్గర జోరు చూపిస్తున్నారు. నటసింహం నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna).. వయసు కేవలం ఒక నెంబర్ మాత్రమే అని నిరూపిస్తూ, బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బాక్సాఫీస్ దగ్గర జోరు చూపిస్తున్నారు. ‘వీరసింహారెడ్డి’ వంటి మాస్ హిట్ తర్వాత ప్రస్తుతం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ‘NBK111’ తెరకెక్కుతోంది. ఈ సినిమాపై ఇండస్ట్రీలో భారీ అంచనాలు ఉన్న సంగతి తెలిసిందే. దీని తర్వాత టాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్లో ‘NBK112’ ప్రాజెక్ట్ లైన్లో ఉంది. అయితే, అనుకోకుండా ‘NBK111’ షూటింగ్ సమయంలో బాలయ్యకు గాయం కావడం, దానికి సర్జరీ జరగడంతో డాక్టర్లు కొద్దిరోజులు విశ్రాంతి తీసుకోమని సూచించారు. సినిమా పరిశ్రమలో ఒక స్టార్ హీరో లేదా అగ్ర దర్శకుడి షెడ్యూల్ మారితే, దాని ఎఫెక్ట్ వరుసగా మిగతా ప్రాజెక్టులపై పడుతుంది. ప్రస్తుతం బాలయ్య - కొరటాల శివ కాంబినేషన్ విషయంలో కూడా సరిగ్గా ఇదే జరుగుతోంది. నిజానికి ఈ క్రేజీ ప్రాజెక్ట్ ఈ ఏడాది ఆగస్టులోనే సెట్స్ పైకి వెళ్లాల్సి ఉంది. కానీ, బాలయ్య గాయం వల్ల ఈ సినిమా షూటింగ్ వచ్చే సమ్మర్కు వాయిదా పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతో కొరటాల శివ ప్రాజెక్ట్ మాత్రమే కాకుండా, బాలయ్య తర్వాత చేయాల్సిన మరికొన్ని సినిమాల షెడ్యూల్స్ కూడా రీ-షెడ్యూల్ కాక తప్పడం లేదట. ఈ లైనప్లో అత్యంత ఆసక్తికరమైన విషయం ఏంటంటే... కొరటాల శివ సినిమా పూర్తయిన వెంటనే, బ్లాక్బస్టర్ దర్శకుడు అనిల్ రావిపూడితో బాలయ్య ఓ సినిమా చేయాల్సి ఉందట. గతంలో వీరి కాంబినేషన్లో వచ్చిన ‘భగవంత్ కేసరి’ ఎంతటి ఘన విజయం సాధించిందో తెలియంది కాదు. అయితే, బాలయ్య-కొరటాల సినిమా ఆలస్యం కానుండటంతో అనిల్ రావిపూడి తన తర్వాతి ప్రాజెక్ట్ ప్లానింగ్ను మార్చుకోవాలని చూస్తున్నట్లు ఫిలిం నగర్

10TV గ్లోబల్ ఫుట్ప్రింట్స్ కాఫీ టేబుల్ బుక్ ఆవిష్కరణ కార్యక్రమంలో బాలకృష్ణ తాటి బాలకృష్ణ టాటి వింటేజ్ కాఫీ అండ్ బెవరేజెస్ లిమిటెడ్ 10టీవీ గ్లోబల్ ఫుట్ ఫ్రింట్స్ కాఫీ టేబుల్ బుక్(10TV Global Footprints) ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నారు. అవార్డు కూడా అందుకున్నారు. ఇతర దేశాల్లో తాము సేవలు అందిస్తున్నాం అంటూ చెప్పుకొచ్చారు. ఈ వార్తకు సంబంధించిన

