© 2026 nimisham.in



Yash’s Toxic has turned into a major disaster in its English version, with the experiment failing badly at the box office. Despite… The post Toxic English version turns into a disaster first appeared on Latest Telugu cinema news | Movie reviews | OTT Updates, OTT.

గార్గోయెల్ స్టోరీ: ఆ నగరంలో జనాలు నిద్రపోతారు..దెయ్యాలు కాపలా కాస్తాయి..ఎక్కడుందో తెలుసా..!

Raaz Actress: ఒకప్పుడు భయంకరమైన లుక్తో ప్రేక్షకులను వణికించిన ‘రాజ్’ సినిమా నటి మాలినీ శర్మ ఇప్పుడు మరోసారి వార్తల్లో నిలిచారు. దాదాపు రెండు దశాబ్దాలుగా బాలీవుడ్కు దూరంగా ఉంటున్న మాలినీ శర్మ ప్రస్తుతం సోషల్ మీడియాలో ఒక్కసారిగా వైరల్గా మారారు. ఆమెను గుర్తుపట్టిన అభిమానులు పెద్ద ఎత్తున ఫోన్ కాల్స్, మెసేజ్లు చేయడంతో ఆమె కూడా ఆశ్చర్యానికి గురయ్యారు. అసలు ఇంతకాలం మాలినీ శర్మ ఎక్కడ ఉన్నారు? ఇప్పుడు ఏం చేస్తున్నారు? 2002లో విక్రమ్ భట్ దర్శకత్వంలో తెరకెక్కిన హారర్ మూవీ ‘రాజ్’ అప్పట్లో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. బిపాషా బసు, డినో మోరియా ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాలో మాలినీ శర్మ దెయ్యం పాత్రలో హల్చల్ చేసింది. పెద్దగా డైలాగ్స్ లేకపోయినా, ఆమె లుక్, హావభావాలు, భయపెట్టే స్క్రీన్ ప్రెజెన్స్ ప్రేక్షకుల ఒంట్లో వణుకు పుట్టించాయి. దీంతో ఆ సినిమా చూసిన చాలామందికి మాలినీ శర్మ పోషించిన దెయ్యం పాత్ర ఇప్పటికీ గుర్తుండిపోయింది. అయితే ‘రాజ్’ తర్వాత మాలినీ శర్మ కెరీర్ మాత్రం ఊహించిన స్థాయిలో కొనసాగలేదు. మోడల్గా కెరీర్ ప్రారంభించిన ఆమె, సినిమాల్లోకి రాకముందు పలు మ్యూజిక్ వీడియోల్లోనూ కనిపించారు. ‘ఆప్కే ప్యార్ మే’ వంటి పాటల్లో కనిపించి గుర్తింపు తెచ్చుకున్నారు. ‘క్యాట్స్’ అనే టీవీ సిరీస్లో కూడా నటించారు. కానీ బాలీవుడ్లో ఎక్కువకాలం కొనసాగకుండా ఆమె క్రమంగా సినిమాలకు దూరమయ్యారు. సినీ ప్రపంచానికి దూరమైన తర్వాత మాలినీ శర్మ తన జీవితాన్ని పూర్తిగా మార్చుకున్నారు. సినిమా షూటింగ్స్, కెమెరాలు, గ్లామర్ ప్రపంచానికి దూరంగా ప్రకృతి ఒడిలో ప్రశాంతమైన లైఫ్ స్టైల్ ను గడుపుతున్నారు. ప్రస్తుతం పూణే సమీపంలోని సహ్యాద్రి కొండల్లో ‘ది స్లో లోకల్’ అనే ఫామ్స్టేను నిర్వహిస్తున్నారు. ప్రకృతి మధ్య ప్రశాంతంగా గడపాలనుకునే వారికి ఈ ఫామ్స్టే ఒక ప్రత్యేక అనుభూతిని అందించేలా ఉంటుంది. ఇటీవల సోషల్ మీడియాలో మాలినీ శర్మకు సంబంధించిన కొన్ని

The cycle of heartbreak is familiar to job seekers everywhere: They see an ad for a role with great pay and potential, spend time customizing a cover letter and resume, hit submit, and then nothing. Sure, applications sometimes fall into a black hole

Actor and BJP MP Kangana Ranaut has reacted to the shocking incident in Bengaluru where a woman and her lover killed her husband as well as her 5-year-old son. Kangana pointed out how such cases have seen a rise in India in the last few months, and warned agai

Ananya appeared in Bollywood films 7 Hours To Go, The Final Exit and Ghost. She also featured in music videos for T Series, Zee Music and Times Music

