© 2026 nimisham.in


శ్రీశైలంలో దసరా శరన్నవరాత్రి మహోత్సవాలకు సిద్ధమవుతున్న అధికారులు..

దసరా నాటికి టెర్మినల్ ప్రారంభించాలనుకుంటున్నాం: రామ్మోహన్ నాయుడు

2026 దసరా క్లాష్: అన్ని డౌట్స్ క్లియర్.. తలైవర్ తో పోటీకి సై అంటున్న యువ హీరోలు

Telangana: తెలంగాణ మహిళలకు రేవంత్ సర్కార్ దసరా గిఫ్ట్.. ఈ సారి ముందుగానే.. రెడీగా ఉండండి..

pandanti kapuram review krishna classic movie that challenged anr dasara bullodu superstar 1st golden jubilee hit 8w4nymc

మోస్ట్ వాంటెడ్ 'కామ్రేడ్ కళ్యాణ్'.. శ్రీవిష్ణు నయా కామెడీ ఎంటర్టైనర్ టీజర్ వచ్చేసింది!
Nani: వారం రోజులు ఆలస్యంగా 'ది ప్యారడైజ్'?... ఒక్క పోస్ట్తో క్లారిటీ ఇచ్చిన మేకర్స్

విజయవాడ కనకదుర్గమ్మ దసరా ఉత్సవాల తేదీలు ఫైనల్

Natural Star Nani is coming to show his power with his mass action entertainer The Paradise. The film directed by Srikanth Odela is releasing on 24 September and expectations are high as Nani and Srikanth Odela earlier came up with the mass film Dasara

Aniesh is making an unconventional debut with Itllu Arjuna, taking on the challenging role of a mute character in his very first film. His pairing with Anaswara Rajan has already caught the attention of moviegoers, with their on-screen chemistry becoming a maj

Mokshagna: బాలయ్య వారసుడి ఎంట్రీ ఫిక్స్.. దసరాకు లాంచ్.! డైరెక్టర్ ఎవరంటే.? Mokshagna: నందమూరి నటవారసుడు మోక్షజ్ఞ సినీ రంగప్రవేశం ఎట్టకేలకు ఖాయమైనట్లు తెలుస్తోంది. 'బింబిసార' ఫేమ్ వశిష్ట దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కనుంది. టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న నందమూరి నటవారసుడు మోక్షజ్ఞ సినీ రంగప్రవేశం గురించి తాజా సమాచారం సినీ సర్కిల్లో విపరీతంగా వైరల్ అవుతోంది. నందమూరి బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ ఎంట్రీ ఎట్టకేలకు ఖాయమైనట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది. టాలెంటెడ్ డైరెక్టర్ వశిష్ట దర్శకత్వంలో ఈ భారీ సినిమా తెరకెక్కనుందని సమాచారం. ఇప్పటికే 'బింబిసార' సినిమాతో భారీ విజయాన్ని అందుకున్న వశిష్ట ఈ ప్రాజెక్ట్ను ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించడానికి సన్నాహాలు చేస్తున్నారు. అటు మెగాస్టార్ చిరంజీవితో దర్శకుడు వశిష్ట 'విశ్వంభర' అనే సినిమా చేస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించిన కథా చర్చలు పూర్తిగా ముగిశాయని, స్క్రిప్ట్ కూడా సిద్ధంగా ఉందని సినీ వర్గాలు వెల్లడించాయి. రాబోయే దసరా పండుగ సందర్భంగా ఈ సినిమాను లాంఛనంగా ప్రారంభించడానికి మేకర్స్ అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. అట్టహాసంగా ప్రారంభోత్సవం నిర్వహించి సినిమాను అధికారికంగా ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. అయితే నందమూరి బాలకృష్ణకు ఇటీవల స్వల్పంగా గాయం కావడం, ఆ తర్వాత వైద్యుల పర్యవేక్షణలో శస్త్రచికిత్స జరగడం వల్ల ఈ ప్రకటన కొద్దిగా ఆలస్యమైనట్లు సమాచారం. ప్రస్తుతం బాలకృష్ణ కోలుకుంటున్న తరుణంలో త్వరలోనే ఈ ప్రాజెక్ట్పై మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉంది. నందమూరి అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ ఎంట్రీ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. వశిష్ట టేకింగ్ తో పాటు మోక్షజ్ఞ స్క్రీన్ ప్రెజెన్స్ ఎలా ఉండబోతుందనే అంశంపై టాలీవుడ్లో విపరీతమైన చర్చ జరుగుతోంది. ఈ సినిమాతో మోక్షజ్ఞ హీరోగా ఎలాంటి విజయాలను అందుకుంటారో చూడాలి. త్వరలోనే చిత్ర యూనిట్ నుంచి అధికారిక ప్రకటన వెలువడనుంది. 2017లో వెబ్ జర్నలిస్ట్గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్సైట్స్లో