ముందు బాబాయ్.. ఇప్పుడు అబ్బాయ్.. గాయాలు వేర్వేరైనా సర్జరీలు మాత్రం కామన్ అయిపోయాయి. బాలయ్య ఇంకా కోలుకోకముందే.. ఎన్టీఆర్ కూడా సర్జరీ చేయించుకున్నారు. అయితే వీళ్ల శస్త్రచికిత్సల కారణంగా సెట్స్ మీదున్న సినిమాల పరిస్థితి ఏంటి…? నందమూరి హీరోల గాయాల ప్రభావం రిలీజ్ డేట్స్పై పడబోతుందా..? NBK111, డ్రాగన్ డేట్స్లో ఏమైనా మార్పులు జరగబోతున్నాయా..? జూనియర్ ఎన్టీఆర్ కూడా సర్జరీ వైపు వెళ్లడంతో అభిమానులు కంగారు పడుతున్నారు. అయితే ఆయనకేం కాలేదు బాగానే ఉన్నారు.. గాయం పెద్దది కాకుండా వైద్యుల సలహా మేరకే సర్జరీ చేయించుకుంటున్నారని ఎన్టీఆర్ టీం చెప్తున్న మాట. గాయం కారణంగా ఇప్పటికే మూడు వారాలుగా డ్రాగన్ షూట్ ఆగింది.. సర్జరీ కాబట్టి కనీసం మరో రెండు నెలలు తారక్ కెమెరా ముందుకొచ్చే అవకాశమే లేదు. ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న డ్రాగన్ షూట్ మొన్నటి వరకు నాన్ స్టాప్గా జరిగింది. ముందు 2026లోనే రిలీజ్ అనుకున్నా.. 2027, జూన్ 11కి వాయిదా వేసారు మేకర్స్. అయితే ఇప్పుడున్న పరిస్థితులు చూస్తుంటే అప్పటికైనా సినిమా రెడీ అవుతుందా అనేది అనుమానమే. పైగా ఇది 2 పార్ట్స్ సినిమా అంటున్నారు. మరోవైపు బాలయ్య గాయం గోపీచంద్ మలినేని సినిమాపై తీవ్రప్రభావం చూపిస్తుంది. కాకినాడ పోర్టులో షూట్ చేస్తున్నపుడు బాలయ్య మోకాలికి పెద్ద గాయమే అయింది. ఆయనకు త్వరగా తగ్గాలని ప్రత్యేక పూజలు కూడా చేయించారు గోపీచంద్. ముందు 2026 దసరాకే NBK111 రిలీజ్ ప్లాన్ చేసినా పరిస్థితులు చూస్తుంటే 2027 సంక్రాంతికి కూడా రావడం కష్టమే అనిపిస్తుంది. ఇక కొరటాల సినిమాపైనా బాలయ్య గాయం ఎఫెక్ట్ ఉంది. మొత్తానికి బాబాయ్-అబ్బాయిల గాయాలు రిలీజ్ డేట్స్ను మార్చేలా ఉన్నాయిప్పుడు. భారత్కు నాసా పిలుపు.. చందమామపై ఇల్లు కడదామంటూ ఆహ్వానం పిల్లలకోసం తల్లి సాహసం.. ఒళ్లు గగుర్పొడిచే వీడియో! నడిరోడ్డుపై వింత ఆకారం.. బొమ్మ అనుకొని పట్టుకోగా షాక్ ఏటా వెయ్యి కోట్ల గుడ్లు వృథా.. భారత్పై
నట సింహం నందమూరి బాలకృష్ణ , యంగ్ డైరెక్టర్ బాబీ కొల్లి కాంబినేషన్లో వచ్చిన ‘డాకు మహారాజ్’ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సాధించి, వసూళ్ల సునామీ సృష్టించిన సంగతి తెలిసిందే. ఫస్ట్ డే రూ.56 కోట్ల గ్రాస్ రాబట్టి, బాలయ్య కెరీర్లోనే అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాల్లో ఒకటిగా నిలిచింది. తమన్ అందించిన స్వరాలు, బీజీఎం సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. ముఖ్యంగా మాస్ ప్రేక్షకులను ఊపేసిన ‘దబిడి దిబిడి’ సాంగ్ సోషల్ మీడియాలో ట్రెండ్ క్రియేట్ చేసింది. అయితే ఈ పాటలోని ఓ డాన్స్ మూమెంట్ తీవ్ర విమర్శలకు, వివాదానికి దారితీసింది. దీనిపై సోషల్ మీడియాలో నెటిజన్లు రెండు వర్గాలుగా విడిపోయి చర్చించుకున్నారు. బాలయ్య లాంటి సీనియర్ హీరో ఇలాంటి స్టెప్ వేయడం ఏంటని కొందరు, మిగతా హీరోలు తక్కువేమీ కాదని మరికొందరు ఇలా ఎవరి వెర్షన్లో వారు వాదోపవాదాలు చేసుకుంటూ కొంతకాలం చర్చ కొనసాగించారు.