Maharashtra Hostel : మహారాష్ట్రలోని అమరావతిలో ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తున్న డోమా ట్రైబల్ ఆశ్రమ్ స్కూల్ హాస్టల్లో దెయ్యాలు, అతీంద్రియ శక్తులు ఉన్నాయనే వదంతులు తీవ్ర కలకలం రేపాయి. రాత్రివేళల్లో కాలి గజ్జల శబ్దాలు, వింత నవ్వులు, ఏడుపులు వినిపిస్తున్నాయని కొందరు విద్యార్థులు ఫిర్యాదు చేయడంతో ఆందోళన రేకిత్తించింది. ఈ ఘటనల నేపథ్యంలో హాస్టల్లోని మొత్తం 608 మంది విద్యార్థులు ఇళ్లకు వెళ్లిపోయినట్లు సమాచారం. వీరిలో 263 మంది బాలురు, 345 మంది బాలికలు ఉన్నారు. ముఖ్యంగా పలువురు బాలికలు రాత్రి వేళల్లో అసాధారణ శబ్దాలు వింటున్నట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయుడు సంజయ్ చౌదరి తెలిపారు. Read Also : 10TV Global Footprints : ఇలాంటి ఈవెంట్ నుంచి నేను చాలా నేర్చుకోవాలి.. హీరో శ్రీకాంత్ ఫిర్యాదులను అధికారులు సీరియస్గా తీసుకుని, కొంతమంది బాలికలను ఆసుపత్రికి తరలించి మానసిక వైద్యుడితో పరీక్షలు చేయించినట్లు వెల్లడించారు. పరీక్షల అనంతరం, వారి లక్షణాలు తీవ్రమైన హిస్టీరియా వంటి పరిస్థితికి సంబంధించినవై ఉండొచ్చని వైద్యుడు సూచించినట్లు చౌదరి తెలిపారు. అయితే, దెయ్యాల వదంతులపై అధికారికంగా ఎలాంటి నిర్ధారణ లేదు. భయాందోళనల కారణంగానే విద్యార్థులు హాస్టల్ ఖాళీ చేసినట్లు తెలుస్తోంది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది

మహారాష్ట్రలోని ఒక ప్రభుత్వ రెసిడెన్షియల్ ఆశ్రమ పాఠశాలలో చోటుచేసుకున్న విచిత్ర సంఘటన తీవ్ర కలకలం రేపుతోంది. విద్యార్థుల్లో హఠాత్తుగా ఏడవడం, గట్టిగా నవ్వడం, అరవడం వంటి భయానక లక్షణాలు కనిపించడం, దానికి తోడు బడిలో దెయ్యం ఉందనే పుకార్లు వ్యాపించడంతో 608 మంది విద్యార్థులు హాస్టల్ ఖాళీ చేసి వెళ్లారు.. ఇంటర్నెట్ డెస్క్: మహారాష్ట్రలోని మేల్ఘాట్ జిల్లా, చిఖల్దారా తాలూకాలో ఉన్న డోమా ప్రభుత్వ రెసిడెన్షియల్ ఆశ్రమ పాఠశాలలో ఒక వింత, భయానక సంఘటన చోటుచేసుకుంది. ఈ పాఠశాలలో ఉంటూ చదువుకుంటున్న విద్యార్థుల్లో ఉన్నట్టుండి విచిత్రమైన లక్షణాలు కనిపించడం తీవ్ర కలకలం రేపింది. కొద్ది రోజుల క్రితం ఒక విద్యార్థిని కారణం లేకుండా ఏడవడం, బిగ్గరగా నవ్వడం, గట్టిగా అరవడం, స్పందన లేకుండా ఒక్కచోటే ఉండిపోవడం వంటి లక్షణాలకు గురైంది. అనతికాలంలోనే ఈ వింత ప్రవర్తన ఇతర విద్యార్థినులకు కూడా వేగంగా వ్యాపించడంతో, ఆవరణలో దెయ్యం తిరుగుతోందనే వదంతులు ఒక్కసారిగా దావానలంలా వ్యాపించాయి. ఈ భయానక వాతావరణంతో తీవ్ర ఆందోళనకు గురైన తల్లిదండ్రులు తమ పిల్లల భద్రత కోసం పాఠశాలకు పరుగులు తీశారు. మొత్తం 608 మంది విద్యార్థులను వారి తల్లిదండ్రులు ఇళ్లకు తీసుకెళ్లడంతో శుక్రవారం నాటికి ఆశ్రమ పాఠశాల పూర్తిగా ఖాళీ అయింది. పరిస్థితిని చక్కదిద్దేందుకు అమరావతి నుంచి ప్రత్యేక కౌన్సెలింగ్ బృందాన్ని పిలిపించినప్పటికీ, ఈ ప్రవర్తనకు గల మూల కారణాన్ని కచ్చితంగా గుర్తించలేకపోయారు. అయితే, ఇది తీవ్రమైన మానసిక ఒత్తిడి వల్ల కలిగే మాస్ హిస్టీరియా కావచ్చునని ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్యాధికారి డాక్టర్ అంకిత్ రాథోడ్ అభిప్రాయపడ్డారు. మరోవైపు గ్రామాల్లో నెలకొన్న భయాందోళనలను తగ్గించేందుకు కూడా కౌన్సెలింగ్ కొనసాగుతోంది. ఇరాన్ ముప్పు నుంచి తప్పించుకునేందుకు అలా చేశా: డొనాల్డ్ ట్రంప్