నందమూరి అభిమానులకు ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న నిరీక్షణకు తెరపడే రోజు రాబోతుంది. చాలా కాలంగా అదిగో ఇదిగో అంటూ వస్తున్న నందమూరి నటసింహం బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ తేజ వెండితెర అరంగేట్రానికి రంగం సిద్ధమైంది. ‘బింబిసార’, ‘విశ్వంభర’ వంటి ప్రతిష్టాత్మక చిత్రాల దర్శకుడు వశిష్ట ఈ ప్రాజెక్ట్కి దర్శకత్వం వహించబోతున్నారనే ప్రచారం ఇండస్ట్రీ వర్గాల్లో జోరుగా సాగుతోంది. వాస్తవంగా హనుమాన్ దర్శకుడు ప్రశాంత్ వర్మ డైరెక్షన్ లో మోక్షు ఎంట్రీకి అన్ని ప్లాన్ చేసి చివరి నిమిషంలో ఆ సినిమాను క్యాన్సిల్ చేసారు. ఇక దాదాపు ఏడాది తర్వాత లాంగ్ గ్యాప్ తీసుకుని ఎంట్రీకి రెడీ అవుతున్నాడు మోక్షు. మోక్షజ్ఞ ఎంట్రీ కోసం దర్శకుడు వశిష్ట ఒక వినూత్నమైన కథను సిద్ధం చేశారని, దానికి బాలయ్య కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని టాక్. రాబోయే దసరా పండగ పర్వదినాన ఈ చిత్రాన్ని లాంఛనంగా పూజా కార్యక్రమాలతో ప్రారంభించేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఈ ప్రకటనతో నందమూరి అభిమానుల్లో ఉత్సాహం రెట్టింపైంది. నిజానికి, ఈ పాటికే ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. అయితే ఇటీవల బాలకృష్ణ యాక్షన్ సీన్ షూటింగ్లో గాయపడటం, ఆ తర్వాత ఆయన మోకాలికి సర్జరీ జరగడం వంటి ఊహించని పరిణామాల వల్ల ఈ ప్రకటన కాస్త ఆలస్యమైంది. బాలయ్య కోలుకోవడానికి సమయం పట్టడంతో ఈ గ్రాండ్ అనౌన్స్మెంట్ను వాయిదా వేయాల్సి వచ్చిందట. ఇక ఇప్పుడు బాలయ్య కూడా రికవరీ అవడం, పరిస్థితులు అన్ని అనుకూలించడంతో దసరా సందర్భంగా ఈ క్రేజీ ప్రాజెక్ట్ను అధికారికంగా ప్రకటించేందుకు సన్నాహాలు చేస్తున్నారు

నాగచైతన్య (Naga Chaitanya) హీరోగా తెరకెక్కుతోంది ‘వృషకర్మ’ (Vrushakarma) సినిమా. సినిమా షూటింగ్ దాదాపు కొలిక్కి వచ్చేసింది. కానీ యూనిట్ మాత్రం ఇంకా విడుదల తేదీ ప్రకటించలేదు. దీనికి గల కారణాన్ని బయటపెట్టాడు దర్శకుడు కార్తీక్ దండు. ఫాంటసీ-థ్రిల్లర్ కాన్సెప్టుతో వస్తున్న ఈ సినిమాలో గ్రాఫిక్ వర్కుకు ఎక్కువ ప్రాధాన్యం ఉంది. ఇప్పటికే విజువల్ ఎఫెక్టుల కోసం కంటెంట్ ఇచ్చేశారు. కానీ ఆ కంపెనీలు ఇంకా డెలివరీ చేయలేదు. అవి వచ్చిన తర్వాత ఎలాగూ కరెక్షన్లు ఉంటాయి. సో.. ఈలోగా రిలీజ్ డేట్ ఇస్తే, గ్రాఫిక్స్ విషయంలో కాంప్రమైజ్ అవ్వాల్సి వస్తుందనేది దర్శకుడి ఆలోచన. అందుకే విడుదల తేదీ ప్రకటించలేదంటున్నాడు కార్తీక్. అయితే సినిమాను దసరా బరిలో నిలిపేందుకు 90 శాతం అవకాశాలున్నాయని మాత్రం చెప్పుకొచ్చాడు. ప్రాచీన కాలపు రహస్యాలు, ఎవరికీ తెలియని పురాణ నేపథ్యం, దాగివున్న నిధులు-శక్తులు, వాటి చుట్టూ తిరిగే మిస్టరీ నేపథ్యంలో ఈ కథ సాగుతుంది. సినిమాలో నాగచైతన్య సరసన మీనాక్షి చౌదరి (Meenakshi Chaudhary) హీరోయిన్గా నటిస్తోంది.అజనీశ్ లోక్ నాధ్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు

Naga Chaitanya is currently busy with his mystic thriller Vrushakarma. The film directed by Karthik Varma Dandu of Virupaksha fame is progressing at a brisk pace
హైదరాబాద్లో కీలకమైన ఉప్పల్–నారపల్లి ఎలివేటెడ్ కారిడార్ పనులపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది. పనులు నత్తనడకన సాగుతుండటంపై రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి జాతీయ రహదారుల అధికారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. 2026 దసరా నాటికి కారిడార్ను ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వం ఇప్పటికే మాట ఇచ్చిందని, ఇకపై ఎలాంటి జాప్యాన్ని సహించబోమని స్పష్టం చేశారు. సచివాలయంలో మంగళవారం ఎన్హెచ్ అధికారులతో నిర్వహించిన సమీక్షలో పనుల పురోగతిపై మంత్రి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.మ్యాన్పవర్ను పెంచి మూడు షిఫ్టుల్లో పనులు నిర్వహించాలని అధికారులను మంత్రి కోమటిరెడ్డి ఆదేశించారు. కారిడార్ కింద ఉన్న 6.25 కిలోమీటర్ల బీటీ రహదారి పనులను ఆగస్టు నెలాఖరులోగా పూర్తి చేయాలని స్పష్టం చేశారు. నారపల్లి, ఉప్పల్ రెండు వైపుల నుంచి లాంచింగ్ గడ్డర్లను వినియోగించి నిర్మాణ వేగాన్ని పెంచాలని సూచించారు. అదే సమయంలో కారిడార్కు అనుసంధానంగా జీహెచ్ఎంసీ నిర్మిస్తున్న ఫ్లైఓవర్ పనులతో ఎన్హెచ్ అధికారుల సమన్వయం పెంచాలని మంత్రి ఆదేశించారు. పనుల పురోగతిని ఇకపై తాను ప్రతి పది రోజులకు ఒకసారి క్షేత్రస్థాయిలో పరిశీలిస్తానని తెలిపారు. 2026లోనే ఎలివేటెడ్ కారిడార్ను పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాల్సిందేనని ఆయన తేల్చిచెప్పారు.కాగా, ఉప్పల్ జంక్షన్ నుంచి నారపల్లి వైపు సీపీఆర్ఐ వరకు నిర్మిస్తున్న ఈ ఆరు లేన్ల ఎలివేటెడ్ కారిడార్ పొడవు 6.25 కిలోమీటర్లు. ప్రాజెక్టు అంచనా నిర్మాణ వ్యయం రూ.626.76 కోట్లు. భూసేకరణ వ్యయం అదనంగా ఉంది. జాతీయ రహదారి-163లో హైదరాబాద్ పట్టణ పరిధిలోని రద్దీని తగ్గించేందుకు ఈ ప్రాజెక్టును చేపట్టారు. ఈ కారిడార్ పూర్తయితే వరంగల్, యాదాద్రి, భువనగిరి వైపు వెళ్లే వాహనాలకు ఉప్పల్–నారపల్లి మార్గంలో వేగవంతమైన రాకపోకలు సాధ్యమవుతాయి.2018లో పునాది.. ఇప్పటికీ పూర్తి కాలేదుఈ ప్రాజెక్టుకు 2018లో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు. అప్పట్లో నిర్ణీత గడువులో పనులు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నప్పటికీ, ప్రాజెక్టు అనేక అవాంతరాలను