* కొడుక్కి రామ్చరణ్’ పేరు... అభిమాని ప్రేమకు చలించి పోయిన చిరంజీవి, ఊహించని సర్ ప్రైజ్ఈ పాటలోని వివాదాస్పద స్టెప్ క్రియేట్ చేసిన ప్రముఖ కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ ఏడాదిన్నర తర్వాత తాజాగా స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆ డాన్స్ మూమెంట్ కంపోజ్ చేసినందుకు తానెంతో పశ్చాత్తాపపడుతున్నానని తాజాగా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. మాస్ ట్యూన్కి తగ్గట్లుగానే ఆ సీక్వెన్స్ క్రియేట్ చేశానని, అయితే ప్రేక్షకులు దానిని వేరే ఉద్దేశంతో అర్థం చేసుకుని వివాదాస్పదం చేస్తారని తాను ఊహించలేదని చెప్పారు. ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. ట్రెండ్ అయిన ఆ స్టెప్ కొరియోగ్రఫీ చేసింది తానే అనే విషయం చాలామందికి తెలియదని కూడా ఆయన వ్యాఖ్యానించారు.* మెగా ఆఫర్ కొట్టేసిన మీనాక్షి చౌదరి... చిరంజీవి ' మెగా 158 'లో కీలక పాత్ర ?ఈ పాటకు సంబంధించి రేగిన వివాదంపై హీరోయిన్ ఊర్వశీ రౌతేలా గతంలోనే క్లారిటీ ఇచ్చారు. బాలకృష్ణ ఒక లెజెండ్ అని

కిరణ్ కుమార్ శర్మ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్లో ఛీఫ్ సబ్ ఎడిటర్గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాలు కూడా రాస్తుంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. NBK - Koratala Siva Big update: బాలకృష్ణ, కొరటాల శివ సినిమా ఆగష్టు నెల మూడో వారం నుంచే సెట్స్ పైకి వెళ్లాలి. ఇప్పటికే కొరటాల శివ ఈ సినిమాకు సంబంధించిన రెగ్యులర్ షూటింగ్ను ప్రారంభించాలని మేకర్స్ ప్లాన్ చేసినట్లు సమాచారం. కానీ బాలకృష్ణకు మోకాలి గాయం కావడంతో ఆ షెడ్యూల్ను ప్రస్తుతానికి వాయిదా వేసారు. దీంతో షూటింగ్ ప్రారంభం మరికొంత ఆలస్యం కానుంది. సెప్టెంబర్ రెండో వారం రెగ్యులర్ షూటింగ్.. అయితే సినిమా పనులకు మాత్రం అలాగే కొనసాగుతుంది. బాలయ్య లేని సీన్స్ను కొన్ని పిక్చరైజ్ చేయాలనే నిర్ణయానికి వచ్చారు. ఇందులో భాగంగా సెప్టెంబర్ రెండో వారం నుంచి ఓ కీలకమైన షెడ్యూల్ను ప్రారంభించేందుకు ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. ఈ షెడ్యూల్లో బాలకృష్ణ లని సీన్స్ ఉండనున్నాయి. అంటే హీరో లేకుండా తెరకెక్కించాల్సిన సన్నివేశాలను ముందుగా పూర్తి చేస్తున్నారు. ఇందుకోసం దాదాపు 15 