Ghost scare in Hostel : మహారాష్ట్రలోని అమరావతి జిల్లాలో ఓ ప్రభుత్వ ఆశ్రమ పాఠశాలలో వింత ఘటన కలకలం రేపింది. హాస్టల్లో గజ్జెల శబ్దాలు, నవ్వులు, ఏడుపులు వినిపిస్తున్నాయంటూ కొందరు విద్యార్థినులు చెప్పడంతో భయాందోళనలు మొదలయ్యాయి. ఈ విషయం క్రమంగా హాస్టల్ మొత్తం వ్యాపించడంతో.. ఏకంగా 608 మంది విద్యార్థులు భయంతో ఇళ్లకు వెళ్లిపోయారు. అమరావతి జిల్లా మెల్ఘాట్ ప్రాంతంలోని డోమా ప్రభుత్వ ఆశ్రమ పాఠశాల హాస్టల్లో మొత్తం 608 మంది విద్యార్థులు ఉన్నారు. వీరిలో 263 మంది బాలురు, 345 మంది బాలికలు ఉన్నారు. వీరంతా హాస్టల్ను విడిచి తమ ఇళ్లకు వెళ్లిపోయారు. కొందరు విద్యార్థినులు రాత్రివేళల్లో వింత శబ్దాలు వినిపిస్తున్నాయని ఫిర్యాదు చేశారు. గజ్జెలు మోగినట్లు, ఎవరో నవ్వుతున్నట్లు, ఏడుస్తున్నట్లు శబ్దాలు వినిపించాయని వారు చెప్పినట్లు అధికారులు తెలిపారు. దీంతో హాస్టల్లో విద్యార్థులు, విద్యార్థినులు భయాందోళనకు గురై హాస్టల్ విడిచివెళ్లిపోయినట్లు అధికారులు పేర్కొన్నారు. ఫిర్యాదులు చేసిన విద్యార్థులను ఆసుపత్రికి తీసుకెళ్లి మానసిక వైద్య నిపుణులతో పరీక్షలు చేయించారు. కొందరిలో తీవ్రమైన హిస్టీరియా వంటి లక్షణాలు ఉండొచ్చని వైద్యులు సూచించినట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయుడు సంజయ్ చౌదరి తెలిపారు. ప్రస్తుతం విద్యార్థులకు కౌన్సెలింగ్ ఇస్తూ వారి భయాన్ని తగ్గించే ప్రయత్నం చేస్తున్నామని వెల్లడించారు. వైద్యాధికారి మాట్లాడుతూ.. ఇది మానసిక ఆరోగ్యానికి సంబంధించిన పరిస్థితి కావచ్చని, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు భయపడాల్సిన అవసరం లేదని తెలిపారు. విద్యార్థుల్లో నెలకొన్న భయాన్ని తొలగించేందుకు పాఠశాల యాజమాన్యం, ఆరోగ్య శాఖ అధికారులు చర్యలు చేపట్టారు. విద్యార్థులతో మాట్లాడి అవగాహన కల్పించారు. విద్యార్థుల చదువుకు అంతరాయం కలగకుండా సాధారణ పరిస్థితులను పునరుద్ధరించేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు
Balaji Srinivasan left the US and took his experiment to build a new kind of society to Malaysia s $100 billion ghost city, Forest City. His Network School attracted residents who wanted to live around shared ideas about technology and community, but a local c
In the summer of 1862, gold was discovered along Grasshopper Creek in southwestern Montana, setting off a rush that transformed a remote mining camp into a booming frontier town. Bannack quickly attracted prospectors, merchants, gamblers and other adventurers

What happened to a young medical professional riding a scooter should not be dismissed as an ordinary road accident. If the reported sequence of events is correct that a drunken young man first hit her scooter from behind and then, after she objected or confro