రోజులకు పైగా షూటింగ్ నిర్వహించే అవకాశం ఉందని ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. ఇక ఈ సినిమా కథ, కథనానికి సంబంధించి కూడా ఆసక్తికరమైన విషయాలు బయటకు వస్తున్నాయి. బాలయ్యను ఇప్పటివరకు చూసిన మాస్ యాంగిల్కు భిన్నంగా.. ఈ సినిమాలో ఫ్యామిలీ ఎమోషన్స్కు ఎక్కువ ప్రాధాన్యత ఉండబోతున్నట్లు తెలుస్తోంది. కుటుంబ సంబంధాలు, భావోద్వేగాలు కథలో కీలకంగా ఉండేలా దర్శకుడు కొరటాల శివ కథను సిద్ధం చేశారట.గతంలో బాలయ్య ఎన్నో ఫ్యామిలీ ఓరియంటెడ్ మూవీస్లో మెప్పించిన సంగతి తెలిసిందే కదా. ఇపుడు

టాలీవుడ్ నటి అనిత చౌదరి గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. చత్రపతి సినిమాలో సూరీడు అనే డైలాగ్ ద్వారా మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్నారు. తెలుగులో అనేక చిత్రాల్లో నటించి మెప్పించారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తన నటనా ప్రస్థానం, వ్యక్తిగత జీవితంలో ఎదురైన కష్టాలు, వాటిని ధైర్యంగా ఎదుర్కొని ముందుకు సాగుతున్న తీరును పంచుకున్నారు. ఆమె తన కెరీర్లో సపోర్టింగ్ పాత్రల నుండి తల్లి పాత్రల వరకు అనేక విభిన్న పాత్రలలో నటించి మెప్పించారు. ఉయ్యాల జంపాల, మెంటల్ మదిలో, నిర్మలా కాన్వెంట్, వరుడు వంటి సినిమాలలో ఆమె నటనకు మంచి గుర్తింపు లభించింది. అయితే, కొన్ని అదృష్టాన్ని కోల్పోయిన సంఘటనలు కూడా ఆమె జీవితంలో ఉన్నాయి. కార్తికేయ 2 సినిమాలో ఒక ముఖ్యమైన పాత్ర కోసం ఢిల్లీ వెళ్లడానికి సిద్ధంగా ఉన్న సమయంలో, రెండవ వేవ్ కారణంగా అది వాయిదా పడింది. ఆ తర్వాత ఆమె పాత్రనే తొలగించారని తెలిసింది. అలాగే బొమ్మరిల్లు సినిమాలో సురేఖ వాణి చేసిన పాత్రను చేయాలనుకున్నప్పటికీ, ఆమె అమెరికాలో చిక్కుకుపోవడం వల్ల ఆ అవకాశం చేజారింది. ఆ పాత్రకు సురేఖ వాణిని తానే సిఫార్సు చేశానని అనిత తెలిపారు. అనిత చౌదరి జీవితంలో అనేక ప్రమాదాలు జరిగాయి. ఆమె డిస్క్ విరిగిపోవడం, కాలర్ బోన్ విరగడం, మోకాళ్లకు గాయాలు కావడం వంటి బాధలను అనుభవించారు. ఒకానొక సందర్భంలో, ఆమెకు డిస్క్ సమస్య తీవ్రమై, కుడి చేయి , కుడి కాలు పని చేయడం మానేశాయి. ఆ సమయంలో ఆమెకు తక్షణ సర్జరీ అవసరమని వైద్యులు సూచించారు. కానీ ఆమె అమెరికాకు వెళ్లి చికిత్స చేయించుకోవాలని భావించారు. అప్పుడు ఆమె అభిమాని ద్వారా బాలకృష్ణ గారికి ఈ విషయం తెలిసింది. ఊహించని విధంగా బాలకృష్ణ గారు ఆసుపత్రికి వచ్చి, డాక్టర్లతో మాట్లాడారు. తమ ఆసుపత్రి నుండి న్యూరోసర్జన్లను పిలిపించి, అనిత బంధువులతో, ఆమె భర్తతో ఫోన్లో మాట్లాడి, సర్జరీ చేయించుకోవాల్సిన